నిధులు విడుదల చేసింది. ఈ శిధిలాలు సేకరించి రాజమహేంద్రి, ఏలూరు వవ్యాజియాలలో పడేనినట్లు, ప్రాక్చారిత్రక యుగం సమాధులకోసం తవ్వకాలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
మన ముందుతరం, నాగార్జున సాగర్లో మునీగిపోనున్న పురావస్తు సంపదను నాగార్జున కాండలో భద్రపరిచి, నది మధ్యలోనే ఒక స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. మన తరంలో ఇంత చరిత్ర మునీగిపోతుంటే ఏమి జరుగుతుందో పట్టించుకొనే వారే లేరు.
ముంపు బారిన పడుతున్న దేవాలయాలు, పవిత్రస్థలాలు, చారిత్రక స్టూలు, (ఒకనాటి పోలవరం ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం).
శివగిరి గ్రామం, ఒక కోట ,శిధిలమైన దేవాలయం, గండిపోచమ్మ, కొమరందిబ్బ, దేవీపట్నం, పెంకులపాదు, కచ్చులూరు, దేవరగొంది, కటుకూరు, పేరంటపల్లి, శ్రీరామగిరి, రావిగూదెం, చీరవల్లి, పోచవరం, దుర్గంకోట, రాజుపేట, ఏలూరుపాడు, చిగురుమామిడి, టేకూరు, ఎటిపాక, ఏలేరు, రుద్రంకోట, అబిచెర్ల, చొప్పల్లె, రామవరం, సీతంపేట, ఇసునూరు, కొరుటూరు, కొందమొదలు, కొమరారం, మాదాపురం, కుమారరాంపురం మొదలైనవి.
ధూప దీప నైవేద్యాలు, ఉత్సవసేవలు ఈ మునిగి పోయే వాటిలో కొన్నీ థూపదీపనైవేద్యాలతో, ఉత్సవసేవలతో విలసిల్లుతున్నాయి. వాటిలో ఒకటి ముసునూరినాయకుల శ్రీరామగిరి. 'పెదజియ్యర్ స్వామి ఇక్కడ (శ్రీరామక్రతువు నిర్వహించారు. చినజీయర్ స్వామి 2000 సంవత్సరంలో దర్శించారు. మరి ఈ పరిస్థితి వారి దృ్బష్టికి వచ్చిందో లేదో ! ఇటువంటి దేవాలయాలను ఎగువ ప్రాంతంలో పునఃప్రతిష్ట చేయాలి. కాన్ని విగ్రహాలు చెరువుకట్టల మీద, రచ్చబందల దగ్గర (గ్రామదేవతలుగా ఉన్నాయి.. ప్రభుత్వానికి వదిలేస్తే అరకారగా సేకరించిన శిధిలాలు మ్యూజియంలలో పడి ఉంటాయి. గతవైభవం పేరిట, దేవుళ్ళ పేరిట, కులాల పేరిట కొట్టుకుంటున్న వర్గాలు ఈ చారిత్రక నంపదను భద్రవచుకోకపోతే భావితరాలు చరిత్ర హీనులైపోజారు.
ఒకనాడు చరిత్రవేత్తలు పుట్టపర్తి శ్రీనివాసాచారి, కృష్ణశాస్త్రి, చల్లా రాధాకృష్ణ, నాగార్జునసాగర్ కింద మునిగేపోయే శిధిలాలను పునర్చిర్మాణం చేసారు. గడియారం రామకృష్ణశర్మ తుంగభద్ర కింద జోగులాంబ దేవాలయం మునిగిపోకుండా కరకట్ట కట్టించారు. ఈ
| తెలుగుజాతి పత్రిక జవ్మునుడె అ మార్చి-2021 |
పంక (ఆర్.ఎస్.ఎస్.) “బసునూరి నాయకులిను పట్టి అచుకోరా?
