యు ద్ధకాండము. 477 క. వైరి ప్రోత్సాహముననొ, భారము మోచుటనా పక్ష పాతంబుననో వీర ద్వేషంబుననో, మీ రిపు డి ట్లనుట శంకమీజెడు మదిలోన్, క. వినుము రిపుప్రోత్సాహన,మునఁ గాక సమస్తశాస్త్రపూర్ణుం డగువాఁ డనుమానింపక రాజును, గని కని సభలోన నెట్లు గర్తించు భువిన్. ఆ. కాననముననుండి జానకి నొక్కటఁ, బడ్మహీన యైన పద్మ నట్లు 595 596 మచ్చరించి యిటకుఁ దెచ్చితి నే నేల, వెఱచి రాఘవునకు మరల నిత్తు. 597 చ. హరిహయ కాలముఖ్యదివిజాధిపు లెవ్వనిమీఁద విక్రమం బకుదుగఁ జూపఁగా వెఱతు రట్టిడశాననుఁ ణేల పోరిలో వెఱచు న నేకశీశపరి వేష్టితు సర్కసుతు న్సలక్ష్మణు న్నరపతి నంబకంబుల రణంబునఁ ద్రుంపనె యొక్క వ్రేల్మిడిన్. వ, మహాత్మా న న్నేల వెఱపించెనవు శిరోభంగం జైనఁగాని మేను బగతునితోడ సంధిఁ గావింపం జాల. క. ఇది నాకు సహజదోషము, తుది యెట్లొకొ స్వాశయంబు దురతిక్రమ మె య్యది మదికి గోచరింపదు, త్రిదళారీ నామతంబు దిరుగునె యింకన్, ఉ. అంబుధిమీఁద సేతువు నయంబుగఁ గట్టి వనాట సైన్యయు క్తంబుగ దాఁటి రాఘవుఁడు గ్రక్కున వచ్చిన నేమి యయ్యె యు ద్ధంబున మస్క్రోల్లసిత దారుణ చాపవిము క్త కాండ పా తంబుల కోర్చి జీవితయుతంబుగఁ గ్రమ్మఱఁ బోవ నేర్చునే. రావణుఁడు లంకకు స క ము సేయుట. 599 600 601 వ. అని యిట్లు సంరబ్ధ పరుషంబుగాఁ బలికిన విని దుష్టుం డై నదశ గ్రీవునిం జూచి మాల్యవంతుండు వ్రేళితుం డై యేమియుం బలుకక జయంబు గొను మని దీవించి యథోచితంబుగా నామంత్రణంబు వడసి నిజనివాసంబునకుం జనియె నంత రావణుండు మంత్రులతో విచారించి నిశ్చయించి లంకయందు గుప్తి కర్మం బాచరింపం దలంచి సేనాపతి యగు ప్రహస్తు ననలోకించి నీవు కతిపయ బలంబులం గూడీ పూర్వద్వారంబున నుండుము మహావీర్యులును మహాకాయు లును నగు మహోదరమహాపార్శ్వులు 'పెక్కండ్ర రక్కసులం గూడి దక్షిణ ద్వారంబు రక్షించెదరు మహామాయుండగుశక్రజి తనేక రాక్షసపరివృతుండై పశ్చిమద్వారరక్షణంబునకుం జాలి యుండు నేను శుకసారణులం గూడి యు త్తర ద్వారంబున నుండెద మహావీర్యపరాక్రముం డగువిరూపాతుండు బహురాక్షస సమేతుం డై మధ్య గుల్మంబు రక్షించుచుండు నని యిత్తెఱంగునఁ బురంబు నకుఁ బుష్కలంబుగారు స్త్రీవిధానంబు గావించి తన్నుఁ గృతకృత్యు నింగాఁదలం చుకొనుచు వారలచేత నభినందితుం డై నిజాంతఃపురంబునకుం జనియె సంత నిక్కడ సువేలాచలంబున సలక్ష్మణుం డగురాముండు ను గ్రీవాంజనేయజాంబ
పుట:గోపీనాథరామాయణము2.pdf/499
స్వరూపం