656 గోపీనాథ రామాయణము భ్యాశగతాద్రి కందరములందుకు డాఁగిరి కొంద తార్తులై. ఉ. ఆయసు రేంద్రుఁ డిట్లు విపీనాటులఁ గాండముల సృడల్పడం జేయుచు వచ్చి యొక్కెడఁ ద్రిశృంగయుతాద్రుల భంగిఁ బొల్చి యా చాయకు డాయకుండ శరజాలము లేయుచు రౌద్రమూర్తులై పాయక సైన్యమధ్యమున భాసిలుచున్నన రేంద్ర సూనులన్. ఉ చూచి నిజంబు వీరె నృపసూను లటం చటు నిశ్చయించి దో షాచరవంశ శేఖరుఁడు చాపము సజ్యము చేసి ఘోరనా రాచపరంపర ల్పలు దెఱంగులఁ బైఁ బరఁగించె జన్యవి ద్యాచతురత్వ మేర్పడ లయాభ్రము దారుణవర్ష ముం బలెన్ . తే మఱియు నానైరృతుఁడు దివ్య మంత్రశక్తి రథముతోఁ గూడ గగనమార్గమున కెగసి C సంచరించుచు దృష్టిగోచరుఁడు గాక ఘోరశతకోటిని భళిరకోటిఁ బంచె. 8. పెనువెల్లునకై వడి సడిఁ, జనుదెంచుసు రేంద్ర వైరిచాపవిముక్త స్వనయు క్తశరౌఘం బొ, ఘనులకు వారింప నలవి గాకుండె సనిన్. ఉ ఏరుని చెప్పవచ్చు నసురేంద్రకుమారుఁ డోనర్చు ఘోరసం గ్రామవిధంబు తన్ని శిత కాండకృత వ్రణజాతర క్తధా రామిళితాంగులై మనుజ రాజులు జేవుఱు పేర్ల తోడియు ద్దామనగంబులో యనఁగఁ దద్దయుఁ జూడఁగ నొప్పి రయ్యెడన్. ఉ. అంత నొకింతసేపునకు నారఘువర్యులు ధైర్య మూఁది కా లాంతకదండతుల్యవివిధాంబకము ల్వెస వింటఁ గూర్చి gro దొంతర మెల్ల నిండ రయమార నిగిడ్చి దశాస్యసూతి వై బంత మెలర్ప దీవ్రపటు బాణచతుష్టయ మేసి రుద్ధతిన్, ఉ. ఆరజనీచ రేంద్రుఁడు దురంతనిశాచరమాయఁ బన్ని యే పారఁగ దిఙ్నభోగత సమ సచరాచర భూతజాలముల్ సూరెల నెవ్వియు న్వెదకి చూచినఁ గన్పడకుండ సాంద్రనీ హారమనాంధకారతమ మద్భుతభంగి సృజించే శుద్ధతిన్ .
- ఇంద్రజిత్తు రామలక్ష్మణుల మీద బాణవర్షము గురియుట, శాశిం-
తే. కదిపి జడివాన గురియుమేఘంబులోని నితములంగి రథ నేమిచా పనిస్వ حيم నములు విన వచ్చుఁ గాని త త్తిమీరమందుఁ గాన రాదయ్యె నింద్రారికాయ మపుడు. చ. దనుభవ రేణ్యవుత్తుఁడు పితానువాద త్తవరుండు గానఁ జ 1780 1781 1782 1788 1784 1785 1786 1787 1788