Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యు డము. 391 నగురవీరులు కొందఱు భవన్ని యోగంబున మానుష రూపధకులై 'రాముని యొద్దకుం జని భయంబు వదలి యతనితో భవత్సోవరుం డగుభరతుండు పంప వచ్చినవార మమ్మహీరమణుండు చతురంగబలపరివృతుండై శీఘ్రంబున నెత్తినచ్చు చున్న వాఁడని యెఱింగించువారుగా సంఘటింపు మంత శ క్తిమాల గదాచాప బాణాసీహస్తులమై మన మందఱము రయంబునం జని గగనంబున నుండి నిఖిలా స్త్ర శస్త్రవర్షంబున హరివాహినీం బరిమార్చి యమక్షయంబున కుం బుచ్చెద మట్లైన రామలక్ష్మణులును విధ్వససహాయులై మనకు వశ్యులగు దు రట్లుగా కొక్కింత పెనంగిన నశ్రమంబున నిర్దింపవచ్చు నని పలుక నప్పుడు కుంభకర్ణ నందనుండు కుంభుం డనువాఁడు వీర్యదర్పంబున నధికుండగువాఁడు కోపోద్దీపితముఖుండై రావణుండు వినుచుండ రాక్షసులనవలోకించియిట్లనియె. -బర, కుంభనికుంభాది రాక్షసులు రావణునకుఁ దమయభిప్రాయముఁ దెల్పుకు. చర్చం ఆ. ఇంద అన్ని పలుక నేల మీ రంగఱు, నిప్పురమున నుండుఁ డే నొకండ యరిగి రామలక్ష్మణార్క జానిలనంద, నాదికవుల నెల్ల నడఁచి వత్తు. క. అని పలుకుచుండ నపు డ, య్య నిమిషరిపుతోడ వజ్రహనుఁ డను దైత్యుం డను ఘనకోపవిశేషం, బున నధరోష్ణము చలింప బొమలు ముడివడన్. చ. అడిచి పడంగ నేటి కిపు డందఱు వారుణీ గ్రోలి యిండ్లనం దడిబడి యాటపాటల గతవ్యథు లై సుఖవృత్తి నుండుఁ డే నుడుగక నొక్కరుండ చని యుద్ధతిఁ గీతుల పిల్ల మ్రింగి నే ర్పడరఁగ రామలక్ష్మణుల నర్క సుతు స్వధియించి నచ్చెదన్. 154 155 156 వ అని యిట్లు పెక్కండ్రు పెక్కు తెఱంగులఁ దమతమ పేరు వాడి పంతంబు లాడి గుమిగూడి. సీ. సూర్యశత్రుండును సు పన్నుఁడును యజ్ఞకోవుండు కుంభ నికుంభు లగ్ని కేతుండు నలరళి, కేతుండు రభసుందు నాష్రహస్తుండు దేవాంతకుండు ధూమ్రాక్ష యూ పాక దుర్ముఖముకరాము లా విరూపాక్ష నరాంతకులును దాపసొంతకమహోదరమహాపార్శ్వులు సర్పరోముండును శక్రజిత్తు తే. మొదలుగాఁ గల్గు దారుణ త్రీ ద ళరవులు దుష్ప్రధర్షులు బలయుతు లుర్ని వారు. అగ్నికల్పులు కులకుధరాభ దేహు లోక్క కార్యంబునకుఁ బూని యుక్కు మిగిలి. చ, పరశుగ దాసికుంతములు ప్రాసపరశ్వథభిండి వాలము ద్గరముసలంబు లు గ్ర పరిఘంబులు పట్టిసళ క్తిశూలము ల్శరములు కార్ముకంబులు తళ తళ నంబరవీధిఁ బర్వఁగాఁ గరములఁ బూని లేచి దశశింకుని ముంగల నిల్ని యుద్ధతిన్, 157 158 159