228
శ్రీకాశీఖండము
| ననో! బాల్యచాపలంబుననో! మమతాస్వాతంత్ర్యంబుననో! జముండు సంజ్ఞాస్వరూపిణియైన పినతల్లి ఛాయాదేవిం గోపించి తన్నం దలంచి పాదం బెత్తిన. | 266 |
సీ. | తనకు సంజ్ఞాదేవి మనములోఁ గడు నమి | |
తే. | జముఁడు దనమీఁదఁ బాదంబు చాఁచినపుడు | 267 |
వ. | అవ్విధం బెఱింగి భానుండు ఛాయాదేవిం జూచి యిట్లనియె. | 268 |
తే. | ఎట్టియపరాధ మొనరించెనేనిఁ దల్లి | 269 |
వ. | తనవృత్తాంతంబు సెప్పె; చెప్పిన దానియం దపరాధంబు పొడగానక యమునిం జూచి మాతృశాపంబు నివర్తింప శక్యంబు గాదు. నీచరణంబునం గలమాంసంబు కృమికీటంబులు తొలిచి భక్షింప భూమిపయిఁ బడియెడు నని పలికి కొడుకు | |