Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యు డము, శ్వరయక్షేశయమాదిదికృతులదో ప్రాబల్యము మార్చి బం ధురలీలం జెలువారె నీదుభుజముల్ దుర్వారశౌర్యోద్ధతిన్. మ, అసమానోరుభవత్క కార్పిత సముధ్య దేవతా నోకహ ప్రసవాలంకృత మైననాదుకబరీభారంబు నివ్వానరుం డసురుల్ చూడఁగఁ బట్టి యీడ్చె దనుజేంద్రా భూరి బాహాబలం బేసఁగళ్" వీని మదంబు వో నిడక నీ కిట్లుండఁగాఁ జెల్లునే. చ. అజునిఁ దపంబునం దనిపి యవ్విభుచేత వరంబు లంది దో ర్విజితజగత్రయుండ వయి వీరుఁ డనంగఁ బ్రసిద్ధి గన్ననీ నిజనతి కేశపాశ మొక నీచవనాటుఁడు పట్టి యీడ్చే నో రజనిచ రేంద్ర మానముఁ దిరం బగుకీర్తియు నింక నిల్చునే. క. మునివృత్తి హోమకృత్యం, బొనరించి నృపాలమౌళి నుద్ధతి పనిలో మునుకొని జయింపఁ జూచితో, పనిగోన వింకం గొఱగానిపనులు సురారీ. తే. మంత్రములు తంత్రములు దైత్యమాయ లన్ని శక్ర జతునితోడ నె వెంటఁ జనియె నింక నేమి చేసిన నే మగు నృపవ రేణ్యు శరనిహతిఁ గూలు టంతియె గొఱఁత నీకు. చ. రణమున కీవు పోయి రఘురాముని ముంగలఁ గొంతసేపు మా గ్గణములకల్మిఁ జూపి తుది రాజులాముని విస్ఫురద్ధను 765 2576 2577 2578 2580 2581 ర్గుణపరిము క్త కాండములఁ గూలుము భూస్థలి నట్లు గానిచో గుణ మది గల్గి రామునకు గొబ్బున జానకీ ని మ్మధీశ్వరా. వ, అనియిట్లు మందోదరి శోకరోషభయలజ్ఞా పరాభవకలిత యై పలికిన విని రాక్షస వల్లభుం డగురావణుండు హోమంబు చాలించినంబువిడిచిడిగ్గన లేచిరోషా నలజ్వాలాభీలలో చనుండై కాల వ్యాళంబుం బోనికరవాలం బంకించి వాలినంద నునిభుజాంతరంబు వ్రేసి మూర్ఛితుంజేసి తన ప్రాణేశ్వరిని విడిపించిన నదివాతాం దోళితవనలతకై వడి నడలుచుఁ గేశబంధంబు వీడి వెన్నున జీరియాడఁ బాదం బులు తొట్రువడ రోదనంబు సేయుచు నంతఃపురంబునకుం జనియెనప్పుడువిసం జ్ఞుం డై నయంగదుం జూచి బలవంతుం డ గుహనుమంతుండు మహాశనిసం కాశం బైసముష్టి నలవరించి దశగ్రీవునిమస్తకంబుఁ బొడిచె నంతలోనం "దెలిపొంది పురందరపౌత్రుండు రక్తధారాస్నపిత దేహుం డై ధాతుభూషితం బైన శైలంబు చాడ్పునం జూపట్టుచు సతికోపంబున దైత్యేంద్రునిబలంబునూలివో వఁగరతలం బున వ్రే సె నిట్లయ్యిరువుర చేత వేటుపడియు సరకుగొనక బలం బెడలక చలంబు డింపక రావణుండు వహ్నికుండంబులవలన నిర్గమించువిస్ఫులింగంబులుంబో లె భీషణరోషక పాయితలోచనంబుల నగ్నికణంబులు స్పతిల్లగ దాదండంబున నాఖం a