పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/713

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము

709

 
నామఱుసటినాఁడె యాచోటనెల్లను
        బెల్లుగాఁగ్రోవ్వాఁడి ఱెల్లుమెలిచెరిక ల్విడనాడి చేరి రడవి
నొకనాఁడు బలరాముఁడుద్ధవుండును బోయి
        కోరికల్విడనాడి చేరిరడని
వెన్నుండు మిలినినవీటివారల నెల్ల
      జాతరనేయంగ సంద్రమునకు
వెంటఁగొనిపోయె వారిలో వేనవేలు,
కల్లుద్రావూట మైకము గప్పి మిగుల
నొడలు తెలియక తూలుచు నొకరి నొకరు,
      తిట్టుకొంచునునూరకకొట్టుకొంచు.
ఆ.అన్నలనక తమ్ములనకండు నొండొరుల్,
తప్పుఁద్రాగి కాళ్ళఁదాఁచుకొనుచుఁ
జొంత ఱెల్లు పెఱికి చేతులకొలఁదిని,
గొట్టుకొనఁదొడఁగిరికొందఱందు.
ఉ.వారిని జూచి వారు తెగువం గలయంబడి రెండుపాయలై
నోరికొలంది నొండొరుల నూఱులు కాఱులు ప్రేలుకొంచు నె
వ్వారిని జీగికింగొనక వాఁడితనంబునఁ బోరియొడ్డునం
గోరముగాఁగ నేలపయిఁగూలుచు నీల్గిరి ఱెల్లుదెబలన్.
క.కృతవర్మయు సాత్యకియుం,బ్రతుకుల కేమియును నాసపడ కెప్పుడివో
కతలపుడు త్రవ్వుకొంచును,వితగాఁబోరాడియాడివిడిచిరి యుసుఱుల్.

క.నెఱిఁబ్రద్యుమ్నుఁడుసాంబుఁడు,
మఱియుం గలయట్టిమేటిమగల తెగలునుం
గొఱమాలిన యాలంబునఁ,
మఱివోయిరి లేనిపోని పట్టింపులచేన్.