Jump to content

పండితారాధ్యచరిత్ర/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

1. సోమనాథుని నివాసస్థానము

సోమనాథుడు గోదావరిజిల్లాలోని పాల్కురికి గ్రామములో పుట్టినా డని కీ. శే. ఆర్. నరసింహాచార్యులు గారు తమ కర్ణాటకకవిచరితెలో వ్రాసినారు. వీరేశలింగము పంతులు గారు సోమనాథుని జన్మస్థానవిషయమును కాని, పాల్కురికి గ్రామప్రశంసనుగాని ఎత్తుకొనక 'ఈ కవి ప్రతాపరుద్రుని కాలమునం దుండెను' అని చెప్పి విడిచినారు. కాని వారి వ్రాతధోరణినిబట్టి అత డోరుగంటిప్రాంతపువా డయినట్లు ధ్వనిస్తున్నది. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు బసవపురాణమునకు వ్రాసిన పీఠికలో "అన్యవాదకోలాహలమని సోమనాథుని పేరిచే 'సోమనాథలింగ' యను సంబోధనముతో సీసశతకమును రచియించిన శైవుఁ డొకఁ డీతఁడు పాల్కురికి గ్రామవాస్తవ్యుఁ డని చెప్పెను. పాల్కురికి గ్రామము నేటి నైజామురాష్ట్రమున నోరుగల్లు మండలమునఁ గలదఁట! పాల్కురికి గ్రామమున జనించుటచే సోమనాథుని కాయూరి లింగమూర్తి పేరే తలిదండ్రులు పెట్టియుండవచ్చును," అని వ్రాసినారు. ఇ ట్లుండగా శ్రీ బండారు తమ్మయ్య గారు సోమనాథుడు, "కాకతీయ రాజధాని యగు ఏకశిలానగరమునకు సమీపమం దున్న పాలకురికి గ్రామవాస్తవ్యుఁ డయినట్లు తెలియనగును" అని కాకతీయ సంచిక (పుట, 208)లో వ్రాసినారు.

పాల్కుఱికి దక్షిణమహారాష్ట్రదేశములోని ఒక గ్రామమని కిట్టెలు వ్రాసినాడు.

'కుఱికి,' 'గుఱికి' అనేవి కన్నడములో గ్రామశబ్దమునకు పర్యాయపదములు. ఇవి తెనుఁగులోని ' కుఱ్ఱు, కుచ్చి' తమిళము లోని 'కురిచ్చి'అనే గ్రామవాచకపదములతో సంబంధించినవి. 'కుఱ్ఱు' గోష్ఠశబ్దభవము. ˈకుఱికి' కూడా అదే అర్థము గలది. కుఱికి, గుఱికి అంతమందు గల గ్రామనామములు సాధారణముగా కన్నడదేశములో కనబడుతున్నవి. అట్టివి తెలుగుదేశములో ఉన్నట్లు కానరాదు. గోదావరిజిల్లాలో లేవు ; పాల్కురికి అసలే లేదు. కాబట్టి శ్రీ నరసింహాచార్యులవారి వ్రాత కాధారము లేదు.

శ్రీ ప్రభాకరశాస్త్రులవారు చెప్పినట్లు పాల్కురికి ఓరుగంటిప్రాంతములో ఉన్నదనడమునకు కూడా ఆధారమున్నట్లు కనబడదు. ఓరుగంటిప్రాంతములో గాని, వరంగల్లుజిల్లాలో గాని పాల్కురికి అనే గ్రామ మున్నట్లు తోచదు. నిజామురాష్ట్రపుగ్రామముల పట్టికలలో వరంగల్లుజిల్లాలోమాత్ర మట్టిగ్రామము లేదని నిశ్చయముగా చెప్పవచ్చును. వరంగల్లుకు 80 మైళ్లదూరములో పాలకుర్తి ఉన్నదట. పాలకుర్తి పాలకురికి కాజాలదు.

కిట్టెలు చెప్పినట్లు దక్షిణ మహారాష్ట్రములో పాల్కురికి ఉన్నదేమో తెలియదు. పాల్కురికిని గురించిన ప్రశంస కన్నడములో నీలకంఠుడు రచించిన 'వీరమాహేశ్వరసంగ్రహము' (v. 10), గుబ్బి మల్హణార్యుడు రచించిన 'భావచింతారత్నˈ (V. 9), భీమనరచితమైన 'బసవపురాణముˈలలో (1,14; 4, 36; 61, 94) ఉన్నది గాని, దానినిబట్టి ఆ గ్రామపు స్థలనిర్దేశము చేయడానికి వీలు లేకున్నది.

'కుఱికి' అంతమయిన పాలకుటికి గ్రామము కర్ణాటదేశములోనో, కర్ణాటప్రాంతదేశములోనో ఉండవలేను. శ్రీశైలయాజ్ఞావర్ణనసందర్భములో సోమనాథుడు కన్నడపరుస, ఆరెపరుసల నడకలను వర్ణిస్తూ, ఆ భాషలలో కొన్ని ద్విపదలను రచించినాడు. కాబట్టి అతని దేశము తెలుగు, కన్నడముల కూడలిలో ఉండవలెను. అరవపరుసను వర్ణించి అరవభాషలో కూడా కొన్ని ద్విపదలను సోమనాథుడు రచించడము నిజమే; కాని, ఆతని కరవదేశముతో ఎట్టిసంబంధమున్ను లేదు; అరవవాఙ్మయములో ఆతని ప్రసక్తి ఎక్కడను లేదు. వీరశైవ మరవదేశములోనికి నవీనముగా వ్యాపించినట్లు కనబడుతుంది. సోమనాథు డరవమును నేర్చుకొవడానికిమాత్రము ప్రమేయము లేకపోలేదు — నీరశైవము చాలావరకు దక్షిణదేశపు ఆగమిక శైవఃద్ధాంతముమీద ఆధారపడి ఉన్నది. దక్షిణదేశపు శైవభక్తులలో అనేకులు వీరశైవమతములోను అఱువత్తు మూవురు మొదలయిన పేర్లతో వెలసినారు. కాబట్టి సోమనాథు డరవము నభ్యసింపవలసిన ఆవశ్యకత ఉన్నది. అంతమాత్రముచేత అతడు అరవదేశపువాడు కాజాలడు. పాల్కుఱికి అనే పేరు ఆరవదేశములో ఉండడాని కసలే అవకాళము లేదు.

సోమనాథుడు తెనుగులో మహాకవి, కన్నడములో కూడా అంత ప్రశస్తమైనకవి కాకపోయినా, కొన్ని గ్రంథములను రచించినాడు. బసవడు కన్నడమువాడు. కొబట్టి కన్నడములో అతడు కొంత ప్రజ్ఞను సంపాదించుకొన్నాడు. ఆంధ్ర కర్ణాటకు లిద్దరున్ను 'అతనిని గొప్పకవిగాను, మతాచార్యుడుగాను గౌరవిస్తున్నారు. పాలకుఱికి అనే గ్రామ మొకటి ఆంధ్ర కర్ణాటక దేశముల కూడలిలో, అనంతపురము జిల్లాలోని మడకసిరా గ్రామమునకు 20 మైళ్ల దూరములో, మైసూరురాష్ట్రములోని తుమ్కూరుతాలూకాలో ఉన్నది. దీని ४ పండితా రాధ్య చరి త్ర ప్రస్థాన విప్పుడు హాల్కుర్కి ఆంటున్నారు. ఇదే సోమనాథుని జన్మ స్థాన ముని నా అభిప్రాయము. పిడుపర్తి సోమన ఈశాడు ప్రశావంద్రుని కాలమువా డని చెప్పినాడు. " నీ. ఒకనాఁడు శివభక్తు లోపు గంటను స్వయం భూ దేవుమంటపమున వసించి బసవపురాణంబు పాటించి విను వేళ హరునిఁ గొల్వ ప్రతాపుఁ డచటి కేఁగి యాసంభ్రమం జేమి యనుడు భక్తులు బస పనిపురాణం బర్థి వినెద రనిస, విని యాపురాణంబువిధ మెట్లకో యన్న ధూర్త విపుల ఁ డొకండు భర్తఁ జేరి పాలకురికి సోమపతితుఁ డీనడుమను వెన చె మధ్య వళ్లు పెట్టి ద్విపద, యప్రమాణ మీది యనాద్యంబు పద మన్న సరిగ్గా రాజు; భక్తు లది యెఱింగి". పాల్కురికి సోమనాధుని కరిగింపగా, అతడు శిద్యలతో ఓరుగంటికి బయలుదేరి వస్తూ ఉండగా, అధూ దేవి పులు కొంతమంది ఆల్లరిగాండ్లకు శైవశేషములు వేసి అతని కొడుకుగా పంపిశారనిన్ని, సోమనాథుని మహిమచేత వారందరున్న వీరశైవభక్తు జయిజా దీనిన్ని పిడుపర్తి సోమపరచించిన బసవపురాణములో ఉన్నది. కథ విషయమే కొండిలీట్చరిత్రములో కూడా చెప్పబడినది. కొండవీటి చరిశ్రము చాలా జనీకజు యివటి ఒక కత్తి త ము X సోమనాధుని తరువాత సోమన్న కొంత పూర్వుడయినా, మున్నూ రేండ్ల కున్న వాడు.. అతడు తెలిపినవిదయములు కేవలము వినికిడివల్ల తెలుసుకొన్నవి అయినా, పాల్కురికి సోమనాథుడు ప్రతాపరుద్రునికాలములో ఉన్న వారిని పిడుపర్తి సోమన్న చెప్పిన దానిని మనము త్రోసిపుచ్చనక్కరలేదు. కాని, ఆతడు ప్రతాప రుగ్రునికాల నూవా ఉపడానికి పాల్కు ణికి ఓరుగంటికి సమీపములోనే ఉండనక్కరలేదు. సోమవాథుడు బసవపురాణమును రచించేసందర్భము నీ క్రింది విధముగా చెప్పినాడు: “సకలతీర్థములకు జనయిత్రి యగుచుఁ బ్రకటింప నొప్పు శ్రీపర్వతేంద్ర 1; ఉర్విఁ దత్పర్వత సార్వభౌమునకుఁ బూర్వ వ్యక్త్ర౦క విస్ఫురణ దులాడ నొలసి కుమారనైలో సంసలీ దిలకించి పెంపారుఁ డ్రపురాంతకంబు" (బస. పు. పుట్, 3.) ఆ త్రిపుకాంతకములో కరస్థలి సోమనాయ్య గారు, నియ మముల మల్లి వాథుడు, మల్లినాథుడు, రోచిమాంబ, గోడగి శ్రీ పురారి 'మొదలయిన అసంఖ్యాతమా హేశ్వరులు కూర్చుండి ఉండగా, సోమవా: కవి తనకు బసవపురాణమును రచించినలె నని చరితార్థు' ఉన్న దరిన్ని, బసథని 'శరకథా స్త్రంబు: నరవిఱిగించి, చరితా ని చేయవలసినదనిన్ని ప్రార్థించిన ట్లున్నది. ప్రార్థించినట్లున్నది. పండితారాధ్యచరి శ్రీ రచనాసందర్భ మీరీతిగా చెప్పబడినది; ప 0 “కర మొప్పుదక్షిణకైలాస మనఁగఁ జను సర్వపర్వత సార్వభౌమాఢ్య- తను చేర్చు శ్రీగిరింద్రంగా దానదియు ; ఆ శ్రీశైలశిఖర కలిశ త్రిలోక విఖ్యాతయశఃస్త్రి- పూర్తియా శ్రీస్వయంభూలింగ క్ర వర్తి.....శ్రీమల్లి కార్డు లింగ- మూర్తి యొప్పారు సమున్నతమహిమ. “మానితాసంఖ్యతమా హేశ్వరులు, శి వారందనిలయు లై యం దొక్కనాడు, అరుదగ శ్రీమల్లి కార్డుని దేవు నుడుమంటకలి నో డొగమున శివ భక్తి తర్వలో గోత్రి సంగమునఁ దవిలి నూతనపు రాతిన భ క్త మహీమ లంకించుచును నిజాపాంగ హర్షాశ్రు కంకణంబులు కాలఁ గరుణ నిజూచి ... మున్ను 'బసవపురాణ' 'మొప్పుగ రచించితివి ... ము వరవీరభక్తి సవైదికంబుగను విరచించితివి 'సతు ర్వేదసారము’న ... ... వీను లారంగ గురుమల్లికార్జున 'పండి- 'తారాధ్యులచరిత్ర ' మర్థివర్ణింవు," అని. పైదానినిబట్టి సోమనాథుడు తన బసవపురాణ పండితారాధ్య చరిత్రములు రెండింటిని శ్రీశైల ప్రాంతమం దున్నప్పుడే రచించినాడని "తెలుస్తున్నది. పైదానినిబట్టి సోమవాగుడు నేటి మైసూరు రాజ్యములోని సుమ్కూరుజిల్లాలో తెలుగు కన్ని ఏకేళములకు కూడలిలో ఉన్న పాలకురికి గ్రామములో జన్మించినా నిన్ని, చిన్న తనములోనే శ్రీ శైల ప్రాంతమునకు వచ్చి చేరుకొన్నా డనిన్ని, పాల్కురికీలో జన్మించ సము చేత ఆ గ్రామము పేరే ఆశని కింటి పే కయినిదనిన్ని, వృద్ధా వ్యమువరకున్ను శ్రీశైల ప్రాంతములోనే ఉండి, సిద్ధిపొందే కాలా నికి స్వదేశము పోయి కళ్కె మళ్లీ గ్రామములో చేరి, అక్కడనే సమాధిని పొందినా తెనిన్ని నిర్ణ యింపవచ్చాను. సోమనాథుని కాలము నాని నివాసస్థాన నిర్ణ య ముకం మీ ఆతని కాలనిర్ల యము మరింత కష్టముగా ఉన్నది. అట్టివీయము చేయ దాని కింతవరకున్ను పరిశ్మోకులు (7) కర్ణాటక శివకవులు పోముని గురించి చేసిన ప్రస్తావన (అ) పిడుపర్తి సోమన్న బహుపురాణము లోను, కొండవీటిప శ్రీ ములలో సోమనాథుని మరించి చెప్పబడిన విషయములు, (3) సోమనాథుడు తమ గ్రంధములలో తెలిపిన విష యములు, అనే వాటిని ముఖ్యాధాగములుగా తీసుకొన్నారు. కాని ఈ విషయములన్నీ సందేహములతో కూడుకొని ఉన్నవి. కర్ణాటకకవి అయిన పోతురాజు తని ఉక్యట కొద్యము'లో.. 66 “శ్రమధ్యాక కథార్ణ మేదు హరి దే వాచార్యనం ధైర్యనం, వాసముదంచద్వృషధి స్త వామర మహీ జారామనం సోమనం, విమలజ్ఞానను పికాస్ఫురిక చే తస్సద్మనం పద్మనం, క్రమదిందంబుల గొండు పేళ్వెనొ సెదా నీకావ్యము సేప్యమం” అని వ్రాసినాఁడు. తము నామాంతర పై పద్యములో వ్యస్తముగా ‘ధైర్యనం' - ధైర్యని'; ఒసెదా నీ కావ్యమం - ఓసెను + ఆన్ + ఈ కావ్యమం' (దీనిలో ' ఆజ్, కు అర్థములేదు) అనే ప్రయోగములకూట నటుంచగా హరిదేవాచార్య, సోమ, పద్మ, అనేవారి పేర్లు కనబడుతున్నవి. గిరిజాకల్యాణాది కావ్యములను వ్రాసిన హస్తీశ్వరునికి హరిదేవ అని కూడా మున్నదట. పద్దు డనగా దీక్షా బోధను వ్రాసిన కెరెరుపద్మరపు. పోలీ శ్వరుని గురించిన వృత్తాంతము కన్నవి కొన్న బసవపురాణ, పద్మరాజు పురాణములలో ఉన్నది. అది అద్భుత విషయములతో నిండి ఉన్నది. పద్మరాజు పురాణమును రచించిన పద్మణాంకుడు కావరం పంచ ప్రాంతమువాడు; చెన్నబసవపురాణ కర్త అయిన విరూపాక్షుడు ప్రాతమునాడు. వీరిద్దరును హశ్వర పద్మరములు నరసింహ బల్లారని కాలమువా రనిన్నీ, పద్మ ను బల్లారునికి మంత్రి అభిన్ని హరీశ్వరుడు 'కరణీకరకులతిలక మనిన్ని, హెశీశ్వరునికి పనరసు మేనల్లు కలిన్ని చెప్పి నాకు. ఈ విషయములను గురించి వారీశ్వర పద్మ రసులుతా మేమిన్ని చెప్పుకొనలేదు. తెరుగుబసవపురాణమును కన్న డించిన భీమికవి, 0325 సం॥ర ప్రాంతమువాడు పద్మకసును స్తుతించనముచేత వీరు ౧౩టూ సంఘమునకు పూర్వు లని మా 3 స్థిరపడుతున్నది. హకీళ్వన పదరసులకున్ను నరసింహ బూర వి కొన్ని గల సంబంధమును గురించి చారిత్రకాధారకు లేచిన్ని లేవు. ఇక సోమరాజు సుశించిన సోము డెవరు? పాల్కురికి సోముడే అని అందరున్ను అన్నారు. సోమరాజు తన గ్రంధమును “జననాథో శ్రమసోమరాజనుసిద్దీ కావ్యంవలం శాలివా- హనశాశాబ్దమదెయై సాసిరదనూఱిం సంద నాల్వత్తునా పండితారా రాధ్య చరిత్ర ల్క నెదూరంజిత చిత్ర భానువ వరాశ్వీజోత్సి తైకాదశీ వనజా రాతితనూజ వాసరదోళాద తల్ల మంగర్సితం” అనే పద్యమువల్ల భక సం॥ కర్త, చిత్రభాను సం॥ర, బుధవారమునాడు. ముగింపబడినదని ఆశ్వయుజ ' తెలుస్తున్నది. సోమరాజు స్తుతించిన సోముడు పాల్కురికి సోమనాథుడే అని శ్రీప్రభాకరశాస్త్రిగా రన్నారు. వృవధిస్తుతి చేసిన సోముడు మరొకడు చేతినే కారణముచేత వీ వీట్లున్నారు. కాని, బసవేశ్వరు నికి పూర్వము వృషభేశ్వరమహిమను గురించిన స్తుతులు లేకపోతేనే పైవాదము నిలుస్తుంది. బసవనికి పూర్వము నందికేశ్వరారాధనము లేకపోలేదు. అది ఆర్థిగా ఉండనివ్వండి. పైపద్యములోని 'పాపదనూజేం' అనేదానికి బదులుగా తాముచూచిన అన్ని వ్రాత ప్రతులలోను పా నిరదవానూర్ అని కనబడుచున్నది గాని నరసింహాచార్యులుగా రుదాహరించిన 'పార్టీదిమాణిం' అనేవాకము లేదనిన్నీ, కాబట్టి సోమరాలు కాలము లేక యీవసంరము, అనగా శ్రీ. శ. సం॥రి మవుగుండలిన్ని డాక్టరు ఎ. వెంకటసుబ్బయ్య, ఎమ్.ఏ. పి. హెచ్.డి.గారు గ్రాపికారు. నేనుచూచిన ఉద్భం కావ్య ప్రగుల లోను వెంకటసుబ్బయ్య గారు తెలిపినపాదమే ఉన్నది. కాబట్టి సోమరాజు క్రీ.శ ప్రాంతము వాఁ డానియే నేను నమ్ముతున్నాను. 'పావాల్' అనే ప్రయోగము వ్యాకరణ విరుద్ధము కాబట్టి ఆపాఠము తప్పని నరసింహాచార్యులు గారు దానిని త్రోసివేసినారు. 'నూతం' అనేపాఠమే ప్రతిలో ఉన్నదో తెలుపుమంటే తెలుపలేదు. తము 00 'నానూట్ ' అనేది శబ్దరుని దర్పణము ప్రకారము తప్పయినా, అట్టి ప్రయోగములను కర్ణాటక కవులు చేయక పోలేదు. అందుచేత సోము | రాజు పాల్కురికి సోమునే తన పద్యములో స్మరించి ఉంటే సోమ నాగుకు శ్రీ. శ. ౧౫ నా 9 సం॥రమునకు పూర్వుడనిమాత్రము తేలుతుంది. ఇక పిడుపర్తి సోమన్న సోమనాథుని నుంచి చెప్పిన విషయ ముల నాలో చింతము, పిడుపర్తి సోమనాథుడు కలాం సం॥రమునకు తరువాతివాడు. ఎంకతరువాతివాడో తెలియదు. ఇతడు తాను పాల్కురికి సోమనాథుని శిష్యు డయిన శివరాత్రి కొప్పయ్య కారో తరమువాడ నని చెప్పుకొన్నాడు. అయితే సోమనాథుని కాలము నిర్ణయ మయితేనేకాని, ఇతనికాలకు నిర్ణయము కాదు. ఇతని కాలము నిర్ణయ మయితేనే కాని పాల్కురికి సోమనాథుని కాలము నిర్ణయము కాదు. ఆ నిర్ణయము నతడు సోమనాథుని గురించి తెలి పిన 3 నుబట్టి నేలవలసి ఉన్నది. ఓరుగంటిలో బసవపురాణమును కొందరు చదువుకూ ఉండగా ప్రతాపు గా వారినెంట్ పోతూ వా లేమి చదువుకున్నా రని అడుగగా పాల్కురికి సోమపతితుఁడు? రహించిన ద్వీపని బసకపురాణము చదువు కున్నా రని చెప్పినా రట. పిరుపర్తి సోమునకాలమునకు కాకతీయ సామ్రాజ్య మంతరించి ఇర్నూ లేని డ్లయింది. కాకతీయరాజుల పేర్లు జరుల స్మరణలోమాత్ర మున్నవి. వారిలో ప్రతాపరుద్ర దేవుడు ముఖ్యుడు. m330 ప్రశాపరుద్రుడు క్రీ.శ. ౧౨౯౧ నుంచి ౧౩౩౦ వరకు ఉన్నట్లు శాసనములు తెలుపుతున్నది. ఇతడుకాక ప్రశాప గుద్రదేవుడనే పేర రుద్రాంబ (19౬౦-౧౨౯౧) రాజ్యముచేసే (1960-1970) నది. మొదటి ప్రశాపరుద్రుడని పిలువబడేవాడు మరొకడున్నాడు. ఇతడు ప్రోలరాజు కొడుకు. ఇతనికి క్రీ. జె. 3 సంవత్సరము జనేవారి తేజు దీని అనుమకొండలో పట్టాభిషేకము జరిగినది. పండితారాధ్యచరిత్ర కనూ దాక (ఇండియన్ ఆంటిక్వేరి ౧రరా, పు. ; ఎపిగ్రాఫియా ఇండికా 1X. పు. 9౫౬; కాని, క్రీ.శ. 3 ప్రాంతములో నే ); COL3 బసవేశ్వరు డున్నాడని పరిశోధకులు చెప్పుతున్నారు కాబట్టి పిడుపర్తి సోమన్న చెప్పిన ప్రతాపు ఉతడు కాడు. ఇతడు క్రీ. శ. OFF దాకా రాజ్యము చేసేవాడు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులు గారు క్రీ. శ. 003 నుండి రాజ్య మేలినవాడు కాకతీయ 'రుద్రదేవుడు వేరొక తున్నా పిన్ని, ఆరు ప్రతాపరుద్ర దేవుని ఆమ్మమ్మ తం శ్రీ అయిన గణపతిదేవునికి పెద్దం . అనిన్ని చెప్పి వారు. ఈ3నికి గుద్ర దేవుడు అనే పేరేకాని ప్రతాపరుద్ర నామము లేదని వారే చెప్పినారు. గణపతిదేవుని పెద్దశం శ్రీ పైని వివరించిన శ్రీ.. టీ లో పట్టాభిషిక్తు అయిన ప్రతాపం ద్రి దేవుడే; ౧౧32 లో ప్రతాపకుర్రు లెవ్వరున్ను పట్టాభిషిక్తులు కాలేదు. వినికిడిలో రెండో లరాజు రాజ్యము చేస్తున్నాడు. పై దానినిబట్టి పిడుపర్తి సోమన్న చెప్పిన ప్రతాపుడు రుద్రాంబ మనుము సాయిన కండో ప్రతా తాపరుద్రుడే అని నిర్ణయించి వలేసు. 'కొంచెము కాలములో రాజ్యమును గురుష్కు లా శ్రమిస్తా ని సోమవారు ఉన్నట్లుగా పిడుపర్తి సోనున్న పెప్పినమాటకీ యము సరిపోతుంది. కాని, పిడుపర్తి సోమన్న ఓడగంటిని గురిం చిన్ని ప్రశాపుని గురించిన్ని చెప్పినమాటలు తినికు ఏడు తరములకు పూర్వపు వాటివని మన డిపోగూడు. ఇం వరకు చెప్పినది బహిస్సార్యము; ఇక అంతస్సాక్ష్యము వెత్తుకొందాము: (A) సోమనాథుడు బపుర పురా ణాదిలో కృపాపముద్దగుడయిన కర యిన కరస్థలి సోమణానయ్య గారు, కుమారా, త్రికి తూర్పు దపమ మల్లి బాధుడు, పండితా ం ధ్య నియమముల సోపానములు ఠము 03 కట్టించిన రెంటాల యోగీశు మల్లి బాధుడు, కూరిమి శిష్యుండు బాయారకుపకుఁ దోచమాంబ, మున్న య డు నీలకంఠా గ్రజుండును ఆయిన గోడగి త్రిపురారి, కర్ణాటభూమికిని గోటీరమై యొప్పు గొబ్బూరికి విభుడయిన పంగనామాత్యుడును తవ కాలమువారుగా చెప్పినాడు. ఇదిగాక తాను "విష్ణురామిదేవుడును శ్రీయా దేవియమ్మయ్యను గౌరవింపఁగ నొప్పు గాదిలీసుతుఁడ" ననిన్ని, తపడగాను రా మేళు వరశిష్యుఁ డనఁగఁబడు చిన్న రాముని ప్రాణస ఖుండ”ననిన్ని, 'కలకట్టకూరి పోతి దేవర పదాంబుజవట్పదుండ' పనిన్ని, 'కరస్థలీవిశ్వవారు ప్రకటవర ప్రసాదకవిత్వయుతుఁడి వనిన్ని కూడా చెప్పుకొన్నాడు. (ఎ) పండితారాధ్య చరిత్రములో "పేరెక్క ఁదిగిన శ్రీ చెలి దేవి వేమనారాధ్యులను పరమారాధ్యదేవు మనుమ శిష్యుండొ"ననిన్ని, "నూరనామాత్య వినమితామాత్య, వీరపోచేశ్వర విశాచార్య కారుణ్యహస్తాబ్జ గర్భ సంభవుఁ డైన సరిపో గ్ర ణ్యుఁడు మారార్యుఁడు తనకు 'అనుగులంబు,' 'ముద్దుముఁది', 'నెచ్చెలికాఁడు' అనిన్ని చెప్పి చాడు. (3) "అంతలోనన పండితారాధ్యునాత్మ - సంతతీయును గులసతిసమేతముగ లింగోదరమునందు లీనమై రట్లు సంగతంబగు శివాజ్ఞాపత్ర నరణి శివగణప్రార్థనఁ జిక్కిన సకల- భువనపావనుని యపూర్వతనూజుఁ దరితనంపారుఁ గేదారయ్యఁ బుణ్య- భరితు లోకారాధ్య పట్టంబుఁ గట్టి పండితారాధ్యచరిత్ర ప్రస్తుత శంభుం పండితారాధ్య- హస్తా జుండు దోనయ్యయు భ క్త- వర్గము గొనికూడ వసునఁ దగ్గరుఁ డ- నగ్గళభః రాజ్యము సేయుచుండె, సంతఁ గేదారయ్య మాత్మసంతాన- సంతతియును జైనసంతా సంత తియు భువనారాధ్యతేజోవిభాతిఁ భావన లోకముల్ సరిమపానసము గాలి; మఱి యట్లు గాక తెజయ్య. కేదార దేశికు గీతచరిత్రు గాజలి సుభచతుష్కముఁ జెప్పి నొప్పుం మనుమః బడితుడు భీమనపడితయ్య యును మహ దేవయ్యయునుఁ జేన్న విభుఁడు ననఁగ గుపళతుష్క మాత్మ సంతాన తనయః రంపరోత్త ర పరంపరలుఁ బరిచిన గురుపరంపర జేజరిల్లు ధర వృషభేంద్ర పాదచతుష్క సరణి సముదితమహీమఁ ద్భవసంతాన- విమలాంబునిధిమధ్య విక్రమా సర్,్య - నాయకరత్నంబు నాలోకగురు స. మాయత ప్రీతి నొప్పా రివటూరి సోమనాథయ్య విశ్రుత వీర భక్తి భూమాభిరామ విస్ఫురణ వెలుంగ వారిపుత్రులు భక్తి వర్ధనపరులు సూరీశ్వరుండు లోకారాధ్యపద హారుండు విశ్వనాథస్పయ్యగారు కారుణ్యవిధులు సింగణముంచిగారు ననఁగ గురుశ్రిత యాన్వయ తనయ- తనయః ఎంపరోత్తరపరంపరలుఁ ప్రభుతర గురుపరంపర దేజరిల్లె". అని పండికాధ్య ఇర్మిత్రమును ముగిస్తూ చెప్పినాడు అని. మ సోబనాధుడు పైని వివరించినవారిలో బెలి దేవి వేమనాం న్యు డొకడు. మల్లి కారునపండితారాధ్యులకు సమకాలికు వి సోమనాథుడు వర్ణించిన వేమువారాధ్యులుు ఇతడుము ఒకరు కానట్లు తోస్తుంది. ఒక్కరే అయితే, అతనికి సోమినానుడు మనుమని శిష్యుడు కాబట్టి వారిద్దరికిని ఎక్పైయేండికంటే ఎక్కువ ఎముండెను. అందుచేత బసవనిగురించిన్ని, అతనికి సమకాలికులయిన మల్లికార్జున పండితా వేలునారాధ్యుల గురించిన్ని సోముడికి కొంత కాకపోతే కొంత అయినా కాంగా తెలిసి ఉండవలెను. రాధ్య, 80.50 బసవపురాణపండితారాధ్యచరిత్రిలనుబట్టి మా క్షణముగా విచారిస్తే సోమునికి వారిని గురించిన విషయములు పెద్దలవలన కొన్న చిన్ని, అత్యద్భుతములయినవిన్ని తప్ప ఇతరములు తెలియని తేలుతుంది. సోమునికి బసవనగురించి బొత్తిగా స్వయముగా తెలియ జన్నమాట A పండితారాధ్య చరిత్ర “అసదృశంబై యొప్పు బసవపురాణ మెనకంబులోఁ జెప్ప నిష్ట యయ్యెడిని వరకథాసూత్రంబు వెర వెఱిఁగించి చరితార్థుఁ జేయ రే కరుణతో" ననుచు పెద్దలకు విన్న వింపగా వారు సోమనకు చెప్పిన బసవని కథలనుబట్టి అతడు బసనపురాణమును రచించినట్లు చెప్పుకొన్నాడు. అపే పండితారాధ్యచరిత్రలోని విషయములు కూడా అతడు పెద్దల వల్ల తెలుసుకొన్నవే. పండితారాధ్య చరిత్రో పసంహారసందర్భమును పురస్కరించుకొని శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగా రిట్లు వ్రానివారు: డ "మఱియుఁ బడితారాధ్యులవారు లింగైక్య మందిన పిదప వారి శిష్యుఁ డయిన దోనమయ్య, వారి ప్రధమపుత్రుని కేదారయ్యకు లోకారాధ్య పట్టమును గట్టి శా సవర్గళముగా భక్తి రాజ్య పేలుచున్నట్లును గేదారయ్యయు నలుగురు వత్తుల గాంచి వంశాభివృద్ధితో నున్నట్లును బండితారాధ్య చరిత్ర మునఁ గలదు. పాల్కురికి సోమనారాధ్యుని పండితారాధ్య చరిత్ర రచనా కాలమునకుఁ బండి రే బాధ్యులవారి శిష్యుఁడును బుక్త్రుఁ ఊసు సజీవులైయున్నారని, మనుమలు పేర్వలయుచున్నారని దీని చలన నేర్పడు చున్నది" అని (చూ. బ.పు. కీఠిక ఓ) శ్రీ బండారు శిమయ్య గారు కూడా ఇట్టి అభిప్రాయమునే వెలిబుచ్చినారు. (చూ, కాకతీయ సంచిక, పుట ౨౧౨) ఇట్లు చెప్పడము ననిబ జసము కాదని తోస్తుంది. పండితారాధ్య చరిత్రో వసంహారవాక్యము లతో కేదారయ్య పుత్రులు నలుగురి 'ఆత్మసంతాన తనయ పరంప కోత్తర పరంజీరలుఁ బరిచిత సరుపరంపర దేజరిట్లు" అని చెప్పబడి ఉన్నది. అంటే, వారి తిరువాత అనేకతరములు గడచిన పని 08 అర్థము వస్తుంది గాని, సోముని కాలములో వా కున్నారని చెప్ప వీలు లేదు. ఆట్టి "శైవసంతాన విమలాంబునిధి హవ్య విభ్రమాన్యు నాయకరత్న" మై ఒప్పారు ఇవటూరి సోమనాథయ్య గారి ముగ్గురు పుస్త్రు లయిన సూరీశ్వరుడు, విశ్వనాధప్పయ్య గారు, సింగణమంచి గారు గురు శ్రీ తయాముగా పేరు పొందినారు. ఆ " గురు త్రితయా స్వయ తనయతనయ పరంపరోత్తర పరంపరలుఁ బ్రభుతర గురుపరం పర గేజరిల్లె ” అంటే సోమనాథ-నికిన్ని పండితారాధ్యునికిన్ని మధ్య చాలాచాలా తిరముల అంతర మున్న వని తరముల అంతర మున్న విని సుస్పష్ట మవు తున్నది. కాబట్టి సోమనాధుని గురువు తాత అయిన బెలిదేవి వేమ నారాధ్యులు పండితెరా గ్యునికి సమకాలీకు డయినవాడు కాడు. ఆట్లే, బనవపుగాణ" " వాసందర్భమున ఉండిన కరస్థలి సోమ నాయ్య "పండితారాధ్య కృపాసముద్గరు” అని చెప్పినప్పుడు "పండితే రాన్యుడు మల్లి కార్డును పండితారాధ్యుడే" అని సండే ము లేకుండా చెప్పడమునకు కూడా వీలులేదు. అల్లే కరస్థలి" శబ్దము నాధారముగా చేసుకొని సోమనాథని కవితాగురు పయిన కరస్థలి 'విశ్వనా?య్య, సోమనకు బసవపురాణకర్తను చెప్పినవారిలో ఒక యిన కకస్థలి సోమవా: య్యకు సోదరు చెని గొప్పదిముకూడా లెగదు. సోమనాథుడు తనకు సమకాలీకులుగా ఉదాహరించిన యిత రులు చరిత్ర శ్రుద్ధి కలవారు కారు. తమ కాలములో వారు వీరశైత దీక్షాపరులుగా ప్రఖ్యాతిని పొంది ఉంటారు; కాని, వారిని గూర్చిన శాసనాధారము లేచిన్ని లభ్యములు కాలేదు. అయినా ఈ క్రింది విషయములను గురించి పరిశోధకు లాలో చింతురుగాక అని కోరుకు న్నారు. కల్నూలుల్లా మార్కాపురము తాలూకాలోని త్రిపురాం M తకము శ్రీ శైలమునకు తూర్పుగవని అని ప్రసిద్ధి కెక్కినది. పండితారాధ్య చరిత్ర ఈ త్రిపురాంతకములో నే సోమనాధుడు బసవపురాణమును రచించి నది. అక్కడి శాసనములం రెండింటిలో కాకతీయ గణపతి దేవుని కాలములో క్రీ. శ. (FF-00) రాజాజ్ఞ ననుసరించి తవిశ్వేశాచార్యుని” కొడుకయిన "శాంతిశంభుడు" దేవాలయగర్భ గృహమును రాతితో శక ౧౧౭రి సంవత్సరము అనగా క్రీ.శ. 4XX లో కట్టించినట్లున్నది. (ఎపి. రిపోర్టు సం. r, '౧౭౧) ఉత్తరార్కాటు జిల్లా, ఆణి తాలూకా, దేవికాపుర గ్రామ ములోని బృహదం బాలయములో ఈ విశ్వేశ్వరాచార్యుని గురించిన ఒక శాసన మున్నది. అతడు శ్రీ గీదీశ్వరము వాడనిన్ని శైవభక్తా శ్రీసకు డనిన్ని దానిలో ఉన్నది. (ఎపి. రిపోర్టు ౧౯౧౨ సం॥రము, నం. 33) త్రిపురాంతి కేశ్వరాలయములోనే మరొక శాసనములో గణపతిదేవుని రాజ్యకాలములోనే శక ౦౦ర సంవత్సరము క్రీ.శ. ౧౨౫౨) పరీధావిలో గోళగిమఠాధ్యక్షు డెయిన ధర్మ శివాచార్యుని శిష్యుడయిన సువర్ణము సమర్పించిన ట్లున్నది. 293.) మరొక శాసనములో nox) విశ్వేశ్వరశివ దేశికుడు (ఎపీ. రిపోర్టు ౯౫, పై ధర్మశివాచార్యుడు గోళగి మశాధ్యక్షుడయిన భీమళశివాచార్యుని శిష్యుడనిన్ని, మతము 'నవలక్ష దాహశ త్రిపురి'లో ఈశ్వరుని భండారమునకు గాను ఉన్నది. ఈ శాసనము శోకసం. ౧౨ర౭) చెక్క బడినది. అపే ఆ శిష్యుడయిన సిద్ధరు రాజు కొడుకు ప్రభవ (క్రీ.శ. 928) లో చేసిన ట్లొకశాసన మున్నది. (ఎపి. 3 ఆ ఆలయములోనే కాకతీయ గోళగి ఉన్న దనిన్ని, ధర్మశివాచార్యుడు ఒక మఠమును కట్టించినా డనిన్ని టూ, ప్లవంగలో క్రీ. శ. ఆలయములో నే సోమాచార్యుని నారప శక సం. విచారము, దీపములకుగాను ఆవులను దానము రిపోర్టు. రి 1, నం. అక్క) గణపతి దేవమహారాజు వేయించిన ఒక అసంపూర్ణ కాననములో (శక సం. ౧౭క రము, పరీధావి, రే ము OF (క్రీ..విత్రి) గోళగిమ శాధ్యతని డయిన ఒక తై వగురుని ప్రస్తావన ఉన్నది. గోళగమనిమునకు మూడులక్షల గ్రామముల మీన అధికార మున్నదట. (ఎపి. రిపోర్టు.

ం, నం. 2)

పైని వివరించిన శాసనములోని 'విశ్వేశాచార్య' 'విశ్వేశ్వరాచార్య అనే పేరు గలవా రొక్కరే అనిన్ని, కరస్థలి విశ్వనాథయ్య గారి ప్లేర్లే అని అనిన్ని నే ననుకొంటున్నాను. పోచార్యుడే కంస్థలి సోమనాథయ్య అని నా అభిప్రాయము. గణపతిదేవుని శక సం॥ ౧౧౭౮ రపు శాసనములోని గోళగిమఠాధ్యక్షు డయిన శైవాచా గ్యుడు త్రిపురారి అని చెప్పవచ్చు నేమో! నా అభి ప్రాయము సరియైతే. పైవారికి సమకాలికు డయిన పాల్కురికి సోమనాథుడు 'మొదటి ప్రతాపరుద్రుని కాలమువాను కొని, రెండో ప్రతాప రుద్రుని కాలమువాడు కాని కాక కాకతీయగణపతి దేవ మహారాజు కాలమువా డనిన్ని, క్రీ. శ. ౧౨క్కవారం సంవత్సరములకు మధ్య కాలమున ప్రసిద్ధి కెక్కినవా వనిన్ని తేలుకుంది. క్రీ.. నిరి కరస్థలి సోమనాధయ్య గారి కాలము గనుకను, అతడు పెద్దవాడై ఉండగా, అతని అనుమతిచొప్పునను, ఇతరులైన పెద్దల అనుమతి చొప్పునను బసదిపురాణమును బసది పురాణమును సోమనాథుడు రచించడము చేత బసరపురాణర చనాకాలము క్రీ.శ. ౧8 అని యిప్పటికి నిర్ణయించ & వచ్చును. అప్పటికి సోమనాథుడు చిన్న వాఁడ్డి 2-30 సంవత్సర ములకు మధ్యవయస్సు వాడై ఉంటాడు. బసవపురాణమును రచించిన తరువాత చతుర్వేదసారము, ' 'గద్య పద్యాదికృతులు', 'బసవవర్ణపలు, ' మొదలయిన అనేక గ్రంధములు రచింపబడినవి. బసవపురాణ రచనా ย కామున సోమనాథుడు వీరశైవసం ప్రదాయానుసారముగా ఈశ్వరకులజుడను' 'గురులింగవరం గోదర జనితుండను' ('గురులింగ' అనేది ఒక వ్యక్తి పేరు కాదు. వ్యక్తి పేరని పండితారాధ్య చరిత్రమ సంస్కృతీకరించిన గురురాజకవితో బాటు వీరేశలింగముపంతులుగా 90 పండితా ధ్య చరిత్ర రున్ను, ప్రభాకర శాస్త్రులుగారున్ను పొరపాటు పడ్డారు.) (భక్తి గోత్రుఁడను' అని చెప్పుకొన్నా, అతనికి లేన కన్న తలిదండ్రులమీద మక్కువ పోలేదు. " బ్రా జిష్ణుఁడగు విష్ణు గామిదేవుండుఁ, జేజిష్ణు వగు " శ్రీయా దేవి యమ్మయును, గారవింపఁగనోప్ప గాదిలీ సుతుఁడు' నని వారిని గురించి గౌరవముగా చెప్పుకొన్నాడు. తన విద్యాసురువైని పోతిదేవరను స్మరిం స్మరించినాడు. కులే గురువైన విశ్వనా సయ్యను పేర్కొ న్నాడు. తన ప్రాణసఖుడైన అన్న రాముని పేర్కొన్నారు. అంటే ఐహిక సంబంధముల నప్పటి కింకా సంపూర్ణరుగా ఫ్రెంపివేసుకోలే దన్నమాట. “భవిజన సమాదరణ సంభాషణాది సంసర్గమారణుఁడు" పని చప్పచెప్పగా చెప్పినాడే కాని, ఇంకా అప్పటికి వీరశైవ మాతనికి ముదుగలేదు. అప్పటి కింకా అతడు 'ఎతుర్వేదిపారగుఁడు' కాదు. పండితారాధ్యచరిత రచనాకాలమున కాతినికి కీరవాణేశము నిందు కొన్నది. ఆ గ్రంకములో తన గరువు షేరిని కూడా సరించిలేదు. ఆ గురువు తాత పేరీని మాత్రము స్మరించినాడు. బసవేశ్వరుని వే వెత్తుటే అతని కిప్పు డావేశము వస్తుంది. “మును బసవపురాణమున నెన్నఁదగిన పెనుపారు జనులకుఁ బెంపుడుఁ గొడుక; బసవపురాణస్త్ర బంధ మ౯ పేరి బసవగోత్రుండను బసవని కరుణ బసవేశు శ్రీ పాదపద్మ సేవకుఁడ; బసవన్నఁ బొగడఁ బాల్పడుక వీంద్రుఁడను; బసవన్నఁ బొగడఁ బాల్పడు పారకుండ; బసవన్న దూత, నే బసవన్న బంట తము బసవన్న 'లెంక, 'నే బసవన్న లెం, బసవన్న యిలుపుట్టుబానిసకొడుక, బసవన్న పన్న లపన్న; గావునను బసవేశు పేరిడఁ బ్రాప్తవ్య మగుట మసలక మా చెన్నమల్లి కార్జునుని బసవనాను బిడి భ క్తి పెక్కు నను బసవలింగం బని ప్రణుతించువాఁడ;" అని చెప్పినాడు. ఇక భవులంటే అతనికి పరిపడును. పూర్వ ముపలె కా3మంచి సూరసూరము గామా త్రము తిరుగడముతో సరిపో లేదు: “భవికృతారంభసంభవధాన్యనిచయ, భ వి నిరీక్షణరస పాకవితాన, భవిహస్త గతి ఫలపత్రి శాకాది భవిగృహణే త్రాంఘ్రపు ధర నిర్జితుఁడ; భ విజన దర్శన స్పర్శనాలాస వివిధదానాదాన విషయదూరగుఁడ" భవులు పండించిన ధాన్యమును తా నుపయోగించాడు; తన ఆహారమ భవుకంటబడితే మరి తినడు ; ఫలములు, పత్రములు, కూరగాయలు భవులు ముట్టుకొన్నారని తెలుస్తే వాటిని సేవించాడు; తుపకు ధవుల యింటి చెట్లను పండినవని తెలుస్తే చాలు కాయలు పండ్లు తినడు. భవులు కంబబడితే కళ్లు మూసుకొంటాడు. భావులు తన్ను మైల పోయినదాకా తోముకొంటాడు. వారిచూట వినబడుతుందేమో అని చెవిలో చూడి పెట్టుకొంటాడు. భవులకు పండితారాధ్య చరి రాధ్యచరి 1 ఆరేడు తా నేమి ఇవ్వడు, వారిస్తే పుచ్చుకోడు. ఇప్పటికి 'శుద్ధభ క్తిస్థల శ్రుతిమతాచారు, సిద్ధ వీరవ్రతశీలాన్వితుఁ' డయినాడు. చతుర్వేద పొరగు డయినాడు. ఒక శ్రుతులా, ఒక స్మృతులా, ఒక ఉపనిషత్తులా, ఒక దర్శనములా, ఒక ఆగమములా, పురాణములా, శాస్త్రములా, ఇవీ ఆవీ ఏమిటి, అన్నిటిలోను అసమాన ప్రజ్ఞను సంపాదించినాడు. అపారమయిన పాండిత్యము, హిమాలయముమీదినుంచి దుముకుతూ, ఉరుకుతూ వచ్చే గంగాఝు సదృశమైన కవితా ప్రవాహము, సమ స లోకమును తిరస్కరించే ఔద్ధత్యము, అతనికి కుదిరినవి. భక్తి సామ్రాజ్య పట్టభద్రుడై వీరశైవ లోకమునకు శాసకు ఉయినాడు. శ్రీనాథునకు కాశీఖండరచి నాకాలమున నుండినవయ సిప్పుడు సోమనాథుని కుంటుంది. ప్రౌఢనిర్భర వయఃపరిపాకావస్థ దాటినది. "ప్రాయ మింతకు మిగులఁ పై స్త్రీలకుండఁ గారికా ఖండమును " శ్రీ నాథుడు రచించినట్లే, ఆగేవయస్సులో శ్రీనాథునికంటే ఎక్కువ ప్రతిభతో పండితారాధ్యనిరి త్రి రచనమును సాగించినాడు. కాబట్టి అతడు పండితారాధ్యచరిత్రమును శ్రీ.8.9303 సం॥ర ప్రాంత మున రచించి ఉంటా డని నిశ్చయించ వచ్చును. అందు చేత సోమ నాథుడు కాకతీయ గణపతిదేవుని కాలములోను, రుద్రాంబ కాలము లోను, రెండో ప్రతాపరుద్రుని కాలములోను కూడా ఉన్నవా డవు తాడు. పిడుపర్తి సోమన బసవపురాణములో చెప్పిన ప్రతాపుని కాలమున శాతడు వృద్ధాప్యమును సమీపిస్తూ, శిష్యులతో దేళ సంచారము చేస్తూ ఉండేవా ఉన్న విషయముయ శార్ధ మవుతుంది. ములను పాల్కురికి సోమనాధుని కాలము నిర్ణయించడాని కితరాధార పరిశీలింతాము. సోమనాథుడు పండిత త్రయ మనబడే వారిలో ఒక డయిన శ్రీపతిపండితుని గురించి బసవపురాణ పండితా రాధ్యచరిత్రముల రెండింటిలోను ప్రస్తావించినాడు, 93 బసవపురాణము సంగ మేశ్వరుడు బసవని మహిమను పరీక్షించడానికి జంగమ రూపముతో రాగా, బసవ డాతని గుర్తించి అతనియెదుట అద్దము చూపగా అందులో శివుని మూడో కన్ను కనబడినది. దానికి శివుడు లక్షించి నిరాకారుడు కాగా, బసవన్న ఈశ్వరుని నిలువరిస్తూ, పూర్వభ క్తుల పేళ్లను, వర్తమానభక్తుల పేర్ల ను వివరించినాడు. "హర మీనగరి మాలకరి పుష్పదంతుఁ కరిదిపూజారి కన్నప్ప దేవయ్య నెట్టణ దీవించి నీకు విభూతిఁ బెట్టెడువాఁడు మా వీళ్ల నైనారు. ma వరకీర్తి వి గంటవాఁ డోహిళయ్య శ్రీపతిపండితుల్ శివుఁడ! మీ కవులు; నాపండితయ్యగా రనుఁగుఁబండితులు. (బస. ఫు. 8-ఓ) శివవాగుమయ్య అనే అంత్యజభక్తుని బసవన్న పూజించడము చూచి బ్రాహ్మణులు రాజు వద్దకు పోయి 'కల్యాణ కటకమంతా మాల లపొ లైన దాని చెప్పగా రాజు బసవని మందలించినప్పు డాత డ న్న మాటల లోనివి : ర పండితారాధ్య చరిత్ర “శివనాగుమయ్యతోఁ జెనటి యీద్విజులు నవనీశ ! సరియుగా రది యెట్టు లసిన, భక్తుండు శ్రీపతిపండితుం 'డీశు భక్తుని కిలఁ గోటి బ్రాహ్మణు లైన నెన యన్న నాలుక నేఁ గోసివైతు' ననుచు ననంతే పాలుని సభాస్థలిని నెక్కొనఁగాఁ జండ్ర నిప్పులు గా దె చక్కన పొత్తిపచ్చడమున ముడిచెఁ నేమి చెప్ప భక్తానీకమిండ్ల శ్వానంబులకు ద్విజుల్ సరి రామి విన వే (బస. పు. 3) పండితా రాధ్య చరి త్రీ ము ఈ క్రిందిది సోమనాథుడు చెప్పిన శకిలోనిది : కడు సర్థి నుత్పత్తిక ర్తనా బ్రహ్మ వడి బహ బ్రహ్మమను బ్రహ్మవాదులఁ గ్రుంచి హరభ క్తియుత్పత్తి కధిపతినాఁగఁ బరిగెఁ దాఁ దొల్లి శ్రీపతిపండితయ్య (పండి. చి. I. 2 ) ఈ క్రిందిది ఓహితునకు సమకాలీకు అయిన కుమారపాల ఘూర్జరుడు తన భార్యతో చెప్పినది. వెండియు శ్రీపతిపండితుల్ భూవి న ఖండి లైశ్వర్యవిక స్వరలీల కము వర్తింపుచును బరవాదుల కెల్లఁ ' గర్త లు భర్తలుఁగాఁ బ్రతిష్ఠించి " తొడఁగి పైపొత్తి పచ్చడమున నిప్పు లక్షరంగ ముడిచిన నది యేమి సేసె ? (పండి. చ. I. క.) KE మల్లి కార్జున పండితారాధ్యుడు నవ్యగణసహస్ర నాగు స్తవము చేస్తున్నాడు : శ్రీపతి పండితుల్ సింధు బహుఁడు మడివాలు మాచయ్య మాది రాజయ్య మహదేవి, శివనాగుమయ్య, బెర్దేవి- వేమనారాధ్యులు .... శివలెంక మంచయ్య సివురు చందయ్య (50%. s. II. JL, F3.) ఈ క్రిందివి ఆంధ్ర దేశము పరుసమాటలు : పండితారాధ్యు శ్రీపతిపండితయ్య బండారు బసవయ్యఁ బాయక కొలుతు; పండితారాధ్యచరిత్ర శంకరవాసయ్య, లెంక మంచయ్య, బంకయ్య, శివరాత్రి సంకయ్య శరణు. (పండి. చ. II. 38V..) పండితారాధ్యుడు తన శివతత్త్వసారములో : “ఒక్కఁడె దైవము శివుఁ డని నిక్కము వేయుటకు ముడిచె నిప్పులు చీరన్ స్రుక్కక శ్రీపతిపండితుఁ డక్కజముగ విజయవాడ నిలజని శివా” అని వ్రాసినాడు. ఈ క్రిందిది బెజవాడ మల్లికేశ్వరాలయములోని ఒక శిలా శాసనమునుంచి ఉద్ధృతము. చాలుక్యసంకకాని మహామండలేశ్వర పల్ల కేతుని శాసన మిది. పల్ల కేతుడు కాడు శెట్టి రాజవంశమువారని దీనిలో ఉన్నది. విశస్తి విస్తృతేనాఓ సర్వైస్తులిత తేజసా పీతా శేషాబ్ధితో యేస కుంభ జేనాష్యగ స్తినా; పూర్వం కృతం జయేశాననామాపి తదనంతరం ఆరాధ్య మల్లయుద్ధేన ఫల్గునేన కృతాభిధః; మల్లేశ్వర ఇతి ఖ్యాతః సన్నిధత్తే మహేశ్వరః శ్రీమద్విజయవాటాఖ్యపురే కృష్ణావిభూషణే; కలౌ శ్రీమచ్ఛకాగ్దే బ్ధి శశినాయక సమ్మితే రాజా మాధవవర్మాఒ భూద్విఖ్యాతో ధరణీతలే; 谘 త ము తతః స్వపుత్రేణ హతే తింత్రిణీజీ వినీ సుతే ధర్మసంరక్షణార్థాయ స్వపుత్ర మవధీత్ సరాట్ ; తతో మల్లేశ్వరః ప్రీతః స్వర్ణవృష్టిం వవర్షచ శిశుపుత్రకయోః ప్రాణం దత్త వాంస్తస్యకీర్తయే; తతః శ్రీపండితారాధ్య నామ్నా భక్తోత్త మేనచ, శివభక్త ఏవ నూనం దేవర్షి భ్యో = ధిక ఇతి; చీనాంబ రే౭గ్నిం సంస్థాప్యశమికోమల శాఖమా బద్ధే మల్లేశ్వరః ప్రీత. ప్రత్యక్షః సమజాయత ; ఈదిృగ్విధం మహాదేవం భక్తవత్సల మవ్యయం మల్లేశ్వరం సమారాధ్య రేజి రే పృథివీభుజః. 2 పై నుదాహరించిన వాటి స్ర సకారము (1) బసవన్న శ్రీపతి పండితుని పుష్పదంతుడు, కన్నప్ప, పిళ్ల నైనారు, ఓహిళయ్య, మొదలగు పూర్వభ క్తులతో కలిపి చెప్పడముచేత అతడు బసవన్న కంటె పూర్వు పని తేలుతున్నది. (అ) అపే శివనాగమయ్య కలో బసవన్న శ్రీపతిపండితు “సవంతపాలుని సభాస్థలీ"లో తనకు పూర్వమం దుండినవాడుగా పేర్కొన్నాడు. గురించి ఈ క్రింద (8) లో ప్రస్తావిస్తాను. . ` (3) సోమనాథుడు పండితారాధ్య చరిత్ర పీఠికలో శ్రీపతి పండిగుని గురించి 'తొల్లి' ఉన్న వాడుగా చెప్పినాడు. 'తొల్లి' అనే పదమువల్ల శ్రీపతి పండితుడు సోమనాథునికి చాలా పూర్వుడని ధ్వని, స్తున్నది. పండితారాధ్యచరిత్ర (ర) కుమారపాల ఘూర్ణరుడు శ్రీ పతిపండితుడు తనకు పూర్వుడుగా చెప్పినట్లు సోమనాథుడు వ్రాయడమువల్ల సోమనాథుని అభిప్రాయములో శ్రీ పతిపండితుడు కుమారపాలునికి పూర్వపువాడు. 'పండితారాధ్యు, శ్రీ (ఆ) ఆంధ్రదేశపు పరుసమాటలలో పతి పండితయ్య, బండారు బసవయ్య' అని మూడు పేర్లను కలిపి చెప్ప డమువల్ల ఈ ముగ్గురున్ను సమకాలీను లేమో అని స్ఫురిస్తుంది. కాని, 'ఇక్కడ చెప్పబడిన పండితారాధ్యుడు మల్లి కార్జున పండితారా ధ్యుడు కాజాలడు. మల్లికార్జున పండితారాధ్యు పరుప నేను కంట నే ఉన్నాడు. (3) లో చెప్పిన ప్ర కారము సోమనాథకు శ్రీపతి పండితు 'తొల్లింటి వానినిగా చెప్పి, ఆతరువాతివానిని గా మళ్లీ కార్జునపండితారాధ్యుని పేర్కొని, ఇప్పుడు శ్రీపతి పంశీశుని మల్లి కార్జున పండితారాధ్యునికి తరువాతి వానినిగా చేసి ఉండడు. ఆంధ్ర దేశపుసరుస యిచ్చట పురాతన భక్తులను సుసరిస్తున్నది. (4) మల్లి కార్జున పండితారాధ్యుడు తన శివతిత్త్విసారములో తెలిపిన శ్రీపతిపండితు డాతనికి పూర్వ డని చెప్పుతున్నది. 'ఆల జమ్మి ' అన ముచేత శ్రీపతిపండితుడు పట్టుపచ్చములో చంద్ర నిప్పులను గట్టినక మళ్లి కార్జున పండితారాధ్యుని కాలమునకు సుప్రసిద్ధముగా ఉన్నదని మాత్రము తెలుపుతున్నది. ఆకృత్తాం తము జరిగి చాలా కాలము కాలేదనిమా త్రిము అందువల్ల తెలుస్తుంది. (8) బెజవాడ మల్లికేశ్వరాలయ శాసనములో కేశ్వరాలయశాసనములో కల్ల కేత డెవడో, ఏ కాలపువాడో ఆశాసనమువల్ల స్పష్టము కాదు. పల్ల కేత' అనే పదములో 'పల్ల' అని ఉండడము చేత అతడు కల్ల వరాజని రంగాచారిగారు కొన్న రాజధాని శాసన సంపుటములలో సూచించడము తప్పు. ఆతడు పశ్చిమచాళుక్యులకు సామంతువనిన్ని, శ్చిమచాళుక్యుల శాసనములు పండ్రెండో శతాబ్దము తరువాత తెలుపబడిన m ఉపోద్ఘాతము కాసరావు కాబట్టిన్ని, బెజవాడ శాసనములు సాధారణముగా పండ్రెండో శతాబ్దములోనివే కాబట్టిన్ని, పల్ల *తడు పండ్రెండో శతాబ్దపువాడే అయిఉంటా శనిన్ని, అత డుదాహరించిన శ్రీపతి పండితు ఉరిలికి పూర్వుడై పదకొండో శతాబ్దమువాడై ఉంటాడనిన్ని, శ్రీపతి రచిత మని చెప్పబడే శ్రీకరభాష్యమునకు పీఠికను వ్రాసిన శ్రీహయవదన రావు గారి అభిప్రాయములను ఖండిస్తూ నాగనూరు బృహన ర్యాకులయిన పండిత శ్రీ కాశీనాధ శాస్త్రిగారు వ్రాసి నారు. పశ్చిమ చాళుక్యులు వేంగీ దేశమును పాలించలేదు. దానిని పొలించినవారు పూర్వ చాళుక్యులే. పూర్వచాళుక్యుల అనంతరము బోరులున్నా, తరువాత కాకతీయులున్ను, తరువాత గజపతులున్ను, తరువాతి రెడ్డిరాజులున్ను వేంగీదేశమును పాలించినారు. ద్రాక్షారా మములో పశ్చిమచాళుక్యరా జయిన ఆరో విక్రమాదిత్యుని శాసన మలు కొన్ని కలవు. ఇవి సం॥రములకు మధ్య కాలపుని, వీటిని బట్టి విక్రమచోరుకు దక్షిణ దేశమునకు షోగా వేంగీదేశము నాలుు సంవత్సరములు విక్రమాదిత్యుని ఏలుబడిలో ఉండిని డెని కొంద రంటున్నారు కాని, విక్రమాదిత్యు డీరాజ్యము కప్పు డెట్లు జయించినాడో తెలియదు. ఈరీతిగా పల్లి కేలేని 'కాలము నిర్ణయము కానప్పుడు తత్పూ గ్వు డెయి యెప్పుడో ఉండిన ఆతని శాసనములో ఉదాహృతు అయిన శ్రీపతి పండితుని కాలమునుకూడా నిర్ణయింప వీలులేదు గదా. ఇట్లుండగా ఈమధ్య శ్రీపతి పండిరాధ్య విరచిత మని చెప్ప బడీ శ్రీకంభావ్యమును బెంగుళూరు వాస్తవ్యు అయిన సి. హయ వర్ధనరావుగారు దేవాంగసంఘము పక్షమున ప్రకటిస్తూ, ఆ గ్రంథ మంత పెద్దదయిన ఒక సంపుటము నింగ్లీ షుభావలో పీఠిక గా ప్రచురించినారు. దానిలో శ్రీపతిపండితుడు క్రీ. 12 . ౧ర౦౦ 30 పండితారాధ్య ధ్య చరిత్ర తిమ సంగీర ప్రాంతముహి శని నిశ్చయించినారు. కాని, తొలుత ఈ నిశ్చయమును ముందుగా మనస్సులో చేసుకొని, తరువాత దానికి .ప్రమాణములకోసము వారు తంటాలు పడినట్లు వారి వ్రాత ధోరణీవలన కనుగొనవచ్చును. ఇది శాస్త్రీయమైన పరిశో యమైన పరిశోధన పద్ధతి కాదు. నిశ్చయమును సమర్ధించుకొనడానికి ఏవేవో పోలుపొందుటలేని శాసరముల సుదాహరించి, వాటికి అగములు కుదురపప్పుడు మాటలను కౌరుమారు చేసి ఏవేవో పడినారు. అవస్థలు చూపిన ముఖ్యమైన ప్రమాణ మొక్కటి కనబడుతున్నది. శ్రీకర భావ్యములో మధ్వాచార్యో పదిష్టమయిన ద్వైతమత ఖండాన మున్నది కాబట్టి, శ్రీపతి పండితుడు ఆనందతీర్థుల వారికి తరువాతి నాగు 133 కావలసి ఉంటాడు ఆనందతీర్థుల కాలము పదమూడో శతాబ్దము కాబట్టి, శ్రీపతిపండితుడు పద్నాలుగో శతాబ్దాంత వాడు కావలె నని వీరి వాదము. హయవదనరావుగా రచ్చు వేయించిన శ్రీకరభావ్యములో 4 మన్వద్వైత క్షపణక తార్కికాడియో జీవా నాం విభుత్వాంగీకారాత్", అని ఒక చోటను, 4 భాగవత పాంచి రాత్రీ మధ్వాది వైష్ణవానాం జగత్కారణేశ్వరస్య శరీరత్వ పరిగ్ర హాత్" అని ఒక చోటను రెండు వాక్యములున్నవి. మొదటి వాక్యములో 'మధ్యద్వైత' మంటే ఏమిటో దుర్గ్రహముగా ఉన్నది. మధ్యోప దిష్ట ద్వైతము ప్రత్యేకముగా తత్పూర్వ ద్వైతమునకు భిన్నమైన దున్నదా? ఆవాక్యములో ‘మధ్వ' శబ్దము లేకుండా గే సరిపోతుందే! వాక్యములో భాగవత పాంచరాత్రము లనే మతవాచక శబ్ద ములతో మధ్వాచార్యు డనే వ్యక్తి పేరును శ్రీపతిపండితుడు చేర్చి ఉండడు. 'మధ్య' అనేది భాగవత పాంచరాత్రములవలె ఒక మతము కాదు. ఆవాక్యములలో 'మధ్య' శబ్ద మప్రస్తుతము, అసంబద్ధమునని కలచి, హయవదనరావుగా రచ్చువేయడమునకు మూల ప్రతి నిచ్చిన దేవిడీ జమీందారు గారికి జాబు వ్రాయగా వారు రెండో తము 30 లేదని మూలమును చూచి అందులో ఆస్థలములలో 'మధ్య' శబ్దము .. నాకు వ్రాసినారు. కాబట్టి శ్రీపతిపండితుని 'కాలము క్రీ.శ. అని నిర్ణయించడానికి సాధికముగా ఉంటుందని కాబోలం తత్పరిష్కర్త లావధమును చేర్చి ఉంటారని నిశ్చయించుకొన్నాను, శ్రీకర భావ్యములో ప్వైతమతిఖుననము లేకపోలేదు. ద్వైతము ఆనందతీర్ధోపజ్ఞము కాదు. ఆనందతీర్థుడు ద్వై తమక పునః ప్రతిష్ఠాప కుడుమా త్రము. "శ్రీకరభాన్యము శ్రీపతిపండిత విరచితము కాదనియే నా నమఃము” అని ప్రభాకరశాస్త్రులవారు వ్రాసి, తమ నమ్మకమునకు కారణముగా, శంకరాద్వైతము ప్రబలిన పిదప నాగమతంత్ర ములవారుగూడఁ దమ మతములు బ్రహ్మసూత్రాభి ప్రేతము లే యని నిరూపించుటకు యత్నించిరి. స్వసిద్ధాంతానుసారముగా బ్రహ్మ సూత్రములకు భావ్యములు రచించిరి. ఈ పూన్కి శంకరులకుఁ బూర్వకాలమున నున్నట్లు గానరాదు" అని తెలిపినారు. ణము సరిగా లేదు. రామానుజానందతీర్థులు స్వసిద్ధాంతానుసారముగా భావ్యములు వ్రాయుటకు లేని అభ్యంతరము శ్రీపతిపండితుని కేల ఉండవలెనో తెలియదు. వీరశైవము వైదికమతము కాదనే అభిప్రా యము కలవారు శాబట్టి ప్రభాకరశాస్త్రులు ప్రభాకరశాస్త్రులవా రట్లు వ్రా ఈ కార ఉంటారు. వీరశైవము వైదిక మతమా, కాదా అనే విషయము గురించి మునుందు చర్చిస్తాను. శ్రీకరభాష్యమును శ్రీపతిపండితుడే రచించిఉంటా డని నా నమ్మకము. అతడు రామానుజునికి పూర్వుడని నే ననుకొంటున్నాను; పండ్రెండో శతాబ్దమువాడుమాత్రము కావని నా నమ్మకము. శ్రీకరభామ్యములో ఆడై ్వతసిద్ధాంత విమర్శయే ఎక్కువగా ఉన్నది. 3.0 రాధ్య చరి ఇతర సిద్ధాంతముల విమర్శకూడా ఉన్నా, ఆ సిద్ధాంతములు రామా సుజానందతీర్ధులు ప్రతిపాదించినవే అని చెప్పడానికి వీలు లేదు. అది అట్లా ఉండనివ్వండి. కాశీనాధుని వీరారాధ్య రచిత మయిన 'ధర్మ గుప్తాభ్యుదయము'లో శ్రీ పతిపండితుని గూర్చిన నిప్పుడు పట్టు పచ్చడములో కట్టిన మహీమవర్ణన మున్నది. ఆ కావ్యము న దానివల్ల ప్రత్యేకముగా శ్రీపతి పండితుని కాల హీనమయినది. మును సాధించిడమునకు స్సానములు కొసగావు. తాము. ఇక శ్రీ పతిపం డితుడు తన మహిమను ఆనంతజాలుని సభంలో చూపినా ఉన్న ఐతివ్యా మున్నది గనుక దానివిషయమై ఆలోచిం అనంతపాల : ౦3నాయకుడు త్రిభువనమల్లుని కొలువుం ఉన్నవాడు ఇతడు ద్రాక్షారామములోనూ, చేబ్రోలులోను, వాదెం డ్లలోను శాసనములు వేయించినాడు. త్రిపురాంతకములోని ఒక శాసనములో కూడా ఇతని పేరున్నది. ఇతడు శ్రీ ప్రాంతమునాడు. కాని, ఈతని శాసనములో శ్రీపతిపంకితుని గురిం చిన ప్రస్తావన లేదు. శ్రీపతిపండితుడు తన మహిమను చూసిన దీ అనంతపాలుని ఆస్థానములోనే అయితే, శ్రీపతి పండితుని కాల ముకూడా క్రీ. శ. ౧౬- 28 శ్రాంతి మని నిర్ణయించవచ్చును. కాని, పాల్కురికి ఐ మసాః- వినంతిపాలుని గురించి తెలిసి వ్రాయజే దని నా విశ్వాసము. కుమారపాల ఘూర్జరుని వృత్తాంతమువంటిదే అనంతపాలునివృత్తాంతము కూడాను. గుజరాతు తేలిన కుమార పాలుడు పండ్రెండో శతాబ్ధమువాడు. చాలా సుప్రసిద్ధు డయిన చారిత్రక పురుషుడు. అతనిని సోమనాథుడు పరమ వీరశైవునిగా, ఓహిరునికంటే గొప్ప భక్తునిగా వర్ణించినాడు. ఓహిళుడు తా నొక్కడే గంటవాయించుకొంటూ కైలాసానికి పోతూఉంటే, అతని ఒం ఒత్తుతనము నా క్షేపించి తనఊరిలోని ప్రజగనందరిని పిలిపించు తము 4 33 కొని వారి అందరితోను కైలాసమునకు పోయిన, భక్తాగ్రేసరునిగా సోమనాథు డాతనిని వర్ణించినాడు. కాని, చారిత్రక పురుషు ఉయిన కుమారపాలఘూర్జరుడు శైవుడు కాడు; పరమకైనుడు. జైవమత ప్రధానధర్మ మైన అహింసాతత్త్వమును తన రాజ్యములో శాసనమూలముగా వ్యాపింపజేసినవాడు. అహింసాధర్మము నతిక్ర మించినవారి నాతడు ఘోరముగా దండిస్తూ వచ్చినాడు. ఒక నా డొక పెట్టి తెలలోని 'పేరును గోళ్లతో నొక్కి చంపినాడట. అందు కాతనిని ప్రత్యేక ధర్మ సభకు పిలిపించి, అతని ధనమునంతటిని లాగు కొన్ని దానితో ఒక జీనాలయమును కట్టించినాడట. మరొకడు పచ్చి మాంసముకు పట్టణములోనికి తేగా, నానికల దీయించినాడట. ఇట్టి -9వ క్తుని వీరశైవునిగా వర్ణించడము బుద్ధిపూర్వకముగా కాదు. లోకములో కర్తల గతి అంతా ఇట్లే ఉంటుంది. కథలు జనులలో వ్యాపించినకొద్దీ వాటిలో ఎన్నో తబ్బిబ్బులు కలుగుతూ ఉంటవి. వాటికి చారిత్రక సత్యముతో సంబంధము లేదు. ఇందువల్ల కుమార పాలక వార్హరుడు పాల్కురికి సోమనాధునికి చాలా పూర్వుడనిన్ని, కుమారపాలునికి గ్వువయిక ౬. ర్వుడ యిక శ్రీపతిపండితు డింకా పూర్వు డనిన్ని, తేలుతున్నది. కాని, శ్రీపతిపండితుని కాలమునుగుఱించిన చర్చను బట్టి పాల్కు రికి సోమనాథ వికాలముకు నిర్ణ యించడాని కేమిన్ని వీలు లేకున్నది. సోమనాథుడు పేర్కొన్న మరికొంతమంది చారిత్రక పురుషులను బట్టి యేమయినా నిర్ణయింపవచ్చునేమో ఆలోచింతాము: ౧. కుమారపాల ఘూర్జరుడు భార్యతో చెప్పుతున్నాడు: "ధరణీశు లన మున్ను గరికాలచోడుఁ, గరయూరివోడు విక్రమచోడు వీర 30 పండితారాధ్యచరిత్ర చోడు • నయ్యుత్తుంగ చోడు, న రేంద్ర “చోడు, నారాజేంద్ర చోడు, నీశ్వరుఁడు దవులక నిర్ధనతనువంచకులను దవిలెనే ? భక్తికి ధరణిపుల్ వెలియె ?" అని ౨. పండితారాధ్యుడు చెప్పుతున్నాడు: (పండి. చి. కణ) “స్తుతియింప నుత్తుంగ చోడనిపగిది భూసురుల కగునె భూతయజ్ఞంబు ? (పండి. చ. 1. ౧౨) శివద్విజుడు నంబెన్న భార్యతో సంచితరుణి పరమనాచి ఉత్తుంగచోడని చేత పిండముకు రుద్రపాదముపై పెట్టించి పితాళ్లను రప్పించిన కనను పండితారాధ్యుడు చెప్పినాడు. (పండి. జ. II. కం-క.) ఉత్తుంగ దేవుడు శివైక్యమును పొందిన విషయమును పండితా రాధ్యుడు స్మరించినాడు. 3. గురుభక్తాంగారి వేశ్యతో అన్న మాట: "వీరచోడనిభంగి మా రారి పురికిఁ (పండి. చి (50%. . II. SL.) (పండి. ద. I. 33 3.) 335.) వీరచోడడు పండితారాధ్యుని చేత యోగాచార్యగణములో (పండి. చ. II. రా3) బోయెదే ?" కీర్తింపబడ్డాడు. ఉపో త ము 3X శ్రీశైలయాత్రలో పిచ్చుకగుంట్లు వీరచోడని స్మరించినారు. (పండి. చ. II. 358.) 3. పండితారాధ్యుడు కల్యాణకటకమునకు పోతూ, పొను గంటిలో విడిసి ఉన్నప్పుడు గోవింద ప్రెగడ అతనికి సకలోప చారములున్ను చేస్తున్నాడు. రాజు పే గుదయావనీరుడు. అతని లెంక ధవళేస నామయ్య. నామయ్య శైవభక్తిని పరిపాలిస్తూ ఉంటే తోడి లెంకలు రాజుతో చెప్పినారు. రాజు తనకమ్మ తీరు మరి ఇచ్చినాను. అతడు నిరాకరించినాడు. రా జంటున్నాడు: "పానల్గొండేల మీ సన రాజాద్ గా నడవరె సేవక ప్ర కారమున ?” ث అని ఇట్లు బసవనిచూషిస్తే “మృడుఁడక్షణంబ, కంటకాసురుఁ డనఁగా నొక్కదివిజకంటకుఁ బ్రతిపక్కగాఁ బంపు ననుు పృధివి పై జనియించి బిజ్జలుఁ డనఁగఁ బ్రథిక బల్ల హపట్టభద్రుఁడై కప్పడి సంగ మేశ్వరం బేఁగి, బసవయ్య ఁ దోడ్తాచ్చి బందరు వచ్చి, యసమసకల నియో గాధ్యక్షు" జేయగా అతడు బంతిరువురు మండజంగములకు చూరవిడువడము చూచి బిజ్జలుడు బసవని దండింపబంపుణే, బసవన్న 'చాళుక్యులను పేరు హరువిక విలియఁదుడిపించి", కల్యాణకటకము పాడుగా శపించినాడు. జగదేవ, మొబై బ్రహ్మాయలు బిజ్జలుని పొరి (పండి. చ. II. ౧౭౮ ౯రి) గొన్నారు. له నామయ్య ఉదయావ నీకని మాపణను సహింపక తపతల కోనుకొన్నాడు. పండితారాధ్యుడు రాజును శపిస్తే, రాజు తన వంశముతోకూడా వాళన మైనాను. (పండి. చ. 11. శాట.) ية BE పండితారాధ్యచరిత్ర పైని చెప్పినరాజులు చారిత్రక పురుషులు. వీరు కాక కరికాల చోడ, కరయూరిచోడుల పేర్లు కూడా బసవపురాణ పండితారాధ్య చరిత్రములలో చరింపబడిసిని, వీరిలో కరికాలచోడును శ్రీ. శ. ౫ం నుంచి రాం సం॥ రము వరకున్ను రాజ్యము చేసినాడని తమిళ చరిత్ర కారు లంటున్నారు గాని తగిన సాక్ష్యము మాపలేదు. కర యూరిలోన డెవరో తెలియదు. త్రిభువనచక్రవర్తి కోనేన్ మై కొండాన్ ఆగే మూడో కులోత్తుంగరోడుక్షే కరయూలకు 10 కొండ కంటున్నారు. ఒకడు - ? పరకు రాజ్యంచే వారు. నాకు చోరుకు మొదటి యిద్దరిలో O కూడా ను కున్నారు. మధ్యనూ, రెండోగా (ఇంకా..) రాజేం ప్రచోళులలో -డి; (ఆధి-రాజేం (- 3 క్కూన్న రాశింద్ర ఒకడై ఉంటారు. కులోత్తుంగ నోళులు నుంచి C మ వరకు మూడోర్ వాడు - NAL కాకు- రాజ్యముచ్చేవారు. సోమ నాథుడు తెలిపిన ఉత్తుంగవోరు ఉమ్ముకిలో ఎవడైనా కోవచ్చును. వీకహోడుడు మొదటి కులోత్తుంగు కొనుకు. ఇండు ౧౦తా నుంచి కాక జగనన్న, వర కున్ను రెండుసార్లు వేంగ్ రములో తం తం స్త్రీ పరిపాలన కాలము మహామండలేశ్వరుడుగా ఉన్నారు. విక్రమచోడుడు కూడా మొదటి కులోత్తుంగునికొడుకే. ఇతడు తండ్రీకాలములో నుంచి వరకు వేంగీదేశమును మహామండలేశ్వరుడుగా పరిపాలించి, తండ్రి తరువాత సింహాసనమునకు వచ్చినాడు. ఇతనికి 'అకలంక', 'త్యాగసముద్ర' అనే బిరుదము ఖుండేవి. ఇతనికొడుకే రెండో కులోత్తుంగుడు. బాంకితు ఉనోజాత ము 32 నరేంద్రచోడు డెవరో తెలియదు. తూర్పు చాళుక్యుల వంశములోని ఒక శాఖవారు పిఠాపురము రాజధానిగా పరిపాలనము చేసినారు. వారిలో మూడో విజయాదిత్యునికొడుకు నరేంద్రుడనేవాడు ఎని౭౬ లో ఒక దానము చేసిన ట్లొకశాసన మున్నది. శత్రు మల్ల బిరు డయిన పల్లవరాజు ఒకనరేంద్రు డున్నాడు. ఇతడే మొదటి ను హేంద్రవర్త అని పరిశోధకులంటారు. ఇతడు ఓప నుండి ౬30 వరకు రాజ్యము చేసినాడు; శత్రు మల్లేశ్వరాలయము మొదలయిన ఆ సేక శై వగుహాలయములను నిర్తించినాడు. ఇతడు చోరులను జయించి నట్లు తెలియవస్తుంది కాబట్టి సోమనాథుడు స్మరించిన నరేంద్ర చోడుడు పిఠాపురపు తూర్పుచాలుక్యరాజు కాక ఇతడే అయి ఉంటాడేమో ! ఇక ఉదయావనీశుడనేవాడు ఉదయాదిత్యుడై ఉంటాడా? అయితే, హొయ్సరవంశములో ఒక ఉదయాదిత్యు డున్నాడు. ఇతడు మొదటి బల్లారునకు (10000-౧౦౬) సోదరుడు. రాజ్యము చేయలేదు. ౧౧౨ లో చనిపోయినాడు. పశ్చిమచాళుక్యులకు సామంతులై బల్లారి కడపమండలములో రాజ్యము చేసిన నొళంబపల్లవులలో 'జగ దేశమల్ల నొశంబ' బిరుదాంకితునియిన ఉదయాశిత్యు డొకడున్నాడు. ఇతడు పదకొండో శతాబ్దము మధ్యకాలమువాడు. ఇతని శక కారం సం॥ రమునాటి (క్రీ. శ.ణ) శాసన మొకటి బల్లారిజిల్లా హరఫణ శ.ణంగిచా) హళ్లి తాలూకా బాగలి గ్రామములో ఉన్నది. ఇదిగాక సోమి దేవునికిని, కా 3 చెలాదేవికిని కొడుకయిన ఒక ఉపయోదిక్యుని శాసనము శక. ౧౧౨౦ సం||రము నాటికి అనంతపురము జిల్లా తాడిపత్రి తాలూకా, శాడిప త్రి గ్రామములోని రామేశ్వరాలయములో ఉన్నది. ఈ ఉదయా దిత్యుడు జైముడు, ధవళేశు నామయ్యను బాధ పెట్టినవాడు కాబట్టి ఉద యా చ నీకు డిక డయి ఉంటాడేమో, ఈతనిశాసనపురాతి నెక్కడినుంచి యో తెచ్చి తాడిపత్రి ఆలయములో చేర్చి ఉంటారని హుల్ ట్పిపండితు 30 เว ప ° ధ్య చరిత్ర డన్నాడు. ఉదయా వనీశుడు పానుగంటి ప్రభు వని పండితారాధ్య చరి త్రము చెప్పుతున్నది. పానుగల్లులు ఒకటి చిత్తూరుజిల్లాలో ఉన్నది. ఒకటి ధార్వారుజిల్లాలో కర్ణాటక దేశములో ఉన్నది. ఇది చాలా ప్రసిద్ధమైన స్థలము. హొయ్సశరాజులలో అనేకు లిక్కడికోటను పట్టుకొన్న వారుగా వర్ణించుకొన్నారు. పండితారాధ్యచరిత్రములోని పొనుగల్లు అమరారామమునుంచి పండితరాధ్యుడు బయలు దేరిఇ(ని?)గు

