పంచమాశ్వాసము
275
| సిన నీశానుండు సహస్రధారాకలశంబున సహస్రవారంబులు పంచాక్షరీపంచబ్రహ్మశతరుద్రీయప్రణవాఘోరపాశుపతాదిమంత్రంబు లుచ్చరించుచు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు దివ్యలింగంబు నభిషేకించి. | 139 |
క. | భువనావరణోదకమున | 140 |
వ. | అప్పుడు విశ్వేశ్వరదేవుఁడు ప్రసన్నుఁ డై యీశానుండు కోరిన ప్రకారంబున. | 141 |
సీ. | జ్ఞానోద మన శివజ్ఞానంబు నా శివ | |
తే. | సన్నిహత్యాదిఫల్గ్వాదిసకలతీర్థ | 142 |
కళావత్యుపాఖ్యానము
వ. | అని యానతిచ్చి శంభుం డంతర్హితుండయ్యె. ఈశానవాపి | |