Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/784

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మ. 761 25 9 కౌకు లైచ్చఁ గవాటము ల్విఱుగ నొయ్యం దాన్ని బాహాబలో ద్రేకం బొప్పఁగ లంక సొచ్చి విజయశ్రీ మీఱఁగా నేగుచున్. సీ వాజిశాలలు చొచ్చి వాయువేగము గలఘా ఒకంబుల ధాత్రిఁ గూలఁ దన్ని కరీమందిరంబుల కుఱికి బల్పిడికిళ్ల భద్రేభకుంభము ల్వగుల మోఁది రథగృహంబుల కేగి రభసంబుతో శతాంగంబుల నుగ్గునూచంబు సేసి యాయుధశాలల కరిగి మహాధనుర్విశిఖాదికంబులు విఱిచివై చి తే సౌధములు నేలఁబడఁ బన్ని సాహసమున వరనిశాచరగృహములు పాడు చేసి మదగజేం ద్రంబు లొక్కట మడువు సొచ్చి గలఁచినట్లు లంకావురిఁ గలఁచి రపుడు. చ. తమ కెదురైనదైత్యుల నుద గ్ర బలంబునఁ బట్టి నేల దు ర్దమగతి వ్రేయుచు ఖరకరంబులఁ దట్టుచుఁ గాళ్ల మెట్టుచు న్విమతునిఁ బం క్తికంధరుని వేగమె చూపుఁడు మాకు నంచు సం భ మమున యామినీచరుల బాధలు పెట్టి రనేక భంగులన్. వ. మఱియును. చ. అసమున యాతుధానులగృహంబులు దూఱి చలం బెలర్ప రా క్షసులను బట్టి యీడ్చికొని గ్రీక్కున వచ్చి శిలాతలంబుల క న్విసువక వైచి చంపుచుఁ బ్రవృద్ధుల బాలురఁ బట్టి బల్మిమైం గసీమసిచేసి చంపిరి యఖండపరాక్ర మదుర్ని వారు లై. 2550 2551 2552 2559 - సరమనలనఁ బాతాళహోమగుహ నెఱింగి యంగదుండు గుహలోనికిఁ జొచ్చుట, ఊర్వం- వ. ఇట్లు లంకాపురంబంతయు నా కులంబుగావించిన నన్ని శాచరులు తదీయ గ్రహార పీడితులై పద్మదళ విలగ్న జలకణంబులమాడ్కిఁ దల్లడం బొందుచుఁ బ్రాణభ యంబునఁ గొందఱు దశదిశలకుం బాఱిరి కొంద ఱుచ్చైన్నాదంబున రోదనం బు గావించిరి గొందఱు పాపాత్రుం డగురానణుని దుర్నయంబున నింతవుట్టె నిట్టి మహోపద్రవం బెన్నఁ డెఱుంగమని కటకటంబడుచుండి రాసమయంబున విభీ షణునిభార్య సరమ యనునది రావణుండు హోమంబు చేయుచున్న గుహా గుహాస్థలంబు హ ససంజ్ఞ చేత నంగదునకుం జూపిన సవ్వీరో త్తముండు దాని నెఱింగి రయం బున గుహకడకుం జని గుహవాత పై చియున్న పాషాణంబు పాద ప్రహారంబున నుగ్గునూచంబు చేసే యచ్చటం గావలియున్న రాక్షసులు నిశ్శేషంబుగా వధించి పుచ్చి గుహలోనికి డిగ్గి యందు. ళా అక్షీణద్యుతి యైన వాలితనయుం డచ్చోట వీక్షించె జ న్యతో ణీతలనిర్జి తాగ్ని యమ రాజ్యమే శరక్షస్సహ స్రాక్షు నూరిపరాక్రమా శ్రమితహర్యము నిశాటాన్వయా 176 2554