  • గుడుముల గ్రామములో విడిసి, అక్షడనుంచి కల్యాణకటకమునకు పోతూ

ఉన్న దారిలో ఉన్నది. కాబట్టి సోమనాథుడు చెప్పిన పానుగ ల్లిదే అయిఉంటుంది. పానుగంటి వేలినవారిలో ఉదయచోడుడు లేక 'డోదయుడు అనేరాజు శిక. ఇతాక శ్రీ. శ. అ) ప్రాంతపు 5) నా డుండినట్లు కీ. శే. కొవఱ్ఱాజు లక్ష్మణరావుగారు జనిచర్ల శాసన మూను అనుమకొండశానమును తమ శివత త్వసారపీఠికలో ఉదాహ రించినారు. 1 ఇక చరిత్ర పురుషులయి ఉంటారేమో అని సందేహము పుట్టించే చాలా పేర్లు బసవపురాణపండితా సా ధ్య చరి త్ర ములలో కనబడుతున్నవి. (౧) అజగన్న (ప. (౨) ౧౬); అజగము (ప. (౧) రిజ3); అజగమ దేవయ్య (ప్ర. (ఐ) 3౭౬); బనవాసి నేలిన కదంబవంశపు రాజులలో అజవర్మ ఒకడున్నాడు. ఇతడు XX CLA సంవత్సరములమధ్య రాజుగా ఉన్న కృష్ణ వర్మ కొడుకు. (9) ఆజ్జదాసయ్య (ప (3) ఒక); ఆజ్ఞా దాసయ్య (ప(త్రి)సాని) నిజామురాష్ట్రములోని ఎకంబరిగా (నేటియెల్బర్గా)లో రాజ్యము చేసిన సిందరాజులలో 'దాస'వాము డొక దున్నాడు. ఇతడు ప్రాంతమున రాజ్యపాలనము చేసిన, పశ్చిమ చాలుక్యుల 0000 సామంతం అయిన మొదటి ఆచుగికి తమ్ముడు. తము (3) అక్కవ్వ (బ. 933; ప. (9) శితా): m BF మైసూరురాష్ట్రములోని శివమొగ్గజిల్లాలోని పత్తిపొంబుచ్ఛ (నేటి హుచ్చు) లో రాజ్యము చేసిన సాంతర రాజులలో 'రామ' అనే రాజు (౯౫ం సం.) భార్య 'అక్క'. (క) అంగరాయడు: ప. (అ) ౯ం : బొంబాయిరాజధానిలోని సౌందత్తి రాజధానిగా పాలనము, చేసిన రట్టరాజులలో 'అంకరాజు' ౧ంకలా సం॥రమువాడున్నాడు. (2) ఆదిభర్త: బ. 134; ప. (ఆ) తార: ఇత దధిరాజేంద్రదేవుడై ఉంటాడు. ఇతడు వీర రాజేంద్ర చోరుని కొడుకు. పశ్చిమచాలుక్య రాజయిన ఆరో విక్రమాదిత్యునికి . (ఓ) అణుమూర్తి: బ. క; ప. (0) కరా, 500; ఎణుమూర్తి 2. 038': పశ్చిమచాలుక్యరాజయిన రెండో జగదేకమల్లుని (౧౧౭౮-xo) కాలములో వీరపాండ్యదేవుని సేనానాయకుడయిన వీరపాంస్య - ఆణుక - పల్లవరాయ డొక డున్నాడు. 5X (8) అన్న బెరడి: ప, (.9) వాÀ: అనంతపురము జిల్లాలో 3 సంవత్సర ప్రాంతమున అన్నయ్య అనే ఒకనొశంబరాజు రాజ్యము చేసినాడు. ఇతడు రాష్ట్రకూటరా జయిన మూడో కృష్ణునితో పోరికారం సం॥రములో ఓడిపోయినాడు. (నా) అమరనీతి: స (2) తాకె : తిరువో ట్రియూరి చెంగల్పట్టు జిల్లా, సైదా పేట తాలూకా, లోని అధిపురీశ్వరాలయములోని ఒక శాసనములో గంగపల్లవవంశజూ ४० పండితారాధ్యచరిత్ర డయిన కో-విజయకంప విక్రమవర్మ కాలములో పల్ల వదియరైయర్ అనే ఆపరనామముగల కంజరన్ అమరనీది అనే శివయోగి దీప ములునుగాను బంగారము దానము చేసినట్లున్నది. ఇతడు తమిళ పెరియ పురాణములో చెప్పబడిన అమరనీది అనే శివభక్తుడై ఉంటాడు. (F) అమరసింహుడు: ప (1) ఓ౧౫: సుప్రసిద్ధ నిఘంటుకారుడు. కాళిదాసుకు సమకాలికు ఉంటారు ఇతడు పదకొండో శతాబ్దమువా డని విమర్శకు లభి ప్రాయపడుతున్నారు. (౧౦) ఆముగిదేవుడు; చిక్క లముగిదేవుడు: ప. (అ) రాశి: కాలచూరివంశమువాడు. మొదటి బిజ్జలుని తమ్ముడయిన 'రాజు' లేక 'రాజులు'ని తమునికొడుకు. ౦౧౦౦ సం॥రము ప్రాంతమువాడు. (౧౧) ఆరియమ: ప (అ) ×౬; ఆరియమరాజయ్య: ప (౨) ౯౧; ఆరియమరాజు. D. 098, OFL, OF8; 3. (n) 483,3 (5) BL, 358: ఇతడు 'ఎరియంగ్' అయియుండవచ్చును. ఇతడు హొయ్సర రాజయిన మొదటి బల్లాకు 1 (౧౧00-L?) తండ్రి.. రాజ్యము చేయ లేదు. (౧౨) అల్లడదేవి ప (ఆ) కిరిర: సొంతరరాజయిన కామదేవుని కూతురు. గంగవంశరాజయిన హొన్నయ్యను పెండ్లాడినది. ఈమె పేరు ఆళియా దేవి. (93) అహుతిమల్లి దేవయ్య: ప (౨) ౨౨౬: ఇక దాహవమల్లుడై (౧౦8౨-౧౦౮౮) ఉంటాడు. ఇతడు దీర్ఘజ్వరముతో బాధపడి, గొప్పశైవధికుడై తుంగభద్రలో పడి ప్రాణత్యాగము చేసినాడు. 醬 q తము (౧౩) ఇచ్చపంట సోయేవుడు: ప (౧) 333 : బనవాసి ౧౨౦౦౦ లకు రాజయి 'హంగల్" లేక పానుగల్లు రాజధానిగాగల కదంబరాజు పోయి దేవుడు కాలచూరి బిజ్జలునికి సామంతుడు. ఇతని శాసనములు ౧౧౬ ప్రాంతములో ఉన్నవి. కాలచూరి రాజయిన సోమేశ్వరునికి సోయి దేవుడని కూడా పేరు, ఇతనిఖాసనములు ౧౧౭౨ ప్రాంతములో ఉన్నవి. సోమేశ్వరుడనే పేరుగల రాజులు పశ్చిమచాళుక్యులలోను, హొయ్సకులలో నుకూడా ఉన్నారు. (౧౫) ఇడుమారదేవడు స (౧) రాజ; ఇడుమారడను చోడనృపతిః ప (౧) X౯ : 'ఇడుమార' అనేమాట 'ఇరునుడి' అనేదానికి తెనుగులో కలి గిన రూపమై ఉంటుంది. రాజేంద్రచోళదేవుడు (౧౦౫) తన పినతండ్రి అయిన గంగైకొండ చోళునికి ఇరుమడి చోడ బిరుదము నిచ్చివాడు. ఇక్లేపే తనతమ్ములయిన ముమ్మడి చోరునికి చోళకొండ డని, ఉరైయూరు లేక కొళిరా జయిన వీరచోళునికి కరికాళచోళ్లు పని, మధురాంతకునికి చోశగంగు డని బిరువముల నిచ్చినాడు. (౧L) ఉడుతడి మహాదేవి: ప (౨) తాతా : ఈమె పిరుదిమహా దేవియర్ అనే నామాంతరము గల 'ఉర్ణపత్తి అయి ఉంటుంది. ఈమె మొదటి రాజరాజ దేవుని రక్షా-ఆరుమొళి (Fanon³.) (౧8) ఉద్భటుడు : ప (ని) తారా, ఆంట; ఇంచుమించు తోమినో శతాబ్దములో ఆలంకార గ్రంధములను, ૪૭ డి రాధ్య చరిత్ర ఉద్భటు డొక కుమారసంభవమును సంస్కృతమున రచించిన డున్నాడు. (T) ఉరగరాయడు : ప () F౧: ఇతడు ఉరైయూర్ - నోళుడై ఉంటాడు. ఇతనికి కూరా ళ్వార్ కట్టికేషన్ అని మరి ఒక పేరు. ఇతని కూతురున్ను, రాజరాజు పట్టె ఇద్దరను భార్యయున్ను అయిన ఇరుమడి శ్రీయాదేవి మూడో కుళోత్తుంచుని రాజ్యపు ముఫ్పైఆరో సం॥రములో ఇచ్చిన దానపు శాసనము నెల్లూరు జిల్లా, గూడూరు తాలూకా, రెడ్డిపాలెము పాండ్రం గములో ఉన్నవి. - (CF) ఏకాంతరామయ్య : ప (7) 30, మారణ; ప (౨) ×es F3, 90% లోని 030 సం॥ 5 బొంబాయిరాజధాని, ధార్వగుజిల్లా, అబ్బలూరు గ్రామము సం॥ర ప్రాంతమునాటి శాసనములో ఏకాంత రామయ్యకును _మాలకును గలిగిన సంఘగ ణమును, దానిలో రామయ్య తన తలకు కోసుకొని ఏరోనాడు తిరిగి తెలతో సశీవుడయి తన ప్రతిజ్ఞను నిర్వహించుకొన్న విషయమును చెప్పబడినది. (20) ఏణాదినాథుడు : ఏ (ఎ) కత్తి, కంఠాః ప (2) 3. 388; w., 22, 024: 'ఏడాది మేక్కు డైయన్ 'ఫెరియనాయక్ 'లేక 'పొత్తపి రాయక్' అనేవాడు సందరపాండ్యదేవుని పుణ్యముకోసము చేసిన దానము చెంగల్పట్టుజిల్లా, పైదా పేట తాలూకా, తిరునా శ్రియూ రిలో ఉన్నది. (ఆ౧) కన్న బరసి . ప (అ) రాటు : మొదటి బిజ్జలుని తమ్ముడయిన రాజలుని కొడుకు 'కన్న"'. 3 (99) 1938: 5 (2) nn²-r: కాళివెట్టి ప నొశం బాధిరాజు క్రిందసామంతుడు. తలకాడును జయించినాడు. ఇతనికిని రాష్ట్రకూటు రాజయిన బల్లహ నామముగల మూడో గోవిం దునికిని యుద్ధము జరిగినది. (93) కాచిరాజయ్య: వ (9) బాటు. ఇతడు పాండ్యరాజు (ఓడి సం||రము) అరికేసరి-పరాంకుశ- మారవర్మకు తండ్రి అయిన కోచ్చె డైయన్ అయిఉంటాడు. (ఆ) కాళవ: ప (౨) చ; కాళవ్వ. ప (9) ౨0, 3×; ప (ఎ) 5కె, ౧౯౩; కుడు జెకాళవ్వ. ప (1) ౨3, 333; గురజకాళవ్వ, బ, 2, 388, 933. హొయ్సగరాజయిన వినయాదిశ్యుని భార్య 'కలయబ్బె' ఒకటే ఉ ఉన్నది. (2X) కూనపాంద్యుడు: ప (7) రె ఇంకు ) వారం) ఇతడు చారిత్రికపురుషుడు కాడని కొంతమంది అంటారు. కాని, ఇతని పేరుగల ఒక నాణెము దొరకినది. అరికేసరి- పరాంకుశ- మారవర్మయే (సుమారు 800 సం||రము) ఇతే అని నీలకంఠశాస్త్రిగా రన్నారు. ఇతడు తిరుజ్ఞాన సంబందర్, శిరుత్తెండర్ అనే శైవభక్తులకు సమకాలికుడు, (c౬) కొండగుడికేశరాజు: ప (౧) 533, 8××; ప (ఎ) 10; ఇత డొక కన్నడకవి, శైవభక్తుడు. పణిక్ష రకంద, కొండ గూళి కేశి రాజయ్య వచనగళు అనే కన్నడ గ్రంథములను వ్రాసినాడనిన్ని, ఓం ప్రాంతమువా శనిన్ని కర్ణాటకకవి చరి త్రి కారులు చెప్పుతున్నారు. మైసూరు రాజ్యములోని పండితారాధ్య చరిత్ర

  • కారపు రజిల్లా నికి 3 శాసనముల ప్రకార మీతడు బిజ్జలుని

వద్ద దండనాయకుడై ప్రసిద్ధిపొందినట్లు తెలియవస్తున్నది కాని ఈవిష య మాశాసనములో జనప్రతిగామా త్రము వివరింపబడి ఉన్నది. (ఆ2) గుగ్గులు కళియారు: ప (౧) 3F; దీపదక ళి మారు ప (౧) రంం; హావినహళ్లి కల్లి దేవయ్య: ప (బి) గర౨; చెంగల్పట్టు జిల్లా, సైదా పేట తాలూకా, తిరువో టియూరిలోని ఒక శాసనములో చోళరా జయిన త్రిభువనచక్రవర్తిరాజాధిరాజదేవుని కాలములో కళియన్-తం డై-తిరునట్ట పెరుమాళ్ (విక్కిరము-శోళ పడువూర్నా డాళ్వన్) అనేవాడు ఆదిపురీశ్వరాలయమునకు కావలివాడుగా ఉండి, ఆలయమున కొకదానము చేసిన ట్లున్నది. (అం) గగ్గయ్య: 2. 992; 3 (0) 32. మైసూరులోని పత్తిపొంబుచ్ఛ (నేటిహుమ్చ) రాజధానిగా రాజ్యము చేసిన సాంతర రాజులలో గొగ లేక గొగ్గియ ఆనేవా డున్నాడు. ఇతడు రెండో తైలపుని (౧౦88) తమ్ముడు. (JF) గుండచక్రవర్తి: ప (సి) కాం; గుండయ్య. ప (౧) బాం; కుమ్మరగుండయ్య: బ. 8X-౬, 20, 930, ౧౩౯, అం×, ని౨౫; గుండయ్య ప్రభువు: ప (౨) ౧ం; గుడ్డ య్య: ప(౨) కాకి: సాగుపవంశములో ముగ్గురు గుండరాజు లున్నారు. కా వారికిని పైపురుషులుకున్ను సంబంధము లేదు. తూర్పు గాంగులలో ఇద్దరు గుండమరాజు లున్నారు. వీరిలో మొదటివాడు నుంచి FÁరా వరకున్నూ, రెండోవాడు, గంగ నుంచి FXO వరకున్ను రాజ్యము చేసేవారు. కాని, వీరిద్దరున్నూ అంత ప్రసిద్ధులు ము కారు ఒక వేళ పండితారాధ్యచరి శ్రీములో ర్కొనబడ్డ గుండ చక్రవర్తి పై రెండో గుండనురాజై ఉంటే ఉండ వచ్చును. ఇతని తమ్ముడయిన ఆగోమను కామార్ణవుడు జైదుంబవంశవు రాజకుమారి అయిన వినయమహాదేవిని పెండ్లాడి వాడు. 3 తాతాతా నుంచి FOR వరకు గల కాలములో రాష కూటుల దండనాయకు డయిన గుండయ్య ఒక కున్నారు. ఇతనిని చాళుక్య భీముడు యుద్ధములో చంపినాడు.

n. ss౭;

(20) NX 039: 1. 153; గుడ్డవ: ప (ఎ) X, బాటు, 388, గుడ్లు వ. ః ప (C) F, యు; ప (2) క; 2.69, 7, 53-9: సండాంఘిక వెలవాటి చోడవంశమువాడయి, కూర్పు చాలుక్య రాజయిన మొదటి రాజరాజుకు దండనాయకుడుగా ఉండిన నన్నని భావ్య ఒకతె ఉన్నది. మొదటి రాజేంద్ర చోడుని (9.2.7k-30) భార్య పేరు కూడా గుండాం పిక. గుడ్డవ్వ ఈమెయే అయిఉంటుంది. (3౧) గోయిచేవయ్య : ప (౨) కి; (బండరువు గోవింద మ్రోగడ : ప (s) or కాం గ గోవిందభటా రకుడు : 2. 020; 5 (0) 93%, 5 (0) 56, 902: రాయసాంతర ఓరువము గల గోయిండు (౧OFL) మూడో తైలపుని తమ్ము డున్నాడు. రాష్ట్రకూటకా జయిన మూడో గోవిందుడు సుప్రసిద్ధుడు. (32) చట్టయ్య గారు: ప (3) ౯౧ : బళ్లారిజిల్లా హడగళ్లి తాలూకాలోని హొలలు అనే గ్రామము లోని ఒకశాసనములో చాలుక్యవిక్రమసం!! విరములో చట్టిమయ్య అనేవాడు దేవాలయమునకు దానము చేసినట్లున్నది. అదేతాలూకా మోరీగెరి గ్రామములో ళళ సం. F8 శ్రీ. శ. ౧ంక X) నాటి పశ్చిమ చాలుక్యరాజు మొదటి సోమేశ్వరుని శాసనములో సామంతిగరుడుని సామంతరాజయిన చిట్టరసులేక ఘట్టి యరసు అనేవాడు దేవాలము మునకు దానములు చేసినట్లున్నది. (33) చాదలదేవి: బ. 333 ప (బి) తానా వరం : మొదటి బళ్లారుని (17-౬) భార్య నవలా దేవి' అనే చేరి కిది తెనుగురూప మేమో! (35) : 532; 5 (0) 5, 8, వైజాము రాజ్యములోని ఎరంబరిగా (గేటియెల్బర్గా) రాజ ధానిగఏలిన సందిరాజవంశములోనివాడు. ఆచుగి తప్పూడు. ౧౦౦౦ ప్రాంతమువాడు. 'చావ' అని యితీని పేరు.

(32) చాళుక్య భీమయ్య ప (౨) కాణ: పశ్చిమచాళుక్యరాజులలో తాR : సం॥ర ప్రాంతములవాడు రెండో భీముడున్నాడు. తూర్పుచాలుక్యులలో ముగ్గురు భీము లున్నారు. మొదటితూర్పు చాలుక్య భీములలో ఒకడు లాతాల నుంచి తాజా వరకు రాజ్యము చేసినాడు. ఇతనికి ద్రోహిరార్జున' ఆ నేది ఓరు దము. ఇతనినే రెండో భీము ఉంటారు. మరొక్క భీముడు మొదటి అమ్మరాజు కొడుకు, F-డి సం॥ రములో ఎనిమిది నెలలు మాత్రము రాజ్యము చేసినాడు. సోమనాథుడు పేర్కొన్న చాళుక్య భీమయ్యం ఇతడే అయిఉంటాడు. ఎకంబరగె (నేటి మెల్బర్గా)లో దేవరను : ప (అ) 6, Fs : (34) నై జాము రాజ్యములోని రాజ్యముచేపిన సిందవంశమువార్తయిన "పేరుగలవా డితడే అయి ఉంటాను.. ప్రాంతమువాడు. 'దామ' లేక దేవ' ఇతడు సుమారు అనే ఉపో తము Va (32) నాకయ్య: ప (అ) లారా... ఎరంబర గెలో రాజ్యము చేసిన సిందవంశమునాడు. ఇతని పేరు 'నాక'; ౦౦౦ ప్రాంతమువాడు. (31) నిమ్మవు: ప (౧) 33r, st, 8X, 883; ప (అ) Fσ, 325. విరాటదేశములోని తలై గ్రామవాసి అయిన ఇండశ దేవుని భార్య నింబలా దేవి పరకేసరి వర్మ మొదటి రాజేంద్ర చోళ దేవుని రాజ్యకాలములో (౧3 సంవత్సరము) చెంగల్పట్టు జిల్లా, సైదాపేట తాలూకా, తీవొట్రియూరిలోని ఆదిపురీశ్వరాలయములో ఒక దానశాసనము వేయించినది. తల్లి గ్రామ మనగా ధార్వాగుజిల్లాలోని హంగల్లు లేక పానుగల్లు, నిమ్మవ్వ ఈమెయే అయి ఉంటుంది. (3F) మెలి(నేమద): ప (బి) 3- కాకతీయ గణపతి దేవుని చెల్లెలు మైళమహా దేవి. ఈమెకు మేలాంబిక అని కూడా పేరున్నది ఈమెయే సోమనాథుడు చెప్పిన మెలి అయితే అతనికాలమును రెండో ప్రతాపరుద్రుని కాలము లోనికే తీసుకొని రావలసి ఉంటుం దేమో! (కం) పాండ్యనాయుడు: ప (వి) తావ - ఉచ్ఛంగి రాజధానిగా నొశంబవాడిని పరిపాలించిన పాండ్య రాజులలోని వీరపాండ్యుడో (3౧౬9), విజయపాండ్యుడో (౧౧3ష౮3) అయిఉంటాడు. (ర౧) బంకిదేవయ్య: ప (ఎ) కె. మైసూరురాజ్యము, నగర తాలూకాలో పట్టి పొంబుచ్ఛ . హుమ్చపట్టణములో రాజ్యముచేసిన ఆరుప (ఆర్వ, అళువ) 'రాజు ధ్య చరి లలో బంకి దేవు డొకడు కింకి సంవత్సరము నాటివా డున్నాడు. సోమనాథు డీతనికి తాత తాత అయిఉంటాడు. (క) బల్లవరాయడు ప (బి) :; బల్ల హుడు : బ 8ట, 210, non, 03, 0-3 (0) 3a, nan; 2 (5) X2, 8, 6, 583, 280_ - మూడో రా చంద్రచోళునికి 'బల్లకూ' అని బిరుద మున్నది. (శక్తి) బాచలడేవి: ప (2) కాÁ, 38: జై చలమాయి, ప (ఎ)F : బల్లాజిజిల్లా, హగల్లి తాలూకా, హీరేహడగళి గ్రామములోని ఒకశాసనములో విక్రమపొంధ్యుడు తన భార్య బాల దేవికిన్ని, కుమార్తె మహాదేవియరసికొన్ని పుణ్యయంగా వేసిన దానమును గురించి ఉన్నది. శాసననకాలను కేశనం. 755051) 2 రెండో చాళునిభార్య జై దలాదేవి మరి ఒకతె ఉన్నది. ఈమె జేనా సంవస్సరము నాటికి సోమనాధను చెప్పిన బాలదేవి ఈమె అయిఉంటారు. (కర) బెజ్జమహాదేవి ప (ఆ) cr; నెల్లూరుజిల్లా, వెంకటగిరి తాలూకా, దాపలపల్లి గ్రామములో శోకనం. రా రమునాటి రెండు శాసనములలో యాదవరాయ భుజబలసిద్ధ సుభార్య దేవి దానము చేసినట్లున్నది. 333 (54) 2005: 5 (-) - పశ్చిమచాలుక్యరాజు జు నాలుగో విక్రమాదిత్యుని భార్య బొంత డేవి. ఈమె చేదిరా జయిన లక్ష్మణుని కూతురు. (క౬) బొప్పలదేవి: ప(ఎ) వాడి; బొప్పవు: ప (2) కె రికా: మొదటి బళ్లాళుని భార్యలలో ఒకతే ఆయిన బొప్పాదేవి ఈమెయే ఆయిఉంటుంది. (ఈ) బొప్పయ: ప (౨) FO, 38X. -- బళ్లారిజిల్లా, హడగళ్లి తాలూకాలోని పోగె గ్రామములోని కల్లేశ్వరాలయములో ధవళేచ్ఛత్రాధికారి అయిన కుని అనుమతిని కొన్ని దానములు చేయబడినవి. ౧౬ సంవత్సరము. బొప్పయదణ్ణాయ కాలము క్రీ. శ. కర్ణాటక శాసన సంపుటము VIII. Sb. 38L లో పోయి దేవుని పూర్వులలో బొమ్మరాజు, అతనికొడుకు బొప్పరాజు ఉన్నారు.' పోయిదేవుని కూతురు లచహలా దేవి ఒక చొప్పదేవుని పెండ్లాడినది. సోయిదేవుని శాసనములు ౧౦౦ సంవత్సర ప్రాంతములలో కనబడు తున్నవి. (రూ) బ్రహ్మదేవయ్య (కన్నద): ప (౧) ౨3 ౨; బ్రహ్మ దేవయ్య (కిన్నర) ప (౧) ౨30. మైసూరురాజ్యము, పత్తిపొంబుచ్ఛలో రాజ్యము చేసిన. సాంతర ప్రభువులలో ఇద్దరు బర్మ (బమ్మ) దేవు లున్నారు. రెండో బమదేవుడు మొదటివాని అన్న అయిన రెండోపౌరుని (బీరుగ) కొడుకు, ఇత డించుమించు ౧౧౦౦ సంవత్సర ప్రాంతములో వాడు. (క) భల్లట : ప (3) ఇంక. ఉండే ఇతడు కాశ్మీరరాజయిన శంకరవర్మ (క్రీ. శ. తార - కాం8) ఆస్థానములోనివాడు. ఇతని పేరు మల్లభట్టనిన్ని భట్టమల్ల అనిన్ని కూడా ఉన్నట్లు తెలుస్తున్నది: (ఇం) మల్హణ : ప (౧) 3; (9) 83౨ - _ M ఇత జేశాలపువాడో తెలియదు. కరణ బిల్లణ జలణులవలె కాశ్మీరమువాడై ఉంటాడు. ఇతడున్ను క్రీ. శ.. పదోళతాబ్దమునకు పూర్వడే అయిఉండవలెను. ४ Хо రాధ్య చ చరిత్ర ౫౦ సం॥ర (X౧) మల్లి దేవుడు : ప (అ) రా. సిండవాడివంశమువాడు. చత్తురసుకొడుకు, ప్రాంతమునాడు. అదేవంశమువా డొక మల్లీ దేవు డున్నాడు. అతని శాసనములు ౧౧౯౭, X అంటి సం॥రముల నాటివి కన బడుతున్నవి. 09, 079 (X) మల్లె బొమ్మ, మొల్లె బ్రహ్మయ : ప (9) ౧౨, ౧౯౦ OFF: మైసూరు రాజ్యములో ఉత్తరమున నిడుగల్లు రాజధానిగా ఏలిన 'చోళమహారాజు' లున్నారు. వీరు కరికాలచోడుని వంశమువార మని చెప్పుకొన్నారు. వీరి కొరయూరిపురవరాధీశ్వర అరి బిరుద మున్నది. పశ్చిమచాలుక్యరాజ్యమును కాలచూరి బిజ్జలుడు నాశనము చేసినప్పు డీ రాజులు స్వతంత్రు లయినారు. వీరిలో మల్లి దేవుడనే రాజు శాసనములు ౧౧౬౭, ౧౦౬౯, 008 సం||రములనాటివి కనుబడు తున్నవి. ఇతనికొడుకు బ్రహనృపాలుడు లేక బస్తుదేవుడు. ఇతడే బిజ్జలుని చంపినవాడయి ఉంటాడు. (M3) మాచిదేవః ప (౧) ఇకర, కణ- సిందవాడిరాజు, సిందవంశజుడు. రెండో చిత్తరసుకొడుకు ౧౧౩౦ సంగీర ప్రాంతమువాడు. రాష్ట్ర కూట రాజయిన మూడో కృష్ణు వికి లోబడి బనవాసినేలిన ఒక మాచియరసున్నాడు. (F-30) (ఆర) మహాదేవి : ప (౧) ర౬3; మహాదేవియక్క వ (౧) 335; మాదేవి: (౧) *— బళ్లారిజిల్లా, హడగల్లి తాలూకా, హీరేహడగల్లి గ్రామములోని - ఉపోద్ఘాతము Xo భీమేశ్వర దేమేశ్వరాలయములోని శాసనము, ళ౧౦౮ణ సం॥రము (క్రీ.శ. ౧) లో వీర పాండ్య దేవుని పినతం డ్రి విక్రమపాండ్యుని కూతురు మహాదేవియరసి పేర్కొనబడినది. చిత్తూరుజిల్లా, కాళహస్తితాలూకా, గుడిమల్లం గ్రామములోని పరశురా మేశ్వరాలయములోని శాసనము, శక, తానాం సం||రము (క్రీ. శ. SFI ) లో బాణరాజయిన విజయాదిత్య మహాబలి బాణరాయని తల్లి మహాదేవి అడిగాళ్ పేర్కొనబడినది. సిందవంశస్థుడు రెండో ఆచురి భార్య మాదేవి (1979) ఆనుభార్య ఒకతె ఉన్నది. మైసూరురాజ్యములో నోకంబవాడినేలిన ఉచ్చంగి - పాండ్య రాజులలో ఇరుక్క పాలుని (క్రీ. శ. ౧౦౯ర) కూతురు మహాదేవి హొయ్సలరాజయిన ఎ ఆయంగను వివాహమాడినది. (XX) మాదవ్వః ప (9) 38తా; మాదాంబ ' వ (౧) అంతా. గుంటూరుజిల్లా, ఒంగోలు తాలూకా, కొప్పోలు గ్రామము లోని భీమేశ్వరాలయములో ఒకరాజు శిక మాదాంబకు పుణ్యముగా గా దానము చేసిన ట్లున్నది. (ML) మారయ్య: లో తనతల్లి పశ్చిమగంగరాజు మూడో మారసింహుడు (శివ) ఇకడు జైనుడు. సౌర సంవత్సరములో ఇతడు సల్లేఖనము చేసి అర్హ తులలో చేరినాడు. (**) 2x: 5 (9) ox కాలచురివంశస్థుడు, రెండో రెండో బల్లాకురి తమ్ముడయిన 'మైలుగియే ఇతడై ఉంటాడు, ولا పండితారాధ్య చరిత్ర (v) రాచమల్లి: ప (2) కాకి -- ఇతడు కిందవాడినేలిన సిందరాజులలోని రెండో రచనలు డె ౧౧౭౩, ౧ ఉంటాడు. 522-25 ప్రాంతమువాడు గంగరాజు రాచనుల్లుడు, కొంక లో రేమియవద్ద యుద్ధము చేసిన గంగరాజు మరొక రాచ మల్లుడున్నాడు. 003 ౧౧ర ప్రాంతములో సిందరాజయిన ఒక రాచమల్లుడు ఉన్నాడు. పశ్చిమచాలుక్యరాజులలో నలుగురు రాచమల్లులు ఉన్నారు. వీరిలో నాలుగోరాచమల్లుకు క నుంచి క వరకు రాజ్యముచేసినాడు. ఇతనిమంత్రి చాముండుడు శ్రవణ బెల్గొళ లోని గొప్ప జినవి గ్రహమును ప్రతిష్ఠించినాడు. (XF) వెలనాఁటిచోళ: ప (౧) 105; ప ( 2) రా, 18 - ఇతడు రెండో రాజరాజచో శనికి లోబడి వెలనాటి నేలిన రెండో రాజేంద్ర చోళుడై ఉంటాడు. శాపనములు కనబడుతున్నవి. క్షీణించిపోయినది. 3 నుంచి ౦౦౦ వరకు ఇతని ఇతిని తరువాత (LD) శాంతిదేవయ్యః ప (బి) 388. — వెలనాటి వంశము ఇతడు సొంతరి రాజయిన సొంతెయ రేవు (౧౧౮F) డై ఉంటాడు. (L7) శివకుమారయ్య: ప (3) Fo, 27- ఇతడు పశ్చిమచాలుక్యరా జయిన రెండో శివమారు (తాంగం) డై ఉంటాడు. (ఆ) సంకయ్య: ప (అ) 32× కాలచూరివంశపు మొదటి బిజ్జలుని తమ్మునికొడు కొకసం కనుడున్ను, రెండో బిజ్జలుని (౧౧XL18) కొడు కొకసంకము ఉపో X3 డున్ను ఉన్నారు. సోమనాథుడు పేర్కొన్న సంశయ్య పైవారిలో రెండోవాడయి ఉండవచ్చును. (≥3) 2005: 5 (0) 385- హొయ్సళ రాజయిన మొదటి చాళువితమ్ముడు విష్ణువర్ధనుని (౧౦౬-ఇంకం) భార్య సొంతలాదేవియే ఈ మెయై ఉండవచ్చును.— (187 సింగణమంచి: ప (9) ×33 - రెండోబిజ్జలుని కొడుకు సింగణ శాసనములు శక్తి, ఇంచాక సం॥రములనాటి వున్న వి. (2X) సిరియక : ప (7) అలా, సిరిదేవి: ప (అ) కితం- రెండో బిజ్జకుని కూతుకు సిరియా దేవి యాదవవంశస్థుడు చాముండుని పెండ్లాడినది — ఎకంబర గెరాజయిన హుసులో రాజ్య మేలిన పాంతర రాజవంశస్థుడు నన్ని రాజు (F9X) భార్య సిరియా నేవి ఒకతె ఉన్నది.. పొత్తపి రాజధానిగా నేలిన కొట్యకొన శాఖవారైన తెలుగు చోళులలోని కాముని భార్య శ్రీయా దేవి. శాసనము ౩౭ వాటి ది. ఈమె శాసనములు ౬౭ వరకు ఉన్నవి. దున్నది. - (ఓఓ) సోయేవుడు: ప (17) ౨33 — రెండోబిజ్జలునికొడుకు సోమేశ్వరుడు. ఇతనికి సోయిదేశ సోయి, రాయమురారి, అనికూడా పేర్లున్నవి. (8-8x) సోమ నాథుడు పేర్కొన్నవా డీతడై ఉండడు. రెండో బిజ్జలునికి సామంతుడైన సంతనృపుని కొడుకు సోయి దేవుడు (౧౧౬0) హాంగలు (పానుగల్లు) రాజధానిగా రాజ్యము చేసినాడు. ప డితారాధ్య చరిత్రీ (ఓ8) సోమవ్వ : ప (9) 3.80 — పశ్చిమచాలుక్య రాజయిన రెండో బూతుగుని కూతురు సోమి దేవి (FL) ప్రాంతము) ఒకతె ఉన్నది. పశ్చిమచాలుక్య రాజు మూడో జగదీశమల్లునికి లోబడి నొశంబవాడి నేలిన విజయపాండ్యుని (3) తల్లి పోవలాదేవి ఒక తె ఉన్నది. కిందరాజయిన మొదటి రాచమల్లుని భార్య సోవలా దేవి ఒక తె ఉన్నది. (౧ఇర .) (LU) హలాయుధుడు : ప (౧) ౬౧౫ నిఘంటు కారుడు – రాష్ట్ర కూట రాజయిన మూడో కృష్ణుని - కాలమువాడు. (౯రం FXL.) ఇశడభిధానరత్నమాలను రచించి నాడు-కవీరహస్యమును రచించిన హలాయుధు డితడీ అని కొంద రును, కాడని కొందరును అంటారు. అభిధానరత్నమాలాకారుడు పద కొండో శతాబ్దాంతమువా డని విజరు అభిప్రాయము • (tr) 355: 5 (4) 385. — హొయ్సలరాజు జగ దేక మల్ల బిరుదాంకితు డయిన మొదటి నరసింహుని (౧౧కం–83) భార్య వీచలా దేవి ఒక తె ఉన్నది. కిందరాజుయిన మొదటి రాచమల్లునికి సోమలా దేవివల్ల పుట్టిన ఇరుంగోలుని భార్య పీచలా జీవి ఒకతె ఉన్నది. (౧౧౫ ప్రాం తము.) (80) హెున్నయ్య ప (7) 352; ప (అ) తోట — సొంతర రాజయిన మూడో తైలపుని మనుమరాలు, శామ దేవుని కూతురు ఆళియా దేవి గఁగవంళపు ప్రభువయిన హొన్నిం పెండ్లాడినది. (౧౧జం ప్రాంతము. ) ఈ పోఫీ రే ము పైని చెప్పినవారున్ను చారిత్రక పురుషు లయి ఉంటా రనియే అభి ప్రాయము. వీరందరున్ను చాలావరకు సుకూరు ౧౧౩౦ నుంచి ౧౧శిం వరకు ఉన్న వారుగా కనబడుతున్నారు. తొమ్మిదో శతాబ్ద మునకు పూర్వమందున్న ఒక్క పేరున్ను పైవాటిలో కానరాదు. సోమనాథుడు తనకు సుమారు నూరు నూటయాభై సంవత్సరముల క్రిందట జరిగిన సంగతులను గురించి తెలుపుతున్నా డవి ఇందువల్ల స్పష్ట మవుతున్నది. కాని, జనుల వ్యవహారములో ఆయా పేర్ల స్వ రూపము కొంతవరకు మారినది. చారిత్రళముగ పౌర్వాపౌర్వ్యము లేక అన్ని పేళ్లుకు గుది గ్రుచ్చబడినవి. అంతమాత్రము చేత అవి చారిత్రక విషయములు కా పని కొట్టివేయరాదు. సోమనాధుడు శాస్త్రీయమయిన చరిత్ర మును వ్రాయ సంకల్పించలేదు. అతడు వ్రాసినది కది కాశ్యము. ఆకావ్యము వీరశైవ వ్యాప్తి కుపకరించవలె నని ఆతని ఉద్దేశము. అతని కాలమువాటికి సహజముగా ఆయా విషయముల గూర్చిన జ్ఞానయి విస్తరింపబడుతూ ఉన్నది. మతావేశముమూలమున ఆయా వ్యక్తుల కృతిమానుషములు, అద్భుతములు నయిన చర్య లంటగట్టబడినవి. అట్టి అద్భుతములు జరిగి ఉండునా అని నేటి భౌతిక చక్షువులతో మనము సందేహించడములో ఆశ్చర్యములేదు. కాని, యిప్పుడు కూడా ఈ దేశములో వ్యక్తులను గూర్చిన అద్భుతవృత్తాంతము లెంత శీఘ్రముగా వ్యాపిస్తున్న వో ఆలో చిస్తే, ఆకాలములో జమ లాయా అద్భుత కార్యములను సంపూర్ణ ముగా విశ్వసించి ఉండడములో అబ్బుర మేమిన్నీ లేదు. కాని, ఇంతమంది చారి త్రకవ్య క్తుల పేళ్లు మనకు కనబడుతూ ఉండగా, ఆ వ్యక్తుల కందరికిన్ని కేంద్రమం దుండెనని చెప్పబడి; ప్రధానపురుషుడైన బసవేశ్వరుడు నిరాకారుడై మనకుచిక్క కుండడళే అద్భుతములలో అద్భుతము. బసవేశ్వరుని పే రుదాహరింపబడిన ఒక్క XL చరిత్ర రాధ్యచరి శాసనమున్ను కానరాదు. బలదేవదండనాయకుని శాసనము కొనరాదు. చెన్న బసవనిగురించి. ఏమిన్ని తెలియదు. పండితారాధ్యుడు, బెగ్దేవి వేమనారాధ్యులు మొదలయిన అనేక శైవభక్తుల చరిత్ర తెలియరాదు. వారినిగురించి తెలుసుకొనడానికి తరువాత చాలా కాలమునకు రచింప P బడిన వీరశైవగ్రంధములే ప్రమాణములుగా నున్నవి. ఈ గ్రంథ ములు రచింపబడేసరి కాయా పురుషులు పురాణపురుషులై, అనేక

  • మాహాత్మ్యములతో కూడిన కథలలో చేరిపోయినారు. తుద కాపురు

షులు నిజమైనవారేనా, ఎప్పుడైనా జీవించిఉన్నారా అన్న సంశయ వద్దకు వచ్చినారు, ఒక బసవణ దండనాయకుని పేరుగల శాసనము బళ్లారి జిల్లా బల్లారీతాలూకా, ఒగుపొయి(వోరవాయి) గ్రామములో ఉన్నది. (ఎపి. రిపోర్ట్ కి సం. టూ రు) అది లిఖింపబడినశిల అఊరిలోని బెణకప్ప ఆలయము గర్భగుడి ద్వారమునకు కుడి ప్రక్క నిలువ బెట్టబడి ఉన్నది. దాని కొక కొకప్రక్క పరుగోడులో రాజ్యము చేస్తూఉన్న సిందవంశస్థుడయిన ఇమ్మడి రాచమల్లుని కాలములో ఆనందసంవత్సర ములో ఆ విఘ్నేశ్వరాలయము కట్టబడినట్లు తెలిపే ఒక శిలాశాసన మున్నది. శిలకు వెనుక భాగమున హొయ్సళ వీరబల్లాళుని దండ నాయకుడయిన బసవణ ఈశ్వర సంవత్సరములో ఒక దానము చేసిన వృత్తాంతము చెప్పబడినది. కురుగోడులో రాజ్యము చేసిన సేంద సంకము వారిలో ఇద్దరు రాచమల్లు లున్నారు. ఒకడు 'పిరియ' రాచ మల్లుడు. ఇతనిశాపనములు నిరిరం, ఇరిక దొరకినవి. రెండో రాచమల్లు డీతని మనుమడు, సంవత్సరములలోనివి ఇరుంగోని కొడుకు; ఇతని శాసనములు 0023 ౧ణ సంబరముల వాటి వున్నవి. శిల వెనుకనున్న శాసనములోని వీరబల్లాకు డెవడై ఉంటాడు? హొయ్పరవంశస్థులు ముగ్గురు బల్లాకు లున్నారు. వీరిలో మూడో వాడు ౧౨ ౩ సందరములో పట్టాభిషిక్తుడై౧ర సం॥రమలో మర రెండో కే ము జయించినాడు. 2 ణించినాడు. శాసనములోని వీరబల్లాకు డిత డయితే శాసనములోని బసవణదండనాయకుడు బసవేశ్వరుడు కాజాలడు. మొదటి బల్లాళుడు ౦౦౦౦-౧౧౦౬ సం॥రముల సుధ్య రాజ్యము చేసినాడు. ఇతడు దోర సముద్రమనే పేరుగల హళేబీడు రాజధానిగా ఏలిన మైసూరు రాజ్య మును విడిచి బళ్లారివరకు జయించినట్లు కానరాదు. ఇక రెండో బల్లాళుకు౧౧83 సంగీ॥రములో పట్టాభిషిక్తుడయినాడు, ౧౨౨౦ సంబర ప్రాంతములలో చనిపోయినాడు. 3 సం॥రములో కాలచురి రాజ్యములోని కొన్ని ప్రదేశములకు శాసనములోని బల్లారును మొదటి బల్లాకు అయితే రెండో బిజ్జురుని ఉండనాయకు డని చెప్పబడే బసవేశ్వరుని కాలమునాడు కాడు. బల్లారు డయితే బళ్లారిమండల నూకాలములో బిజ్జలుని రాజ్యములో ఉండేదా అనే ప్రశ్న కలుగుతుంది. బళ్లారి గెజిటీరును వ్రాసినవారు బళ్లారిలోని కోటను కొలమరి బిజ్జలుడు కట్టించినా డని వ్రాసినారు. కొలచురి రాజయిన శంఖవర్మ కాలములో ౧OFF (క్రీ.శ.maa) హేమలంబసంవత్సరములో సింపివంశస్థు డయిన రాచమల్లుడు చేసిన దానశాసన మొకటి జల్లారితాలూకా కురుగోడు గ్రామములో ఉన్నది. రెండో బిజ్జలుని కొడు కయిన సంకమరాజుకు 'శంఖవర్ణ' అనికూడా పేరున్నదికాని 'శంఖవర్మ' అని పేరులేదు… అది శాసవలేఖకుని తప్పయి ఉంటుంది. రాచమల్లుడు సంకముని ఆన్న అయిన సోయి దీవు కు పోయి, రాయమురారి, అనే పేర్లు గల సోమేశ్వరుని (౧౧8-8X) కి సామంతరాజుగా ఉండేవాడని తెలుస్తున్నది. అతడు సంకముని (9981-8రం) క్రిందకూడా సామంతుడై ఉన్నాడని పైశాసనము తెలుపుతున్నది. రాచమల్లుని శాస నము "రాణ లోనిది ఉన్న ది కాబట్టి మానిలో రాజ్యమునకువచ్చిన రెండో వీరబల్లారుడు రాచమల్లుని జయించి బళ్లారి మండలములో ళక At పండితారాధ్యచరిత్ర హొయ్సశరాజ్యమును స్థాపించి ఉంటాడని అనుకోవలెను. అయితే, బసవేశ్వరుడు బిజ్జుళునివన కనతి కాలములో నే లింగ గైక్యము పొందినాడు కాబట్టిన్ని, ఓజ్జుడు ఉంట౭లో చనిపోయినాడు కాబట్టిన్ని, బసవేశ్వ రుడు ఇటూ లో లింగైక్యము పొంది ఉంటాడని చరిత్రకారు లం టున్నారు. పై ఒరువాయి శాసనములోని బసవణదండనాయకుడు బస వేశ్వరుడే అని మనమనుకొంటే బసవేశ్వరుడు ఇ౦టూ లో లింగైక్య మును పొందలేదనిన్ని, హొన్సుభ రాజుల వద్ద చేరి కాలదురివంశ నాళన మునకు తోడ్పడినాడనిన్ని నిశ్చయించ వచ్చును. బసవేశ్వరుడు లిం గైక్యము నొందని కాలము ౧౯౧౭ నకు తరువాతనయి ఉంటుంది. బసవేశ్వరుడు ఓజ్జలుని కొడుకయిన సోమేశ్వరునికి భయపడి పారిపోయి కొంతకాలము వరకు ప్రచ్ఛన్న రు వాడన్న వదంతి కాలచురి రాజ్యములో ప్రబలీఉంటుంది. కాని, బసవే శ్వరుడు కొలదురి రాజ్యము సంపూర్ణముగా నశించినతరువాత మరి 33 ఏండ్లు బ్రతికిఉన్నా డని చెప్పవచ్చును. కాలదురిరాజులలో కడ పటివాడు సింగణుడు. ఇతని తుదిశాసనము నిూరు సంవత్సరములోని దున్న డి. ఆ తరువాత బిజ్జలుని వంశము పేరు వినబడదు. ముగా ఉండడముచేత ఆకడు చనిపోయి బసవేశ్వరుడు బిజ్జలుని కొలువున చేరేసరికి అ×-31 సంవత్సర ముల వయసువా ఉయితే ఆతడు లింగైక్య మందేసరికి తా సంవత్సర ముల వృద్ధయి ఉంటాడు. బసవడు బిజ్జలుని మంత్రిగా ఉన్న ప్పుడు పిన్న వయసువాడే అని చెప్పడానికి బసవపురాణములోని (Jw.nxx) “శివభక్తుఁ డని విశ్వసించుట యెల్ల వఱితిపాలుగఁ జేసెఁ, జిఱుతవాఁ డనక యఱలేక మన్నించు టంతయుఁ గంటి ము అని బిజ్జలు డన్న మాటలవల్ల స్పష్టమవుతుంది. यह ఓజ్జలునికిని బసవేశ్వరునికిని గల సంబంధము బిజ్జలుని శాసనము లలో కనబడదు. అంతమాత్రముచేత బిజ్జలుని కొలువులో బసవేశ్వరు డుండేవా అని సందేహింప వీలులేదు. పైశాసనము ప్రకారము బసవణదండనాయకుడు ఓజ్జలుని కాలమువా డని స్థిర మవుతున్నది. బసవేశ్వరునికి కల్యాణకటకములో సమకాలికులని వీరశైవ గ్రంథము లన్నీ ఏకకంఠీముతో చెప్పుకూ ఉన్న వ్యక్తులలో అనేకులు చారి త్రక పురుషులే అయిఉంటారని పెని చూపినాను. అయితే, బిజ్జలుని కాలములో బసవని పేరు ప్రసిద్ధముగా శాసనములలో కనబశికపోవడ ముసకు కారణ మేమై ఉంటుంది? దానిని తెలుసుకొనడానికి ఓజ్జలుని కాలమువాటి చారిత్రక పరిస్థితులను గుర్తింపవలెను. చెప్పుతూఉన్న ఆకాల జ్జలుని తండ్రి పేర్మాడి పశ్చిమచాళుక్యు అయిన మూడో సోమేశ్వర భూలోకమల్లుని క్రింద బీజపూరు చుట్టుపట్ల ప్ర దేశమయిన తార్ద వాడిసహస్త్రమునకు మహామండలేశ్వరుడుగా ఉండేవాడు. బిజ్జలుడు తండ్రి అనంతరము మహామండలేశ్వరుడై రెండో జగదేక మల్లునికి (౧౧30-35) లోబడి ప్రఖ్యాతికి వచ్చివాడు. ములో హొయ్సకులు గంగవాడి వాక్రమించుకొన్నారు. బనవాసిని నోశంబవాడిని ఆక్రమించుకోజూచినారు. వారి ప్రయత్న ములు సాగకుండా ఒక ప్రక్క పశ్చిమచాళుక్య చక్రవర్తియున్ను, ఒక ప్రక్క అతిని మహామండలేశ్వరులున్ను కొచుకోవలసివచ్చినది. వారు కాని, వీరి అందరికిన్ని చోరుల ఒత్తిడి ఎక్కువ అయినది. ఇట్లుండగా బిజ్జలునికి లోబడి నొకంబవాడి నేలుతూ ఉన్న పాండ్య రాజులు ప్రబలుతూ వచ్చివారు. ఇం ట్లాయా వంళములవా రధికా రముకోసము పెనగులాడుతూ ఉండిన సమయములో బిజ్జలుడు పశ్చిమ E ధ్య చరిత్ర లో చాళుక్య పక్రవర్తికి బాసటయై నిలిచి, తన శక్తి సామర్థ్యములను చూపి, చాళుక్యసా మ్రాజ్యమునకు భంగము కలుగకుండా దక్షిణదేశ మును సామ్రాజ్యములో నిలిపినాడు. ఇంతలో గా ఉ త్తరమున కాక తీయులు ప్రబలులౌతూ వచ్చినారు. ప్రోలరాజు పశ్చిమచాళుక్యుల నోపించినాడు. వారినుండి ఉపద్రవము కలుగ కుండా చేయడానికి బిజ్జలుడు చక్రవర్తికి సహాయపడినాడు. కాని, సామ్రాజ్యములో అంతఃకలహము లారంభ మయినవి, దేశములోని పరిస్థితులను గమనించి మహాతుం వెశ్వరులు స్వతంత్రులు కావడము నాకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో విక్రమాదిష్యుడు మృతి పొంది నాడు. ఇట్టివరిస్తితులలో దక్షిణమునుంచి హొయ్సకుల ఒత్తికిచి ఉత్తరమునుంచి కాకతీయుల ఒత్తిడిని అరికట్టి సామ్రాజ్యమును సం రక్షించడానికి ఓజ్జలుడు తాను చేసిన స్త్రీ యత్న ములవల్ల గొప్ప ప్రశిద్ధిని పొందినాడు. అతని శక్తి సామర్థ్యములను గుర్తించి తక్కిన మహా మండలేశ్వరు అతనికి లోబడినారు. సామ్రాజ్యమును సరిగా పాలించి డమునకు తగినవాడు లేకపోవడముచేత బిజ్జలుడే చక్రవర్తి పదవి వాక్రమించినాడు. ఇది అన్యాయాక్రమణ మనీ చరిత్రకారు లంటారు కాని, అప్పటి పరిస్థితులలో దేశము ఛిన్నాభిన్నము కా కుండా ఉండడానికి మరొక మార్గము లేకుండా పోయినది. శిజ్జలుడు కాలచురివంశమువా డయినా, చాలుక్యవంశమువాడు గ నే బసవపురాణ ములో చెప్పబడి ఉండడమును బట్టి చూస్తే ఆతిమా చాలుక్య సామ్రా జ్యము నిలుపవలె ననే ఉద్దేశముతోనే సామ్రాజ్యమునకు పట్టము కట్టుకొన్నాడని తెలుసుకోనవచ్చును. బిజ్జలుడు చక్రవర్తి కాగానే సామ్రాజ్యకోళము నభివృద్ధి చేయడానికి పూనుకొన్నాడు. ఆకార్యములకు కశ్యపు డనేవానిని మంత్రి గాను కోశాధ్యక్షునిగాను నియమించివాడు, అతని అనుజళు అనుజ్ఞ కు ము లోబడి బమ్మరసు బనవాసినాటిలో మహామండలేశ్వరుడుగా ఉండే వాడు. కళ్యపు డైదుగురు కరణములను నియమించినాడు. శ్రీధర నాయకుడు, అచణనాయకుడు, చట్టిమయ్యనాయకుడు, మల్లియణ నాయకుడు, తిక్క మయ్యనాయకుడు అని వారి పేర్లు. "వీ రైదు గురున్ను బిజ్జలునికి పంచేంద్రియములవలె ఉండేవారు. వీరు దయా మయులు, సముద్ర గంభీరులు, అసదృశామాత్య కార్యనురీణులూ, సింహభై ర్యులు, మోసములను కనుగొనడెములో అసమానులు, ఆజాత శత్రులు. తూర్యముల మ్రోతవలె వారికీర్తి దిగంతములకు వ్యాపించి నది. వీరందరున్ను అరణ్యపుణ్యశీలులై, నిరుపమాన శివభక్తులై ఉండేవారు," అని ఒక శాసనములో వ్రాయబడి ఉన్నది. (ఎపిగ్రా ఫియా కర్నాటికా, ఏడో సంపుటము, షికార్ పూరు శాసనము నం 8రు ) బిజ్జలుడు బళ గాఁవెలో విడిసిఉండగా కశ్యపనాయకుని కోరిక సైని గౌతమాచార్యుని శిష్యు డయిన వామశక్తి మునీశ్వరాచార్యు డధ్యక్షుడుగా ఉన్న దక్షిణకేదారేశ్వరాలయమునకు చేరిన మఠము నకు చాలా దానములు చేసినట్లు ఆశాసనమే చెప్పుతున్నది. ఓజ్జలుని కోశాధ్యక్షుడు బండారు బసవన్న అని వీరశైవగ్రంథ ములు చెప్పుతున్నవి. బసవన్న శైవభక్తుల కెంతధనము పంచి పెట్టినా జోశాగారము నిండుగా ఉండేదనిన్ని, తనమీద ఎంద రెంత చెప్పినా, తన మహిమచేత కోళమున కొట్టిలోపమును కలుగకుండా రాజుకు 'బసవన్న' చూపుతూఉండేవా డనిన్ని గ్రంథము లన్నీ చెప్పుతున్నవి. కశ్యపుడే బసవేశ్వరుడై ఉంటాడా అని సందేహము కలుగుతున్నది. అయితే అయిఉండవచ్చును. 17 ఎపిగ్రాఫియా ఇండికా, అయిదో సంపుటము (గ్రహకా~FF) లో బోంబాయి రాజధాని, బిజాపూరు జిల్లాలో బసవనిజస స్థల మని ງ పండితారాధ్య చరిత్ర శైవగ్రంధములు చెప్పే బాగేవాడికి వాయవ్యముగా పదకొండు మైళ్లదూరములో ఉన్న మనగోలిఆనే గ్రామములోని ఒకగోడలో చేర్చ బడిన శాసనము గల ఒక శిల ఉన్నది. అనే బిజ్జలుని రాజ్యకాల ములో ఆరో సంవత్సరము ౧౧౭౬౦ సం॥రము నాటిది. దానిలో బపవడు లేక బసవయ్య అనేవాడా దేవాలయమును కట్టిం చినవా డని ఉన్నది. దానిలోనే మాదిరా జనేవా డా గ్రామమునకు మహాప్రభువని కూడా చెప్పబడిఉన్నది. దానిలో ఆలయనిర్మాత అయిన బసవని గురించి ఉన్న వృత్తాంత మిది : మునిగవల్లి ఏనూరి లో కశ్యపగోత్రాద్ధి చంద్రు డయిన గోవర్ధను డుండేవాడు, అతని వారిలో అతని కొడుకు రేవదాసు. రేవదాసుకు నలుగురు కొడుకులు. కడపటివాడు మహా ప్రఖ్యాతి వహించిన చంద్రమసుడు. కొడుకు బసవడు. అతడు సాటిలేని మ హేశ్వరభక్తుడు. ఆ బసర భాస్కరునివల్ల మనిగపల్లిలోని ఏరూరు బ్రాహ్మణుల హృదయాబ్జరూ లును వికసించినవి. ప్రపంచ మంతా అతనికి 'తండ్రీ' అని ఫాల ములమీద దోశీ లొగ్గి నమస్కరించడము చేత అతడు లోకపిత అయి చాడు. "మూడు 'వేదముల సార మికడే; అవ్యంతరహితు డితడే; జ్యోతిర్లింగ స్వరూపుడితడే" అని అందరున్ను జయ పెట్టుకూ ఉండగా అతడు మనిగవల్లికి కీర్తిప్రతిష్ఠులను తెచ్చి వాడు; అని. ఇక ఆ శాసనములోనే మాదిరాజు ను గురించిన వృత్తాంత మీడి:- చాలుక్యరాజయిన తైలుని (రెండో తైలపుడు) వంశములో మాధ వుడు పుట్టినాడు. అతడు మనిగవల్లి గ్రామమునకు మహా ప్రభువు, ప్రఖ్యాత హరికగోత్రమునకు విష్ణువురంటివాడు, అని. ఈ మాధ వుడే శాసనములో మాదిరాజనికూడా పేర్కొనబడివాడు. ఈ శాసనము బసవనిశాలమునాటిది కాబట్టి విశ్వాసపాత్ర మని చెప్పదలెదు. కాని, బసవనిది కాశ్యపగోత్ర మనిన్ని, అతని 23 తండ్రి మాదిరాజుది హరితగోత్ర మనిన్ని ఉన్నది.' బసవడు మాది రాజుకొడుకు కాడు; చంద్రమసుని కొడుకు. 'మరొక్క చిక్కు. బసవడు బ్రాహ్మణ మతమును ధిక్కరించినా డని వీరశైవపురాణములు చెప్పుతూ ఉంటే ఈశాసనము మనిగపల్లిలోని ఏనూగ్గురు బ్రాహ్మణుల హృదయాబ్జములకున్ను అతడు సూర్యునివలె ఉన్నాడని చెప్పు తున్నది. పైశాసనములోని విషయములే సత్యములు కావచ్చును. రాను రాను జనశ్రుతిలో తొగారులు కలిగిఉండవచ్చును. మనిగోలి శాసనము లోని కాశ్యపగోత్ర » డైన బసవడు షికార్ పూరు శాసనములో కశ్యపు డని వ్యవహరింపబడ్డానని నా అభిప్రాయము. జన్మ ప్రతిలో మనిగవల్లి మహాప్రభువైన మాదిరాజు బసవనికి తండ్రి అయినాడు. షికారు పూని 'బెళ్ల గాఁనే' గ్రామమే 'బెలిదేవి' గాను, వీర శైరగాధలలో మారి ఉండవచ్చు పని అనుకొనడానికి అవకాశ మున్నది. కశ్యపుడు ( బసవేశ్వరుడు ) నియమించిన అయిదుగురు కరణములలోను ఇద్దరి పేర్లు కూడా బసవని సమకాలికులుగా వీరశైవ గ్రంథములలో చెప్పబడ్డ ఇద్దరు జైవభక్తులవిగా ఉన్నవి. చట్టి మయ్యనాయకుడు చట్టయ్య గారు (ప (2) 91] గాను, మల్లియణ నాయకుడే ఆమాత్య మల్ల య్య [ ప (2) 91 1 గౌను మించి పైదానినిబట్టి బండారు బసవన్న బిజ్జలుని కోశాధ్యక్షుడు గా ఉన్నా ఉన్న విషయ మంత సులభముగా తోడి వేయదగినది కాదని చెప్పవచ్చును అతడు. పరమరై వుడు, శివభ క్తులు, శివాలయములు అంటే అతనికభిమాన మెక్కువ. అందుచేతనే పరమశైవులనే కరణములుగా వారు రాజుకోకారము నెప్పటికప్పుడు ఏర్పాటు చేసినాడు. - నింపుతూ ఉండేవారు. . మొదట గుప్తముగా శివభక్తులకు చేస్తూ పండితారాధ్యచరిత్ర ఉండినదానములు నానాటికిన్ని బహిరంగము లయినవి. దానముల కోసము కల్యాణక ఒకమునకు వచ్చే జంగముల సంఖ్య అమిత మయి పోయినది. తక్కిన మతములవారికి బసవన్న ప్రవర్తనము సహింప రానిదైనది. బిజ్జలుడు శైవమతిద్వేషి కాడు. ఓజ్జలరాయ దరిత్రము మొదలైన వీరశైవగ్రంథములలో చెప్పబడిన ట్లతడు జైనుడును కాడు. అత్త ఉన్ని మతములయెడలను సమబుద్ధి కలిగి, అన్ని మతముల వారి దేవాలయములకును సమానముగా దానములు చేసినా ఉని అతని శాసనములు ఘంటాఘోషముగా చాటుకున్నవి. ప్రజ లేమతరువా రయినా వారి సందరి నొక టేవిధముగా ఆవరిస్తేనే కాని, రాజ్య మునకు క్షేమముకొనిని ఆశని అభిప్రాయము. శాని, బసవన్న కేవలము శైవమతి పక్షపాతియై, ధనమును శైవభక్తులకే ఎట్టి ఆటం కమును లేక పంచి పెట్టుతూ, ఇకరమతస్థులను సరిగ్గా చూడకపోవ డము ఓజ్జుని కసహ్యమయి బసవేశ్వరుని నిరోధించి ఉంటాడు. ఇదే రాజుకున్ను మంత్రికిన్ని గలిగిన నైరమునకు ముఖ్యకారణము. ఇట్లు 3 నకవిషయములోనే కాక కాంతివిషయములోను వీరిద్దరికిన్ని మనస్స్పర్ధ లేర్పడిఉంటవి. బసవని చెల్లెలిని బిజ్జలుడు పెండ్లా డని జైన గ్రంథములు, ఓజ్జలుని చెల్లెలు గుర్రాలకాపరితో వ్యభిచరిం చిన దని వీరశైవగ్రంధములు చెప్పిన విషయములను బట్టి బిజ్జలుని మృతికి స్త్రీవాంఛకు సంబంధించిన దేదో కారణమై ఉంటుం దని ఊహించవచ్చును. డినా బసవని గురించి ఇక చాలును, బసవని మహిమలు దేశములో వ్యాపింపసాగినవి. బసవని పేర ఊళ్లు లేచినవి. పిల్లలకు బసవని పేళ్లు పెట్టుకోజొచ్చినారు. మరికొంత కాలానకు బసవేశ్వరాలయ బసవని గురించి గీతములు, బసవవర్ణనలు, ములు కూడా లేచినవి. బసవరగణలో, ఖపవనూక్తములు రచింపబడినవి ; జనాల నాలుకల తము మీద తాండవింప నారంభించినవి. పాల్కురికి సోమనాథునికాల మునకే, అనగా, బసవేశ్వరుడు లింగైక్యము పొందిన ఏభై ఏండ్ల లోపుగానే ఇది అంతా జరిగినది. బసవనికి సమకాలికుడుగా పాల్కురికి సోమనాథుడు వర్ణించిన పండితారాధ్యుడే బసవని మహి మను గురించి తన శివతత్త్వసారములో ఉగ్గడించినాడు. బసవేశ్వగుడు కన్న డములో వట స్థలవచన, కాలజ్ఞానదవచన, మంత్రగోప్య, అనే గ్రంధములను రచించినాడట. గ్రంధములను రచించినాడట. ఈ రెండున్ను వచనరూపమున ఉన్నవి. ఈతని వచనరచనాస్వరూపమును తెలుపడానికి రెండు మూ డుదాహరణములు:--- షట్ స్థలవచన “న రెకెన్నె గె, తెర గల్ల కె శరీరగూడ వగదమున్న; హల్లు హోగి, బెన్ను బాగి, అన్యరిగె హంగాగదమున్న ; కాలు నేలె కయ్య నూరి కోల హిడియదమున్న ; ముప్పిం దొప్ప వళియదమున్న ; మృత్యు ముట్టదమున్న; పూజిసు నమ్మ కూడలి సంగమదేవ రా.” నగ చెంపకు, తరి గల్లమునకు, శరీరము గూడు కాక మున్న; పల్లు శ్రుంగి, నిన్ను వంగి, యన్యులకు హింగు కాకమున్న ; కాలి మీఁద చేతినూఁడి కోల పిడికిలింపకమున్న; ముప్పుచే నొప్పడఁగక మున్న ; మృత్యువు ముట్టక మున్న; పూజించు మన కూడలి సంగమ దేవరను, " ఉళ్ల వరు శివాలయ మాడిసీయరు; నా నేన డవే బడవనయ్య; ఎన్న కాలే కంభ, దేహవే దేగుల, శిర హొన్న కళస, నోడయ్య; కూడలి సంగమదేవయ్య, కేళయ్య, స్థావర క్కడి వుంటు జంగమ క్కడివుంటే ? " కలవారు శివాలయమును కట్టింతురు; నే నేమి కట్టింపఁగలను, బడవఁడను ? నా కాలే కంబము, దేహమే దేవళము, శిరము పొం 1 పండి రాధ్య చరిత్ర గలళము, చూడవయ్య; కూడల సంగమదేవయ్య, వినవయ్య, స్థావర మున కడఁగుట యుండు, జంగమమున కడఁగుట యుండునే ? G జాతివిడిదు సూతకవ నరసువరె? జ్యోతివిడిదు కత్తలెయ నరసువరె? ఇదేతకొ మరుళు, మానవా ? జాతియల్లి అధిక వెంబె విప్రశతకోటియొళిద్దల్లి ఫల వేను, భక్త శిఖామణి యెందుదు వచన నమ్మ కూడల సంగన శరణర పరుషవ నంబు, కెడబేడ మనుజ ! జాతి విడిచి సూతకము నరయుదురె ? జ్యోతి విడిచి చీకటి నరయుదురె ? ఇదేటికో మరులు, మానవా ! జాతిలో అధికమంటే, విప్రళతకోటిలో నుండి ఫలమేమి? భక్త శిఖామణీ యనియెడి వచ్చిన మను మన కూడల సంగని శరణుల పరుసను నమూ, చెడిపోకు మనుజా ! కాలజ్ఞానవచన సృష్టియొ ళిరుతిహ భ్రష్టమనుషరు ఎల్ల; కెట్ట పాపవు హరివుదకె హొట్టి హాటీసి, ఘట్టి యుడి సువ దక్కె శివబిట్టు కళహువను మరియను ; మళెయిల్ల, కెజెయిల్ల, నెలవిల్ల, ఉదక మున్నిల్ల, మొళియిల్ల, సూ ర్యన కళెయిల్ల, గెలవిల్ల, ఉడివిల్ల ఆపాపిగళి .”” 99 సృష్టిలో నున్నవా రెల్ల భ్రష్ట మనష్యులు ; చెడ్డ పాపము తొలఁగ పొట్టు నెగురగొట్టి; గట్టిపోకుండులుకు శివుడు విడిచిపంపును మారిని ;- వాన లేదు, పంటలేదు, చెఱువు లేదు, నీలేదు, నీరు మున్నే లేదు, మొలకలేదు, సూర్యుని కళ లేదు, గెలుపులేదు, రక్షణ లేదు, ఆ పావులకు. బసవనికి సమకాలికు లని వీరశైవ గ్రంధములలో పేర్కొన బడ్డ అనేకుల విషయమును గురించి యింతకుముందు తెలిపినాను. ఇంకా కొంతమందిని గురించి శాసనాధారములు లేకపోయినా, మౌ తము E2 వారు కన్నడ వాఙయకర్తలుగా ఉన్నారు. వారిలో చెన్న బసవ, మడివాళ మాచయ్య, సిద్దరాము, పొడ్డళ బాచరస, శాశన్వే, ఐదుక్కి మారయ్య, నింబాళద గణేశ్వర, శివయోగిదేవ, అనేవారు ముఖ్యులు. కాని, వీరు రచించిన గ్రంధములు, వచినములు, కాలజ్ఞానములు, మొదలయినవే కాని, పెద్ద దేవిన్ని లేవు. ఇక, పండిత త్రయమని చెప్పబడే శ్రీపతి పండితుడు, పండి తారాధ్యుడు, శివలెంక మంచు, అనేవారు బసవనికి సమకాలికు లని చరిత్రికారు లందరున్ను అంటున్నారు. వారిలో శ్రీపతిపండి తుడు పండితారాధ్యునికం పె చాల పూర్వుడనీ యింతకు ముందు సూచించినాను శివలెంక మండణను గురించి సోమనాథుడు బసవపురాణ ములో స్మరించనేలేరు. విషపువిందులో పాల్గొన్న వారిలో లెంక మంచయ్య పే రున్నది గాని, అతడు శివలెంక మంచణపండితు డయి ఉండడు. పండితారాధ్యచరిత్రలో అతని ప్రశంస ఉన్నది. పండితా రాధ్యుడు రచించినాడని చెప్పబడే శివతత్త్వసారములో శ్రీపతిపండి తుని గురించి తెలుపబడినది గాని, మంచెణ్ణను గురించి తెలుపబడ లేదు. మంచెణ్ణ పండితారాధ్యునికి తరువాతివాడున్ను, పాల్కురికి సోమ నాధునికి పూర్వుడున్ను అయిఉంటాడు. కాబట్టి పండిత త్రయ మనేవారు సమకాలికులు కారని తో గుంది. కాని సోమనాధుడు మందిణ్ణను గణసహస్రములో చేర్చి కీర్తించినాడు. పండితారాధ్య చరిత్రమును, బసవపురాణమును ప్రకటించి చారములోనికి తేసంకల్పించిన శ్రీ కాశీనాథుని నాశేశ్వరరావు గారు శ్రీపతి పండితుని వంశమువారు, పండితారాధ్య చరిత్ర ప్రకటనమునకు శ్రీ నాగేశ్వర రావుగారు చేసిన సంకల్పమును వారి అనంతరము నెర వేర్చిన శ్రీ శివలెంక శంభుప్రసాదుగారు, శ్రీ నాగేశ్వరరావు గారి ఆ ల్లు ళ్లు ధన్యులు. చిరకాలము నుంచిన్ని ఇట్టి శివవ సంబంధము గలిగిన ఈ రెండు పండితవంళ ముల సంకల్ప సమ్మేళన మీ గ్రంధి ప్రకటన మువల్ల ధన్యత పొందిన దని వేరే చెప్పనక్కరలేదు. శ్రీపతి మంచణ పండితులు వంశవృక్ష

