76 శ్రీ భీమేశ్వరపురాణము
| కటకరక్షకుఁ డైన కాలభైరవునకుఁ, బ్రకటపాతాళభైరవుఁడుసాటి | |
తే. | మోక్షవిభవంబునకు సాటి మోక్షలక్ష్మి | 40 |
తే. | తరమె వర్ణింప సప్తగోదావరంబు | 41 |
వ. | అని కుంభసంభవుండు చెప్పిన విని యమ్మహాత్ము వీడ్కొని నగరప్రదక్షిణపూర్వకంబుగా భీమేశ్వరు దర్శించి కృతార్థులై యొక్కరమ్యస్థలంబున నమ్మహామునులు గూర్చుండిరి యనంతరంబ. | 42 |
ఉ. | ఆమునిమండలంబునకు నంజలి బంధముతోఁ బ్రదక్షిణ | 43 |
సీ. | పరమపుణ్యుఁడ నైతి భాగ్యవంతుఁడ నైతి, ధన్యుండ నైతి నాతపసు పండెఁ | |
తే. | భీమనాథమాహాత్మ్యంబు పెంపువినఁగ, వేడ్క యగుచుండు నాకు నీవేళయందుఁ | 44 |
వ. | అనిన విని యందఱు వసిష్ఠమహామునిం బ్రార్థించిన సకలమునిజనానుమతంబునఁ గుంభసంభవుని నియోగంబున నప్పుడు మైత్రావరుణుండు మంకణున కిట్లనియె. | 45 |
క. | భీమ మగుగరళకూటము, భూమియు గగనమును దిశలఁ బొడచూపినచో | 46 |
క్షీరసాగర మథనకము ప్రారంభము
వ. | అనిన విని మంకణుండు పంకజాసనసంభవునితో మునీంద్రా దక్షవాటికాధీశ్వరుండు కాలకూటంబు నెబ్భంగి నుపసంహరించె నక్కథాక్రమంబు పరిపాటిందేటపడ నా కెఱింగింపవే యనుటయు నతం డిట్లని చెప్పం దొణంగెఁ దొల్లి జలం | |