262 గోపీనాథ రామాయణము తే. వరుస నిది చిత్తమోహమో వాతగతియు దాణోస్తానజనిత వికార మొక్క బుఱియు మృగతృష్టికయొ దీని తెఱఁ గెఱుంగ్ లేదు కదు వింతయై దోఁచె నాదుగుదికి. ళ. ఇది గా దున్మాదము గా, దిదీ యున్మాదపన మైన హృనోహంబు 745 వదలక నన్నును నానరు, నుదంచితముగ మది నెఱిఁగి యున్నకతమునన్. 746 వ. అని బహు ప్ర కారంబుల బలాబలంబులు విశర్కించి దనుజులకుఁ గ్రామరూపంబు గలుగుటఁ దలపోసి యవ్వానరపుంగవుని రావణుం డని నిశ్చయించియేమియుం బలుక కూర కున్న సాహనుంతుం దేవియభిప్రాయం బెఱింగ స్త్రోత్రాను కూలంబు లగుమధురవాక్యంబుల హర్షంబుఁ బుట్టించుచు సందియంబు పాయ నిట్లనియె. 747 -అత్యధి, హనుమంతుఁడ సీనకు విశ్వాసన వార్తలు: "మక ధానృత్తాంతము సెప్పుట, భార సీ. ఆదిత్యుఁడునుబోలె సధిక తేజస్వియు రా కాబ్దుకై ఐడి లోకశాంతుఁ వలకు బేరునిమాడ్కి సధికసంపన్నుండు సమవర్తి చందాన సత్యరతుఁడు జలజ నేత్రునిభంగి శౌర్యసంపన్నుండు కందర్పుఁడు నుబోలె సుందరుండు వాచస్పతియుఁబోలె వాగ్విలాసుఁడు దివస్పతిలీల నధిక వైభవయుతుండు తే. అఖిలసుగుణో త్తరుండు మహారథుండు, శాస్త్రకోవిదుఁ డఖిలదివ్యాస్త్రవిదుఁడు 5 వేదవిదుఁడు మహాధను ర్వేదవిదుఁడు, రమణి నీవల్ల భుం డగురాఘవుండు. 745 తే. అనిమ షేంద్రు బాహుచ్చాయ నాశ్రయించి వీత ఖైదు లై మోదించు వేల్పుల క్రియ a నమ్మహాత్ము బాహుచ్ఛాయ నా శ్రయించి జనులు హర్షించు చుందుకు సంతతంబు. క. ఆకాకుత్సునిఁ గపటమ్మ, గాకృతి వంచించి నిర్జరారాతి నిము న్వీఁకఁ గొని తెచ్చె నికఁ నాఁ, డాకర్మఫలంబు నొందు నతిశీఘ్రమునన్ ఉ. అచ్చున నేమహాత్ముఁడు మహాటవిలోఁ దను డాఁ గురించి ని మృచ్చిలి తెచ్చినట్టి కడుమూర్ఖుని బాణవారి స్వధింపఁగా నిచ్చఁ దలంచె పట్టిమను కేంద్రుఁడు రాముఁడు పంప దూతనై వచ్చినవాఁడ నీకడకు వారక తత్కుశలంబు దెల్పఁగన్. చ. శశీవదనా భవద్విరహసంభ ఐదు ఖముచే విభుండు దాం గుళలముఁ జెప్పె లక్ష్మణుఁ డకుంఠిత భక్తి నమస్కరించి తాఁ గుశలముఁ జెప్పె రామునకుఁ గూర్మిసఖుండు దినేశజుండు దార గుళలముఁ జెప్పెఁ గీళకులకుంజరుఁ డెంతయు భక్తియుక్తుఁ డై. " 719 150 151 75%
పుట:గోపీనాథరామాయణము2.pdf/285
స్వరూపం