ముల నీ క్రింది పొందుపరుస్తున్నాను,
పండితారాధ్య చరిత్ర

కన్నడ గ్రంధములలో శివ లెంక మంచణను గురించిన యీ క్రింది విషయములు తెలియవస్తున్నవి. ఈతని తాత సోమశంభుదేశికుడు. తండ్రి "కామితాద్య ఖిల శివకథిత తంశ్రావళికి ప్రేమతో వృత్తిదీపికలను తరించి సోమనరసమయమును ధరణిలో నిలిపిన సకలాగమాచాలి. ర్యుడు.” ఇతడు కాశీ క్షేత్రములో శివుడే సర్వదేవతలకంటె పూజ్యు డని స్థాపించి, బిందుమాధవుని విశ్వేశ్వరుని సన్నిధానమునకు రప్పించి, శత్రుపక్షమును విచ్ఛేదము చేసినాశనిన్ని, కల్యాణమునకువచ్చి బసవరి చూచెననిన్ని ఆగ్రం ములో చెప్పబడినది. ఇతడు తన పది వేళ్లను " విశ్వనాధునికి సమర్పించి, మళ్లీ పొందినాడట. ఇతకూ కన్నడ గ్రంధము లనుగాని, తెనుగు గ్రం: ములను గాని వ్రాసినట్లు కాన్పించదు. కాని, కన్నడములో 'మంచిణ్ణగళ్ వచిన' అనే ఒక గ్రం: మున్నది. దీనిని మంచణ్ణ కాక మరి యెవరో తరువాతివారు రచించి ఉంటారు. ఇక పండితారాధ్యుని గురించి వ్రాసిన వారిలో పాల్కురికి సోమనాథుడే 'మొదటివాడు, పండితారాధ్య చరిత్రమును సోమ నాథుడు చెప్పినదానినీ క్రింద సంగ్రహముగా తెలుపుతున్నాను. భూలోకములో సద్భక్తివర్ధవార్ధము శివుడు వృషాధి నాయకుని పంపుతూ, తనపోవభక్తి, నందికేశుని సర్వజ్ఞత, భృంగి సహజనిష, దుర్వాసాదుల శాపశక్తి, ఆశపాదాదుల వాగ్విచకృత, ఉపమమ్య పద్గురుత్వము, రుద్ర ప్రమఃగణాధిపుల సహజ స్వకీయ ప్రసాదైకరతి, ప్రాక్తన నూతన భక్తుల వ్యక్తదృష్ట ప్రత్యే మారూఢ మహిమ, వీరభద్రుని శౌర్యము, అనే గుణము లన్నీ ఒక్క మూర్తిలో ఉండే టట్లు భావింపగా, ఆభావన ఒక మూర్తి అయి, శివునికి మొక్కినది. శివుడు సంతోషించి, అతనికి నానాపురాణ విజ్ఞానము నిచ్చి, “ప్రమధ గణములతో బసవని భూలోకమునకు పంపుతున్నాను. నీవున్న పోయి బసవకుమారుని పజ్జ నుండు. నేనున్ను కరచరణాద్యంగళము 3. § ము 83 లతో భూమిమిదికి వస్తాను. నిన్ను శిష్యునిగా స్వీకరించి, నిన్ను సమస్తవినములా మహిమాన్వితునిగా చేస్తాను. • వేంగీదేశములోని దక్షారామములో భీమేశ్వరలింగముసన్నిధిని పురోహితుడు, సంశమువాడు, భీమనపండితుఁ డున్నాడు. అతడు పుత్తా యై పంచా మంత్ర త్రమును బహుపురశ్చరణలు చేసినాడు. ఇప్పుడు శ్రీశైల మల్లి కార్జునలింగసన్నిధిలో పురశ్చరణ చేస్తున్నాడు. అతనికి కొడుకవు గా పుట్టు" అని చెప్పినాను. ఆమాట ప్ర కారము ఆమూర్తి భీమనపండి తుని భార్య అయిన గౌరాంబ గర్భములో పుట్టినాడు. అతనికి పండిత మల్లి కార్డుకు ఉని పేరు కలిగినది. అతడు దక్షారామమునకు పోయి కోటిపల్లి ఆరాధ్య దేవునివల్ల వీరభక్తి దీక్షను గ్రహించి, వీర వ్రతమును పాలిస్తూ ఉండగా, అచటి భూసురు లతనిని చూచి, "పండితయ్య, నీవు విద్వాంసుడపు; పురాణములు చదివినావు, వేదములు చదివి నావు. ఈ రుద్రాక్షలు ధరించడ మేమిటి ? విభూతి మేమిటి? లింగము కట్టుకొనడ మేమిటి? పాగోదకముత్రాగడ మేమిటి?" అని ఆక్షేపించినారు. దాని కాతడు చిరునవ్వు నవ్వి సమస్త ప్రతిస్మృతి పురాణేతిహాసాది ప్రమాణము లతో విభూతిమహిమ, రుద్రాక్ష మహిమ, పాదోదక మహిమ, లింగా ర్భనమహిమ, లింగధారణమహిమ, ప్రసాదస్వీకార మహిమలను వివ రించి, ఇష్టలింగ నిర్మాల్య పుష్పానుగత మకరందము నాకర్షించిన సూర్యుని ఘంటాకర్ణుడు కుష్ఠరోగి వగు మని శపించిన కథను, భీతుడు, దుర్వాసుడు, సుకేశి, నూరసాని, సామవేది, తిరువాళ్ల ప్పోవ మొదలయిన భక్తుల కథలను తెలిపి, బ్రాహ్మణుల కందరికిన్ని శివభక్త్యుద్రేకమును కల్పించి, భక్తులు తనకు బసవని చరితము చెప్పి యతనికంటె ఎక్కువ భక్తుడని తన్ను కీర్తించేటట్లు లింగార్చనలు పూసు కొన సాగించినాడు. పండితారాధ్య U ఒక వాదం మల్లికార్జున పండితారాధ్యుడు లింగార్చనకోసము పుష్పములు కోయబోయినాడు. అప్పుడు వెల్ల గొండ్ మహదేవయ్య అనే మహాభక్తుడు పుష్పములు కోసి శివార్చనకు ప్రొద్దు పోత్యం దీని తొందరగా పోతూ ఉండగా అతనివాదములు శివారోపకరణములను తాకినవి. అత డా అపరాధ మనకుగాను తన పాదములు రెండింటిని నరకుకొని పక్షిఉన్నాడు. పండితారాన్ను ఉతనిని చూచి, అతని భక్తి పెంపున కాశ్చర్యపడి, లింగసు వద్ద వెలుగుతూఉన్న దీనపు ప్రమిదలోని నూనెను తీసి మవాగేవయ్యవాదములకు మర్చింపగా అతనిపాదములు మళ్లీ శర్గముతో కలుసుకొన్నవి. పండితారాధ్యుని ఈ మహిమ శివభక్తుల కనేకులు కున్న ఆవడానికి కమియంబ, పిళ్ల వయనారు, స్థలముడు, వాశీళ్లపై వారు, దిసగయ్య, పరుభక్తయ్య, శ్వేశుడు, మలవాణుడు, కుమారపాల మూరుడు, ఓహిరుడు, బెలి దేవి వేమనారాధ్యడు, ఒకరేశ్వ' మాదిరాజయ్య, కూరెరేషయ్య, చేటల వేమయ్య ఆడే ప్రజాతిన భక్తుల చరిత్రములు తార్కాణములు. పండితారాధ్యుడు నంద చూపిస్తూ ఉండగా వరినాటి కోర్టుకి గురు ఉం? తన తో తాను వాదములో పుకితారాధ్య నోశించి 1 పైనదని స్థికపరుస్తానని గొప్పగా రాజన్ను సభయం . మ *మను ములవారిని పిలిపించినాడు. పండితారాధ్యుడు శిశభక్తులతో బాడి సభను ప్రవేశించి 'గరిడి వెళ్కిన యింక క్యాడును బోలో వేదవా డము, కర్మవాదము, కాలవాదము, వేదాంతమతము, సాంఖ్యవాదము, యోగవాదము, చార్వాకవాదకు, బాంక గా బాం రా నాదము, వాదము, కైనవాదము అనే వివిధ వాడి కళాలను స్మృతి, పురా ణేతిహాసోదావారణ పూర్వకముగా ఖండించినాడు. బౌద్ధు డోర్వలేక శివుని ఇందుధారణము, బ్రహ్మముఖావిర్భావము, కపాలాస్థి మాలా త ము P చర్మధారణము, ఉమాపతిశ్వము, భిక్షాటనము, 'గంగాధారణము, త్రివిక్రమ ఖండనము, హరిహరాభేదము, గరళధారణము, నగ్నత్వ ము, దయాశ్వరధ్వంసములు శివుని సర్వాధిక్యమును స్థాపింపజాలవని నిండింపగా, ఆయావిషయములు శివుని ఆధిక్యము నెట్లు స్థాపిస్తున్న హో నికూసించి, హరుని పంచవింశతి లీలాపరిగణనము చేసి, రుద్రాధికత్వ మునూ, హరీహు తారతమ్యమును నిరూపించి, శివుని ప్రలయలీలను, మహాతాండ వలీలను వర్ణించి, సభలోనినా రంతా నివ్వెరకు పొందే టట్లు చేయగా, అందగున్ను పండితారాధ్యుని కీర్తింప మొదలు పెట్టి నారు, దానిని చూచి సహించలేక, మారుమాట పలుక లేక, వార్డు Q బౌద్ధుడు కోపోద్రిక్తుడై, పండితుని ధిక్కరించి సభాస్థలిని విడిచి పోయినాడు. అక్క చేరిన వారి కందరికిన్ని బౌద్ధునిమీద కోపమును వీవయు కలిగి నవీ. వారిలో రేమియా, డేవయ లకేశారు జౌగ్గుని చంపుతా మని కంక ణము కట్టి, అతడు సముద్రములోని ఒక లంకలో బుద్ధవిగ్రహమును పూరించడానికి పోతారని తెలిసి, వాడు రాకముందే అుద్ధవిగ్రహమూ వెనుక దాళొనిఉండి, రాగున్ను రాగానే వాని పైబడి వధించినారు. ఇంత టంతటిన్నీ తమ గురువు మరలి రాకుండడము చూచి, బౌద్ధుని శిష్యులు పోయి, దాని శవమును చూచి, వీర్చుకొంటూ రాజుతో మొద పట్టుకోగా, రాజు పండితారాధ్యుని పిలిపించి, 'నీవేనా ఈ పనిని చేయించినది? అని అడిగినా 'ఆవును, "జీనే చంపించినాను. బుద్ధుడే పర" చమో, శివుడే పరదైవమో నీవు చూచినావు కదా! పర్వ నీవు నన్ను దండించి పెంచుకున్నావు. నీవు నన్ను దండించే దేమిటి? నన్ను నేనే దండించుకొంటాను, చూడు. మూడు సార్లు తెల కోసూ కొంటే, మూడుసార్లున్ను తిల మొలవవలెను. మూడు సార్లు కళ్ల ను ఫెరుకుకొంటే, మూడుసార్లు మళ్లీ అవి రావలెను. దేశ దేశముల ఈ పండితారాధ్యచరిత్ర లోను చాటించి అందరినీ రప్పించు. నా రందరున్ను చూస్తారు అని పలుక గా రాజ అందరినీ రప్పించినాడు. అందరున్ను చూస్తూ ఉండగా పండితుడు ఇనుమారు కన్నులు గోరుకొంటితో పెకలించి తీసినాడు. రెండు సార్లతనికి కళ్లు వచ్చినవి. చోడానికి 3 హెచ్చినది. ఇక మూడోసారి తానే కింకరులచేత పండితుని కన్నులను పెరికించి, 'డ్లర్ల పాల్ తెప్పించి, నిండఁ బోయించి' పోడుడు పోయి నాడు. అప్పుడు పండితుడు, "అసంఖ్యాత మాహేశ్వరోస్థితి సమాయత కోకోర్కెటనల పటల విరచితజ్వాలల వెలనాఁటి చోడి నరణీతలేశ్వ రాధమపతంగం ఔమ్మ మయ్యెనిమి! తద్బంధులు సుతులు విస్మయం మిగ నిన్ద భర్త మైపోదురు ! " అని శాపమిచ్చినాడు, వెలనాటి చోడని వంశమాళాపము శ్రీకారము నాశనము పొందిన.. పండితుడు బౌద్ధునితో సంభాషించడము, వాడు శివవింద చేయగా వినము మొదలయిన పాపములను తొలగించుకోవడానికి మ హా ప్రమరగణ సంకీర్తనము, రుద్రగణసంకీర్తనము, యోగాచార్య గణ సంకీర్తనము, షోశెశగణ సంకీర్తనము, దశగణసంకీర్తనము, త్రయో దళగణ సంకీర్తనము చేసి, గణస హ స్ర నామములు పఠించి, అమరారామ స్ర మునకు పోయి, అమరేశ్వరుని ఆమరేశ్వరాష్టకముతో కీర్తించి, తన కన్నుల ఇప్పటివలె పొందినాడు. పూర్వకాలములోను విష్ణ్వాదు లెండరో ఈ రీతిగానే కన్నులకు పొందినారు. ఇరిత్తాండి, నంజెన్న మొదలయినవారి చరిత్రము లిట్టివే. పండితు డాతరువాత బసవేశ్వరుని చూడవలె నని కల్యాణ కటకమునకు బయలు దేరి, త్రోవలో ఊరూర శివభక్తులు తన కెదురు వచ్చి పూజిస్తూఉండగా ఇరు (నిడు) కుడుముల అనే గ్రామము చేరి, అచ్చట వీరచాకి దేవయ్యచేత ప్రణిపత్తి చేయించుకొని, అక్కడ ఉండగా బసవేశ్వరు డతనికి విభూతి పంపినాడు. దానివల్ల అతనికి కే ము 28 కర్ణాట భాష వచ్చినది. ఆభాషలో పండితుడు బసవయ్యను కీర్తించినాడు. ఇరు(నిడు) గుడుగుములనుండి, పానుగంటికి రాగా అచ్చట బండరువు గోవిందప్రెగడ అతనిని పూజించినాడు. పొనుగంటికి ఉదయావ నీకు ధవళేశు నామయ్య అతని టెంక. నామయ్య మహావై భవముతో ఉనేవాడు రాజు. శివభక్తి పెంపుతో సుచరిస్తున్నాడు. తక్కిన లెంక అది చూచి సహించక రాజుతో కొండెములు చెప్పినారు. రా జతనిని పిలిచి తన తమ్మను తినుమంటే అత డట్లు చేయ నిరాకరించినాడు. తన్ను దండించకముందే నామయ్య రాజుకు బసవని మహిమలను తెలిపి, తన తలను తానే పోయినాడు. ఉదయావవనీశుడు ఖండించుకొని శైలాసమునకు వంశముతో నాళన మయినాడు. పండితు పక్క డ నుంచి వనిపురమునకు పోగా శంకరయ్య అనే భక్తు నతనికి సకలోపచారములున్ను చేసి ఆదరించినాడు. అక్కడనుంచి కల్యాణకటకమునకు పండితారాధ్యులు బయలు దేరుతూ ఉండగా, ఒకడు కల్యాణములో భక్తి గజిబిజి పుట్టి బిజ్జలుని జగ దేవ మొల్లెబొమ్మయలు చంపినారనిన్ని, బసవేశ్వరుడు కప్పడి సంగ మేశ్వర మునకు పోయి దేహముతో సంగమేశని గర్భములో చొచ్చినా ఉనిన్ని చెప్పగా విని, పట్టరాని దుఃఖముతో ఫలవించినాడు. మల్లి కార్జున పండితారాధ్యుడు పనిపుర శంకరయ్యగారిని వీ డ్కొని బయలు దేరి శ్రీశైలమును చేరుకొన్నాడు. అతని కాశైలము తనభ_క్తిదృష్టికి లింగాకారముగా తోచినది. శ్రీశైలోత్పత్తిని స్మరించి, దాని మహిమను స్తుతించి, దానిపై నెక్కి పాదములతో తాకడమునకు జంకి, శిష్యుడైన దోవయ్యను శైలము నెక్కి మల్లీ కార్జునస్వామి దర్శనము చేసి, తనభక్తిని నివేదించవలసిన దని నియోగించి నానాజేళములనుంచి శ్రీశైలయా శ్రార్ధమై వచ్చిన భక్త 20 పండితారాధ్య చరిత్ర సంఘములతో దోనయ్య కొండ యెక్కుతూఉండిగా, మల్లికార్జున స్వామి అతనికి వృద్ధతికోధనుని వేషముతో ఎదురై, పండితారాధ్యుని కుశల మడిగి, గోపయ్యకు శ్రీ శైలములో నుండీ అన్ని ప్రవేశము లను ఒక దీపవృక్షము మీదనుంచి చూపినాడు. గోనయ్య పట్ట రాని సంతోషముతో అన్నిటినీ కూచి, పండితుని ప్రసాదము చేత గదా ఈ భాగ్యము నాకు కలిగినడని ఇల్లటూరికి పోయి జరిగిన దంతా విన్న వించినాడు. పంకినుకున్ను " నేనేకదా చరితార్ధుడన ! మల్లికా ర్జునస్వామి నన్ను తెలచినాణా ? నీవంటి శిష్యుడు కలుగబట్టి కదా నేను ధన్యుడనై నాను” అని తన్ను ప్రమః గణములలో చేర్చుకోవలసి నదిగా మళ్లీ కార్డునిస్వామిని వేడుకొన్నాడు. అభవు పతిని నా౧ గర్భపని చేసేవాడు. ధ్యుని ఆగ సంతతి కులసతీసమేతముగా లింకోవరములో లీనమైనది. తన నాలించి అంతలోనే పండితారా పండితారాధ్యుడు గొప్ప వీరశైవకవిగా సోమనాథుడు పేర్కొన్నాడు. హరశీల, మహిమ్న స్తవము, మలహణము, అనామ యము, హిలాయుధము, పంచగద్యములు, శివతత్త్వసారము, గ మహిమ, సంసార మారి స్తవము, శంకరగీత, ఆనందగీతములు, బసవగీతములు, (8) 180-1; దక్షాధ్వరము, వ్యాష్టకము, గణా డంబరము, శారభము, గమైన పదములు, ప్రజాతిపక్షములు, పర్వతి పదములు, ఆనందపదములు, శంకరపదములు, నివాళి పదములు, వాలేశ-పదములు, ^"ఓ పదరులు, జన్నెల పదములు, సంజవర్ణన, గణవర్ణవ పదములు (1) 512-18; బాణగద్య అక్షరగణ్య, వర్ణణం బరము, నీలకంఠ స్తవము, మయూర స్తవము, మలయ రాజీయము, మావిడండెకము, మహా త్ర సూత్రములు, శతికము, దీపక మహానాటకము, ఉదాహరణములు, ముక్తకములు, గీరిసూ క ములు, భృంగీ పదము, గద్రపహస్రనామము, (5) 83౨—–3, ము జ మొదలయిన గ్రంధముల పేర్లను సోమనాథుడు మల్లికార్జున పండితారాధ్య రచితములుగా ధ్వనించేటట్లు నూచించినాడు. వీటిలో శివతత్త్వసార మొక్కటిమాత్రము బయలుపడినది. తక్కిన వన్నీ ఏసుయినవో తెలియదు. సోమనాయుడు శివత శివతత్త్వ సారమును పండితారాధ్యకృతిగా చెప్పడమేకాకుండా, దానిలోని చాలా భాగము నున్న నున్నట్లు ద్విపదలో ఇమిడ్చి పండితారాధ్య చరిత్రములో చేర్చివేసుకొన్నాడు. ఇట్లే తక్కినవాటిలో అనేకము లున్ను పండితారాధ్యచరి బసవపురాణములలోకి చేరిన వే మో చెప్పలేము. శ్రీశైలయా శ్రీ సందర్భములో యాత్రికులు పాడిన యాత్రే పాటలు కొన్ని ఈ గ్రంధముకలో నివేమో ! 3 సోమనాథుని కులగోత్రములు జగమ సోమనాథుడు ఆరాధ్య బ్రాహ్మణు డని కొందరున్ను, జంగము డని కొందరున్ను అంటున్నారు. వేదాదివిద్యల సభ్యసించి, అ సేకశాస్త్రముల ఫారమును చూచినవాడున్ను, హరితస గోత్రోద్భవుడయిన పాల్కురికీ సూరనామాత్యునికి ముద్దుమ అఁది'న్ని అయిన సోమనాథుడు బ్రాహ్మణుడే అయిఉండెవ లె నని మెదటివారి వాదము. భృంగిరిటిగో గ్రు డయినవాడు జంగముడే అయి ఉండవలెనని రెండో పక్షమువారి పాదము, లకు కూడా వేదవిద్యాధికార మున్నదని వీరిసిద్ధాంతము. ప్రయోజనము లేనివాద వాని నా తలంపు. సోమవాధుని కాలములో ఆరాధ్య బ్రాహ్మణశాఖ గాని, జంగమజాతిగాని ఉన్న వనడాని కాధార ములు కానరావు. వ్యక్తుల పేళ్లకు ఆరాధ్య అనే ఉపపదమును చేర్చి నంతమాత్రము చేత ఆరాధ్య బ్రాహ్మణశాఖ ఆ కాలములో ఉండేదని చెప్ప వీలులేదు. ఆపదము పూజార్ధమున చేరుకూ ఉండేది. అది A සුසි నిషాపరులై, శివాచారమును పరిపాలించే నైషీకుల పేర్ల కనుబంధముగా ఉండేది. అ, జంగము శబ్దము సంసారబంధములను విడిచిన యతులకుమాత్ర మన్వ యించేది. యత్యాశ్రమము ద్విజుల కందరికిన్ని ఉన్నది. యతులైన జంగములు ద్విజులలో ఎవ్వరయినా సరే పూజ్యులే అయినా, సోమ నాథుని కాలమువాటికి బ్రాహ్మణులయిన శివద్విజులే జంగమములై ఉంటూ ఉండేవారు. శూద్రులలోను, పంచములలోను జంగమము లుండేవా రనడాని కాధారములు లేవు. వారిలో శివభక్తు లనేకులు ము జంగమజాతి మహిమవంతు లుండేవారు. కాని, వారు జంగమ శబ్దవాచ్యులు కారేమో అని తోస్తుంది. ఎట్లయినా ఆ కాలములో మాత్రము లేదని నిశ్చయముగా చెప్పవచ్చును. బసవపురాణ పండితారాధ్య చరిత్రము ములలో చాలచోట్ల శివ ద్విజుల ప్రసక్తిఉన్నది. (అ) ౧౫క, కి మొద. శైవభక్తులు భూదేవ, భూసురాదినామములతో సంబోధింపబడినారు. వీటికి యౌగి కార్థమును మాత్రము చెప్పడము సరికాదు. శ్రీశైలమును 146 "బ్రాహ్మణ' క్షత్రియ, వైశ్య శూద్రాదిపత్కులజులును దుష్కులజులు, సిట్టిమాన వులు” మెట్టినా వారి పాపములుపోయి అభిమతసిద్ధి కలుగుతుంది. (పండి. చ. వి. కారం) దీనినిబట్టి ఆకాలములో శైవులలో వర్ణ విభేద మున్నదనే చెప్పవలెను. 'వెలివాడ గలుగునే వేదమంబు? ' (బస. పురా. వు. క్ర) అనడము చేత ఆకాలములో పంచములు వెలివాడలో నివసించి, వేదాధికారము లేనివారుగా ఉండేవారని తెలుస్తుంది. వీరశైవులలో వర్ణ విభేదము లేదని అభిప్రాయము కలవాడయితే సోమనాను డీకేతిగా అవడు. శాసనములలో శివ ద్విరాలు, శివబ్రాహ్మణులు అనే పేర్లు తరచుగా కనబడుతున్నవి. ఉదాహరణకు లు: ఎ. పి, రిపో 50. OFDO, So X30 06. క్రీ. శ. ౧౦౩౦. శివద్విరాలు; సం. ౧౯OF, సంకూరు, క్రీ. శ. ౧౨క౩. శివబ్రాహ్మణులు; సం. ౯౦ నం 30వ రు, క్రీ.శ. narx, 45 3ng 8, §. §. noun;" aroσ, 5. 907 8, శ. §. 6. nos; “orod, so nen &, §. 1. MOLO;”" 06;" 2, 50 2021 86, §. 1. noro; so ౯౯. నం 830 రు; శివబ్రాహణులు, శివయోగుల ప్రస్తావనకూడా అనేక శాసనములలో కనబడుతున్నది. ౧౯, సం ౧౨ర, 5X, అవి రులు; సరితా, నం ౧౭రు, మొదలయినవి ఉదాహరణ రాజ పండితారాధ్యచరిత్ర ములు, శివయోగులతోపాటు దేవరడియర్, తపస్వులు, అపూ ర్వులు, శైవాచార్యులు, కడిగై మధ్యస్థులు, కారణత్తార్, పై ఖాన సులు మొదలయినవారి పేర్లు కూడా శాసనములలో కనబడుతున్నవి. కొని, ఒక్క దానిలోను ఆరాధ్య ప్రాణులు జంగమములు, అనే పేర్లు జాతివాచిక పదములుగా కానరావు. 'ఆరాధ్య' అనేపదము శైవులకే కాక ఇతరులకు కూడా వర్తిస్తూ ఉండే దవడానికి 'ఆరాధ్య తీర్థాచార్య' అనే మాధ్వాచార్యుని పేరు ప్రమాణముగా ఉన్నది (హెకెస్జీ వ్రాత ప్రతులు, సంపుటముగాతా, పుట.) ఈ మాధ్య గురువు శకం సం.రమువాడు. వార్ పైదానిని బట్టి చూస్తే, సోమనాగరి కాలములోనే కాక, అంతకు పూర్వమున్ను తిరువాతనుకూడా పైవులలో చాతుర్వర్ణ్య ముండేదనిన్ని, జంగమము లనేవారు గృహస్థా శ్రీమమును విడిచి సన్న్యా సులవలె శైవధర్మ ప్రచారము కోసము దేశసంచారము చేసేవారనిన్ని, వారిలో వర్ణ భేదము పాటింపబడేది కాదనిన్ని, అన్ని వర్ణముల నుంచిన్ని జంగమములలో చేరుతూ ఉండేవారనిన్ని, జంగమములు కాని శైవగృహస్థులు తమతమ వణ్ణచారములను యథావిధిగా పరిపా లిస్తూ ఉండేవారనిన్ని, వారిలో శైవబ్రాహ్మణులు సాధారణ శ్రాహ్మ ణ్యాలవలెనే వేద వేదాంగాదివిద్యల కధికారము కలిగి, ( (7) ×01 మొద.) వాటికి శైవపరముగా అర్థము కొప్పుకొంటూ ఉండేవారనిన్ని తేలుతున్నది. శైవ బ్రాహ్మణులు మహా బ్రాహ్మణులట. (౧) ౫౧x. కూడా శైవులలో లింగధారులు, లింగధారులు కానివారు ఉండేవారు. వీర శైవ సిద్ధాంతము నంగీకరించినవారు సాహిత్యలింగము లను ధరించేవారు. మల్లి కార్జుని పండితారాధ్యుడు లింగధారియే. 'భూతి యు ఈ ద్రాక్షములుఁ దాల్పనగునే? నీతియే లింగపన్ని హతమైయున్కి?' అని పండితుని బ్రాహ్మణు లాక్షేపించినారు. ఆతడు లింగధారణ కే ము రాకె మహిమను గురించి ఉపన్యసించినాడు. బసవపురాణ కథా శ్రోత అయిన గొబ్బూరి సంగనామాత్యుడున్ను, పాల్కురికి సూరామాత్యుడున్ను అట్టివారై ఉంటారు. సూరామాత్యునికి 'ముద్దుమఱఁది' అయిన సోమ నాగుడున్ను అట్టివాడే అని నా అభిప్రాయము, నా సోమనాగుడు బ్రాహ్మణుడు కాడనడాని కతని భృంగిరిటీ గోత్రత్వము సుదాహరించి, హరితసగోత్ర ఉయిన సూరనామాత్యు నితో అతనికిగల 'ముగును అది' సంబంధము ఔపచారికముమాత్ర మని కొందరంటారు. పాల్కురికి సోమనాని కరే యింటి పేరుగల సూరనామాత్యుడు 'ఖ ంది' ఎల్లవుతాడని వారి సందేహము. పాల్కు రికి ఆనేది వారి పేరు; గృహవామముగా ఇద్దరికిన్ని కురుగుకొన్నది. ఏక గ్రామము వారు భిన్న గోత్రులు కావడాని కొటంకములేదు. ఉదాహ రణమునకు – విలుజారి నా రాయణరావు వైనవారి ఆత్రేయసగోత్రము, చిలు హరి వీరభద్ర రావు గారి కి వాసూ సగోత్రము. నేను మాన్వు డన్న, ఆయన ని తిరి. అయితే సాధారణ బ్రాహ్మణులలో భృంగిరిటి గోత్రిమ ము లేదు. అది వీర శైవులలో ప్రచారములో ఉన్నది. సూరవా మాత్యునిది వారితీసగో ఫ్రేము. హెరితి త్ర ము సాధారణ బ్రాహ్మణు లలో నేఉన్నది గాని నీర శైవులలో లేదు. అందుచేత ముద్దుమఱఁజ శనము నిజమైనది కాద నేదానికి సమాధానము చెప్పవలసి ఉన్నది. వీరశైవు లలో కృష్ణ, సంధి, భృంగ, వీర, స్కందు లెప్పటినుంచి గోత్రశర్త ఏర్పడినారో తెలియదు. సుప్రభేదాగమ మాధారముగా చేసుకొని 'శ్రీ. వీరశైవ బ్రాహ్మణ కులదీపిక' అనే గ్రంధమును వ్రాస్తున్నా మని తత్కర్తలు రేవణ, మరుళ సిద్ధ, ఏకోరాదు, పండి శౌర్య, విశ్వారాధ్య, అనే పంచాచార్యులవంశములవారికి వరుసగా పైని చెప్పిన అయిదుగోత్రములున్ను కలిగిన వని వివరించినారు. పంచాచార్యుల పేళ్లు కలియుగములో నివట. ద్వాపరయుగములో లుగా ర పండితారాధ్యచరిత్ర ఆ పేర్లు వరుసగా రేణుక, దారుక, గజకర్ణ, ఘంటాకర్ణ, విశ్వకర్ణ అని ఉండేవట. ఈ ద్వాపర యుగములోని పేళ్లే వీరశైవులకు గోత్ర నామములుగా కూడా ఉన్నవని అచ్చటి వీరశైవ సంప్రదా జులు చెప్పినట్లు FOగా సండే రపు మైసూరు జనాభా రిపోర్టులో వ్రాయబడినది. ఈ గోత్రములు సన్న్యాసులయిన జంగమములలో నే ఉండేవి కాని, సాధారణవీరశైవగృహస్థులకుకూడా వర్తించేవో లేదో చెప్పలేము. మధురలోని కలక్టరు బంగాళాలోని ఒక శిలాశాసన ములో మూడో కులోత్తుంగ దేవుని పధ్నాలుగో రాజ్యసంవత్సరము వాటి శే ౧౯౨) ఒక శాపనములో ఆముండమఠములోని నందికేశ్వర సంతానమునకు చెందిన జ్ఞానమూర్తిదేవునిపే రున్నది. నందికేశ్వర సంతాన మంటే నందిగోత్రమని చెప్పవలెనేమో తెలియదు. అట్లు చెప్పుకొన్నా ఆరో గోత్రము సన్న్యాసి అయిన జ్ఞానమూర్తి దేవునికినూత్ర మే వర్తిస్తుంది. నందికేశ్వర సంతానమువలె తక్కిన వృష, భృంగి, వీడ, స్కందుల సంతానములున్ను ఉండే వేమో తెలియదు. శివదీక్షను పొందినవారు గురువు గోత్రమును చెప్పు కొనడమాచారము, ఆ ఆచారముచొప్పున పాల్కురికి సోమనాథు ఆ డున్ను తాను భృంగిరిటి గోత్ర వాసినని చెప్పుకొన్నాడో, ఈశ్వర కులజుండి, బసవగో తండ, అని చెప్పుకొన్నట్లే శివగణమయిన భృం గిరిటీ గోత్రుడ పని చెప్పుకొన్నాడో నిర్ణయించడము కష్టము. శివ బ్రాహ్మణు లాకాలములో భరద్వాజ, హరితాది ఋషులను గోత్రికర్త లుగా చెప్పుకొనడము కలదు. కొండగుడికేశిరాజు వీరశైవుడేకదా. అతడు భరద్వాజగో శ్రు జుడయినట్టు ఎపిగ్రాఫియా కర్నాటికా, షికా రుపూరు ౧౧౯ ౧౬3 శాసనములతో చెప్పబడినది. నెల్లూరీలో కలక్టరు కచేరీగోడలో కట్టబడిన శిలమీది శాసనములో కులోత్తుంగుని ముప్పయి ఆరోరాజ్యసంవత్సరములో భారద్వాజగోత్రుడయిన శ్రీ మా జీవభట్టు తము OX మొదలయినవారు ఆళుడైయార్ మనుమసిద్ధేశ్వరాలయములో తైనెలు నుంచిన్ని సంధ్యాదీపమును వెలిగించడాని కంగీకరించినట్లు తెలుపబడి పది- ఈ కులోత్తుంగుడు మూడో కులోత్తుంగు డయితే శాసన కాలము క్రీ. శ. ౧౧ సం॥రమునాటి దవుకుంది. మా దేవభట్టు శివ బ్రాహ్మ ణుడు. అట్లే పాల్కురికి సూరనామాత్యుడు కూడా శివబ్రాహ్మణుడున్ను నైషికుడున్ను అయినా, సోమనాకునీవలె విరాగియై జంగముడు కాకపోవడము చేత హరితపగోత్రుడుగానే చెప్పబడి ఉంటాడు. సోమనాధుడు జంగమము కావడముచేత తన పూర్వాశ్రమములోని గోత్రమును ప్రశంసించుకోలేదు. అట్లు ప్రశంసించడము పాఠక హేతు వని అతని అభిప్రాయము. ఒకవేళ కావ్యములో తన పూర్వాశ్రమ ములోని గోత్రిము స్మరించడానికి సందర్భపడకపోయి అయినా ఉం టుంది. సూరనామాత్యునితో త్రమును చెప్పి, బసవపురాణం థా శ్రోత అయిన గొబ్బూరి సంగ నామాత్యుని పెట్టి గోత్రమును ఆతడు చెప్పలేదు గదా. సోమనాధుని పూర్వాశ్రమములోని గోత్రము మనకు తెలియ సంతమాత్రమున అతని శివ బ్రాహ్మణత్వ ము న కు మతి లేదు. శివ బ్రాహ్మణుల లో గో ములు డేవి- వారు ధవులు కారు. అట్టిగో త్రములు కలవారు భవులే అయితే, భవు లంటే కిట్టని సోమనాను ఇతనిని 'ముద్దుమఱిఁది ' అని సంబోధించి పండితారాధ్యచరిత్ర, కథాశ్రోతగా చేయటమే ఉండదు. సరిలేది ४ సోమనాథుని వైదుష్యము సోమనాథుడు కేవల కవి కాదు. అతడు కవిత్వము మూల ముగా వీరశైవమతివ్యాప్తికి కంకణము కట్టుకొన్న అసమాన మేధా కాలి. లోకములో వ్యాపించి ఉన్న బౌద్ధ, జైన, వైష్ణవాది మత ములను, శంకరాచార్యుని ఆద్వైత వేదాంతము మొదలైన సిద్ధాంతి ములను ప్రతిఘటించి, వాటిని త్రోసిరాజు చేసి వాటి ఆటను కట్ట డానికి కావలసిన పాండిత్యము సంతటిని సంపాదించుకొన్నవాడు. ఆపాండిత్యమును చతుర్వేదసారము, సోమనా: భావ్యము మొద లయిన గ్రంధములలో వినియోగించినాడు. కాని, వాటివల్ల శాస్త్రీ యము గా వీర పై వర్ల్డ్ ద్ధాంతము స్థాపితమవుతుందే కాని, అది జనసామా న్యములో వ్యాపించవలె నంటే, కేవల విద్వాంసుడున్ను, పండిను డున్ను పనికిరాడు, దాని ననుషించి, ఆచరణలో పెట్టి, లోకము నకు లక్ష్యుప్రాయుడై ఉండేవాడు కావలెను. తనవలె ఇతరులున్ను అస్వస్థింపవలె నవే బుద్ధిని కలుగజేయవలెను. వారి కుత్సాహమే ఆవేశమున్ను పుట్టవ తాను, ఆవేశము పట్టించడానికి నేనున్ను ఆవేశపరుడు కావలెను. జనులలో ఆవేకము పుట్టించి డానికి దేశభాషలో, దేశీయచ్ఛందస్సులో దేశీయ తిని కవిత్వము చెప్పడముకంటే మరొక మార్గము లేదనే రహస్యమును తెలుసుకొని ఉండవలెను. ఈ గుణము లన్నీ సోమనాథునిలో నిండుకొని ఉన్నవి. ఆతని పాండిత్యము నిరుపమాన మైనది. పండితారాధ్య చరిత్రము చదివినవారి కా పాండిత్య విస్తారమేకాక, దాని లోతుకూడా బోధ పడుతుంది. తము 02 అత డుదాహరించిన గ్రంధముల పేర్ల నుబట్టి చూస్తేనే మన కాశ్చర్యము కలుగుతుంది. పండితారాధ్యచరిత్రములో అతడు పేరు పెట్టి చెప్పిన గ్రంధములను చూడండి :- ఋగ్యజుస్సామాశర్వవేదసంహితలు, బ్రాహ్మణములు, రుద్ర సూక్తములు, శీతీరుద్రీయము, పురుషసూక్తము, చరణవ్యూహము, వేదభావ్యములు, వ్యాసభావ్యము, మహాస్తోత్రము, పవమాన, కైవల్య, 'కేన, ఈశ, జాబాల, కాలాగ్నిరుద్ర, మానవ, జైశివ, మారుత, నారా యణ, బ్రాహ్మణ, శివసంకల్ప, రుద్రసయ, అధర్వశిరప్, అధర్వశిఖ, బృహదారణ్య, గర్భ, హంస, శ్వేతాశ్వతర, రుద్రోపనిషత్తులు. A కాత్యాయనగృహ్యసూ త్రము, జాబాలీస్మృతి, రౌద్రబోధా యనస్మ ృతి, శాతాతిపస్మృతి, విజ్ఞానేశ్వరము, వృద్ధశాతాతపము, లౌగాక్షికస్తృతి, యజుర్వేదసూత్రము, పారాశరస్మృతి, యమ స్మృతి, రుద్రాక్ష,కల్పము, వ్యాసస్మృతి, బోధాయన స్మృతి, వసిష్ఠ స్మృతి, వాల్మీకిస్తృతి, వాధూలము, గౌతమస్మృతి, ఈశాన సంహిత, జాబాల స్మృతి, కైవల్యస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి 0. శైవ, స్కాంద, కూర్మ, లింగ, వాయు, వామన, బ్రహ్మ దైవక్త, పద్మ, నాగద, బ్రహ్మాండ, వారాహ, గారుడ, మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్రహ్మ, వైష్ణవ, ఆగ్నేయ, మానవ, వానీన రామాయణ, వాశీష లైంగ, సూతసంహిత, భారత, హరివంశ, సావర్ణి సంహిత, శివ, బృహత్కాలోత్తరము, పురాణో పపురా ణేతిహాసములు. శివధర్మ శాస్త్ర, ఈశాన సంహిత, వ్యాస జై మినిసంవాదము మొదలయిన వీరశైవధర్మశాస్త్రము, భీమాగమము, సర్వాగమోత్తరము, కారణాగమము, పాణిస్థితిలము, దివ్యాగమము, ఈశ్వరాగమము మొద లయిన వీరశైవధర్మ ప్ర పాద కాగమాది గ్రంథములు, పండితారాధ్య చరిత్ర వ్యాకరణ, చ్ఛందోలంకార, మాటర్క, వైశేషిక, హక యోగ, నేత్ర వైద్య, వివవైద్య, రసవాద, జ్యోతిష, కొక్కోక, భరత, సంగీతాదిశాస్త్రములు. ఆంధ్ర, కర్ణాట, తమిళ, మహారాష్ట్ర, సంస్కృత భాషా పాండిత్యము. ఇన్ని విషయములనుగురించిన్ని సోమనాథునికి సంపూర్ణముగా తెలియడమే కాకుండా, నానాదేశాచారములు, నానామతి సిద్ధాంత ములు, నానావిధాహార, విహార, వేష సంప్రదాయములున్ను తెలు సును. అతడు ఉూర్తి వేదజడుడు కాడు. గొప్ప నాకికుడు. ఉద్ధతుడు. ఒకరిని లక్ష్య పెట్టేవాడు కాడు. పాండిత్యవిషయములో శ్రీనాధుని కంటే నూరు రెట్లెక్కువ అని చెప్పవచ్చును. శ్రీనాథుడు గౌడ డిండిమభట్టు కంచుఢక్క నొక్క దానిని పగులకొట్ట గలుగునే, ఇత డెన్ని ధక్కలను ఎట్టిఢక్కలకైనా పగులకొట్టుగల అపార పాండితీ ప్రజ్ఞాధురంధరుడు, నోటిబూకరము కలవాడు కూడాను. పరమతఖండనమున కీత డవలంబించిన పద్ధతిలో ఒక విశిష్టత ఉన్నది. ఆత డొకొక్క వాదమును తీసుకొని, దాని స్వరూపమును ముందుగా తెలిపి, తరువాత వేదవాక్యముల సుదాహరించి, ఆ వాక్య ముల కావాన మెట్లు విరుద్ధముగా ఉన్నదో స్పష్టము చేసి, తరువాత పురాణేతిహాసములనుండి ఐతిహ్యముల ననుసంధించి, తుక్కు తుక్కుగా ధూళి కెగురగొట్టుతాడు. ఆ వాదపద్ధతి సంపూ ర్ణముగా నైయాయిక పద్ధతి నమసరించి ఉంటుంది. సిద్ధాంతమే సరియైన సిద్ధాంత మని సంపూర్ణమైన విశ్వాస ముండడము చేత అతని కెక్కడము లేని వాగౌద్ధత్యము కలిగినది. కొకరి లక్ష్యము లేదు. దోమవలెనో కనబడతాడు. ఎదిరి పక్షమునా డతని కొక చీమువలెనో, వాద ప్రకరణములో ఒకొక్క వాదము రుజువుచేయడానికి, తము مر నెత్తుకొని దానిని చీల్చి, చెండాడి, దుమ్మున కత్తిపోసి, తుట్టతుదకు శివపరమోత్తమత్వమును సిద్ధాంతించి, అదే సరియైన సిద్ధాంతమని "గౌరీ సమీఁద శైవంబులేఁడని తలయిచ్చి పడయుదును, మంటఁబట్టుదుఁ, దొడరిన గెలుతుఁబనుగొన వాడ వితండ జల్పములను" అని ప్రతిజ్ఞ చేసి, “శివుమీఁద నొకఁడు గలఁ డన్న నాయఱకాలెత్తి వాని నడుఁదలఁ దన్నుదు" అని గర్జించినాడు. ఎంతటి ఔద్ధత్యము ! ఎంతటి సాహసము ! ఎంత పొగరు ! సోమనాధుని పై దుష్యముమ, లోక జ్ఞానమును బసవపురాణ పండితారాధ్యచరి శ్రీమాలలో అనేకవిధములుగా ప్రస్ఫుటితమైనది. హఠయోగము. బ॥ , (వి) 3డకంలో ; రసవాదము (ఐ) ర౭- శాం; నేత్ర వైద్యము (9) గం; సర్పవైద్యము (౧) 332

  • ౧3; ద్యూతవిద్య (౧) 3టూ, ర౧3, శకునశాస్త్రము బ. వికవి,

౨నగ ; (౨) XF-L0, ౧౯౭; వేశ్యావర్ణనము (౧) 383-38; కామశాస్త్రము (~) 331-38; చొరవిద్య జ. ౧౩ ; మృగయ బ F౭, ౧౬౯; గర్భచిహ్నాలు బ. ౧ర; పిల్ల లను పెంచేవిధము బ. ఓర్ ; పిల్లలను లాలించే విధము (౧) 8xe, బ. 80 ; పిల్లల ఆటలు (౧) రటం; శరీరావయవకర్మలు (౧) రూ; వస్త్ర భేదములు; బ X౬ (పండ్రెండేండ్లు నేసిన పసిండిపటవలి పుట్టమును గురించి సోమనాథుడు చెప్పినాడు బ. 18 ; కోటలనిర్మాణము ఒక; ఈరీతిగా ఎన్నో విషయములను గురించి సోమనాథుడు విస్త రించి చెప్పినాడు. సోమనాథుని గ్ర ంథములు బసవపురాణము, పండితారాధ్య చరి త్రిము, అనుభవసారము' చతుర్వేదపారము, సోమవారభాష్యము, రు భాష్యము, బసవ రగణ్, గంగ్పోత్తిరగడె, సగ్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమ స్కారగద్య, వృషాధిపశతకము, అక్షరాంకగద్య పద్యములు, పంచ ప్రకారగద్య, ఆష్టకము, పంచకము, రెండుదాహరణములు, మొద లయిన కృశులను పాల్కురికి సోమనాథుడు రచించినాడని పిడుపర్తి సోమన తన పద్య బసవపురాణములో చెప్పినాడు. వీటిలో కొన్ని సంస్కృతములోను కొన్ని కన్నడములోను ఉన్నవి. బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, అనుభవసారము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, వృషాధిపళతకము, ఒక బసవోదాహరణము, తెలుగు గ్రంథములు, సోమనాథుని సంస్కృతి కర్ణాటక వంద ములతో మన కిక్కడ పని లేదు, వాటిని గురించి తెలుసుకొన నెంచిన వారు శ్రీ ప్రభాకరశా స్త్రీలవారు రచించిన బసవపురాణ పీఠికలో చూచుకోవచ్చును. సోమన తెనుగుకృతులలో అనుభవసారము, చెన్నమల్లు సీస ములు, అనే గ్రంధములలోని విషయములు కేవలము వీరశైవమత బోధను ప్రతిపాదించినమే లక్ష్యములో ఉంచుకొని వ్రాసినవి. వీటిలో సోమనాథుని కవితాగౌరవము తేటపడదు. వృషాధిపశతకము కొంత మేలు. బసవపురాణ కథాసార మందులో చేరినది. కవిత శబ్దపై చిత్రీ గలిగి, ధారావాహికగా ఉన్నది. దీనిలోని సంస్కృతి, తము FO ద్రావిడ, కర్ణాట, మహారాష్ట్ర భాషలలో రచింపబడిన పద్యము లున్ను, మణిప్రవాళ శైలిలో రచిత్రము అయినవిన్ని సోముని వివిధ భాషా పాండిత్యముల పిల్లడిస్తున్నవి. బసవోదాహరణము తెనుగు వాఙ్మయములో ఒక విశిష్టకృతి. ఉదాహరణకృతులు మరికొన్ని త్రిపురాంతకోదాహరణములవంటివి తెనుగులో వెలసినవి. సోమనా' స్తవమనే గ్రం: మొకటి సోమనా కృక మని బండారు అమ్మయ్యగారు చెప్పినారు. అది సోమనాథునికృతి కా దీని ప్రభాకరశాస్త్రిగారి తలంపు. ఈ తలంపున కా గ్రంథము లోని కవిత్వగీతి అంత ప్రశస్తమైనది కాకపోవడమే కారణము. పీడు పత్తి సోమన్న సాల్కురికి సోమునికృశులలో ఈ గ్రంధమును చేర్చకపోవడ మొక ఉపకారణము. పిడుపర్తి సోమన్న వివరించిన గ్రం : ముల పట్టికతరువాత ' ఆదియగు కృతుల్ అని చెప్పి నాడు కాబట్టి వాటిలో ఈ సోమన్నా స్తవ మేకాక, మల్లము వేవి పురాణము, భర్త స్తవము, అనేవి కూడా చేరి ఉండవచ్చు నని తమ్మయ్యగారు వ్రాసినారు. (ఆం. సా. పరి ప. xxi 3.) తమ తెలంపున కాధారముగా బసవపురాణ పండితారాధ్య చరిత్ర ములకున్ను వీటికిన్ని రచనలో కొన్ని పోలికలు ప్రాసయతివిషయమున నీ గ్రం మునకున్ను, బసవపురాణ పండితా రాధ్య చరిత్రములకున్ను భేద మున్నా, సోమనాథ స్తవము, సోమ నాగని ప్ర.మకృతి అయి ఉండవచ్చునని అభిప్రాయపడినారు, కాని రచనలో అక్కడిక్కడి కొన్ని పోలిక లున్నంతమాత్రము చేత నే ఆ గ్రంధము సోమనాః కృతి కాజాలదు. సూక్షముగా ఆలోచిస్తే ఆగ్రం: ముధోరణి పాల్కురికి సోమనానని నుడికారమునకు దగ్గరగా కూడ రాదు. అయినా, ఇతరాభారములవల్ల దీని కర్తృత్వమును నిర్ధారణ చేసేవరకున్ను ఏమి చెప్పడానికిన్ని వీలు లేదు. చూపి నారు. شه రాధ్య చరిత్ర సోమనాథుని ఆంధ్ర కృతులలో బసవపురాణ పండితారాధ్య ఈ రెండింటిలోను పండితారాధ్య చరిత్ర ములు పేరెన్నీక గన్నవి. చరిత్ర మెన్నో రెట్లు కవిత్వవైభవములో అతిశయిస్తున్నది. అయినా బసవపురాణరచనపోకడలు కొన్ని పండితారాధ్య చరిత్రి ములోను ప్రతిఫలించినవి. ఒక్క ఉదాహరణము. “హరుఁడు నిరాకారుఁ డైనిచో బసవఁ వరయంగ సాకారుఁ డై చరియించు, హరుఁడు సాకాుఁడై యలరుట సూచి శరణుఁడై బసపండు సందులేకుండు, శరణుఁడై బసవడు సందునే కొన్నఁ బరమభక్తిస్థితి బసవన్న గొలుచు, భక్తుఁడై లింగంబు ప్రకృతి నేకొన్న వ్యక్తిగా బసవన్న వరవుడు సేరిc, ... సాలోక్య సామీప్య సారూప్య పదవు లోలిని బొంద సాయుజ్యంబుఁ జెంద వచ్చుఁగా కిల బసవస్వామిగాఁగ వచ్చునే పెఱ పెఱవారల కెల్ల." " బస. పు. ., ఓ పుటలు. పై పంక్తులలో హరునకున్ను బసవన్న కున్ను కల్పించిన కవి పండితారాధ్య చరిత్రములో అ భేదమును పండితుని హరునికంటె అధికునిగా చేసినాడు. తము చిరతమోగుణపరిస్ఫీతుడ డు శివుఁడు నరసత్వగుణవిక స్వరుఁడు వండితుఁడు, అరయ సచరలింగ మా లింగమూ రి యరయఁగాఁ జరలింగ మా పండితయ్య, యనమలో శాధీశుఁ డంబి కాధవుఁడు అసమలోకారాధ్యుఁ డా పండితయ్య, యఖలలోకమయుండు హైమవతీశుఁ శఖలలో కాతీతుఁ డా పండితయ్య, లోకానుసారి దిలోచనుం డిల న- లో కానుసారశీలుఁడు వండితయ్య, యరుదగు లోకసంహారుండు శూలి గరుణమై లోకోపకారి వండితుఁడు, అసితకంటండు దా నసమలోచనుఁడు భసితకంఠుండు శ్రీ పండితేంద్రుండు, ఉర్వైకలోచనుం డుడు రాజమౌళి, యూర్ధ్వద్విలోచనుం డొగిఁ బండితయ్య, భక్తీక దేహుండు వరమేశ్వరుండు భక్త సత్ప్రణుండు వండితస్వామి, మల్లి కార్జున సామి మల్లి కార్డునుఁడు మల్లి కార్జునకీర్తి మల్లి కార్జునుఁడు, F3 مراسم పండితారాధ్యచరిత్ర మహిలోనఁ బండితమల్లి కార్జునుని మహిమలు నర్తింప మనుజులతరమే ? " I. X-8 ఇటువంటి పోలిక శ్రీ రెండు గ్రాం ములలోను అడుగడుగు కున్ను కనబడులేవి. కాని, ఎత్తురకిలో, తూరులో, ధారలో, నసిక బసవపురాణము పండితారాధ్య శాస్త్రి మునకు తీసిపోతుంది. దీనిలోని పొంకిణ్యము దానిలో వేళ్ళు దీనిలోని అనే శము దానిలో లేదు, దీనిలోని ఔద్ధత్యము దానిలో లేదు. రూతిన పురాతన శైవభక్తులక‘*N బృవపురాణములో ఒక మాహాత్య దర్మ నము గల శ్రీం చూప" ఎగుబపొదుులు లేని గోకటి వాలు వలే నడిచే ద్విపదలలో చెప్పబడినవి. బసవపురాణమునకు కావ్యలక్షణము లేదని కాదు. కానీ, పండితారాధ్య శ్రన కా లక్ష్మ్యము సంపూర్ణముగా పట్టినది. భవికవులు ఆంధ్ర ప్రాం ములలో మహా భారత పెట్టలో శివకవుల గ్రీం మాలలో సోమన రచించిన పండితా రాధ్యచరిత్ర మట్టి డని చెప్పని మతిశయోక్తి కానేరదు. "ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బవి, వేదాంతవిద్యలు వేద్దాం మనియు, సీతివిచక్షుణుల్ గీని శాస్త్రం బని, కవివృషభులు మహాకావ్య మనియు, లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని, యైతిహాసికు లితిహాస మనియుఁ, బరమపౌరాణికుల్ బహుపురాణ సముచ్చ- యం బని మహిఁ గొనియాడుచుండ, తము వివిధ వేదతత్త్వవేది వేదవ్యాసుఁ డాదిముని పరాశరాత్మజుండు విష్ణుసన్ని భుండు విశ్వజనీన మై పరగుచుండఁ జేసె భారతంబు” పై పద్యములోని ఎత్తుగీతిలోని వేదవ్యాసునికి బదులుగా పాల్కురికి సోమనాథునిపేరులు భారతమునకు మారుగా పండితా రాధ్య చరి శ్రీమును, విష్ణుసన్నిభుఁ ఉనే మాటకు మారుగా హిర సన్నిభుడనిన్ని పఠిస్తే పండితారాధ్య ఎరిత్రి స్వరూపమునకు సరి పండితారాధ్య చరి త్రిములో వీర శైవ ధర్మము సంపూర్ణముగా వివరింపబడినది. వీరశైవ సిద్ధాంతము నిష్కర్షగా ప్రపంచింపబడి నది. వీరశైవ నీతిమార్గము బాహాటముగా వర్ణింపబడినది. దానిలో ఎన్నో అపూర్వములైన ఇతిహాసములు చేరినవి. నూత్న పురాతన శైవభక్తులను గురించిన పురాణకలు చేరినవి. దాని కావ్యత్వవిమ యమున్ను, లక్ష్య సంగ్ర హిత్వ విషయనున్ను చెప్పనే అక్కర లేదు. E కావ్యకథ కావ్యకలను గురించి సోమనాను డిట్లు చెప్పినాడు :- “ఉరుతర గద్య పద్యోక్తులకం టె సరస మై పరగిన జానుఁదెనుంగు సర్చింపఁగా సర్వసామాన్యమగుటఁ గూర్చెద ద్విపదలు గోర్కి వైవారఁ; దెలుఁగుమాట లనంగ వలదు; వేదముల కొలఁదీయకాఁ జూడుఁ డీల, నెటు లనినఁ, బాటితూమునకును బాటియా నేనిం బాటింప సోలయుఁ బొటియ కావె ? అల్పాక్షరముల ననల్పార్థరచన గల్పించుటయకాడె కవివివేకం21) ? అరుచు బసవనిఁ దలఁచుతలంపు - బలుపునఁ గాఁ జేసి భావమ్ము మెఱసి యకలంక లింగరహస్యసిద్ధాంత సకల వేదపు రాణసమ్మతం జైన యాతత బసవపురాతన భ గీతార్థసమితియే మాతృక గాఁగఁ త ము బూరితంబై యొప్పుపూసలలో నిం దారల క్రియఁ బురాతన భక్తవితతి • చరితలలోపల సంధి బసన

చరిత మే వర్ణింతు సత్కృతి యనఁA” బష పు. 1. "ఐనను లోకహితార్థంబు గాఁగ నా నేర్చుకోలఁది వర్ణన సేయువాఁడ; నవరసరసికత భువిని బేర్కొన్న శివకవి వరుల చిత్తం లలర; నిప్పాట నిరులఁ జెప్పెడి దేమి ? చెప్పులు దారులు దడఁబడఁ బలికి వెలసిన చదువులు వీటిఁబో టి పొలిసిపోయిరి దమపురులు దూలంగ; మృడుమహత్త్వముఁ గానమిని బొంకులనఁగఁ బడుఁ 'గసయం కిం న పశ్యంతి' యనుట యనుచుఁ గుకవులగీట నఁబుచ్చి పేర్చి వినుతింతు.” బస. ఫు ఓ “బసవవర్ణనల్ సేసితి వరుసన వీనులారంగ;" “తస్మహాభ కై కమహిమఁ బసరింపు, మనమ వాక్పాటవశక్తి నొసగితిమి.” పండి. చ. (9) పండితా ధ్య చరిత్ర “బనవపురాణ ప్రబంధ మన్ పేరి బసవపురాణ మన్ పట్టి గిలాఁడ; ... బసవన్నఁ బొగడఁ బాల్పడు కవీంద్రుఁడను బసవన్నఁ బొగడఁ బాల్పడు పాఠకుడ” పం. పి. (0) క “వాదర భక్తుల వర్ణింపఁ గంటిఁ బాయక నాజిహ్వ వాననం బయ్యె, దికితి. 30.5. (9) 03 “బసవేశు డక్కిన భక్తుండ వనియు నసదృశిలీ) మా కనుగులు ఒనియు మచ్చిక నాముగ్ద మఱఁది వీ పనియు నెచ్చెలికాఁడవు నీవ కా కనియుఁ జాతుర్యసాహిత్యశాలి వీ వనియు, శ్రీశ్రీతృత్వమునకుఁ బాముండ పీ వనియు రచియింతుఁ బండితారాధ్యచరిత్ర; దీపించి, నిన్ను సంభావించి, శ్రీతం గావింతు సచివా గ్రగణ్య ! సూరార్య ! " 20. . (n) OL-02 “సత్కృతి తి యన నూత్న సంగతి దనఁ దొమ్మిదిరసములు దులు కాడ, దాని యిమ్మడివర్ణన లెసగంగ, ద్విగుణ మగునలం కారంబు లసలార, దాని ద్విగుణార్థభావముల్ ఓలుకొనంగఁ దేట తెనుంగున ద్విపద రచింతు” “ఆకఢ గద్యపద్యాది ప్రభుమా - పూరిత సంస్కృతభూయిష్ట రచన మానుగా సర్వనామాన్యంబు గామి జాను తెనుఁగు వి శేషము ప్రసన్నతకు” (0) 0 సం. చ. (7) గూ “జాతులు రచనా ప్రణీతులు గావ్య నీతులు రీతులు నేతులుట్టంగ వరకవుల్ గొనియాడ వర్ణన కెక్క ధరఁ జెప్పఁ గృతియు ముద్యత్కృతి. - 39 Sc. S. (0) OF-90 వడ్లునుఁ బెరుఁగుఁ బిసుకు చందపు బిలిబిలి కృతుల్ గృతులె; " పం. చ. (7) 90 000 "పటగద్యపద్యం బంధ సామ్యముగఁ గావ్యకళాప్రాథిఁ గల్పింతు ద్విపద కాన్యం భావ్యంబు గాన.” So. 5. (M) 73 “తిన్నని సూక్తుల ద్విపద రచింతు. ” 30. 7. (n) (07) જે పైలి బసపురాణపండితారాధ్య చరి త్ర ములనుంచి ఉద్ధరించిన వాక్యములలో నోమినాగుని కావ్యకరణ సిద్ధాంతము నిర్వచింపబడినది, కావ్యమునకు వస్తువు, స్వరూపము, రెండున్ను ముఖ్యములే. వస్తువు పురాతనమైనదిగా ఉండవలెను. అద్యసత్కలతో ఒప్పనకారు. ఆ వస్తువు కవిజీవితాభయముల కమసంధానము కలిగిద్దాం.నెవరు. అందు చేతినే సోమన్న తనిదృష్టిలో హిరునితో సమానుడైన బసవన్నను, కూరు పరిశ్రయించిన మల్లి కార్జున పండితారాధ్యుని తిని కావ్యములకు నాయకులుగా చేసేవాడు. వారి చరిత్రలను పూసలలో దారమువలె పురాతివభక్తవితతిచిరీతలలోపల సంధించినాను. తన కావ్యనాయకుల యెనెల కవి కసమాన గౌరవము, భక్తి, ప్రపత్తి ఉన్నది. పురాతన భక్తుల కతడు "పెంపుడు కొడుకు. బసవడు నంది'కి దీని అవతారమూ గీ సోమన్న బసవగోత్రుడు, బసవని పాదపద్మసేవకుడు, అతనికి వీం ద్రుడు, అతనిపాలకుడు. అతనికి దూత, బంటు, వెంక, గెంగి, ఇలు పుట్టుబానిపకొడుకు, అతనిపన్న లపన్న. ఇక పండితారాధ్యుడు మనుష్యుడే కాడు. వివిధ ప్రమధగణముల ప్రత్యేక గుణములు ప్రోవయి యేర్పడినమూర్తి. పరమపదానంద మొసగే శివభక్తి, నంది కేశసర్వజ్ఞత, భృంగి సహజనిన, దుర్వాపాదులశాపశక్తి, ఆకుపాదాదుల నాగ్విచకత, ఉపమన్యు సద్గురుత్వంబు, ప్రమధగణముల ప్రసాదైకరతి, ప్రొ. L లీ ము OCC నూతనభ క్తగణముల వ్య క్తదృష్ట ప్రత్యయారూపమహిమ, వీరభద్రుని శౌఖ్యము, ఇవన్నీ తగిన పాళ్లలో మేళవము పొంది, ముద్దగించి, కరుడుగట్టి, ఘనీభవించినమూర్తి అతనిది. అట్టి నాయకులకు 'తలఁచు తలంపు బలుపునఁ గాఁజేసి ' అతని భావము మెరసేనది. 'అకలంక లింగరహస్య సిద్ధాంత సకల వేద పురాణ సమ్మతమైన భక్తిగీతార్థసమిలో తినకావ్యములకు మాతృక. వస్తు వెంత మంచిదయినా, శిల్పి దాని నుపయోగించి, కొద్ది తీర్చడములో దానిమేలిమి బయలుపడుతుంది. ఉన్నదున్నట్టుగా బోడిగా వస్తువును నిర్మించడము పురాణమార్గము. భ క్తమాహాత్యములు, భ స్థలమాహాత్మ్యములు మొదలయినవి పురాణవస్తువులు. కాని, పురాణ వస్తువుల కందము కల్పించి కావ్యవస్తువులుగా మార్చడానికి 'మాత్న సంగతి'ని కల్పించవలెను. నాచనసోమనాథుడు నవీన గుణసనాథుడ నని వర్ణించుకొన్నాడు. నవీన గుణము లంటే నటన కావ్యగుణము లని ఆతని అర్ధము. ఆతని నవీన కావ్యగుణములను శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారు తమ 'సారస్వతోపన్యాసము'లనే గ్రంధములో వివరించినారు. పాల్కురికి సోమనాథుని నూత్న సంగతి వాచన సోముని నవీనతకు చాలా విలక్షణమయినది. ఈతని నవీన గుణములను వివరించి చెప్పడాని కిక్కడ తావు చాలదు. అయినా సంగ్రహముగా చెప్ప యత్నిస్తాను; (౧) కథావస్తువులో క్రొత్తదనము. ఇతనికి పూర్వము శైవ కావ్యములున్నా, నాటికిన్ని సోమనాథుని గ్రంధములకున్ను పోలిక లేద (౨) వీర శైవ సిద్ధాంతమును వివరించే ఉద్దేశముతో కావ్యమ నే ఆధారమును కల్పించుకొని, సిద్ధాంతమును ప్రత్యేకముగా విస్తరించి 009 తారాధ్య చికిత్ర చెప్పక కథలో మేళగించి, కవి తన సిద్ధాంతమును ప్రతిపాదిస్తున్నా ఉద్గా విషయము పాఠకులకు తోచకుండా చేయడము. (3) అనేకములయిన విడివిడి భక్త మహాత్యకుల నొక్క చోట చేర్చి, అవి అన్నీ ప్రత్యేకకలు కానట్లు కావ్యస్వరూపమును కల్పించడము. (వ) తనల ప్రత్యేక విద్యలను గురించిన జ్ఞానమును విస్తరించి చెప్పినా, సాండిత్య ప్రకటముకో.. విట్లు చేస్తున్నా ఉన్న భావము చదువరులకు కలుగినివ్వకపోవము. (2) వేది, వేదాంగ, స్మృతి, పురాణేతిహాసములనుంచి వాక్య ముల నున్న వున్నట్లుగా ఉదాహరించినా, అవి ఉద్ధృతి వాక్యములనే జ్ఞానమును కల్పించక, తనకవితాధారలో వాటిని లయముచేయడము. (L) వేడశాఖలు, ఫరాణములు, ఉపనిషత్తల పేర్లు, రాగి ములు, ఆభినయ భేదముల పేర్లు, పత్తిరి, పండ్లు, కాయలు, పుష్పముల పేర్లు, మనుష్యుల పేర్లు ఈనీతిగా ఎన్నో ఉత్తర్ల గుదములము ఊ. పుటలకొలది నింపినప్పటికిన్ని, విసుగెత్తించకుండా ద్విపదలను సాగిం చము. m (i) కెప్పినవిషయమునే మల్లీ చెప్పుతూఉన్నా, అది వున రుక్తిగా తోచకుండా చెప్పడము. (C) తనకు పూర్వము కేవలము పాటలకు, పదములకు మా, ముపకరిస్తూ ఉండే ద్విపదాఛ్ఛిందస్సును మహాకావ్యోపయోగిగా దిద్ది తీర్చము. (r) ద్విపడలలోని మా త్రాగణముల సులువుగా నుపయోగించు ని, ఆయామనోవస్థల కనుకూలపడేటట్లు వాటిని సవరించడము. తము 003 (C) అంతకు పూర్వము సంస్కృతభూయిష్టముగా ఉండే ఆం ధ్ర కావ్యరచనలను నిరసించి జాను తెనుగును పేర సమసంస్కృతో క్తులతో రచనను సాగించడము. (౧౧) దేశీనుడికారమును సంపూర్ణముగా ఆవలంబించి, తెనుగు తీయడనమునకు లోనై, 'జాతులు రీతులు నేకులుట్టంగ' రచించడము. (౧3) కేవల దేయపడముల నుపయోగిస్తూ, ఉపయోగిస్తూ, వాటివల్ల కవిత పేలవము కాకుండా మధ్యమధ్య సందర్భము నను సరించి దీర్ఘ సంస్కృత సమాసములను గుప్పించడము, (ఎ) ప్రాచీనకావ్యలకణముని ణముమీద దృష్టిని విడువకుండా ఇటూ అటూ పరుగుకెత్తి, మళ్లీ స్థాయికి రావడము. M (౧) అనుశ్రీపా శబ్దాలంకారములను = బలాత్కారించి తెచ్చి పెట్టకుండా, ఉత్సాహము, ఆవేశము, భావ ప్రవాహము, సిద్ధాంతిస్థాపనము, మండలయిన సందర్భాలలో ఇక్కడ ఈ అలం కార మున్న పని తోచనీయకుండానే పాఠకుని తనకవితా ప్రవాహ ములో ఈడ కొని పోవడము. (C) ఉపమాద్యర్థాలంకారములను సహజముగా ఉండవలసిన చోట్ల ఉపయోగించి, మనస్సుకు ఆనందము కూర్చడము. (౧౭) ఉపమానములను కుప్పలు తిప్పలుగా గుప్పించి పాలకుని కూపిరి తిరుగకుండా చేయటము. (V) సంపూగా సంపూర్ణక్రియా పదములను విధివిరామములు లేకుండా, ప్రక్కతిరుగకుండా, ఒకదాని వెంట నొక దానిని గుండ్లు బారులవలె ప్రయోగించడము, (౧F) ఆమ్రేడితో క్తుల చేత భావమున కందము తేవడము, PS శా (20) కావ్యలకు ణమునకు తాము వ డు కాక, లక్ష్మణమును జేరుపడుకాక, సంపూర్ణముగా తనవళములో ఉంచుకోవడము. (97) ద్విపదలను నోకటిపాలుగా చేయుక, మహావేగముతో పోతూఉన్న మెయిలు యిను నడక, అనేక ప్రకారములుగా నడిపించడము. (అ) శబ్దముల స్వాన్ని, సక్షికి, కస్ఫూర్తి (93) వీ` పై వేతరుల కపరిచిన మొదలయిన వాటినికూడా చెప్పులలో మ్రోగించి, అవి పరిచితము అయినట్లు 1 న వధి ల పేర్లు, కు, ఉండనున్నట్లు మ్రోగం. am. జగటుగా (౨క) వీరశై వేతరపాకుని శిత సమయములలో తోచే విషయములవయినా తనకవితానై పుణ్యముచేత హీఠివుగా ఉన్న పే తోపజేయడము. ట్లే (2X) సందర్భమునన సరించి భావపోకడలను మార్చివేయనిమా. ఈరీతిగా పాల్కు" సోమవార ని కవితిలోని మాగ్నిసంగతి ఎంత యినా వివరించి చెప్పవచ్చును. ఈ నూత్న గుణము లను గడుగునాళున్ను కపబడుతవి కాబట్టి వాటి కుదాహరణముల నివ్వనవః " ములేదు. కవిత చెప్పితే హ్వ పావనమణి బట్టు 'వాయా చెప్పగలెను. ఆ కవిత వినేవారు 'వీనులార' వినడానికి యోగ్యతి కలిగి ఉండవలెను. 5. " వ కావ్యములో తొమ్మిది రసములను ముంః కాశిక లోపని చెప్పి సోమనాథుడు గులు కాడించినాడు. శృంగా", హాస్య; కరుణ; వీర, అద్భుత; ^ భక్స్, భయానక; శాంతి" పమాల కుదాహరణ ములను బసవపురాణ, పండితారాధ్య చరిత్రకులుండి ఎన్ని టీసయినా ఈయవచ్చును. nox లక్షణగ్రం] ములలో చెప్పబడిన శృంగార మీ కావ్యములలో ఉన్న దానికి కొంతి విలక్షణముగా ఉన్నది. ఈ కావ్యములలోని నాయకులు సాధారణ కావ్యములలోని నాయకులవంటివారు కారు. నాయకునికిన్ని నాయికకున్ను సంబంధముచేత శృంగార రప మేర్పడుతుంది. కాని, సాధారణకావ్యములలోని వాయికలవంటి గణములలో తావు లేకపోయింది* నాయికలకు L

అందుచేతి -తడు భక్తిశృంగారమనే ఒక వీరి శృంగారమున కల్పించినాడు. బసవేశ్వరుని పెండ్లికొడుకువేషము భక్తిశృంగార మెయినట్లు కవి వర్ణించినాడు. కాని, కావ్య సనిరూపణవిషయములో నిజముగా బ. వేశ్వరుడున్ను పండితారాధ్యుడున్ను నాయకులుకారు. వారు నాయిక; శివుడు నాయుడు. ఈ అూన్వి నాయికా నాయకులకు ^^ సంబ ముంచేతి ఏర్పడిన భక్తినిృంగారముకు సోమ నాగ ఉత్యద్భుతముగా నిరూపించినాడు. బ. వేశ్వరునికిన్ని శివుని కొన్ని గల నాయికానాయక శృంగార భావనను చూడవచ్చును: పనుగొని గురుమూర్తి పతి కూటమునకు మనసు నపుంసకం న నెట్లు వచ్చుఁ కొన్ని పుసకగుణంబులు గిల్లే నేని వెన్నంగ నతికాను స్త్రీ, యట్లుఁ గాక మగ•కు మగడగు మృతి: గనయ మగవాం నాచుగా మరుగును దీనిన మనసుూడుట సోద్యమా తినుట మనసుని కటమున్ని తనవిభుఁ గదిసి మనికుఁడై తనుదాన మఱచియున్నట్టి ప 6 యనువు దానిదియొకో ! యట్లు నుగాక, సొగయంగ నొక్కటఁ, జూచుట రెంట, వగ మూఁట, సూర్పులు నిగుడ నాల్గింటం, చావ్ మైదంటను, నయ్యు డాఱింట, వేపారఁ గుడువమి యేడింట మరులు, నొక్కఁ బలుక మి యొగి వెన్మిదింట, నిక్కమూర్పులు లేమి నెట్ బొమ్మిదింటఁ, జావు: ఉంటఁ పచ్చ సింహులకు భావిఁప నిఖీయ నశాఖ స్థ లం డ్రు ; దా విభ ఁ బాయక చావక చచ్చు స విషయానన లిం: కగునె → Ya

