అశ్వక
200
అశ్వతా
అక్వకచ్ఛ దేశము
చూడుఁడు.
కన్న దేశము |
మైళ్ల దూరమునను, గుత్తికి ఇరువది రెండు మైళ్ల దూరమునను ఉన్న జూడూరు స్టేషనుకు దక్షిణ ముగా రెండుమెక దూరమునగల పెన్నేరను గ్రామమున గల దేవస్థానము, పెన్నేరను చేరి గల నదీతీరమునం దేర్పడిన యీ గ్రామమునకురు అదేజేరు గల్గియుండనోపు. ఈదేవస్థానము నవీన మని తెలియుచున్నది. శింగంభట్టను ఒక మహా రాష్ట్ర బ్రాహ్మణుఁడట గొప్ప తపుసొనర్చెనట. గోదావరీమండలములోని ద్రాక్షారామమున సక తీరమున నొక రావిచెట్టుకింద నొక అశ్వర్థ నారాయణ క్షేత్రము కలదు. బహుశ ఇదియు నవీనమే నని యనుచున్నారు. అశ్వత్థామ బ్రాహ్మణుడు. ద్రోణా కార్యునిసుతుఁడు. విలువిద్యా పారంగతుఁడు. చిరుజీవి. భారతయుద్ధమున కడపటిరాత్రి పాండవుల శిబిరముజొచ్చి నిద్రించుచున్న వారిని హత్యయొనర్చెను. అత్తరి ద్రౌపదీపుత్రులగు ఉపపాండవు లేవురుగూడ మనసిరి. అందుకై యర్జునునిచే నవమానింపఁబడినవాఁడు. బాలవన యొనర్చికకతన వ్యాసమహర్షిచే దుర్గంధరక్త దిగ్ధ దేహుడగునట్లు యశ్వత్థామ శపింపఁబడిన వాఁడు. ఈతడు పాండవులకుకు, అందు ముఖ్య ముగ యర్జునునకురు ప్రబలవిరోధి. ప్రపంచ ము నపాండవ మొదస్తునని శపథమొనర్చి, యభి మన్యుని భార్యయగు ఉత్తర గర్భమున నున్న పరీక్షిత్తునిసహావధింప శరప్రయోగ మొనర్చిన వాడు. అట్టితరి గర్భస్థుఁడగు పరీక్షిత్తును శ్రీకృష్ణుండు రక్షించారట. అశ్వత్థామ కాద క్రోధాది యరిషడ్వర్గాంశమున జనించిన నాఁడని చెప్పఁబడినది. ఈతఁడు భారతయుద్ధమున సర్వ సైన్యాధిపత్యకాంక్షచే పలుసారులు' ప్రయత్నిం చీయు విఫలుఁడైనవాడు. |