Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 ము. 357 నొందుటవలన మేహనమారోత్సన్న మధూదకు లై విహరించుచున్న వాళ్ల నిరీక్షించుచు సంగదునియొద్దకుం జని యంజలి గిలించి విషయనివంకరగుం పైన యిట్లనియె. చ అనిమిష నాథ పాత్ర వినుమా యువరాజవు గాన నీవు మా కనవరతంబు గోప్తవు గ్రహ త్తవు నీ కరయంగ నక్ష మెం దును గల దే నభీముఖులు దోడ్పన మూర్ఖత నెగ్గు చేసితిక్ జననుత నాదు చేయములు సైంచి కృపామతి నావరింపవే. 1342 1118 అతురు. అంగదుఁడు దగ్గముఖరచనంబున వానర సహితముగా సుగ్రీవునికడసఁ తోపుని వువుం- న ఏ నప్పుడు మీచేత భంగపడి వనపాలకసహితంబుగా భవశ్పీతృవ్యుం డగు సుగ్రీవునిపాలికిం జని మీరాకయు వనంబుపోకయు నిరవశేషంబుగా మధువులు ద్రావుటయు సర్వంబు విన్నవించిన నతండు రష్టుండు గాక హృష్టుండై శీఘ్రం బున మిముం దోడ్కొని రమ్మని పంచే రాఘవు లట్ల సేయు మని పలికి రన్నర వానరనాయకులు భనదాలో శనకృతోత్సాహులై యున్న నా కు నీవు వనచరబల సరివృతుండనై శీఘ్రంబున సమ్మహాత్ముల పాలి కరుగు మని పలికిన నతనిపలుకులు వాలిసుతుండు హరిశ్రేష్ఠుల నవలోకించి మదాగమనవృత్తాంతంబు రాముని చేత శ్రుతం బయ్య నని శంకించెదఁ గృత కార్యుల మైనమున మిచ్చటఁ దడవు సేయుట కస్తన్యంబు గాదు మీరు యథేష్టంబుగా మధురపోవంబు గా వించి విగతవి శ్రము లైతి రింక నిక్కడ నేమి కార్యంబు మద్గురుం డగును గ్రీవు పాలికిం బోదము కపికుంజరు లందఱుఁ గూడుకొని యెద్ది పంచిన దానిం గావిం చుట కేను గర్త నైతి నేను బరతంత్రుండ యువరాజ నయ్యును మిమ్ము నాజ్ఞా పించుటకు సమర్థుండఁ గాను గృతికార్యు లైనమీరు నా చేత ధర్షించుట కళక్యు లై తిరి. 1444 1445 క. నా విని సంతోషము మది, నావిర్భవ ముందఁ గీతు లంగదుఁ గని సం భావించి యిట్టు లనికి వచోవైభవ మలరఁ బవనసూనుఁడు వినఁగన్. సీ. అమరేంద్రపౌత్ర నిజైశ్వర్యములు వచ్చి మదమత్తు లై యభిమాన మూఁది మదిఁ బెద్దవారి సమానంబు సేయక తామె యన్నిటికిఁ బెద్దల మటంచుఁ బరులఁ జుల్కనఁ జేసి పలుకుట రాజుల కరయ నైసర్గిక మట్టిదోష మించుక నీయందుఁ గొంచము నియట్టిరాజు గలఁడె జగత్రయమునందు తే. నగచలో తమ నీవినయాతిశయమె, భావిభాగ్యోదయవిశేష పటిమ దెల్పు చున్నయది నీవు చెప్పిన ట్లుష్ణకరజు, పాలి కిప్పుడె పోవుట పరమహితము. 1446 -అంచూ సుగ్రీవుఁ డంగద సింహనాదము విని రామృత్ముణులకుఁ గార్యసిద్ధం డబ్బుట. వ. అని పలికీ యవ్వనచరు లొండొరులం బురికొల్పుకొని యంగదుం బురస్కరిం చుకొని యతి వేగంబున మహీతలంబున నుండి గగనంబున కెగసి యంత్రో