పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • కరక కారకతను,

వెంటనే వ్యాసుకు ఈ వారు వలన యుద్ధము : వస్త్రమున రచించె నని మ. భా. మీ, ములును, 'యుస్థ యొక సుగు కచించే నని ను. బా.. 'కాకులను, నడకన, మరణానంతరము కంచె' నని రహస్య కారును వరసకు కుదము గా నిర్ణయించినా కని వీరిలో మ. భా. చ. కారులు తమ నిర్ణయమునకు శ్లోకము సుహరించినందున దానిని పరిశీలింతము, బారుదాహరించిన శ్లోక మిది. “8) 2 ర్వ స్పదోళాయీ కృష్ణ ద్వైపాయనో మునికి ! మహాభారత మాఖ్యానం కృశ వా నివ మద్భుతమ్ ! పలు కీర్తి యంత సన్మ ఇహాసం పురాతనమ్ !! ఇది ఆదిపర్వము 69 వ అధ్యాయములో కొస నున్నది. వైశంపా యన వాక్య మిది. దీనిలో మూడు సంవత్సరములు నిష్ఠతో జేసె ననియే యున్నది కాని 'యుద్ధవృత్తాంతముల జెప్పుటకు సంజయుని నియోగించి హిమాలయారణ్యమున కేగి అత డచట మూడేండ్లు భారతమును రచించెను” అని నా రన్నట్లు లేదు. ఇక యుద్ధ మిక నగు సనగా వ్యాసమహర్షి ధృతరాష్ట్రునితో నూట్లాడినట్లు వారు వ్రాసిన విషం మును చూతము- భీష్మ పర్వము - అధ్యాయము 2. “భవిష్యతి రణే ఘోరే భరతానాం ఓ తామహః ! ప్రత్యక్షదర్నీ భగవాన్ భూతభవ్యభవిష్యవిత్ ! వై చిత్యవీర్యం రాజూనం రహస్థ మిద మబ్రవీత్" ! శోచంత మార్తం ధ్యాయతం పు తానా నునయం