పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/865

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాంకము

కావున జనుండు తల పెట్టుకార్య మెల్ల గాకపొవచ్చునందు చే గట్టిగాను మనకు స్వాతంత్ర్య మొందు లే దనఁగఁదగున్ మనసె మనము స్వతంత్రుల ననుచుఁజాట.

జగ;-గీ. భువిని జనులు యుక్తాయు క్తములను దెలిసి తగవు నడపంగను స్వతంత్రు లగుచునుండ నాది నుండీ పునర్వివాహ మతివలకు లొకమందెల్ల నేటికి లేకపొయె.

విర;-సీ.కూపకూర్మముమాడ్కి ఁగుర్చుండియెకచొట జగమెల్ల హిందు దేశంబె యముచు దలఁచియుందువునివుకలనంనై దూఖుడములుగ బాగింఁబడియండుఁ బ్రస్తుతమున నట్టిఖండంబులయందు నొక్కటియ్తేన యాసియాఖండంబునందు నున్న దేశ ములఁబదియాఱింటఁదెలిసిచూడ హిందు దేశంబునొక్కటౌనింతెనుమ్ము స్త్రిలకుఁబునర్వివివాహంబుచేయనట్టి యిట్టియచారమిటఁదక్కనెందు లేదు

సీ.ఈదేశమున స్తెత మితరమతస్దూలౌ హూణ మహమ్మది యులప్రశంప యటు లుంచినను గొల్ల లాదిగాఁగలహిందు జనులలొ పలఁగూడ వనితలకును