పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(= తం. సమా

1.

న్‌ [|

“వింరా కాకా! అబుదే కానుగకాయలు ఉదరిస్తా(రాలుస్తా) వుండావు” తాత మాట్లాడిచ్చె.

“ఈపొద్దుకి సరిగ్గా నెలపొద్దుకి ఓసూరు పరస(తిరునాళ్లు), కానుగ విత్తులు అమ్మి నాలుగు కాసులు వెనకేనుకొంటే వరన సెలవు(ఖర్చులకి తొందర వుందేలేదు కదనా” కాకన్న అనె.

“ఊర్లా వుండే అర్ధము చింతకాయలని కొట్టి చింతగింజలు కూదేసింది చాలదారా” తరగా అనె తాత.

“నీకు వనగూడినట్ల (కలసివచ్చినట్ల) అందరికీ వనగూదాల కదన్నా నాకు ఏదాదిలా ఈ నెలలా మాత్రమే నాలుగుకాసులు మిగిలేది. ఇంగ ఏడాదంతా కూలికి పోతే కూడు లేకుంటే వీడు అన్నెట్ల వుంటుంది” అంటా వుండాడు.

కాకన్న మాత్రమే కాదు మావూర్లా చానా జనాలు ఈ పట్టెంతా (ప్రదేశమంతా) పారాడి కానుగకాయలు ఉదరిచ్చి విత్తనాల్ని వ్యాపారగాళ్లకి అమ్మి సొమ్ము చేసుకొంటారు. అల్లే చింతగింజలు అమ్మి చీరలు, రవికలు తీసుకొనీన వాళ్ల చిత్రవిచిత్రాలు మీరు చూడొచ్చు.

మాపక్క ఈ పరసనీ ఒక పండగలా చేస్తారు. కొత్తబట్టలు పిండివంటలే కాదు నేలతల్లి కళాచారం తానుగా లేచి నాట్యము ఆడుతుంది. పెద్దోళ్లు, చిన్నోళ్లకి, సొంతమోళ్లకి కాసులిచ్చి పరసకి పంపి పరవశిస్తారు.

ఓసూరు పరసకి ముందే బాగలూరు తేరు జరుగుతుంది. మా చుట్టాలు రమ్మంటే నేనూ తాతా పోతిమి.

తేరు చానా ఎత్తరముగా వుంది. కొత్తబట్టలు పుసుపుకుంకుమ, రంగులజెండాలు, పువ్వులగమ్ములా మెరసిపోతా వుంది. తేరు కానలా శికరము, మద్దిలా దేవుని విగ్రహము, అయివార్లూ వయసుసిన్నోళ్తూ ఎక్కి నిలిచిందారు. పూజ అయినంక తేరు కదిలె. “గోవిందా... గోవిందా” అంటా జనాలు తేరుని ఈద్చిరి.తేరు కదిలె. జనం కదలతా తేరునీ కదిలిస్తా పోతావుందారు.

“దోవల్రా బండి, బండి వెనక బండి కదలి పోతావుందాయి. పట్టాలపైన రైలు కదలి పోతా వుంది. గాలిలా ప్లేను బెరోని (జోరుగా) కదలి కడలినీ దాటి పోతా వుంది. ఇవన్నీ కదలతా ఫోతా వుందాయి.

| తెలుగుజాతి పత్రిక జువ్మునుజి ఈ మార్చి-2021 |

అగరం వసంత్‌ 094883 30209






ప ఇ | లా ఇ. | ప. స

ను న


వీటిని మనిషి కదలిస్తా, కదలి పోతా వుండాడు. ఇది మనిషి కత. బూమమ్మ కదలి పోతావుంది. సెంద్రుడు కదలతా వుందాదు. పొద్దప్పడు(సూర్యుడు) కూదా కదిలే వనీలా పడి కాలాన్ని మరిసినట్లుందాడు. ఎపుడు చూసినా కదలాదతా, కదలి పోతా కనీపిస్తాడు. గ్రహాలు, నక్షత్రాలు కదలిఫోతా వుండాయి ఇది విశ్వం కత. ఎవరు కదలిస్తా వుందారో. ఏది కదిలిస్తా వుందో” అంటా ఆర్మోనియం వాయిస్తా గుడి మెట్ల పైన కూకోనుందాడు జడల గుర్రన్న.

జనం తేరుచుట్టూ చేరిందారు. గుడి ముందర బిచ్చగాళ్లూ కూకోనుందారు. “అమ్మా ఆకలి” అంటావున్నా వినబడనోళ్ల మాదిరిగా గుడిలోపలికి పోయి ఉండిగలా (హుండి) దుడ్డు వేసి వస్తావుందారు జనం.

“కాయమే కైలానము.. సాయమే సొర్గము..” గుడి శీకరముపైనీంకా తెల్లపావురం అంటా వుంది. దానీ మాటలు ఎవఠతూ వింటా లేదు.

“రేయ్‌! మీకేరా చెప్పేది, చచ్చినపుడు పరమాన్నము చేసి మాకు పెట్టేది కాదురా, బతికినవాని కడుపుకు అంత కూడు పెట్టంగ్రా, ఏమి జాతిరా మీ మనిషిజాతి” కాకమ్మ కసరుకొంటా వుంది.

తేరు దోవంతా తిరిగి ఇంక రవంత పొద్దుకి గుడితావుకి చేరుతుంది అనీ అంతా అనుకొంటా వున్నట్లే ఒగ వ పక్క చక్రం విరిగింది. చానా జనము చానా గాసిపడి తేరుచక్రము తిరిగి తిరిగే మాదిరిగా చేసిరి. మెల్లగా ఈద్చి గుడితావ నిలిపిరి. మునిమావు పొద్దు ఆవూరి పెద్దలంతా గుడిముందర చేరిరి.

“వమా తాతల కాలములా చేసిన చక్రాలు అవి. ఎండకి ఎండి వానకి నాని పారైపోయె. రవంత ఏమారింటే తేరు పడిపోయివుణ్ణు. వచ్చే ఏడాదికి కొత్త చక్రాలు, అచ్చులు తయారు చేసుకోవాల” పెద్దాయన అంటా వుంచాడు.

“ఛానా పాతమాన్లు కావాల, ఏద చిక్కుతాయి. ఏఏ మాను కావాలనేది అట్లే చెప్పంద” ఎవరో అనిరి.

“చశ్రాలకి జాలిమాను, అచ్చులకి నల్ల అత్తిమాను, గుజ్బులకి టెంకాయమాను కావాల, ఇవ్వన్నీ ఏటిగడ్డలానే చిక్కుతాయి” అదెవరో