| | యగు రుమయందు వర్తించితివి గావున నీదోషంబునకును సుగ్రీవునిదోషంబు | 478 |
| ఆ. | పరమధర్మవిదుఁడు భరతుఁ డధీశుఁ డే, మతనియాజ్ఞఁ బూని యలరువార | 479 |
| తే. | ధర్మసంస్థాపనంబు నధర్మనిగ్ర, హంబు భరతున కివి పను లతనియాజ్ఞఁ | 480 |
| వ. | అదియునుం గాక లక్ష్మణునితోడం బోలె సుగ్రీవునితోడ వహ్నిసాక్షికంబుగా | 481 |
| క. | జను లఘము లాచరించియు, జనవరకృతదండు లగుచు సన్నుతయశులై | 482 |
| క. | జననిందిత మగువృత్తము, గొనకొని కావించు నట్టికుజనుల దండిం | 483 |
| వ. | అని మనువు చెప్పె నదియునుం గాక తొల్లి నీచేతం బోలె నొక్కక్షపణకునిచేతఁ | 484 |