238
శ్రీకాశీఖండము
| వినినను, వ్రాసినను నరుల కాయురారోగ్యైశ్వర్యాలవృద్ధులు సంభవించు. శివశర్మ! నీ వీరహస్యధర్మమర్మం బెఱింగి హరిహరత్వంబులయందు భేదంబు సేయకుండుమని చెప్పిరి. | 300 |
క. | కురియు నెలమూఁడువానలు | 301 |
వ. | ఇవ్విధంబునం బెద్దకాలంబు రాజ్యంబు సేసి సుతవిన్యస్తరాజ్యభారుండవై కాశి కరిగి యయోధ్యావంతీమధురామాయాద్వారావతీకాంచ్యుజ్జయినీతీర్థసేవాఫలంబున విశ్వనాథుప్రసాదంబున నపవర్గంబుఁ గాంచెద వని పలికి విష్ణుకింకరు లతని దివ్యవిమానంబువలన డించి నారాయణదేవు సముఖంబునం బెట్టిరి. అప్పుణ్యశ్లోకుండును విష్ణులోకంబునం బెద్దకాలంబు సుఖం బనుభవించి పుణ్యశీలసుశీలురు చెప్పినప్రకారంబున మోక్షంబు వడసె నని లోపాముద్రకు గుంభసంభవుండు శ్రీశైలకటకంబునందు సకలతీర్థంబులుం | |