తిరుమల తిరుపతియాత్ర.
105
అనంతరము రామకృష్ణుడను నోక ముని ఇచ్చట అనేక శతాబ్దములు ఘోరతపంబుస ల్పెను. ఆమునిచుట్టు వల్మీక మొక
నిర్మాణనూయేగానీ నామునిపుంగవున కిది తెలియదాయేను. ఇతని తపంబుచూచి పరీక్షాదషము సప్తవివసంబులు రెయంబగళ్లు దేవతలు అతీతమైన వర్షంబుకురుపించిరి.
శ్లో. | శ్దారావర్షేణమహతా వృష్యయమాణోపిపై మునిః,। | |
తర్వాత ఉరుములు విశేషముగానుండెను. చెవులు వీన బడకనుండెను. మెరుపులు పిడుగులుగల్గె. పిడుగులవలన వలీక శిఖరముక్రిందపడెను.వెంటనే గరుడారూఢుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఇట్లు వచించెను.
శ్లో. | మదారిర్భావదివసేయ స్స్నాతిమనుజోత్తమః,। | |
శ్లో. | మకరస్థెథేరావౌవిప్ర పౌర్ణమాస్యాంమహాతిధౌ,। | |
శ్లో. | శ్లో. తద్దినేస్నాతియోమర్త్యః కృష్ణతీర్ధేమహామితిః,।। | |
శ్లో. | శ్లో. మదావిర్భావదివసె కృష్ణతీర్థజలేశుభై,। | |
స్కన్దపురాణము.