పోలవరం నిర్మాణంతో మునిగిపోనున్న శ్రీరామగిరి దేవాలయంతో పాటు అనేక వారసత్వ గుర్తులు, చరిత్ర కనుమరుగైపోనున్నది. విదేశీ దురాక్రమణలను ఎదిరించి నీలబడిన ముసునూరి నాయకుల గుర్తులు కూడాచెరిగిపోనున్నాయి. సంథవుు(ఆర్.ఎన్.ఎన్ )శాఖల్లో (చతిరోజూ గానం చేసే ఏకాత్మతాస్తోత్రంలోని ముసునూరినాయకౌ' ను వారు పట్టించుకోవాలి కదా?
దక్షిణాపథధాన ముస్లిం దురాక్రమణదారులను తరిమికాట్టీ హిందూరాజ్యస్టాపన చేసిన తెలుగువారి తొట్టతొలి చక్రవర్తి ముసునూరి కాపయ నాయకుడు.
ముసునూరి కాపయనాయకుడు[క్రీ శ 1882-1868) ముస్లిం పాలన నుంచి ఆంధ్రాను విముక్తం చేసి ఎన్నో హిందూ రాజ్యాల స్థాపనకు స్ఫూర్తినిచ్చిన అరివీక భయంకరుడు. వీరివల్ల స్ఫూర్తిపొందిన రాజ్యాల్లో హోయసల, ద్వారసముద్రము మరియు అరవీటి రాజులు, హరిహర మరియు బుక్క రాయలు వోయసల రాజ్యమును జయించి విద్యారణ్యులవారి బోధనలవల్ల ఆనెగొందిలొ విజయనగర రాజ్యము స్థాపించారు.
('పోలయ నాయకుడి మరణానంతతం ఆయన పినతండి కుమారుజైన ముసునూరి కాపయ నాయకుడు శ్రీశ. 1332లో ఆంధ్రదేశ విముక్తి ఉద్వమానికి నాయకత్వం వహించాడు. కాపయ నాయకుడి చరిత్రకు ముఖ్య ఆధారాలు ఇతడు వేయించిన పోలవరం, పిల్లలమర్రి, గణపేశ్చర శాసనాలు. అంతేకాకుందా రేచర్ల వెలమల చరిత్రను వివరించే వెలుగోటి వారి వంశావళి, ఫెరిస్తా రచనలు ప్రథాన ఆథాఠాలుగా ఉన్నాయి.
మహ్మదీయుల ఆధీనంలో ఉన్న ఓరుగల్లు కోటను కాపయ నాయకుడు కర్ణాటక హోయసాల పాలకురైన మూడో వీఠభల్లాలుడి సహాయంతో స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి ఓరుగల్లు దుర్గ పాలకుడైన మాలిక్ మక్చల్ యుద్దం నుంచి పారిపోయాడు. కాపయ నాయకుడు క్రీ.శ. 1337లో ఓరుగల్లును ఆక్రమించాడు. తెలంగాణలోని మెతుకుసీమ, ఇందూరు (నిజామాబాద్లోని కౌలాసకోట, నల్గొండ, పానగల్సు, చేవరకాంద, భువనగిరి ప్రాంతాలతోపాటు కృష్టా గోదావరి నదీ తీర ప్రదేశాలు కూడా ఇతడి రాజ్యంలోకి వచ్చాయి. కాపయ నాయకుడు తన పాలనను రేకపల్లి దుర్గం నుంచే నిర్వహించాడు. క్రీ.శ. 1346 నాటి గణపేశ్వర శాసనం ఇతడిని “అనుమనగంటి పురవరాధీశ్వరా అనే బిరుదుతో ప్రస్తావించింది. ఉత్తర తెలంగాణ, కృష్ణానది పర్యంతం ఉత్తర తీరాంధ్ర ప్రాంతంపై కాపయ నాయకుడు ఆధిపత్వం చెలాయించినట్లు చెప్పొచ్చు. తరం చర్మికకారులు ఈ వివరాలు వెలుగులోకి తేవాలీ. పోలవరం 'ప్రాజెళ్టుకు గేట్లు వీగింపు, నిర్వాసితుల తరలింపు జరుగుతున్నంత వేగంగా ఈ శిధిలాల సేకరణ, మ్యూజియం నిర్మాణం, దేవాలయాల పునిప్రతిష్ట జరగాలి.