290 గోపీనాథ రామాయణము మెఱిఁగి పోవుట కర్ణ మింతకు నారాక యెఱిఁగించి విక్రమవృత్తి దాల్చి దనుజులతోడ యుద్ధముఁ జేసి శౌర్యంబు ధీరత్వమును లావు తేటపఱిచి తే. సమరమునఁ బంక్తికంశుని శౌర్యవిద్య, సత్త్వ బలగర్వములు వాని సాహసంబు నాజినిపుణత హృదయస్థమైనమతము, సర్వము నెఱుంగనగు నాకు సంతసమున, ఉ. ఆరజనీచరేశు ప్రియ మైనవనం బిది నేత్ర హారి యై చారులతానికుంజతరు సంయుతమై యలనందనో మం బె రగుణీయ కాంతిఁ జెలువారుచు నున్నది చిచ్చు శుష్క. కాం తారమునట్లు దీనిఁ బరిణాశము నొందఁగఁ జేసెద న్వడిన్. చ ఇటుల వనంబు భగ్న మగు బంతయుఁ దా విని పంక్తికంకుఁడు త్కట మగు కోపవేగమున దైత్య బలంబులఁ బంపు నాజాకిం జటులత నేగుదెంచి రభసంబునఁ దాఁకుదు డట్లు దాఁకినం దటుకున వారిఁ జంపి సుపథంబున నేగెధ రామునొద్దకున్. 971 972 అధ్య. హనుమంతుఁ డశోకనానము సంతము విడిచి వైచుట. ఊరం వ. అని చింతించి యదియె కర్ణంబుగా నిశ్చయించి యమ్మగున్నంద నుండు శైలో త్పాటనచాతురీధురీణుం డై నసనిూరణునిభంగి వేగంబు వహించి ప్రావృట్టాల వలాహకంబుకరణి మేనుఁ బెంచి కాలహుతాశనునిచాడ్పునఁ గ్రోధంబంగీకరించి ప్రళయకాలమార్తాండమండలంబు పగిది ముఖమండలంబు గ్రాల రాక్షసక్షయ నిమిత్తం బైనధూను కేతువు బోలె లాంగూలంబు దనర సనంత బల సంపన్నుం డై విజృంభించినృక్ష షండంబుల నుత్పాటింపనారంభించియంబరో ల్లి జత శాఖా శిఖా గ్రంబు లైన భూరుహంబులు బడలువడం ద్రోయుచు లతావితానంబులం చెంచుచు నికుంజంబులు భంజించుచు సింహశాస్ధలవరాహాది గ్రూరమృగం బుఁ ఔఱందోలుచుఁబర్వతా గ్రంబులు చూర్ణంబునే యుచు వా పీకూపంబులు పూడ్చుచు గంధసింధురంబులీ ల జలాశయంబులుచొ చ్చికలంచుచుఁ దామ్రకిసల యకాంతంబు లైనకొమ్మలు విఱుచుచులతాగృహచి శ్రీ గృహశీలా గృహంబులు విఱుగంద్రోయుచు ఫంబులు రాల్చుచుఁ బుష్పంబు లున్మూలించుచు నిట్ల నేక ప్రకారంబుల సీత యున్న శింశుపావృక్షం బొక్కటిదక్కఁదక్కి నవనంబంతయు విధ్య స్తంబు గావించిన నవ్వనం బూరు వేగసమున దిశవృక్షంబును గ్లాంతద్రుమ లతాయుతంబును బ్రభిన్న సలిలాశయంబును జూర్జితపర్వతా గ్రంబును వినాశిత క్రీడాగృహచి త్రగృహల తాగృహశిలాగృహంబును వ్యాకులితమహోరగ వ్యాళ మృగంబును సముత్పాటితలతాసమూహంబునై దావానలహతం బైన శుష్టా రణ్యంబుపగిదిఁ బ్రణష్ట రూపం బైయొప్పై మఱి యుమృగపక్షి గణంబులు భయ విత్ర స్తంబు లై రాక్షసులకుఁ గ్రూరనిమిత్తంబులు దెలుపుచు వికృతస్వరంబున విరావంబులు సేయుచుఁ బఱరందొడంగె మఱియుఁ బ్రమదావనం బైనదశవదన ప్రమదావనంబు వికసితాశోకలతా ప్రతానం బయ్యును హనుమద్బలంబువలన 1
పుట:గోపీనాథరామాయణము2.pdf/313
స్వరూపం