గోపీనాథ రామాయణము మై యుండు శూరవస్యం మారి భకడే గాళ కలఁడె యన్యుఁ డొకఁడు. 1434 కె. అంగదుండు అలేశ్వరం శంట విధాతృ, నందనుఁడు నేత యమ్మకున్నందనుండు తది నధిష్ఠాత యఁట రాజకనయ ధాత్రి, నెంత పనియైనఁ దీర్చుట కేమి యరిది. స. యామృదిశాభాగ మంతయు శోధించి జానకిఁ బొడగని సంభ్రమమున నంగన ప్ర ముఖవనాట శేఖరు లెల్ల మానక చనుదెంచి మధువనంబుఁ జొచ్చి విచ్చలవిడి సొరిదిఁ దేవలు ద్రావి నది చూచి యోర్వక యడ్డ పెట్టఁ బోయిన ను మెల్ల ముష్టి సంహతులచే నొప్పించి రని మాకుఁ జెప్పు చున్న తే.వాఁ డికేఁడు కధిముఖుఁ డనువాసరుండు వినుతవీర్యుండు ప్రఖ్యాతవి క్ర ముండు వాడును నానాఁడు వాడి మెఱసీ గరిమఁ దగ నవ్వసంబును గాచుచుండు. చ. జనవరపు త్రి నిక్కముగ జానికి గప్పడి నట్లు గానీచో ననచర వీరు లెల్ల ననివార్యగతిం జనుదెంచి వీఁకతో ననిమిష దానవాదులకు నైసఁ గనుంగొనరానియట్టి మ ద్వన మటు చొచ్చి తేనియలు ద్రావుదురే కడు నాహసంబునన్. ళ. అని పలికిన సుగ్రీవవ, దన నిర్ణీత మధుర వాణి తప్పక విని యా 1436 1487 జననాథసుతులు మిక్కిలి, మనమున హర్షించి యతని మన్నించి రొగిన్. 1439 ఆతుర సుగ్రీవుఁ ఉఁగదాములఁ దోడొ :- ఎ రమ్మని దధిముఖున కాజ్ఞాపించుట. దూరం వ. ఇట్లు రామలక్ష్మణులు ప్రీతిస్పీత నేత్రులును సంప్రహృష్టచిత్తులును సిద్ధార్థులు నై యభూతపూర్వశోభావిశేషంబునం బొల్చి రంత సుగ్రీవుండు కార్యసిద్ధిని గర గత యైనదానిఁగా నిశ్చయించి శ్రీ తిసంహృష్ట సర్వాంగుండై దధిముఖు నవలో కించి కృత కాక్యు లై న వానరుల చేత వసంబు భుక్తం బగుటకు సంతోషించితిఁ గృతార్థు లై నహనుమత్ప్రముఖ వానరవీరుల నవలోకించుటకు సీతాభిగమన కృత ప్రయత్నంబు వినుటకు నిశ్చయించి యున్నవాఁడ శీఘ్రంబున వానరులం రోడ్కొని రమ్మని పలికిన. తే. ఆతఁడు దధిముఖుఁ డట్ల కా కనుచు సూర్య నందనునకును రఘుకులనందనులకు వందన మొనర్చి సంభృతానందుఁ డగుచు నగ చరకదంబపరివృతుండై గడంగ జ. వినువీధి కెగసి రయమున, మును వచ్చిన సరణి నేగి మోదంబున న 1439 1440 వ్వనపాల శేఖరుఁడు మధు, వనము ప్ర వేశించెఁ దోడివారును దానున్. 1441 వ. ఇత్తెఱంగున నవ్వనంబు సొచ్చి యచ్చటఁ బీతం బగు మధువు జీర్ణత్వంబు
పుట:గోపీనాథరామాయణము2.pdf/379
స్వరూపం