పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/794

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
అభాగ్యోపాఖ్యానము

క. శయినింపజేసి యిద్దఱు

దయతోడ న్మూపుపై నిఁ దద్వాహనమున్
గయికొని పరమపదంబున
కయి చేర్చు మహనుభావుకరణిని నృవునిన్.

వ. వహించి మృగ యావినోద మహోత్సవంబు నిర్వర్తి మచి పునఃపుర

ర్పవేశంబు చేయ నవధరించు నవవీధపుంగవుం బురవీధుల నూరే
గించు మహావైభవంబపూర్వంబై యుండ నాసమయంబున.

సీ. అత్యద్భుతంబైన యావహనంబును

వీక్షించికుర్కురవితతి మొఱుగ
వీధివెంటనుబోవు విధంవాగనలుచూచి
శవమని వెనుకకు సరగనరుగఁ
బయనుండిబాధచే వడిమూల్గుటాలించి
తమచుట్టమని ఘూకతతులు చేరఁ
గ్రొత్తగా శవవాహకులు వచ్చి రెందుండి
యని ప్రతవహకు లడుగుచుండ
శ్వాననినదంబు మాగధ స్తవముగాగగ