718 గోపీనాథ రామాయణము తే, యమితవాతంబు తాల ఫలములఁబోలె, మహితవానరవీరుల మ స్తకములు భల్లముల డొల్ల నేయుచుఁ బాదపాణి, జానుజంఘారు మధ్యము లక్కు సేసె. క. అసురకరము క్తసాయక, విసరవిభిన్నాంగు లగుచు వృక్ష చరవరు లైసచెడి సమరవిముఖు లై, వసమఱి యుండిరి విషణ్ణవదనంబులతోన్. 2258 క, తన సైన్యం బట్లగుటకు, మనమునఁ గనలూది శక్రమనుమఁడు పర్వం బునఁ బొంగు సముద్రముక్రియ, ఘనరయ మంగీకరించి కడురభసమునన్. క. హేళి మరీచినమప్రభ, కాలాయసమయవిశాలకఠినపరిమము 2260 నీలఁ గొని విసరి రక్ష8, పాలునివర్షమున పై చెఁ బటురోషమునన్, వ, మత్తుండు తత్ప్రహారపీడితుం డై మైమఱచి నెత్తుటంజొ త్తిల్లిన శరీరంబుతో రథం బుమీఁదనుండి పుడమింబడియె నంతలోన నీలాంజన చేయోపముండును మహా వేగుండును దేజస్వీయు సవిద్యుక్ష్మేమనన్ని భుం డగుజూంబవంతుండు క్రుద్ధుండై గిరిశృంగసన్నిభం బైన విపుల శ్రావం బొక్కటి యెత్తి బలంబుకొలంది తద్రథం బుపై వై చి సూతాశ్వసహితంబుగా నుగ్గు గావించె సంత నొక్క ముహూ_ మాత్రంబునకు గ్రమ్మఱ లబ్ధసంజ్ఞుండై మత్తుండు తన మ్రోల నున్న వాసవపాత్రు నవలోకించి తదీయస్తనాంతరంబున దళవిశిఖంబులు నాటించి పదంపడి మూఁడు వాఁడితూపులు జాంబవంతుని మనం గీలుకొల్పి పదిసాయకంబుల నీలుని మర్మం బులు నొప్పించి పంచశీలీ ముఖంబుల గవయుం దూల నేసి సింహనాదంబు గా వించిన నప్పు డంగదుండు శరనిపీడితు లైనవానరులు నవలోకించి క్రోధమూ ర్ఛితుం డై రయంబున. మ. ఇనరశ్మీ ప్రతిమానదీ ప్రపరిమం బేపారఁగాఁ జేతులం గొని పల్మాఱు మిడుంగుఱు ల్సెదర నుగ్రుండై వడిం ద్రిప్పి గ్ర దన నదైత్యుని బొమ్మనం బడ వధార్థం బుద్ధతి న్వైప వే سة చని యాశస్త్రము వానిచాపము శిరస్త్రాణంబు ద్రుంచె గ్రహిన్. 2261 2282 తే. వాలిసుతుఁ డిట్లు దైత్యుని వరకిరీట, కార్ముకంబులు ధరఁ గూల్చి కడిమిమెఱసి మకి రకుండలయుక్త మై మలయువాని, కర్ణమూలం బదర నేసెం గరతలమున. ఉ. దానికి నించు కైన మదిఁ దల్లడ మందక ధైర్య మూఁది యా దానవుఁ డల్లి ఘోరసముద గ్ర నిశాతమహాహీ సన్ని భా నూనపరశ్వథం బరిజను లెగడొందఁగఁ గేలఁ బూని యా వాసరనాథ సందనుని వామభుజం బదరంట నేసినన్.
- అంగదునిచే మత్తుఁడు వచ్చుట. రం.
2264 సి, వనచరో త్తముఁడు నేర్పున దానిఁదప్పించుకొని కృతాంతునిమాడిఁగనలివేగ మంగీకరించి దురంతనత్త్వముఁ బెంచి చతురత మర్మ దేశం బెఱింగి పిడుగున కెనయైనఁ బిడికిట మత్తుని వండంబుఁ బొడిచిన వాఁడు జొమ్ము పగిలి రోఁజుచు నేలఁ బడి శోణితము నోట ఐదలఁ బ్రాణంబులు విడిచె నతని