పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యరాజాపూర్వదేశయాత్రలు

వాతాపి మేక యుగటయు శూర్పణక మనుష్య స్త్రీ యుగుటయు తలంచుకొని మనస్సు సమాదపరుచుకొని , ఇపుడు తెలిసినదని గద్గదస్వరములో మత్తరము చెప్పితిని గాని నా మాట యతనికి యినబడినదికాదు.