పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

438

ద్విపదభారతము


ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యాశ్వాస మొప్పె నేడవది.