4 వెంట పరమనాదులు క లో కొక్కోకశాస్త్రము సంతిని ఇమిడించిన సోమనా శవికి శృంగారవవసామర్థ్యములో హాస్యరిసస భారతీయురాలో మ f వికారము తైన అంగవ్యాపార ము లనముల చేతను, తిండివార మనము జ్ఞాప బోతుతనముల వర్ణనము చేతిన ఘనుగా వెగటుపుట్టించే హాస్య మక్కడెక్కన్ కంబడుతుండాగాని, చిల్ల నిహాధ్యమూ, చిరునవ్వురు పుట్టించి మనస్స నానందొంగ పేహాస్య సంస్క ములో వలెనే & తెనుగులో కూడా చాలా ఎక్కువ అని చెప్పవచ్చును. పింగళిసూరన శ్రీములలో అది కొంచెముగా కనబడుతుంది; ఆతిరువాత చేమ కూరి వేంకటకవి విజయవిలాసములో కొంత గోచరిస్తుంది. ఆంధ్ర ములో పూర్వకార్యములలో ఇట్టివిజమైన హాస్యరసము లేనేలేదినడ ఉపోదాము 008 మతిశయోక్తి కాదు. పాల్కురికి పోనునానుని పండితారాధ్య చరిత్ర మలో అట్టి హాస్యము కొంత గోబూచులాడుతున్నది. సూరసాని యింటిలో మాదిగ వేషములో ఉన్న శివుడు మారిగయే అని నిశ్చయించి అచ్చట చేరిన ఉన్నది. చేరిన బాణులా : అగ్రహారంబను నలుకువ లేక ఉక్క వంగింతు రన్నులుకును లేక ద గుతుఁ దానౌక యయగారు లె నిలవేషధారి జంగిలియున్న వాఁడు, వచ్చెందుకు జాస్తవడిఁ దప్ప దనుచుఁ వైచ్చిరఁ గుడిచియే చి لها చిచ్చడ ననుచు నాయంగ్యజు మ్కు(లో పం. వి. కాల (ల) అని పలికిన నెటకారపు మాటలలోని హాస్యము కమ్యముగా మాయలు నన్నిక మాదిగకొయ్యం జూపుము చూపుమెచ్చోట దాచితివొ 'మాదిగకొయ్య' అని బ్రాహ్మణు హాస్య మున్నది. పం. చ. (7) ౧౧ పండితరాధ్యుడు వేదాంతవాదమును పడగొట్టి, మొదల నీవేదాంతమున కభిప్రాయ మీద మిత్థ మని నిశ్చయింపిక సకల Sum పండితా వేదాంతి విషయని శేకంబు నకు లేదు; - కించిత్సాంఖ్యవాదివో కాని (n) y పైదానిలో 'కించిత్' ఓ నేరము మందహాసత్ప్రేరక పువు తున్నది. జౌద్ధులు 'చంపి పెట్టినఁ గిం 'క్రట, కాని 'దింపగా' దండ్ర కూడాను. పం. చి. (7) పాట తా. పంపితునితో వాపమునకు వచ్చిన ప్రతిపక్షులంటున్నారు (శివుని) అపవిత్రు నొకనమని సమర్థించి పలికెద విదియు, సిపిండితత్వం - కలిమియె ? విద్వన్ని కాయం? పొదపద మింక సపొంబ గిట్టి చదువులు గిదువులు పాలింపుము" 30. 5. (0) £0 ఆనడమువల్ల పండిశ్వని చూచి అతని విద్వేషులు కూడా నవ్వి ఉం లెను. అందెన్న శివునితో మోటుగా బావమరది హాస్యము చేస్తున్నాడు. 'జడ్డలాడెదు కాక శంకర! యేను గ్రుడ్డినో మణి వు గ్రుడ్డవో చెపుమ; కోల నిచ్చెడువాడు సిడికడ నుండం జాలక నన బెట్టి చనియె నింటికిని ; సంజే యనిన నొంటి సరుగుదే నేర సంబా యనిన నొంటి నరుగు దే నేర' అని పం. చ. (9) _300 " శ్రీపముదధ్వరధ్వంసము, ప్రలయలీల మొదలయిన వాటి వర్ణి నములలో నిండుకొని ఉన్నది. బసవని నిర్యాణవార్త విని పండి తుడు ఫలవించినపట్టు కరుణరసముప్పొంగి అనేకమయినవాటిలో ఒకటి. వీరరపలు మడివాలు మాచయ్య మొదలయిన వీరభక్తుల కడ లలో జల్లివిరిసినది. అద్భుతరపము మల్లి కార్జున శివుడు గోనయ్యకు శ్రీశైలమువిది అద్భుతవిషయములను చూపించే సందర్భమున అంద గించినది. గీభత్సము అల్పాయుష్కుమని తెలియవముచేత బెలి దేవి వేనునారాధ్యు లాశీర్వదింపకపోగా కాలగతిపొందిన రాజు శవము వర్ణనము ఏవ పుట్టించి స్థితి "లిపిన పట్టున కనబడుతున్నది. భయానక రససు పల్నాటి నోరుని వంశక యవనము చేసిన నోట ప్రవహించి ఇది. పండితారాధ్యని లింగార్చనావ " ససమ భువంలో శాంతిరసము మూ ద్భీవించినది. ఆగరసముల కుదాహరణములు సోమనాగుని కావ్యములలో నిండుకొని ఉన్నవి. ఎక్కువ ఉదాహరణము లిచ్చి గ్రం విస్తరము చేయబలిలేదు. మహాకావ్యములో పద్ధెనిమిది వనము లుండవలె ననము లాక ణిక సం ప్రదాయము. కాని, ఈ అష్టావశవర్ణనము లేవి అనే విషయములో అభి ప్రాయ భేషమున్నది. శైలము, ఆంచాధి, పురము, రాజు, ఋతువులు, యాత్రి, యుద్ధము, మంత్రము, ఉద్యానము, చారుడు, సృతము, వివాహము, జల తి, విప్రలంభము, చంద్ర దయము, సూర్యోదయము, పుత్రుడు, మనుపానము అని ఒక పట్టిక ఉన్నది. కావ్యములో ఈ వర్ణనలే ఉంచినలె ననడము కావ్యరచిన క్షీణదశఒ వచ్చిననాటి సంప్రదాయము. పాల్కురికి సోమనాథు డిట్టి లాక్షణికాజ్ఞులకు లోబడే ఘటమొకాదు. అష్టాదశవర్ణనలే ఉండ వలె ననడ మెందుకు? వాటికి ముమ్మడి నలుమడి వర్ణనలనుకూడా అతడు చేపిచాడు. వాటిలో కావలిస్తే ఈ పద్దెనిమిదివర్ణనలు కూడా పండితారా ఉన్నవి. కావ్యములో పద్ధెమిని వర్ణవ లున్నది సక్కృతి అవుగుంది అని అతడు చెప్పినదానికి వర్ణన లాసంఖ్యకు తక్కువ పనిపరు, కార్యము దగ్గరబహుళముగా ఉండవలెను అని అర్థము. 03 " సత్కృతిలో అలంకారములు ముప్పైఆగుండెవ లెనని సోమ నానుడు చెప్పని మాతిని కాలము వాటి సంప్రదాయమై అతని ప్రాచీకత్వమును తెలియ జేస్తం భౌమలా, వెండి, ఉదాస్, గ్రామ నులు చెప్పిన అలంకార బాలయ్య యస్పైఆకు లో ఉంటుంది. గౌముఖులు కాలము నాన్న మంగా భంచి వాడు. మొకటినములో (1) అగు (*) (3) రూపకము ( దీపకరు, (1) శాపము, అనేవి చావాలి. కండో వర్గములో (C) ఆక్షేపము (నాము (3) వ్యతి రేకము (న) విభావన (1) కూస్తే, (5) అతీనమో చేరినవి. యరాష్యము', డా ఏతిక, an 6.2) నేవి కోన్నిములోనివి. అతని వెలుగలు కారూలను చేర్చినారు. ఈరీతిగా భౌమహుడు శిల్పర తాలంకారముల సంఖ్య ముప్పై వీడియినది, భామహునికి తరువాతినా కైవడం కి మ ప్పి అయిదు లంకా" ములను పేర్కొన్నాడు. కలంకాలమున లన్నీ ఒక్కనికే అని అభిప్రాయము కాబట్టి, అత్తకు నివేసిన ప్రభావాలంకారముల సంఖ్య ముప్పైపోవునుంది. ఈ దానాలంకారములలో కొన్ని ఉపభేదముల నాతడు వివరించివాడు కాని నానా౦ కాక, సంఖ్యా గణనములో వాటిని చే బార్డరు. వామనుడున్ను ఉన్భటుకున్న చిన్న చిన్న భేనగులతో అలంకారములసంఖ్యను సుప్పి గోరింటి ప్రాంతములోనే ఉంచినారు. " M 3రులికా M 572018 పెంచినారు. కాబట్టి కాల్కురికి మివారు లంకారములు ముప్పైఆరు అనే అలంకారికం ప్రకారుకు ప్రజలయిగా ఉండిన కాలమునా చిని నిశ్చయింపవచ్చును. నిలంకృతిగా మినానని త ము పలుకు బయలుదేరదు కాబట్టి ఆయా అలంకారములో కుదాహరణము లను సులభముగా ఏర్పాటు చేయవచ్చును. అలంకారముల తరువాత కావ్యమునకు ముఖ్యమని సోమ నానుడు రచించినవి అర్థధానములు. ఇవి ఏబ్భైరెండవి ఆకవి అభి ప్రాయము. స్థాయి భావములు, విభావములు: ఆరుభావములు, సాత్త్విక భావములు, సంచాతి భావములు, అనేనే అవ భావములని సోము నాగతి సోమునాకుతి అభి ప్రాయమై ఉంటుంది. ఈ రీతిగా సోమవాకుడు తనవాటి అలంకారిక సిద్ధాంతమును పేర్కొని కావృత్వ విషయమై తన అభిప్రాయమును కూడా సూచిం చినాడు కొనమునకు భావము ప్రభావము. భావము 'తలఁపు బలుపు' మూలముగా బయలు దేరవలెను. పనిపట్టి బలాత్కారముగా సృష్టి చేసినది భావిము కొనేరదు. కావ్యగణం కొక ప్రయోజన ముంచి పలెను. ప్రతిపాతివిషయము 'సకలవేదపురాణ సమ్మిత'మై, వేదాంత 'రహస్య కాంతి పాపముమూలము గా మోక్ష హేతువు కావలెను. కావ్యము'లో కహీ తాగ్ల 'ముగా రచింపబడవలెను. కావ్యవస్తువు కేవల కల్పితమై ఉంపిక శ్రీ మృతిపురాణేతిహాసములలోని కధలను 'మాతృక” గా కలిగిఉండెవ లెను. కనికి వాక్పాటవశక్తి' ఉండవలెను. ఆర్పాక్షరములు ఇపలాన చిన అతడు . కలవాడు చొప్పున 구 చేయగల ప్ర • కవయ. కిం సపశ్శించి అనే న పము_స్తవిషయములకు తెలిపేదవాడుగా వలెను. కావ్యబంధము బిగువుగా ఉండవలెను గాని 'వడ్లును బెరుఁగుఁ బిసుకుచంది ఫ్రుబిలి లికృతి'గా ఉండరు. 'జాగులు రచనా ప్రణీ తులు కావ్యనీశులు నీశులు నేశులుట్టంగ'. కామ్యమును సాగించవలెను. కావ్యములో కళా ధనిండుకొని ఉండవలెను. చెప్పిన విషయము వాయారు జివ్వా పావనమైనట్లు చెప్పవలెను. వివేవారు వీనులార పండితారాధ్యచరిలి వినేటట్లు చెప్పవలెను. నవరసరసికతకు పేరుగొన్న వరకవులు 'మెచ్చుకొనేటట్లు కావ్య ముండవలెను. ని సోమనాథుడు విస్తరించిన కావ్యగుణములున్ను దోషము లున్ను లాక్షణికులు వివరించినవాటికి భిన్నముగా ఉన్నవి. లక్షణ గ్రంథములలో కావ్యగుణములు శ్లేష, ప్రసాదము, సమితి, మాధు ర్యము, సుకుమారత, అర్థవ్యక్తి, ఉదారత్వము, ఓజస్సు, కాంతి, సమాధి అని పది. కాని సోమనాథుడు పరిశీత, ప్రసన్నత, చెన్ను, పరి ణలీ, గణపనపద్ధతి, శబ్ద స్ధ ప్రయోగ ప్రసిద్ధి, కళా సమృద్ధి, నానుడి, వడి, మితి, రతి, ఆర్హవుష్టి, వైజరు, "పప్పు, వినూత్న సృష్టి, వి శేష్యవి శేషణశ్లేష, సాంపు, కుమారత, పెంపు, మాధుర్యము, మృదుత్వము, ఓజ, ఋజువు, యామికము, గమకము, యతి, గతి, కారకము, పూరకము, శ్రీశ్రీ, కాంతి, విశ్రాంతి, రంగు, బెడంగు మెఱుఁగు, సమానసంగతి, ఆరళయ్య సంఘటన, రవికత, సమాధానము, ఉపమానము, అవధానము, ఉత్ప్రేక్ష లక్ష్యలక్షణవ్యక్తి, ఆలంకారము, వికృతి, సుమతి, విచక్షిత, అని వల భైతొమ్మిదింటిని ప్రపంచించినాడు. పైని పెద్దచ్చులో ముద్రించిన పదింటిలో తొమ్మిది ఓళ్లించుమించుగా అలక్షణ గ్రం' ములలోని కావ్య గుణముల పేళ్లే. (జెనింగు' అనేది దశరణములలోని ఉదారతి, అవు తుందేమో! 'యస్మేన్ సతి నృత్యంతన పదాని' అని శబ్దకుణమైన ఉదారత్వము పరము గాను, ఆ గ్రామ్యత్వమని అర్థణమైన ఉదార త్వము పరముగాను వామును దాపపమునకు నిర్వశానము చేసేవాడు. వామనుని ప్రకారము కావ్యగుణములు పదే అయినా అబ్దార్థములకు ప్రత్యేకముగా సంబంధించినపై అవి ఇరవై అవుతున్నవి. కాని, సోమనాథుడు కార్యగుణములను వివరించేటప్పు ఓ యాలంకారికుల మార్గము నవలబించలేదన్న మాట స్పష్టము. 2.09. 4 సంస్కృతలాక్షణికులు కావ్య దోషములను కూడా పదింటిని P వతి, అని ప చెప్పినారు. సంఖ్య పదే అయినా ఆలంకారికుల ప్రకార మదోష బలపేన్ లో కొంచెయి భేవము కనబడుతున్నది. భరతుడు ప్రపంచం చిన దోషములు గూడార్థత, అర్థాంతము, అర్థహీనక, భిన్నా ము, ఏకార్థము, అభిప్లుతార్థము, న్యాయవేతము, విషమము, భౌమహుని ప్రకారమా అపార్థౠ, వ్యర్థము, ఏకార్థము, విశయము, ఆపు శ్రమము, శబ్ద హీరావతి, భిన్నవృత్తి, యతి యతి గ్రంథాకు భిన్న వృత్తం, దేశ-కాల-కలా-లోక న్యా- యోగమని గోదాము అని ప్రతి దోషములు. అతడు సేమార్ధము, క్లిష్టము, అన్యార్థము, అవ్యాకృత, సూళగాకి నానము, ఆయుక్తిమత్త్వము, 1 తగుష్టము, గృష్టము, కల్పనా గుష్టము, ఆకష్టము, అని మా పరిగోప లూడా పేర్కొన్నాడు. మహుడు చెప్పిన మిలనే దించాడా చికం వినారు; కాని, ఆ దోషముల కున్నా". రణగునకు వ్యతిరేకమైనది హోషెమలిగాడా డండి "ప్పు (7) పకు వ్యతిరేక మైనది నిశైలము () సాదరణకు వ్యత్వన్నామ (1) సమతకు _వమ్యము (1) - కుమాతికు దీస్తు ( ) కాంతి వ్యః (ఓ) ఆవ్యక్తికి నే (సాల్వెము, ఆర్జే రోమములుగా వివరించి కొన్నాడు. తక్కిని బుణము* కున్ను వ్యతిరేకములయిన TA A . కోపముల క్కో లేదు. ఆలంకారిక గోప నిరూపణ మిట్లుండగా సోమనానుకు తాను స్వయముగా జల్లి, పూరకము, ఆసభలు, ఆక్రమము, పొల్ల, క్రియ, జడు, పొడవు, అసంఘటన, కాకు, వ్యము, ఆపంగతి, విరసమూ, వైకల్యము, అత్యుక్తి వైరిపదము, తెలవిరుపు, సమగ్రతి శిశిల బంధము, ఒలుపు, అబంపము, గ్రామ్యోక్తి, ఇంటకము, గౌస్, ఛందోవిరుద్ధము, అని ఇరవై అయిదు కావ్య " } దోషములను వివరించిచాడు. రాధ్య ధ్య చరిత్ర ఈ గుణదోషములనే సోమనాధుని బసవపురాణమును కన్న డించిన భీమన ఈ క్రింది పట్పదులలో సంగ్రహించి చెప్పినాడు. గణములు సరస మృదుతర యమక గమక వి - సర సమాన ప్రాస దేశీ - సరణి శబ్దార్ధే: మాచాతుర్య మాధుర్య సరళ పదశయ్యా దృఢ వ్యా- కరణ యుక్త లాలిత్య నియమా - క్షర సలక్షణ భావమాగిరె రచిసువెంకృతియా. దోషములు వైరిపద మపశబ్ద మచమ - త్కార మధమోపమె వియతి పద పూరకం దుస్సంధి యనిబద్ధం విరుద్ధార్థం, సీరసం శైథిల్యవర్ణం కారకవిరహితం క్రియాలం కారహీన మెనిప్ప పొళ్లం తూఱి, కళెదింతూ కావ్యము లోకహితార్థము రచింపబడవలెనంటే, 'సర్విసామాన్యము'గా, అనగా, పండితపామరుల కందరికిన్ని ఆనంద జనకముగా ఉండవలెను గాని, ఏకొలదిమంది విద్వత్కవుల మెప్పు కోసము మాత్రమే వ్రాయబడకూడదు, సోమనాథునికి పూర్వమం తము o గుండినది 'ఆగూఢ గద్య పద్య ప్రబంధ పూరిత సరిష్కృత భూయిష్ఠ రచన'. అది 'సర్వసామాన్యము కాదు. కావ్యమునకు ప్రసాదగుణము ముఖ్యము, ఈగుణము కలుగడానికి 'జానుతెనుగు' పనికివచ్చేటట్లు మరొకటి పనికిరాదు. 'జాను' అనేది 'చదును' శబ్దమునకు రూపొంత రము. 'చదువు' 'చదుగులకు రూపాంతరము. ఇది 'చతుర శబ్దభవము. 'జాను తెనుగు' లేక 'ఎదురైన తెనుగు' అంటే లోక వ్యవహార ములోనున్న, సర్వజన సుబోధ మైన తెనుగు. దీనినే సోమనాథుడు 'నేటతెసుకు' 'తిన్నని' సూక్తి అనికూడా అన్నాడు. దీనినే కర్ణా టకంక ణీకులు ' సమసంస్కృతోక్తి' అన్నారు. ఆదికవుల విద్వ త్తము ప్రకటించడానికి నిఘంటువ్యాకరణముల మూలముగా బోధపడే సంస్కృక పదభూయిన ముకాక, అదేపనిగా, వికారముగా, వంతముగా, ఏర్చికూర్చిన 'అచ్చి తెలుగు' మాటలతో మాత్రము కూడిన భాషయన్ను కాక, లోకవ్యవహారసిద్ధములైన సంస్కృ తొం శ్రీ పదములతో జలయవలెను, 'తెలుగుమాటలయ్యా!' అని ఎవ జల యీసడిస్తారేమో - నా కవివేకుల తెలుగుమాట అయితే నేమి? వాటిని వేదములు కొండయఁజూడి' వలెదు. భాష ఎట్లో సందస్సువాడా అట్లే 'సర్వసామాన్యము'గా ఉండవలెను. 'ఉరుతగగద్యపద్యోక్తులకంటే ' క్షులకంటే' ద్విపదలు 'సరసము లైనవి. ద్విపద అంటే సామాన్యమైనదా? 'ఐహికాముషీకద్విపద హేతు వగుట చేత దాని కారు కలిగినది. సోమనాథుని రచనకు ప్రత్యేక లక్షణములు ఇంతకు పూర్వము పేర్కొన్నాను. వాటిలో కొన్నిటికిమాత్ర సూచిస్తున్నాను: మ దాహరణములను ధ్య చరిత్ర ప్రభాతవర్ణనరు: (౧) 340-9; సూర్యా సమయ వర్ణవము (అ) ర౨౧; భాషాసౌభాగ్యము (౧) ౧8, గిడేశ్, కార-న్, ఆర౧; మొద; ఉపమానపరంపర I. తా; ఆవేశము వచ్చినప్పటి భావ (౧) ౬; సిద్ధాంతమును నిష్కర్ష చేసేవిధము (~) 28; నోటి బూకరము, బౌద్ధత్యము (1) బౌటు, ఓకేటు; కోపము వచ్చినప్పటి రచన (7) వాచా3; శబ్ద మర్ధమునకు మెరుగెక్కించడము (n) an౯; (౨) 800–౨; కంటికి కట్టినట్లు చిత్రించడము (0) 04-02 093, 133, 2, 3F3, XFX (9) 25; 3005; rou ప్రవాహము (౧) రాజా, కవికి; అనుప్రాసకణన (9) F, 040, 3,903,948, 5, 30, 123, 1, (9) maa-5, - 235-30, 305, 30%, 345, 325, 3F3 305- సమానసందర్భములలో పూర్వమువాడిన వాక్యములనే మళ్లీ వాడడము. ఒక్క ఉదాహరణము : మీ సకపివ్య స వాస్తుఁడై తన్నుఁ స్తుతింపుచు, బ. ౧.౨ మస్తకతట వ్యసముకుళిత హస్తుండై బ. 5; మస్తక వివ్వ ప్తహస్త మానులు, ప్రస్తుతం బెఱుఁగుచుఁ బ్రస్తకుల్ సేయ, బ-రాజ, కాజ సశలమానవులు మస్తకతేటన్యసముకు రహస్తులై మొగే జయ గొట్ట (A) Dr; మస్తకవిధ్య సహస్తుడై (c) అకవి, 808; (అ) వరి, mx3; ab (n) sms, 30, 305, 392; (9) n*x; మళ్లీ మళ్లీ అవే వాక్యములను చేర్చడానికి మరికొన్ని ఉదా పౌరణములు : జవని జాతర కఠోరపితరాపహరణ వర్షకుఁడు (2) కాX; ఆన్యోన్య సందర్శనాన్యోన్య వినమితాన్యోన్య వాగ్బంధంరాలింగ ము సముచితసవిషయ సత్కారపూర్వకముగ (అ) 20; మందర భూధర సుందర సుకరకందరాంతర్బిల మందిరం ఎగుచు (r) ౧౦, కన్నప్ప దేవుళికన్ను లపబులో... బ. భోజ తిరిగి ఇట్లే పండితా రాధ్యుడు అమరారామములో కన్నులను పొందినప్పుడు కూడా; బసవ పురాణములోని శివ తాండవవర్ణన. బ. ౭౮, ఆపే పండితారాధ్యచరిత్ర ములోనున్ను; బసవపురాణములోని గణవర్ణవకుము (1. శరా) పం. చె. లోనిదానికిన్ని పోలిక; ఇట్లే (౧) 39), చిన్నా; (౧) వి×, 2021, 30వి; (0) కటక, ట, La4; (౧) 30, AF, ద్విపదల వడికలోనిమార్పు: (౧) F, అక్క, అణ, అ×3, 368, 9F8, 3F8, Yoo, XOL, EXO-3; (9) 93; LL, DY-U; 988, 355, 380-5; 32г, 538-F, BX8, దీర్ఘ సంస్కృతీ సమాసరచన: (౧) X౧, ౧౫౨, axe 103, EXF-20; 189-3, (5) 3L-8; సోమనాథుని వర్ణనలన్నీ లాక్షణికుల సూత్రముల ననుసరించి ఉంపిక, లాక్షణికులే ప్రత్యేకముగా గురు తింపవలసినవిగా ఉన్నా. ఈ మహా గ్రంధములో ఒక్క చోటమాత్ర మతడు కొంచెము కక్కూర్తిపడినాడు. నవనవో నేవ. కాలిత్వమునకు పేరు నింపుకొన్న సోమనాథు డి క్రింది ద్విపదల నెందుకు వ్రాసివాడా అని సందేహము కలుగుతున్నది. కొన్ని ప్రతులలో ఆ పంక్తులు లేకుండా ఉంటే అవి ప్రష్ ప్రములని త్రోసివేసి పొందును. కాని, అవి అన్ని ప్రతులలో ను ఉన్నవి. లాక్షణిక సంప్రదాయము తనకు తెలియకపోలేదని చూపిం చడాని కట్లు వ్రాసిఉంటాడా? ఎట్లయినా అవి ఆ సందర్భమ అందమును తగ్గిస్తున్నదని చెప్పకతప్పదు. పరమనాచిని తలదుకో దర్భములో Or పండితారాధ్యచరిత్ర సంజెన్న విరహాన పొందుతూ 'ఓమాతకూ, ఓ వారి కేలమా, ఓ ఆశోకమా, ఓఘనిసారిక, ఓనప్రమా' అని ంచాలిగా కనబడిన చెట్లను, వస్తువులను సంబోధిస్తున్నారు. వాల్మీకి రామాయణములో కూడా రాముడు సీతినుంచి ఎవదాసి మా హారుడె స్త్రీ పలవించి వాడు. ఇది రామాయణాను,రణమని తృప్తిపడినా, సోమన్నాని ఇతిక రచనకున్ను దీనికిన్ని పొదు కుగురిలేదు. (1) సోమవా" ఎన్టవిధక విశ్వమును పలడు. కానీ, 4133 ముఖ్యముగా నాంకుడు. వర్ణనలు చేసేటాడు ములను తెలిపే క్కనివాటిని వ్యంగ్య ్యగులకు 12 విషయమును సంఖముగా, సంప్రదాయము లేదు. ఈ విషయములో 77' శివరూ እ 26 శ లేని మనుగడ 2 ద కన్నడులకు త్రివని ఎల్లోరా, ఇల్లే తను కువారికి ద్విపద జాతీ తములలో ఆది తిసుగువారి జీవిత కావ్యమనేది పొడచూపక బుందే మంచిన్ని దీని ఇవి శాబడుతున్న తొమ్మిదో శతాబ్దము క్యాసములో ద్విపదని శేష పోయిన లేదు.జ 9 నా బడుగున్న నన్నయ కూడా తరువోజును వాకి బ వా' నుంచి నేటిపోగరున్ను పల్లెపాటలలో, ప పాలలో, పింప కుప్పాలతో, జోల తెలుగువారి రవికములోని సమస్త ష మీ లోని వారి ఆనందము, నాశినవ్వు, వారి కోపము, వారి జాలి, వారికన్నీరు, వారి వత్సారారు కావాబడి ట్లన్నిటిలోను ఉన్న + మురిసంస్కృతం: కాలు చేతులలో పనిని ముచేతి ములచే తెలిపింది. దాని కొక ఉన్నతి కొన్నాళ్లు

అన్ని ఫంచెన్సులోనే స్వప్ప ఆశ్రయన్నముగా ఆవారణను ముగా నిరిసనీ రూం శ్రీకణములవిని ఒక సూర్యగణము చేదిస్తే ఒకపొద మనగుంది. పదములోని మొదటి రెండు గణముల మీద యతి ఉంటుంది. ఏపాదముయతి ఆపాదముతో పని, అటువంటి రెండు పాదములను సావరము కలుపుకుంది. యతికిమారుగా ప పండితారాధ్యచరి 3 యతినికూడా వీనే సం దాయము లీనమైనవి "మజా' ఉన్నాడు. కాని, అతని కాలమున కొంగుచేతనో అట్లు చేయకూంటనే నిషేధము వచ్చినది. సొమనా డానిష్ మును గణించారు. ఏపాదమున కాపాదము అయ్యేకముగా - చలి లెననిన్ని, వారము జొన నున్న పనిము తరువాతిపాకములలోనికి మింపూ-లిన్ని వంకాయ మేర్పడింది. దీనినిఖాకా మగా కు సోమనా" ని తిరునాం స్వసనాయ ఎమికముగా బదులు 杀 దేరింది. విస్తారమునుబట్టి మాఫీ వ్యాయమే ఎక్కువగా ఉన్నట్లు కాస్తం". ఈ క్రింది త బయలుదేరిన ద్విపది నాకించినం పెట్టకు పంపై హిముగా తెలుపబడుతున్న 4. ద్వీందర్యా కపుల చరిత్రము పాల్కురికి సోమనాడుడు. స్వపదికావ్యములలో బ్యనఫరా మ్యా పండితారాధ్యమును ముఖ్యములు M గురించిన్ని, కృశలను గురించిన్ని ఈ వికలో మాతా శ్రీ చూ గో (శో) న బుద్ధరాజు ఈ బుద్ధభూవిభుని తాత పేరటి గౌరవరేంద్రుడు. ఈ బ్రవేరేంద్రని 80% బుద్ధిరాగాకవి తనతం శ్రీ వీలుని ఆజ్ఞ కొప్పున గామా యణను మట్కాండలను ద్విపదకావ్యముగా రచించినాడు. ఈరామా పోకము యణము లోకములో కంగనా రామాయణమని శ్రీసిద్ధికెక్కినది.

  • ంగవాగుడినే ఒకానొక కవి ఈ గ్రం ముహు విళ్లల, బుద్ధ

పే గాజుల పేర్లను గ్రం: ములో చేర్చివానిని పంపితిలోకములో ఒక జన సతి ఉన్నది. పూర్వకవిస్తుతులలో సాధారణముగా పెంగవాగుని MO., కావ్యములలో కనబడుతూ ఉందెమే ఈనాడుకకు కారణము కావచ్చును. కాని, గంగనా) వి లుని కంకితముగా

  • చింపబడము చేత మునకు కలిగినా రామాయణ మనే పేగు

శ్రీ కలిగిన పని నా ఆ క్రియము. వెంగనా వివేకవియే - 20 మ మి

  • పింగ్ స్టట్టయితే 492 25 పేరుగాని, కులలో ముబాగాని, తల్లి

పండ్రుల ల పేర్లుగాని మనకు తెలియవు. ల కాచభూవిభుడు - విక్ష లభూవిభుడు కోరు కాక ఇంటి పేరు నినారు. అని విన నికొను డ రామాయణము ఇట్కాం వెరులకు చించినాడు. దీనినే 'అగనానాయాణ మంటారు. a ని తెసుకుని (Photo) m xD తన తండ్రిని కృతిపతిగా రామాయండు కొజు దీనికి వెంగవా మాయాణమనే పేరు వచ్చి ఉండవచ్చును. వేంగినాగు ని వేఒక కవి ఉండేవాడనిన్ని, అతడు గ్రంములో విల సిద్ధూల పేర్లు చేర్చి త్రం మూసు రచించి ల నాడినిన్ని ఒక ఉన్నది. తేమిటకవులు ఘోర్వకవులను స్తుతించే టప్పుడు వంగివా' ని పేరే ఉదాహరించివారు. రంగి నాకు జనగా అర్ధభూవిభుని తండ్రి అయిన (పాండురంగ) ని లూవిభుడే కాని మంఒకడు కాడు. బుద్ధధూవిధుడు రామాయణమును రచించి ఉత్తర రామాయణ మును తప కొడుకు లిద్దరి చేతను చొప్పించి, తానే దాని ఆంకితము నందు இந்த పండితారాధ్య చరిత్ర కొని, స్వయముగా కవి కావడమే కాక, కవి జనకుడు కూడా అయినాడు. కాలమావిని నికి “ మీసరగంప అనిన్ని, విలభూవిభునకు ' మనం ' ఆగే ఒరువమున్ను ఉన్నవి. పినయెల్లయ ఇకెడు 'ఎ్వగడ్డ వాటిపోట్లాడు' అనే వీరిక'ను ద్విపదగా రణం చిన క 1; కోమవాలలో శ్రుడైన గంటల ణిల్ల చుకొడు కు. ఈః వాణ్ణి నాకు డీకవికి ల్వాను స్వపనికాకుగా 4 - చించి అది యిప్పుడు లక్ష్యము కారు. ఈ కంటే కాటనుగాజు కూడా అంటారు. దీనిలోని కి అయిన అని పెట్టురామ బాము ప్రత్యేక గ్రంముగా ప్రచారములో ఉన్నది. ఇది ఇవి పదిములను పాడేవారి వోళ్లలో పడి జాషావిషయములో చాలా వికారములకులో వ తప్పుల తీపికగా అచ్చుపడి • నూరి బజారులలో లభ్యమవు తున్నవి. ఈ తా వీరి విన ప్రభావము గా ఉన్న న పల్నాట బ 2 వరాణి భారతకనులు J ఉన్నది. కాని, ఇవేనిన్ని ఓం ఎ కులు లోకములో అశ్లేశములు గా మైనస్ కావు. కొక్కదానిలో కొంతకొంత భాగ స్త్రీలుని స్తున్న" బాలునియుచు, కన్నము నేనియుడు అనే భాగములుగల ప్రతులలో కవి వానిని పుప్పబడిన ఒక ప్రతిలో: వలను భారద్వాజ వంశవర్ధనుడ మారయ పుణ్యభీమాంబకడ్పునను స్థిరముగాఁ గలిగిన తేజంబుఘనుఁడ. గౌరవం బైనట్టి ఘనుఁడ శ్రీనాథు చేపట్టివీరులు చెరితమంతయును తగఁజెప్పె నాచంద్రతారార్క ముగను 043 అని ఉన్నది. దీనిని బట్టి శ్రీకాకుని సహాయముతో ఎవడో ఈ గ్రం మును రచించినట్లు తేలుచున్నది. మరిఒక ప్రతిలో— E సును పైన శ్రీనాధకవిరాజ రాజు చెన్ను నికృషి చేశాం జి ముప్పొంగి బాలుని విక్రమ విధీయ యును పరిచించె జనులకు విడిగాను. అని ఉన్న”. దీనిని బట్టి గ్రం ము శ్రీనాః విరచిత మే అని "ప్పవలెను. ఇట్టి వీరి "చెనమును శ్రీనాధనంతిటివాడు రచించి ఉంటాడా అని సందేశాము కలుగునన్నది. కొని, ఇది పామర జనుల సర్దేశింపబడింది. కాబట్టి గా లింగా రచింపబకి ఉంటుంది. ఇ-గాక, గాండ్లర్లలో పతీ విజాల మనేకవి కాలములకు లోనై ఉండెవచ్చెను. m ఓఫోన్ల పోట్లాట భాగముగల ఒక ప్రతిలో దానికర్త మల్లయ అని తెలుపబడినది. ఈ మల్లయ కాంపిద్యలో శ్రు ఉయిన గౌరచూ ఈ మాగ్యుని కొడుకయిన రామనమం త్రి కెన్ని ఆమంబకున్ను పుత్రుడు. ‘కొమ్మరాజు యుద్ధము' అనే భాగముగల ఒక ప్రతిలో -- “సంగీత సాహిత్య చాతుర్యక వితం జెప్ప నేర్చినవాఁడఁ జేజెర్ల చెన్న పండితారాధ్యచరి శ్రీ 78 వాయని...మహీమఁ చెంపొందువాఁడ, ... కామి సెట్టి సర్వనార్య సుతుఁడ,....... ... కొండనాహ్వయుఁడను... 33 అని కవి తన్ను గురించి చెప్పుకొన్నాడు. ఈ రీతిగా పల్నాటివీరుల చక్రమును భారతి ని త్రి సవిత్రి మును వలెనే శ్రీనాః, మల్లయ, కొండనలు వేర్వేరు భాగములుగా రచించి అయినా ఉంటారు. లేదా, ఆముగ్గగున్ను గ్రం. మును సళ్ళము గానే ప్రత్యేకముగా, ప్రాప్తి ఉంటే, వాటివాటిలోని మాత్రము మిగిలీ అయినా ఉంది అని సహించుకోవలెను. మడికి సింగన ములు ఇతడు జ్ఞానవాసినమ్ నే పద్య కావ్యమును, భాగవతేమినే "్వపవ కావ్యమును రచించినాడు. ర్ముణీ కళ్యాణ మనేక ప్రాచ్యలి : క పుస్తక భాండాగారములో ఉన్న ద్విపదకావ్య మీతని భాగవతము లోని జని బాండాగారనివేదికలో తెలిపినారు కాని, అని దో కోనేరునానని బాల భాగవతములోన్ని ఉండవచ్చును. నాదిండ్ల గోపనమంత్రి ఇతడు శ్రీకృష్ణ దేవరాయలకాలములో కొండవీటి రులి కడుగా ఉండేవాడు, ఇతడున్ను ఇతనితడు అప్పన్న యున్ను తి మంత్రి కృష్ణాంబల కొడుకులు - వడదరీమణి పొత్తులు - కృష్ణ రాయని మంత్రి అయిన పాళ్వ తిమ్మినికి మేనల్లుళ్లు - గోపనమం త్రి కొండవీటిలోని రాఘవస్వామి ఆలయమునకు ప్రకారమును, గోపున మును, మంటపములను కట్టించి, గుడికి బంగారు కలశీము గెత్తింది, ఉ స్వామికి వైదవోలు అన్గే గ్రామము నిచ్చినాడు. ఇతడు ప్రబోధ చం శ్రీ జయమునకు సంస్కృత వ్యాఖ్యను వ్రాసినాడు. మాదయ్య గారి తన రాజ శేఖకవిలాసమును గోపనతమ్ముడు అప్పనమంత్రి మల్లన్న ఇంకితము చేసినాడు, అతిడు 'కృపారుఁసంపాదము' అనేపేర గయామాహాత్మ్యక ను స్వసనకావ్యముగా రచించినారు. ఈగ్రం ములో ఈతని వంశక్రమ మిట్లు చెప్పబడినది.....పది ముణికిన్ని గోపమాంకకున్ను తిమమంత్రి, కొండన్న అని ముగ్గురు కొడుకులు చినతి తిమ్మణం కిన్ని కృషమాంబకున్ను కోసమం శ్రీ, అప్పమంత్రి, అని యిద్దరు కొడుకులు పువారు. వారిలో అప్పయమం శ్రీ రాజ శేఖర చకి కధినారరు. ఒకడు 'శ్రీకృషి దేవరాయ సామ్రాజ్యబార రూం;రుడైన సావత్తింపనాయక- కిల్ని లక్ష్మమ్మకున్ను పుత్రిక అయిన తిరుమలాంబను పెండ్లిచేసుకొన్నాడు. గోపన్ని మంత్రి నాగుడ్లి శాసనుడై సార్వత్తి సంతనాచుకుని సంతోత కృపామహిను విమతికెక్కిన కొండ వీలరుంగా, నేలినవాడు. ఇతడు రచించిన కృపారువాసంవాదము రూపవంతముగా ఉన్నది. సం॥ శవి కృష్ణ దేశరాయల కాలము వాదు కాబట్టి 3.. ooc Cశములవాడని చెప్పవచ్చును. పిడుపర్తి బసవన ఇతడు పిడుపర్తి " మణయ్యకున్ను మల్లమాంబకున్ను పుత్రుడుని ఓ వుడు; 'పాలకురికి సోమేశ్వరారావ్య శివ్యశివం ప్రశిష్యుకొన. ఇతడు చెప్పుకొన్నాడు. ఇతడు "నీరిళైన దీసు"దోని" అనే గ్రం; మును కన్నడములో ఏములో కేకయ పదరసు రచించిన గ్రంము | నాధార ముగా చేసుకొని రక్షించినాడట. కెరెయప ధరను వీరశైవ దీక్షా" టొ క్రీ.శ. రాధ్య చరి ఛను మొదట సంస్కృతములోను, తరువాత కన్నడములోను రచించి నాడట. పదరసు శ్రీ. 8. సం॥ర ప్రాంతమువాడు పాల్కురికి సోమనాధునికి పూర్వుడు. కొడుకులు, ఈ నాలుగో బసవన తన గ్రంమును తిమ్మిఘాపతి పుత్రవియిన వీరభూపతి కంకితము చేసినాడు. తిమ్మనూపతికి రాజశేఖరుడు, వీరమణుడు, గుర్వరాజు, వీరభూపతి అని నలుగురు కొడుకే వీరశైవదీక్షా బోధకు కృతిభర్త. వీరవర ప్రచారము కోపము చెన్న బసవయ్య అనే యోగి వీరభూపాలుని వద్దకు వచ్చి శైవతి త్వమును వినిపింపగా, అది తెనుగులో ఉంటే బాగుంటుం దని అంతకు పూర్వమే బసవపురాణమనే పద్య కార్యము ముదలయ్యి కృతులను రచించిన పిడుపర్తి బువన్న చేత ఈ గ్రం మును వ్రాయించి, కృతిపొందినాడు. వీరభూపతి మధురనేలిన వీరప్పనాయ కుడైతే క్రీ.శ. ౨౯ సం॥రముల మధ్య ఉన్నవాడు. కాబట్టి పిడుపర్తి బసవన కాలము కూడా అదే అయిఉంటుంది. పిడుపర్తి సోమన ఇతనితండ్రి దీక్షాబోధ ఆస్ట్రేంచును వ్రాసిన పిడుప బసవన. బసవన పాలుకురికి నా మేడు చెప్పిన కృశులను భూమిలో వెలయించినవాడు. సోమన తన్ను గురించి పాలుకురికి సోమేక ప్రసాద విదితాష్ట భాషాకవిత్వ ప్రవీణ బొమిశ్రా కిడపర్తి బసవేళ పుత్ర సోమయ దేవాఖ్యుడు" నని చెప్పుకొన్నాడు. ఇతడు బనవ పురాణము, ప్రభులింగలీల అనే రెండు గ్రంచులను వ్రాసేవాడు. వీటిలో బసఃపురాణము పద్యకావ్యము. ప్రభులింగలీల ద్విపదలుగా రచింపబడినది ప్రభులింగలీల కన్నడభాషలో చామరసు అనేకవి రచించిన ప్రభులింగలీలకు తెనుగు అనువాదము. చామరసు తన గ్రంధమును వెయ్యినూటపదకొండుపదములు గా రచించినాడు. దాని నిత డిరవైయైదు “గతులు" గా అయిదాశ్వాసములలో రచించినాడు. చామరసు పదిహేనోశతాబ్దమువాడు. అతని కావ్యము భామినీషట్పదములలో వ్రాయబడినది. సోమన గ్రంథము — ప్రథమాశ్వాసములో : (1) భక్తనమస్కారము, గురుస్తుతి; (2) కైలాసవర్ణనము; (3) మాయాజవనము; (4) గురుస్తుతి; (5) అల్లమమాయనాడించుట; అనే అయిదుగతులున్ను;

రెండో ఆశ్వాసములో (1) విమలాగమము (2) ప్రభు వదృశ్యుడగుట (3) మాయ పార్వతియొద్దకుఁ బోవుట (4) ప్రమథాగమము (2) అక్కమదేవి అనే అయిదుగతులున్ను,

మూడో ఆశ్వాసములో (1) గొగ్గయ్య (2) ముక్తాయి (3) సిద్ధరామయ్య (4) ప్రభువు కల్యాణమునకు వచ్చుట (5) మరుళశంకరుడు అనే అయిదుగతులున్ను,

నాలుగో ఆశ్వాసములో (1) ఇష్టలింగము (2) అక్కమహాదేవి (3) ప్రాణలింగము (4) గోరక్షుఁడు (5) ప్రభువు మునుల కుపదేశ మిచ్చుట అనే అయిదుగతులున్ను

అయిదో ఆశ్వాసములో (1) శూన్యసింహాసనమును గట్టుట (2) ప్రభువు శూన్యసింహాసన మెక్కుట (3) ఆరగింపు (4) భావలింగము (5) వీరశైలమహిమ అనే అయిదుగతులున్ను మొత్త మిరవైఅయిదు గతు లున్నవి.

కాంచీనగరములో ‘ధర్మద్రావిళ' అనే బిరుదముతో ధర్మవాణిజ్యము చేసే నెల్లూరి రామలింగయ్య ప్రేరణచేత సోమన ఈ గ్రంథమును రచించి తనగురువైన సిద్ధవీరేశ్వరుని కంకితము చేసినాడు. ఈ సిద్ధవీరేశ్వరగురువు రామలింగయ్యకును, అతనితల్లి తిరువమ్మకును, తమ్ములు చినగురవప్ప, సిద్ధవీరయ్య, నమశ్శివాయ, కాళహస్తి అనే వారికిని కూడా హరిదీక్ష నిచ్చినాడు.

పోచిరాజు వీరకవి

ఇతడు ‘విభూతిరుద్రాక్షమాహాత్మ్యము’ అనే ద్విపదకావ్యమునకు కర్త. గ్రంథారంభములో శ్రీపతి పండితేంద్రుని తలచినాడు. “శ్రీపతి పండితుడు కౌశికగోత్రజుడు. నాగలింగారాధ్యుని పుత్త్రుడు. మహాదేవుని పౌత్త్రుడు” అని కవి చెప్పినాడు. కవి ఉద్దేశించిన యీ శ్రీపతి పండితత్రయములో ఒక డనడానికి సందేహము లేదు. ఇతనిని గురించి

“అనుదిన శివసపర్యాసక్తుపేర
అభియుక్తి వీరశైవాచారుపేర శుభకరోద్యద్గుణశోభితుపేర
విజయవాటీ పురవిభుకృపాలబ్ధ నిజమహత్త్వౌదార్యవనిర్ణయుపేర
పటుశమీశాఖా నిబద్ధవస్త్రాంత ఘటిత వైశ్వానరకల్పనుపేర”

శ్రీపతి పండితునిపేర తనగ్రంథమును రచించినానని కవి చెప్పినమాటలను గమనించవలెను.

కవి తనవంశక్రమము నిట్లు చెప్పుకొన్నాడు — శాండిల్యగోత్రజుడు, ఆపస్తంబసూత్రుడు, ఈవనిపురవాసుడు, వీరభద్రభక్తుడు అయిన భద్రనమంత్రికిన్ని ఎల్లాంబకున్ను వీరయామాత్యుడు పుత్త్రుడు. అతనికిన్ని కొండమాంబకున్ను వీరభద్రుడు, భద్రుడు అని యిద్దరుకొడుకులు పుట్టినారు. వారిలో వీరభద్రునికిన్ని మూర్తిమాంబకున్ను వీరకవి తనయుడు. ఇతడు రచించిన గ్రంథము విషయము బ్రహ్మోత్తరఖండమునుంచి గ్రహించబడినదట.

ఈవని వీరభద్రకవి

ఇతడు శ్రీపతిపండితారాధ్యుని వంశమువాడ నని చెప్పుకొన్నాడు. శ్రీపతిపండితుడు విజయవాటీపురవిదితసంచారుడు. కృష్ణవేణీతీరకేళీవిహారుడు, ఇంద్రకీలాఖ్య పర్వతముఖ్య నవ్యశృంగాలోకన విలోలకుడు, నాగలింగారాధ్యపౌత్త్రుడు, శ్రీమహాదేవుని పుణ్యతనూజుడు అని కవి వర్ణించినాడు. పోచిరాజు వీరకవి కూడా శ్రీపతిపండితునిగురించి ఇదేరీతిగా చెప్పినాడు.

వీరభద్రకవి బ్రహ్మోత్తరఖండములోని సోమవారమాహాత్మ్యకథను ‘సీమంతినీకథ’ అనే పేర ద్విపదకావ్యముగా రచించినాడు.

శంభుసద్గురుడున్ను లింగాంబయున్ను తన తల్లిదండ్రులని చెప్పుకొన్నాడు. అతనికిన్ని, ఈవనిపురనివాసియే అయిన పోచిరాజు వీరకవికిన్ని ఏమయినా సంబంధమున్నదేమో తెలియదు.

దోనూరు కోనేరునాథుడు

ఇతడు శ్రీవత్సగోత్రుడు. అశ్వలాయనసూత్రుడు, దోనూరు నాగయమంత్రి కొడుకు. ఇతడు బాలభాగవతమును శక 1469 ప్లవంగనామసంవత్సరములో (క్రీ.శ. 1543) రచించినట్లు గ్రంథములో తెలిపినాడు. గ్రంథ మార్వీటి తిమ్మభూపాలుని మూడో కొడుకయిన చిన్న తిమ్మభూపాలుని కగ్రజుడు తిరుమలభూపాలుని కంకితము చేయబడినది.

సోమవంశాంబుధిసోముడు, ఆపస్తంబసూత్రుడు, ఆత్రేయ గోత్రుడు అయిన బుక్కరాజుకు రామభూపతి తిమ్మరాజు ప్రపౌ త్త్రుడు. అతనికొడుకు రామభూపతి తిమ్మరాజు, అతనికొడుకు తిరుమలరాయడు. విఠ్ఠలరాయడు, చినతిమ్మరాయడు, పాపతిమ్మరాజు అనేవా రితని సోదరులు.

దోనూరి కోనేరునాథకవి బాలభాగవతమును పద్యకావ్యముగా కూడా రచించి, తిరుమలరాజు తండ్రి అయిన తిమ్మరాయని కంకితము చేసినాడు. దానినే ద్విపదకావ్యముగా రచించి, తమ్మడయిన చినతిమ్మరాయల కంకితము చేయవలసినదిగా తిరుమలరాయడు కోరినందున అట్లే చేసినట్లు గ్రంథములో చెప్పబడినది.

కృతిభర్తవంశక్రమ మీక్రిందివిధముగా బాలభాగవతములో చెప్పబడినది. ఆరెవీటిబుక్కరాయలకు సాల్వ నరసింగరాయడు సఖుడు. బుక్కరాయలకున్ను బాల్లాంబికకున్ను రామరాయలు పుట్టి, కందినవోలిదుర్గముని కధినాథుడై జాతివీరులైన డెబ్బదివేవురాశ్వికులు తన్ను కొలువగా 'పవా’సైన్యముపైకి పోయి, దానిని పంచబంగాళము చేసినాడు. ఆదవేనిదుర్గము నేలుతూ ఉండిన కాచరాజును జయించి అతనిసప్తాంగములను హరించినాడు. బుక్కరాయలకున్ను లక్కాంబకున్ను తిమ్మరాజు పుట్టినాడు. అతడు వేంకటేశ్వరుని అనుగ్రహముచేత ఒకకంటిచూపు పొంది, దానిని తనసభకు వచ్చిన ఒకగ్రుడ్డిగొల్లవాని కిచ్చినాడట. అత డొకచైత్రమాసములో సైన్యముతో దండు వెడలుతూ త్రోవలో నీరు లేక సైన్యము దప్పికతో బాధపడుతూ ఉండగా, డోనికరంగరాజు కొండనెత్తములో విష్ణుమూర్తిని తలంచగా, ఒకబుగ్గ బయలుదేరి, రెండుగడియలసే పట్లే ఉండెనట. మానువకర(డ) అనే రణరంగములో అతడు ఏదులఖానును జయించి, ఆదవేనిదుర్గమును సాధించి, వీరనరసింహరాయలకు ద్రోహి అయిన ఆదుర్గము నధిపతికి ఒప్పగించి, రాయలనుంచి స్వామిద్రోహరగండపెండారమును పొందినాడు. ఇతడే బాల ఉపొ తమా భాగవత ప్ర బంధనాయకుడు, ఈ తిమ్మరాజుకున్ను గోపమాంబకున్ను తిరుమల రాయడు, విశలరాయడు, చినతిమ్మరాయలు, పాపతిమ్మరాయలు మొదలయిన పలువురు కొడుకులు పుట్టినారు. తిమ్మరాజు రెండో భార్య అయిన తిరుమల దేవికి గోపపరాయలు, శ్రీరంగరాయలు అని ఇద్దరుకొడుకులు పుట్టినారు. పైవారిలో తిరుమలరాయలు ఆహోబలపతికి వనము, మంటపము » సత్రములును చేయించివాడు. గరుడాద్రి నాగునికి కర్పూరకస్తూరికా కాగంనసేవ చేయించినాడు. శ్రీ నృసింహునికి కోనేరు కట్టించినాడు. చినతిమ్మరాయలకు కేరళ, తిరువడి, పాండ్య, చేర, చోళ లు పొయనము లీస్తూ ఉండేవారు. పూర్వము శ్రీరాముడు లంకకు విభీషణునికి పట్టముగట్టివాడు కాని, అతని నక్కడ నిలుప లేకపోయినాడు. ఆకొదువను తీర్చడానికి శ్రీరాముడే చినతిమ్మ రాయలుగా పుట్టి, తిరువడిని జయించి, దానికి రాజును స్థిరముగా ఏర్పాటుచేసేవాడు. ఏర్పాటు చేసేవాడు. ఇతనికి 'విజయమో వవంత', 'హొసబిరుదరగండా' 'సుజన ‘మున్నె విభాశభీమ', 'సమనగాండివశరాసన', 'కొమరువేశ్యా భుజంగ', 'అవఘకురాయలమానమర్దన', 'కొసరానికోటల కొంగ', మనిత వెళదానమండలేంద్ర, 'గండరూ', 'గండరగం>', 'వేగటుమున్ని యమృగ వేట కార', 'ఇనప రగండి', 'నరణీవరాహ', 'ఆశీతప్పువరగంలో' అనే ఓరుదము లుండేవి. ఇతడు చంద్రగిరిదుర్గవితత మ హైశ్వర్యవిలసితారుడు, కేరళులకు భయోత్పాతి హేతువు, తిరువడి రాజ్య ప్రతిష్ఠాపకుడు, పాండ్యరాజశాసనుడు, చేరచోళాదిరాజు అతనికి సామంతులు. దోనేరు కోనేరు నాధకవి తన్ను కవిసార్వభౌమునిగా వర్ణించుకొన్నాడు. . బాల భాగవతము మిక్కిలి రసవంతమైన గ్రంథము. పండితారాధ్యచరిత్ర రత్నాకర గోపాలకవి ఇతడు భారద్వాజ గోత్రుడు, కొండఘన కృష్ణధన్వుని సుతుడు. ఇతడు తాను రచించిన "సౌగంధికాహరణము" అనే ద్విపద కాన్యమును రావిళ్ల కొండరాజు పుత్రుడి ఉయిన లింగభూపాలుని కంకి తము చేసినాడు. ఈ లింగభూపాలుడు నరపతిసింహాసనస్థాపకు తిని కవి చెప్పినాడు. నరపతిసింహాసన మనగా విజయనగర రాజ్యము, లింగ భూపాలుడు వెల్లుట్లగోత్రుడు, నరపతిదత్త నానారత్నభూష కఠి శురం గాది గాంభీర్యుడు; సింధురాజార్పిత సింధురచ్ఛత్ర వైంధవ బంధుర స్యందనుడు! సౌరాష్ట్ర నృపపిత్త రాత్న హారుడు! వేగినాయకుడు. ఇతనికి పరబల భీమ, సత్యహరిశ్చంద్ర, కేళాజరాయ, చిలమర్తి గండ, జగనోబ్బగండ, హత్తుమూవరగండి, గగ్గోలురాయ, యిన బిరుదము లుండినట్లు కవి వర్ణించినాడు. మొదల కొండరాజు ఆరవీటి బుక్క రాజవంశమువా డాని సర్ వాల్టర్ ఇవియటు గారి బ్రిటిషుమ్యూజియములో ఉన్న శక౧౭తాలో కొండ రాజు కోరిక పెళ్లి రామరాయలు సదాశివరాయల చేతి రామానుజ యతి కనేక గ్రామములు నిప్పించి వాడని చెప్పబడ్డ తామ్రశాసనములో ఉదాహరింపబడినవాడై ఉంటాడు. గుంటూరుజిల్లా, వినుకొండ తాలూకా, వినుకొండ నరసింహస్వామి ఆలయములోని ఒక శిలా శాసనములో ఈ కొండరాజే కొండ రాజయ్య దేవమహారాజు అని చెప్పబడ్డాడు. ఇతనికి మహామండలేశ్వర రామరాజ తిరుమల రాజయ్య దేవ మహారాజు వినుకొండ సీమను నాయంకరమున కిచ్చినా డవి ఈ శాసనములోన ఉన్నది. ఈ శాసనము శక కూర దుందుభి సంగ్ ర॥ ఆపౌఢ శుద్ధ ఏకాదశి శుక్రవారమునాటిది. రత్నా శర గోపాలకవి తన గ్రంథము సతిని కుమారుని కంకితము చేసినాడు 00 ఠము ౧3 3 గనుక క్రీ. శ. ౧౩౦ రం సంవత్సరముల ప్రాంతములో ఉండి ఉంటాడు. గౌరనామాత్యుడు ఇతనిది గౌతమగోత్రము. ఇతడు సింగయమాధవ నృపాలుని మం శ్రీ అయిన పోతరాజుకు తమ్ముడయిన ఆయ్యలు మంత్రి కొడుకు. ఇతడు రచించిన దిపదకావ్యము సుప్రసిద్ధము. ఇతడు నవనాధ చరిత్ర మునుకూడా ద్విపకగా రచించినాడు. నవవాను అనగా (౧) శివుడు 19) మినవాగుడు (3) చౌరంగి (సారంగధరుగు) (ర) గోరకు నాగుడు (X) మేఘనా డు (ఓ) నాగార్జునుడు (2) సిద్ధబుద్ధుడు (r) విరూపాకుడు (r) కణికుడు - అనే తొమ్మండుగురు సిద్ధులు. - పైవాలో తుది ఆరుగుగున్ను దేశాటని ము చేసి శిష్యులకు తమవిద్యలు నను గ్రహించినారట. వారిలో విరూపాక్షుడో అతని శిష్యులో 'అమృతఘ్న సిద్ధి' (అమృతము' అనే గ్రం ములను రచించినారట. దాని సవనా చరిత్రమును గౌుకు పూర్వము శ్రీగిరి అనే కవి తెనుగులో పద్య ప్రబంధముగా "చించినాడు. రించి తా నీ గ్రం: ముకు నారని శ్రీగిరి ఎవడో తెలియగు ; అతని గ్రంధము కానరాదు. ' కుహనా రుద జై సకోలాహల, ' నవనా: చరిత్రము t గౌరవ చెప్పుకొన్నాడు. రాయ గురుశిఖామణి ', ఓజ్జలరాయమానమర్ధన ', సన్నా హగజపతి సప్తాంగహార' ఆవేఓరుదులు కలిగినట్లైన్ని, శ్రీశైలమల్లి కార్జునస్వామి సర్వసామ్రాజ్య భారనిర్వాహకుడు. వదీక్ష గురుడు, సకలకణాట మండలాధీశరమావిలసనుడు, పర్వభాషావిశేష శోవిదుడు అయినట్టిన్ని ముక్తికాంతభిక్షానృత్తరాయడనే వీరశైవగురువుమీదిభక్తితో, అతని కనవరతాభ్యుదయాభివృద్ధియును, తపోరాజ్య సౌఖ్య ప్ర సిద్ధియుము పండితారాధ్యచరిత్ర కలిగేటట్లు రచించి గ్రాం మును శ్రీగిరి మల్లి కారునస్వామి కంకితము చేసినాడు. ఇతడు రచించిన రెండో ద్విపద కావ్యము 'హరిశ్చంద్ర చరిత్ర" నవనా: చరిత్రములో దీని పేరుగాని దీనిలో దాని పేరు గాని ఉదాహ రింపబడలేదు గాని రెండు గ్రంథములలోని కవివం క్రమమును ట్టి చూస్తే అవి ఏకకర్తృకము లవడాని కెట్టిసం దేహమున్ను లేదు. హరిశ్చంద్ర చరిత్రములో కవివంశక్రమము కొంచెము విపులముగా ఉన్నది. అన్న: సింగనమాధవక్ష్మీతిపాలునికి మంత్రి అయిన పెద్దన పోతరాజుకు తమ్ముడైన ఎల్ల మంత్రికిని, వల్లభమంత్రి కిని గంగాంబకును కూతురైన పోచాంబకును గౌరవ పుత్రుడు. శారదకు డు. రణీమంత్రి నవవా' చరిత్రములో గౌరవతం శ్రీ పేరు అయ్యల మంత్రి ఆనిన్ని, హరిశ్చంద్ర చరిత్రలో ఎల్లమంత్రి ఆనిన్ని ఉన్నా, తక్కిన వివరిము అనుబట్టి ఆలోచిస్తే వీరిద్దరున్ను ఒక్కరే అయి ఉంటారని తెలుసుకో వచ్చును. వెలుగోటివారి వంశ చరిత్రములో సింగయమానన, పెద్ద పోతరాజులను గురించిన ఒక సంవత్సరపు నిలవా శాసన మొకటి ప్రకటింపబడినది. ఇది యెంతివరకు విశ్వశింపదగిన శాపసమా యదు. ఆది విశ్వాసార్హ మే అయినయెడల గౌరన ఆకాలమునకు ము యేళ్ల తరువాతివాడై న. సం॥రం౬రపు క్రాంతి పురా డై ఉండవలెను. కాని, శ్రీశైలములో శాంతి వృత్తి అయ్య వారు అనే వీరశైవగురువు కోరిక పైని విజయనగరరా జయిన వీర తిరుమ లయ్య దేవమహారాజు కొడుకు వీర ప్రతాప వీరప్రతాప రామరాజయ్య దేవ దంతికంటి లింగప్పణ భోగావతీ వదికట్ట తెగిపోగా దానిని బాగు చేయించినట్లు కళ కళారా భావ సం॥ర వైశాఖ బహుళ 30 అమావాస్యనాటి ఒక శిలాశాసన మున్నది మహారాజు ఆజ్ఞ చొప్పున ముప్ఫై తే ము గౌరన చెప్పిన ముక్తికాంతి శాంతిభి'రాయడున్ను ఈ శాసనములోని వారున్ను ఒక్కరే అయితే శాశన ములవాడై ఉంటాడు. ళ. ౧౫౦ సంర ప్రాంత భాస్కరాచార్యుడు ఇతడు గ్రాక్ష్మణుడు, గౌతమ గోత్రమువాడు, అనే విషయ ములు తప్ప మరేమిన్ని తెలియదు. ఇతికు వైశ్యపురాము రచించి పై ్యలందరికిన్ని అంకితము చేసినాడు. పెనుగొండలో వెలసిన కన్యకా ఫ మేశ్వరిక " ఈ గ్రం ములో వర్ణింపబడినది. కర్నూలు, సిరివోలు తాలూకా, దిగువ అహోబలములో కంచుకుంబ గోపురద్వా" మునకు కుడి పున ఉన్న శిలాశాపనములో బాస్కరాచార్యుని శిష్యులున్ను వాసవ కన్యకాంధకులున్ను అయిన వ్యాల ప్రస్తావన ఉన్నది. మశాసనము విజయనగరం జయిన వీర ము నాటిది. శకం వేంకటపతిలిగాయ దేవ మహారా ల (UF) **S సంగమ 2 శ్యేవ బహు? విళమీ - క్ర వారము నాటిది. కాబట్టి కొక్కరాచార్యులు క్రీ.శ. ఓం సంకీరమునకు కాలా.గ్వుడై ఉండేవ"ను. భద్రకవిలింగభూవిభుడు భద్రీకనిలింగభూవిభునే ఈకవి రామయ్య ప్రభుని కుమారుడు, సంగ మేశ్వరుని శిష్యుడు. ఇతడు దేవాంగ పురాణమనే గ్రంధమును రచించి, మొదనూరిలోని రామేశ్వరి దేవుని కంకితము చేసినాడు. గ్రంములో పాలకూరి (పాలకురికి కాదు) సోమనారాధ్యుడు, పిడుపర్తిబసవన్న, శేష యోగీంద్రుడు, రంగిపొనుడు, గోవింద భట్టారకుడు అనేవారు స్మరింపబడ్డారు. కేవయోగీంద్రుడు, గోవింద చిట్టారకుడు ఎవరో తెలియదు; కవులై ఉండారు. పిడుపర్తి పండితారాధ్య జరి శ్రీ రా శ్రీ బసవన్నను కవి స్మరించినాడు. ఇతడు క్రీ.శ. పదహారోళశాబ్దమునికు తరువాతివాడై ఉంటాడు. ఇతడు తనతండ్రి శివధర్మ శాస్త్ర కోవిదుడు', 'పరమశివజ్ఞానభరితోతుడు' అని చెప్పినాడు. " ద్రావిడ్ మధ్య దేశమున"కు 'పడవీడు' రాజధాని. దానికి 'కాళహస్తీశ్వరు' డనేవాడు ప్రభువు. ఆ పట్టణములో రామేశ్వరుని దేవాలయ మున్నది. నూలీపౌర్ణిమనాడు దేవాలయముఖమంటపముమీద కూర్చుండి, ఊరిలోని పదివేలమంది దేవాంగ ప్రభువులు కాశ్యప గోత్రజు జులు దేవాంగమునీశ్వరుని చరిత్రమును ద్విపదగా రచింపగణ కపు లెవరైనా ఉన్నారా అని కాళహస్తీశ్వరు ఉడుగగా, కూపి లిప్ట కూడలిస్థ లీలో భద్రకవిలింగవిభు డున్నాడని చెప్పినారు. పని ప్రభు వాతని పిలిపించి దేవాంగ పురాణమును వ్రాయించినాడు. దేవాంగవంశ క్రమ మీ రీతిగా గ్రం' ములో చెప్పబడినది. (దేవర?) దాపయ్యకున్ను మూర్తెమ్మకున్ను కృష్ణును అనేవాడు పుట్టే 'నాడు. కృష్ణరుకున్ను రాగమ్మకున్ను చిన్నయ్య పుట్టినాడు. చిన్న య్యకున్ను పల్లెస్తకున్ను కొమరేంద్రుడు పుట్టివాడు కొనకేం ద్రునికిన్ని లింగవుకున్న కొమారుసామి పెట్టినాడు. కొమరుసామి భద్రదమ పెండ్లాడినాడు. అతినికలలో బసవేడు కనబకి అతకు సం॥రములు తికి వంశాభివృద్ధికి మూలపురుషు శాతానిని వరి మిచ్చినాడు. ఆ వరము ప్రకారము దేవాంశకులు నానాటికిన్ని వృద్ధిపొందినది. భద్రకవి లింగకవి సానంద చరిత్రమనే మరొక ద్విపదికావ్య మునుకూడా రచించినాడు. దానినిబట్టి అతడు శోణాద్రి (తిరువణ్ణా మ) కుత్తరముగా ఉన్న అరుణాద్రిమంగళమనే గ్రామమువాడు. ఇతని తండ్రి రామయ ప్రభువు, తల్లి అమలాంబ. కాళహస్తిలోని శివయోగి చెన్న వీరధ ద్రేశ్వరుని శిష్యుడయిన సంగయ జీవరకు వీర తము 038 భద్రయ్య, మహంత(ర?య్య అనేవారు కొడుకులు, మహంతీయ్య ప్రేరణముచేత లింగకవిచేత సానందమునీశ్వరుని చరిత్రమును వీరభద్ర య్య వ్రాయించినాడు. కవి తప గ్రంథమును శివయోగి చెన్న వీరుని శిష్యుడయిన శిపయోయోగి వీరేశ్వరుని పేర రచించినాడు. గ్రంథమాలో పండిత త్రయము, పాలకురికి సోమవారా ధ్యులు, రంగనాధులను రించినాడు. పచ్చకప్పురపు తిరువెంగళ కవి ఇతడు భవ్రాజు కులమునకు చెందినవాడు. ఇతడు తిప్పరాజు కొడుకు, తిమ్మిరాజు మనుమడు. తిమ్మరాజున్ను ఆతనితముడు అయ్యల రాజున్ను కన్న ఉరాయడైన ప్రౌఢరాయని మెప్పించి ఘనసారదాన మును పొంది 'పశ్చికప్పున పువారనే బిరుదమును గృహనామముగా పొండినాడట. తిరువెంగళకవి -య్యేటిదిరినున్న 'ఓరుగంటమ్మ' అనేశాంభ విశ భక్తుడు చెయ్యే ప్రాంతపురముకు ఏడు మైళ్ల మారములో ఉన్నది. ఇక ‘ఆఖల సామ్రాజ్య వైభవు' డైన 'చివరామపార్థివేశ్వరుని ఆజ్ఞ ప కారము 'చొస్తే నా మనే స్వపదకావ్యముగా రచించి, చిన తామరాలు అన్నయైన పెదరామరాజు కంకితము చేసినాడు. ఈ పెన రామరాజుకు 'ఆపనూరినించాము' 'అచ్యుతి దేవరాయ ప్రతాప దిక్షిణబాహునంగాంకుడు', 'కొదమ నాయంకరగండి,' 'స్వామి గ్రహి గండ' అనేబిరుదములున్న వనిన్ని, ఆకెడు 'ఆరుణాచలేంద్ర పూజా మోది విధవుడై, 'నన్న నందలి' పురమున కః్యక్షుడై ఉండేవా కనిన్ని, సిప్పాలలోశ్రుసినిన్ని, వ్యాసతీర్ధుల వారి ప్రియశిష్యు నిన్ని, అచ్యుత దేవరాయ ప్రతాపకార్యమురంనరు డనిన్ని, కమిదంళమువా ఎనిన్ని, గోళ్ల బసవరాజుకున్ను, తిప్పమాంబకున్ను పుత్తు డనిన్ని, వాకిటీ చిన్న భూవరునికి హితు డనిన్ని కవివర్ణించినాడు. కె పండితారాధ్యచరి శ్రీ కవిరచించిన 'కొక్కనా చరిత్రము' ఎనిమిదాశ్వాసముల ద్విపదకావ్యము. చొక్క నారు శనిగా మధురలో లసిన సుందరేశ్వ "స్వామి, కథ హాలాస్య మాహాత్మ్యములోని మదురా కాండములో నిగి, శివుని చౌషష్టి (64) లీల లీ గ్రంములో వర్తింపబడినవి. కవి సోముల వాడ భీమన, నన్నయ, తిక్రమ, జ్ఞాన, ల నాగలను కించినాడు. కటా వరదరాజు కావేరికి కట్టకట్టించిన కరికాల దుని వంశములో కట్టాన్వి యుడైన తెలుగు విజ్జనకు 'వాస్తుమూ వరిగండి, వాన్నిబ్బవరం, గారి డికిగండ, వెండికిగండ, బారా మండలీకరగం:, నాళీక తెవికీ నారా యణ, నవలక దశవిభాగాంక, విపరిగండి, వానిశిపుత్రి' అనే 3 ఓరుదము లుండేవి. అతని వంశములోని "తాతిన కె' అనే ఒరువము గల కట్ట రంగరాజుకు హరిదాసురాం పుస్తాను. ఆతడు పోచిరా”. సేంగరీరాజు కూతురైన కృషమాంబను పెండ్లాడినాడు. కృష్ణమాంబ చెల్లెలయిన ఓబమాంబను శ్రీరంగరాయలు ప్ర య మైనాడు. ఓబ పరియ మాంబకు రామదేవరాయలు పుట్టినాడు. వారిద్వారాకున్ను కృష్ణ మాంబకున్ను రామరాజు, వరదరాజు, తాకం, ఆనే మురుకోడు కులు పుట్టినారు. వీరిలో రెండోవాడైన 77 సోమాయ్యము యథావాల్మీకముగా ద్విపదకావ్యముగా సంతరించినాడు. యతి రాజయోగి ఈతనిగురువు, వరదరాజు తాను 'పరమ భాగవత ఐరి శ్రీము, ' 'రంగమాహాత్మ్యము' అనే పద్యకావ్యములను నించినాడు. రంగమా హాత్మ్యము' నూరభ్యాయముల గ్రం మట. ఈ శ్రీ ముల నన్నిటిని కవి తిరువేంగళనా: డవుని కంకితము చేసేవాడు. కవి రామాయణములో కావ్యదోవ ముల నీ క్రింది విధముగా వివరించినాడు: తము 'జల్లిమాటలు, నష్టశబ్దముల్, జజ్జు- టల్లికల్, శ్రావ, పొందదుకుఁ బల్కులును, పునకుర్తములు, వట్టిపూలు, కాకుఁ- దెనుఁXు, పీచలును, సందిగ్ధముల్, ప్రాలు మాలికల్, కిటువు, లేమఱపులు, కొసరు, లాలం 'ములు, వెణీయతకడంబులును, 'ఛాయ లెత్తుట, లర్థ చౌర్యముల్, పెట్టుఁ జాగులు........ కవిత యెట్లుండవలెనో యీరీతిగా చెప్పినాను. '... కాన్య మందమై, తేఁట-- పుట్టంగ వివరసం॥లు పిచ్చిలుగ, లక్షణసమ్మతముగ సందమై, సుకవు లేరా యనఁ, జెవుల- మందుగా, కపురంబు వెద చల్లినట్లు, 037 ధ్వనులు, వ్యంగ్యములు, వింతలు, వాసనలును, మినుకుల సిగిబిగి, మెరనకుల్, జాతి, వార్తలు, నుపనులు, వర్ణనాంశములు, మూర్తిమద్వాక్యముల్ ముద్దులు చూప, నోకమాటకన్న వేఱకమాట వింతి, యొక పాదమునకున్న నొకపాద మొరపు, సౌకదళంబునకన్న నొకదశం బంద, పండితారాధ్య చరి త్ర మొకయుత్తరము మించి సౌకయుత్తరంబు, వెలయంగ ద్విపద' గావింపవలెనట ! భోసల ఏకోజీకవి (౧౬ ౭౭-౮౭.) ఇతడు తంజావూరిని క్రీ. శ. టటు నుండి 3 సం॥రము వరకు పాలించిన మహారాష్ట్ర విజయనగరపు 'తెళుగురాజుల అనంగము తంజావూరిని మహారా దేవారు. మహా రాష్ట్ర రాజవంశము వారే కాక, వారి అను మూయుపై రేంజావూరు రాజ్యములో నివాసము లేర్పరుచుకొన్న ఇతర మహారాష్ట్రులు తెనుగుపై మక్కువతో అనే కాంగ్రె కావ్యములను రచించినారు. ఏకోజీ వాశ్మీకి రామాయణమును యథామాతృకాశ్రమముగా ద్విపద కావ్యముగా రస ముప్పుకల్లునట్లు రచించినాడు. గ్రంములో కవి తనవంశము నీతిగా వర్తించు కొన్నాడు. అతనికి భోసలవంశస్థు డైన మాళో వెళ్లి ఏకోజీ, అతనికి శాహాజీ, శరభోజీ అనే యిద్దరు కొడుకులున్ను పుట్టినారు, శరభోజీతల్లి దీపొంచి అతనికొడుకు గురుజనూబాుడు, అతనికొడుకే రామాయణకర్త అయిన వీళోజీ. ఇతడు తవరామాయణమును తన తండ్రి కంకితము చేసినాడు. చక్రపురిరాఘవాచార్యుడు (౧౬౯ం) ఇతడు తిరు దొంగలా చార్యుని పుస్తడు. కందార గొడియా చార్యుని శిష్యుడైన చక్రపురి దోష్ణయాచార్యుని పౌత్తుడు. ఇతడు తామరచించిన 'నలచక్రవర్తి చరిత్ర' మనే ద్విపదకావ్యమును ఘటి కాచల క్షేత్రములో జలసిన నృసింహస్వామి శంకితము చేసినాడు. ఇతడు 'విష్ణుభ క్త చరిత్రము' అనే ద్విపదకావ్యమునుకూడా రచించి, దానిలో పన్నిద్దరాళ్వారు మొదలయిన విష్ణుభక్తులచరిత్రి మును క చెప్పినాడు. ఈ గ్రంధముకూడా ఘటికాచల నృసింహస్వామికే అంకితము. నెల్లూరుజిల్లా, ఉదయగిరి తాలూకా, సింగ రెడ్డిపల్లి అనే గ్రామము లోని ఒక శిలాశాసనము ప్రకారము సింగరెడ్డిపల్లిని శ్రీ వాడ్ పెద్ద వేంకటాద్రినాయనించారు శక ౧X83, నందన, చైత్ర పౌర్ణ మినాడు (క్రీ. శ. 12-13 కందాళ దొడ్డ యా చార్లు అయ్యవార్లు గారికి జాగీరుగా ఇచ్చినట్లున్నది. ఈ దొడ్డయాచార్యులే షోలింరు నివాసి అయిన మహాచార్యులు. కాబట్టి చక్ర పురి రాఘవాచార్యులు క్రీ. శ. ౧౬౯రి ప్రాంతములవాడై ఉంటాడు. తాళ్లపాక తిరువెంగళనాథుడు ఇతడు భా^ద్వాజలోశ్రుడు, ఆశ్వలాయన సూత్రుడు, నంద పరీకస్మార్త బ్రాహ్మణుడు. తాళ్లపాక అన్నయ పౌత్తుడు, తిరుమ బార్యుని పుత్రుడు. ఇతడు హరివంశో క్తమయిన ఉషాపరిణయక కను తీసుకొని ద్విపద కావ్యముగా ఉపాకల్యాణమనే పేర రచించినాడు, గ్రంథాదియం దితడు తిరుమలార్యుని పుగుకు సనిన్ని, ఆశ్వాసాంత ములలో 'తిమార్యతమజర్ముని' ననిన్ని వ్రాసుకొన్నాడు. ఇతనిష్టసుహిషీకల్యాణము, పరమయోగి విలాసము అనే మరి రెండు ద్విపదికావ్యములకు కూడా రచించినాడు. దానిలో తన వంశము నీవిధముగా చెప్పుకొన్నాడు. తాళ్లపాక అన్నయాచార్యుని మొదటి భార్య తిమాంబకు నరసింహుడున్ను, రెండోభార్య అక్కాంబకు తిరుమలాచార్యున నే పుత్రుడున్ను, వరసమ్మ, తిరుమలాంబ అనే ఇద్దరు పుత్రికలున్ను పుట్టివారు. తిమ్మాంబకొడుకు నరసింహుని మొదటి భార్య నాచారియమ్మకు నారాయణుడనే కొడుకున్ను, రెండో భార్య అనంతమ్మకు అప్పలాచార్య, అన్నయాచార్యులనే ఇద్దకు పండితారాధ్యచరిత్రి కొడుకులున్ను పుట్టినారు. అక్కాంబ కొడుకు తిరుమలాలా చార్యునికి చినతీస్తుయ, అన్నయాచార్య, తిరువేంగళ, తిరువేంగళ, కోనేటి వెంగళ, ఆనే ఆయినుగురు కొడుకులు పుట్టినారు. వేంకటే పైవారిలో మూలపురుషుడైన అన్న యా కార్యడు వేంక టే శ్వరస్వామిమీద పదములను రచించినాడు; పంచి నూగమ పార్వ నాము ఉని పేరుపొందినాడు. నగ ంహుడు సంగీత విద్యా తుడు. అక్కాంబ కొడుకు తిరుమలా నాగ్యుడు ఆంధ్ర వేదాంతము, ఆంధ్ర హరివంశము, చక్రనాళమండరి, రేచికా" నిర్ణయము, అగే ద్విపదకావ్యములను రచించినాడు. తిరుమలాచార్యుని కొడ కులంలో రెండో తిరువంగరం ఆష్టమహి కళ్యాణకర్త అతడు తః తా సామర్థ్యమునుసరించి "కావ్యం- ప్పి, యె లేని వేంకటే మెప్పించి, కలం *ఱుఁగ లతో విచందువాడుఁ గవిశోరఃకంప యోగ్య ప్రతిద్వనవి నవర దాంకుండి ' సని "-ప్పుకొన్నాడు. ఇకెడు రచించిన శ్రీరాము అల మేలుమంగా వేంక టేశ్వరుల కంకితము. 26 రాళ్వారుల చరిత్ర స్త్రీని ములో వరింపబడినవి. ఆరవ గారు, రామమిశ్రుడు, పుండో కాదుడు, నా యిని, పంకు డు, వేం టాచలపూర్ణుడు, సర్వనం: తొండమాన్ పత్తి, దాశరధి భట్టరాచార్యుడు, అనంతాళ్వారు, భదగోపిముని అనేవారి పన్నిద్ద రాళ్వారులు. ఈ గ్రం పఠికలో " వేదం” తెనుఁగు గాలించి సంసార భేదంబు మాన్పిన కృష్ణమాచార్యు” డొకడు స్తుతింపబడినాడు. వేది మనగా ద్రావిడాగమమై ఉంటుంది. “కృష్ణమాచార్య సంర్తనములు” అనే గేయ గ్రంధమును వ్రాసినవా శ్రీ కృష్ణమాచార్యుడే నేమో! శ్రావిడ్ ఉపో ము 033 గ్రం ము నాధారముగా చేసుకొని కవి పరమయోగి విలాసమును చించినాడట. ద్విపిక భారతకవిత్రయము (7) తిమ్మన ఇతడు కాశ్యపగోత్రుడు, వల్లభసూరికొడుకు. ఇతని ఇంటి పేరు ఆశుఖారీవారు. ఇశడు మహాభారతీములోని ఆది, అరణ్య, విశాల, ఉద్యో), సహశ్రీ, శ్రీణ పర్వములను ద్విపదరూపముగా గనించినారు వి ) మాసఘోరవశ్వరుడును, 'చెరమీర(చల మ'?) గండె, 'కగ్లా తిలక ' డుగు రాంకియడును, పంట ప్రభువును, పెట్టేవాడు గ్రామినివ్వాన్ని అయిన దేవయమ్ముయకు పుగుడు, నాడున్న అయిన గాలము యరెడ్డికి వీరాట لقسم పరి7, లేక టేశ్వర స్వామికి ఉద్యోగహ్వములు, స లో స్వణలకు రామచంద్ర అంకితము చేసేవాడు. విరాట ప్రతిలో దానిని 'హావరీపతి కోసము నింబాని కుప్ప మమంత్రి గీత శ్రీయించినావని ఉండమచేత కవి సహాకీ కాలయినాడో, అంతకు పూర్వన్తో అయిఉంటాడు. (3) సోమయ ఇడు తివపుత్రుడు. ఇతడు కర్ణప్వుమునుంచి తక్కిన మహాకాంతములోని అన్ని హ్వాములను చించినాడు. విరాటపర్వము లోని ఒక ఆశ్వాసమునుకూడా ఈతడే రచించిన కొన్ని ప్రతిలో ఉన్న ది. ఇకడు తాను రచించిన అన్ని పర్వములను వేంక టేశ్వర స్వామికే అంకితము చేసాడు, కళ పండితారాధ్య చరిత్ర (B) బాలసరస్వతీశ్వరుడు తిమ్మన యేకారణము చేతనో సభాపర్వమును T ముక విడిచి పెట్టగా దానిని బాలసరస్వతీశ్వరుపునే కవి పూర్తి చేసి ( శ్రీ రంగమా మాత్య శేఖరపుత్రుడైన 'శ్రీవంతి మామార్యే శేఖరు’ని చేసివాడు. . గోవర్ధన అనంతకవి (౧౭FY) కంకితము ఇతడు వేంకటరాయనిపుత్తుడు. వేంకటకృష్ణుని శిష్యుడు. ఇతడు 'మువ్వా వైభవము' అనే ద్విపదకావ్యమును కేక ౧౭౧౬ సం॥రము క్రీ.శ. ౧౭౯) ఆనందసంవత్సరములో రచించినాడు. గ్రంధములో సామ్యజమాూళ్ళేముని, పరవిష్ణులక్ష్మణమునీంద్రుడు ఆనే వారి ప్రస్తావన ఉన్నది. మువ్వార్త వైభవము శ్రీ వైష్ణవ గ్రంము . దీనిలో పరవాసుదేవుని పర, వ్యూనా, విధవ, అంతర్యామి, అర్చావ తారములనే పరిణామములు వివరింపబడినవి. కొండయ్య ఇతడు చెన్నమల్లికార్జున ప్రపౌత్తుడు. చిట్టయ ప్రమతిమ శేఖరుని పుత్రుడు. మెచ్ఛుగండపట్టణము చెన్నమల్లు కసవయ చిట్ట యామాత్యుని మనుమడు, ఇతడు "ర్వా త్రింశత్సాలభంజికల కగలను” విక్రమార్కుని కథలు" అనే పేర అయిదశ్వాసములుగా ద్విపద కావ్యము రచించి, కాశ్యప గోత్రోద్భవుడున్ను, దేవయమం త్రి కొడుకున్న అయిన పెద్దయమంత్రి కంకితము చేసినాడు. బచ్చు సిద్ధ కవి ఇతడు మఱిబసపురాణమును రచించినాడు. ఇతడు సిరిపురి వీరసింగయ్య కరగర్భ జనితుడననిన్నీ చదలింగమర్దల పర్వతార్యుని . మా శిష్యువు ననిన్ని చెప్పుకొన్నాడు. గ్రంధమున సంగయ అనేవానిని కథా శ్రోతగా నిలిపినాడు. సాల్కురికి సోమనాథుడు గోబ్బూరి సంగనను బసవపురాణమునకున్ను, సూరన్నను పండితారాధ్య చరి త్ర మువ కున్ను కథా శ్రోతలనుగా చేయడమును చూచి ఇతడున్ను ఆ సంప్రదా యము ననుసరించి ఉంటాడు. చిక్క వీరాచార్యుడు తనకు వినిపించిన రీతిగా గ్రంథములోని కథను వ్రాసేవానని కవి వ్రాసినాడు, పాలకురికి సోమనాథుడు తన ద్విపదిలలో వ్రాసయతులను వాడినాడు కాబట్టి అతని అనుమతిని తానున్ను వాడినాసనిన్ని, రేఫ అకారమైత్రి శివ కావ్యములలో వెల్లులివి కాబట్టి ఆ రెండింటికిని భేదమును పాటించ లేదనిన్ని చెప్పుకొన్నాడు. బసవేశ్వరుడు కాక మరొక బసవేశ్వరు డున్నా డనిన్ని, ఆబస వేని శారిత్రము కాబట్టి గ్రంములకు మఱి బసవపురాణమనే పేరు వచ్చినదిని కొందరున్ను, ఒసవపకారణములో చెప్పబడిని 'మ' కొన్ని కలు బఎవని గురించినా చెప్పబడని ము చేతినే గ్రంధమున కా పేరు 1 లిశినదని కొందగున్ను ఉంటారు. రమిజీబనవేశ శ్రీమప్మహామూర్తి' అని కవి ఒకచోట బోధించి ఉంచి విముచేతి జపవనామునే మరొక డున్నా విని మనమనుకోవచ్చును. కాని, కన్నడవాఙ్మయములో మల ( ) బసవపురాణ ' అనే గ్రం: మున్ను, - రాజు' అనే వ్యక్తి పేరున్ను కనబడుతున్న ది. తెనుగులో 'మజీబసవడు ' గా మారిఉంటాడు. తరిగొండ వేంగమాంబ మలయ బనవ 'మీ బసన ' డే ఈమె సుప్రసిద్ధురాలైన కవయిత్రి. నందవర డున్ను, వసిష్ఠ గోత్రుడున్ను కానాలవం్క్యడున్ను అయిన కృష్ణా ర్యునకున్ను మంగమాంబకున్ను ఈమె పుత్తిక. ఈమెకు చిన్న తన ములోనే వైధవ్యము ప్రాప్తించిగా, అప్పటినుంచిన్ని శ్రీవేంకటే పండితారాధ్య చరిత్ర వెళ్లబుచ్చుకొన్నది. ఈ మెరచించిన భౌగ శ్వర భక్తురాలై సద్గ్రంథరచనతో కాలము సుబ్రాణ్యుని నేవాడా మెకు గురువు. వతియులో శ్రీవత్సతో శ్రమ, సుంకేకి చం లేదు అయిన తిమ్మయకు కొడుకు వేంకటాచలపతి పాదపద్మములను మనస్సులో ఉంచుకొని వేంగమాంబ ఆ గ్రఁసమును రచించినట్లు చెప్పుకొన్నా. 8. ఈవేంకటా చలపతి తన చిన్న తనములో చనిపోయినది అయిఉంటాడు. ఈ మ అద్దేక గ్రం `ములను "చించినది. () నా రవాళితెర " (౨) ఓంవావిలాసక (3) శివవా కరు, (3) రాజకము (ద్వి. వ) (1) కృషనాశము, (-) పారి తెపూలు, (2) చమో పరిణయము నే పిం (T) రచునా ఎకము, (r) శ్రీకృష్ణ మంజు, (౧C) గుణినాలకు, ( ) కొనాటకము, ( ) వేంకటాఇలమాహాత్మ్యము, (రాణి) నా-మాహి, (3') భాగవతము, అనేవి వాటి శ్రీ ہے పాల 3

