పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకద్విపము

రులుచొన నా కిర్తి నేర్పి దినములొ జలమునకు భయపడ వలిసిన యావశ్యకము లేకుండ జేసును . ఈట్లు సుబోపాయము చేసిన నా ప్రణము రక్షములొ చేసిన పుణ్యత్మరాలయిన యా భలిక పేరు మందోదరి .ఆ దేశంనందు నడుచిన వాయుద్బుతచర్య లిట్టి వసంతములు గలవు గని నేనే నాని నన్నింట్టిని బ్రసంప బునిచో వాత్మసుతి గానుడని యాపణం మిందు మానివేచునను దివ్యజ్నన చర్యలు వసిపని గ లొకొ పకారాధ ముగా మహావాయువులలో తమ యున లిపి ని జూచి ప్రచురింతురు గాక....


ముఓదోదరి నొక నాటి ప్రాతకాలమున నే నొంటిగా గూరు చుండి మన దేశ విశెషములను గుర్చి ముచ్చటించుండగా లొపల నుండియుక్క కొత్త పురుషుడు వచ్చి నన్ను "సత్యా "' అని పిలిచి పలికిరించెను . సత్యరాజాచర్యలను నాపేరెంతయు నుచ్చరించట కస్టముగ న్నుందున ఇంటివారు నన్ను అసంగ్రహము ముతో పిలిచుండరి నామొగమొన్ననడునూ జూడని ఈక్రొత్తవాడు నాపేరెట్లెరుగునని నాలో నాశ్చ్యర్య పడుచు మారు మాట చెప్పక తేల్లపొయి చూచుచుండగా ఆ పురుషుడంతలో తన రూపమును మార్చి నాయజమాను డయిన మహాకాయుడయి ఇప్పుడయినా నన్నెరుగుదువా...? యన మరల నడిగెను. ఇది ఏమో ఇంద్ర జాలమయి యుండునని నాయద్బుత మప్పుడు మరిఓత ఎక్కువ కాగా నానొటి నుండి బొత్తిగా మాట వచ్చినదికాదు. వినోదము కొరకు కామ రూపమును జూపిన నన్ను జూచి యిట్లేల యింత యాశ్చర్య పడుచున్నావని నాయజమాను డడుగగా నేనప్పుడు మన పురాణములలోని రాక్షస మాయలును కామరూపములను స్మరణకు దెచ్చుకొని, పూర్వము మారీచుడు మాయలేడి యగుట