ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్రాజ్యతంత్రము
83
1 | 1921 - 22 లో ఇంగ్లీషు ప్రభుత్వము ప్రభుత్వరీత్యా మనవలన వసూలుచేసుకున్న మొత్తము (Home charges) | 5o కోట్ల రూ లు |
2 | విదేశీయులు భారతదేశములో స్థాపించిన పెట్టుబళ్ళపైన వడ్డీలు | 60 కోట్ల రూ లు |
3 | విదేశీయ కంపెనీలకు సరకుకొరకు ప్రయాణీకులకొరకు మనము చెల్లించిన ఓడకేవు | 41 కోట్ల 63 లక్షలు |
4 | మనము చెల్లించిన బ్యాంకింగు కమీషను | 15 కోట్లు |
5 | విదేశీయ ఉద్యోగులు వ్యాపారులు మనదేశములో సంపాదించిన లాభము | 53 కోట్ల 23 లక్షలు |
- | వెరసి | 219 కోట్ల 86 లక్షలు |
ఇటీవల ఇంగ్లాండు దేశమునకు మన దేశమునుండి సాలియానా పోవుచున్న ఈ ధనప్రవాహము 303 కోట్ల 90 లక్షల రూపాయలని అమెరికావారు 1931 లో అంచనా వేసి యున్నారు.