X. 3 " ములను నిండి నరసింహస్వామికిన్ని, పంచేంది కేశ్వర నికన్ని అంకితము చేసినది. టేకుమళ్ల రంగశాయి శ్రీరాము ఈతడు రచించిన శ్రీ భాగవతమునే శ్రీ ముకు లితభాండాగారములో ఉన్నం కాని, అది వారి శిలావస్థలో ఉన్నది. మాతృకనుబట్టి కొంతభాగము బారుగాని దానిని "బారుగాని సంపూర్ణముగా నుద్ధరించడానికి సాధ్యము కాలేదు. ఉద్ధృతి భౌగ మునుబట్టి కవినిగూర్చిన వివయము లేవిన్ని తెలియంకున్నవి. శ్రేష్ఠలూరి వెంకటార్ముడు ఇతడు భరద్వాజగోగుడ, ఆపస్తంబ సూత్రుడు. కృష్ణార్యుని శిని లక్ష్మికిని పుత్రుడు. నాధూలగో గ్రుడయిన అన్నా వినప్పలా చార్యుని శిష్యుడు. ఈతడు సంస్కృత, ప్రాకృతి, ద్రవి, డాంధ్ర భావ ca లలో ప్రబంధము “లెన్ని యైన" రచించి తిరుపతి శ్రీనివాసదేవుని కం కితము చేసినాననిన్ని, "అష్ట భాషా కవిత్వార్జితి ప్రోద్యదష్టావధాన విఖ్యాక పై రుదుఁడి" సనిన్ని చెప్పుకొన్నాడు. వేంకటాచల మాహా త్యక` లు దారాూ, నామన, పాద్మ, గరుష పురాణములలో ఉన్న వాటికి సకప్ప"వైరుద్ధ్యము సంభవిం కుండాకు నేర్పాటుచేసుకొని 'శ్రీ వ్యా నివాస సేవని سا అనే ద్విపదకావ్యము వారశ్వాపములుగా రచించినాడు. ఇది - ప్రభ-మైన గ్రము. రస భావయుక్తి సంగీల, అష్టాదశవరనల్ మెజియ, మహాకావ్య పూర్ణ లక్షణము” పట్టట్లుగా గ్రాం చూచి కవి వేప కొన్నాడు. మగ్రం రాజస్వామి కంకితము చేయబడినది. తిరుపతి నాని ముకుందయోగి గో ఇలేమీ కాశ్యప గోత్రము. కాశ్యప గోత్రుడైన కోవిల కం రావయ్య పెద్దకొడుకయిన నాయనయ్య తిశాడు. అప్పలాచార్యుని శిష్యుత. ఇతడు బ్రహం పూరాణములోని శ్రీరంగమాహ్యా వర్ణన తన శ్రీరంగ మాహాను ద్విపద కావ్యముగా సవ శించినాడు. శ్రీగిరి మళ్లికార్జునస్వామి ఇతడు సోమవారమాహాత్మ్యమును మంజరీ ద్విపదకావ్యముగా రచించినాడు. జైవులకు సోమవార ప్రాతము చాలా ముఖ్యమయినది. సోమవారములలో మాఘసోమవారములు చాలా ముఖ్యములని కవి చెప్పినాడు. శేషము చెన్ను భట్టారకుడు ఇతడు కౌండిన్యగో త్రోద్భవుడు - వేంకటార్యునికిన్ని లమ్మ కున్ను పుత్రుడు. వైష్ణవమతమును వృద్ధి చేసిన రామా ముజగురునకు ను సీమ దేవికిన్ని భట్టరార్యుడు పుత్తకు, భట్టరాగ్యునికి రాగమ్మ, సర్యీభాను, అని యిద్దరు భార్యలు. హరిలో రాగమైన వేంకటార్యుడు కమసాలి పండి 78 పుట్టినాడు. వేంకటార్యునికిన్ని లక్ష్మమ్మకున్ను రు నానుడు, రామా నుజుడు, చెన్న ఛట్టారకుడు అని ముగ్గురుకొడుకులు పుట్టినారు. ఈ చెన్న భట్టారకుడే అభిమన్యుకళ్యాణ మనేపేర ఈ రేఖాపరిణయ కను ద్విపదకావ్యముగా రచించి శ్రీరాముని కంకితము చేసే వాడు. గద్దె చంద్రశేఖరకవి ఇతడు పావగగో శ్రుయిన గద్దె వీరశరభాచార్యుని కుమా రుడు. ఇతడు వీరశైవకవి. ఇతడు రచించిన ఉత్తర హరిశ్చంది చరిత్రమనే ద్విపద కావ్యరును చెంగూరప్ప పొముడు స్వామి కంకితము చేసినాడు. విజయరాఘవుడు ఇతర వంశిశ్రమ ఏ క్రిం క పెన శౌవ్వనాయుడి נינגה ఇత బ్యా అన్యుతిరాయని బాధ్యకు

అచ్యుతం యశ (8:00) కుు నాధుడు) (7F 33-85) (భాగ్యః కాంపరాజ కుమార్తె లక్ష్మాంబ అనే కళావతి) విజయరాఘవుడు . ఉపోద్ఘాతము విక ఇతడు శరఘునాధ నాయకాభ్యుదయము'ను ద్విపదకావ్య ముగా రచించిన కవి. ఆ గ్రంథములో అతడు తన వంశ క్రమము నీ క్రిందివిధముగా చెప్పుకొన్నాడు. ౧. చిన వ్వ నాయకుడు శ్రీశైలమల్లికార్జునునికి నానావిధ కైంకర్యములను చేసినాడు. ఆ. ౨. అచ్యుతిరాయడు శ్రీరంగనాధునికి బంగాగుసజ్జలు, ప్రాకారములు, కిరీటము, శృంగార వనములు ఇచ్చినాడు. మన్నీ లను యుద్ధములో జయించినాడు. 3. గ. "వా? నాయకుడు శుండీరరాజు నోడించినాడు. జగ్గరాజును యుద్ధములో చంపినాడు. పాండ్యరాజును జయించి అతనిపుత్తికలను తనజోగులచేత జరపట్టించి తెప్పించినాడు. పెరుం హాసనముమీద రామదేవరాయలను నిలిపినాడు. షాడోళ మహాదానములు చేసివాడు. V. కవి అయిన విజయరాఘవుడు పనిమిటి కొరను గెలిచి, పట్టాం: షేకదినమున షోడశమహాదానములు చేసినాడు. యుద్ధములో సవరము వేంకటపతిని తోలి, పంది కెల్లూర నేపట్టణము నొకగడియలో నిర్మించినాడు. శ్రీరంగరాయలను సంహా సనముమీద నిలిపి, పొంస్య శుండీరి పనులను ఖండించి వారిని వాకిటికావలికి నిలిపినాడు. రఘు నా హరము, చంపకవల్లి మొదలయిన ఎన్నో అగ్రహారమ నిలిపినాడు. ఇతడు శ్రీతిరుమల తాతాచార్య దేశిక ని చేత వైష్ణవమత దీక్షను పొంది. తండ్రియే దైవమని భావించేవాడు. ఇతడు తన తం డ్రి ూనా: రాయల వరి త్రిమును రఘునాథాభ్యుదయములో వర్ణించి మున్నారు రాజగోపాలస్వామి కంకిత మిచ్చినాడు. ఇతడు 'అష్టభాషావిశేషాభిజ్ఞ సుకవి పుష్టిదాన నిజాన భోజభూజాని' నని వర్ణించుకొన్నాడు. OXO పండితారాధ్య చరిత్రి రువా రాయలు రుక్తి ణీకల్యాణము మొదలయిన నాటకము సీనాడు. 'మహనీయపః పద్యమంజరీమాఖ్య బహుళ ప్రబంధ నిబం నశాలి' ఆట ఇతడు. మ దరా కనిగిరి ఇతనికి వేంకటగిరి . అనిన్ని చేగున్నది. ఇతడు రుక్తాంగద చరిత్ర'మును ద్విపదకావ్యముగా ములో నిట్లు వరి తమైనది. . వాము. ఇవి కంఠము గ్రం. గోధిత దిర్భావంశమువాడు, తద్భవుడు, ఆపస్తంబ సూ శ్రుడు, అయినగోపాలమం శ్రీ దీన్ని చెంగమాంకకున్న సౌభలన్న పుట్టినాడు. ఔధలన్న కున్ను జావకాంబకున్ను గోపన్న, గిరిరాజకుని, వెంగనార్యుడు, వేంకటకవిగిరి, అవి నలుపురుపుములు ప్రభవించి నారు. వారిలో అగ్రజుడైన గోపన్న శాహాశీరాజు సభలో ! ర్తి కెక్కి వాడు. మాకి వేంకటకవిగిరి రుక్మాంగద చెరి శ్రీమును మా వంశము వాడైన విచిత్ర రాయనికొడుకు ఖండోజీరాయని కోరిక పై ః, మన్నార చిత్రరా రాజగోపాలుని కంకితము చేసేవాడు. ఓబళయ్య రూ. ఇతడు సర్వయ్యపుక్త్రుడు. కపోతేవాక్యమనే ద్విపద గ్రం మును రచించినాడు. ఇది భారతములోని కపోతలుబ్ధకోపాఖ్యానపు కధ. కపోతవాక్యమనే పేర ఆర్వేలనియోగి బ్రాహ్మణు డయిన వేంక టగిరి అనేక వి రచించిన ద్విపదకావ్యము మరొకటున్నది. ఈ రెండు గ్రంథములను రచించినవా డొక్కడే అయి ఉంటాడు. భారతకథకాక కల్పితమైన కథకలిగిన కపోతవాక్యమనే ఒక ద్విపదకావ్య మున్నది. కానీ దానికర్త యెవరో తెలియదు. విభీమ శ్రీము UXO ణుడు రామునికి శరణాగళ్లుడై రాగా సుగ్రీవుడు విభీషణుని చేర దీయవద్దని వారించినాడు. అప్పుడొక కపోతము వచ్చి రామునితో విభీషణుని చేరదీసి తన శరణాగతవత్సల ఓరుదమును నిలుపుకోవలసిన ద హెచ్చరిస్తుంది. రేటూరి (రెట్టురి) భావయామాత్యుడు ఆదిలక్ష్మి అయిన కామేశ్వరికిన్ని కృష్ణునికిన్ని జరిగిన పరిణయా

  • నీళవి కామేశ్వచరిత్ర మనే ద్విపదకావ్యముగా రచించినాడు.

దీనికి 'ఆదిలక్ష్మీనిలాస' మనిహణా పేరున్నది. కవి శ్రీవత్స గోత్రము గసియామాత్యుని పౌత్తుడు. రామధీమణికిన్ని నాచారమ్మకును పుత్తుడు. అద్దంకి సింగరాచార్యు స్థితినిగురువు. కవి తన గ్రంధమును కుంటి చెర్వు కుంచకా మేశ్వరీదేవి కంకితము చేసివాడు. కామేశ్వరికి 'కామవల్లి' అనికూడా కవి పేరు పెట్టినాడు. కామేశ్వరీ ఆదిలక్ష్మి. ఈమెను 'అక్కలు' అనేపేర బ్రాహ్మణ లు మొదలయినవా రిలనేల్పుగా ఆరాధిస్తున్నారు. శ్రీరామమూర్తిని ఆదిలక్ష్మి మోహించినది. కాని, ఇష్టార్థసిద్ధి కలుగలేదు. అందు చేత ఆమె ఆదేవుని కృష్ణావతార మెత్తవలసినదిగా శపించినది. కృష్ణు డామెకు కామేశ్వరిగా ఆవకరించవలసినదని ప్రతిశాప మిచ్చినాడు. శ్రీకృష్ణు ఉవకరించినప్పుడు కామేశ్వరి సప్తకన్యలుగా అవతరించినది. కాని, అతని ప్రేమను పొందలేక పోయినది. అందుచేత అనేకుల యిండ్లలో ఇలు వేల్పుగా నెలకొని, లారికి కోరిన కోర్కె లిస్తూ, విరహతాపమును భరించుకొంటూ ఉన్న విషయము "కామేశ్వర చరిత్రము”లో వర్ణింప బడినది. లావనూరి రామనార్యుడు ఇతడు జైమినీ భారతాంతర్గతమైన కుశలవోపాఖ్యానమును ద్విపదకావ్యము గా రచించిచాడు. కవి నందవరీక నియోగి బ్రాహ్మణుడు, ولاة ° ఉతారాధ్యచరి ‘ప్రాచీన వేదమార్గ ప్రతిష్టాపనాచార్యుడైన శ్రీ సింగరాచార్యుని ప్రపౌత్రుడు. తిరుమలాచార్యుని పొత్తుడు. ఔబళమం త్రి కిని వీరియమాంబును పుత్తడు. సిరి మాంబ బ్రహ్మశిష్ట నామాత్యవరు" అనుజుడైన దుర్గన్నకు జ్యేష్ఠ పుత్తుడైన మాచయ ప్రోలు గామ "స్తవ్యుడైన చిలుకలనారయకు పుత్తిక. కవికుటుంబము లావమారి లో ఉండేవి గనుక అతనియింటి పేరు లావనూరివా రని వచ్చినది. ఔబళమంత్రి నందినగరాగ్ర హారపతి ఆట. రామనామాత్యుడు తిరు మలాచార్యుని శిష్యుడననిన్ని, సంగీత సాహిత్యచతురుడననిన్ని, కథావిశారదుడవనిన్ని, "రామాయణం క్రవర్తి" ఆగేబిరుదము కల వాడిననిన్ని చెప్పుకొన్నాడు. పైని చెప్పిన ఓంగరాచార్యుడు కామేశ్వరీచరి త్రిమును ప్రా రేటూరి భావయామాత్యుని గురువైన అద్దంకి సింగరాచార్యుడై ఉంటాడు. తిరుమలాచార్య శిష్యు డొకడు నలచరిత్రమును వ్రాసినాడు. అతని పేరు వ్రాతప్రతిలో కొనరాదు. అతడున్ను రామనార్యుడే అయిఉంటాడేమో! చితారు గంగాధరుడు ఇతడు జంగమకులమువాడు. శిరువకోడ్పుఁ క్షేత్రనివాసు నాగలింగయ్యకును సోమాంబకును పౌ. డు. వీరయ్యకును మల్లాం బకుడు ఫుగ్ధుడు. జాలరికులములో ఏలూరిలో అవతరించిన గంగ కున్ను శివునికిన్ని జరిగిన వివాహక నిరిడు 'గంగా వివాహము' అనే పేర ద్విపదకావ్యముగా రచించి చిరిచకోడూరిలోని శ్రీరామేశ్వర దేవుని కంకితమిచ్చినాడు. మల్లయ్య, వీరయ్య అనేవారు కవికి అన్నలు.. కము ఈశవియే 'భల్లాణచరిత్రము' అనే మరొక ద్విపదకావ్యమునూ వ్రాసి రాచవీటి వీరభద్ర స్వామి కంకితము చేసినాడు. “సిరియాళ చరిత్రము” అనే మరొక ద్విపదకావ్య మున్నది. దానికర్త వెనెవెళ్ల గంగాధరుడని కలదు కాని, ఇతనున్ను తన తలిదం డ్రుల పేర్లను వీరయ్య మల్లాంబలుగా చెప్పడము చేతనున్ను, సిరియాళ చరిత్రము భల్లాణచరిత్రి మువలెనే రాచవీటి వీరభద్ర స్వామి కంకితము కావడము చేతనున్ను వీరిద్దరున్ను ఒక్క అని చెప్పడాని కవకాశ మున్న ది. నరసింహుడు ఇతనిని గురించి ఇతర ఇతడు కణమతాతార్యుని శిష్యుడట. విషయములు తెలియపు. ఇతడు 'గజకృష్ణ సంవాదము' అనేద్విపద కావ్యమును రచించినాడు. శ్రీం : నామము గ్రం: ములో కానరారు, విషయమునుబట్టి పే రూహింపబడినది. బొమ్మకంటి నరసింహము ఇతడు కౌండిన్య గోత్రుడు. మాధవునికిని నర్సిమాంబ (సర్వాంబ) కును పుత్రుడు., అని ఒక లో ఉన్నది. ఇడు 'ధర్మాంగద చరిత్ర' 'మనే ద్విపద కావ్యమును రచించి, మారికాపుర చెన్న కేళవ స్వామి కంకితము - పినాడు.

ర్మాంగదు. నేరాజుకు ఏర్పాకారముతో ఒక కొడుకు పుట్టి

నాడు. ఆకొడుకు మనుష్యుడే అని లోకమునకు నమ్మకముపు స్టేటట్లు 'పెంచి, పాముకు సత్యవతి అనేకవ్యక నిచ్చి పెండ్లి చేసినారు. సతీని ప్రతి పామే తన భర్తగా ఎంచుకొని దానిని బుట్టలో వెత్తుక్యొ రక్షిస్తూ, తీర్ధముల పెంబడి తిరుగుతూ, తుదకు బ్రహ్మ కుండములో దానిని కడుగగా, పా మొక రాజకుమారుడైన కళ ఈ కావ్యములో పండితారాధ్యచరి శ్రీ అతి సరసముగా చెప్పబడినది. ఈ గ్రంముకు లోకములో 'పాము క!' 'పారుపాట' అనే పేర్లతో స్త్రీలు మిక్కిలి గారా ముతో పాడుకొంటూ ఉంటారు. తిమ్మన ఇతడు కాశ్యపగోత్రుడు, వల భమారిపుత్తూరు. చక్రవర్తి చరిత్రి మును వ్రాసి శ్రీరామాంకితము చేసేవాడు. ఈ గ్రంధపు ఒకానొక వ్రాత ప్రతిలో 'పుష్కరిణీతటమున', 'ఉభయ కావేరీమధ్యమున' నెలకొన్న గోవిందునికి కవి భక్తు డనిన్ని తిరుమలాచార్యుని శిష్యు శనిన్ని ఉన్నది. కాని దానిలో తిస్నయ ముదాహరింపబడలేదు. శ్రీం : భాగము శ్రీ రెండింటికిని చాలామట్టుకు సామాన్యముగా ఉండడము చేత కర్త తిమనయే అని అనుకోవచ్చును. పోలిశెట్టి లింగనకవి ఈ రెండింటికిన్ని ఈకవి వీరశైవుడు. బడికాముపల్లి నివాసి అయిన చకిలాల లింగప్ప కోరిక చొప్పున ఈతడు 'నవచోర చరిత్ర' అనే పేర ద్విపద కావ్యమును రచించి బగీరాముపల్లిలోని మృత్యుంజయేశ్వరుని కంకి కవి యింటి పేరు 'పోశెట్టి' అని ఉన్నది. తము చేసివాడు. 'పోల్ శెట్టి' అని ఉండవలేనేమో. కవి తనకు పూర్వులు గా పాలకురికి సోమేశుని, గార్లపాటి లక్ష్మణుని స్తరించినాడు. చకిలాల లింగప్ప గుండెయ్య బ్రహ్మయ్య గారి అంశమున పుట్టినాడట. కన్నర మళమందలి పదాగారగురువుకు శిష్యుడయిన చెన్న బసవన్న కవికి కవితాగురువు. తము את చరితము, లింగనకని నవచోశచరిత్రము నేకాక, శంకర' దాసమయం వీరసంగయ దేవచరితము, మల్హణచరితము, శివ్య ప్రబో ధనము, అనే గ్రంధములకు కూడా రచించినట్లు చెప్పుకొన్నాడు. నవచోరు లనేవారు గొప్ప శివభక్తులుగా వీరశైన కావ్యము స్తృతింపబడ్డారు. కరికాల గొడుడు, కరయూరిచోడుడు, చంద్రబోకుడు, నరేంద్ర చోడుడు, ఉత్తుంగచోళుడు, విక్రమ కొడుడు, వెండినోడుడు, వీరచోడుడు, వెలనాటివోడుడు, అనే ד వారు నవచోరులు. వీరందరున్ను చరిత్ర ప్రసిద్ధులు. నవచోశచరిత్ర మును తనకు పూర్వము కన్నడకవులు కన్నడ ములో వ్రాసినా కనిన్ని, దానిని 'తెనుగున ద్విపద'గా తేట తెల్లమిగ రచింపవలెననిన్ని చకిలాల లింగప్ప తన్ను కోరినట్లు కవి వ్రాసివాడు. కన్నడములో 'సవచోళ చరిత్రి' అనే గ్రంధము బయలుపడలేదు. కాని, చోళసాంగత్య, చోరం జర సాంగత్య, అనే రెండు గ్రంధము లున్నవి. మొదటిది పదిహేనో శతాబ్దము నాటిది, కర్త పేరు తెలియదు. రెండోది పదహారో శతాబ్దము నాటిది, దీనిని లింగకవి రచించినాడు. సాంగత్య మనేది ఒకరిథి కావ్యరచన, పాటలరూపముగా యత్నగాన మును పోలిఉంటుంది. ఔబళకవి ఇతని తండ్రి వంటి సిద్ధన, ఇతడు స్కాందపురాణాంతర్గత మైన శివరహస్యఖండమును తెనుగున ద్విపదకావ్యముగా రచించి డు. ఉలిచి భావజ్ఞుడు ఇతనిని గూర్చిన వివరము లేవిన్ని తెలియరాకున్నవి. పరశు రాముడు కార్తవీర్యార్జును నోడించిన కథను 'పరకురామాయణ మునే పేర మంజరీద్విపద కావ్యముగా రచించినా.. పండితారాధ్యచరిత్రి చంద్ర శేఖర కవి ఇతడు "విశ్వకరావ్వయము”ని జనించిన కిన్నెర బ్రహ్మ వంశజుడు, సుపర్ణపగోత్రుడు. ప్రమ భూచార్యపౌత్రుడు. కంచెర్ల య్యవారిపుత్తుడు. డు. ఇతడు బ్రహ్మ కూతురైన సంజ్ఞాదేవిని సూర్యుడు వివాహమాడినకథను ఆజ్ఞానుకల్యాణ” మనేపేర ద్విపద కావ్యముగా రచించినాడు. కవిత్వము చాలా చక్కగాఉన్నది. కాచన ఇతడు కాశిక గోత్రుడు, మల్లరి అయ్యలన్నకున్నా లక్క మాంబకున్ను పుస్త్రుడు. శ్రీహరికులని నేని చెప్పుకొన్నాడు. ఇతడు రచించిన ద్విపదకావ్యము మైరావణ-రిశ్రము. దీని వాతడు శ్రీశైలముని కుత్తరముగాఉన్న చెల్లలూరిలో కాలసిన వెన్నకృష్ణుని కంకితము చేసివాడు. గ్రంము మంజ 'స్వపదాచ్ఛందస్సులో ఉన్నది. సిద్ధేంద్రయోగి ఇతనిని సరించిన వివ" ములు తెలియవు. ఇతడు 'బాల బ్ర లింగ విగ్రహవిశాల కృపాలః సత్కవిత్వంలో శ్రీమతి జొన్న వాడేనని చెప్పుకొన్నాడు. ఇతడు రచించిన ద్విపదకావ్యము. 'హాంగీ శ్వరవిలాసము, అల్లమ ప్రభువు అశ్వ మహాదేవి కుపదేశింగినట్లు దీనిలో వీరి శ్రీ వేసి దాంతము వివరింపబ వద. బాణాల శంభుదాసుడు ఇతడు విశ్వకర్తకులను వాడు. కసుగోత్రుడు. కున్ను అప్పడకున్న పుర్తురు. ఇతడు కొంపిపల్లి (పల్లికొండ అని ఒక ప్రతిలో ఉన్నది.) గోవాలుని వరముచేత కవిత్వ శక్తిని సంపాదించినాడట. 'సారంగధర చరిత్రము' అనే ద్విపదికార్య బ oxa మీతనికృతి. దీనిని బూదవాడు నీలకంఠేశ్వరస్వామి శంకితము. చేసేవాడు "కర మనురక్త్యుక్తి గల చేమకూర యప్పన్ చెప్పినయా ప్ర కారమున” సారంగధరుని కథను చెప్పినా నన్నాకుగాని, ఈ అప్పన వరో తెలియదు. అతడు రచించిన సారంగ, రచరిత్రి కొనరాదు. చేమూరి వేంకటకవికే గొప్పన అని కవి కృతిలోని కున్ను ఈ కవి లున్నాలి. సురొకడే కున్న దేమో! వేంకట గురవయ్య ఇతిక కారాయణగో నాకున్ను కొన్ని భేదము వాడిన చెప్పుకొన్నాడు. ప్పబడే వేరు. ఇతిని తెల ఔషచుణుడు (ప్రాగాఎ్కని

        • ** మైన ఇంక్ ఎయము. • ఇలేడు కా

10 مله `బములోని సరాఖాంజేణు కొండేశ్వము' ఆనేవేశ్ 12 'సు గ్విద:కావ్యలు గా "చించినాడు. దీంతో ఇంచుమించు శము ద్విప 22లో కామశాస్త్రము వివరింపబడిం పరమానంద తీర్థుడు ఇతడు ఏడ్తాత్రేయ గారికి శిష్యును. ఇతడు రచించినది 682 అసమంజరి' అనే ద్విపద కావ్యము. దీనిలో వివవేదాంతము ఫ్ర "సిద్ధ నుభూతి సంసిద్ధ వహించు Q సిపిలు లోక ప్రసిద్ధాలు నెమ్మి ప చరిత్ర మున్ను వేసిన యట్టి ముఖ్య శా స్త్రం లన్నియుఁ జూచి వే ఇందలియార్థ భావ మెల్లను దేటపై టీచాఁ ఢీ" అవి కవి గొప్పవారు. రచించినాడు. ఇతడు ఎ మరిగంటి వెంకటాచార్యును ఎజ్ఞమిల్లి మెరాజకవి (~S-S) ) ఇతడు చరిత్రము సంగ్రవా అంది )

రావుభాగ్య జానకయ్య, ప్రకాయ మూలమ్మహా శ్రీ మనకు మంజరీ ద్విపదలను చేర్చి విస్తతం' వారి రాజ్యము ఇచ్చినడు. రంగు చేత బొనకయ్య ఈగ్రం అంగురైతే T రింపజేయించినది. మల్లారివారి గ్రామలో భారతవీరుడైన కర్ణునివంశము వర్ణింపబడినది. ఈకవి గారు -- అంతములలో ఉండిఉంటారు. పర్వతమంత్రి లింగనామాత్యుడు ఇతనిని గురించిన నిజము లేమిన్ని తెలియరావు, ఇతడు వీర శైవుడై ఉంటాడు. ఇతడు 'రుద్రాక్ష మహాత్మ్యము"ను ద్విపతిలో రచించినాడు. ము 02265 చౌదరి రామదాసు ఇతనిది కొలుచుకూర్ల గోము, ముత్తనకున్ను, వెంకమ్మై కు*్ను వాయడు పుట్టివాడు. అతినికిన్ని గంగమ్మ కున్ను సర్వప్ప పుట్టివాడు. ఆతనికిన్ని కోనమ్మికున్న రాయప్ప పుట్టినాడు. చౌదరి పునాను రాయప్పకు కొడుకు. ఇతడు గుర్తిణీకల్యాణమును పడికావ్యముగా రచించినాడు. చల్లా గురవయ్య మంచే སྣ་ ་ ” 27% తాడు కృపాణాశ్రుని మేకు జయ పడికావ్యమును పెట్కాంపిలుగా " సంచివారు. ఉర్మకాంతి, శేషకాంశ, వైత్రేయ శ్రీకారుడు, యక్షకాంతి, పర్విచిత్కాంతి అని ఆ కొండగుల కోళ్లు. 210 ఉండిన ఆమరన్ని కున్న చకున్నా మాదనం ఫ్రీ పట్టివాడు. అతనికిన్ని తిరుమలమ్ముకున్నా కొడుకు కే. ప్రధాని, అతనికిన్ని తిప్పుకున్ను ఏజామహాపా శ్రుడు జన్మించినాడు. అతనికిన్ని గోపమ్మకున్నా పుస్త్రుడు కృష్ణామిహా పొత్రుడు, ఇరిడే యూజ్ఞవల్క్యవిజయ కృతిభర్త. ఇతని భార్య ఆసుమాంబ. కొండపల్లి నివాసి జిల్ల ఆసంతియ్యకున్ను, యజ్ఞమ్మైకున్ను తిప్పయమంత్రి పుట్టివాడు. ఆఠినికిన్ని వీరమాంబకున్ను పేర ప్ర ధాని, మల్ల మంత్రి కూనయమంత్రి అని ముగ్గుకు కొడుకులు. వారిలో మేరమంత్రి కిన్ని ఎల్లమాంబకున్ను గురవయ్య, గురువయ్య, మల్లికార్జు నుడు ఆనేవారు కొడుకులు. వీరిలో పెద్దవాడే యాజ్ఞవల్క విజయ OLO పండితారాధ్యచరిత్ర కృతికర్త, తాను యాజ్ఞవల్క్యవంశజుడెననిన్ని కౌండిన్య గోత్రలుడి సనిన్ని చెప్పుకొన్నాడు. పాతూరి తిరుపతికవి ఇతడు ఆరూఢ ఆమియామాత్యుని పుత్తుడు, వేరనమంత్రి పొత్తుడు, శ్రీవత్సికో శ్రిజుడు, గుమ్మపూడి నివాస్. ఇతడు మైరావణ చరిత్రమును ద్విపదిగా రచించివాడు. ఇతడు హనుమర్వీజయమనే ప్రబం; మునుకూడా 2 చించినట్లు చెప్పుకొన్నాడు. ఇతడు లక్ష కార్యకవి రామానుజాకార్యులవారి విశిష్టాశ్వితం శాంతమును సక్త్వార్థదర్పణము' అనేదే స్వపవశాన్యములో వివరించినాడు. ఇతనిని గురించి ఇతె విషయం నేనన్న తెలియగావు. యోగానందావమాల కావ్యమును రచించినాడు. ఇతడు కొంగురు ని శిష్యుకు . ఇక డాల్వేలు పుస్త్రుడు. ఇతడ రామాూరి వేంకటలింగడవి . ww సమ మార్యుల సంస్కృతిభాషలో కృషమడు వించిన ప్రబోధ చంద్ర వయ నాటక: కారుకొని ద్విపదకావ్యము చిరు. ఇతడు ప నేం ద్రవిశిష్యుడు. కౌండిన్య శ్రమః, ఆహంబనూ గ్రాడు, ఆర్వలగిలపుడు, అయిన రామా ! శీనస్యనికిన్ని లింగాంబకున్న వరద మంత్రి కొడుకు. అతనికిన్ని జ్ఞానాంబకున్ను రాగమం త్రి, కృష్ణ రాగమంత్రి, ము 070 మంత్రి, అనీ యిద్దరు పుత్రులు పుట్టినారు. వీరిలో రామమం శ్రీ కసువా నగపార్యుని కూతురయిన సుబ్బమాంబను పెండ్లాడివాడు. పేద్దరికిన్ని రామారి వేంకటలింగకవి జనించినాడు. ఇతడు పెరపురి ంద్రశేఖరుని పుస్తుడైన బంగారు వేంకటవీర పృథ్వీవల్లభునికిన్ని, అతిశికొడుకు చంద్ర శేఖకరాజుకున్న సన్ని ధనుండి తన గ్రంధమును

  • చించినానని "చెప్పుకొన్నాడు.

కన్నడ నరసకవి ఇతడు కన్న ఐగసమం త్రి కొడుకు, బగలవాటి బ్రాహ్మణుడు. 'నింబజామాహాస్మ్యై' మళ్లే ద్విపదకావ్య మీతనికృతి. గ్రంధము శ్రీ మాశ్వాసాంతములో దీని పేరు 'ఏక వీరా మాహాత్మ్యము' అని కలదు కాని, తక్కిన ఆశ్వాసాంక^్వపదలలోను శ్రీం ము మధ్య టచ్చటను 'నింబమాహాత్మ్యము' అనియే ఉన్నది. మన్నారు అతడు కవితో దేవమల్లుని కథ దేవిమాహాత్మ్య మీవనం ఒవి శాఖ లేర్పాటు గాఁగ రమణ బహంపపురా ణసంహేతిల విమలమా దశగోత్రి విధము లేర్పడఁగఁ వెనుఁగుగఁ దేఁటగా ద్విపద కావ్యంబు నొనరించి రఘు; తి కొప్పించుము' అన్నాడట. మన్నారు కెట్టివంశ మిట్లు తెలుపబడినది. కోపమల్లకులములో విశ్వామిత్రి గోత్రము, ఋక్శాఖ, ఆశ్వ రాయననూ త్రము వాడయిన కలిగే విశల పెట్టికి వెంకట కెట్టి, గోవింది పెట్టి అని యిద్దరు కొడుకులు. వెంకట శెట్టికి తొక్కడము వెంకట పండితారాధ్యచరిత్రి కెట్టి అనికూడా పేరున్నది. అతనికిన్ని రంగమాంబకున్న సున్నారు శెట్టి, రామాజెట్టి అని యిద్దరు కొడుకులు పుట్టివారు. వారిలో కృష్ణమాంబ భర్త అయిన మన్నారు కెట్టియే నింబజామాహాత్మ్యములు నరసకవిచేత వ్రాయించినవాడు. Jo-sw "ము "నువారము గరిడిలో ప వెలసిన శ్రీతరాముని' కంకితము. లోకేరావుసోమన ఇత డాశ్విలాయనం శ్రమ, కితిలో త్రుడు ఇతని మూల పురుషుడైన శివదేవమంత్రి లోకరావు అనే చేతి అవంశమునకు లోపుగాని కిరు వచ్చిన .. ప్రపంచము శివదేవమం శ్రీ వంశములో మాయ దేవునికి పావనామ్యానన్న, అతనికి అరుంగు కొడుకులున్ను పట్టనారు. ఆ ఆరు లోను నాగమాంబవల్ల పుట్టిన జగ్గులలో నాగనార్యునికి చెన్నయ్య, య్య అని బుద్ధులు పట్టినారు. వియ్య లింగమంత్రి, శ్రీ మంత్రి, జీవి ముగ్గురుకొడు కులం కన్నారు. మంత్రినిన్ని లక్కమాంబకున్ను నాన్న, విన్న, కొండెన్న, ఆప్ ముగ్గుకుడథులు. సోమన్న 'జుభ స్త్రీ చే ప్ర విజయము' అనే ద్విపదకావ్యములు - జౌ నింకను జిల్లాప్ --5, చెకితము (పద్య కావ్యము .) శివ (9) మహత్త్వము (వశానము), లక్ష్మణాదేవి కల్యాణం (ద్విసవ యెడ గానము), కరంభాపంజలము (యక్షగానము) ఆదే శ్రీం మాను నూలను "చించినట్లు ఒలక విజయావ 7 తారీకభాగములో కవి చెప్పుకొన్నాడు. సింగనామాత్ముడు ఇతడు భద్వాజగో శ్రుడు, అయ్యలార్యునిపుత్రుడు. ఇతడు భాగవత వశమస్కం'; ముమ ద్విపద కావ్యముగా రచించి ఔధవమంత్రి గంధామాత్యుని కంకితము చేసివాడు. J సోమనాథుని ద్విపదారచన గోమినాథుడు బసవపురాణం, పండితారాధ్య చరిత్రములలో 'వేదవేదాంగేతిహాస వివిధాగము పురాణ విహితమాప్తముల నిదమిద్ధ 'మను చోట వినియా ప్రమాణపదము' లకేటట్లు ద్విపదలలో ఆయా ప్రమాణవాక్యములను చేర్చినాడు. ఆవాక్యముల పట్లు చేర్చడమే తిన్న ప్రజ్ఞ అవి నాటుకో కొన్నాకూడాను. ఆ చేర్చడములో కొన్ని జల్లేపనములు చేర్చవలసి వచ్చినది. జట్లు చేర్చుతున్నా నన్న విషయ మొకనికి తెలియకపోలేదు. కాని, దానికి సమాధానము చెప్పుకొన్నాడు. 21: 'సొసైనత్నించుట్టుప బÀ కి గట్టి భావః అని తవరచినను చూడు నున్నాడు. 'వేదశ్యం" స్వసం కొలంలోని పలుకుటకును మది మెచ్చు' మన్నాడు. (శ్రితము ద్రిక "నాన్న శీల సీయులో వేళమైన వచ్చు. సముత్తరన్నామనొత్తులకు కొంలేదు. కత్నము కత్నము పొట్టనయిగే 'జ నిట్టును జనఁవేగట్టులు యడి విశేకం అని సమర్ధించుకొన్నాడు. అత డుదాహరించిన వేదవాక్యములు రత్నములే అయినా, వాటిని ద్విపదిలలో ఆకశించడాని కుపయోగించిన 'జల్లి' పదములు పసిడి ఆవు. తుందో కాదో చెప్పలేము గాని, అతిని కవితా ప్రవాహములో వాటి ఉనికి అంతగా పట్టి ఇవ్వదని చెప్పు డే మతిక యోక్తికాదు. ఆయా ములనుంచి యెత్తి ఉదాహరించడాని కాతి ఉపయోగించిన నిరర్థక పదము లనేకము లున్నవి. వాటి నీ క్రింద ఇస్తున్నాను. ఆట, ఆది, అవగఁజాలి, అనది, అనువర్తర్, అమరి, ఆర యన్, అరుదుగా, ఆలరి, ఆలుచున్, ఆవల, అవుద్, అసలారన్; 75° పండితారాధ్యచరి శ్రీ ఆయతిన్, ఆరన్; ఇజ్, ఇలన్; ఉఱున్, ఉలియన్; ఎంయంగన్, ఏపా యు, ఎలమిస్, ఎస9; ఒగిన్, సెరన్, పిలయన్, కడున్, ప్రియన్, కణంభక్తితో, కదిలి, కదిరి, కనలి, కట్టుకొని, కరమెన్, కరము, r; 85; 105, \ 5; **5, ***, **,-211 ex8, 2*6; 8×5, 41, 910, 005, a<*5, 935, ***** చున్, కరమిళ్, తెవీన్, విన్, తలఁపస్, తిరిలీ, తా, ఞ, తివిరి, తుజవ్, తేలియంగన్, 201, గోడ కాన్, గన్; పనిచి, సన్ని, నలీన్, నిలుపిన్, నిండెన్, నియతిమతిన్, నియా తిన్, జగన్, కెగడి, రా 5; పసరుమన్, హారన్, పరిన్, పరు పడిన్, పాయక, పెళ, పిరుపొంజన్, పంజన్, 4 + పొదలి, పొనరంగన్, పాపిన్, పొంన్, ప్రతినీ, ప్రబలి, ప్రభ తిన్, బ్రాప్తిన్, ఫ్రీతిన్; న్': భంగా, భౌతిక, భీవికోప్పన్; మగుడన్, మెరిస్, మనం డి. మె, మరళి, వాపు, సూపర్, నదీతిన్, మును, మున్న, మృగతిః, యశస్మక గాన్ ; రంగస్ధన్, "గిస్, మ మైన్ లున్, 4 15. లలిదలిర్పఁగన్ , లీలన్; వేగవన్, వగళంన్, గన్ , భూషన్, పాలకొప్పన్, వలస, వసుగన్, కాక, ఖాసిన్, విస్తృతిశీల, రేషన్, పిలము, విసళ్మృతిన్, వెలయన్, వ్యక్తము, ప్రతియుక్తిన్; సడిషనర్, సత్తుగా, సఫలకన్, సరిన్, హజం, సాగు, మొదలైనవి. ఇక నా వాక్యములకు ద్విపదలతో కివి చేర్చినవిధము నాలోచింతాము, అత డు దాహిరించిన ఒక్క వాక్యమైనా సంపూర్ణ ముగా ఒక్కచోట చేరలేదు, ద్విపదలో అది చేరడానికి కష్టమైనది. కాబట్టి ఆ వాక్యముల నాతడు ముండుగుండ్లుగా తెగగొట్టినాడు. రెం డుదాహర ణాలు. 3వ † పోతి ము OEX "ప్రియం మరుతో మర్చయంత రుద్ర యత్తే జనిమ చారు చిత్రమే." ఋక్సంహిత వీరిని ద్విపదలలో పొందించినవిధము: — .. ... .... భ క్తి స్థలచిత్తు నా “అయి 'మకుతో మర్జయంత' నా శ్రుతిఁజ- నిన 'రుశ్రయ జనిమ చారుచిత్రి ' మ పండి. . (7) ర దీనిలో 'నవ యం' అనే భాగము లోపించినది. దాశి భక్త్యా శృదేవతానాం రాకల్పకోట్యాం JNDN సున్నెప్తాః" దీనికి స్వపణలు: — కూవపురాణము. ఓలిన “యఛ ర్భాక కాలే" యనంగఁ జెనసి తా 'హరభ· క్త శేషం దదాతి ' యన హరిభుక్త శేషాన్న పానములు దివిరి ‘భక్త్యా పితృదేవతానా' మ_ న వినుఁడు పితృ దేవనివహంబులకుఁ దొపండితారాధ్యచరిలి డంగి “తేనైవ పిండై సృతిలై ర- సంగఁ బిండము దర్పణము సమర్పింపు బ్రాప్తి 'నాకల్పకోట్యాం పికరస్సు - తృప్తి' నాఁతృకోటి దృప్తి నొందంగ. పండి. . (౧) కి. దీనిలో 'పిండైశ్చ' లోని 'చి' లోపించినది. 'సతృప్తం' అనేది 'సతృప్తి' అయినది. ఒకొక్కచోట ఉదాహృత కాక్యములకు ద్వీపనలలో కూర్చి డానికి సోమనాథకు చాలా కష్టపడ్డాడు. ఒక్క ఉదాహరణము చాలును. ఉర్వీ వెండియును `దు _క్తిమధ్యము" 'సర్వజ్ఞతా చ సంజాత దేవేంద్ర సహి I స హి సంశయో' యసన్ సర్వజ్ఞలియును సహజంబవడ. సిప్సంశయం 'ఇంద్ర చ ననంద సాన్సిసాద; నేను యన మఱి 'భక్త ఒయ మన 'లభ ల' మ్మన శివ్రు కేవ శ్రీ నాదము ము నమ్మునఁ గుడుచు; మ్ము 'దద్వకు' నుని 'సహీ మేశక్తి' రన 'న గిరో” య - న 'స గితాం పతయే' యనఁగ ...... ఒకొక్కప్పుడు ఈ దాహృత వాక్యమునే కొంచెము మార్పు చేసినాడు. (౧) 37, 4ఇట్లు, లియ ' స్రవ సృష్టిచ్ఛలే వాహ, 'యనఁగ. దీనిలో 'సవ 'ప్ర' అనేమాటను 'స్రష్ట'గా మార్చివాడు. (C) కి ౬. మలీన ముందఁ గో 2 పి మలింధారి' యవఁగ. 'మలినధాకి' అని ఉండవలెను. - (17) 3F, ‘వాధికుర్వంతి దగ్ధంగ' నా కెట్లు, ది కాంగో అని ఉం ఉరలెను. (౧) కవి. యాక్వప పంఖ్యాధిషు దశర్మము, యవఁగ 'వి ప్రస్పంధ్యా ఉష' అని ఉండవలెను. (ఎ) 3. ( త్రి పం గ్రా, వలిప్తాంగి' యనిఁగ. 'లిప్తాంగీ' ఆవడానికి. (బి) కర. త్రిపుర్ణాంకితి. ర్వాంగే యవఁగ. - ' సర్వాంగీ' అవడానికి. (C) J౨ 'అయం మాతా అయ్యం పిలె" యవఁగ. 'ఆయం వ్యతౌ'2 యం పీతా. —' అనడానికి ఇట్లు చేయడము తప్పని కాదు. (C) 6వ తుది 'ఏ భూమిం విశ్వతో వృత్త్వ' యనఁగ. 'వృత్వా' అన డానికి. (7) 60. విషయంx 'సమృతత్వ స్యేశాస' అనిఁగ్: 'త్వ' గురువై గణము చెడినది. (C) 48. ఆదిన లేగ్రెస్ ఆపో భూరంగ. 'రేతస్యాపో అని ఉండా (2) రా3. ప్రాప్తి ( వాకల్పకోట్యాం పీఠిక స్సుతృప్త' నా 'గతృష్ణా' అవడానికి. (ఎ) న్నా, నిష్టిత వత్తర్క విధులు వ్యాసో వశిష్ఠ వాల్మీకు 'వ్యాసో వసిస్ట్లో వాల్మీకి' అనడానికి, ALF పండితా (7) బాబా ఆ, హంకృతిఁ బాసి, 'వ్యంహ విగతపాప' 'వ్యం:హో అని ఉండవలెను. (C) FO. పరగి 'చూత్తెమ్మన్న భక రక్షణే' ఆలవలెను, (౧) F3. ఆహుమతి す AM శ్రీ మా విధాతవ్య' చారురు, 'విధాతవ్యా' అని ఉండవలేను, (7) ౯౨. సరిఁ 'గర్షణా మనసా వాచ్' యనఁగ. 'నారా' అనవలెనుం ఒకప్పు డనుకరణము చేయకుండానే ఉదానా ర్తిస్తాడు. (C) FL. (బహ్వః క మేవాని శిష్టమున్న సాధారణముగా ఉదాహృత చిన్న ఖండములుగా " అని చేసి స్వపనలలో ప్పుడు పెద్దఖండమునుకూడా కూర్చడాని కొన్నాడు. FL. విమిక' మౌనుగాన* వాక్యముకు కొన్న పొదిగినా, ఒకొక్క కనకాళము కల్పించు 4 (౧) కోటం ( ప్రవితిత మా శ్వ " వినిశ్చ్యితి- విఘః - తనోద్ర రాగ మైళ్ళ శబ్దరూ పైళ్ళ'నా, (9) FF. నిస్సంశయం కింది, ని ఇనంద యత్ ప్రసాద దేశవ 'ఇంద్రశ్చ' అనడానికి. (0) 030. 'మార్తాండ భాగో కువ ' యనుచు, దీనిలో 'కుష్ఠ భవ' అని ఉండవలెను గ్రుంచివే! వాడు. (౧) X30. &తి 'జనితాన్నే గవితను ర్య' యవఁగ. 'జవితా సూర్య సం' అనడానికి. తలఁపఁ 'ఓతా దేవతా స్రవ' యనఁగ. 'పట్టా' అనవలెను. OLF (౧) X3 0. దృష్టంబు మఱియును "డేవాళ్ళ పశనస్సృష్టా” యనఁగ. పాదాంతములో సగణము. (౧) 31. ( జంగువ తిర్జనీభ్యాం సభ యనంగ. దీనిలో 'భస' 'సా' అని పొడిగింపబడినది. — (7) 13౫. పురాణ, మితి 'తవోన్మేషని మేషేధ్య' యనఁగ. — దీనిలోని మీషాభ్యాం' అనేద్వివచనరూపమునకు బహు వదిన కూపము వచ్చినది. (~) 31. ధగ్మంబునొంద న బ్రహ్మ విష్ణుర్ నాగ్నిర్న మార్య' నా. 'విష్ణుకొ' అని గగము చేర్చబడినది. (9) L. (చేయతే రుద్రాయతే రసతేనమో' యాలి. 'సవనే' ఆపడానికి ఛందస్సుకోసము 'వసగే' అని పడినది. (౧) 80ట. భయంకరంబయ్య 'య్యత్యతిమద్దశాంగులం' 2న 'ఆ' అనే విశేషణము ఛందస్సుకోపము కపూర్తి. చందలకొద్దీ ఉదాహరింపబడినవాటిలో ఈ పందొమ్మిదింటిలోమా శ్రీము చిన్న మార్పులు పొందని మండగా పాటింపనిగింది కాదు. 2. ఆం3. సంతతంబును సవ 'హరికుంతంటారు? బనుచు, . హరిమ్ అనే దానిని వేపములో 'హరిగౌ అని ' పలుకుతారు. ఆం ప్రవేశోచ్చారణములో అది 'హరిసం' ఆని అవుతుంది. ఆ ఉచ్ఛారణము నుపయోగించుకొని కవి దానిని ద్విపదిలో పొందించివాడు. కాని, 'రతి ఋతగా * సత్యం పరబ్రహ, యనఁగ, అనే పాదములో లేదు. చేయి బ. అంబరమణం ద్విష్ణోః పఠం పద, మనఁగ, 'పరమం, అనేది కుదరక 'వీరం' అని కుద్దించినాఁడు. పండితారాధ్య చరిత్ర బ. టక. పాయక శ్రుతి రసాన్ భక్తవ్య జిహ్వా శ్రీ యని. -- హదాంతములో గగము, బం ౧ంట గ్రామం బెలరఁగ 'భృత్యావం 'ధస్స్వామినో దండి'యన్ చదువు.. పాదాంతములో గగము. - 1 (17) 3 ౨౨. ధృతిని 'సరుణా అధిష్ఠిత' మనియు సంస్క ృతివిసంధి. ML గణముకోసము అను విషయములోనే కాక మస్కృతి సమాసములలో కూడా ద్విత్వాక్షరపూర్వాక్షణము గురువు కానట్లు గా వలసిన దీని కవి స చించినాడు. 23, OF. గోవింద ప్రతిమ ఎద్భావం బెలప్ప. 3 పం.చ. (౧) ూ. మల్లి కొర్జునకీ శ్రీ మహిత శ్రీశైల " (0) 30. 1 పనిపి తత్తను సమర్పణ ప్రసాదంగా విడువు 19 (౧) ఒక సాంగోక్త శ్రీశులుదా “రత్యతివద్ద శాంగులం' " ” (౧) 3-. పాపాగ్యు డితఁడట్లు నారాశరాజ్ ఖ్యాపిఠలీల. × (7) ౨౧.. నిజగురుశ్రీహస్త నీరజోమాత ద్విఁడు. తెనుగుమాటలలో కూడా ఒకప్పుడు ద్విత్వాక్షర పూర్వాక్షర మును తేల్చి పలుకవలెను. 23. ఒకవ. ఆట్టయ నడ్పించి యాగక్తపింజె. కొన్నిఛందో విశేషములు ప్రాసయ తి ద్విపదలలో ప్రాసయతి కూడదనే నియమ మిటీవల లాక్షణికు లేర్పఱిచినారు. అయినా, కవు లందరున్ను ద్విపదలలో ప్రాసయతి నుప యోగిస్తూనే వచ్చినారు. అయినా ద్విపదలలో ప్రాసయతి క్వాచిక్క మనే చెప్పవలెను. సాధ్యమయినంత మట్టుకు దానిని వాడకుఁడడమే కనీసం ప్రదాయ మని చెప్పవచ్చును. ప్రాసయతి నుపయోగించడము కక్కూర్తి అనే అభిప్రాయము సోమనాథుని కాలములో ప్రబలి ఉంటుంది. దాని నానాటి పంశీతు లాక్షేపించిఉంటారు. అందులో బ్రాహ్మణనింద న పరిమితము గా చేసిన వీరశైవకవి అయిన సోమనాథుని ఈ విషయములో బ్రాహ్మణ కవులు నిరసించని మాశ్చర్యము కాదు. 'పాల్కురికి సోమపతితుఁడు ప్రొపనళ్లు పెట్టి రచించిన ఆ ప్రమాణపు బసవపురాణము' అని వారన్న మాట సత్యమే అయి ఉంటుంది. సోమ నా గుడు బసవపురాణములో ప్రాసయతిని చాలా తక్కువగా వాడి నాడు. కాని, దాని వాధారముగా చేసుకొని వేతిరకవులు తనకవి త్వమును నిందించడము చేరి వారిని మరింత ఏడ్పించడానికో అన్న ట్లుగా ప్రాసయతిని ద్విపదలలో వాడడానికి ప్రమాణవాక్యము వెచ్చి టినుంచో సంపాదించి, - "' అనియత గిర అనియతగ' రనియునుఁ 'బ్రైపోవా' యనియు 'యతిర్వా'య 029 పండితారాధ్య పరిశ్రీ నియుఁ జెప్పుఛందోవినిహితోక్తి గాన ప్రాసమైనను యతిపై పడియైన దేసిగా నిలిపి యాది వ్రాసనియతిఁ దప్పకుండఁగ ద్విపదలు " చియింతు" అని ముకాయించి పండితారాధ్య చరిత్రలో యతిని ఎక్కువగా వాడినాడు. అయినా, ఈ విషయములో అతడు మితిమీరిపోలేదు. ఆతడు రచించిన యిప్పై రెండు వేలకు పైగా ఉన్న ద్విపద పంక్తులలో ఇంచుమించు ఇన్నూంటిలోమా త్రము సయ తిని వాడినా ఉన్న సంగతి బర్తిస్తే అతనికికూడా ద్విపదలలో వ్రాస యతిని వాడడ మెంతి యిష్టము లేదని తెలుస్తుంది. అతడు ప్రాప రాతిని రెండుసందర్భాలలో మా ముపయోగించేవాడు. ప్రాసావేశము వచ్చినప్పుడు, "...... శ్రీ పర్వత క్షే శ్రీ వాసు॰ఖ, మామ్యవై లాగ చూడాలి భాసికీ-ర్తివి శ్రాతమణులు, ప్రారభ క్తి చిరము క్తికర భక్తింతులు, సరచనరి కర్ణహ! భక్తవరులు, కృతకృత్య హితభృత్య కృత సత్యరతులు, వ్రతధామి భృతసీమ త కామముఖులు, హరతంత్ర రుం పరంత్రి చరులు, ధన్యులు, సుకృతపదాన్యులు, పిగత - దైన్యులు, లోకై కమాన్యులు, వరమ త ము పాత్రసానైక గాత్రులు, గర్మ -. జైత్రులు, భవితాదాత్రులు, ప్రేమల - దూరులు, శుభ రాకారులు, గతవి - కారులు, ప్రజతిసంసాల్ సేవి - నిర్రలు, గలియుగరు స్త్రీలు, వీర శ్రీలు, గణాపము గ్రులు, కాంధమ - లు, దూరీకృతాజ్ఞులు, శ్రుతివి - శాఞులు, నుత న్ననవార్య - వీర్యులు, శిన్నదాచార్యులు, శ్రణమి తాగ్యులు, దిశ-నవర్యు శంగ. xox. 023 (0) F-00. -ంది సందర్భ" సంస్కృతవాక్యముల కనుకరణము చేసే ఎప్పుడు, చిన్నచిన్న వాక్యముల సుదాహరించేటప్పుడు సాధారణ మూగా సాధారణయతినే వాడినారు. పెద్దవాక్యముల సుదాహరించి ఇప్పుడయినా మిక్కిలి జాగా సాధారణయతిమాత్రము పడే పెట్లు చూచుకొంటూ, జట్లు చేయడము సాధ్యము కానప్పుడే ప్రాస యతిని వాడివాడు. ఉదా. భగగా 'రాజా' యనంగ, 'దేశా' త్త సుగ...()క:. బసవపురాణములో ప్రాసయతి విరళముగా ఉన్నది. పండితా రాధ్యచరి గ్రాములో ఎక్కువగా ఉన్నది. దీనికి కారణము తెలుసు కొనడానికి బసవపురాణ రచనకున్ను పండితారాధ్యరచనకున్ను గల భేదమును మనము గమనించవలెను. బసవపురాణముతో ద్విపద పాద ములు సాధ్యమయినంతమట్టుకు దేనికది ప్రత్యేకముగా ఉండి, ఒక పాదములోని గుడిపదము రెండో పాదములోనికి సంక్రమించలేదు. పండితారాధ్యచరిత్ర అట్టి సంక్రమణము చాలా కొద్దిచోట్లనూ త్రిము జరిగినది, అందుచేత బసవపురాణపద్విపదలు బోకటిపాటలుగా ఏర్పడినవి పండితా రాధ్యచరిత్రములో సోమవానుడు స్వపదిన నేకవిధములుగా నడిపించి వాడు. దాని కొంతస్వాతంత్ర్యము నివ్వడానికి సాధ్యమవుతుందో అంత స్వాతంత్ర్యమును ఇచ్చినాడు. గణవిభజనను చేసుకొంటే అది ద్విప డగా కనిపిస్తుంది కాని,సర్వసాధారణముగా సంశిత దరి శ్రీ ముమ చదువుతున్నప్పుడు మహాకు ఛందస్సమీక బకునే ఉండరు. క్షణక్షణ మునకున్ను ద్విపదిన ఏక మారిపోతూ ఉంటుంది. మహాసమూ యు లోని ఆలలవలె పదము అనేకవి: వాహినిగా ఉంటవి. ఆ అల లొకప్పుడు భంగము పొందుకొని. ఒకప్పు విభంగముగా నడుస్తది. 司 ఒకప్పుడు చిన్న ఆలలు, ఒకప్పుకు మహాలింగమాంబ వేస్తూ ఉంటు అవి మనలను క్రిందకి మాదిరి కుక్కకు పక్కకు, అన్ని ప్రక్కలకు ఉగులాడిస్తూ, 'ఒకప్పుడు వారించి, ఒకప్పుడు జోకొట్టి ఒకసారి పైకెత్తి, ఒక పార్టీ టికి పనిలో, అనేకపి ముందుగా మనకు సంతోషము కూరుస్తవి. కారుంలో పరుగులు పరిగేదేమి, సాధారణయశలు పడిన దేమి ? ఒక ఒక ఘటులో నేమి, D. అటు పోతేనేమి? ఆ కవితాలయముతో తన మనస్సుత కూడా లయము చేసుకోలేనివా చరకుడు. సోమనాథుడు "వయతిని వాణీటప్పుడు ద్విపది మొదటి పాదములో పియతి, రెండో గానిలో యాతి; మొదటిపాదములో యతి, కెంతో దానిలో ప్రాపయతి ; ప్రాఃయతి; రెండు పొడములలో ను ఈ పతి:-- ఈ మూడువిధములుగా కూడా వాడివారు. ఈ మూడు పద్ధగల శున్ను పై మద్ధరించి వ్రాసిన పంక్తులలోనే ఉదాహరణము లున్నవి. రేము కొన్ని విశేషప్రా సములు (ఎ) బ, 3, గ్రాసము : హరయాగ రాజయోగాది విశ్రాంతిఁ బటువగు పశుయోగ బంధంబు లేమి. 08: (ఎ) 324. (3) ౨, ఢ, ద్రౌపము : కూడి న సంఖ్యా పద బంటఁ బె'జానఁ బాడీన శ్రీ మధుల బంట. (0) 0³ య' యనఁగఁ కూఢి 'సర్వం నమో గు గుద్రాయ' గూడంగ ' విత్యేని కుర్యా' వంగ. వేడుక నాయజుర్వేదసూత్రొకి (c) = 3 కూఢమై 'భగవాంశ్చ రుద్రం పవిత్ర' మన (3) ద, ప్రాసము : (7) Se వ, సుథ 'గృహేయస్మిన్ సూతా యనంగ వదరుచు నంద...... (ర) 7, కె, ప్రాసము : మేధా విరుద్రుండు మిండ సంగయ్య మైధున రామయ్య మగతిలకవ్వ (n) yo. (9) ru AL (X) కే, స, ప్రాస వ పండితారాధ్య చరిత్ర శశి లేని శి, దివస్పతిలేని పగలు బసుల కాపరి లేని పశునివహం. దీనిలో 'పు లో' అనకూ సారు. ఆ సోమవాకుని లేతఁలవాడు కకు విసిద్ధము. (4) హ, స, ప్రొపము : దూషక! కనుము 'మీకుష్టతిక్ వృష భ మాసహూతి' యనుతమహి మోయు నుండ ( LO 3 455 (5) 05 6- వహీజమైన విస్సాగంప గవిత' అనే పాదములో యతినింగ్ మయినట్లు సారము చిప్సారము, అని యిక్క లకుతుంది గాని పంధి కాబట్టి సోమనాగ డిక్కడ 'ఉపస్థ పాలి'ని రేమ సూర నారి ఉంటాడు. 00 పాల్కురికి సోమనాథునిభాష సోమనాథుని భాషను గురించి విస్తరించి వ్రాయడాని కి పీఠి స్థలము చాలదు. తెనుగుభామ అతనిసాము, తక్కిన అనేక కవులు వలె ఆతడు భాషకు ఆధీనుడు కాలేదు. భాష అతడు చెప్పిన రిని నోటిలో తిరిగినది. దానిని పరిచ్ఛేదించి వర్ణించడము కష్ట సాధ్యమైనపని. ఈ క్రింద ఆత ఉపయోగించిన కొన్ని ప్రయోగము లనుమా త్రము కొన్ని వర్గముల క్రింద ఏర్పరిచి చూపుతున్నాను. ఆజ్ఞా ప ప్రము పదమధ్య ఆకారము: కర్వన్ (7) రLF; కన్వు (బ. ఓబీ); తగ్గు (గే) కరక పదమధ్య ఇకారము

  • (-) ona; seg w.

