866 గోపీనాథ రామాయణము 8841 క. చెలువుగ ముక్తాహారము, గళమున ధరియించి యలజగతాణసుతుం డల రె సుధాకరకరనిభ, నలలిత శుభ్రా భ్ర కలితశైలము భంగిన్. వ. అంత దిగంత విశ్రాంతయశో విరాజితుం డగు రామచంద్రుండు మైందద్వివిదనీలుల వారియభిప్రాయం బెఱింగి యుచిత ప్ర కారంబులఁ బరితుష్టులం జేసి తక్కిన సమ స్తవృద్ధవానరుల సయ్యై తెఱంగుల నభీష్టవస్తు ప్రదానంబులం దృప్తులం జేసె నిట్లు విభీషణుండును సుగ్రీవహము కుజ్జాంబవత్ప్ర ముఖ నిఖిల వానరులును వస్త్రాభరణమణిరత్నాదిసత్కారంబుల యథార్హంబుగాఁ బ్రతిపూజితు రంత సుగ్రీవుండును సమ స్తవానగులును రామాభిషేక మహోత్సవంబు సంద ర్శించి తదనుజ్ఞ వడసి కిష్కింధకుం జనరి విభీషణుండు సర్వకామ ప్రతిపూజి తుండై కులధనంబును గ్రావించి సంతోషవిశేషంబున సముజ్ఞ నడసి లంకకుం జనియె నిట్లు సర్వశపిరాక్షసవరులు తమతమ నివాసంబులకుం జనినయనంతరం బ యాజానకీరమణుండు వినిహతశత్రుం డై మహాయశుం డై రాజ్యంబు పరి పాలించుచు లక్ష్మణుం జూచి యిట్లనియె. మే 8842 రమ్యతం రాముఁడు భరతుని యువకారాగాఁ జేయుట. రంగా. తే. అనఘ మత్తుల్య తేజుఁడ వరయ నీవు, లీ ల మద్వంశనృపులు పాలించినట్టి యవని నేలుము నాతోడ యౌవరాజ్య, పట్టభద్రుఁడ వైభుజాజలము మెఱయ. ఉ. నా విని లక్ష్మణుండు నరనాథునిఁ గన్లోని భక్తి నిట్లను దేవ వ యనారతంబు భవదీయపదాంబుజ సేవ సేయుచు దేవ దలిర్ప సన్నిధి వసించి మనంగలవాఁడ నాత్మలో వావిరిఁ గోర నెద్దియు భవత్సరిచర్యయుఁ దక్క నెంతయున్, 8844 క, మునుకొని రాఘవుఁ డంతట, ననుపనుగతి యౌవరాజ్యమందు భరతునికా ఘనశౌర్యకలితు ననఘునిఁ, బనివడి యభిషిక్తుఁ జేసెఁ బౌరులు మెచ్చన్. 8845 తే. వాజ వేయళతంబులు పౌండరీక, తురగ మేధశతంబులు దోడుతోడ నర్థి నొనరించి దశసహస్రాబ్దకములు, రాజ్యపాలన మొనరించె రాఘవుండు. చ. జనకసుతానునోహరుఁడు సత్యరతుం డయి రాజ్య మేలఁగా జనములు జారచోరవిష సర్పమహాద్వార బాధ లెవ్వియు నునుకొని చెందకుండఁ గడు మోదముతో నుజ్జయించి రంగన ల్పనివడి వేడ్కతోడ విధవాత్వ మెఱుంగక యుండి రెంతయున్. 3847 క. బాలమరణం బెఱుంగళ, వాలాయము వృద్ధజనులు పరమముదమున స్ట్రాలుచు నుండిరి రాముఁడు, హేలాగతిఁ బూజ్య రాజ్య మేలుచు నుండన్. సీ. సర్వజనంబులు సత్యధర్మిష్ఠులై ఘనతరసంతోషకలితు లైరి a― రామునిఁ గాంచి పరస్పరంబును హింసఁ జేయక కదు మైతిఁ జెంది విగత గోగు లై దుఃఖ మెఱుంగక పుత్రపౌత్రాభివృద్ధియుఁ గల్గి యనవరతము అంబు దప్పక చెలఁగి వర్ష సహస్ర జీవు లై కడు వృద్ధిఁ జెంది రెలమీ
పుట:గోపీనాథరామాయణము2.pdf/889
స్వరూపం