312
శ్రీకాశీఖండము
| దంతనిర్మితయోగదండమండితులును | |
తే. | నైనప్రమథులు గొలిచి రా నగజతోడ | 279 |
వ. | మఱియు సారస్వతేశ్వరుండు, రత్నజాతీశ్వరుండు, సప్తనాగరేశ్వరుండు, శైలేశ్వరుండు, త్రిపురేశ్వరుండు, బాణేశ్వరుండు, ప్రహ్లాదేశ్వరుండు, భృంగీశ్వరుండు మొదలైన పరమేశ్వరులు, దివ్యజ్యోతిర్లింగమూర్తులు, శతసహస్రలక్షకోట్యర్బుదన్యర్బుదసంఖ్యాకులు విశ్వేశ్వర శ్రీమన్ మహాదేవు ననుగమించిరి. లోలార్కకేశవులును, విశాలాక్షియు, డుంఠివిఘ్నేశ్వరుండును, దండపాణియుం గదలిరి. అందఱువేల్పు లిరుపక్కియలనుం బిఱుందనుం గూడి రాఁ గాశీశ్వరుండు. | 280 |
సీ. | లవణపాథోధివేలావేష్టితంబైన | |