30,nxx; 3ofos. ౧౧ర; కన్నెర్కము (7) శికం; బడ్డె (7)

లం జెర్కము

బ. ఓ, కళ; ఎర్గి బ. 8; కర్ణి బ. ౧౫3; (0) ౧; కన్నె. D. Lankk; nX3; బ. 8; (౧) ర౧ః; చిన్ని బ. 83; చెర్చి జ. బావి; సర్కి (7) అరా; కుర్యన్ (n) nas,nor; లేడి, (౧) ౧౧; శివ్యన్ ఖ. ౯౦; మగ్గేదరు ? v. sor; ago 35 v. nar; K#g¤? బ. పాంr; కవ్వించెన్ ఖ. కొనిపోరన్ = కొంపోవన్ (ఇత్వలోపము, నకారమున కను స్వారా దేశము) బ, శిఖా; జల్లి + విడియన్ డాల్విరియన్ (ఇత్వలో పము, ద్విశ్వహల్లోపము) ఇ ౧; (అ) రంం (0) ప పదమధ్య ఉకారము: త్ర {x; ఇక బ. బ, 25, 12; ఉక్కు (1) Cs; ఎగ్గుదు 3? (౧) 330; కవ్వ బ. రిజ-2; కా టెర్కులు బ ం; కొల్లుము కాలుదుము బ. 220 ; కత్తురు (౧) జం; కుడ్వా 2 9 2, 20; కుర్చ xశిక; పెగ్గు (1) కళా రూపాన్విన్. బ. తొక్కంగన్. వారి; విద్ధ (7) 28; నెన్నడు (౧) 3; } పర్స వేదుల జ. GVL; పర్విక్స్ (౧) వి౯రిల్లే పొగింటి కంటికిని (౧) క23; మిఫైలట్లు బ. 2001; పెగ్గు జబ GR, B; కాల్వు బ. ౫౭; విన్గన్ (౧). అంత ఉకారము ఆనియోదర్ (ఐ) ; ఆన్్కవము (౧) రి; అర్పించు కొన్ భాతి (౧) ౧; తొంగిళ్లఁ గొన్నీరు బ. ఓడి; రేంజ్ వింత వాఁడు. బ. ౧౦౧; పడటిపాల్ సేన . కార పదిన్ పెడకుండ, బె॥ ౨34; ఏఁ గౌడువార్ జంగమములు 9. 70: Farm (0) రూ౧; వచ్చువార్ గలను. జ. ఎరి; జషల్ (1) కాలు దుర్ (౧) 3; మత్రిదపు + నాకు ముత్తవని నాకు. బ. 20. దిరహల్లో పదు చిటిపొటి సమయంబాలు ఖ. గజ౭. అర్ధానుస్వారము ఈ క్రింది పదములలో యతి ప్రాసముల సభసరించి ఆజ్ఞాను స్వారము లున్నవని నిర్ణయించవచ్చును.— అవఁగి పెనంగి. బం 03 అఁకోను వీక్షతో, బ. కెర; పాకింది. బ. ఒ8 ఆఁగు - మూఁగురు శేఁగుచు, వీఁగుడు వాఁగుడు (౨) వాFX-ఓ 個 ము ఆంటది మాటిమాటికి (౧) 35 M అందరి - (౧) 8F డురూపము - వీఁడు (౧) LDF; పొడిగా (7) LGP ఆఁబోఁగు - ఏపత్తికి (3) కFణా ఉక్రరల్ - మూఁక్రకు. బ| 2935 . ఎ, లంగ కె. 2. ఎ,ఱుంగ- ఆ, శంగ (అ) విలాక పేఁడు విఁగాలు (7) శి౯౧; కౌగిలింపఁగ. (ఎ) కలిక - కerకు – పొంగ, క, చి¢X (అ) క - - 1 కాదుట ప్యామియో. జ. 40 కలఁకు - సాంగమై - క,లంగ (9) soy కౌఁగెలించు - వీఁరు (౧) రూర చాంగు! - tంగు (5) 35,334 చూడు beso. - తెలుగు - పొంగరముఁ జై-లంగి, 2. ఆహార చేఁదు (శ్రీయ) (9) 3 6 0 w తలఁకు రవిశూల్ ఫ్రాంకఁ గూర్మంబు వలంక. జ. ౧౦, A తాఁకు - hcl (౧) 3 OF 30F, Y Y గేటులు దాఁటులు- (9) తొడుగు - ఆంగీకరణ... తో, పింగి. (.) గాక; సాంగమై (1) sy F దాఁటు - కేఁటులు (7) విటక తోపు పండితారాధ్యచరిత్ర వాఁడు - వేఁటాడ. బి. 2; వీఁడు; వేఁడునే బ రాశి; పోడి, బ. తాజ నేఁడు - వీఁడు; పోడి. బి. 2జి వారా; పట్టి, నాఁడు (7) ౪౬; వాఁడో (౧) ఒకF; మూఁడు (0) 13.2 నోఁచు, . ౧కి పాచి కాంచుట, బ. ఓం - లోతు, బ, స ర ( కె. జ. క పెనఁగు - అనఁగీ పెనంగి, బ. ౧౩ ప్రాత. బ. కం క పూఁట బ 3ర బ పోఁడి- అఁడురూపము (7) LAF; వాఁడు బ. 24; వారి ; నేడు బ. తారా; వేఁడుఁడు. arco D. sej (9) L9,400; బ. ఓఓ; వేడుమా. (౨) విr; వేడం (అ) ×ox (కాని, బ. 200. లో షోడికపండువు... పోఁడిగా, అని పానుస్వార నిరను స్వార ప్రాస మున్నది. ఈ పాఠము తప్పయి ఉంటుంది.) పోఁడు = పొద - లేఁడు (౧) ౧30 .. రకులు బ. 2 X మాఁటిమాటికి - ఆఁటదానిని (7) మరా మాదిఁగి - లింగులకాక మా దించి లున్నారే? (౧) మీఁగాలు - ఏఁగంగ (బి) 3rn మీఁదు - 1000- రాఁదివ్చు (౧) ఒకాశి; ఏఁ దెచ్చు బ. తము మూఁక- ఊఁకరల్, బ. ౧టం; మూఁగుచు నేఁగురు మూఁకలు గొనుచు, వీఁగుచు వాఁగుచు, (అ) ౨౯౫, ఉ మూఁడఁనవులు - (౧) టూ మూఁడు - రేడు (ఐ) 232; వీఁడు; లేదు. బ. ౧౫౫; వ్యాగమలజ. (ఎ) లోక గోరు (?) (క్రియ) బి. శూ వీఁక - ఆఁకొంటి బ. ౧కెరా; తాకిన (౧) 3or; తాకు (D) Sri లీంగు - చాంయు ధకా! (అ) 3క వీఁగు - తాఁగరిజొన్న (బ) 34 వేఁచు బ. XX వేటాడు - నాఁటి 1. నేడిమి - వీఁడు వేఁడు (క్రీయ) - వీఁడు; నాఁస్. జ. లా2; పోడిగా బం LL; (3) BF, XX సాక్షించు - ఆఁశ్రవంగా బం ఉ - పొందు - (౨) కవ . సంధిరళమున వచ్చిన అరసున్నలుగల కొన్ని పదముల కుదాహ రణములు. ఎక్కుడుఁగుణ్ణి. జ. రణ, కోటావఁకోట్లు, బ. CFF; (౧) X88, L౩౨; గీటునఁబుచ్చి. బ. 4, 18; చుబ్బవ(జ, బ. 3; చెల్లఁబో!, బ. ౧౦౮; తొడిఁదొడి (౧) రేటు; పాడానఁబాడు. (9) ౧కిర; లేఁణురులు. బ. ; మొదలయినవి. ఈ క్రిందిమాటలలో అరసున్నలు లేవు. ఇగ జగము. ॥ గాళ్లు పండితారాధ్య చరి త్రి ఎ, ఫగు-అగు,(౧)కె౮; 21 జగతి (౧) ౫౯; మొగి (౧))౫3 తాగు-సాగర (౧) ఉ వేరు. రాగిల్లె. బ. ౧౭ పోటరులు కోట. బ. సక ఇట్లే, పరుగు, తోచు, ఒసు, లలో కూడా ఆరాసున్న లేవు. కొన్ని పవరంలలో ఆరసన్న సన్ననో లే కష్టము. 3 యించడము (ఎ) బ. రాజ. ఈగి చెల్లింపక యెట్లు నా చేతఁ జాదవని, ఈశ్వర.లో అరసున్న 0. అరసున్న లేదు. (ఈలో ఉన్నది. భార. శాంతి. (ఎ) 38.లో నిరసుస్వాదము. కాని, రాజ జపోవు అనే ఆర్ధములో నిను స్వా " ముగా 2.ర. లో ఉన్నది. అయినా అనుస్వార నిర్ణ యమున కనుహలవైన ప్రయోగము అవ్వబడ లేదు. 'చాఁగు' అని సానుస్వారముగా కూడా ఆ భేదముతో ఒక పదిము శ.ర. లో ఉన్నది గాని, దాని నిర్ణయమునకున్ను అనకూలపడే ప్రయోగ ముదాహరింపబడి లేదు. G 'ఒరిగు'లో అరసున్న ఉన్నదా?బ. కూలో ప్రభాకరశాస్త్రి గా రరనున్న పెట్టలేదు. నేను పండి. చ. (అ) రంగ'లో పెట్టినాను. వారు పెట్టకపోవడానికి గాని, నేను పెట్టడమునకుగాని ప్రరూణము లేదు. చౌడయ్య (బ,LF), చౌడరు (బ.38)లలో ప్రభాకర శాస్త్రిగా ధరసున్న నుంచి లేదు. నే మంచివాను. ఇద్దరికిన్ని ప్రమాణ మాలు లేవు. కొని, కన్నడములో 'చౌండ్', 'జాండర' అని ఉండ డము చేత నే వరసున్న నుంచినాను. co3 బ. ఉలో 57875 అని ప్రభాకరశాస్త్రులుగారు, భగంలో 'తొ ఱఁగు ఆని అత్వమధ్యమము, శకటరేఫము, సార్ధానం స్వాగము. 'భఁగించి యితర కాంతిఁ దొఱంగుట తప్పో కడంబఱచి పురుషులకున్' కళా. 8. ప్రయోగము, కాబట్టి, బసవపురాణములోమ పండితారాధ్యశారి త్రములో ను కూడా 'తొ ! cు' అని చదువుకోగలెను. (C) J SF దోశము రాజయ్య గారు. 'అయ్యంగారు', అయ్య గారు, అని రెండువిధములు గాను వ్యవహారములోను శాసనములలోను కనబడుతున్నది. “క్యాడు' అనేదానికి 'కారు' బహువచనమయితే, దానికి 'గారి' రూపాంతరమయితే 'గా'కు పూర్వ మరసున్న న లెను. మామిడి, మావిడి. బ. ౧. వీటిలో అరసున్న ఉండవలెను. 'వవిశివాడ' అని శాసన ప్ర యోగము. మూతులు, బ. కళ. మూతిలో ఆరిసన్న ఉన్న దా? ఆపదము 'మూయు' ధానువుతో సంబంధించినదైతే ఉండవలెను. ముట్టి, ముట్టెలతో సంబంధించిన ఉండికూడా కేమో. రూపనిర్ణ చేయడానికి శ్రీమాణాలు కొరకలేదు. 'వరవుడు'లో 'డు'కుపూర్వ మరసన్న ఉన్న దా? అది మహ సహతీనాచకముగా ఉండడము చేత అరసున్న ఉంచుతే కేవల మహద్వాచకముగా స్ఫరిస్తుం దాని అరసన్నను వదలుతారు. కాని, దుర్వర్ణకము మహద్వాచక పదములలో మాత్రమే ఉండ నక్కరలేదు.. అయినా, దీనిలో అరసున్నను ఉంచడానికి కొని, ఉంచకపోవడానికి గాని ప్రమాణములు లేవు. 'సురుగు'లో అరసున్నకు, 'పంది గురింగిపోయిన' అని విక్ర మార్క చరిత్రములోని ప్రయోగము ప్రమాణము, కాని తత్పూర్వ కొద్యములలో ప్రమాణములు కానరావు. పండితారాధ్యచరి శ్రీ రేఫనిర్ణయము ▸ (బౌ బసవపురాణము ; ప. (ఎ). పండితారాధ్య చరిత్రమూ, ప్రభావ సంపుటము; ప. (౨). పండితారాధ్యచరిత్రము, ద్వితీయ సంపు సమః ;- అంకెలు పుటలను తెలియజేస్తవి. పదము తరువాత చూపిన పడచులు స్థానములో వచ్చినవి. ప్రాసయతిస్థానములోవ స్తే వ్రాయ మ లోవస్తే స్త్రీ య అని తెలువఁబడుడివి.) ఆర సగము . ప (గ్రా) కి. తిరిగిన అరగంట. బ రికట. నివాసిత 3 ఆరగలి. ప (౧) 3. ఆరు; 2. 095. 765; 2.03 55s; ప (అ) కి ఒక కెతకా పరుస ఆరయు, ఏ (ఐ) య. ఆరయన్; 2. 55. 481; 3 (1) 300. ఇరుగింటి; ప (ఎ) 3. ఇరువు రము: (ని) 424. ఉరగంగా; ప (౧) ×: ఉరులింగ; బ. ౨౨F, ఎరియుదురు; 3 (2) 3౨౨. కరణిన్; బ, క, ప. (0) 53, con; 5 (3) SLB. గరుడ; బ. కం. గిరిజ; ప (౧) అక్క తరుణి;ఙ్ఞ. ఓ 2. తరుణీయ; ఫ (౨) కూర. డరుల; ప (ఎ) X. ధరణీళ; ప (౧) రిరిక, X08, ప (వి) 22. ధరణి; ప (౧) విని, కర్మ ప (౨) 38r, Xss, 120, LDX, ధర; బి. వి. పరులకు; 88, XXr, X23, 00%, 388 | 5

పరిచు; జ. కాని పరవేసి బ 530 . పశించి; కాట. పరిని; ప (7) ప 4 పరిమితం; బ. (బి) కణ పొరలన్ స (౧) ఓ, పొరిన్; ప (7) 350, కు.. ఔతీయు; ప (7) 17. 35. 5 (0) 00 మరులు;బ. ౧౭; ప (.) 0 2 ట 66; 5 (0) 5; 3 (0) 29, 3 3 టు పరుప; 1.53. విర చితంబ ; w. nt; (n) XXL. D 205) (0) 34, 35, 320.2*2*5; ౨A, U; ప (ఎ) విటు, take, వికల్. సరిన్, బ. 300; ప (౧) ఒ32, ఒర; ప (ఐ) ౨కం. హరి; ఐ. ౫, ౨00; ప 10) 80, ప (౧) X38. (0) Lod; 4 (9) 21. 58; అరికట్టు. బ. 933. శరణు. అరిది. ప (౧) ఇంక. ఆరయన్; ప (౧) 3×. దురిక; ప (౨) రశి౮. నరుఁడు; బ. గనిని పెరిగె నది. elma. D. OF2.58; .06. పరమ; ప (9) 358. విరియాల సిట్టి; ప (3) 9. హరు. ఆరివారు:యవారి, పరమ 2). 03 cŃ. 3 (n) n. exxt; á (20) 9.805. అగును. ప (ఐ) కి కా Onn. p. + ప(7) 'C పోరిరి. అరుగు; ఆయుః బ. ౧౫ ౫, స (7) 'GF, BLF. 65; n. L. 60305; w. X, non, nes; (m) 3(a) F. $550. చాలా బ. ణకు, కరములు; ప (9) XFV. గిరిజ. (ఆ) చరణ; ప (n) కెలాం, చొరకుము; ప (9) 2134. (అ) తిరమిడి; ప (1) సోచ్ . తిరము ; జ. అ3జ. తెరచీర; ప (2) రా. తేరవు; బ. 040. దిరహపిత; ప (0) X. 35; 5 (1) J ధరణిని; ప(౧) రిక×. ధరియించు; బ. 3F. పరగన్; ప (౨) . పరవు; ప (౧) కXX, పరి | పూర్తి; (ఎ) చంక. పరిగొని v.nkr. Gôndom; D.OLO. పరితోప; బ శి౬; ప (ఎ) కంట. పురహరు; ప (౧) 3ుగ ప(ఎ) ము ౯. పురిః ప (౧) ×2. భరి తము; ప(౨) ౧౨. వర్మ; బరం. సరసరన్; ప (7) ఓటర. హరి; CLX. 5 (0) 0%, 5 (5) ns3. హరు. ఆరుగుదెంచు. ప (౧) 3౯౨. ఫరజ్; ప (అ) ౧౧. ధరణీర; ప (౧) పోరా౨. పరగన్; ప (అ) × 0 8 . ఫహరు; ప (౧) ౨. మరలి; ప (ఎ) 33. హరుఁడు. అరుదెంచు. బ.3, ౧౫౫; ప(౧) Yo, Ver. 085; v. 08x. తిరువావలూరు; బ. 32. తెరువు; బ కె. నరలోకము; బ. నరులు; జ. ౧౧౭, ౧౬ 3 పర; బ. 37,003,030, OL3,565; ప (అ) కెటల్, పరుప; బ. 3. వరి; బి. ఎ. శరణ, బటర పరపరి; కర. సరస; జ. ok.. ఆరుగు. ప (1) ఒకర. ఆరుదు; బ. కె. అరుదెంచు; ప (౧) ఉరుమంటప; ప (7) XX3. కరు ణించు; ప (అ) వx కరణ ɔwổ; v. £n, nas, null, OF, 933. 3 (n) Xr, CFT, ౨83, Xక. ప (౨) 03 3. కరము -చాలా; బ ట గరళ, బ ౧a 3. గురుమూర్తి; ప (౧) ఓశితా. చిరకీర్తి; ప (అ) పండితారాధ్య చరిత్ర ఆ.. పుణ్యతిరము, ప (7) 3.so. 5; 200, OFD. కాతా దరి పోస; బ.అక ప 12) Ken, Bro. 485; 2 (0) కాగా, 39, 22. ప () NY, F). ఆతా, కణం. పరగు; ప (1) కర్త. పరిహరింపంగ: 3 (0) F. పరువశీన్ ; జ. రి. పరు Sex, (*), 0. పరుస బ. కాకి, పూములు; ప (0) 20, 205XX, 5 (0) 32. పౌరిన్; ప (-) F. పొక బొరిన్; ప (5) (0) c.

57: . 30, 50, 5. **; 2. వస్తి 212), వార (రుః) పుష్ప (5) కాకి వరుసః ప (-) 200. వించిత; ప (S) OR సరకు సేయక; ప (r) కు జ. ౧3. పిరియాల; స (ఐ) కు సురలకు; బ. 0.23, ; ప (౧) ౧౨౬. హర; బ. 990; 3 (0) LiF, హరి. బ. ౧ర, ప (అ) జన ౧౬౭, 230, 332. హరు. అరువు. క్రీ. బ. 3. ధరణీశ. ఆలరు. క్రీ. వ (౧) 23. చరణ; ప (1) ౨. పొరిన్; ప (1) XaB. 385. OFF, 606. అరిగించు. జ. టక, స (7) J 1 036, 3 38 కం. ఆరు. క్రి; ప (1) ౧౫. ఆరయు; ప (౧) రాక . అ, రుచి; బ. ఒ3. ఆ, రుద్ర; బి. గా. ఈ రమ్యమగు; బ. జి. కారుణ్య ; ప (9) 03 ౭ కూరిమి ; $ కూరు; బ. ఓ, 7 29. 5 3F. (0) 032. కోరు. క్రి; ప (రా) 03 8. చేరము; చేరు, క్రి: వేగుడు; ప (7) కి౯౫ పూగించి; బ. ( ౬, పేరు, పే (.) వి త న బా రెండు; ప (౧) ఐకి వారిక; . సారంప; 20 . వారు; <(). m; 5 (0) 035. 4(x, **Cor; ఆయు. ప (౧) cic. ఆరగిం సక; ప (C) కావడం ఆరాధ్య; ప (౧) (బి) " i (3) Str. భోరన; 1.23 : . ఓ మాహేశ్వర. ఆరు. క్రి.నిండు. ప (7) ) ౨. రినూ హోరా; బ. ఒక అరుజునిండు; ప (గ్రా) యు. ఆ గించు; ప(౧) ౧౨. పండితారాధ్యః ప (౧) ౧౧. ఆరాధ్య; 2. 28, 9821. ఉరక; ప (2) కటు. ఊరికి; 5 (9) 08. 20; v. ex. ఓర; బ. కణ. కోరి; ప (౧) 28. గారు; 2. ఈశి. రాణి జ ౧౫రు. చార్యు బ ౮౨. ద్వార; ప (౨) ర3. ద్వారపాలకులు; భారత; ^; ప (౧) కరం. భాగలు; ప (౧) ఓఓJ. పేరు; ప(అ)క 3 ) 1. ప (9) 3టూ. భూరి; ప (9) 933, 22.05; w.. మారయ్య; బ. కే. మారాఠీ; బ. మారుడి; ప (~) ?. 5-Mˆ7; 6 (0) 79, (6). క, బ. ౧. వారి; ప (1) గణ. వారివారికి; ప () . అన్నె, నారమా; (ఎ) కిం వారు; బ. 1. జేరువల్లంకి; ప (0) 0.75; 2. ±0 సాచి మేయము; ఏ (2) 2. సారూప్య; ఆరు నె -ష్కించు. బసం ఆరు - B ఆడు. 3. CO. కేరెడు ఆ కె. ప (17) 07 . రాజ; ప( ) 106.3. ఇరవు. ప (౨) YE. కబీరి; స (0) 3.90. Noth; w. u. 86 నారక పుట్టి; ప (౧) ఉD, "'LD. ధిక; ప (౧) 3. విరచించి ఇరుకు. క్రీ. స (౧) Yటం. ఇర ఇరుకు, వి.ప (౧) 8టణ నిర ఇగురు. ప (7) వింత. అరసి (ఎ) కరణ, భక్త, వరులు; ఇరువ చెన్మింది. జ. అరి ధర ఇరువురు. ప (౧) 320. ఆరయంగ బం ఓట. కరుణా; బ ౧౫ణ. సరస్వ ય తే ము ఉరవడి. 1. టర్. ఆరుఁగ; బ• ౨౧. పరమార్థ. ఊరవు. ష (79) 3తాలి. నిరయన్ ఉరువడిన్. ప (5) ౧౦౨. కరము నేన్; పి (౧) ×. పరసమయ; ప (౧) టూల్. సురగిరి ఊక. బ. ఓల్, అక'. ఆరంగన్; ప (2) కర. ఊరక; బ. 80, C 2: ప (౧) 330. కారణ; బ ల ు. తానకు; బి. 088, మార ధారుణి; ప (అ) కటర్. పారిణ; ప (1) 335. మీదని; 033. 65; w. CPL. వారీస్; ప (౧) 330. సారీయ; - కుండు. ప (1) క౨౭. అసం ఖ్యాత, లార! ...! ఊకిల్లు ప (1) కవి. కాటెను (1) ర, జి, ప్రాప H 'ర ద్రవించు. ప (బి) 20. కారుచున్ " రు-గ్రామము. ప (౧) కటూ. ఆరంగన్; ప (ఎ) క. ఆర యన్; బ ౧3 ం. ఊరుకో, రారణ్య మో; ప (౧) yoకా, కోరి; బ. దేవి. తారు; బ. కానికి రారైరి; బ. ౨౧౭. ఆగ్రహారము ఊరూరన్. ప(8) ణ౭ూ. మారారి; ప (7) ×తా3. వారింపన్; పండితారా ఎరియు. బ. ౨ ౨౯, ఆరయక; ప(7) LEV. 28. వీఠాలు. ప (2) ౧౫౭. అరంగన్, కూరిమి, గారాబు వీరు ఎవరు. బ. ౧. గౌరవింపఁగ; ప (గ్రా) . పండితయ్య, గా రికి ; v. 13.800; ఒనరు. ప (7) '3. సరసమై ఒకగాలు. ప ( కరాలం సాకిని బ. 5. మురియ ము ఒరయు. జ. యం. నగ; జ. కా ఓగిరము, బ. ఎం. రక్షింపనేయో? రములు (యతి) ఓర. 1. జ. ఆరక్షా ఓరగించు. ప (2) 3ణ, పూరించి ఓరంతపొద్దు. ప (ని) వికే. తారు. ఓరి!బ. ౧౭. వీర, బంగ, నోరు; బ. ౧౦. పేరు; బండిడ. మారారి ఓరోరి! బ. FT. మారారి: ప(సి) ౧౧౨. రార! కదారు. క్రి. ప (౧) రం. పొరిన్ కరయు, బ. ౨. శరఁగు జే! కరటము. ప(9) 308. కరమొప్పు శరణి, ప (7) ౨౨౨. ఆరయంగ 5; ప (9) 335. సరన్; ఫ (ఎ) ఒక్క. పరుఁడు; ప () రండి. పరుస; ప (7) కి౨t. శరతిత్తులు. (ఆ) 3XY. Kరిగిలు. రాధ్య చరిత్ర కరముంచాలా. జ. విక ప (ఐ) శాఖ. ఆరయు; బి. శూ, 20,

ala; గెటు; ప (రా) ౧౦౧, గజే౨; ప (1) CBF. ఆరు గు; ప (7) ఆరుదు; బ. ౧ లి. ఆరు దిండన్ ; ప (౧) ౯. ఆగువాన్; V. •^-, (KDóm; 2. -^, C), 5% (0) 08F, (e) 33. So C5; 2. :13. $1áð: Ó (*). Seory: 1-9) 3. కరతలః ప (ఎ) జర × (-)) cr. కరుణింప; ప (7) is ; D. ప ( ) . గగు సె; ప (ఎ) I ( 803. X: తరములవారు; (0) 300, (*) nr. 3 (0) X,

  • (2) 07, 033,

55; 5 (0) కము; బ.0 34. కారియాలు; 11. (n) ar, BOL. పరగంగన్'; ప (అ) కణం. పర; 2. Ln. 565; 6 (9) 53. పరిచర్య; బ. వింక. పరితోష; ౨. ప (అ) కవల. పరులన్; ప (0) 30F. పరుపడిన్; బ. ౧౯ర. పురము; ప (అ) ు. పారిని; ఫ (౧) స పొరిఁజొరి; ప (ఐ) 43r. భరకీర్తి బ. రండి $ మ పెరుమాణి; ప (౧) రజితా. వర్మ పరితృప్తి; ప (అ) రం, భక్తి; ప (అ) ౨3 ట. వరుసక్; బ. ౧౭. విరచిత; ప (౨) v. సరణులన్; బ. ౧౨. సరస; ప (౧) 33 సరసం బూ; బ. ౧౭౫, ౨3. సరిఫరజ్; ప (బి) 3౨౬. సరసాంగకళలు; ప (బి) ౧౩౬. సరసోచిత; ప (అ) పరిశ్; ప (9) 339. ఓరిగిరి; ప (౧) కళాం, సుర; ప (C) రా. సంరగిరి; బ. OLX. సూరియ చౌడియ; ప(౨) ౨30. సరిత, v. Ln. 35b; 2. Yo, nox, ప (౨) ౧౩౦. హర. ప (7): ఓ91, 280. హరి; ప (2) ౧. హరుఁడు. కరయూరి చోడి, 2. కాక. ప(రా), రణం, ధరణీక కరి. . . ఆరియము కరికాలచోడఁడు. బ. కటం గరగ కావటివాఁడు; 2. ౧౨౨. తిరునీల కంకఁడు. ప (ఎ) కతా, సురియు చౌడయ; ప (అ) ౧౧౭. ర వీర, ప (౨). హరునకు, పరగంగ కరికుఁడు. బ. ౧౭౨. తిరునారలూరు. కరువు - పోతవిగ్రహము. ప (7) ౧౭. భరితము; బళా వా, నిరచించి కారించు. బ. లా కె. చీర

I } కూరు. క్రీ. ప (౧) ౧3 8. ఆర గింపక; ప (అ) అవర. వారు వారుసు కూరిమి. ప (౨) ౧౫౭. వీరాలి కూరు. కూరు. క్రి. ప (౨) 38.వి. మున్ దూరు కేరు. బ. ౧౭౧. ఆరుచున్ గోరగిన్నె, బి. ఉని 4. వి. ఆర గింపఁగళ్; బ. 80. ఆరగింపవెళ్లి బ. ఓ .౨. ఆరుద్ర; బ౭౧. ధారుణి; బ, 20. భోరున; 2. శివి. మీరు; కోరు. క్రీ. . క. ఆరంగన్; ప (౧) 3. ఆరగింపక; 'ప (7) కCF. ఊరి; బ. కట. కాళి యంబ, గారు; ప (అ) 38౨. కూరురు; బ. ౫ర. క్షీరాబ్ధి; బ. ౧౦. చీరికిఁగై కొన్నె; ప (గ) శారా. చేరక. ప (౧) 30. గుణవి, దూరుక్, బ. ౨౦ X. ద్వారా వళి. బ. 83. మారాఠీ, బ.. మీరువు.బ. ఇక రి. వారాంగవా- బ. కాని, వారి వారికి-ప (౧) కెకి౮. వీరచోడ-బ. 80. ఆర గరXకొరటివాఁడు. బకట, కరికాల చోడు. గర్భము, బం ౨౨. ఆరుదగ్గు. గరిగలు, ప (అ) 3x3. కరతిత్తు గరిడి, ప (౧) ×౨ం. హరుని, F పండితా గౌరవించు. జ. రా; వీరికి; స · (4) 33. J8; 2. MOL. రసగణములు; బంక ప (5) క సారమేయంబ-; గారాలు, ప (ఆ) . వేగాలి. రాము, ప (౨) ". పేరు. ' గారు. (బ. (ప) వీరికి; ప (ఐ) వం. తారు: బ. ౧౯3 ధీరుండు; 2. నాకు ప (ఎ) 1వ, పౌర మేన గోరంటలాట. ప (9) ౬. చేసి (౧) ఓ. బొంతలయాల, చరగడుగఁగఁబోవు. బ.వి.స, వరిది! బ. అక. జర విండు. చిరియురిపనులు, ప (౨) Vir. జరవు. చిగుఁగు. క్రీ. బ. ౧ం పనప (A) విళ. పరిమళ; చిరువు. క్రి.ప (1) కరం. చెరిపిన, చీర. జ. రాణి, కారించి-బ. తార. చీర - బం అంట. మాగాడి- " చీరమ. (సం.) . అదియ. బోధన చీరాల దేవఁడు. ప (ఎ) కర. ఆరాధ్య క్యా చరిత్ర చెగువు. కాకలు. కి. 23. ప (ఎ) 28. (2.5(0) ఇంజు. పర కేళి (7) fru. 690=- M కరుణింది, ప ár Moð Kr. 6 (0) 0. గోపిరాలాట, చేరము. ప (౧) (3) ౬౦. అగూఢ- . ఫోరిన బ: 3. వ్యాతాని . ప (2) కె 6. వీరి 36. 12.5 (7) 30. Mar- కోరిక- ప బ. ఐం.. కౌడిల్లు- D. OL3. 76-8 (-) 3. Antáif_ ప (9) 3. ఆహోరాత్రము. చేరువ. 2. 3 ). సౌరాష్ట్ర చేరెడు. (చేరెంటికి) బ. చొర్చు(చొరన్), ప (9) కలాం. ఆరుము 14 3 (0) OSL స్తువారు చరు-ఫ (౧) 35ు పరి శిశులకు. D. 535. పేగులు M 2. 03. సరిలిలుల్ (9) Mi 6. సేవి - 19 - ప (౧) 38ల్లా. హరి . - జరిజులు. ప(ని) 330. పరిభామ. చీరకిఁను. జ. ౧.. కోరునే కరముడు. ప ' అగుగంగస్'- 8.505. 35.5 (0)3F. చెరలాడు. ప (1) 03 . డకహాస చెరలాడఁటలు. ప (౨) 3రు. సరి ప (ఎ) తా. పరువడికో-ప (అ) 332. పరిచిత- ప (ని) రణ. వరుస తరమూ - పురుషాంతరము. ప (3) jojo, rower. E 6. (0) 343, 300. ! తారయ్య, ప (2) ౨౧౬. మారయ్య తాగుతాము. బ. 93. ఆ, రాత్రి

  • రికి - ప (1) లేక

లేక, ఓవింత -5-9 చోడఁదు 2. 03F. 6815-3 (అ) నాకా. తిరుమూల దేవఁడు. తిరునీలనక్కఁడు. ప(౨) ౬ నరణి. తిరుపరంధామము. బ. ౧3. ఉర తిరుపాట. స. (ఆ) ౬.. ఉన 33. తిరుమడక్కడ. ప (1) కారణ. ఉరకే 1- 1. గెట్, చిరకవాట ప్రొద్దు-బ. ౧౬3. చ్చే ప (7) FL 1965-6 (0) Sc a ఓ. నేమయ్య, గారు - ప (-) గారవించుచు ప (J) క- ప (9) 23 6. వారించి.. 6 (9) Youę. శారు. క్రీ..ప (౨) F. రుడు. తిరిపము. స (c) ×. ధరణి. తికము. ప (౧) కె. తెరువున . అరిగి 23. 866. (n) 443. 05- ప ప ( ఖరకరు-ప (౧) వి. Xం. తిరుగునో-ప (రా)

    • 5-0.020, 565 - w.

చా.. పురికొల్పి-బ, 8×, పారిన్ ప (౧) SFF. శరణార్థి -ప (7) Yoo. 16*5 తిరునావకపురి. జ. కారం, ధరవు- తిరువాకకరి బ. 23. పరమశివు తిరునావలూరు. బ. ౧౭౫. ఆరు a. m2. ¥8:00- O ౧౭ ౫. పరుగు (సా. య॥), తిరునాళ్లు. ప(అ) రగి3. చిరభక్తి- ప (౧) ౧౯ శి హరుఁడు. తిరునీలకంఠఁడు. ఖ. ౧SF, కరికాల t ములు. 1 తిరుమూల దేవఁడు. ప (౨) శాఖ, తిరునీలకంఠఁడు. Abr. 3 (3) no avd.´ తిరువూరు. బ. నం. సిర. తెరచీర ట. అరుగుము. తెరువు ప (9) ). ఆరుగంగన్- ప (7) 393. ఆపదు- ప (౧) 333. గురు- తెగనులు. ప (అ) కాతా. వారసు "తరువు. బ. 33. ఆరుదేవన్ 23. తికముగా- 2. రా. పూర్ణముగ - | తేరపరణములు. బ. DOCKE™. . ఫరి గొపారు. క్రీ. ప (17) 33. సరి తొరుళ. క్రీ. జ. ౧౧. పరిమధ పండితారాధ్యచరి శ్రీ గారవించు. . ౧; వీరికి; స (ఎ) 33. తారును; 1. ఇంట నేరసగణములు; బంక. ప (అ) 3 సార మేయంబు; ఏరాలి. రు. 0. గారాలు. ప (అ) ౧౭. గారాము. ప (అ) గారు. (బ. ప్ర) ప (౧) రా. వీరికి; ప (౧) కాళాలు తారు; బ. ౧౯ 3 ధీరుండు; బ. ౧౧౦, వారిక; ప (ఎ) అరక. పారగో మేన; గోరంటలాట. ప (0) విక. చేరి బోంబేరియాట. చరగడుగఁగఁబోవు. బ... 95. వరద! బ. అజర జర విండు. చిరిమురిపనులు. ప (అ) శిక్షణ. జెరువు. చిరుఁగు. క్రీ. జ. ౧౦౫. పరగినప (౧) SLY. పరిమళ; చిరువు. క్రి.ప () కళాం. చెరిచిన. e. 56. w. 53. 1800-. . చీరల ఇంట మారారి. చీరను, (సం.) బ. ౨గక, బోధన చీరాల దేవఁడు. ప (౧) ఆరాధ్య చీరికిఁ కొను, బ. 3. కోరునే- బ. ౨౦౮. వారును. ప (౧) 3. వారాంగనా... చేరిలాడు. ప (g) 3. దరహాస చెరలాడుటలు. ప (౨) కూ. పర 1 చెరలు. క్రీ. చెరువు. ప (౧) 2. 90. 35** (బి) ఆరుఁగు. ౬. కరుణించి, ప (౧) శతాం. చిరిచిన - చేరబొంతలయాట. స (7) $20. గోరంటలాట. చేరము. స (అ) జణ. ఆరూఢ- ప (౧)కరణ. ధోకన- బ. 93 ×. వారణాసి - ప (9) 6. వీర చేరు. కోరకూ (2.5 (0) 350. Mór.

  • . x3.

గౌర-ప (రా) 3 ( ఆ దూగుచున్ - స (7) ఎ ×, అ, హోరాశ్రము. చేరువ. బ. 30. సౌరాష్ట్ర చేరడు. (చేరెంటికి) బ. ౧౧౦. వారు చొచ్చు(చొరన్). ప (ఐ) కారం. ఆరు ము - 3 (0) 0 s (0) 33. పర దెశులకు- - బి. 335. పరులు w. 03. పరిట - ప (౨) Vie. వీరి 89-5 (n) 38. and జరిజలు, ప (2) 330, పరిభాష. కరమిడు. ప(అ)గా'. ఆరుగంగన్' - కు(బి) శితా. పరువడికొ-ప (౨) 6 (S) VOL. 32. పరిచిత వేరుస - తరమా - పురుషాంతరము, ప (9) ఉంకం. కరమర్టీ, 350 తారము, ప (అ) కెక్మ, కెలారా. రారో! తారయ్య, ప (౨) ౨౧౬. మారయ్య తారు .తాము. బ. విక 3. ఆ, రాత్రి ఊరికి - ప (1) ౨3క. ఓరంత ప్రొద్దు-బ. ౧౬3. చేతి - ప (1) 9౯౬. సైరింఫక్- ప (౧) కూట. వేమయ్య, గారు - ప (9) గౌరవించుచు 1 33.

  • (s) nvc.

శాకం ప (9) ౨38. వారించి- ప (అ) రం౬. వారక శారు. క్రి.ప (అ) ౯. ఊరుచు. తిరిపసు. స (౧) ౧౧౫, ధరణి. తీరము. ప (౧) తా. అరిగి - బ. 73. తెరువున తిరుగు ప (౧) 3. ఆడ- ప (౧) XX. ఖరకరు-ప (౧) X౫ం. తిరుగునో-ప (ఎ) కరం. సెక్షన్-బ. ౧0. పరువడిన్ - బి. తావి, పురికొల్పి-బ. a×, పౌరిన్ ప (1) SFF. శరణార్థి-ప (1) రంం. సరసరస్". తిరునావక పురి. బ. Yం. ఇరవు- తిరునావకరికి జ ౧౭ 3. పరమశివం చోడఁడు పరిగిన ప (ఇ) తావి. తిరుమూల దేవఁడం. తిరునీలనక్కఁడు. ప(౨) X౬ ధరణి. తిరుపరంధామము, బ. ౧31. ఉర తిరుపాట. ప. (అ) ౧౬) ఉన దయాంభోధి. తిరుమడక్కడ. ప (0) కారం. ఉరుకీ - జ.. చిరకవాట ములు. తిరుమూల దేవఁడు. ప (అ) శాతం తిరునీలకంఠఁడు. తిరువీని ప (ఎ) కం తరణి. తిరువూరు. . కం, ధర. తెరచీర. . 3. ఆరుగును. బ. తెరవు ప (1) ౯. అరుగంగన్- ప (7) 393. అరుదు- ఫ (౧) 390. 1000- తెరసులు. ప (అ) అకార, సరసు 05. "తెగువు. బ. 32. ఆరు దేర 23. 2. 3. లిరముగా- బ. కా. పరి పూర్ణముగణా- తిరుపోవలూరు, బ. ౧౭ ఆరు : శేరనగణములు. బ. తేరసగణములు. బ. అంటు గార 300w. 02. 1870-8. - ౧౭ ౫, వరగు (స్రా. య.), తిరునాళ్లు. ప(౨) క౧3. చిరభక్తి- ప (౧) ౧ర ్మ, హరుఁడు. తిరునీలకంఠఁడు. బ, కవి, కరిశాల 3క. తొడారు. క్రీ.ప (౧) 39. సరికొ తొరుగు. క్రీ. జ. ౧30. పరిమళ- ..... పండితారాధ్య చరిత్ర కొరఁగు. ప (అ) 331. వరపరిక్ష త్కోటి ప (0) 200. వారు దరిం సమీపము, ప (అ) కిర. నిరళవ. దరికొను. బ. F3. పొరిఁబోరిక్ ; 3. ౧౨౫, దరిన జే; పొరుగింటి. దరికొల్పు. ప (౧) 3. పరువగు: ' దారము, ఖ. X. పూరితము; బ. ౧౧౨. రాత్రియు...దా, రంబు (050) దురవలు, బ. ౧. పరిభవ. 3 దుము. బ. 1కి 6. చరియించు. 1 ££3. నోరు. బ॥ ౧౭ర. ఓరికి పరుగు. ప (౧) 38, XXr, ఓట3. అరయన్; ప (౧) ఆర యంగర్, బ. 3౯. అరిగి;ప (౧) ౮. ౨. అరుగుదెంచి; ప(17) ఉ. ప (అ) వితా, రణణ. ఆరుదగు; 2 (0) 20, 2158. 85% ద; ప (౨) కణం. ఉరగాంకు; ప (౨) 8 X౬. ఉరుతర;బ ౧౭౭. ఉరుభక్తి; బ. తార. ఒరయుచున్; ప (౧) 331. కరణము; బ. ౧., ప (౨) కణం, కరమర్థి క్; స (౧) 3. కరము = చాలా; ner, 308, మారు. క్రీ. ప. (జి) 32 ౨. కూరు, ప (అ) ౧౯. కరికాలచోడి; బ, దొర. ప (0) 3321. పురులు. దొరఁకొను. ప (౧) జరిగా. చీర భుక్తి; బ. ౧౧. విరచించు బం ౨౨3. ధరణి దొరలు, ప (౧) 333. వర (8) నీరు. బ. వి36. ఆరకుండా; బ వారు. కారణము; జ. ౧రిక. గౌరి; ప (7) ఒ3 6. నీరజాక్షుని; నెరపు. ప (౧) ౨83. హరు. చెరయు. ప. (౧) కిచాలి. ఊరవుడు. నెరలు. ప (9) 3రం. పోరిఁబొరి, నను, బి. తార, శరతలం వెరియ. బ. ౧3౫. కరమర్థిన్. రారన్. . 38. చారువచో, 1 20. చరణంబు; బ. 002 38 కార్డుఁడు; ప ౧౭౬. చిర ప(అ) ౧౫. చిరతమోపృతి; బి. ౧౦౫. చిరిఁగిన; బ. ౧౦౦. తరీత; ప (ఆ) SFF. తిరుగుల్మ; ప (అ) 35X. తరుణులు: న కరులు: బ.035. తిరునీలకంఠ; v. NXY', \Ft. 3 (n) 3X, XX5, 190;3(5)0gr, BOL. ధర; ప(౧) ×93. నరకంబు; ప (వి) ౨రణ. నిరతంబు; బ. ౧3 2. ప (౧) × 3క. హము; బ. ౧౦౬ పరిచరణ; ప (1) ×, 38. ప (n) 308. పరుసు; ప (0) 0. పురహరు; బ. ఆర. పురి; బం . మక ణంబు; బ.శిరా. వరకపాల; బి. 13. వరగణంబుల; బ. తాతా. వరము : ఏ (7) 222; ప (త్రి) కః, క౨. వరుసక్; బ ౧౦౦. శరణ; ప (౧) ౧౭౭. moo. 5(n) శరములు; ప (అ) 8. సర సము; ఫ (7) ౨౬౦. సరసిజంబు లు; ప (౧) FO, 00. పరిక్; బ. కారారు. సురిహొన్న; ప (౧) ౬౫. స్థిరమతి; ఫ (9) ౧౦. హరణ; బ. ౧కతా. హరుఁడవు; | 1. 503, 500. (^) no, 308, 3×o, x3ణ. ప (౨) 358. 58. 25. పరుపు. ప (బి) 28. నిరసించు. పరువడిన్. వ (౧) ౯ం. అరుదుగా; ప (9) 3GF. కరమొప్పు బ. కవ. గొటికి)య; ప (౧) 27. తరమిడీ ఐ. ౧౭౮. తిరిగి; ప (౧) ౭. ధర; ప (౨) ౧౬. నరకాశ్ములు; ప () 530. 5865; 6 (n) 3, 35. 589; 5 (0) 238. నరుఫన్; ప (౧) 3 23. విర సంబు; ప (౨) XX. వరపార బ, రావి. హరుఁడు. పరువు. బ. ౧౬౦. ఆరుదారవ్; ప (౧) 352. దరికొల్పి. 380.5 (0) Bor, 800. 50. 5 (9) 328, 355. చెరసిన పరిక్. ప (౧) కూ. మరి (3) • పరికించు. 4. ఆర; 2. 38. ; 2. M³L. చరియింప; జ. CFF. ధరణి; ప (అ) ౨రం. ధరణీభరములు; బ. అర నరులు; బి. 930. పరమేశ్వరుండు; బ ఒక వర కీర్తి; బ. ౫౨. వరముక్తి; రాత్రి, ౧౫౫. సర సర శాస్త్రి 150, 28's. 5.8. OLY. ఐ. బి. పరిగొను, బ. కొటు అరయుదును; ప (అ) X:-8. ఆరుగంగన్; బ. గాం .. పుర వీథి; బ. ౫౮. విరిదమ్మి పరిమార్పు. ష(() LMF, ఓటర. హరీ n ఆరఁగలీ; ప (ని) 388, 303. ఆరుదొంద; (9) 30౧. ఆరు రుగా; ప (ఆ) 3. అరుదెంచి; ప (ఆ) రం3, కరిణిన్; వ (అ) రంకె. చరణంబు; 6(ని) 360 భరితమై; ప (ని) రం. వీరిగిరి; ప(౨)క౧౨; ప (9) n. స్థిర. పరుసు. ప (1) కేశి. పరగన్; ప (౧) F&. వరసవో, స్వర సురన్ పారు తెంచు, ఖ. ౧౭౧, వారవంబు. పిరిగొను, బ. ౧౯౨, శరణార్థి. పురవణిసంగయ్య, ప (ఎ) 383. విరుపాకు, దేవయ్య. పురి. నెమలిపురి. ప (౧) జన్మిం పురి పురము, పండితారాధ్య చరిత్ర కోల్పు, బ. రా౨. తిరిగి. గొను, ప (1) ఒక×, హరి. కులు. ప (౧) 33×. దొర; ప (౧) ౧౭క మురువు. రియ నంగ, 2. (ఆ) ౧ూ. సక సరన్. ౫౧. హరుఁడు; ప (౨) 033.585. పౌరిమాల్చు. బ. 033, ౨౦ హరి; బ. ౧౧౭. విరసం బరులు, బ. అం౯. ఉరము. బారెండు. ప (అ) అలాకా గింపక. 1. p. 9. 89; w. 2. చరణములు;

86. v. X. 082063! 5

ప (౧) ౧3, ౧౬౨ ఆరాధ్యు; (0) BLD. 960XE. a. no. ఓరి-ప (౧) ౬31. నీరజాక్షుని; గౌరాము. 5(9).8770 కారుగిల్లు, ప (౧) 8. ధర. రుగూరు. బ. కక, హరభక్తులు బ. 23. హరుఁడు; ప (౧) ర3౧. పరిణయము; ప (౨) ౬౧. పురీజ్. పొరిగొను, ప (౨) కరమల్లీ. " పొరిఁబొరీస్. ప (౨) ౯౭. ఆరు దొందన్; ప (౧) . కర

మర్ధిన్; ప (7) ౬౭F. గరు ఉండు; ప (౧) × 2 ౨. గురుని; ప (౧) ౧౭౮. తరలత్వము; బ. కూడా. తొరిగెడి; బ. 3. దరి కొని; ప (7) ×08, ప (2) ౨ర 3. ధరణీశ్వ రుడు; ప (౨) 3రణ. పెరలి; ప (1) 313. పరమ; ప (౧) రకె౮. పరిజనల్; ప (౧) వారే. 0,58!, 5 (9) 3. 12.50355; 835. బిరుదులబిరుగు. ప (౨) కూర, ధర, 5. (n) 380, 800. ఆరయు, ప (౧) రంF, రణం. పరపగు; ప (౧) కంక. బైర శరణుఁడు; ప (౧) ౧౦. నిరవు. బోధన, బ. అంక. చీరము. భోరన. ప (1) 853. ఆరంగ- ప (౨) 3 LF. ఆరయన్-ప (౧) ౧౧౭ కోరి! ప (౧) SOF. చేరమరాయుడు-ప (౧) కర. పేరించుప (౧) × వారిక ప (౨) కి౯౯. సూరెల-బ. ౧౯, సౌరాష్ట్ర. భోజన. బి. 20. కోరయు. బ. కంచారు మరుగు. ప (అ) 338. విరచిత ప మరలు, (౧) రవి. అరుగు జీన్- ప (౧) ౧3౨. అరుదుగా. మరి(?) ప (౧) రం. పరిన్-ప (౧) రక పరిస్ మరుగు. ప (౧) Xax. ఆరియన్. 58. 5 (0) nox. ubas. చురువంబు. ప (౧) ఆ. పరిమ | పరువడిF; ప (౧) రంగా కంబు-బ. 25. వరుసము. మారయ్య, a. 05. 0x5.6 (అ) ౨౧౬. తారయ్య మారుడేగ, బ రామ్. ఆరంగన్ మారుళి7. ప (౧) 3. ఆరంగన్, మీరు. క్రీ. ప (౧) 83 ౨. ఊరక మీరు. (యూయమ్.)బ. ౨. కోర తోన్ బ య౫. ధారణి మురిపెంబు ప (9) 333. విర మరియు, బ. అకెక, ఒక గాలన్; బ. క్రా పరిణయంబునకు. మురువు. ప (౧) ౧85. పుగులు. రార! ప (౨) ౧౧.. ఓరోరి! వరకొండి పెరుమాణి. బ. అంటు బ. 1. ఆరుదగు: కరమర్ధి చర (1) లు. ప (౧) 233. దొరలు. వరవు, ప ౧౩౦. నర. వర (గు?) వుడు. బ. ౧౯౧ వరకీర్తి బ. ౧౫. కేరణు; జి. కణ. సురభి. పరుస. ప (౨) 332, అరయన్; ప (౧) శాం, ప (9) ౨. అర యంగర్, ప (అ) ౧౭. ఆరు దొంద; ప(3) వికర 'మొప్పు; వ(౨) రణ, తరమిడి, ప (బి) కాక, 88. ధర; (6 m) £32; 6 (9) nya, ర×2. పరస; వ (9) ×38. | ప (ని) రకం పారి; బ. ఒక. మరు Kom; w. 35. 6 (0) 209, ప (2) కదిక. నర - ప (౧) ౧౨. విరిపిన - ప (ఆ) సరకు- ప (అ) కావక, పరిజ్ఞా - ప (౧) 383, ప (అ) రలా. హరుక్, వారక, ప (7) ౬౦. ఆరస్, ప (9) ౧. ౭. ఆరగింపక, ప (౧) ఒకవ. L95. ఆ, రక్క సుని; ప (౧) LFF, అరూఢిగా, బ. 033. ఊరక,బ. ౧ణం, అయ్యా, గారల బ, శి౬, గౌరీకు, ప (౨) ౧ంక ఘోర, ప (7) ౬౧౭. చారు, ప (అ) కండి. తారు, ప (0) 33. శా, రౌద్రము, ప (౨) కూర. 858. ద్వారంలు, ప (౧)౧౫ం. ధారుణి, ప (7)

ూ, నాయ, వారిని...

ప (౧) ఓ పో, రాళ్ల- భ. ౧౯౨. పౌర ప ) 03. భూరి ప (౧) ౧క భోరన- 5 (0) LYX. 55. v. 933. మారాఠి- ప (౧) ౯౧- వారల:- ప (౧) 303 వాకును, ప (౧) క౭౧.వీరభద్రయ్య- ప(౨)nts. సారమేయము- ప (౧) F. శ రుద్ర వారలు. బ ౧౫౭. దూరము... ప (*) -6 (9) nx వారలన్. పండితారాధ్యచరిత్ర వారించు,ప (అ) ౧రం. చారుతి శూల- ప (ఎ) 338. తారు: బ. ం - పూరించి. ౧౫ ౭, ప (౧) O, వారు. (స.) బ కణ శటూ ప (వి) 3టట. ఆరు. క్రీ. ప (౧) 30న. వారిక "ఐ. ౧. ఆరగింపప్ ప (7) . ఆకె బి. ౧౭. ఊరక- ప(ని) ౨శాతాః సంతపంబు- కూరన్- D. FO. M§- w. sor. 58 కిగై కోరు- బ. ౧౦. చేరింటికి, ప (అ) ౬౧. ధారుణీశ్వరుఁడు, ప (౧) ఓ౨౭. ధీరత, వారిన. ప (౧) ౧౦. ఆర్ వినరెకి. ప (౧) తావ. పారిఁబొరిద్ విరిడమ్మ, బ. ౫ర పరిగొని విరియా. ప (౧) ౧౯౧. వరుస విరుపాత, దేవయ్య. ప (త్రి) 3౭౬. పురవణి సంగయ్య. వెరవిండ్లు. బ. ఆక. చరగడుగఁగఁ బోవు, XBF. చిరిమురి ధర - ప చెరువు. ప (అ) S. పనులు- ప (౧) ర ౨. (అ) . పరులు- ప (బి) కెళ్తాలి. పురి- ప (౧) ౧౧౦. బెరయన్. త (ఆ) 8. విరచించి. బ. ౧౦౭. -nos. (1) £2. వారములు: (అ) 205. కలర్. వేరు వెల్లండి. బ. 88. ఆరంగ వరకు. ప (2) F. వరుపక్. సరకునేయు. వ (అ) ×er. ఆరు దు. సరవిశా. బం 53 8. హరునకు. సరఫర్. ప (౧) ౯౧. సరణి, సరేసరి. ప (9) 23, వికెర, 33. ఆరయు; బ. కం. ఆరు గంగర్

బి. టూ. ఆరుదెంచి;

ప (౧) 392. కరణికా; బ. 8. 5680; .08x, 3. కరము = చాలా; బ ౧౦ : 18 ములు- ప (7) 338, 32001 . గురు- ప (౧) కంం. PRE

      • . - . cxa,

౧౫. పరికించు. ప (౨) ౧. పెరియవంగ - బ. 020; ప (ఎ) 2 33. పారిక్ - ప (అ) 30 పారీఁబొరీజ్- ప (౨)౧౦. హరు. సరకులు.ప(9) కేటర. కురునకంబుల సరి. ప (౨) - అరుదగు.. ప (౧) 328. గురు- బి. కారకె. చరజీవులు- బి. ౧8కి, చొర- ప (౧) 3×ర. పరసతంల్ - ప (౧) 3 Lr. పరులం-ప (౨) Bro. 56- 5 (0) SLY. హరి- ఐ. గంట ప (?) టాక రు. 385. (n), XL, 5(s) SL-XL-918, wóast,6(n) . b ౨౫. ఆరయంగన్, ప (౧) ఒక . అ-అరి-ప (౧) ఒకరా. ఉర కేంద్ర- ప (అ) కిణం. కరమొప్పు-ప (౨) కర 3. గరళంబు-ప (౧) ఒరణ. గిరిజ-ప (౧) 30౫. చరణ- ప (అ) ర౨౨. చరితార్థ -ప (౧)౩క తొడిరి-ప (౧) 3౨౨. దురిత-బ 998. 3 (0) 32-85-59- 1 XLO ...

  • FF- క-

౬.Xఓ-౬౭X- ప(9)కX ౨. ధర్వప (D) FO-L౧౧.పరగు బ. ౧౯. ప (అ) రాణా. నరపతి - ప (౧) tnx. 665-6 (9) 803. Wo మునకు-ప (౧) రక, మరి ? (౧) ౯ర-ప (అ) కాకర ౨. వర్-ప (౨) ౧5 3. పరుపన్ ప ప -ప (అ) X౬. సురధులు-ప (౧) LXX58-6 (0) 390-ENF- ౬౨0-6 (9) రణ). ళూరు. సరిచేయు. బ. 1 (౧) 3. పూరించి. 320. ఊరక. సొరియ, ప సిరిగిరి. ప (ని) 3 33. శరమర్ది ప (౨) 388. గురుదేవ - స(౨) ఇక ౭. చొరబీఐ - ప (౨) ఆకతా, Yn2. 38-6 (9) 355. 365- ప (అ) కం౩. పసిస - ప (౨) నానా పురమున - ప (౨) ౨౯రిం సురగిరి. సిరియాల, బ. ౧౨3. ఆరుదుగా - ప (అ) శిక, ఆరియమరాజు, a. X. áááros - w. 099. హరుఁడు, సురగీచౌడ్యయ, ప (అ) 30x గురుభ క్త. సురగులు. ప (అ) కిటక, కరవీర ముల. సురసుర౯. ప (౧) X౯౭. పర ౧౯౭. ధరణీశ్వరుడు | సుహొన్న.. తారా, పరగెజు. బ. జూ౭ పరదైవ. సరిది. (ఇఒక కామము) ఏ (౨) రూ, దరవారము. పరిపిణి. ప (౧) 3టం. తరళాక్షి, సరియిందు. ప (బి) ఆర. సారించు. ప (౧) 33. ద్వార-ప సురియ, బ. కట, పారికొ సురియడయ, బ. ౧౫. కర మర్థిజ్ఞా- ప (౧) రూ. కరికాల చోడఁడు. నూరెలూ, ప (౨) విగా, భోరన. సైరించు. బ. ౧౦8. కావణ్య - ప (9) విట. తారు. పండితారాధ్యచరిత్ర శకటరేఫ నిర్ణయము ప (గి) BOL. మఱియు అజలేక. ప (౧) 29X. ఎఱుఁగు - ప (0) 3×0. ఎఱుఁగుదురు ప జఱజఱ - ప (౧) ఒకొ3, హె (9) no. -. nan. నిలలకుగుణ్- బ. రాక. తెఱయన్- . $3, no. adr (౧) 3౨,వా?౯. గుణి- బి. 081. 1002, ప (ఎ) 57. నెఱకు- ప(౧) 30 (n) LST. మజీ- ప(౧) 53, మఱియూ- బ. ౧౫. వఱితిపాలు- ఆఱలేని. ప(7) MCFT. సుఱియును. అఱకటక్ . ప (౧) కళా౧. గొఱుగడే! అంకాలు. ప (౧) గండి. నెఱిక్ ప (ఆ) ౨౯. నెఱయక్", ఆజ(ఱు!)కువ. బ. 2. మల్లచి నే? జ. ౧౨౩. కఱచితి౯- తెఱచె. RE.. ప (౧) 365, నెజ్జగిన ఆంచు. బ. ౧౭౯. అటీముటీజ్, ప (ఐ) కస్తూ. పూ తెంచి- అఱచేయి. బ. ఏటం. ఎఱుఁగవే? అఱప, బం వి9ం. హాటీ. అతికులు. ప (౧) 335. పంచులు వంగర్ - ప (౨) కం3. ఇటీ ప R-6 (9) 809. ప (౨) ×30. ) 1. రాజా, రాజక. (అ) రవి. ఇ. గం. ఉఱుకు ఎఱుఁగి కఱకంఠు... ప - - కఱచి కొంచును. చిఱుళి- 2. ౧౧. హ 23. తెంచు 2. 03. - ప (9) ౧౬. మాజీ బ. ౧౦౮. మణికొన్ని. . 85. ప (౧) 303, 55, 15, 255. మఱియును- జ. య 0129 $ Cro; (e) 5. 25. అఱితిహారములు. బ. ఓది. తేజీవ అఱితి. విణ. ప (2) 308 అఱులె౯. ప (౧) 308. తెలియజ్ అఱువులు. ప (అ) కిండి. చేఱువు అటీముఱిరినము. ఏ (9) 353. కఱక తౌరులన్- జ. 033, మఱి ఇఱవత్తుఁడు. బ. ర. ఒబి గా ఇది కిర్లు. ప(7) ౧33. మాఱుఁగున ఇఱియు. ప (9) కంకె. అతి ఉఱుగా. ప(ఎ) 33. గుజీ.. ప (n) Ln. F Gef. 5 (n) Ynu. JexXE- ప (౨) ఐన ఓ గుఱిక్షా ఉఱు. ప (౧) కరం మాఱుఁగు. ఉఱుపురాణాగను. ప (౧) ఆ. పేజీలు. b 氨 ఉఱుకు, బ. ౧౭౨. మఱియు-బం ౧౮౯. వెఱవేరుఁలు, ప (అ) రణని అఱిమున్ బ. 999. నటు 98. ఎఱక. (౧) ౨౬౭ ఎఱిఁగి తుఱఁx లింపఁగ - తెఱుఁగు. ఎఱపంది. . 2XX. ఎఱుఁగు. ఎఱుఁగువ. . ఎం చి ఎఱుఁగు. బ. ౧౬౦. అభి చేరి-ప (౧) 9౨X-3౫౧. ఆజికేక - ప (9) X3౧. ఆటీముజీన్-ప( 1 ) కం). ఎ. ఎటుపండి- 2. చాక ఎఱుఁగని-బ. ౧౯౯-ప (అ) ౧-ఎఱుగను ఎఱుఁగుదును. బి. - 003-00-3 (0) 300. Kw 503-2. 03. కొఱగాదు-ప - 3. మణీ-బ. (0) nog. యాంక కానిని- ప (0) 331. ప తెంచిబ. 9. ప ఱ పి న-బ. కం. ప (౧) తాలా-ప (౧) ౯-ప (అ) ×. మఱియు-బ.కూ.తొంపి (యతి)- ప(౧) 3 L౧ వంటల-బి. కె.

  • -.*

(౧) 30ు, వెజవక, ఎఱ్ఱగా. ఖ. కోడి. కొఱులన్, 68 M Sex, v. nro. 5v5 వీఱు. 1. 2. oro. Jew (9) 384. మాఱుచున్ ప ఓజి. ప (౧) జూక. నెలయు బ. ౧౬౫. మెఱవడి. ఆపు. బ. క౬. ఇఱువత్తుఁడు. ప (అ) ౨ర: కఱకండ. కఱకంఠ. బ. రా X, ౧౭౪. అతి ముజీజ్, ప(౧) 3౦౧. ఎఱుఁగమి, బ. ౧౧౭, ౧౧౯. ఎఱుఁగు ప (9) ×93. ఒఱపు- ప (ఆ) ౧౧౭. కుఱు వెండ్రుకలు- ప (7) ప ౧93. గఱుకువ బ. ౨౦౧౨. గజచ, చిఱుతొండఁడు- బ. 538. జలధులకు- ప (౧) 350 207. 845-5 (n) . రిజీఁదజేక్- ప (౧) ౬ కాక . బియన్ బ. ' 25. 2. 920. నెఱవాని.. బ. 83. పిజీ కె సెట్లు- బ. 826, బి, కాకర, అకవి, 35, BOL, 5X. 20, 150, 3F, 0x0, WILL,Not 900, á (3) OJE, 80F, 3, ప (అ) లిట. మఱియు... బ. కం. మిఱుమిండన యవారు. ప (ఆ) ౧౩౦. మెఱసిన బ. రన, మొఱటదబంకయ్య- బి.కశి.

  • (*) no. Dexx- .

obu, neo. Bu- 5 (0) ౧౧౮. సజజార్తీ, కఱకు, బం గా చిఱుత- ప (7) రక్తార్త. నఱకుచుకో. బ. 0.05 పండితా రాధ్య చరిత్ర కఱకుతారులు. ప (౨) 383. ఆతి గతి. ప (7) 8ణ. నెఱి ముఱితనములు, కఱచు. జ. 193. అఆలు- ప (9)815, všadr- 5 (0) ౧౨౨ కఱుబోరు-ప (౧) 3కం. సోంపిన ష(౧) ర౨౨. పఱిపితినో- కఱుబోరు. ప (౧) ౧౨. చుచు-ప (౧) ౧౨3. పలుపుగా, T. 2. 3. 4,50. కాఱు. క్రి. ప (౧) క ౨౯. ఊర(?) డిల్లఁగ. కుఱుచ. ప (౧) 033. కోఱఁడు, పఱికి-ప (9) 351. పొడులు. కుఱువలక్. ప (2) 3 × 3. మఱుఁ - కుఱు వెండ్రుకలు. ప (బి) నిరా కఱకంఠ. కుఱువేరు. స(అ) 33. చెఱఁగులు. కెఱలు. ప (9) కట3, మొజి . కోజి, ఐ. 3. ఎఱుఁగము, బ, 30. చెఱకు - కొఱగాని, బ, ౧ర గొఱియు. కొఱడు. ప (0) 30×, కంతా. మొ ఆటద బంకయ్య - ఇ. కర్మ వల < (0) 822, 3 (9) 330. Bear. D. (౧) ౧3 8. మఱియు. గఱుకన,'ప (౧) ౧౨. కఱచుచుకో గల్లు, వ (౧) ౧౨3, గట్టివ గిఱిగిట. ప (9) శింక. మణి. ప (౧) రణం. రజలుచు KH. 6 (0) 33, 92m. eu లేక - ప (అ) ఇక శి. ఉఱక- పె (౧) క3. ఉఱుక్ Jesock E- 3. ప (౧) తఱగని - కఱకంకు- ప (౧) J. ప (౧) ఓ తఱిమిన- ప (1) 225.385 (2) Box. 5 (9) noo. యరు - బ. 31. వల్ల లెదు. గొచ్యితల, ప (౧) 82-. చిఱుతల గొఱియ, బ, ౦కర. పరుపడి(?)- B. XX. Fem. . E. గొఱఁగు ప(౧) ౧33 కుఱుచ, పట్టీకి. గొఱుగు. ప (౧)లోని అఱకటకో- ప (౨) రంగా. మెఱుఁగు చిఱుత, బ. ౧౦. అతిముఖీశాఖ. చిఱుతోడలం, బ. FE. పులుపు వేర్లు. చిఱుతొండ, బి. ౧౧౯. చిఱునవ్వు తఱుపంటి, బ. ౧౩౪. తుఁడు - ప (౧) 3౧౦. తఱిక్షా, ప (౧) BOF. రబలంగ చిఱుదొడ. ప (1) 33 నెటి + యన్. జ. 305. చిఱుతొండ. - (n) 3x. besede. చిఱునవ్వు. జ. కిట మణి, . చిఱువులియర్. ప (౨) కార, మితు మండరు. బీఱు. క్రి.ప (ని) 389. జాఱు చుకో- ప (౨) ౧శారు. పాజింగ జైచు- చుఱచుఱజ్.ప(౧)౩౯౦. పఱతేర చుజవుచ్చు. ప(౧) కః తఱిఁదఱి · చెఱకు, బ. ౧3. ఆజ లేక కళా. కోజి.. 1. 20. - చెఱఁగు. ప. (అ) 33F. కుఱు వేరి. ౧౦. వఱలఁx . చెఱువు. జ. అలాF. పఱచుచున్. ఛేకూఱు. ప(౨) 38.ఒ. తాఱుచుకో. చేఱువ. స. (బి) 30L, అఱుపులు, జఱజిటివ్. బ. ౧౯. అటీముటీన్. జఱభి. ఐ. 938. కఱకలకు, జాఱు,క్రీ.ప(౨)3 8 ౨. నూఱుచుకో. జుట్టిన, ప (౧) ౧నికి. జుఱురు. జుట్లు. 1 (7) 293. జన. రఱుఁగు. ప (౧) . గుఱి, తేజలు. ప (౨) ౧౯3. పఱుపంగర్. తఖీన్. ప (౧) 30౧, LOF. క కంక - ప (౧) 30౦. ప 3ణం. చిఱు తొండ - వ (7) 93. నెఱిజ ప (౧) 333. మణీ - వ (7). 3 మఱియును ఏ (ఎ) $ 3, వేఱలం. ఈఱిఁదజేశా. (7) ఒ3, ప se 3dr చుఱవుచ్చి- ప (౧) ఈర, తె పించి - ప (అ) ౧రః. నెజీ- ప (అ) రంక. పిఱివిఁకులు- ప (౧) × 3 8. పేజి - ప (౧) 3ఒక, 300, MF2, 3 (9) 0, 3X౨. మఱి- బ. కం; ప (n) ౧౬; ప(౨) వి3౨, 3x3. మఱియా-ప (7) x9. మోజిపే ప (2) ౧3చ. రఱలురు. రఱియు. బ. 930. మంచి- ఐ. అంతా. వెల్లువక. తఱుగు. బ. ౧౭౧౦. కఱుగు- మొజి టదిబంకయ్య. తఱుము. ప (7) ఓX, గుణి తఱువాత. స (7) ౯గ, మణి కఱుపంటి. బ. ౧౧౯. చిఱుతొండ ఱు. క్రీ. స (9) 389. మీఱు చుక్, తుఱఁగలించు. (౧) ఆశి. ఎుక, ఎఱిఁగి, తెఱఁగు. తూఱఁ దాఁకు, ప (౧) 3౯-8. వీఱువా చుక్రా, తెఱుగు. ప (౧) 33. ఎఱక, ఎఱుఁగు, సంఱఁగలింపు. 5 (n) 3JL. Bef¨˜¯- 5 (9) రూ. వెఱమంట ప(అ) రవి౨. adr. 5 (n) 99, Kad- ప (౧) ౨కిరా. మణి. తెంచు, వ (౧) 347. ఆజ లేక- 5(n) £30. Box. (9) no, udadr. 6(n) | Babod.5(n)Kikidåkr. 3౫౨. చిఱునవ్వు-ప (౧) ×క్క. తెఱవ. బి. LG, అఱిరిహారంబులు, పండితారాధ్యచరిత్ర 3 (0) 33F. Tudix v. ఓ మెఱయింతున్. దబ్బఱ: బ. F. ఈ టీకుర్కి పడు చు. (ప్రొ. యా.) దూఱు. ప (ఎ) 32 9. జాఱుచు దొఱలు. ప (9) 8 మఱి "వఆకువడు. బ. AXEL. కొటీను నఱకు. ప (౧) కుక. కఱకుఁ బ. ౧౭౧ అజీముద్దీన్. నఱుకు. ఖ. వెఱుకుఁడు వి౨౨. ఉఱుకుడు, నిజనిజనీల్గు, ప(౧)౧౭౧, తకారా. విఱిచి నీ ఱు వాఱు. ప (౧) 3 - 2. తూర కన్ సుఱుచు, ప (౧) LFT, పతీయలు నెఱ. ఫ (7) ౨09. సెజీజ్ నెఱన్. ప (17) 30 ట . తెలు సేపు. ప (7) కరం కఱపిన నెఱుయంక కౌఁడు బక×. ఎఱుఁగవే? నెఱయు. ఫ (5) 3F, అంకాల౯- Boy. wwers (0) 308. - ప (౧) రిక. ఒక- 9. 10. కడకు ప (౧) కంబ ప (1) ఆ30, కొఱల-ప (7) 334. చిఱుతోండి- ప (౧) 135. నెజయత్- ప(౧) ౧. నెటీజ్ - ఐ. 003 పఱచుట బ -O 30, 5(n) Ung. ww. ౨రం. రజలు నె? ప (0) 3టక. అలుగొరు ప(7) 34X. హెఱచిన నెఱకుంట. (ఆ) కల్. తెఱఁగున ఆర, మఱి నెఱవాది. బంక, మణి-బ౧౭0. మఱియ నెఱవిటుఁడు. ప(7) 33F. తెఱవల నెఱి. ప (౧) 2F. X ప (౧) 39౨- ప (అ) రFO. మణి, నెజీజ్. ప(౧) ౧ం. అంకారం, బ. 25. ప (7) 83. ఆజీము €E- ప (n) Ln ఉం- ప (౧) 465, గుజ్- ప (౧) క 3 . రెటీజ్, ప(9) ఉ. తలఁదిటీ, ప (అ) రక్తార్తి. తెలుగు - (7) 309, 7-6(1) oks. Rea యజ్ - బ. 2. పం - 3 (0) VF6.5-5(n) 3.50. మెజ్. బ ం స (౧) F3 - .. పి(అ) నరం. మఱియు ఫ (0)40L, 3(2)305. www. సెఱియు, ప. (౧) ౧UX. సెజీయర్ a. ne á 3- ... DÉE. పఱచు . స (౧) 39. అతికులు పఱచు. క్రీ. ప{౧)ూ, ఆంజిలేక, బ. ౧౭౮. ఎఱుఁగ వే వ (౧) న౨౨.కసితినో, భ. గణ. చెఱు పులో బ. 003. సెలయం- ప (౧) 3)తా. పూతెంచు. ప (౧) ఒకార, పంచు. ప (అ)రణ: మళ్లీ బి. ౧రా ౭. మఱియును - ప (౧) ౧౭. మిఱుమిట్లు- పఱ లెంచు. జ(౧) కవిత. అని చుచు-బ. ౧౦౧. ప (౧) క3× అఱియుఱిక్షా-బ. ఎం. ఎఱుకువ, ప (౧) 93 ×. ఎఱుఁగుదురే? బ. ప (1) శ ఆకంఠుఁడు– ప (1) 3౯౦. చుఱచుఱక్-ప(౧) 3 గ్రా. పువక - బ. 033. పని తేరణ్- బ. ౧౦౫. ప (౧) 93 ×. మజీ - జ. ౧౦౫. మజ్ ముఱితనము,ప (౧) క. వూద- ప (వి) రూ నిపించి పుపు, ప (౧) ౧౨౩. కఱుబోరు ప ప (౧) ౧౨3. పొజిక్ - పంపువ్రేర్లు: పంపు పేర్లు: బ. FL చిఱుతొడలు పత్రికి వెండ్రుకలు. బ. ౮౧, మణి సతికి. ప(ప్ర) ౧33. గొఱుఁగు, ఫజీయ. బ. 003. అటులే ప (౧) LFT. నుఱుము - పఱుచు. ప (5) ౯ 3. తేఱలి- ఐ. 9.99, పెఱుక్యుడు- - పాఱంగవైచు.ప(౨). వీటిన. పాటు, క్రీ. ప (ని) 38 ౨. దూఱు ప (౨) 39. పాటు చు చుక్ పాఱులు. బ, ఆం×. మీజీ. పిజీవీఁకులు. ప (అ) కంక, తఱిఁ 835. పిఱుఁదుపొచ్చు, ప (9) ఓటు మేజి ! 1 ము E పిఱుఁదు. ప (అ) రర. పిబుఁదు. పెఱ= ఇతర. ప (7) ×38. తఱిఁ రణిక్- ప (9) .. మంఱి నెఱవాఁడు. ఖ. ౨౧. కఱకంతుఁడు. వెఱికె పెట్లు. బ. 93. కలకండు, పెఱుకలకానళ్లు. ఏ (అ) కిం మఱియును. పెఱుకు. బ. 39 9. వఱుకుఁడు - బ. ౨౨౨. పఱుపుఁడు - ప (౧) 3. F. ×. పొట్టి. ప (౧) ౧౨3. పఱపుగా. పొఱడు. ప (అ) 331. కుఱుచ- ప (౧) ౯౭. నెక్. మఱయులు. ప (9) 355. పఱ చులు. కక మఱచు. బ. ౧౭. అజ(ఱు?) కువ- బ. ౨౭౮. తఱియుచోక్. ప(7) - ప (౨) Lt. B. X. పిఱుఁగుపొచ్చిన - ఐ. ౧౨౫. బ. 6. మఱపడ్డవారు-ప (౧) 306. మణిబం. మఱియు, (౨) క′38. రజరింగ౯- ప (౧) మఱుపడు. బి. 6. మఱచి. మజే. బ. 90. అఱప- ఇం 3. ఆతిరేక బ. - 30.9. పాఱులు- ప (9) ౧౩౬. ఆతి ముజేజ్, బ. ౧38. అఱి ముల్ తనము - బ. ౧, య, ప(బి) వంగర్. ౫౨. ఎఱుగు- ఈ.8.24 తి పండితా చరి త్ర ణకెరా, ఆరతి - ప (బి) కతా, రంట, ర౨. కఱకత - ప (7) 208. Res - 1 (2) 302. 2, గుఱి- బ. ౧౩౬. చిఱునవ్వు - బ. ఓం. చెఱకు-ప(౧) 333. తdr. ప(అ)3X9,348, A., ప (౩) ౧౬౧. తఱిఁదతిక్, ప(౧) ౯౧. తఱువాత ప (౧) 33F. తెలుగు ఫ () ఓ. రొజులీ App . MF-3 (0) J ౧౨. నెఱు p. 02. RudoXE- బ. ఆర. నెజవణి- బ. యా. Bb5 (0) 395-3(-9) ర౯ం. నెటీ-ప(౧) 3 ౨”, నెటీజ్. ఆ. ౧ం ప (౧) 3×. హంతెం చి-ప (౨) కళా. పుపుండు, బ. రా౧. పటీకి విండ్రుకలు- ప (౨) AL.బ. ౧౨× మంచి- ప (౧) ౨00. మఱపవలయు. బ. n3x-3 (0) 835, the నూఱియణ ను బ. ౨౨౦. ప (౧) 200-5 (9) VL2. 5ww. ప (0) 000. వెఱవీక మణికొన్ని. ఐ. ౧౦౮. అతిములేన్ మఱియు. ప(౧) 3౧౬. అజతోడి, 9. ౧౦౦ - ప (౧) STF, అభి లేక- ప (౧) 308. అఱిలి బ. శర-ప(౧) కరూ, 303, ఒకూ, మలోక, అణిములేన్. . ౧8. ఉఱికుర్కి పదు- బ. చాలె. ప(7) 40 F0,5 (9) nox. ఎఱుఁగు. 3 (n) 8F, 0x0, 952, 807, 253-5 (9)9. ప కంఠి ర Jo, so, w. 30, 5 (0) ౧౩౭. కొఱలు- ప (౧) 39. ఠటీస్- బ. కం, ప (౧) ఉం-ప (9) ఆ39, 9×3. శాణిఁదజేజ్, బ. ౧౭౦. నెఱవాని, బ. వాడిక. ప (౧) ౯3- ప (అ) క, She 0,5, 058. 1 చుట-- ప (9) 327. వెఱుకల కావర్లు.. ప (౧) 355. మఱుఁ గులు- బ. 20. - . 03X-5 (n) 898, EXE. మఱి. ప (౧) ౨. మెఱచుచు - w. nao, nr. 5(3) 090. మఱుఁగు, ప(౧)౧౩౦. ఇఱికెళ్లన్, ప (౧) కరణ, ఉఱు- ప (ని) 3)13. కుఱువలన్-బి. . మెజి యింపు- ప (3) ×గినా. వఱుక మఱుమాట, ప (౧) కడకు వెలువు మిఱుమిట్లు. ప(౧) ౧౯. పఱపక, ప (౧) 3౯రి, మెఱచురు మిఱుమిండయారు. ప చిఱుపులి మార్. (అ) తార, మిఱుమిండనయచార. . ౧రం. కఱకంకుఁడు మీఱం. 3 (9) 329-0. 23. మఱియుజేతనము, బ. ౧౦1. పబ్లి శేచి మెఱచు. ప (7) 34, X. నెఱసిన ప (౧) XX౨, మఱియును పె (౧) 3౯౭. మిఱుమిట్లు- మెఱయ. (అ) 50. శుకం తుచే- ప (౨) ూూ. గుఱి- బం EL. Jess. w. ౧౬. మఱుఁX= ప(౧) X౧౨. ఠటీఁదటీజ్ ప (౧) X౨ పఱలంగ-ప (౧) ఆకెలా.. డి. బ. ఒ మెఱుఁగు. ప(అ) కం. గొలిగిన జ. కారం. వఱ లెడు మొజి. ప (ఆ) రం3. ఱలి మొఱటడబంకయ్య. బ. 88. కఱ కంకు- ప (ఎ) 30X. కోఱటE. ప (౧) రంX. కొఅడు మొఱటదివంకయ్య. బ, ౧౭౧, ఠఱు XOXE జపము. బ. ౧౧౦. జూచిన కాచు, ఐ ౧౦. జంపాన తాయి. ఐ.రాకె, కా,ఱవువాడు (పా) జొంపి. ఐ. రూ. ఎఱుంగ రే (యతి) పంటల,ప (౧) 3. ఎఱుఁగనే రుడు ఐ. డి. ఎఱుఁగ- (ఎ) గర. మురెంచు ము రబికా ప (ప) ఒకF. ఉయం.. D. ౧౦. ఎఱుఁగంగ- క్క, ప (అ) రణం. కఱకంఠ- బ. రక. కొ ఆట- 5(n) కణం. గిలిగిలు జ. 320 Bro. Kev. 000. పఁడే.. ప (7) కం. చిఱుతొండ ప (అ) 3౬౯. కటిక్- ప (౨) 038. 385. a. 500. సెరియన్- ప (9) 3 v. సిటీ - ప (౧) 20౬. నెటీజ్ - ఫ (3) కటు. మఱవకుము - 2. 3.90; ప (౧) రించ; ప (అ) 88. మఱి. ఇ. ౧౭౮, గి; ప (3) ౧౨౦. మఱియు - ప (౧) XF౨. మెఱయుడు- ఇ.౧రం. మెఱుఁ గులక్ - బి. కారం రఱలి. నఱితిపాలు. ఇ. ఎX1. అజరేక వఱుశీల ప (౨) Xు. మఱుఁ గులవ్. Desodo. 5 (0) Art. ల్గంచు Déors. 5 (n) nan. Diante Sæði. ». NKY, OK, no; ప (౨) ×కర. ఆదిమఱికొ- ప (n) 350. Weich- . nso, ణికతా. కఱకంఠ.. ఇ. ౨౦తాల తఱియంగ () 30. తెఱచిలి- ప (౧) 3కార. వెణికి . పండితా niʊ, 383 – 6 (n) 330, కంట, 82. కఱకరు - ప (1) 80. Res -

(9) Box. రాధ్య చరిత్ర 2, · గుఱి. బ. ౧౩౬. చిఱునవ్వు - బ. ఓం. చెఱకు-ప(౧) 333, dr. ప(౨) 3X9, 3 టర్, Mr, 5 (9)OŁO. décode, 4(N) ౯౧. తఱువాత ప (౧) ఆ3. తెలుగు- ప (1) 8. పోజ్- త (౧) బర రణి- 3. యా. నెఱవాది- ప (C) కలి - పత్రి) Kro. ర౯ం, నెఱి-ప(౧)౩౨౮, నెటీజ్.

