రూపాలనూ ఎటువంటి దాపరికాలకూ పోకుండా కథలుగా మన కళ్లకు కట్టి చూపాడు.
నాకు వారితో సాహిత్య నేస్తమే కాక రోగానుబంధం కూడా ఉంది. వారికి మధ్య వయస్సులో. ఆస్తమా జబ్బు ఆవహిస్తే, నాకు బాల్యం నుంచీ పీడిస్తూనే ఉంది. ఇద్దరమూ కలిసినప్పుడు మా జబ్బుల గురించే చర్చ జరిగేది. “ఇది జబ్బు కాదయ్యా ఒక వరం! ప్రపంచం లోని గొప్పవారంతా ఆస్తమా పేడైతులే. కాబట్టి దాని గురించి ఆలోచించడం మాని, మంచి గ్రామీణప్రాంతం నేపథ్యంలో ఒక మంచి నవల రాయడానికి యత్నించు” అని జెప్లె ప్పవాడు. గత పది నెలలుగా వారి అనారోగ్యం గురించి తెలుసు. రోజూ ఫోనులో మందుల గురించి మాట్లాడుకొనేవారం. మొన్న జనవరి 25 నాడు
వారినీ వపలకరించదానీకే అనంతప్పురం వెళ్లడం జరిగింది. ఆ రోజుకూదా “సర్లపల్లీ ఈ చలికాలం నన్ను బతకనీయదయ్యా! త్వరగా పోతే నయమనిపిస్తూఉంది అని డీలాగా మాట్లాడారు. నవల రాయడం మొదలు పెట్టావా?”అన్నారు. “లేదు లే సార్! ఈ నెల ఓపికపడితే ఎండాకాలం వస్తుంది మీరు కోలుకొంటారు” అన్నాను. అవే మా ఇద్దరి మధ్యన-చివరి మాటలు.
వారు భౌతికంగా మననుంభీ దూరమ్హైనా విలువైన, సామాజికన్సృహ కలిగిన ఎన్నో రచనల్ని వారసత్వసంపదగా సమాజానికి అందించి పోయారు. తెలుగుభాష ఉన్నంతవరకూ వారు తన రచనల రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు.
సర్లపల్లె చిదంబరంెడ్డి “4400 73636
మైదుకూరులో ఘనంగా మాతృభాషాదినోత్సవం
యన. య వ పుస్తక పఠనం ద్వారా 'ప్రాపంచికజ్ఞానాన్ని
అపారంగా పొందవచ్చునని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్ల సభ్యుడు, కథారచయిత తవ్వా ఓబుల్రెడ్డి పేర్మాన్నారు. మైదుకూరులోని జద్చీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు భాషోద్యమసమాఖ్య మైదుకూరుశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తవ్వా ఓబుల్రెడ్డి
మాట్లాడుతూ కా ఒక్కరూ కా ప్రపంచజ్ఞానాన్ని ఇనుమదింప చేసుకోనవ్యనన చెప్పారు. సమాఖ్య గౌరవాధ్యక్షుడు టి. మహానందప్ప తెలుగుభాషలో పదసౌందర్వ్యాన్ని వివరించారు. జెద్చీ పాఠశాల ఉపాధ్యాయులు ఎల్. సూర్యనారాయణరెడ్డి, ఎ. జాలగంగాధరరావు, ధర్మిశెట్టిరమణ. తెలుగుభాషోద్యమ గీతాన్ని ఆలాపించారు. కార్యక్రమంలో పాల్ళొన్న విద్యార్థులకు సామెతలు పోడుపుకథలు, తెలుగుపారుషం పుస్తకాలను బహుమతిగా అందజేశారు.
పమావురి! మొత్య బావం కొపాడ్రుకోవాలన వె వల్ల $ చుప్టి .లోవలి కొ,4 న్తూనే'. ఇలా,..
| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఈ మార్చి-2021 |