రామరావణుల తృతీయయుద్ధము
| చ. | రథవరనేమిఘట్టనతురంగఖురక్షతధూళి గ్రాలఁగాఁ | 2005 |
| మ. | జలదాకారుఁడు రాఘవుండు విపులజ్యానాదగర్జారవా | 2006 |
| చ. | పటుతరసాహసుం డగునృపాలకుఁ డేయుశిలీముఖంబు లొ | 2007 |
| మ. | అసురాధీశ్వరుఁ డేయుబాణములు సర్పాకారఘోరంబు లై | 2008 |
| క. | ఆగ్రహమున భువనత్రయ, నిగ్రహకరుఁ డైనయామినీచరుసుమహ | 2009 |
| క. | క్షుణ్ణారితూణసుషిరని, షణ్ణాస్త్రభుజంగమములు జనపతిమేనన్ | 2010 |
| చ. | రథగతుఁ డై తనర్చి సమరంబు నుదగ్రతఁ జేయురావణుం | |
- ↑ “హేమమయపుంఖశరంబుల' వ్రా. ప్ర.
- ↑ ‘పొంపిరివోవఁగఁ జూచి' వ్రా. ప్ర. ఈకవి ఋకారముతోడ నుకారమునకు యతిమైత్రి పాటించినట్లు చూపట్టుచున్నది. ఈ కాండముననె 1895వ పద్యమునఁ 'గృతకోదంచితమత్స్యమై యతఁ డతిక్రూరాత్ము నాక్రవ్యభుక్పతి' అని యున్నది. 'అతిక్రూరాత్ము' ననుటను 'అతిక్లేశాత్ము' నని పండితులు దిద్దిరి. 1930వ సీసమున 'వరవసంతుఁడు లేని వనలక్ష్మికైవడి, ద్రుమముతోఁ బాసినతీఁగఁ బోలి' అని యున్నది 'ధృతిఁ దరువును బాయుతీఁగ యనఁగ' నని మార్పఁబడినది. 2005వ చంపకమునఁ 'బృథిని పగిల్చి హేమమయపుంఖశరంబుల' నని యున్నది. ఇది 'పగిల్చి బంగరపుఁబింజలయమ్ముల' నని మార్పఁబడెను, 2011వ చంపకంబునఁ 'బృథుతరవిస్మయక్రమము పొంపిరివోవఁగ' నని యున్నది 'క్రమము పెంపొనరంగ' నని మార్పఁబడెను.