  • . nox 6 (n) 13X. Jo

చి-ప (అ) కళా. పసుపుండు, ఐ. రౌ౧. పటీకి చెండ్రుకలు:- ప (౨) ఓటు నెంబ. 2×. మంచి... ప (౧) ౨00. మఱవవలయు. బ. N3X-6 (M) KWY, CHE, మఱియును - బ. ౨౨౦. ప (౧) 305-5 (5) V. 5. ప (G) ౧౧౦. నెఱవక్ మణికొన్ని. బ. ౧౦౮. అఱియంటీన్ మఱియు. ప(7) ౩౧౬. అతితోడి, - 6

  • . noo-5 (n) 3JF,

రేక- ప (౧) 30౭. అఱిలి. ఐ. శర-ప(౧) రూ, 30కి, ఒకళ, మరొర, అణిముటిన్- బ. ౧౭ ౩. ఉణిచర్కి పడు. జ. రారా. ప(7) Fo, 5 (9) max. Desucks- క ఎఱుఁగు- ప (౧) క, lo, gre, Yor, 253-5 (9)9L. N కంఠి - D. EE no, no, కూరి, అంత, జ. 30, ప (౧) ౧౩౭. కొఱలు- ప (౧) 39. 535 v. 50, 5 (n) LO-S - (9) 339, 213. శాఱిఁదఱిక్షా, 1. ౧౭౦. శిఱవాది, బ. ౧ఒక- ప (౧) 3 ప (అ) గాక, - చుట - ప (9) 34౧. పెఱుకల కావర్లు- ప (౧) 3కక. మఱుఁ గులు. జ. గ్రాం. మఱచి- $3. M3X-5 (M) BOY, THE మఱి- ప (౧) రా౫౨. మెఱచుచు - 2. nav, num. 5(9) noo. మఱుఁగు, ప (౧)౧౩౦. ఇఱికిళ్లన్, ప (౧) రకం, చు- ప (౨) % 3213. కుఱువలన్-ఐ. గిట, మెూ యింపు- ప (అ) ఆరినా, నఱంక మఱుమాట, పే (౧) రరు. చెఱువు మిఱుమిట్లు. ప(7) ౧౯. పఱపక, ప (౧) 3౯శి, మెఱచురు మిఱంఘండయారు. ప (అ) రాగ, చిఱువులి మార్'. మిఱుమిండనయనాథ. బ॥ ౧ళం. కఱకంతుఁడు 进 + ప (9) 319- 9, అం. పాఱులజ్. బి. ముజము తీరినము, బ. ౧౦౫. చి మెఱచు. ప (1) BLX. నెఱసిన- ప (౧) ౫౫౨, మఱియును పె (౧) 3F2. మిఱుమిట్లు- మెఱయు. ప (ఆ) ౧౨౦. కకం తుచేస్తే ప (౨) చాలా. గుల్- బం LL. Bus. 23. ౧౬. మఱుఁగు- 5(n) Xns. Sécsér á (n)

  • F౨ వచిలంగ--ప (1) ౨కర.

వెఱుఁగు, ప (అ) రంF. గొణిగిన- బ. కం. జలెదు 88. Fes మొఱ. ప (అ) రం3. తెఱలి. మొఱటడ బంకయ్య. . కరకటి కంకు- ప (౧) 30X. కోఱటక్- ప (౧) రం×. కోఱడు మొఱటది వంకయ్య. బ. ౧డిగి, తఱు KOXE™ అంపన. జ. ౧౧౦. జూచిన ఔదు. ఇ. రణ౦. జంపాన జూయి. బ.రాకె, T,ఱవువాడు (పా) జొంపి. ఐ. రూ. ఎ, జంగరె(యతి) Suber.6 (0) 3Ln.! చూడ. జ. పి. ఎంటంXY- ప (౧) ౧ర శి. వతెంచు తము 30X వఱలు. ప (ప) ఓడినా. ఉజు- ౧౧౦. ఎఱుఁగంగF- కత్తి, ప (అ) రణం. కఱకంఠ- 23. 88. Febr. * (n) గుటీ.. బ. 1. 324, పండే... ప ప (౧) రంగా. చిఱుతొండ-ప (9) 3౬౯. ఠటీజ్- ప (౨) ౧౩. తఱిఁదజేజ్- బ్లూ 300. నెఱయజ్ – ప (౨) 3 రూ. నెటీ- ప (7) 804. నెటీజ్- ప (3) కశిట మఱనకుము... 2. 990; ప (7) శిం; ప (9) 8౬౭. 53. p. ner, non; 6 (2) ౧౨౦. మఱియు - ప (7) ×౯౨. 'మెఱయుచు- బి. యం. మెఱంగ నఱితిపాలు. బ. ౧XX. అజలేక నఱుతలక్షా ప (౨) . మం విఱుచు. ఫ (౧) వికారా. నిజనిం నీల్గంచు. విఱిచికొను. ప (౧) ౧౭ణ నిజని వెఱచు, బ, ౧కర్త, ప (౨) కతా: ఆటీమణిగా ప (n) 350. Josch- . 090, రూ. కఱకంఠ- బ 305. రణీయంగE (7) 630.

Bub (n) 35. కొనకొ-ప (౧) క౨౧. మఱవరో- ప (౧) ౧౧౦. మఱి- ప (౧) రర, మఱుమాట. స 93. మెజాన్. (7) వెఱపించు. ప (1) కవ, పఱ రెంచి రాధ్య చరి శ్రీ నెఱవేఁకులు, బ. న, ఉతికుర్కి పడుచు. వేఱు, బ, ఆం. వేడి. జ. ౧౧. మీఱి పఱణార్తి! ప (ర) ౧౧. కఱకంకు బ. 93౨. ఆరగలిపక . . . పరమమాహేశ్వర. కాబట్టి 'అరగ లీ'లో శకటరేఫము లేదు. బి. రి౧. వెఱచి...ఎఱఁగు, కాబట్టి 'ఎ'లో శకటరేఫమున్న ది. కాని, భార-ఆ3. ఓ ఆళ్వా, 'ఎరఁగి ప్రియమువలికి తెగుచిత్తుడు' అని సాధురేఫముతో ప్రయోగ మున్నది. 'చేకురు'లో శకటరేఫ మున్నదా? శ.ర. లో 'చేసుఱుఁ' అని శకటరేఫముతోను, 'చేకూరు' అని సానులేఫముతోను పదములు చేర్ప బడినవి. 'జిఱువక కలలోఁ జేసిన, కొలగామికి నగదు కోట గు గురత్న ము చేకు' 'అని శకటరేఫమునకు ప్రమాణమున్నది. (ఉ. హరి. ౫. org.); 'చేరుకు ప్రమాణము లేదు. దానిలోకూడా శకటరేఫమే ఉండవలె వని తోస్తుంది. 'కారు' (క్రియ)లో సానురేఫమో, శకటరేఫమో నిర్ణ యింద దాని కాధారాలు లేవు. అపే 'తెఱవేఁటకాఁడు' అనేపదములో శకటరేఫమో సాధు రేఫమో నిర్ణయించలేము. 'రణీయు'తో శకటరేఫ మున్నది, మెఱుఁగు మెజిసినచాడ్పు వఁ జేయఁ జొరుము' భార. విరా. ; 'ఉఱుకుట యంబోధిఁ దఱిసి చనంట' శధార, అర. L. . ౧ణం లో 'అంపానఁ గోకిన తాన అని 'జాదు'లో శకటరేఫ మున్నది; కాని, బ. విరవి లో 'రాది' ఉపోద్ఘాతము 908 అని పొధురేఫమే ఉంచబడినది. దానిని కూడా 'జూచీ' అని దిద్ద వలెను. 'తోము గుఱినేసి యేయ మెఱుంగులెల్ల' అని ఆచ్చ. రామా. ' కిష్కింలో శకటరేఫము . 'నీరొమ్ము ... నీరాజ్య' అని ద్వి. రామా. " యు. కాం. లో సాధు రేఫము. "తొంపి... ఎ, ఱుంగరా. ” బ. రూ. కాబట్టి 'టొంపి'లో శకటరేఫ మున్నది. శ. ర. లో పొదురేఫము మాత్రిమున్నది. సంధివి శేషములు సంస్కృతసంధి (౧) చరుమ్ + నిర్వ పేత్ =చరున్నిర్వహేత్ (7) బా౧. 'న్న' ప్రాపముకోసము. (౨) దుర్వాపస్ + ముఖ్యులు దుర్వాసముఖ్యులు (౧) ౨౫. 'దుర్వాసోముఖ్యులు' కాదు. గణముకోసము, (3) స్వాదు + ఏక = స్వాసైక (దివ్యాన్న మ ద్ర సంబులు) 'ఆచరించుట'తో ప్రాసకోసము. (వ) ( బ్రహ్మోత్సపాత దినమాకు' అనే-(7) ఓఓ8 'రుద్రాయ నమో ఆస్తు' అనుచు (1) తకా 'వీరభద్రస్తు” అన 'ఆకురాణీయ ఆహ్వయ' (౧) Xox 'ఖాండిక్య ఆసురాణీయ' (౧) ౧x పై వాటిలో ణములకోసము విసంధి. (X) కర్తాము పారి(౧) 33 (కమసారి అని ఉండవలేదు.) తెలుగుసంధి అకారసంధి (ఎ) వృష్టీ బహురచ బాకారముమీద మాహేశ్వరలిండ్లు. బ రX; యజమానులిండ్ల .005 పండితారాధ్య చరిత్ర (7) ౮౧; హరిభ క్తులిండులు (17) ౧౫౬; భ క్తులిండ్ల (౧) ౨ం×; కులహీనులెంగిళ్లు. 3. 9; తల్పులందకు బ ౧౩౦; బడుగులాదరుష, బ. ౧౧రిక. (వి) క్రియావిశేషణములమీద పడియించినారని (వి) రూ కన్న పెట్టినర్ధము. 2. AXE. (3) చీర + ఎల్ల - చీరెల్ల. బ, వార; కోక + ఆమి=గోకమి బ. ౧౧ర; బొబ్బ + ఇడుచు బొబ్బిడును. బ. ౧౦ ; నన్న + అడి పుచు - సన్న ఉపుచు - బ. 030; ప్రాత + అప్పు - ప్రాఁతప్పు: 033; పన్న + అగునే పన్నగు'నే. బ. అ9F; అంటే + అర్థము - అంతరము బ.; ఏల - ఇచ్చు - పీలిచ్చు . బ. ఓఓ - + (ర) స్త్రీవాచకములమీదః దుగ్గ రవ్వనియె. బ. 300 (X) పంబోధనాంతములమీఁద అమ్మలా రక్కలాడని బ ణ ఓడులా రేఁటికి. బ, ౨౧x (ఒ) కదన్న! బి. టూ; నాకాళ్లు నిలఃవపురన్న! ఈఁ జుమురనుచు, బ, క×. (B) ఎక్కడ జీవరో (దేవర + ఓ). బ. ౭౫. ఇకార సంధి (ఎ) వెండి + ఈల్లవారు - వెండీల్గువారు. " బ. 0. LF; (అ) బగీతి + పీడ - బగిలేడు. జ. ఆకారా; వాలి + ఎఱుంగని = వావేఱుంగని (౧) 3రక; పోఁడి మెఱింగి (P) 340; జితొలిది. (ఎ) ఒకర; మోపలీశ్వంగ (9) rale; వల్లడి +ఐ - నల్లకై (ఆ) ర; కాకి + అజువులు - కాకఱపులు, ఈ గం; కందేరువాడల. ఇ. ౧౧౮; తెలివగువాడు. బి. రా; రెట్టి + మిన్ - రెపైన s. 08′3; ము 90F 2. X2; కార్థక సంధి: వెఱచుండుము. బి. 30; ఒల్చీఁడె. పోయినవని - + ఓ పోయినవనో. బ. 20; ఈచ వోయున్న భావము. బ. శి౬; విజేతెంచి బ. No; ఏతెంచారగిం చె. 1. X3; 58 గున్న బ.013; కలిపండు, కూడుండు. బ. ౧ూ; పొంచున్న . బ. ౧౯౬; చుట్టుముట్టాడు. బ. (F; పొంచుండువారు ఎగి రిగి రాడువారు. (౧) GE0; ప్రొద్దువోయిటురా. (బి) 8x పంబోధవాంతముమీద: పవతి! +అర్ఘ్యపణ్యముల్ పడం .. ల్ఫి, ్యపణ్యముల్. బి. ఓరి. , (A) ప్రమపు, మ. క్రియ మీద : శిరూ మైరియాదట (0) కంక (ఒ) నిషిద్ధమంటే (వి) + ట్టి నిషిద్ధమం పెట్టి - (8) కోటిపల్లి ఆరాధ్యదేవు- కోటిపల్ల్యారాధ్యదేవు; పేరు మట్టపురి + ఊరు . పెరుమపుర్యూరు. (1) క (σ) (7) తోడి + ఎఱుకులుతో డెఱుకులు, బ. 2; ఒంటి + ఎట్టు ఒం పెట్టు, బ. రాం; ఎప్పటట్టులు. జ. రికెళా; ఒంటి + అట్ట ఒంటె, బ. ౧ర; ఉకారసంధి (ఎ) కూడకుకులు. ఓం ('కూడుపడుకులు' కాదు); జల్లెడాకులు, బ. 22 ( ల్లెడు నాకులు' కాదు); (అ) తనదున ఖిలం జ్యము, బ. తాతా. దీనిలో నిగమమునకు తప ఇతరత్ర ప్రయోగములు కానరావు. (3) అద్దరార్థక విశేషణములమీదః పదునూఁడి వేఁటి, బ. ౧౨౭; ఒప్పాలిపటూరి(3)XX౧; క పండితారాధ్యచరి శ్రీ. ఎకారసంధి వన్నా ! ఎక్కు - వన్నెక్కు. బ. 200. . ఆమ్రేడిత సంధి ముద్దాడాడుము. (౧) Sr; అనుకరణసంధి గువగువ -- అనుచు - గుజగుదమనులు బ. శాం లోపసంధి (౧) బ్రహ్మ + హత్య = బ్రహత్య (1) ఓ. (౧) చుక్కన్న బ. రికి ; ముద్దు. బ. అరిక; ముప్పూ టవ్ జ. 35; ముక్వెట్టి, బి. భ,దాం. 23,009. (ని) మాపదు. బ.8, 0; పిఱుసమే. జ. ౧౯, 30 ; మాత్ర పట్టు (7) 37; ఉపతాపపడు (7) క౬; కన్న పెట్టు బ. ౧౫౫ విజయం చేయు. 2. 20. టుగాగమసంధి 90 బ. ౧౯౬; సన్నపు టెముకలు. బ. 30 F; బ్రక్క టెముకలు. బ. ౨౦౯; కాని, గుజ్జునోగిరము. బ. 30. అని ప్రభాకరశాస్త్రిగాము నుగాగమముతో రూపము నుంచినారు. ఇది విచాక్యము. కడాదుల సంధి కట్టు గ్రలీల. బ.౧౩; కట్టు గ్రము. బ. రాణి ; కట్టు గ్రము. బ. 8.5; కట్టా శ్రుఁడు 1. No3; mox; Rix (0); if, w. nozinka పల మెడు. (C) వేశారు. ఎడుసంధి కము అజ్లో పసంధి m (౧) తోడ్డ ప్పె, బ. ౨౯; ఇక్లేలు (౧) 333; ఏద్దినంబులు (ఇ) క౨, X౯౨; కూద్దినజ్ (7) 437 (అ) ఏఱు. బ గ అన్నులుకు (ఆను - ఉఱుకు) ఉడుపవేశులు. బి. తా పాదేశ సంధి నుగాగమసంధి నేరగుఁ బ్రాలు. లు. బ. 80. గసడదవాదేశము (7) మూఁడు సేపితూఁడేసి (7) ఉరిం (ఇ) చే+ చేతజ్ చేనేత వ్యాసుండు (7) ఉనా.. 'చేఁజేత" అని కాదు. (3) గసడదవాదేశము బహుళము కాదు. అంటే, ఆదేశము చేయడము కవియిష్టము ననుసరించి ఉండదు. ఎక్కడ గసడదవా దేశము చేసితీరవలెనో ఎక్కడ చేయగూడదో నా 'ఆంధ్ర భావ చరిత్రము'లో `తెలిపిచాను. అక్కడ చూచుకోవలెను. ప్రభాకర శాస్త్రులుగారు 'ఒక' అను సంఖ్యావాచకవిశేవ ణముమీద గసడద వావేశము చేసేవారు. అదే ఆంధ్రభాషాసం ప్రదాయానుసారి కొదు. విసంధి తవ కవితాధార కద్దు వచ్చినప్పుడు సోమనాథుడు విసంధిగా పదములను విడిచి పెట్టడానికి జంకలేదు. విసంధిగల తావులు బసవ పురాణ, పండితారాధ్యచరిత్రములలో అనేక రు లున్నది. 33.9 B = ε رة S బనవపురాణము - పుటలు * పంక్తులు X (E), on (03), on (08), 05 (#3), St. (no), XX (F, 05), YX (99), 32 (-0), XO (09, 93, 9-), Xe (no), to (OL, 02), EX (05, 0)), & (^), an (3), 83 (45′), 8L (0), JS (SX), nor (r), non (ng), DEN (n), 13 (2), nw (n), snx (93), మొదలయినవి. పండితారాధ్యచరిత్రము ప్రథమ సంపుటము × (0, 5, on, 3), (5), (*), *) (*), B (5), 53 (*), 99 (DL), 'n (0°), "'s (5, OF), Y EX (0) KF (3), 80 (00), 8 (9), on (08). . (03), F3 (5,05), 7 (-), non (σ), nor (1, 2), (09), Of (x), (8), now (3,7), (03), 035 (V), n½) (0³, nº), 0x6 (3), OF³ (0), n³ (0°), new (X), 53, (5), J%% (0), SEL (nx), 983 (t), 9FL (08), 37% (7), 3-) (F), 380 (-), Yos (na), 33 (08), 37 (00), 3(), 0 (n), Ben (3), 325 (00), 362 (13), fer (07), XNX (3), XX3 (03), Mar (OL), %% (0), ≥5% (3), £28 (m²), trσ (03), 200 (02) ద్వితీయ సంపుటము ౨౬ (73), 8×ం (3) మొదలైనవి. 4 రిము అనుకరణసంధి : ప్రథమావిభక్తి ఆశారాంతపుంలింగపదములమీద ఏకవచనము (ఆ) విసర్గిమునకున్ను తత్పూర్వఅకారమునకున్ను 'ఓ' కొరన దేశము... (౧) ౨క. స రుర్రో నాత్ర సంశియో యనఁగ; (7) ౨౫, రైవో దళ ప్రత్యయో యనఁగ; (9) 32.న సంళమో యన; (7) 33 త్రిపుండ్రం బ్రాహ్మణో యన; (7) 35. వెంకయే ద్విప్రో యనంగ ; (౧) 3ణ పరిత్యేవ న సంయో యనఁగ; (౧) కం న కుర్యా చంకనం పనోయనఁగ; (౧) కం. పతేత్యేవ న సంశయో యనఁగ; (౧) రం నాధి కార్తీ చి లాంఛితో యవఁగ; (7) ×౨ ఆయం'మే విశ్వ భేషజో య (ఆ) విసన్గలోపము, (9) ౧3. ఉమా మాతా పితా రుద్రయనిఁగ; (౧) 33. భద్ర ఛ్ఛన్న యనఁగ; (౧) 33 ధృత శ్రీ పుండ్ర యనఁగ; (బి) 3౫. అభావే - తిథా విప్ర యవఁగ; (౧) కవి. కస్యచిల్లాంఛితో మధ్యయన; (౧) కం. లాంఛితో హిన సంభావ్య యనఁగ (7) 53. జటాజూట విరాత యవ (౧) 83, కక శ్రీ పుండ్రేన విరాజిత యాన (౧) 83. భస్మావిలి ప్త సర్వాంగయన (౧) రవ. శు శ్రీ జటాజూటయన (౧) కర శ్రీపుం ధ్రోద్భాసి పర్వాంగ యన; (౧)క రక్షాభి రుద్ధూళిత యనఁx, అకారాంతపులింగము: ద్వివచనము (ఆ) (౧) ర. బాణాసురదశాసనౌ యన ! (7) బాగా తవ ప్రణితాయను. (ఆ) (౧) రF. శర ప్రణితా వనంగ. పండితారాధ్యచరిత్ర అకారాంతపుల్లింగశబ్దములు : బహువచనము (౧) 3 ౬. అన్యత్సమాహితా యనఁగ; (౧) కం. నదర్శనీయా యన; (౧) క౧. జస్పృశ్యాయంగ; (~) కణ. ఆదర్శనీయాయన; (౧) కకె, క౫. రుద్రాక్ష భూపిణా యనఁగ; (7) వ3, అక్షమాలా గితకరా యనఁగ; కమండలుక రాన్వీతా యనంగ ; (౧) 72. అక్ష మాలావిభూషితా యనఁగ; (౧) కరి. పపుఃకామం గణేశ్వరాయనఁx ; (౧) 58. భూమిభాగాశ్చ యే స్వభా యనఁ^; (ఐ) కు, దురాచా రాశ్చ యే సరా యవఁగ (7) కూ. గృహేయ్యన్ ప్రమాతా యూపంగ (౧) ౫3. శిష్టాః ప్ర,సిద్ధా భగవన్న పాపా యనఁగ (7) ×3 అత స్వ దీయా నపహాయ భక్తా యనఁగ; (7) ఓటు యే వీరభద్ర విశపితా ఆకారాంతనవుం సకలింగము: ఏకవచనము (ఆ) (ఐ) 3క. వర్తుల మనిఁగ (7)3), నాభ స్థవినాస్నాని మహాఁX; (౧) 3)', న దీక్షా ని లేపో మం శ్రీ మనఁగ; (2) 3. వ యజ్ఞ దేవి తార్చన మనఁగ; (౧) 3×. వేదాగమజ్ఞాన మనంగ; (A) 3౬. యదసత్యం మృదాధార్యమనఁగః (P) 3. ఆహోమోనాస్యం మాహాత్య మన (౧) కిఓ. త్రిపుత్రం మోగడం త్యక్తమన; (7) 32. మాతిస్నానమునెఁగ (౧) కవ, ఆ 7. తథా ప్రోక్తమనగ; (7) 3F. సోర్ధ్వపుం శ్రీమన; (7) పాతిక్యమున; (7) · భస్త స్నిగ్ధమనఁగ ; (n) కట. భగవంళ్ళ గుద్రం పవి శ్రీమన; (౧) ×శి. అనంతమనఁగ; (౧) రూ. సర్వమంగళ మాంగళ్యమనంగ (9) 9F. రుద్రి,యస్తే జనిమ చారు చిత్రమైనది? (7) ×3. సంసారసాగరం ఘోరమన; (7) ×y. లింగం హేను మయమని (7) ఎ.క. ఇం. 5. ఇంద్రనీల మయం (లమయం) లింగమనఁx (7) XX.. అన్న మయం లింగ మనఁగ (౧) ×, వరవళికాంశ్యకం లింగ మనఁగ. or. తము (ఇ) (n) కూ. సర్వపారనపావన మ్మనఁగ - (గ్రా) కూ. ఉత్పాత ప్రశమన మనఁగ - సర్వరోగ ప్రభకం మంఁగ ఇష్టసిద్ధి. - ప్రదాయకమ్మనఁగ- (౧)జం. గృహిత్వా చాగ్ని హోత్రజ మ్మనఁగ- (౧) × ) పున రావృత్తి మోదశ మః- (7) ౫ ఇదం తన ప్రవర్పణ మంచు- (౧) ×5. లింగం మణిగయ మ్మనంగ - (P) XX. కౌంస్యక మయ మనఁగ (౧)21. పార్థివలింగమ్మ రంగ - (9) ౫౬. ముక్తాఫలము - (ఇ) (౧) 3.2. త్రిపుండ్ర,స్యం ధారణణ బనియు-(౧) : ౨ తత్త్వలం కోటిగుణితం బనంగ (ఐ) 33. వస్తోమాంతం బవ- (3) 35. ఊర్ధ్వపుంపకం బక, (౧) కెళ్తా. అర్ధ్వం జనఁగ (A) 3 ౫. శ్రీపుం త్రం భస్తనాకృతింబవఁగ - (7) 3. భస్మ మాహాత్మ్య వర్ణితం బనఁగ - (౧) 3. అన్యత్ర విచేష్టితం బవఁగ - (౧) 38. భస్మ రూహాత్మ్యం బరంగ; (ఐ) తా. వర్తులం చార్ధచంద్రకం బలి... (9) 3౮. 19ద్ధం చార చం ద్రకం బసఁగ - (౧) 35. వర్తులం తూర్ధ్వపుండ్ర కం బం- (3) క౭. శంభుపాదోదకం వధం బరుచు... (2) YF. సనా సున్యాం బన. - (0)2) అకారాంతపుంలింగము: బహువచనము (0) 5% ox. ఆకారాంతనవుం సకలింగము: బహువచనము (౧) క౨. ఏశాని రుద్రా ఆణి యనఁగ - (౧) కభ్ర శ్రీపుం. ద్రోణి యనఁగ -(1) 28. అభిదేవీ ప్ర సావల స్థాని యన-(1) ఒఓ. వజ్రసో పేతమ స్వధాహారజలపుష్పజాతాని సర్వాణి యనఁగ - (౧) 83. ఇత్యాదివాక్యాని యనం/ - (7) 8వ. గృహీత పరిము ని పుష్పాణి పత్రాణి యన-పండితారాధ్య దని త్ర ఆకారాంతస్త్రీ లింగము: ఏకవచనము (౧) కÀ. రుద్రాక్షమాలా యను-(9) ౨. శివా తనూ రఘోరా ఇకారాంతవుంలింగము: ఏకవచనము (౧) ర౨. రుద్రాక్షధరస్శుచి యవంగ (య- ప్రా)- (౧) రఓ వరం పాదోదకవిధ యవ¢X- (7) ఓ యస్మా దనర్హ విశ్వవ నైవేద్య మిత్యాదియనఁగ - ఇకారాంతస్త్రీ లింగము: ఏకవచనము = (ఆ) (౧) 35. అగ్ని వర్ధమితి ప్రతి యనఁగ - రవఁగ-(0)౭౧. (ఆ) (౧) 3క. అర్ధచంద్రాకృతి జనఁగ -(9)౭౧. పద్భ్యాం భూమి రన- (౧) FF. నహి మే శక్తి రవ. ఇకారాంత వుంలింగము: బహువచనము (౧) క3. కింపురానవాదయో యని (మో.యతీ); ఈకారాంత స్త్రీ లింగము: ఏకవచనము (౧) 53. జటామండలధారిణీ యనఁగి కాశినీ యనెడు. (౧) తాతా, నవిషూచీ యనంగ 379 (౧) ×3. ఆపాప ఉకారాంత పుంలింగము: ఏకవచనము (౧) కర. శుశుభే సతతో విష్ణు కనఁగ - (౧) XX. ఆర కూట మయం వాయు రస- (౧) కాక అసౌ త్రిగు రవ- (11) కార. అప్పా ఉకారాంత నపుంసకలింగము: ఏకవచనము (౧) రూ. దూషితశ్చాపి పాదాంబు అస. తే ము ఋకారాంత పుంలింగము: ఏకవచనము (౧) ౫౨. అయం మాతా ఆయం పితా యవఁగ- ఋకారాంత పుంలింగము: ద్వివచనము (7) ౨౭ ఆవో మేవ మే పికరా వరింగ, ఓకారాంత స్త్రీ లింగము: బహువచనము (7) కార, తీస్త్రో గావ యను, ఆన్-అంత పుంలింగము: ఏకవచనము (~) 39. విరజా విపా(ప్రాయనంగ- (1) కవి. రాజూయరంగ - (A) కవ: ::ద్ధాత్మా యసంగ- ఆన్ అంత పుంనపుంసకలింగవం: ఏకవచనము - (౧) X3, విరజానలజం భస్మ యంఁగ - (1) క ఋకర్ సత్యం పరం బ్రహ్మ యావ(గ- (౧)క.. ఈ బ్రాంశ, పంచ బ్రహ్మ యవఁగ, ఇక అంత వుంలింగము : ఏకవచనము (౧) 33. తత్త్యాగీ యనంగ - (౧) 32. క్కోపీ మలినధారీ యవ్యగ-(7) ×3. రుద్రాక్ష వలయీ యనంగ - (౧) కళ. శ్రీపుండ్రాం శితసర్వాంగి యన - (7) Fతి. కేవలామా భవతి కేవలాదీ యనంగః ఇన్ అంత పుంలింగము: బహువచనము (౧) 34. మునీంద్రా బ్రహ్మవాదినో యన-(౧) 3. మనుస్యా పాపకర్షిణో యనఁగ - (7) కట. సర్వే తపస్వినో యవ- (7) శార భవంతి క్లేశభాజినో యన, మతుబంత పుంలింగము: ఏకవచనము (౧) ఓం. భగవా నన, రాధ్యచరిత్ర పకారాంతము : బహువచనము (౧) ఆ. విరాడాపో యనంగ. సకారాంతము • ఏకవచనము (ఆ) (౧) 33. విద్వా ననంX - (7) 2. మనశ్చంద్రమా (ఆ) (౧) 3. స ఏమ భ స జో యనఁగ. (ఇ) (౧), ఆణోరణి య్యాజ్ మహతో మహి గ్యూ సవంగ. (ఈ) (౧) ౫3. అపాపకాశినీ వపు రనంగా, స-కారాంత పుంలింగము: బహువచనము (౧) ౯౧. ప్రశాంతమనసో యవంగ- విద్వాంస యనంగ. ఏతచ్ఛబ్దము: బహువచనము (౧) కూ. తీర్ధోదక వ్యైతే యనంగ. సంబోధన ప్రథమావిభక్తి ఆకారాంతవుంలింగము: ఏలివచనము (౧) ౨. యా తే రుద్ర, యవఁగ. ఉకారాంతవుంలింగము: ఏకవచనము (A) DCC. మార్తాండ భాగో కు యాముచు ద్వితీయా విభక్తి అకారాంత పుంలింగము: ఏకవచనము (అ) (౧) ×ం. సముద్ధూల్య పదాచార్యమనఁగ - (బి) కః . పాశజాలహరం పరం బన- (౧) క×. పూజయేత్పర మేశ్వర మనఁగ - (ఎ) కర. శేవతేస్త మహేశ్వర మనఁగ - (౧) BF. వాంక యేన్న దహీ దేహ మన- (~) ౫ం. తం ప్రపద్యే మహేశ్వర మనఁగ ఆకారాంత నవుం సకలింగము: ఏకవచనము (D) కం. నాంశయే న్న ది హే ద్గాత్ర మనఁగ - (౧) 33. దేవానాం త్రయా యువ మనగ - (౧) కః. వింద్యా దృక్షా ఘాతంక మనఁగి (౧) దక్షిణే కాభిమం త్రితం బజ్జిగ. ఆకారాంతస్త్రీ లింగము: ఏకవచనము (7) క× పంచాష్రీం విద్యా మనంగ ఇకారాంతస్త్రీ లింగము: ఏకవచనము (ఇ) క౨. తే యాంతి పరమాం గతి మనఁగ ఈకారాంతస్త్రీ లింగము: ఏకపచనము (౧) ir. కళాం వార్హంతి పోడశీ మనంగ అన్ అంత పుంలింగము: ఏకవచనము (౧) కు తీరతి వాపొం మన. తచ్ఛబ్బ ము (7) కు. అంకతోయస్య దేశా త్తెమనఁగ అకారాంతపుంలింగము: బహువచనమః (౧) కూ. దిశ పూర్వాజ్ దశాపరా సన (9) 3. అన్యా తృతీయా విభక్తి: ఏకవచనసు (అ) (౧) కి.. తదాకారణ శస్త్రీణ యనఁగ- (1) కేతా. ధారయివ్యంతి మోహేన యనఁగ - (9) 193. ఋగ్యజుస్సాను ఘోషేణ యనఁగ (7) శశి. య ఆచామతి మోహేన యనఁగ - (7) ౫౨. ప్ర: మేవానువాకేస యన- (1) FF. పవనః పన్న వేశేన యన- (ఆ) (౧) లేటు. వీసా యదిగ్ని నా యన. (9) ( పండితారాధ్యచరిత్ర (ఇ) (౧) ×ం. ప్రణిపత్యాత్మవిద్యయా యనఁగ -(7) కశి ఫళ్ఛాదశుచిశంకయా యం-(9) 37. అగ్నేస్సముద్ధచూ యనియు- (ఈ) వాతరూ పేణ శంభునా యన, (ఉ) (7) 35. అగ్ని దిదేవ భస్మ నా యనఁగ - (౧) 34. సితాభస్మ నాయన, (ఊ) (౧) FF, నిపీతః పుణ్యకారిణా యనఁగ. (ఋ) (౧) ×3. ప్రాతం తేన యవసు (9) 3×. ఆధీశం శ్రుతం తవ య (ౠ) (౧) 88. దర్శశాత్స్వీకృతిమయా యనఁగ. బహువచనము (ఆ) (7) nc. అనియ గరై రని-ము - (9) శిరభిద్య గే యమ కింకరై రనఁX- (?) కి పధార్యం వైదికైర్నరై రనఁగ -(౧) 3౯ం రం. దేవతాయు సలాంఛపై రవఁగ - (౧) రు. కుర్యాచ్చి న ES రవంగ- ఆయుగై శృంఖం కాద్య రనంగ - నది హేచ్ఛక్ర పూర్వకై రవఁగ - (౧) కర. రుద్రాక్షముండి కైరవ కవంగ—(౧) ౮౭. శేదైన పిండైస్సతిపై రనంగ శ్రీ ఫం ధ్రలో దివ్యై (గే) . ప్రసాది తైరనియు - సుఖిత మైరవియు జేవ కైరిన కౌరవ భైరవ. 1 - (అ) (7) 34. నకుర్యా వృత్తికాదిభిరని (౧) 3. కీర్తితం చాంకుశాధిభిరనఁగ - (౧) నసంభాష్యాద్విజాదిభి రనఁగ - (ఐ) కట్ట, గంధపుష్పాక్ష తాదిభిరము - (9) ౮౬. శ్వాద శేభిరన- రుద్ర శంత మే (౧) భిరన- (౧) 52. భేవ. జేభిరవ. (ఇ) సురైర్వా మునిభిన్నరైయన (య- ప్రాసం) చతుర్థీ విభక్తి: ఏకవచనము మే (అ) (7) ఒక. సంకల్పితం కేవాయ యనఁగ (7) 80. 996 నమో భగవతే రుద్రాయ యన- పూర్ణం పురుషాయ యన- త్తమపురు - షాయ యవ- (7) ౯౭ తత్తత్సమర్ప్య దేవాయ యన… (అ) (౧) FF. నగిరాం పతయే యవఁగ (ఇ) (౧) 1-3, హరాయ పరమాత్మనే యనంగ (ఈ) (7) ౯3. నమోరు వ్రాయ పశినదే (పనసడే) యనుచు అప్సువదే యన, (ఉ) ఆయం మే యన బహువచనము (అ) (౧) ×3×, లివోశ్లేవని మేషేధ్య యనఁగ - (9) ఉశి, విశ్వపతిధ్య యానిఁX. (ఆ) (7) F౮. సగోజలాదిభ్యో యనంగ. పంచమీ విభక్తి: ఏకవచనము (7) 33. యజ్ఞత్తినంగ - (౧) 3F. యది వా మోహాతనంగి (౧) రు. యాతి తత్ క్షణాత్తెన- (౧) రం. దేశాత్తనం - (౧) కూ. సాదాంబుధారణాత్తన - (౧) కూ. ప్రాప్యతే మూర్ధ్ని ధారణాత్తన (౧) Sr. సంభాగానఁగ (7) ధ్యానాదర నాద్ధార ణాదవీ షష్ఠీ విభక్తి: ఏకవచనము (ఆ) (7) వ…. ఆథాతో మహాదేవస్య యనఁగ - (౧) ౨. వ్యస్యైక పుష్పవ్య యనఁగ - (7) ఓ. - లేపామనర్హ మిళస్య యన (ఆ) (7) 8ఓ. ఆత్మా గుహాయాం నిహితో 2 స్యజంతో- (ఇ) (7) ×30. జనితా వృథివ్యా యనంగ(ఈ) (౧) పండితారాధ్యచరిత్ర (ఈ) (బి) 130. జనితాదివిణ్ణి రసంగ. (ఉ) (7) 5. పాదోదకం పుర్భవ యనఁగః (ఊ) (7) ఓం. ఆజ్ఞాసమాత్మనో యనఁగ - (7) ×ం. లంఘ యా మ్యహ మాత్తకో యనఁగ. మనex - (ఋ) (7) F. జని తాడివో యవఁగ. ద్వివచనము '(౧) 39. వర్తులం వృషవైశ్యయో గనఁగ. బహువచనము (అ) 33. సురవి ప్రాణా మనంగ (9) 35. శూర్రాణా (ఆ) (7) 63. తండులాదీ నామసంగ. (ఇ) (౧) 35. ఆగ్యేషా మనంగ. సప్తమీ విభక్తి: ఏకవచనము (అ) (౧) 33. వైశ్యదేవేశ్వరార్చనే యన (౧) ర౨. వైశ్వదేవే సురార్చనే యనఁగ - (౧) క×. అథర్వశిరశ్శిఖేయను- (౧) ౬౧. ఉత్తమాంగే గజేయని (n) ar. శభక్తా మహేశ్వరే యవఁగ- (౧) ౮కి, యాశ్రాద్ధకాలే యవఁగ - (11) Fo. అత్త మన్నభవీష్ ణే యవఁX (౧) కాక. ప్పా ధర ణే యనంగ X3౫. ప్రత్యంజన స్తివృతి సంయుగాంత్య కాలే యావ, - (ఆ) (౧) జి. వాభ్యామన - (n) (ఇ) (7) × 8. బిభ్రతి ద్రుమం మూర్ధ్ని యవఁగ (7) 20 ధృతం మూర్ధ్నయనఁగ- (ఈ) (7) 42. తద్విశ్వరూపిణి యవ (ఈ) (౧) 3×. యేన వి ప్రేణ శిరసి యవను ద్వివచనము (౧) రం. జుమ ప్రీతి సేవవయో రనంగ బహువచనము (అ) (ఐ) రవి. యద్విప్ర సంధ్యాదీషు చ కర్త్మను ఆనంగ - (౧) శిక, తీర్థే స్నాతి తీవె హితేషు అనంగ (ఆ) (౧) వివ్య స్తౠకు టేవ్వనంగ క్రియలు (అ) (౧) ×o. యాది మోన్యాః ప్రముంచ్యామి యనంగ. `(7) లోF, అజ్ఞ్నామి యనఁX- (ఆ) (౧) L. ప్రాణలింగే చిరే యవఁగ (బి) తాజా. భవంతో భవ ఆయజే యనఁగ (ఇ) (౧) 33. మా త్వా హవామహే యనఁగ - (౧) కళా, సుయజా యజామహే యనఁగ - (n) BF. యజాను హే యంచు- (7) 40. తత్పురుషాయ విద్మహే యనఁగ - (ఈ) (౧) ఓr. పుత్రనామాసి యనఁగ - (7) F. పర్వ 'కావాం పితాని యనఁగ. (ఉ) (7) ౬౮. యల్లో ఒస్త్రీ యనఁగ - (~) ౨. కండు లైర్జుహోతియన- (౧) తాకి. హరభుళ్ల శేషం దదాతి యన- (7) శాచ, మేధావీ భవతి యన- (ఊ) (౧) FÀ, శ్వరూంసాస్థిమూత్రం భుంక్తే యన- (7) XBF. సోమః పఠతే యన- (౧) 34. ఏలేదన్యద్ రమతే యనఁగ- (౧) క3. శ్వాఓపి వా మ్రిజతే యనంగ. - -పండితారాధ్య చరి 3 (800) (n) 33. S ప్రత్యా విధీయతేయసఁగ - (9) 35. శ్రీపుం బ్రాంకం ప్రసూతే యువ- (౧) 3. మయా వక్తుం న శక్యగే యనఁగ- (౧) ౧౦, పుర్ణన న విద్యతే యనఁగ - (C) ఒకే. వై వేద్య శరైన కిమభినియ్యడే యనుచు (7) ఓటూ. న విద్యతే యనఁగ- ఉభ భుజ్యతే యనఁగ - గెజ్యో హి దీయతే యస్యగ- (~) ౭౮. కృత్ ఘ్నో ఒప్పిన ముఖ్యగే యుగ. (9) FS, గోకి బైనా చిఖ రుచ్యతే యన- '(౧) FT. శరీణత్వ మవాస్య గే యనఁగ. (ౠ) (7) భలా పే ధారియిష్యంతి యన-(7) 4. వేదా ధారయంతి యనంగ - (1) 20. కృ న్న భవిష్యంతి యనఁగ - (7) కాం. రు శ్రేణ సీతం పిబంతి యాని - రు శ్రణాత్తి మన్నంతి యనఁగ (ఎ) (ఎ) తార. వేదాశ్చ కామయండే యము- (ఏ) (౧) ౨ అయం జీవాను రాగము తనఁ- (ఐ) (౧) 32. నచి పప గాళ్ల క్తతి యాన (ఒ) (7) 3గ (ఓ) (7) '. ప్రజా ృష్టిచ్ఛి లేవాలి మనం. 'మా' యంచు - () ఆత్మ వాసటా మో . జయ యనఁX-((~)~ ' తిదేవో భంక్వ యననట్లు - క్రిమిం భంత్వ యనఁగ - అధో గచ్ఛి యను - 2. శివమస్తు శివమస్తు శివస్క్రిఫై చ . (ఔ) (౧) 3. సద్గురుజ్యో నివేదయే పఁగ - (9) 33. విద్భుజ్యాంగాని సంస్పృశ్రేత్తనఁగ - మంత్రికం భూ కారయే నఁX- (౧) 33. మనసాఒపి నలంఘయే నఁగ - పరితో భవే త్తన- (7) 31. శ్రుతముస్య శ్రీతంభనే తనఁ- త్రిపుండ్రం యోనధార యే త్రివఁగ.. లౌకికాన్నే పదాహరి తవగ (1) 38. ఆగ్నేయమానిరే చివఁగ... (౧) కిర. వ్రతం చాంద్రాయణం చేరే తవగ - (౧) 3F. నాంగం దహే త్తన (7) కం. శ్రీఘ్రం ప్రవాపయే త్తినcగ - (n) Yh. . కది. ప్రవాసయే త్తన- న సాక్షిణీ, సర్వదా భావే తవఁగ - శ్రీఘ్రం ప్రవాస యే తనఁగ - (7) రట. ఇతి ప్రసిచేత్తవ- (1) కూ. బిభ్రచ్ఛుద్ధి మాప్ను యా త్తెనఁగ (7) ×.౨. సహ ప్రాంతం నపూరయే తనఁగ - యత్ప్రమాణఫలం భవే త్తవఁగ - (క) (౧) F౭. కదాచిన్నైవ భుంజీత యనియు-(ఐ) 3x2 భస్మ పైన ప్రభుర్వీత యన- (9) కూ. అశౌచంపైన విద్యేత యన. (ఖ) (౧) 35. ఉర్ధ్వపుండ్రం ద్విజాః కుర్యరన-(౧) ఓ'. భవేయు రన-(7) 83. వ్యర్థాని స్యూ కనఁగ. (x) (౧) 30. భూత్యై బ్రమదితవ్య మనఁగ - (౧) : ౨. ప్రమిదితవ్య మరియు_ అసంపూర్ణ క్రియలు (అ) (ఐ) కి 2. భస్త వామకరే స్థాప్య యనఁగ -38, 8. వాగుణ ముత్సృజ్య యని- (17) ౬ వ్యాఖ్యాస్యామ శంఖం ప్రపూ ధ్య యనగ శంశ్యమాశ్రిత్య యవఁగ - ఆయం మే శిరస్యభ్యర్ప్య యనఁగ (7) క. పాణిభిరాదాయ యనఁగ - - (ఆ) (౧) 3. ముఖం దృష్ట్వా యనఁగ - (౧) కం. పారో చక్రం పీత్వా యనఁగ. (ఇ) (7) 54. భస్త సంత్యజ్య కుర్వన్న నంగ. అవ్యయములు (7) <౨. మృణ్డయం వాడెకి యనంగ - (7) 40, ఉత్త మాంగే గళేవాడెపి యనఁగ - శుచిర్వాహ్యకుచిర్వాడిని యనఁగ (౧) 3౭. కక్షార్థ (మంగళార్థ - లింగార్ధ) మన - (౧) కూ. తేజెపి పూతా భావంత్యాకు అనఁగ - (7) ఓరే. తమసః పరస్తావితి యవఁగ - (9) 3౨. జ్యోతిష్ఛవ త్యేవ యనఁగ - (౧) 3×. కృతం స్యాదకృతం చైవ యనఁగ - (౧) 38. శ్రుతయః A పండితారాధ్యచరిత్రి M - స్పృశయశ్చైవ యన - (9) రూ. అగమ్యాగామినశ్చైవ యనఁగ - T- (౧) Xe. దారుజం నిర్భత శ్చైన యనఁగ - (0) కె౫. అధీత మాన 3×. ధీతంచ యనఁగ - (౧) 34. కన్యడే సర్వపాపెళ్ళయన - (౧) 32.5 587 38. సర్వతీర్థవగాహాశ్చ యనఁగ - పని ప్రార్ధించి యనఁగ పురా డాన్యఖిలానిచ యసఁగ - (౧) కదా. ఆర్థ్వప్తం స్త్రీం గ్రరకాలం చి యన - (౧) వన రుద్రా షెశ్చ యనఁగ - (౧) కు. శ్రీ పం డ్రాలం కృతాంగాశ్చ యనఁX - (9) కూలీల మాపి కదాలా పయనిఁగ - (0) రం. న దహేచ్చి కదాచిన యనఁగ - నాధి కార్యాః కదాచన యనఁగ; (౧) ౯౭. వస్తు కించిత్కదాచన యనియు - (7) 3F. న దహే త్కామకారత యనఁX-(1) ౯డి. ఉపగాయ ఫునితో యనంగ; F. (౧) 33. ససన చి లలాటం హి తిక్యక్కన (ఎ) కల్. సూతికే ప్రేతకే తథా యన (7) ఓకె. మణ్వింతగా జనఁగ - (9) కొని. భుక్తి భాక్సదా వాన్యథా యనఁగ - () - (7) ౬౭. విశ్వరూపాయ పై నిమో యనఁగ P ణా - 1 FS. ఆహామితేనా యని (9) 36. దత్తం السبه -000 (0) మయా పురా యనఁగ - (7) రూ. ప్రాసాకా యనియు - (7) 35, అర్ధచంద్రం శు వా యనఁగ - (7)౬. తా యనఁగ - హై తాగి, సో మోవై యనంగ - (7) ౧. రాజా సీఘ్రమన - (౧) . %. సర్వతీర్థఫలం సద్యయన - (7) ఓం శతధాచి సవా శ్రీ ధాసమమన (౧) 3r, లలాటే శ్రద్ధ మాసహ యనఁగ - (9) 32. తతస్తద్ధార యేత్సదా యవఁగ - (7) ఓం శాస్త్రి లింగం సవా యన(తి - (7) X. గండలింగం మనో దని యవఁగ్ర - (7) ౬రి, ఆపద మేళం కించి దవఁగ ( - త్త కాదు.) కొన్ని మిశ్రసమాసములు (౧) భక్తభండారి. జ. ఓ -> చౌదశాబ్దము. 2. ౧ శివ -37 మఠలు. బ. 33, 92. గజసాహిణి, అశ్వసాహిం బు కట- శివముటు LO కేము 177 (మంగు) (౨) F- ముల్లోకవంద్య. బ. అట- ప్రతిజోకలు. 2.30 నిత్య నేమము, బ. కక నిత్యవేయుఁదామరలు. బి. అంక- నిత్య నేయేపికూడలు (9) 30- నిత్యపడి. బ. 21 - పుడమీళ. బ. ౫౫, ౨౦౮- సర్వాంగకచ్చడము. బ. ఓ0 - ఒకే షో కళ్ళపండువు. బ. 87– బత్తీసాదిం 7 గంణలు. బి. రాజ- అటకుమ్మరి, బ. ఎం౨- తవవిధి. బి. ౮, క, 000, రిజ - శివకరణాలు బ. ఒక భావుక నట మోజు, బ.ఓ. శూలకుట్టు. 2. ౧23, జిల్లాది. . 93 - ధర్మ కవిలె. బంగం. మంత్రతం శ్రీ లూలా మాలములు. బి. ౧౭౨ - బావి. బ. ౧౯ - ఇతర వేల్పులు, బ. ౨౦౧ - బ్రహ్మపురులు. బ.

  • . J,

950 - మజ్జన ముల్లోకవాగుడు. బ. 932 - జన్మఫలందు. (n) కాక3 - అసమవాఱులు (n) - పండిత మల్లన్న. (౧) OFF. దీప కంభములు. (౧) ౯౯- బిల్వపత్తిరి (~) 3 8 - రుద్రాక్షపక్కెరల్ (౧) కణం - పంచివన్నియలు. (7) - (౨) కవిF- వీరయా ఔయ్యా (2) F^. మొదలయినవి. కళ్తానుసారి క్ర, మసారీ అన డానికి) (7) ×'3. OLL తెలుగుసమాసములు ద (7) వచ్చినవారిచే + పోయిన వారిచే వచ్చిన పోయిన వారిచే. బ. - సజ్జలుని తలుఁనగండా! బ. తాకక, (అ) కన్న ఉపదముతో సరూపము - శివశ్రీ నావగంపఁడు బ. ౧౩క. (3) యావత్తు ధనము, బ, గ,సంస్కృతి ములోని యా వచ్చిద్దాము తెనుగులో యావత్తు' అని లెక్సెసమై 'సమస్తము' అనే అర్థమును పొందినది.) (ర) బహు శ్రీహి సమాసములు : ఉడివేనెలు (పుష్పములు) (7) ) ఇక్కంటి, ముక్కంటి (9) n. విశ్లేవ్యములు— ప్రథమావిభక్తి (౧) ఆయగారు. బ. ౭౧ ('అయ్యగారు'కు రూపాంతర 950 పండితారాధ్య చరిత్ర డితారాధ్యచరిత్ర (ఆ) సంస్కృతములోని ఆకారాంత నపుంసకలింగ శబ్దములకు ప్రథమైకవచనములో మువర్ణకము చేరక, అవి ఉండడము : సమములు గా బ్రాహణంబు తుదిఖండాలు. (7) LF- "ర్ణవఘోపణ (7) 4 -- ౧3- చారణలు, (7) కథ 2 - కౌమారవర్ణ (7) 27 - సంపర్గ (౧) క౨౧- సాంఖ్యక్ (7) ×3- `(3) ఆకారాంత పుంలింగ శబ్దములు కుత్తుమాత్రము చేరి, డుజ్జు రాకుండడము:: వృద్ధు (7) క౬౬ (వ) సంస్కృత నకారాంత శబ్దము: కష్ణవర్మ. (7) 2×3 (X) సాన్ని వ్యత ఇశ్లే, ఐక్యత, ప్రాముఖ్యతి . మొదలయిన రూపములు తెనుగులో చేరినవి. (L) 'ఈయస్' అంతమందుగల శబ్దములను సోమవానుడు తెనుగు చేయడములో తెనుగువారి వ్యవహారము నమసరించి 'ఈయాజ్' అని అంతమందు చేర్చక, 'ఇయ్యాడో' అని చేర్చినాడు. ఆయ్యె... ను, హి య్యసనంగ (7) ×- అయ్యు...మ, హిర్యక్ (౧) ౬ 8 (8) ‘మహా దేవి'కి తద్భవరూపము 'మహదేవి', బెజ్జమహ దేవి' 7. ఓ౬;- దాస + ఆయ్య = దాసమయ్య - దాసమయ్యలు. బ. ౧Y వేడరదాపమయ్య. బ. కూడి శంకరదాసమయ్య. జ. 003; - (J) ఈ క్రిందిరూపములు కనిపిస్తున్న వి: కాళిదాసి (౨) ఇంక, 200, 003- దాసి (మహద్వాచకము) బ. రం- భక్త సమూహిం ౯. సకల భక్త సమూహి, బ, విర×- లింగమన 1 వేళి. బ. 38- శంకరదాసి (మహద్వాచకము) (౧) రిరి- సరస భూషి - *. 38. (r) విశేషణమును విశేవ్యముగా వాడడము: కమనీయ మెం 2. 2X, తము (౧౦) మహద్వాచకమునకు మాగుగా మును వాడడము: ఆసమాతలతోనే మాఱంకమై (౧౧) కొకొన్ని తద్ధిత ప్రత్యయములు: 3. 00.3- గుణవాచక విశ్లేష్య గెలిచె. బ. రః . 'a. -ఆరి.. -కనుమరి. బ. ౧౦౨- కల్లరి. 3. తార. జాలరి —ఈఁడు.—కోండీఁడు. బ. అక- వెండీఁడు. బ. ౧ం3- డింగరీఁడు. బ ంకం. — అది. (స్త్రీవాచక ప్రశ్యయము) - బానసమునది. బ. 8X అభిమానకత్తె. బ. కక —కతై -ఎత — మోపి జం గౌత. బ. 3 . మిండెత. బ. F నుండి మోపుల పగిది, (౧) 353. తనము - కండ గ్రవ్వుఁడనంబు. బ. 300- అనాడైతనము. ఓ ఆటీముఱి తనము. బ. ౧౦౫, శిక- అఖిలొ డైతనము. బ. ఇక ప్రధాని తనంబు. బ. 15 బంటి. బం —ఆమి కమ్మ వల్వమియొ. బ. 20 -అం బైటికము. బ. ఉ మున 'బంటి' చిఱుగలబంటి. (7) Fo- పుక్కిలి -ఇక్తము ఆదరికము. బ. తా. బహువచనరూపములు (౧) అందలాలు (ఆ) 3౯౭- పొట్లాలు- బి. 23 - ఆల పట్టాలవారు. బ. ఆకర- దీపగంభాలు. (9) ౧30 (ఆ) మీసలు. బ. 30, 33- (3) చాంగుబఠాలు. 3. ఆరిక పండితారాధ్య చరి త్ర (3) Sola, w. 2X- wláp. (n) X3- m దృస్ట్లు. 2. 30, (0) 0³r,y,990, 901,339,386, ILL, Y90, 808, L03, (9) Xr, 500, 395, You- D (n) 355, Yes, - (9) 900.- (4) దివ్వటీలు. (9) 67. พ (n) on (౧) ౨౫౧- శ్రీష్ణు శిష్టు (7) ౨10. (2) బంట్లు. బ. 25- నిఘంట్లు (0) 40%. (6) పెజీకెసెట్లు, బ. 93. (J) మేలుకట్లు. బ, కందికట్లు..ముప్పేట్లు (౧) రా- చోట్లు (౧) 3GP, (F) విరవిండ్లు. బ. 23 పిల్లాండ్లు (ఎ) 3'. (౧౦) అంగర్లు (~) వేశారు. ఆల్లర్లు బగళ్లు (౧) క - కళ్లు (ఏక-కడి) బ. కె8 - చేకళ్ళు. 3Fశి- చావర్లు (౨) కానా? 330, 352, (9) 30, 23. ఓ కానళ్లు (1) బడివుళ్లు బ. ఇం×, విక, విశం, - మంజర్లు (-) కో-డి- సంగర్లు (ఆ) రేకాలా - పందిళ్లు (ఎ) Yad (nn) er (౧౧) అల్లుడు, (~) ఓ £58– అల్లంర్ర (7) జూలి - ఒయ్యన గాండ్రు ఇ. ఒక్క- రుతికాండ్రు, 2. ఒబి. (అ) 232 ఒడినెల కాండ్ర 2. 25 8. 19. (౧౨) ఎక్కుళ్లు, డిగ్గురు. (అ) లేనే౯. (93) కండ్లు బ. అ౧౫. (౧ర) అవుకులు, బి. ౧XX (౧) పెడ్డులుడ్లు. బ.. (౧L) కాటులు. ఇ. క (౧శి) పాతర్లు. బ. 88- పితాళ్లు (7) శా3 (నిరా) మోపరుల్. (అ) 3౯రి త మా (CF) చూపఱు. (అ) కి౯౭. బవిన్చి (20) ఉరు, పేర్లు. (అ) రణ- చివుకులు, బ,82 (ఆ) అక్షబాళ్లు (ఏక. అదిబాల) బి. వికక (29) ఇటీళ్లు (౧) ౧౩ం - ఎంగిళ్లు. జ. విం×- ఓకిళ్లు ఒక తమర్లు. జ. ని తొంకర్లు. జ. ఓ 2 - నక్కిర్లు. 14 15,562- ంట పర్కిళ్లు. బ. వాక - పిచ్చిళ్లు (ఐ) కి 23- పుక్కిళ్లు. బరాగా పెండిండ్లు, బ. 33. మిక్కర్లు బ. SCF - వడగళ్ల బ. రత్తి (౧౫) బహువచి నార్ధము లో ఏకవచనము: పండ్రెండులక్షలు బహువచినార్ధములో మలో బలవత్పదాతి. బ. 7. సంబోధన ప్రథమ. (ఎ) బసవగో! బి. కడి. బసువరో! (0) 303 వీరభద్ర య్యనో (౧) కవి (9) వీరియా! బ. 8- కరుణయా! (1) కెక (3) ఏమేమి రోగికి బ. ౧౭౬- ఓరోరి విష్ణు! B. OFJ. () చా! కుక్కలార! బ. కె చా! దున్న! బ. ౧౦౭- నా! పండి! పంపి! జ. 5. వీటిలో 'చా!' అనేది 'ఓ' వంటిది. 'చావురు, చావుఁడు' అని అర్ధము కాదు. దీనికి తాలవ్యోచ్ఛారణమని నా అభిప్రాయము. 'ఛీ!'వలె- (!) పాపికా! బ్రమసిగేరి 2.X. (ఇది 'కానీ' వంటిది, లేదా, 'కాఁడు'కు సంబోధన రూపమేమో!) ఔపవిభక్తి కములు (౧) ఆమటక్ (వి) రూం, బ.903, గూగెంటర్, టన్, జక్లైంటన్, కేనెంటన్, వల్లెంటిన్, పాటెంటన్, మూర్ఖం టన్, ప్రేరెంటర్ (అ) రూం.. పండితారాధ్య చరిత్రి (9) నల్లెంటిమానంబు (౧) 33. ఇటమీఁదటికిని, బ. గా సల్టేటిపొడవు. బ. ౨౨9 - (3) ఎక్కడితల్లి మీ రెక్క డితండ్రి, యెక్కడితోడు, బ.౨౨, (B) పెడి6టికి (౧) 933 - పిడికిటిలోననే. బ. కరవంటి (౧) ర౭౯ - ఆఱుసంటి క్రియ. యా జ. జలా - - తఱుసంటి వలపటన్. జ. ఇంట చాపటను, ఖ, ST (X) కొఱటక్, కర వల్లకాటికిని, బి.డి. (t) - dobra. F2. తృతీయా విభక్తి తన్న కాఁగూడెన్ 1 తీసతో కూడా. బ. 3), మాయ మతిః జేసి. బ. పంచమీ విభక్తి (౧) ఎన్నటిఁగోలెస్. ఎప్పటఁగోలెన్. బ. Ges - .. won. జూ ఎన్నటఁగోలెవ్ గ3 - (9) ఎప్పటికంటెన్. జ. క- ఎల్లవారలకంటెన్. బ.౧3- (3) ఏలీపకంటేన్, భ. ఆ౭. (వ) పట్టి - కారణముచేత. (౧) శకం. షష్ఠీ విభక్తి (౧) కరికాల వోడకుఁ గనకవర్షంబు. బి. అం... (ఎ) వీయొక్క సంగతి (7) JP. (అర్థము చెప్పేటప్పుడు కొద్యములో 'యొక్క'ను సోమనాథుడుమా శ్రీ మే వాడిచాడు.) $33 సప్తమీ విభక్తి మంచుఁ నుంచానఁ గొలుచు (౧) 3×౯- పాషాణానఁ బసిఁడి (n) 90F. కారకము (ఎ) అమ్మనుల్ జన్మంబు జడలక్ (0) LF. (ని) స్వస్తి! దీర్ఘాయువు! శంకర! బ. విశా (తే' అధ్యా హార్యము.) (3) వాబారిఁ బాటిలి నుండి బ. ౧క్క - ఇంక నెవ్వరికి బ్ర కంగవచ్చునే భక్తులచేత బ. ౧ంది. అరుగుము భక్తజనాళిలో పడాలి... నుండి బ. 93 - (') పసిఁడియారతులకు ఫల మెక్కుడు పిండియా రతులం (౧) ౧౬౬- భక్తపాదోదకం దీని పాదోదకములకు ఫల మెక్కుడు (కంటె) (౧) ఆa - (-) నీకు మెచ్చితిని (౧) ౧ఒక- బాణునకును మెచ్చి. బ. ౧౩౨. అతనికిఁ గూర్చువారలకు (౧) ఆక5- ప్రాణమునకు పలుగం X . బ. 88 - అలీగ వరు రాక కలికట్టి. జ. ౧ం3 - కానీ, 'నీకు నెదు రించు తప్పు సైరింపుడు' (తప్పునకు) బ. ౧ం 8. ఆపరా?ళత సహస్రా చలి పైఁచి (సహ స్రావళికి బ. ౧౧౦- ఈ తప్పు సైరింపవలయు (తప్పు ను.) బ. ౧౦౮-భూమి సర్వాంగముల్ వొందంగ మ్రొక్కి (భూమికి) (n) 038_ (8) వ్యవహార మేఁగు (వ్యవహారమునకు) బ.రవి - ఇక్కడ రానోడి (ఇక్కడకు) బ. ౧౦౫- కడజాము వేచి (జామునకు) ౧౦౫. మహా మేఁగి (మఖమునకు) బ. రిరి శ్రీ పర్వతం చేఁగి (శ్రీపర్వతమునకు) (7) ౧౬కెళ పండితారాధ్యచరిత్ర (లా) భార్యను గినిని భార్యకు) (౧) రిగి- మహాలింగ దేవు పమ్ముఖుడై ( దేవునకు) బ. 2 (2) కుష్ఠరోగంబునఁ బొందుము (7) ౧౦౨ సర్వనామములు (7) తానొక్క యిచ్చువాఁడయ్యె (తానుకూడా) బ. ౧ూ. ఒకానొక్క జ్ఞానంబు (7) తాట - ఒక్కొక్క గిరులందు (౨) 935- ఒక్కొక్క కోక్కుల (9) విడిది - (9) వీడి మిసుతుఁడు 8. DOL. - (3) కొలు చిన్ని లేక (ఇంత) బ. 0. ( ) నాదుచిక్కుట. బ. నాక తాను 'తాను' ప్ర: మపురుష సర్వనామము గణే కాక ఉత్తమ మన్యము పురుషార్థములలోను వాడబడినది. ఉత్తమపురుషము (7) తల్లి పచ్చినఁగాజు తాను విర్పతిని. బి. ఓటు పోవును వానందమూర్తి బోయెద ననఁగ (C) - - 3 23. FL పూని శాఁ బోయెదఁ (అ) ద్విజలము తారయంత్యజులము. (ఇ) * - తన్నుఁ (3) తమఁజేర్చికొనువాఁడు సవఁగె పెనంగి (నన్ను), బ. 03 - పెనిమిటి తన్నుఁ జంపినఁ జంపనిమ్మ (నన్ను) బ ఓఓ - జోలంగ విటులున్న వారె? (పన్ను) (7) 338 - తన్నోల్ల వేనియు (నన్ను) (1) 33×- తనుఁగూడి చూడు (0) 33×- తన్ను పన్ను ( 330 - తడయ కెక్కడనైనఁ డనఁ గొనిపొచు. ఆ 3 X బ. ౨౦౮ (మము) (ర) తముఁ జీరికిఁ గై జోరు సెంబలివారు (1) అసాసలఁ జవయన్నలు నీకు దప్పిరి. (నాయన్నలు.) 1 (ఓ) తక్కిన మాటలు దన కింపవు (నాకు) బ. ౬౫ తల్లివి గలుగంగఁ దనకు రోగం లొందింగ పెట్టుంపి వచ్చు? బ. 80. తనకు ఇప్పుడుఁ జావునప్పుడు (నాళు) బ. డిం - తనకు - నాకు. (0) 337, (౧) కని. (2) నాగుణి యేలంగఁ దను కింకఁ వాసె (మాకు) బ. ౧న్న. మధ్యమపురుషార్ధము (ఎ) ప్రమధాధీశ ! తినమనో: క్ష్మంబుఁ దారి టైఱింగి (నీ) (1) Sry. m (ఎ) తమచింతలేల పాదం చేసుకరణి (మీ) (౨) వి౯క. క్రియలు ఛాతువులు (7) ఉత్సాహించు (ఎ) 2.పారి - ఆలం కారించు ఆహ కొరించు 23. (a) ner-ho. 2. ౧౮. ఆసహించు (౧) కవిక, 3.5- శాపించు బ. వికెవి 3. 5- (ఎ) చెయ్యన...ఆఖీ, ధియ్యతే (7) 13- అలంకారించి (అ) iF- అహంకారించి బ. - ఆర్చి-ఆడింది బ. ఛావి (1) క్త్వార్థకములు: ఇఱికి. ఇఱికించి బ. కారె ఉత్సాహించి (ఎ) X6 - ఉద్దెశించి బ. అవి- ఎగిది భ గ౯౦, ౨00, ౨౧- తొడికిలి బ. ౧౯- తోడుకొనిపోయి (౧) - సాతి ధరించి బ. ౨3 - ఎత్తుక (D) okr పండితారాధ్యచరిత్ర (ర) వ్యతిరేక క్త్వార్థకములు చెప్పు లూడ్వక బ ౧౭౦. కొస నక (ధాతువు: కొసను) బ. ౧౧౨- కొలువక తక్కినక్ బ ౨౧- తొడిఁబడక బ. 932 (V) తుమున్నర్థకములు : అలంకారింపక్షా 23. -.06 హింపజ్ (౧) 3౨క. తక్కిన బి. ౨౧. తొరలతో బ. అలాకా (4) ధాతుజవిశేషణములు: అహం కారించు ఆర్చు = ఆడించు (౧) క౯- దరిసించు - చూపించు బ. 51. సంపూర్ణ క్రియలు ఉత్తమపురుషము ఆస (౧) విన్నా(తను, బ. ౧౬ 3 (అ) పశతువ్ పడయుదున్ (అ) . 9 శాపింతున్.

  • . +39.

