యు -DXX డ ము. 489 నొక్క ముహూర్తంబు విశ్రమించి రోషరూక్ష ప్రేక్షణంబుల దశదిశలు వీక్షిం చీ ముందట నతీరమ్యం జై త్రికూటశిఖరాగ్ర భాగంబున విశ్వకర్మ నిర్మితం బై రమ్య కాననశోభితం బై మహోన్నతం బై యొప్పుచున్న లంకా పట్టణంబు నవ లోకించి తత్పురగోపురశిఖరాగ్రంబున, 1 రాముఁడు రావణునిం జూచుట. ఫిరం చ. తిరముగ నున్న వానిఁ బటుదీ పదవాగ్ని పరీతనీల భూ ధరము క్రీయ నృశక్షకజతామ్ర సువర్ణ పటావృతాంగుఁ డై వఱ లెడువాని నీలఘనవర్ణ సవర్ణత నొప్పువాని భా సురతరనూతనాభరణశోభితుఁ డై తగువాని వెండియున్. క, ఘనసంధ్యాతపశోభిత, ఘనరాశి నభంబుభంగిఁ గడులోహితచం దనలి పశరీరుం డై, తనవారెడువాని సకలదానవనాథున్. క. విజయాతపత్రశోభితు, నజితుని దుస్సహునిఁ బర్వతా భుని శ్వేత వ్యజనాలంకృతపార్శ్వుని, గజనాథునిభంగిఁ జూలఁ గ్రాలెడువానిన్, తే, అనిమిషే. భదంతా గ్రపీడన కృతవ్ర ణాంకవక్షస్థలంబుచే నలరువాని దశముఖునిఁ గొంచి దశరథతనయుఁ డపుడు డెందమునఁ జూల విస్మయ మొందు చుండె. 636 687 688 689 640 841 + సుగ్రీవుఁడు రాణణునిపైకి దాఁటి యతనికి బద్భత్రాంగదధ్వజములం దన్నుట, తలు వ. అప్పు దావాన రేశ్వరుం డగు సుగ్రీవుండు రాక్ష సేంద్ర సందర్శన సంజాతక్రోధా విష్టచిత్తుం డై బలసత్వంబు లినుమడింప రయంబున లేచి యచలా గ్రంబున నుండి గరుదానిల తుల్య వేగంబున రావణుం డున్న గోపురాగ్రంబుమీఁదికి నీ క్కరుండై సాహసంబున లంఘించి యొక్క ముహూర్తంబు నిలిచి వానిచండం బెల్ల నిమ్మగా విలోకించి వానిఁ దృణప్రాయంబుగా నెంచి నిర్భయనిష్కంపాన స్థానుండై పరుషంబుగా వాని కి ట్లనియె. ఉ. మిత్రకులా గ్రగణ్యునకు మేచకమూర్తికి రామభ ర్తకు మిత్రుఁడ దాసుఁడ న్బలసమేతుఁడ వానరలోకనాథుఁద మిత్ర కుమారుఁడ స్ధగృతి నింద్య చరిత్రుని నిన్ను నిర్జరా మిత్రుని గీటణంచుటకు మేల్పడి వచ్చినవాఁడ నెంతయున్, చ. అని బయ మారఁ బల్కి, ప్లవగాధిపుఁ డుద్దతి వానిమీఁదికిం జని కమనీయరత్నమయచారుకిరీటము తన్మనోజ్జచం ద్రనిభ సితాతపత్రమును దత్కనకాంగదము ల్పతాక 'మే దీనిఁ బడఁ దన్ని ధాత్రి కఠిధీరత బాంబే లఘుత్వ మేర్పడన్. మ. కపినాథుం డిటు దాఁటి గమ్మతి భుజాగర్వంబు దీపింప దై 648 848
పుట:గోపీనాథరామాయణము2.pdf/505
స్వరూపం