856 గోపీనాథ రామాయణము శా.సాన్మాధవుఁ డౌట రాముఁడు రహి స్థానీయముం బాసి స త్రక్షోణిం జరియింప నేగుతఱి ఘర్మవ్యాప్తి నేనృక్షముల్ ప్రణద్యుతి శుష్క పత్రకలన నక్షింప రాకుండెఁ ద ద్వృక్షంబు ల్డనరె స్బలాశకును మోషేతంబు లై యత్తఱిన్. రాముఁడు రాజమందిరంబు ప్రవేశించుట, శాతం. Amm ఉ. ఆరఘువర్యుఁ డీగతి మహావిభవంబున రాజవీధి నిం పౌర నితాంత శీతలకటాక్షములం బురివారి నందఱ వారక చూచుచుం జని ప్రభాప్రవిభాసిత రాజమందిర ద్వారముఁ జేరెఁ బంచవిధ వాద్యరవంబులు మిన్ను ముట్టఁగన్. ఉ. అచ్చటఁ దేరు డిగ్గి హరిణాంకుఁడు శారద మేఘపం క్తిలోఁ జొచ్చినరీతి వజ్రరుచిశోభితరాజగృహంబుఁ జేరి తా నచ్చుపడంగఁ దల్లులకు సందఱకుం బ్రణమిల్లి వేడ్క వా రిచ్చినదీనన ల్లోని రహీం బితృపద్మముఁ జేరఁ బ్రీతితోన్. 8282 8283 8284 వ. ఇట్లు సముచితంబుగాఁ భితృగృహంబు ప్రవేశించి భరతు నవలోకించి మధురం బుగా నిట్లనియె. చ. సురుచిరరత్న కాంతుల నశోకవనంబులఁ బద్మకై రవ స్ఫురితసరోవరంబులను శోభిలుమామకమందిరంబునం దరణిజు నుంపుమన్నఁ బ్రమదంబున నాతఁడు చేయిఁ బట్టి గ్ర చ్చఱఁ గొని పోయి తద్విపులసక్ష్మమున న్విడియించె నాతనిన్. 8285 8286 తే. అంత శత్రుఘ్న చోదితు లై సమస్త, పరిజనంబులు తైలదీపములు కనక చారుపర్యంకములు వరాసనములుగొని, వెసఁ బ్ర వేశించి రారామ వేళ మందు. వ అప్పు డాభరతుండు తక్కినవానరుల నందఱ యథార్హ స్థానంబుల విడియనియ మించి సుగ్రీవు నవలోకించి యిట్లనియె. 8282 -అ సుగ్రీవుఁడు వానరులకుఁ జతుస్సముద్రంబుల నుండి యుదకము దేశ నియోగించుట. వ మ. వనికీం జై త్రసమాగమం బవనికి వర్షాగమంబుం బయో జినికిం దీవ్ర కరోదయంబు నిశికి నీతాంశువంలబ్ధి య బ్బినయ ట్లయ్యె మహానుభావుఁడు రణాభీరుండు కళ్యాణభా జన మౌరాముని రాక యీనగరికి నా భామృగాధీశ్వరా. ఉ. మిత్రనుతుండ వీవు మఱి మిత్రకంలోతుల మేము గావున నైత్రి ఘటిల్లె నీపగిది మాకును మీకును దైవతంత్ర మీ చిత్రము ధీవరా తడవు సేయఁగ రా దిఁక నెల్లి భవ్యన క్షత్రమునందు రామునకు గ్రక్కునఁ బట్టము గట్లు మున్నతిన్. 8289 290
పుట:గోపీనాథరామాయణము2.pdf/879
స్వరూపం