పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

241

చతుర్థాశ్వాసము.



జము మీకు నిట్టియెడలన్
బ్రమయక చే మఱవకునికి పటుశౌక్యమునన్.161

క. అని తెలి పెడికలభాషిణి
మనసు తెలివి కరుదుపడుచు మణికం కుఁ డే
మని చెప్ప నెట్ట కేలకుఁ
దనమ ని నూల్కొల్పి నడపెఁ దద్వచనంబున్.162

వ. అప్పుడు మృగేంద్రనాహస యతని నుద్దేశించి యోమణికు
ధర నీవు దయాకులత్వంబునం జేసి యీబలి సమర్పణవిధాశం
బొకించుక విలంబనంబునం జలిపితివి గావున జన్మా తరమా
త్రవ్యవధానంబున సద్యోయావనుడ వగుచు మహారాజ్య
వైభవంబు లనుభవించెదు కలభాషిణియ.ఁ బాణభయంబు
లేశంబును లేక మత్ర్పణన తాత్పర్య ధైర్యాది గుణంబుల చేత
సన్ను మిక్కిలి ప్పిం చెం గావున మామక ప్రసాదవి శేషం
బునం జేసి యిపుడు పునస్సహితమస్తకయు నిజపుకీవర్తిని
యు నై తనబంధుమి త్రాదుల నలరించు నని యానతి చ్చె
నచ్చలువయు నట్లు బ్రతికి కనువిచ్చి నలు దిక్కులుపరికించి
యప్పుడు దొ నున్న ది ద్వారకానగరి వేళ వాటిభూషణాయ
మానస్వభవనారామభూమి యై యుండుటకు వెఱఁగందు
చు నిదియంతయు మృగేంద్రవాహనామహాశ క్తికృపావిల
సనంబు కాఁబోలు నని యద్దేవిం గొనియాడి తనగమనాగ