ఓ ము. సీ. కపివర్య జానకిఁ గాంచి వచ్చుటఁ జేసి మదికి నత్యంత సమ్మదము గల్గె నైనను దుష్పార మగుమహోదధి సీట్లు దాఁటి వద్దక్షిణతటముఁ జేరు పెట్టొకో కపులంచు నించుక మనమునఁ శోకంబు గ్రమ్మఱ గ్రమ్మకొనియెం గపులయంబుధి పొరగమనమం దు త్తర మెద్ది మహీద తానేమి పలికె తే. జెప్పు మని పల్కి మోహంబు గప్పికొనఁగ శత్రుసూదనుఁ డగురామచంద్రుఁ డపుడు వదన మటు వాంచి దైస్యంబు గదుర నూర కున్న నన్నరపతిశోక ముడుపఁ దలంచి. -అత్యధి. సుగ్రీవుఁడు రామున కుత్సాహము కలుగఁ కే.ములు, శిరం వ. సత్వసంపన్నుం డగుసు గ్రీవుం డువుం డై యి ట్లనియె. చ. మనుకులసార్వభౌమ రిపునర్దన శాలివి నేర్పు సంపున న్మనుజనుత ప్రతాపరుహీనం గడు మేటివి వీర్యసంపద న మనుఁడవు నీవు ప్రాకృతునికై వడి నేల తపించె దిట్లు చ య్యనఁ బరితాపము న్విడువు మయ్య కృతమన్నాఁడు నెయ్యము న్వలెన్. D తే. జనకసుతో సేమమున నున్న ద నెడు వార్త వినఁబడియె రావణుం డున్న విధము చెలిసె విను మిది ప్రమోనకాల మై తనకుఁగా ని లక్ష్మణాగ్రజ దుఃఖకాలంబు గాదు. 371 14 15 16 17 వ, మహాత్మా నీ వాగామి గోచరార్థజ్ఞుండ మహాపోహక్కులుండవు పరిచ్ఛేత్తి వర్ధి త త్త్వజ్ఞుండవు జ్ఞాతాత్మ బాపుం డైన యోగి యవవర్గదూషణి యైన బుద్ధిల యోజనహానిశరియు నశుభాత్మికయు పైన పుచ్చుము. తే. అనఘచారిత్ర శోక పర్యాకులుండు దీనుఁ డుత్సాహహీనుఁడు వైనవాని యఖల కార్యంబులు నశించు ననఃగ శుభము లంద వన నాపదలు పొందు ననఁగ వినమె. బుద్ధి నవలం ద్రోచి 18 చ. సుఱవక చూడు నాకుఁ గల మర్కటవీరులు వీరె వీర లిం దఱును సమర్థు లిండఱు సుద గ్రబలు లవర మందు ని ష్ఠురగతి వహ్నీలో సయినఁ జొచ్చెద మంచుఁ దలంచి యున్నవా రరయఁగ వీరిఁ గనొసిన నాజి నవశ్యము గెల్పు దోఁచెడున్. శా. ఘోరగ్రాహకుళీరమీనకమఠ క్రూ గోరగం బైసపా థోరాశిం దరియించి విక్రమసముద్యోగంబున సంక నే పౌర నగ్గలు పట్టి పంక్తివటఖు నుగ్రాజి న్వడిం ద్రుంచి సొం పార స్థానికిఁ దెచ్చి యిచ్చెదము దేవా చింత నీకేటికిన్. 19 20 2 i
పుట:గోపీనాథరామాయణము2.pdf/394
స్వరూపం