ఈ పుట ఆమోదించబడ్డది
84
భారతదేశమున
| ఉద్యోగుల జీతములు | 62 కోట్ల 10 లక్షల రూ | |
| విదేశవ్యాపారము | 61 కోట్ల 20 లక్షల రూ | |
| నౌకా లాభములు | 42 కోట్లు | |
| (ఇన్సూరెన్సు) భీమావ్యాపారము | 10 కోట్ల 50 లక్షలు రూ | |
| బ్యాకింగు కమీషను, మారకము | 7 కోట్ల 50 లక్షలు రూ | |
| రైలురోడ్లు | 12 కోట్ల 60 లక్షల రూ | |
| వెరసి | 303 కోట్ల 90 లక్షల రూ |
ఈ సొమ్ము వారికిట్లు చెందుచున్నదని నిర్ధరాణచేసినారు.
| వ్యాపారలాభము | 6780 లక్షలు రూపాయిలు | |
| పబ్లికుఋణములలో పెట్టుబడి | 7500 లక్షలు రూపాయిలు | |
| లాభముల తిరుగుపెట్టుబడి | 7500 లక్షలు రూపాయిలు | |
| ఇంగ్లాండుకు పంపబడు రెమిటెన్సులు మొదలగు పైకము | 6000 లక్షలు రూపాయిలు | |
| ప్రభుత్వపంపుళ్లు | 1500 లక్షలు రూపాయిలు | |
| వివిధములు | 1110 లక్షలు రూపాయిలు | |
| వెరసి | 303,90 లక్షలు రూపాయిలు |
భారతదేశప్రజల దామాషా ఆదాయ మతిహీనముగా నుండుటకు గల మూలకారణములలో నిదియొకటి.