పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

  
సత్యరాజా పుర్వదేశయాత్రలు

నిండు ఇట్లు యెధా ను యెధుల మయి మేనిరిపురను బీరపాదు మొదలు చేరునపటికిమా కాలు నేల మీద నిలవగ జూర్రగ పట్టువడలి మే ముభయ వీరులము చుట్టు చుట్టుకొని క్రొత్తగ సేవకులు నీరుపొయిటచే మహాణ౯వమువలె నిండియున్న యాపోదలొ ఁబడితిమి . వైవికమూగ నింతలొ లోపల నుండి నాయజముననికూత్రు రేదో పనిమిద్ద మాయుద్ద భూమికి వచ్చిమమ్మిదఱను పయికి దీసి విడిపించేను . ఈశ్వరరాను గ్రహము వలన నాకిప్పుడు స్థలగండమొకటి జలగండము మొకటి రెండుగండములు తొలిగిపొయినవి . మనిషి కటుకు మందులెదు. అని మదేశమునందు పాముర లూరక పలుకుదురు గాని నేను దాయగున ప్రధానులగు బ్రహ్మణకొటిలొ జేరినవడ నగుతచేతనో మఱి యేహేతువు చేతనొ నాకాట్ల చాగశిశువును కేవిదమునైన యపయమున జేయలెదు . తుదకు దాని చర్మము నైనను చేదించ లెదు ;.చాగ శాబక బ్రాహ్మణుకుమరసరొపాఖ్యానము నీపుణ్యకధను విన్నవారునుభక్తితొఁ జదివినవరును స్ధలజలగండము నుండి విముక్తలయి సర్వ కర్యములందును విజము నొందుదురు .దినికి సందేహించినవా రదో గదులగదురు . ఈప్రధమ యుద్ద మయిఒన తరవాతనొక్కనాడు నాయిచతుష్పాద శత్రువు మరల నామిద్దికి రాజాచినది , నేను ముందుగనే జగారుపడి పూర్వానుభవముల ద్వంద్వయుద్దము మాని దురము నుండియు శిల యుద్దము చేసి దానిని తరిమి వేసి శత్రువు విజము పొందినను ఇటువంటి యపాయములు మరలమరలవచ్చి చుండునని భయపడి యాచిన్నది తన తండ్రిగరితొ జేప్పి తబొమ్మరింట నొక మూలను చిలుక పంజరము నొక దానిని బెట్టించి నాకు నిరపాయము యినగది సర్చటయేగాక ,ఒక గినేలొ నిరు పొసి నన్నందు బడవెసి మునిగిపొకుండ తచేతితొ బటుకొని దినమునకు రేండెసిమా