Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డ ము. 637 సహితులును మధుపొననిరతులును మాంసభోజనాన క్తులును భయవిత్రస్తులును నిద్రితు లగుపుత్రులం గొని రయంబునం బాఱువారును లంకానివాసులు నగు రాక్షసులగృహసహస్రంబులు నీఱు సేయుచు సంతకంతకుఁ బ్రవర్ధమాన తేజుం డై సారవంతంబులును మహార్ణంబులును గంభీరగుణవంతంబులును హేమ నిర్మిత చంద్రాకారంబులును నిర్ధచంద్రాకారంబులును శిరో గృహోన్నతంబులును రత్నచిత్ర గవాక్షంబులును మణివి ద్రు మని చిత్రంబులును భాస్క ర చుంబి శిఖరంబు లును సాధిష్ఠానంబులును గ్రాంచబర్హిణవీణా వేణు భూషణనిస్వనని నాదితంబు లును గెలాసాచలసం కాశంబులును నగు రావణుమందిరంబు లన్నియుదహించె నప్పుడు. మా 163+ 1685 క. ఘోరాగ్నిపరీతము లై, తోరణములు చూడ నొప్పె దోయడ వేళళ్ భూరితటిన్నద్ధము లై, వారక శోభిల్లు ఘననివహములమాడ్కిన్. క, జ్వలసపరీతము లై యం, దలి శోభనమందిరములు ధారుణిఁ గూలెజ్ బలవై రిపవిహతము లై, యిలఁ గూలెడుమేరు శైలశృంగముల క్రియన్. 1636 క. మఱి కొన్ని సదనములు శిఖ, పరిశీలిశము లగుచు నపుడు పట్టణ వీథిం బరమౌషధీ పనయుతనుం, దరహిమవచ్ఛిఖరములవిధంబుల నలరెన్. తే. నుఱియు యామినియందు నప్పురవరంబు దారుణహుతాశ నార్చిన ప్రదహ్యమాన మహితహర్మ్య విమాన సద్మముల చేతఁ బుష్పితపలాళములచేతఁ బోలె వెలిఁగె 1687 1638 ఆ. విలయ కాలమందు జలధిలోఁ దిరిగెడు, మకరకచ్ఛపముల మాడ్కి దైత్య పట్టణమునఁ జూడఁ బడియె యంత్ర విముక్త, ను ఆకరి తురంగమంబు లపుడు. క. పరిము క్త మైనహయమును, బరికించి గజంబు భీతిఁ బాఱఁగఁ జొచ్చెం బరిముక్త మైన గజమును, బరికించి హయంబు భీతిఁ బాఱఁ దొడంగెన్. 1840 తే. మఱియు లంకాపురము దహ్యమాన మగుచు నుండఁ బాపకచ్ఛాయాభియు క్తసలిల మై మహోదధి గస నయ్యె సపుడు లోహి తోదకం బై సజలరాశి యొప్పు మిగిలి. 164) తే. అంత నొక్కింత సేపున కప్పురంబు, కఫీవరోద్దీపితం బయి కాన నయ్యెఁ గడు భయంకర మైనలోకక్షయంబు, నందుఁ గనుపట్టుదీప్తోర్విచంద మొంది క. పొగలోనఁ జిక్కి శిఖ లే,ర్చఁగ నోర్వక బెట్టుమ్రోయురమణులవలన న్ని గుడురవము విన నయ్యెను, మిగులం బది యోజనముల మేర తరుచుగన్. ఉ. అప్పుడు లంకలోఁ గలని శాటులు వహ్నిశిఖాపరీతు లై “చెప్పర మైనతాపమునఁ ద్రిమ్మరుచుం బురిలోన నుండి లే