Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

P యు XGG డ ము. 475 వైతి విప్పుడు మహాబలు లగుఋక్ష గోలాంగూల నరవానరులు రభసంబున నిచ్చటికీం జనుదెంచి దృఢవిక్రము లై గర్జించుచున్నవా రదియునుంగాక, 573 తే. నాఁటినాఁటికి దఱుచుగా వీటఁ దోఁచు బహువిధసమ సదారుణోత్పాతములను జూచి భయ మందు చున్నాఁడ సురవిమతుల 'కేమి వాటిల్లునో యని నామనమున, 576 తే. అంబరంబునఁ బన్ని రక్తాంబువములు, ప్రళయకాలంబు నాఁటిగడ్డలు చెలంగ లంక పై రక్తవృష్టి భయంకరముగఁ, గురియుచున్నవి దైత్యులగుండె లవియ. చ. విఱిగి పడం దొడంగె మన వీటధ్వజంబులు నాజిసంఘము ల్కరులును శోక బాష్పములు కన్నుల నించుచు నేడ్వ సాఁగె భీ కరతరజంబుకంబులును గాక సరీసృపగృ భ్రమూకము 578 ల్పుర మటు సొచ్చి రేపవలు మ్రోయుచు నున్నవి దారుణంబుగన్. వ. నుఱియుఁ బూతనా ప్రముఖశక్తులు పాండురదంతో పలక్షీ త లై యువతుల నుద్దే శించి ప్రతికూల భాషణంబులు పలుకుచు గృహగత ద్రవ్యంబుల పహరించి స్వప్నం బులయందు ముంగల నిలిచి పరిహసించుచున్నవి శ్వాసంబులు బలికర్మసాధన ద్రవ్యంబు భుజించుచున్నవి గోవులయందు ఖరంబులు వొడముచున్నయని మూషకబిడాలసూకరకిన్నరరాక్షసులు క్రమంబున నకుల శార్దూల శునక రాక్షస మానవులం గూడి వర్తించుచున్నవా రదియునుం గాక. తే, పాండు దేహంబులును ర క్త పాదములును గలుగువిహగంబు లొక్కటఁ గాలచోది తంబు లై రాక్షసవినాశనంబుకొఱకు సంచరించుచు నున్నవి సంభ మమున. 579 580 వ. మఱియు మధుర భాషణార్థంబు పంజరంబుల నుంచి పెంచిన శొరికలు మధుర భాషణంబులు పరిత్యజించి వీచి కూచి యని క్రూరంబుగా మ్రోయుచున్న యవి మఱియును. 581 652 క. దనుజేంద్ర ఖగమృగంబులు, దినపతి కభిముఖము లగుచు దినదినమును రో దన మొనరించుచు నున్నవి, మనవీటంజిచ్చు లేనిమంటలు పుట్టెన్. వ. మఱియు వికటాంగుండును భయంకగుండును గృష్ణపింగళుండును ముండిత శిరస్కుండునై కాలుండు ప్రతి కాలంబునందు రాక్షసులగృహంబులవలోకించు చున్నయట్లు దోఁచుచున్నవాఁడు మఱియు ననేక దుర్నిమిత్తంబులు దోఁచు చున్నవి గావున వీని నన్నిటిని విచారించి కర్తవ్య కార్యంబు లెఱింగి యు త్తర కాలోచితం బైనదాని విచారింపు మని యిట్లు నికృష్టు లైన రాక్షసులయం దుత్తముం డై సమాల్యవంతుండు సత్యభామధ్యంబునం బల్కి రావణునీయని ర్తనం బెఱింగి యూరకున్న నప్పుడు నీతిశా స్త్రజ్ఞుండును వినయవిధేయుండు వ