పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూద్ధాంద్రొత్తర రామాయణము


 గొలువనే తేంచు దోరలెల్ల గుములగుడి
యదనొదవుదాక నందంద యెుదిగియుండి
యడుగుదొయికి ంరెక్కుచునవలనిలువఁ
బసిఁడిగద్దియ గొలువుండె బలియుడతడు

ఉ. అప్పుడు కుప్పతిప్పలుగ నాతని ఁజూతమటంచు నేంచి వే
యెుప్పలకుప్పలౌతపసు లుక్కన నక్కడకేగుదెంచినం
దప్పకిచుచిలేచి తనదండను నజ్జడదారిపిండుకుం
జొప్పుడు పెద్దగద్దియలు చుట్టును బేటి గబంచి వేడుక్.

గీ. ఎదురుగానెగి తొడిచ్చె యెల్లవరి
దగినచొటుల గుర్చ్ండ దగవుసలిపి
రేండు చేతులు జోడించి నిండుమదిని ,
నేంతియు బొగ డ్తలొనరించియిట్టులనియె.

 క . సేమ మెమికున్ మికడ
గోమున గల చదువులేల్ల గొనువడుగులకున్
సేమమె మెకములాయిడి,
మిమి సెలవులను లెక మేలదవేడునె.

క. ఎవ్వరు జేయరుగా మి
కెవ్వెతలును మంచినిటి యెద్దడి యెవుడున్
రవ్వంతయు లేదుగద
పువ్వులు కలదగవే సతమున గోనలలోన్.

గీ. తెరువుగన లేక దొసగులు దేలుమకు
దారిచుపెడుతలవున దపనులర
తలవని తలుగా వచ్చి పొలుచుకతను
గంటిమిమ్మందరు గనులక ఱవుదీఱ.