పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       లంకాద్వీపము

ర్ణవిశ్వాసమును గలవాఁడయ్యును, తిమదేశమునందిప్పుడు గ్రహగతి యనుకరాలముగా లేనందునకుఁగొంత సంతాపవడి యిట్లు సంభాషణ కారంభించేను;—

మహ—పూర్వమునందు మా రావణమహరాజుకాలములో గ్రహములన్నియు సదా మంచి స్దలములయందుండి యొల్లవారికీని సత్ఫలములనే యిద్చుచుండెను.ఆమహరాజుపొయివిభిషణుఁడు రాజ్యమునకు వచ్చినతరువాత గ్రహములు కోంటిభయమువిడిచి యధేచ్చముగా సంచరించుచు తమ యిచ్చవచ్చిన ఫలములనే యిచ్చుచున్నవి. అయినను జ్యొతిశాస్త్రమునం డఖండపాండిత్యములగల మహనుభావుల యనుగ్రహములవలన గ్రహగతులవలని ఫలాఫలములమాత్రము మాకిప్పుడు తెలియుచున్నవి.

సత్య—గ్రహముల గతిదొషములను తప్పించుకొనుటకయయీదేశమునందు సాధనములన్నవా‽

మహ—ప్రయాణాదులయందు మంచి ముహూ ర్తముల పెట్టించుకొని పని యారంభించుట యొక్కసాధనమగుపడుచున్నది. అంతెకంటె వేఱుగతిలేదు.

సత్య—ఈదేశస్దులు ప్రయాణాది సమస్తకార్యములయందును మంచి ముహూర్తములు పెట్టించుకొని శుభలగ్నమునందే కార్యారం భము చేయుచున్నారా‽

మహ—సాద్యమయినంతవఱకు చేయుచునేయున్నారు. మఱిమిదేశమునందొ‽

సత్య—మాదేశము నందును జనులు శాస్ర్తబద్దులయి నడుచు కినుచు న్నారు కాని—
       గుహ—ఏమో‘కాని’యనుచున్నావు. మివారు శాస్త్రవి