పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయా శ్వాసము

తే. ఇట్లు జను దరిలోనొక్క యెదనువిదురుఁ,

డుండె వెఱ్ఱివాడును బోలెనొప్పుదఱిగి
యతని గనియిదెనినుఁ జూడ నరుగుదెంచి,
నాడనంచుయుధిష్టిరుడు డాడునంత.

తే. బదులు పల్కక యొకచెట్టు మొదల జేరి

మీదుం చూచుచు నఫుడ మేను విడిచె
నతనికొఱకయి కొంతసే పచట నుండి
వనట జముపట్టి చనె దనవారిఁ జూడ

క. చని విదురుని చావెల్లరు,

వనఁగా జెప్పినను వారు వెత హెచ్చంగాఁ
బనవి రతనిని దలంచుచు
మునుకొని జముపట్టి యాత్రంముం జెందంగన్.

తే. వగపు లుడిగినపిమ్మట దగినకరణి,

దద్దయును వేడ్కతోనాటి ప్రొద్దుగడపి
రెల్లవారలు జడదారు లోపిక పూని చెప్ప .

క. ఈ కరణిని నొకనెలయట, నీకొని జముపట్టి నిలువ నెల్లరు నెలమిం

జేకొని కొఱంత యేమియు , లేకుండగ నుం డిరందు లియ్యముగాగన్

తే. అట్టులుండంగనొక్క నాడరుగుదెంచి ,

వ్యాసుడొక రేయియచ్చట వారితోడ ఁ
గడపిమఱునాడు ప్రొద్దునఁగదియఁ బిలిచి,
చీకు ఱేనికిహితపును జెప్పిచనియె.

తే. సాగి వ్యాసుడచ్చటినుండి చనకమున్నె,

యతనియానతిఁ దలబూని కతనమునను