పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వీతియాశ్వాసము

 సీ.ఇంతలోనభిమన్యుఁడేవునవృషనేను
నుక్కునమార్కొనియెల్లఁబోవఁ
జేసినఁదేజీలుచివ్వకుదవ్వుగఁ
దేరీడ్చుకొనిపోయెఁదీవరముగ
బిరుదుమగుకువేనవేలుగఁజనుదెంచి
మంటలోపలఁబడిమందునట్టి
మిడుతగుంపులమాడ్కిమీఁదిమీఁదికివచ్చి
నరగనాతనిచేతసమసిరొకట
మాటలేటికిఁబగవారిమేటిమగల
లోననొకడైనలేఁడయ్యెఁబూనివెదక
సూదిమొనమోఁపదగునంతచోటనయిన
గాయములులేనినెమ్మేనుగలుగువాడు.

వ.వెండియునభిమన్యుండు.

క.రారాజుకొడుకులక్ష్మణుఁ
బోరంబరిమార్చివేర్చిపొరిగొనెనొకబల్
నారసముననుబృహద్బలు
దోరించెనువారిబారిదొరలగ్గింపన్.

క.నెత్తురులఁదొప్పఁదోగియు
మొత్తములైపాఱుతనదుమొనకాండ్రవెతన్
మెత్తనఁగనిదుర్యోధనుఁ
డత్తఱిఁజెయివీచెనందఱాతనిఁబొదువ౯.

సీ.వెఱపెల్లుననుబాఱువితమునఁగర్ణుండు

వెనుకఁప్రక్కకువచ్చివిల్లుతునిమె

ద్రోణుఁడీలోపలదోరించెఁదేజీలఁ

ద్రుంచెఁగృపుఁడుతేరుదోలువానిఁ