పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/736

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్దాంధ్రోత్తర రామాయణము

 విరులుద్రుంచుచు ఁదేవియల్ నెడకికొనుచుఁ
బండ్లు రాల్చుచుఁగెందమ్మితూండ్లుగొనుచుఁ
జానసింగారములతొఁటలొనఁదొడి
చెలియనెడఁబాసి యొకకొంతసేపుతిరిగె.

క. బొటింగానకి యావిరి,
దొఁటం దిరిగితిరిగి యెటుఁదొచక యొంటికొ
మాటికెలుఁగెత్తచీరుచు,
మేటితపసిఁగాంచె నొక్కమిట్టను నెదురక్

ఉ . చెక్కులు తెల్లవారెఁగడుచిన్నయొయారపుఁగౌనుమివారెఁ
న్ముక్కులనల్పుసేరె జిగిపపూపనిగారపుఁజన్నుడొయిపెఁ
పెక్కువతేరె దట్ట్టమయి యంతయు నారలరారెనూరువుల్
మిక్కిలి యూరెనత్తపసిమిన్నఁగనుంగొనినంత నింతికిక్.

గి . అక్కరణిఁదానుజూలింతరాలితనము,
పూనుటకుఁజాలమదిలొ నఁబొగిలిముగుద
దానికిఁగతేంబుపరికించికానలేక,
యచటిమందులనయ్యెఁగాకంచునెంచి.

గి. ఇంక నేమందు నట్టివానింటఁబుట్టి,
నేఁదు పేరు పెద్దవారెకంబు నిటఁగలిపి
వట్టిరట్టులుపడ నొడికట్టుకొంటిఁ,
గటకటా యిదినావంటిఁకన్నేకగునె.

క.మికక్కిలి కటికితనంబున
నక్కిటికము లేక నుదుట నాకట్టిఁడివే
ల్పిక్కరణి మూడుబంతుల,
నక్కట నావంటిదానికా వ్రాయట తాన్.