(3) తొడికింతము. బ. కర్నా. (8′) Srðaš. v. ank, 935, (0) 385, (2) 33- చెప్పదండు జ. ౧౫ం - BXE - పడుదండు (౧) కోదండు బ. in ర కోత్తంను (7) వ లోత్తండు (౧) ×3 - తీర్తండు (7) SAS - బ. 9 పెట్టుదుడు బ. 1 మ్రొక్కు దండు (7) కర్మ - వయికఁడు (౧) మధ్యమ పురుషము మినికితో (౧) రర (౧) పుట్టివాఁడ (- డవు) బ. ౨౦ - మిరికితో మతాకుము. బ, 80. (ఎ) చా! కాఱు లేమని చదువుచున్నారు? జ. 3౧౫, (3) నృత్యమాడుదుగాని (బ) ౬౨. ము 33. ప్రథమ పురుషము (౧) ఉన్నాఁడు, చదువుచున్నాఁడొ - ఆడుచున్నాఁడొ - 2. 006. (అ) ఏతెంచెన్ బ. ఇట - పర వేశి కింక రాఁబాసె మాపురికి. 23. 000. (3) ఏతేం చెఁగానోఫున్, బి. ౧౬ దేవునో ప్రొద్దు! 23. noll, text! w. B5 - saja? (n) nos. చెల్లునో! బ. కక వచ్చునా? (ర) చాపనడ్తుకు (అడకురు) బ. 27 - ఇత్తుకు. బ. ౧౬౨- అసహింతురు (౧) కవితా- 000. (14) ఆర్చెడిని - ఆడించెడివి. బ. ౧౦౧. గాలి నొసఁగుఁగాక ! క్రమ్మఱుము (గాలి లేదు, తప్పుకో!) 03 (+) 2005. 2.35 ఒమ్మకు. (2) అందురు. బ ంక 13.95 (J) భవిష్యదర్థమున భూత కాల క్రియః కొలువక తక్కిన బొలి బ్రాహ్మ్యంబు, గొలిచెనేనియు భక్తి కొలిసి (పొలియును) బ. ౨౧. బాధలపాలైతి పొము (అనుదువు) బ. ౧80-కోటీశు లైరి(- ఆగు దురు) (౧) రూం (F) సందేహార్ధకములు: వేవునో ప్రొద్దని. జ. ౧౦౫. (౧౦) ప్రశ్నార్థకములు: (౧) - ఆ : తెత్తునా? బ. 8ణ- చొచ్చి తాకి (౨) ౨ంకె - దాని దేవయ్య గారా? బ. ౧౧౩. 003. ఎ: కనుఁగొన, ముట్ట, నాకర్షింప, నెట్లు వచ్చు నె? వాకర ! నీపకీ (౧) ౧౦౨- అంత భక్తుఁడని? బ. 3F- -ఏ: కుడుపు నీ కెయినదే? బ. ఒక పండితారాధ్య చరిత్ర -ఒ: చదువుచున్నాఁడో?, ఆడుచునున్నాఁడొ? జ. ట —ఓ: చెల్లుకో? బ, రర.. మినికితో? (౧) కX5- (9) ఏమి, 'ఎట్టు,'లతో; బ, ౧జన్మకాలు లేమని చదువుతున్నా గుః భ, 23. ఈ చెట్టులు? ౨౧౫_చెప్పెడి దేమి? బ. శాతా-కథ లేమి చెప్ప ('కలవు' అని ఆధ్యా హారము చేసుకోవలెను) బ. GF. (ఐ) ౯- ఏమని చెప్ప ? బ. L0, ౬.9-ఈఁ డెట్టు. బ. × 2 - భావించె డౌట్లు? బ. ౧౯- కల చెట్లు? 2. 8 నేర్చు సెట్లు? బ తాకవి, 33. (౧౧) శాపార్ధకములు: భ ప్రముయ్యె ఏమ! (9) ×8, 388. (౧౨) ప్రార్థనార్థక ములు: (౧) అవధారు (=ఆవ:ర'కు తత్సమకూపము) (ఐ) కిట. (2) పొదపదము (7) LER పొదము. జ. ౧౯౭ - [౧) - (3) ఆదిగొమ్ము (=ఆదిగో) బి. COP- ఊరలో, జ లారు. (ర) చా! యసనయ్య, బ. చా! యెట్టి మిండఁడ! బ. ౧క ౩ - చా! కౌఱు లేమని చదువుతున్నారు? బ, (V) రావయ్య! బ. ౧, రావన్న ! జ. నిజ (ఓ) తల! తల! మని. బ, 003. తొల! తొల! (౧) ౯:- తొలి తొలఁడు! బ. అ (8) రండ! పొండ! కొండ! బ. 930. 30X (0) కొట్టుఁడా! బ, ౨al, (F) స్త్రీలమీఁద కన్నార్పకుమా! బ. ౨. (౧౦) భక్తికాంతుండి! రావిణ. - వనజాక్షి ! విన వాకీ బ.తా. (౧౧) ఈసంకటంబు నా దేవునకు తున్నవే! ఓ2X. తెము 23г (ng) ! w. no8. 08. (౧3) ఈజుమ్ముర! బ॥ ౧౯ (౧క) పొడుతు;జుండో ! బ. బ. ౧౨)! ఆజ్ఞఁదప్పినవారు సుండో! (౧) ౧౨౫! మగుడుఁడో! బ. ౧ం3! noo! ౧౦౦! వెలియుఁజుండో ! (౧) Xov! చూడుఁడో! మివో (స్త్రీ) (౧) BXF. (౧3) అవధారణార్ధశము : పరమతత్త్వామృతంబయ చన్నుఁ బాలు బి. ౯e

(౧) యద్యర్థకము : అటు గానివాఁడు బ. క్రా; కలిగిరా కలిగితే (౧) కూడా పడుధాతువు (7) కర్మణ్యర్థము : ఎన్నఁబడు (7) కళార, భక్తనిచయ పాదాంబు లెవ్వనిచే భజియింపంగఁబడును (౧) విశితా. సర్వజ్ఞుఁ డనబడి (౧) విరావి, (కీర్తి) అంకింపంగఁబడియె. బ. 99క. (అ) వీరిదుర్జనత గనుఁబోవఁబడియె. బ. వారిక, భక్తి లోకం బునం దవలోకింపఁగఁబడియె బ.౧౨, గండరింపఁబడెనో (౧) ౧౫, కనుఁగొనఁబడియో (౧) ౧౫౫, ౧౯ం, వినఁబడు వెళ్లి బ. రావి, కొనఁ బడియెన్ (౧) ౧౫౩. పైవానిలో 'పడు' ధాతువు కర్మణ్యర్థ శ్రీణ్యర్థములో రాలేదు. (3) నీరు ప్రాణాంగముల నొడఁబడియుండువాఁడ. బ. ౧౩ చాఁగిలఁబడి మ్రొక్కి, బ. 33, చాఁగఁబడి మ్రొక్కి బ. ౧౦, (ర) భక్తియు నీవును బడ్డట్లు వడుము బ. ౨0- (21) పోవంగఁబడుడు ( పోవడము సంభవింపగా) (7) ధ్య చరిత్ర —ఓ: చదువుచున్నాఁడొ?, ఆడుచునున్నాఁడో? జ. ఇంట —ఓ: చెల్లుకో? బ.కర.. మినికితో (7) - (3) ఏమి, 'ఎట్టు,'లతో: ఈ చెట్టులు? బ. ౧-కాలు నేముని జరుపుతున్నారు? బ. ౨౧౫-చెప్పెడి దేమి? బ క లేమి చెప్ప ('కలవు.' అని ఆన్యా హారము చేసుకోవలేను) బ. ఓం, ఓ. ఈఁ డెట్టు. బ. ఐ. 33. - నేర్చు నెట్లు? బ - - (0)5000 (ఐ) నిరి- ఏమిని గొప్ప ? బ. వింతో ఇట్లు కే . F కల చెట్లు? క (MM) శాపార్థకములు: భమ్యమమ! ( ) 368. (౧౩) ప్రార్ధ వార్ధక ముం: వాల్లేశములు: (ఎ) అవధారు (*ఆవ' తత్సమకూపము) (-) కె నాయి. (-9) 5535 (1). 3. (3) ఆదికొము) (-ఆజీరో) 9. (5) ఛా! యవివయ్య. జ. య3 - చా! కాలు వేముని - (0) 5. వా! పెట్టి మించిన చదువుతున్నారు? బ రావన్న ! .... (1) రామయ్య! బ. ఏ • (ఓ) తల! తల! మని బ. కె. తొలి! తొల! ( 1 ) is. తొల! తొలఁడు! బ. 37. (2) రంప! పొండి! కొండ! బ. 23.. (v) కొట్టుఁడా! . . (F) స్త్రీలమీఁడ కన్నార్పకుమీ! D. SĀ. (౧౦) శక్తికాంతుండి! రాజlబ.రజాక్షి చిన వె ళతా. (౧౧) ఈసంకటంబు నాదేవునకు మాన్పవే! LX. Y తము 33F (ns) 1 s. nos. (౧3) ఈమ్ముర! బ. (౧5) పొడుగు;నాండో! బ. ౧౦:! ఔలియుఁగాండో! బ. ౧౩౫! అజ్ఞఁదిప్పినవారు సుందో! (౧) పరా! చూడుఁడో! (౧) ౧౨౫! మండు-డో! బ. ౧33 ! వీళ ( స్త్రీ) (n) కxr. (93) అవధారణార్థశము : సమతత్త్వామృతంబయ చన్నని కాలు జ. . (౧క) యవ్యర్దశము : అటు గాని నాఁడు బ. ; కలిగిరా. కలిగితే (౧) కూరి

నమధాతువు

(ఐ) కర్మ్యర్థము : ఎన్ని (జుడు (7) 'కార్, భక్తనిచ య పాదాం రెవ్వనిచే భ యిం పంగఁబరును (7) విరితా. పర్వణః చినబకి (ఎ) 12 (గి) ఆశింపంగఁబడియో. బ, తితిక (5) వీరియర్లనత్ గత(s7బడియో. బ. వాక, భక్తి లోకం జనం దవలోకింపఁబడియె బ. గంవరింపఁబడెకా(౧) ౧౫కే, కనుఁగొపఁబడియో (౧) 0.1, 7. వినబడు ? బ. చార్మి కానం బడియో' (౧) రాలేదు. 02%, 77, పైవానిలో 'పడు' ధాతువు శర్మణ్యదములో (3) నీను ప్రాణాంగముల నోవెలుడియుండువారు. ఇ.౧కి ఛాఁగిలలుడి మ్రొక్క. బ. 33, చాఁగఁబడి ముక్క . m (ర) భక్తియు నీవుకు బడ్జెట్లు నడుము బ. 30- (X) పోకంగఁబడుడుగా (ఎపోకనము సంభవింపగా) (n) కం పండితారాధ్య చరి శ్రీ చరిత్ర (ఓ) తోప్పనఁబడు బ 8౧- ఒల్వువడు బ. కాం- తూనిగి లింగఁణుడు (౧) కడగా అవ్యయములు (ఎ) సంస్కృతౌవ్యయములు వ్యక్తముగాః నాళన్యథా శరణం బొండు లేదు (౧) ౧౦౨. ఉపనిషది (7) 80- ఈ పనిమిది- మూర్ధ్ని ధరించు (౧) 63 (ఎ) ఉగ్రమునకొ=గా బ. 933 - మహో ౧౫౫- తెల్లము (తెల్లముగా) (7) యుకు బ్రథికంబు మాలలపాలయ్యే బ. B మానక్ బ. మహోగ్ర 183- కళ్యాణకటక మంత బ. ౧౭౨- వ్యక్త మిటేఁడు వార్ ఇ. జన- 1 శివునిమా అంక మై (3) ఓవొండెe బట్టంగవలయు నట్టుగా కేకొండెఁ చుట్టంగ వలయు. బ. - క్కనో యొండెం సొగము పర్ఫెడి 80 - పశపిచాఁడొం డె౦పొడగంటి మిపుడు పొడిగింటీమి జ ౨౦౦. (వ) ఆర్పింపఁడశవ, బ. రా - ఆడుగఁగఁదశర బ. కం, ౫౭శదియింపఁదవర, బ. 953- చను దేవఁదహిక. . ౧3 శి - చూ చేసిన (7) వేదిక -> HO>> కింప వ. ఐ. 008 100 తోఁగింపఁ దిశటే. జ. - తూపొద్విఁదడర

  • LX - పాడఁగఁ దన. వి. గాంచ్. పుట్టఁగఁ జనన, బ.

పురుకంగఁ దడవ. . 0 - ప్రవేశింపఁదనిన. బ. ౧- ప్రసాదిం - జ. క. చూపఁద శివ, బ. 308 వాయింపఁపడి. - - మాట్టఁదరిక (7) వినిపింపఁచడిన బ॥ ౧రవి. విమసింపఁదనప, ఇ BL వేఁదెంగఁ దవళ, (౧) and, పైరంగఁ (A) తోడొన. బ. ౧5 - పుట్టఁగఁ దోడని. బి. P. ఈ ము (4) ఆచ్చన - నిశ్చయముగా. ఒ. ౭౧ ప్రకారము (౧) 33 ఇరవికిన్. బ. గట్టిగా. P. 3 o - 3 ఢాకా - అప్పటిన్ ౧౦౯ - ఒత్తుపట్టఁX : = ఇంతటన్ బ. X - పింగలం భ. 39- ముంగల. (2) కనుకనిజ్ జ. (౧౫) తోడి దొడిశా బ. 38, అతి మంత్రిగా పోలేకా (ఇది మరి ఒక ఉపమానవాచకము మీదకూడా చేరుకుంది. చదువుకు రోలె బ. 38, విధముముబోలె జ. ౧౫, పసిడి యుంబోలె (7):-) 2. 333. x (11) 5 (1) 450, LV, LUF, LAY- (ఎ) రాక, 30- 2 - ప్రతివేయు బ. అజ×- ప్రతిమాపు (౧) . ప్రతిమక్కి (7) కక్క- ప్రతిదాల్పఁ గలం .. బ. 38- ప్రతిపోల్చు శ్రీమాటలు. జ. పిరికి (౧) ౧- ప్రతిలేని (7) నియంత నుండుము (9) Vari - పల్లఁబల్కుచుకో. (7) 7 D. ౫౭ కావిం గా చెట్లు? జ. . కల ఇట్లు? (~) ఆశ్చర్యార్థ - ఈ ఓ! (ఇది మహారాష్ట్రపు ఆశ్చర్యార్థ కావ్యయము. 'భర్థిక అనిఅర్ధము) బ to " నా ఉచ్చుచ్చిన! బ. 329. ఓక్ బ. చె౦ ౭ ఓ చెల్ల, బ ౧౨ 7 చొంగు! (7) ఆకట చాంపు! బూ! బ. 93. ఇల్లనో (ఇదిఆరవముమాట) బ. 13- (1) ౨08 - మజరావు (ఇ9 అంతా ఒక్క టే మహారాష్ట్ర పుమాట, నాశండ్రీ! అని అర్థము) (7) కంఠి, తనోట మిజకాపురే! బ, GOF- హో! జ. ౧౦ రి I وكاو ధ్య చ క త్రి సామెతలు, ఉపమానములు బపరపురాణ పండితారాధ్య చరిత్రములలో సోమువాగుడు వాడిన సామె శ్రీ క్రింద ఆకారాదిగా వర్గీకరింపబడినవి. అంకరించు నికి నీకు మాని వట్టి కొంటికి (0) 5 A అక్క జం బసవగ్రామం యొక్క ్కల పిరియకు మోహించినట్లు, బ. Y అంగీల నూకెకు సమ్మక్కను చిన ✓ అగ్గిలోపల మ యాట్లు, బ ల (3) " . అచ్చం పుచ్చులు (1) వాట అచ్చుగా వక్ష్యపణ్యములు ఇచ్చియినా కుక్కల కారులిలఁ బూన్చినట్టులు, బ అద్దంలోపలి వీడియట్లు. బ క్ ఆబ్దంలో ఫంకంగన (గున్నట్లు) (ఎ) అభిమానంగా లేని మానిషి (ఐ) నితా అమ్బరింజపండు దివ్యంబకు చేరపూట్టినట్లు బ, కేరా. అల్లి కన్ని కు బంపుపైఁ బడిన తలకు (ఎ) కిండు. అపత్యముచేత సక్యము మెలియనట్లు (వి) రూ. ఆశదముపఁ శ్రీరూపములు గ్రాయునట్లు (౧) 3Mr. అనఁబోయిన తీర్థ మెదురు వచ్చినట్లు (17) 308. అవమువఁ గల్గునే రాగి యుంతికే ఖ. ౧౫క, అవులు దలంచిన చోటఁ బూరి నిలచినట్లు (7) తేడాలి. 553 ఇడుఫలములు (అ) 3xx. ఇంత లింగప పెద్ద నియ్య నీఁగకురు దవు కింటిలో లేదు. బ. ఇంతింతగానితనంబు, శంతకంతకుఁ దీపు అధికమాఁ ... ఎం ప్రశాపముల్ ( ) '-- (ఆరిత్యతులు) ఇసుక (^) శ్వేను (~) -. ఇంమెంట్ పలు సెపను, మఎలక కొండంత మరు కువంక గారి పక్కలకు లిచ్చినయట్లు. బ. ౨రిణ. 30F. విశీధియందు విద్యపట్టి ముడువీనియందు కావడఁగిన చట్లు, బ ఉప్పుమనీయ మీద పప్ప సంసణుకుచొప్పును (7) కాని.

  • .*.

ఉపమల్లిక నీద ముంచిన ఇట్లు, బ. కూ. ఉప్పొతికి యిమి కవి బట్టినడువు. (ఎ) 358. ఈ డిజర్లు (౧) (2) కాక. జంగు లేక పొలి మేర గల్గు 1 - (7) ఒకేట ఎపిప పాలు రాకెన్ని కోటనకూ, విడుచునే సర్పంబు విస ఎం పిచ్చే నీస్ మెఱమును (-) ఎం సమావులు (ఎ) ‘'న (ఆవిత్యాగులు.) ఎండమావుల కడగాళ్లుÀట్టు (A) 3Xr. YX ఎ స్టీని నదిన కొంటి గట్టు జనివచెందము (3) జ౫. సిద్దీ శివమటయు గొందిఁగట్టువమనువాదుగల రెట్లు. 2. 08×. 9 DT IS త్ర ఎన్ని మాటులు పీర్లపలను గొలపడం ఋదికిన మధో తెల్ల 553 v. 255. ఎఱుఁగునే యల*గ్గ కేంద్రంగా, కోపిమి, యెపం చిన్న సీళ ? B. XV. (శ పీచాఁట బ్రద్దల వెంకబట్టి 1న, శ్వాసంంతో ఆ రాం జక్కన ఇంకబట్టిన, 3? »... ఏనుఁగుపండ్లు గాఁ బట్టే కూదు మనుజుండు గుకునే నుడి యున కాక కి బం ఏములకు నన్ననే గాడిదలకు కే ఏనుంగు పురులోము (i) (7) 3 4 . ఒజ్జకష్యన్యాయము. (-) .' .. ఒండొంక పొరలుచ్చి పై సవతి కా (^^) కం నీపట్టి పెంపిముని • గొల్లవాఁడేనియు, కొల్లా వాలని కొల్ల నినృపతి, గొల్లని చెలీఁ ఛాయ గొల్ల డేనియును. (7) 33. ఓడునఁ బోసిన యువకంబులట్లు బి. 5. కంటి! పవు. (౧)- కంటిలో 3 రవు, జవా కప్ లుడిగినయట్టి జననవి. ( కన్న మోహంబునకం దగ్గులు పెంచిన మోహము సి కంపులేని పుష్పరా (-) . కప్ప గెఱుంగుల్లో జననిధిలో, కప్పురంబున నల్లే గొప్పిలిగట్లు, బి.డి. rasi (2) Pr. కరికి మ రేధంబు ముట్టు పొలుపున (17) తాం. బ॥ 40. కరితోని గ్రామసకరములు పరియె? 2. 500. కరివై రితో 7ఁ గుక్కలు కోల్ప సరియో బ. 329. (శ్రీజ్ఞలగు.) కరువుబట్టిు మహాకాళము (౧) r. అక్కటిగర్భంబువోలె. 2. 74. కఃగని మేల్కన్న జుట్లు. (7) విరణ. కలగన్న చోటికి గింపఁ గొంపోవ, పలృద్ధి చూకు టేల్ల భాగ్యం జ. గాడె! బ. ౭౯. కలి ఉన్నఁ ( ఇచ్చు (ఎ) (~) iDr కల్పర్శo” $ 1 కన్నుఁగాయం బ. కావా. (౧) కి పిల్లవలఁ జట్టునట్లు (9) ౧౭౬. oచినఁ గాయకుఁ గాక, పసనిపం గవయ్య కాకి పనులు బి. వా కాకి తిల పరిశ (D) ఒకటి. కాకులు హించినకోకిలపల్లి, గాకులఁ బోలునే కావుకా వనుచు? శాంతిదే మణి (బి) . కొన నేర్పు : నవిఁ కాశికవితనికి. కం. కాలియు రూపశింగని శ్రీళ్ల పది (P) 3.కిమీ. కౌలునినోరు డా కాలఁ దన్ను (ఎ) కరణ. - కాసంబున నగ్ని (౧) SOF కాస్టులు పాఠకునట్లు ఇ. కి. కుక్క ముట్టిన కడ్వకుము విధియేమి?, చక్కనఁ గాల్చితే పరి యగుఁ గాదె! B లిః సంపటిలోక్య జామరదుంప మొలకు కే! ॥ క పండితారాధ్య 0£), కులమున కెల్లను పద్దలి కొనియె (7) . కులమెల్లఁ గొనిపోయి ఓలములోని కలిపి. (ఇ) ఇ. హసి కుక్క దువ్వు తెచ్చికొనినవిధము బ కొంగనిఁ దిగిచి వంగనిని లంగఁ దిగి చితిరి జ. అ కొండలు దొంతి చేర్చుట (7) కి. కొఱుకుని కేఁగి బడిగంధం జానఁబడిన మూ మక్తుల భం. 2. కొల్లకుఁబోయి గౌను లేడు గారు లై గోల్పస్థి భావన, 2.3. . 2'. ఖలునిచే జపాఁడు (పి - చన) (-) కావాల. జముకునున్నట్టు పడియోలవీక こ క్షీరార్ధణోఫలం శ్రీ కించు హిం, కొరినే పడిల వంగ? . 15. క్షీణోదికన్యాయము. (.) కరూ. xox గజశాస్త్రవేత్తల కెట్లు వచ్చు గజానికి వాణ... కేయంగ కి (c) .. గజస్నానము (7) Y. (సిరుప శివాశము) గతాగతద్విరదశర్ణములు (*) రూ. (ఆవిశ్యము) for గంధ ? naa. ఆన ద్రవ్యములు పశుల్కొన్న వలువచిందము: (౧) ౧౭౭. గాలిలోపల సూర గాలి వుట్టి గాలిలోనని కలిసినయట్లు D. విక.. గుండారి గావునకుడు జన్న? (౧) కాశం. శ్రీ మోహిస్త్రి, తిత్ఫీ మయన్నట్లు (7) ఒకే ఒక ము 358 ఘుంటారులలోని Xగపంబునట్లు జ. నాక ఘనసారవృక్షముల్ ఖండించి పిల్లు, వేమఁజే సుళ్లకుఁ జుట్టుఁ జెట్టిపాయట్లు బ. ఒక (శ్రీశైలము) ఘనీభవించిన పరంజ్యోతి (7) 6. చచ్చి పుట్టులు (~) 31–. షట్రాతి పై కు) (7) F చండిచే చారుడు (మెలమును) (-) . వారుకఁ బెట్టీవిట్లు, గిలమతి యుకు రెడ్డి కారణం బ య్య చంద్రుల్లో నడుపుక్తి పరియె! 1, 33, చలవము లేని వాయువు వారి (౧) 42, చలమున ముక్కు "లియుంచుకొన్నట్లు బ. car. చిక్కంబు చేర్లు దీసినమాక్కి (-) 300, 2. 003 చిచ్చుఱుకంగఁబోవులుఁ జీవకొంకోసరించు పె స్వంగలియట్లు. చిత్తరువునకు జీవం ను పుట్టినట్లు. w. 25. వీకటిచేతి జ్యోతి (మెయసు) (సి) కర.

      • v. X.

7క్షనఁ బండ పుట్టినట్లు v. 35. బూగుకు పరిపండ్లం చెంతకు పం•ణం కొక్చ యీ : ఓకిన నోడు చేశాడు? బ కార చేతిచేఁదీపుఁ (మోముఖ) (వి) తా. జలకుంభములలోని చర్రు నిట్లు జ. . జలతిరంగములు (ని) కూ (ఆంత్యములు) జలబద్బదంబులు (3) కళ (అనిత్యములు ) జలములయందు వర్షాఫలంబమరి, జలములలోనన సమడినయట్లు D. 35x. పండితారాధ్య చరి త్ర జాతివాగులఁ జంపునుండి ప్రతిమ నాగులకును బాల్వోయు కోట్లు (7) 509. జారచే సాధ్విఁ (మెరియును) -) . జాలిపడి కనిక పాములు దనుక వేలిచికొన్న విధము. 3. 33. జీమూతములలోని చాంగు (పొలుపు (1) జ్వరపడిశుఁడు నాలరు 50. మెఱుంగు? బ. గం. తనశీణం గడిపంk( తాఱు ( ~ ) 32 కా తవపూర్వ విశాతంగా చెప్పించి పిదప, వనజ్యుడైవము మనం జేయఁగలఁడె? (7) తపముతో ఖద్యోతగు కెల్ల నిరిరియ? 20 .30 8 పలోహంల జలము లిరిగిపెట్టు (7) గూ 8005 (0) 20 శవరాజ మనకి ముండ ప్రణీయుండ, నవుడు ఎక్కుకు పని తలఁచిలియట్లు. 2. క తంది నాలుక మల్లా (G) Yo తెల్కికి నువ్వు పండియట్టి పరుసు (7) కిరాట జానందులేని మాతంగంలు) () దివియ దేవి మందిరము (2) చికలు దాలములో వాయించు () కా జీవించువా రెండ్లేల యిత్తురా? the CL దుఃఖము చేత సఖము (మోరియను) (1) 370 దూర్చే ఘపటలంబు దూరఁగప్పియును, నిర్మలకవి దేవి నిలిచిన యట్లు, (7) 3శాత 5 సృష్టిహీకుండు డా దీప మేం మెఱుఁడు? n. కే ము అక దొడ్డిలో సరి"రు కొడ్డుగాఁ గురియ, కాడ్డుఁ బిక్షు గుండఁ కొని చేఁగినట్లు, బ. వాళం. కవిచినపకునితో నాతి యవరి పెనఁగెనట్లు (౧) ౧౪. పలుపుచే గౌరవర్ణము (మెరియును.) (ఎ) నారా. సష్టకరపకును వాద మేమిటికి? బం ఒకం. నారికు నిప్పు"్శనము సేయు సంక్షోభాతి. (ఇ) ఇతాం. నిక్కములేవిపులకు. (ఎ) 370. నిట్టపాలు (1) క (ఆనిత్యములు.) నింగ ముంచి యనీయంగ్ ర యు పవివేకి బ. 190.

  • ఘమైయున్న నభముకరణి (C) -34

శివుడు విర్యాని కప్పియును మించుకవలంపట్లు (7) 370. -బాలు (ఎ) కదారా (ఆనిత్యరకం.) నీ సమాజాలిన క ణీగుహంబనట్లు బ. వారం నువ్వులు కల్గిండే మానియంణము ? నువ్వులలోపల కూనియ గలిఁ బయఁబోయి తాప దాపికులకు మెట్టెకి ఫీజీడియట్లు 5. 6. నూవియఁ గాఁకేష్ నూల్కొ మదీప, మానవులందును సమరువే! p. మాలికి ముదలుసు గూలీయు నిచ్చు, వోలికిఁ కొలు చిచ్చి చేలఁ గొన్నట్టి యీగి చెల్లింప (నట్లు) 1. రింక. చూపులలోపలి మానియట్లు, బ. గూకె. 3. త్తిగాలంబు (౧) ×na. క్షేత్రములలోని రూపముట్లు బ సూకి. 3. కేలకు నింగికి మాత్ర చట్టా (i) (ఐ) కె. Do నోరితాళము (7) ng. పక్షికిఁ దోపి వేల పాశుపతంగా? బ ం. పగవారిబిడ్డల పనవునఁ జంపు పగిది బ. కి పటికంప్యులలోని భావం చినట్లు బి. . పన్నగా ست దాః బోవుడే! .. పరిగ లక్ష్య :పార్ధరుఁ జేయఁబడిని, కరిముట్లు (ఈశ్వగ నిగు మెయిగాఁకి) () e పర్వతంలలోని ప్రతిబనట్లు పలువుతా ప్రతిసుగర్భంలోపలను, కలిగెడె దీపం వి; మును బోలె . G... పసనిపం డుం వెఁగఁ సుఁగాయ ప్రియుడు (7) ఓం. పరిణిఁ గమైందనం . పట్టినట్లు. (ఎ) పసిఁడిపోఁగట· ఔరస ధం తల దున్ని, జట్టికెట్లు. 2. ., i D • కె. ముఖ విత్తులు ఇది -. పసిడిపత్తికికిని ప్రాణం గా పెట్టినట్లు. బ 3". పసులకాఁపరిలేని ప.. వివహంబు. (సి) పొటిమునకును కాటియా నేని?, కాటింప పోలము: దాటి పాపం చేసి నాణ్య సంక్షో ( మూరకు) (-) కోరతా. పొయసము పై ఇయ్యల్కినట్టి యుకపు (1) చేశా. పారిజాతంబుఁ బ్రస్పీర్లు సరిరిగి ? జ. 375. పాలలోపల సుచకములు గలిపినపద్ధతి. (9) పాలగోపల క్షేమపాట్లు. బ. గ్రూకి, పాపాణంబులో నిరుజట్లు. బ. కె. పాపజానఁ బకిఁడి. (౧) gor. श्री పిపీలికామార్గంలు (అ) కణం (అనిత్యములు). పులినాన్ను, గోయని యము (13) (9) 3Xp. 3× పువ్వుఁగంపువై, బ. L, పువ్వును గంపునుబోలె బ. విక పూసలలో నిదారంలు, క్రియ, బ. 1, పూసలలోని దారంబు నెట్లు. బ. 3. విక×. పిన్నడు లురువడిఁ బాటి శరధఁ గూడిన యట్లు. (7) 088. పిన్ని ఫి యుంఁగ మన్నడుగుకు శి? బ. 03. పేద దాఁ జెన్నిధియిం గిన్నట్లు (7) ౧౯౦. పై-సరిఁ పంచ గూరిం బడ్జెట్లగూడు నిమ్మనిన బ. ౨30. పొట్టపొర్వువఁ గల్పభూరుహం బుండి, పట్టి వృణే మునకు వడిరేగినట్లు. బ. విను. పొట్టిలోపలియ (2) +3 పొలమున వాఁబోఁతుఁ లిన్నాయట్టిపొలుపు, బ. రాX. పాలుపుగాఁ దీనిను కోసి కూ- నిను, నిల్వ ఓయిపై యుడు నే వేపవారికి బ. అన .. పోరి దున్లను డిపొందునికం పెఁ జాల మేలండ్రు సజ్జనని 7ow. (~) 333. WF. ప్రపంచంచేఁ బొమ్మా లేకకసిద్ధి. (మెరియును) (ని) . ప్రాణం మిగల్గినను, బలుసాకుఁదానియైన బ్రతుకంగివచ్చు. జ. 3. ప్రాణంబులేని దేవాంబ (పి) ౨గళ. బండు లొండొండె తాఁ బాయఁ బెట్టుడును, బండి లేకుండు పగిది. (11) 33. బయలిదీపములు (2) కాగాక (ఆవిశ్యములు). కారీసను కడ.మిత్తి. (n) Nee. పండితారాధ్యచరి శ్రీ బాలకులమాటల్ . (సి) కూ. బిచ్చంజు మార్చిన భక్తి పెడు వె? పండుగల్లు డాచినఁ బెండ్లి

  • 5* - (0) 3-3.

బీజములోని కృషంచనట్లు. 33. m A 2. బెండ్లు రేపిగాక పేరేటవైన, సండ్లు వేలుని - బ. 9.7F. భజవనితపము. (అ) అయినా. భాగ్యహీపుండు దాఁ బవీఁడఁ బట్టిన నూ యోగ్యంపులోస్టమై యుప్నట్లు. . వి . సేయించునడవ ముంపింగఁ జీపితల పడుపు చెంపమున. (2) 93.9. భృంగసంస్పర్శఁ బఠింకు కొంటి, యంగంసకుఁ బాయు శ్రీ మర్మ వ్యాయము. (?).... మంచుఁ పంచావఁ లుతు (ఎ) (ఇ) Yr. మధళరిఁ Xట్టిపపాళములట్లు, (~) B. మయిలదే ఘడుఁగు (మెనారూరు) (") చాతా. మరుణ్వోయె జ్యోక వెన్నట్లు 2. కాలా. నికు కట్టుకొనియెది పరువంబు జనియింప మగువంబుతోని, పరిమళంబుడియించు ఛాఠి. (7) ౨౦౯. మర్కలన్యాయము, ఇ. 31. ములకల మాట్లు (౧) 3రక. మంయణకుజమువఁ బూవు పుట్టినట్లు. జ. 35. మలయజు పుష్ప మాల్ (౧) 37: కులీవదర్పణములచూడ్కి (ఎ) కిం పల్లి మొగ్గలువైన మదనుని వేఁడి గొల్ల గాఁ జేతి (వి) బ. CTO మస్కొప్పడముపఁ గప్పఁబడియు వెలుంగు మాణిక్యంబునట్లు. (0) 370. ర ౨. మహాబ్ధిలో వక్షో పలములు విరిపినట్లు (౧) మాణిక్య మొమిన్ కోకఁ జొడిచినఁ గాంతి సెడు వెళ్లి బ. అవిక. చూ. 230 మీ నకజలములలోని ప్రొద్దు, నానిన శిల వెత్త గా నేర్చు చెట్లు! మామిడివిత్తు. చా మళ్లిస్యము విత్తి వేలుగునే! జ. ౨౧ మాటకుమాంపము మరికా శాకిన్ని పోలుసుగా కుండ, బి. ౧౩. బ్రాతి గప్పియుత సమలినం బైన గంగాంబువులట్లు ముక్కు పై కత్తి (C) 20 సంగె పెన్నిధి బ. పా (0) 3rz. మంజీ తిరిం ణంవో కద్ది వేల? (7) దీనిన 28. ముండి మాపులసగిస్తాన్. (O) . ముంపటికం శాండ్, మోకాలికిని నేసపెట్టినట్లు. (1) 305. 305. ముల్లుచ్చి పెద్దపని లిక్చినట్లు. బి. 43s, మృగపతి యెద్దన మేయునే ఫల్లు? బ. ౫5. ౧88. మృగన్యానం నాయుడు వలల భావముప (౧) ౧౭ ౭. (0) Pos మణుఁగుఁదీజిల్' (-) కనికా (అనిత్యములు.) YnJ మేరువుతోఁ జెజి పెట్టలు పరియో? ఇ. ఆగు. బ. మేరువుసోఁకి కా" రచ్ఛాయఁగాళి వట్రిల్లు? - జ, వివిక, మొయిలులకు హీరు. (9) కణం (అనిత్యము.) 948° పండితారాధ్య చిక మోకార్లుకు బట్టతలలను ముడిపెట్టు (17) 3 Xer. రత్న పరీక్ష యెఱిఁగి చేపట్టుబడ్చుకుబోలె. (౧) బ గీణగు లప్తమించుపండి. (17) ns". రవితో రసహీనమైన నిస్సారం ప్రగతి (*). చీకటి గ్రావక బ.' రాశాంచిత వరాజు ముంపింగ యించినట్లు. బ. ' R రెండు గాఁ రామానీకు() () - కుసు ? (ఐ.) . సి. నే నగలు వేయు (J) p. కోఁకటిఁ నాగులు గోమా (ట) (7) 32... కోఁకటిపాటలట్లు, బ. జా వార యొలుచు (ఎ) (౧) JF తొగూటము (౧) జోర్ల గోతర్లఁ కాడు (1) బ.C.RS. లక్ష్యము సమర్ధరుఁ జేయఁ బడిన కేరములట్లు. (0) కాకికి (శ్రీశైలము) లరేగిరికొన్న వూల స్తంభము (7) చౌ. వట్టియాకులు గాలివడిఁ దూలుఁగాక, పెట్టలు కూలంకే యెట్టి గాడ్పునము? జ. అవికా. కడగండ్ల గుండ్లు గట్టు (బ) (బి) 3. & పసిగళ్ల వర్షంబు వారి గఁ గురియువడువున జ. కః. బాపేట నోవయుండంగ వదరూఁడినట్లు బ తికం, వాడపొత్తు (౧) లేకుం వానడం బెలుపకే నవరత్న మహి? బ. తకం. వావరణులు (పి) కణ. (అవిశ్యములు.) కారప్పల వ్యాయము. బ 32. వాయువు. జట్టు (-') (?) i వారినిఁ వెసినీ ప్రసారముల్ గలియఁ, జోగున్న దే వేసి?బ. వితిక రాం ప్రభవము లేనట్లభాపగూహంబు (వి) ఆచినా. మలమాణిక్యగర్భవ దీపం పుట్టినట్లు, B. 35. ఫోనమ్మివాసన విహరుగు శేణి, పరిగొని సుడియునే ప్రబ్బలి గుల ? 0% వీని ప్రవత్తికంబంచు వచ్చు వహి ఫ్రెంబు వడువునుబోలె. 2 2 సేపుఁగోల. (7) 200. నాన్నా లఁవుగాఁ జీయుఁట (7) 3XF. జలివారిణిఁ గలు కునే వేదఘోషంబు? జ. 25. పిల్ల కోరియుఁ దానికి వాలిడ్డఁ గనించిందము. 1. 9.39, వేరూలు . ంత గాచినమె వన్నెక్కుఁ గాదె సువర్ణం మి?బ. ౧౦ చేయిలిలింముల జాలికన్ల వదిగుఁ, గాయలోపలిచేఁడు వాయని పట్లు. (౧) ౧౬౫. శబ్దంబులోపలి యర్థముట్లు, బ, గాక, శరనిధిఁ Xఫిజ జనియించి వెండి శరనిధిలోనన సమసినయట్లు. 8. 350. శర్వాణి నీలాంబుజముఁ దాల్చునట్లు (౧) జాం. లేని నిశి (ఆ) మరిచా. పండితారాధ్యచరి శ్రీ శాంతిలేని యతి. (అ) రూ. శారదా శ్రీములు. (-) కరం. రిత్ర శిఖి లక్క పుత్తడి పొందు తెఱఁగు (7) 0, శిల్పకుచేత "కు గంటిపట్లు, (7) ౧28. శసక్తిచేఁ మౌదువంగఁ బడియుః జనరు శ్రీశైలము) సదాశివుని యంకురము (-)) సత్తానంలేని దాని; రములు (.) . సన్న ్యపింపెఁబోవుచును విల్లప్పగించి నెయ్యిజ్బంది యట్లు P. F3. సర్వసంగముల్ విడిచి తా వ్యాస్త్రమముఁ గోరు తినిపించాము. B. 6. సిద్ధరపప్పర్శః జీనియేల 2.3.2. నీకుచే పండు ( మెయును) (-) కావాలి. మగల్ జుకుని కౌగిలించుకరాణి () సోక్షంతో ముక్కు మోదుగో, కూడాపట్టిక గ్రాము (ల) బ స్ఫీ తాగ్ని చే పవనీతంm up (~) nee స్ఫుటకు రాయష్టి సంపుట భూమాణాకు లీటఁ లేక యె తెఱఁగంగరాకు ( )oo. స్వామిధృణ్యక్షానపత్త్విం (n) ల r. ~35. స్వామిధృత్యపంబుధము. జ. 3 మృదయశల్యము. (7) ×7,, మొదలయినవి. મમ Xa జాతీయములు X, అక్టు రూలి భంగిన్ (జ. 105), ఆంగెటి ముల్లాస్తు (బ. ఓ2) ధవబాధలకు నాగపడి (బ బాం); యింపకలు మున్న యువ యిం చె మహీము, ఇంపారి కనుసారి కంపుసాంపారి చాలనో ప్పెడు ఓల్వపత్రి (బ. లాం), ఉన్న యువ (ఎ) ఎకుగొజు (2) 102, కనుమూయునెడియు లేవనఁX మువ్వెట్టి నానియే (బ. 23), ఇట్లింతకెత్తి కొన్నా-కింక ని మీఁవ రెంతి కత్తిలో నున్నాడో? (బ. ౧XX), ఒరు పర్వన్ (v. ఓ3), నడింబాఱు జలముల కొనలెల్లఁ గాళ్లు, వడి గాలు చిర్చువ కొని లెల్ల గోళ్లు, వడి వీచుగాడ్పున కొడ బెల్లం మజా, పడి యుబసవప కొనికెల్ల భక్తి (బ. కెరా), పుడమి ఒప్లై - వివయ్య (బ. 2 =), ఒత్తుపట్టిఁగన్ (బ. 40), ఓరంత ప్రొద్దు (7) ు మానగణం పిన్ (7) టు కనుఁగవ మోళిఁ m జల్లు (C) (7) (2) ㄓ 50505 m (బ గాల), ముకురించా గినోల్పి దా కఱులోని కురియ 16వ మానతీయిండు (బ్ర. అరం), కోయనిపొగడు (v. 361, గామిక్చినట్టు ఎ (బ -వెం౬), బం డెబెదుగు (ఎ) 1; కుడు పున శియ్యవ బనిలవ ల బ రి కొడ్డువీఁగి కనిపకొడుకు గారాముఓణ్ణని (9) ~ ద్దు (3. 35), నీవుఁజాలు ', కోంత.. శిక), కాలకి వక్కము ( • ) ) 73, చిత్తంబు చిగురు (ఇ- Xe) గ్రీ$le • కొన్ని (బ. nఎ), రామయే ఇత్తురన్ శిల్లి (బి) 2, ముక్తి వేగ గిరిజొన్న శివు ప్రసాదంలో (౧) ౧౦, చొల్లువాఱుడు మోటు (U. (FL), రవాళికశాక వేళ వాళికిని వత్తురే! (బ, ౧౯), కొటపక తక్కినఁ బొలిపి బ్రాహ్యం, కొలిచెనేనియు భక్తి కొలిపి (బ. 33), నియీగి వేయును మాకు వచ్చెం కక్కుర (ఎ) కేఒక్క బసరని - వలఁచుకేలఁపు బలుపురంగాఁ జేసి రావచు పండితారాధ్య చ క త్రి ఓ తిరు וורפי పేజీ (బ. X), నేటతెల్ల (బి. ౧, 07, 28, 36) భక్తి రుద్దేక్కి తిన లోపఁ చొట్టుకొనఁగ (బ. X), (ఒక బూ ) నమకెనో సమెలఁక్షో (బ.. CO౯), నవక పెక్కు (బ. 30), వాతు మేయులు (జ. 3) నిన్నగా కటుమున్న (ఐ) 233, నిలుకాల వివరం క్షేరళ నలము (బ. ఒత్తి, వి ) నిజవువని శిమి నేత్ర శ్రీ (2. శిట), నోములుగేములు వేములఁ గలిపి (c. .), పశ్చిం కులు (-) 300; ఆనుకు పట్టెడు హరిశర్హుండు (బ. ల), కికి ము నీవును బడ్జెట్లు పడుము (బ. -- ) - పాహణానఁ బరిణి (౧) విని గట్టి తాఁకు (7) పున్నాం. మాలిన పాన్ (డు) కలము (3.020) పుట్టివాఁడ కులను పరులు నాన్ (2.5) పట్టుకోగు (7) పగులువారి (జ. ౧)- వాయఁ E - - చ్చినయట్లుగాఁ జెర్పీ (బ CM) పొట్టపొర్వుప (జ. 1) సర్వాంగనబల్ భుని పార్టీ (vi) (7) nā - పట్ట రూపింగ ప - - J O 03. SA - )· - (బ్ర }

. - - కి nan) - 500) _ప్తియే? (బ. s౧:-) - JÉట్లు క పు స్త్రంజ కలిమి శ్రీవులుమాడు (బ. రావి) జాతి వలపలిబ (7) పుళ్లు వోపు (v. 20న) కొండకు కు నిక్ (బ, మంచుఁ శుచానఁ బుతు (~) - మణికూటివృత్తి ( వెదకిన నైననొకఁడు సంగువకైన 504లో వడు (జ. విన) మనకు తల్లి సిమా (౧) ౫౧.త; వన్నఁ బోవునే పేదలమునుక! (బ); అచ్చెరువుఁ బ్రమాణం భక్తి ముప్పిరి ని (జ. 12.7) 093 - 1. 1 ) గోపము డెంపు ముప్పిరిగొÉలు (౧) ర- నీతులు నేను లట్టంగ (౧) ౧౯ం; లోకుల కాకశిపులు (బ. ౧౦౨) విక్రమ విరియ (బ. aar, వినిక) - వచ్చినందగలాకు (బ. ౧ంక) - 'హో' యని ముక్తి (బా. 38) - మొదలయినవి. 43 3 ఊఁతపనములు భాషలోని అందముఖ కారులుకు తపకరణ ప్రయోగము ఇవి అనేక విఫములు గా ఉన్నవి. కొన్నిటినీ క్రింద కూపుకున్నాను. (7)533(w. 8.1)(1) 3- జక్కులు గిలు (బ, 77) .. (2 ) దాపలు - బ - (7).98. 5 - 7) - +5mg శ్రీ (బి. 2 X) - ay (1) వాలి U ( R 62). 24 (...) (2) మానుషట్ర, - (3) wo P voజలీ (2. 751) - ఆసుపలము (జ. 28) ఒకకశిల (ఒ రా) మట్టాలు బక్కాల (బ. Co (1) -> Ay (w. - శివ) - దిక్కు fɩ (n) 3=2) - పూరియు కుక. బ. 2 X - 2X- మందు వూళు వేనిలపొగుల, 2, 3 పొలమున్రోకు బ - - - 15 1 p. 07' - M 7. 2. కే." వాహౌన్. పట్టెజు పసిములను నాకు మివాగుడు కవికకు తెచ్చిన అంద శ్రీ ఉదావా ముక్కటి చాలును. "అలింగమూర్తి చెయ్యంబా దియ్యంబు, మూలంబు దాలంబు, ముద్దు నుందుద్దు, భ్రాంతియుఁ గాంతియు, రంగు బెడంగు, శ్రాంతి విశ్రాంతి లక్షణము సద్గుణము, రా 98 ఛాతీయు రీతియుఁ, బామును ముకముఁ, బ్రీతియు నియుఁ, బెంపును సొంపు, నేపును నోపును, వెలమియుఁ గలీమ, శ్రీ ఫను దీపును, సూఫి రేఖయును, మునుపును తెరవును, మరియును ము బురులును నరులుఁ, బ్రహ్పూర్తి కన సెన్నును నన్నును, తెలుపును కాలువ), న్నుతి సన్నుతి చెప్పిన మె లలియును లయము, తాగును బాగుః, బొలుప ను బాws భరితమై పశ ఆకృష్టీ యం", (7) 1 38. (f) కృతికళములు: ఏల్లనూ, పట్టు, తెగువకవి. జ. (*) 352. (i) అరరే (C) గుర్తిం ఆమ్రేడితము ఆకట్టు. బ. తెనుగు అందమునకు పదముల నా ప్రేత్రేకము పలుక సెయింట్ అండరణము. దీనిని పోతరాగడు సంఘర్ణముగా వినియోగించు కొన్నారు. కొన్ని ఉదాహర ణము లు : 7 960 (^) 70. 2. 2 ఆఱుగగా (మిక్కిలి అగుబనట్లుగా) (ఐ) కవిక; కరకథకు నవ్వుచును, ^ చేయగ తీయ వప్పక. జ. రాజ; సోమవారము సోమవారము ముక) (-)- '; వారవారము, (-39

(•) (0): సంపదలింప * చ : ఆడియాడి, 9 . 39., 1 36 ప్రాతి, చేసిచేసి, చొక్కిచొక్క, తేలి O్కక్కి, - ఎక్కక ప్పక చేయక పదజాలము దుపయోగించి ఇన్నిటిని మరి మీ తెనన్నరు. ఇతడు నాకిన 50 భో! +ɔ**, sokaw, mɔ spos log పత్తి, లక్షీhar, ^లగ్వ, అటవిలు, ఆవపత్పిత్తి, ఆకి ప్రాత ఇచ్ఛను, సరకులు అతము, కారము, అద్దు, అనిసులకోల, అనసులు ముగివి, జనసులు, ఆవంసులమని, ఆనపు గంగురులు, అన్నక్కు అమెరారు, జరభలు, ఆరమని, ఆ ఒట్టు, అరిగిపండ్లు, ఆర్ఘ్యవణ్య ములు, ఇజ్జలజ్ఞలవాగా, ఆకటయి, ఆశీముడవము, అయిన, అలసుల కలశము, ఆసిగ్యోతి, ఆఁక ప్రశ్న, ఆటకూటము, అంపిలి, ఆదరి క్రము, ఆనందవతి, ఆనంది నక్తి, ఆనపక్షి, ఆరతిజోళ్లు, ఆగితిపలుకలు, ఆరొగ్యసంపద, ఆరతి,, ఇక్కంటి, ఇలుపుట్టు, ఇలుపుట్టుదారి, పండితారాధ్య లి ఇల్లిజె! ఉక్కల్లు, ఉషః, ఉత్తర, జఖుపరి, ఉప్పము, ఉప్పల గుళ్లు, ఉరు, ఉట్లును, ఉనికిని, చెల్లిగ ణము, శిరి రూర ఊసుగు, ఊసలు(క్రియ), మూజలయినవి. (ఆ) రోజునాడు జీవి కొల అస్య దేశ్య కమ 2. 55; ** బ. ఓట్స్, (7) కూఠీ; రోహా (2) 3. (2) కొన్ని శబ్దముల అర్థవిచారము : (G) PONTICB. (*)() తెలుగుమాట, ఆకలికి రూపొంత*ము. 4 ….7. మం\

  • 2000 vyn

కోపురాలు కూడా ఈమాట కురరుకొన్న". 7. ' దేప్పుడు రోగు A తికి 7. . เย శఆతి'కి 'త్రి' ముపటి గ్రూపు మని చిన్న". మొదల- రూపను. శఆఃతికిగాని లేదు. ఆది వైకృతము అని కన్నది. దీనిని వైకృష్ణమో చెప్ప వారు 19 లేదు. 'ఆకతి' (ఆల1కి తిప్పి నగూప మని వారించి. (అ) జనమాూనారు. ఒంటల్ సంకేళాము; ఈఖము సంస్కృ తములో లేదు. (3) అక్ష ఢ్యపణ్యములు. . . . . లో లేదు. దానిని మంచి సంకల్పించిన సూర్యరాయాంధ్ర, బృహన్ని ఘంటువులో కూడా లేదు. ఈ మాటను సోమనాథుడు చాలా తరచుగా ఉపయోగిస్తాడు.

  • . LN, 2001 (0) 0³y, 273, 593; S. *. a. يله

లే ము లోఫణ్యారము' ఉన్నది. దారికి 'నాన్యబప్పు, భక్ష్యము' అని అద్దము లివ్వబడినవి. ఇది 'ప్రతిహారము' నుండి పుట్టిపడని నాతలంపు. 'ప్రహారుఁడు' అంటే 'సేవకుడు' ప్రతిహార మంటే సేవ. ప్రతి పొలము, పడిహారము, సశీహారమూ, పశియారము, పణ్యాదము అనే 3. గా 15 మార్పుకలిగింది. 'పణిహారము నాకు' అని వైపు కకుటుంబమువా గున్నారు. 'ఆలయములో కైంకర్యము చేశాడు' గనుక ఆయింటి' నాక కాపేరు వచ్చినా. ఇప్పుడు వారి శిహారము'నా రిని చెప్పు కొంటారు. ప్రస్తువులయి ఉండి నా రెట్లు శివపరమైన పేరీ నేర్పరుచు తమ పేరు సం ్కృతికము గా మార్చుకొనవలెనని వారట్లు చేసి కొని ఇతారు. రాజుల మంలో 'నకపణ్యాలము' అంటే ఇంక సేవ, ప్రజ' చేస్తారు. ఆసమయములో పానకముతో పాటు వానిచెప్పు ప్రసిపప్పును కూడా ఇస్తారు. సత్యార్థ మంటే సేవ, జ, జÉ ఉద్ధరూరు వి పానకముతో వడబప్పుకూడా ఇస్తారు కాబట్టి, సణ్యా" మంటే నడిబప్పు అని అర్థము చేసుకొంటు న్నారు. ప్యాప్యములోని 'పుణ్యము' 'పణ్యాకము 'నకు రూపాంతరము యిు ఉంటుంది. ఆర్ట్స్ వ్యాసణ్యలు అంటే ఆ ్యలాజలు, ఆ్యూసేవలు, -33. 5, లేదా, 'పతీయ మా పణ్యము: = పణీయమయి, ముగా ఏర్పడి ఉండవచ్చును. ఈ మాట . ర.లో లేదు. అత్తవారింటికి పోయేటప్పుడున్ను ఇతర శుభకార్యముల గోను పడియ పెట్టుతారు. వివాహములలో 'ప్రవేయడవయి' ప్రత్యేక ముగా ఉన్నది. ప్రకియ పెట్టడమంటే ఉపచారము చేయడము. పడియ దినమంటే దనో పచారము చేసేదినము. (3) ఆటుగాని యవసరం బలండనేరు. ' బ. కన, ఆవసర మంటే జ (A) 'ప్రస్తుతం బెఱిఁగి' (౧) రికం. సమయము, వీలు, కనిపెట్టి, అవి అర్థము. పండితారాధ్య చరి శ్రీ (ఓ) 'ఆంశవ' . 3 . (అంగి..వి' అంటే 'ఆకలి అనే శ. జ. లోని అర్ధము తిప్పు. అహంకారము అని అర్ధము. (3) ఆరివి బ. 23, Feల మని అర్థము . లో లేరు. 'గుడి గును శ్రీస్సిముఁ గూలిపోయినను, యోగ మంటప వారివి (i) ఇండి.. అని . అండగట్టే రేకవ్వ, ఇంపెనీపము వ్యాళ్లుగా సమినం. 'బ. అంటే 'పప్పమాలి: (౯) ఆడుకలు. + మో శే. వ సూర్యా రాయనిఘంటువులో గాని నేను. (33) వీటరు. (ఆ) హ.. జెరిగినా ణుపురుఁ కాయకము టాంపుఁ దగు నిలువ: సూచి ఈపనము 9.C. 1. 'దాక్షి =్యము' అని అర్థము కృపను కాని, నాగుడు బసవపురాణము “కోకల పనిపిని కొలుచు గాడియంల లేకేమి కొదిగావు గాక యేమియును నేటంపునన లెం చేఁగె నింగ' 5. ليه 216077

ఆం పే దీనిలోని 'వీటముపకు సూర్యరా మారి ప్రతిఘంటుకారులు 'అధికము' అని అర్థము చెప్పిచారు. 'అస్థిరము' అని చెప్పవలెనేమో. మాటలు నేరక నీకిన శ్రీము నోటమిగాఁ గోకక కార్యము: 3 చాటించి నృృతి ధర్మం నిజముఁ దాఁ టముగాఁ బైని వలయు 1785. 92. వ్యఖలోని 'ఏ సభనకు అధికము అని తాము చెప్పుడే నాని బట్టి మా ఫ్రీ ' ఏటము ' • ' T. 9.900,00. 1. (ఓ మిడిని ప్రజ' అని పాఠాం ణలు' అని ము చెప్పవలెను. ఈపదము తెరము. సర్వలేని

  • -. M. 7. .

( ) yow:

  • .

... లేదు. 'పర్వము' అని ఉన్న " (03) వోలినాక కాక కు లేఖ (-) 55% చౌకవాళి అంటే కొరకాలి, లోకరాజ్యము, అవిన్ని, వేచా కొలవాలి = కాలునీ అనగా మునిరాజ్యము అనిన్ని శ్రీ. 1. v. వి. లక్ష్యణం వుగా రన్నారు. హైనాక్యము' నవకేసు రాధ్య చరిత్రి నామయ్య, నుంటి జుయిన ఉదిరూపనీశ్వరునితో ..ను\ంటి^జయిన అన్నది. ఉచియావనీ; డు నోళరాజమనంను కాధారము లేదు. పై వాక్యమే అందు కాధారము, ఆ కాశ్యప ఆమే ఇప్పుడు కన్యాము. కన్నా పె ములో చోశానికా అని ది చున్నది. ఋణము, విశ్వాసము, అని నా కారు అన్నారు. కాని ము పై వాక్యములో కురుకు. ఆరిన్ని అస్థిబు చెప్పేవారు కొని కన్న ములో ములో శిక్షోభశ్యము కన్న పె మరొక్క లక్షమం చెప్పిన ఆ మునే ఇప్పటి కాంగ ()() ~x(~) 'న్న' ఉన్న అయినా ఆకాల . డేమో

(0)16 (7) 3 పెద్దజీకం' తక్కువ, లేద అని వారు. (C) DSA. p. F. + I agn`s"❤n అవా? లక్ష్మణరావుగా "ర్థము "ప్పివారు. నిర' లి 'బడెరుఁడు-ఈశ్వరుడు, ధననా: బశేరున కాశిగింపఁ బెట్టుమిస్తు అవి ప్రయోగము. (౧౭) కిస్తుటి. దీనిని 'ఓమిటీ' గా. 1.5. కౌకుడున్ను ఇతర

  • డిగా ఉడా రిందిచారు. బక్రాది అనడానికి తగిన

ప్రమాణము కానరాడు. నాకు బ ము 943 'ఒక్క మహావిహారము.. కంచి, వెలకిలంబడుడు నవ్విలఁది మ్కేం:, వలి కుక్కి హాయని సిమిటి గొండు కలకలంమిను అని (^) 12/ జోరు నన్నకుఁ - వకయున్న యక్షణమ, స్టవేక! నోట్: పెకుఁ జవక యున్న యక్షణమ, 13312) (2) 26957500 (జ)ష్ముటి వలు 2వ లేక ! 23. LT శబ్ద త్నెన్ 11లో ఏమిటీ వివశాలి, అని అర్థమిక ప్రయోగి 41 E 2 ములు LRS) (టి. ఇవేమంటే హనుకకు తగ్గిశామని పేపరుకొంటున్నా సమపదము బళా అవడానికి తగిన ప్రమాణము కొర కేవర కన్ను ఆ సకాండి అని అనుకోవలెను. మశీతిగా పాల్కురికి సోమనాను దుపయోశించిన అనేక శబ్ద ముల కవి వి యమున్ను రూపనిర్ణయమున్ను చేయవలసి ఈన్నది. అన్ని శబ్దము లకున్ను అట్టి వివరణము చేయడాని కాలరు. ఏతికలో స్థలము .kk. నామయ్య, పండితారాధ్యచరిత్ర ఎనుగంటి ^ జయిన ఉచిగువనీశ్వరునితో అన్నది. సుగంటి జయిన ఉదయాననీ డు నోకరాజమనంగు శాన్నాము నేడు. వైవాక్యమే ఋు. ణము, అందు కాధారము. ఆ వాక్యము ఆమే ఇప్పుడు న్యాము. కన్నాప ములో 'నివాళి' అని శ్రీ భగ మున్నది. విశ్వాసము, అని రె అని కత్తి కారు అన్నారు. కానీ, మ ము పై వాక్యములో కుదురు, వాలి. కొన్ని లూలి, నిన్ని, వేసినా $ ()

  • ',

ఆనిన్ని అర్ధము చెప్పినారు కాని, కన్నలోనే ఒ ములో శక్షోభు ఆదేవుడ ములో క్షోభశబ్దము కన్నపి మరొక్క జగ్గము - యి. - చెప్పిన అమునే ఇప్పటి కాంగ్ . r (355: (^) ) తే శ్రీ [ < > ఉన్న డీమో (0) 2 (-) 3 . . ... <*** పెద్దజీరం తక్కువ అని అను (*) జ. బ్ల. .. 'మర్విక' అని లక్ష్మణరావుగా "స్థిను "ప్పినారు. కడిగి లియు మారలేదా? 1 అని ప్రయోగము. (౧6) కమిటీ. దీనిని 'లిమిటీ' గా. శ. 5. కారుడున్న అగు బకొంటగా ఉడా॥ రించిచారు. బక్కాడి అవడానికి తగిన ప్రమాణము కొనరాదు. కము 'ఒక్క మహావిరగము... కంచి, వెలకిలంబడుడు నవ్వెలఁదు మేల్కాంచి, జాలి కుక్క, హాయని ఫిమిటీ నొందు కలకలంహా' అని (~) 3. 60గ్రా వన్నకుఁ - నకా యున్న యష్మ, పట్టలేక! నా కుఁ =ఱవకయున్న యక్షణమ, 2012 (1) we² 5T 200 తేజ ! 'మిట్ల వివశతి, అని ఆర్థ మిర్చి ప్రయోగ నిను అని ఆము. 'పిమ్మల్ ' అంటే శుభాను" నీకించి ల క్ష్మాల' ములయిన కొట్టములు వాన్'మం టే వెనుకకు తగ్గి ఏసుని నేవరుకొంటున్నా 3. ఈ పపిము ఒక్కొ P తగిన ప్రమాణము దొరికేవర కున్ను - సకాండి అని అనుకోవలేను. మరితిగా పాల్కురికి సోమినారు దుపయోగించిన అనేక శిష్ట ముల కర్త భమున్ను రూపనాయయిన్ను + 7. ఉన్నది. అన్ని కొబ్బములకున్న ఆట్టే వివరణము చేయడాని తేళ్లలో స్థలము కాలరు. 00 వీరశైవరా బయము పాలురికి సోమనలేరువాక గ్రం ము బయలు దేరినవి. వాటిలో మప్రాస పద్యం రిపుదేశసౌండాగారము లోను తింజావూరు సరస్వతీసుతాలు పుస్తక బాండాగారములోపు ఉన్న పుస్తకములపట్టికల నీ క్రింది వర్చతున్నారు. వీరశైవగ్రంధములపట్టి క అక్కమహాదేవి: 33: పాప, యక్క గావము. ఆస్తి రాంకములు: వాఖ్యం ఆకి సోమన్నారు. అనిమిషయ్యకు లింగమిచ్చినారు.. ఆర్యనావకో రావాలను... ఆమరాకన్యమామ హేశ్వర శతకము: స్వన్నా కామయ్య - అల్లమ ప్రభుకతకము : రంగులూ వస్తినాథయ్య.. ఓడియం ఓవిలాపము: అజ్ఞరపు వేప చూలింగము. - ప్రబంధ కూసహం వ్యెశాయనిక: క గణమాలిక: శైవము. గణసౌజన్యాఖ్యావశతకము : నాగస్తుతి. గురువండి చరిత్రము : పిడపర్తి నిమ్మినాధుడు. చరిత్ర. ఐతుర్వేదపారము: సోమనాధుడు. - రైవము, చిక్కయరా కుమారజాతికము. మ. 穷 చిక్క యక్క: నిషనాగుడు.. క ము చిరుతో ం విభక్తశఖాసిధానము: వాడె కోటయ-యక్షగానము. నాన్న బసవపురాణము: అత్తలూరి పాపకవి. ప్రరాణము. నాన్న బసవేశ్వర వృత్తాంతము. నెన్న మల జీవస్దానమహిమ, (3) మాహాత్మ్యాము, చెన్నమల్లే" విశః ఆయము, ఉన్న మల్లేశ్వరశతకము : స్తుతి. జంగమకాలజ్ఞానము: వీరప్పయ్య. - నవ్యోతిష మ జంగము బ్రహ్మలకుడు: శైవము. ఋషి వంశీము. దేవాంగ పురాణలు: భ స్త్రీ కవి కిందకవి.. పరాణము.

గుర్యునియమం: కా వాలని వీరారాధ్యుడు.-

యః లింగనసుకవి. చరిత్రము. పురాణము. విధి - - శ్రవము . పాలురి సోమనాగుడు. — హొల్కునికి సోకున్నాడు జయించిన క శ్రీభుదేవశ్యము: శైదము, 5. ప్రభులింగలీలలు: కొన్చిర్లకోట రామకవి. ప్రబంధము. $7 ప్రమ, గమాలి, స్తుతి. పిడుపర్తి సోమన, బసవకల్యాణము : అనుమోదవవ్యాపికవి, యక్షగానము, బసవకీర్తనలు, గేయము. బసవదండనాయకవృత్తాంతము, కథా పండితె 58 బసవపురాణము : మహదేవకవి, " పాల్కురికి సోమగాగుకు బసవమహిమామృతము: వరవీరభద్రుడు బసవరగతి: నోమనాథుడు, స్తుతి స పురాణము $9 బపవవిజయము: మల్లంపల్లి నారిమామకవి, ప్రభంధము బసవళేలేశము, బసవత్తులి 94 " ఆపవేశలింగికతకము " భగాణ చరిత్రము, ద్విపద ళంగా గుద్ద., ప్రభా 97 - భవానీ మనో రాతి వచనములు, సూతి భవానీమ కోరళతికనూ, పండితె రాములు దేశలింగము, ప్రతి భవానీకరకము భైరవశతకము, స్తుతి M ము (?) మరించిం అంకళాకార్యులు, ప్రబం : మళ్లీశ్వరి కతికము, శృంగా "ము మల్లేశ్వకశతకము, చే,వర్తింపియ్య, ప్రతి మల్హ ణచరిత్రము, ఎడవాటి ఎపి ప్రబంధము మహా దేవి చెరి శ్రీము, అల్లమరాయుడు ప్రేమ మహా ప్రభుళతళము, స్తతి మహిషాసురమర్దనీశతకము, మల్లంపల్లి అదృయ్యకా స్త్రీ, స్తుతి యుమళ్ల వీరశంకరతళము మూర్థ చరిత్ర రణ, నూకేటీ సర్వేకలింగము, ప్రబంధము 19 తిము అన -కాం కాంబశితికము, స్తుతి వీర బరువరేణ్య శతకము 19

  • గోనెప్పక, సాంబయ్య, ప్రబం: ము

కో ఇప్పటికి శ్రీ, పోరయ్య 39 ఇప్పయ్య గారి వచనాలు, శ్రీ-స్పయ్య, వేదాంత ము కంధ త్రి విజయవంతికము, కంకులవోదయ, ప్రతి 3 శ్రీరమాశ్వరాచా" సా" సంగ్రహము, పర్వతమం శ్రీ లింగిన, a " శైవము - వీరి వాచారసంగ్ర లాము, శివరామలింగకవి, వీరిపై F1077, 20 - $1 7 శివతత్వసారము, మల్లి కోరిన పండితారావ్యుడు, శైవము 48:02:30 మతి శివవాహపం • నము 11 శివపారిజాతము, యక్ష గానము శివభక్తిదీపిక, రంగవకని స్తుతి శివభక్తి పద్యములు 21 శివయోగసారము, గణపతి దేవకవి, శైవము శివరహస్యఖండెము, ఔబళ్ళని, పురాణము శివరాత్రి గూహాత్యము, అక్క నాద్యుడు, మాహాత్యము 98. శివలింగ ప్రబావము, 1వము శివలీలావిలాసము, తిమ్మకవి, ప్రబంధ మూ శివశతకము, అమలాపురాఫ్ పన్యాశ్రీ, సృతి శివస్తుతి 21 పద్యాములు శీలప౦పాదనను ము శాస్త్రం ము. కాలకని ఆ జంబి య్య, ప్రశంస శైవిషయక శ్లోకము. ప్రకంప ।నాగమణిమ. "పూ అప్ప నాయ్యడు " 99 శ్రీవిశ్వేశ్వర శతకము, ల్పూరి నిస్తున్న, సాంబ శివకర్, స్తుతి శ్రీశైల ఖం మ లూరిపొపకవి, మాహాన్న్యిము శ్రీ శైలమాహాత్మ్యము -- మాహాత్త 4 లకవాప్య నివారణము, మాహాత షట్ స్థలనిర్ణయము, ••హాము కA పంగ మేశ్వర శతకము, స్తుతి సర్వజ్ఞ కాలజ్ఞాపనూ 5.30. సర్వేశ్వరశతకము, అన్న మయ్య, స్తుతి సాంబశివవిలాపము, యక్ష గానము ' ము సాంబోపాఖ్యానము, మోచర్ల అన్నియ సద్ధేశ్వర చరిత్రము, చరిత్రము శ్రీమద్వర వసం తెదే విలాపము, పెద్ద వేంకటాచి లపతి, యక్ష గానము శ్రీశ్వరి స్వామిపించకము, పెద్ద వెంకటాచలపతి, స్తుతి ఓరియాల చరిత్ర, స్వపడి, గంగాధరుడు, ప్రబంధము ~మెనా`లింగి శీతకము, స్మృతి గోమువా స్తోత్రము, స్తితి. మేస్వర శతకము, శివరామయ్య, ప్రతి. హైయితీ: వింత 5085, 20. తంజావూరు సరస్వతీ మహలు పుస్తక భాండాగారము

      • (

70350 (3 పతిదేవ. 'జ్ఞానముంజ (కె...- ) పరిమానం తీర్థుడు. శైవ సంప్రదాయము బసవేశ్వరుడు "లకొల్ప చిన స్వారూప మీమి. చ్క పోమన్నాడు తన J AL

F ముపకున్ను తిస్ఫూన్వి, కాంతిమనకున్నదా? పోయినా ఆనంతము వ్యాప వ్యాప నిర్ణయిస్తేజీకాం, s లైన పరికరములతో ఈషయ గురుంచి ముగా స్తన్నా.. ఆ విషయాలు 8 To "2". ములలో ఒకరిగా ప్రక్కవార . 2 వున్నవి. 1 సంలో కొన్ని శక ఈoog 30. ** పొందరా శ్రీ సిద్ధాం" మన నాకింటిలోన ఏ ముఖలో గొప్పడానికి వీలులేరు. ఈ గం వంకన్న సాంఖ్య మొగము లావార ములు, ఉపనిషత్తుల శ్రీమాణమో మీజనే ఇదిన్ని నిలిచిఉన్నవి. పొ పఠములో లింగమ్ రాజుకు ప్రాధాన్యమిక్వబడినది. లింగపూజ యెప్పటి ముంచి ఈ దేశములో ప్రబలినదో చెప్పలేము. కాని, భూగర్భమును శ్రవ్వ పూర్వచరిత్రము నిర్మిస్తూఉన్న పురారిత్త్వ శాస్త్రజ్ఞులు తిము KEG లింగముల ఉనికి క్రీస్తు పూర్వము చాలా కాలమునుంచిన్ని ఉన్నదని తెలియ జేస్తున్నారు. శ్రీ. పూ. 1000--4000 సం॥కముల వాటి పని--ప్పబడే మొహంజోదనో, హరప్పాలవద్ద బయలు జేరుకు ఉన్న ఓంఘ కేశవాగరికతను గురించి తెలిపే అనేకవిషయములలో లింగ ములు బయలు గోరు మొకవి శేషము. దక్షిణ హిందూదేశములో పా సతికాల ఎప్పటినుంచి వ్యాపించినలోలో చెప్పడాని కాధారములు కావ రాధ, ఉన్న శివుడు హోరోశతాబ్దమునుంచిన్ని ఉన్నవి. తిరు మవాపల్లి"ూ, తిరుమువాప తాలుకా, జిల్లాల్లాగు గ్రామములో ఒక ర్యానములో ప పశీశ్వరాలయమునకు శ్రీ... వంశీరములో కారు చేయబడిన ట్లున్నది. ఆ జిల్లా, కరూరు తాలూకా కరూరు ప్రమములోని ఒక క్యా 7. పంకితములో ప సశీ డైరును దావము రాయబడిన ట్లున్నది. అట్లే తంజా పూరు ల్లా వంటి ముతాలూకా, తిరువాళ్వర గ్రామములో కూలచుసులోని ఉత్సవ విగ్రహములకు నా పతిదేవు దాని ...గ్రాంశము వారిని ఒక శాసం మున్నది. శింజావూరు ల్లా పాపనాశం లే లూకా, ఆవ్వరు గ్రామములోని శివాలయము కాబాలో ( J! ఆలయములోని శివుని పేగు ప' పతీశ్వ" బట్టి వాన్' అని ఉన్నది. పారుపఠశాఖ తమిళ దేశమునుంచి ఈ-ము- కాంగ్రె చక్రములోనికి తిరువాతి కాలములో వ్యాపిం గనట్లు కనిపిస్తుంది. సర్వశిరోపనిషత్తు, ఆర్వశిఖోపని మత్తు, శీలరు శ్రీపనిషత్తు, కైవల్యోపనిషత్తులలో పౌ పతి సిద్ధాంత మునకు మూలాధారములు కనిపిస్తున్నవి. వాయుపురాణములో దీని ప్రస్తావని అధికముగా ఉన్నది. M 1-33- 1 పలకైనము పాంపతిశాఖలో అంతర్భాగమై ఉంటుంది. టాకుల మనగా గది. గదను ధరించిన విగ్రహములు హములు క్రీ.శ. పండితారాధ్యచరిత్ర కంపం రముల మధ్య రాజ్యము చేసిన కుమను రాజయిన హువిష్కుని ॥గములమధ్య జాణెములమీది కనిబన్ ని ము చేత, అవి లకు నీ ని విగ్రహముపై ఉండవచ్చునని ఫ్లీటుపండితుడు తలంచినాడు. గఃరత్వమేకాక ఆకుగని విగ్రహలక, ణముకలో స్వలింగత్వము, నగ్నత్వము కూడా ఒకటిగా ఉన్నది. మహాభారతములో స్వలింగత్వము, 'స్థిరలింగత్వము, ఉర్ధ్వరే స్వము, మహా లేఖస్వము, నెగ్నిశ్వాము, అవునికి గొప్పబడినవి కాని, శివునికి లక్ష , యా కాదు. వాయుపురాణములో కల్పన మయన తినాలి, ఇప్పటి కల్పములో ఇకపై యెనిమితి యుగము లుంువన్నె, ము లోను శివు షరతికిస్తా పనిన్ని, కృష్ణుకు నాను వినుడుగా అవతరించి ఎప్పుడు శివుడు కామానోమికే పలు శానములో ఒక మృతక లేజకములో ప్రవేశించి, లకు నే 34పోవముతో అనతి రిస్తా పనిన్ని, అతిడు నాకుడు, గార్డ్యును, మిశ్రకు, కొవష్యూకు ఆ నలుగు గురష్యులతో వా రి రామ ధ్య కనిన్ని ఉన్నా.. శివు ఓట్లు కావరోహణము చి.వి ము 14

0

దనిన్ని, అంగుచేత ఆ స్థలమునకు కారూవగోవాలమెనే క్షేర్లు న దనిన్ని రాజపుత్ర స్థానములోని ఇనియప్తమునకు రములో ఉన్న కలింగశీ ఆలయములోని తిత్రములకు చెప్పబడినది. చింత్రవE నే 27 మాలోని కాళోణ కోట అవశరించివాడిని ఉన్న హణమే నేటి బగోణా సంస్థానములోని కార్వాకు. ఆ గ్రామములో లకులేశ్వరాలయ మున్నది, లాకులకై దశాఖను గురించి ఆర్. డి. భండార్కా కుపండితుడు చిపులముగా పరిశోధవము చేసే వ్రాశాడు. శ్రీ. శ. ఏదో శతాబ్దము కాని ఒక లకులేశ్వరాలయమును గురించి ఫెర్గ్యుసన్ పండితుడు కము 922 19 ప్రస్తావించినాడు. లకులేశ్వర విగ్రహములు రాజుపుత స్థానమునుంచి పైగుపనకున్ను కపబడుతున్నవి. గుజరాశు, రాజుపు, ప్రధానము లలో ఆకులేశ్వరారాధన ఈన్నది. m బళ్లారిల్లా, బళ్లారి తాలూకా, ఓరువాయి గ్రామములోని కని సం॥రపు ఒక శాసనములో కాళి జీవుని భక్తుడయిన భీమ జానీ సుకేశుడు లకు రాగమసం శ్రీ దాయస్థు తిని చెప్పబడినది. ఆదేజిల్లా, హాసా తెలూకా 30579 మోక' గ్రామములోని ఒక శాసవములో ౦పనకు చెందిని లకులీశసం శ్రీ రాయస్థ అయిన పండితుల పేర్లు ఈ శాసనము లేక సంగీతము వాటి".. ఉత్తరార్కాడు తాలూకా, మలాకి గ్రామములోని ఒక శాసనములోను (ప్ర) తాల్కపిల్లా, తిరుక్కోయిలూరు తాలూకా, కైలోని ఒక భ్యాసములోను .. 1. L లకు నీళ్ళు పండితు లకు 7వ

上 శాఖ అని హుల్ ! పండే A క కుదాహరింపబడినాడు. పై మేళ్పాణి రాజశ్రీస్థానములోని కారోహణమ మునకు రు. గల్పట్టు జిల్లా, సైదా పట్ల తాలూకా, సరులోని గౌళేశ్వరాలయములోని వనితాము.. లకునీశ్వరవి అని కవన్న మెంటు ఎ గ్రాఫిక్టుగా "న్నాం శ్రీ కములోనికి తిరు పాతికాలముred వచ్చిఉంటుంది 'కాసారికూడా పాప సంప్రదాయములోనిదే. చెంగ ల్పట్టు గా, వైరా పేట తాలూకా, తిరువో ట్రియూరిలోని ఒక శాప సములో (క్రీ. శ. 3రిరి) కాశీశ్వర పంగుడనేవాడు ఆలయములో పోమిషిద్ధాంతమును బోధిస్తూవుండేవాడని తెలుపబడినది, సోమసిద్ధాం తము కాపాలిక సం ప్రదాయములకు సంబంధించినది. కాపాలికులకు మహా ప్రేకు లనికూడా పేరున్నది. మహావ్రకు అనే పేరు శిరువే" శ్రీ మహావ్రకు పండితారాధ్యచరిత్ర యూద శాసనములోనే కాక, రామవా: జిల్లా, ఆగుప్పుక్కో చైతాలూకా, పల్లిమని గ్రామములోని శాసనములలో కూడా కంబడు తున్నది. ఆంధ్ర దేశములో ఈశాఖ వ్యాపించినగో లేదో తెలియదు.

  1. 9

m దక్షిణ హిందూదేశములో కాలముఖు లకేశు కొందరు శివసం వాయస్థుల పేర్లు శాసనములలో జబడుతున్నవి. జ్ఞ జిల్లా, బళ్లారి తాలూకా, కరుగోకుగ్రామములోని ఒకశాసనంలో శ్రీ. కే.రా) కాముకుడయిన అమ్మతావునిచే గున్నది. ఆకేజిల్లా, ఆదేశాలూకా, సందిగ్రామములోని కళావనలలో శ్రీ....C3) నిర్వాణశివుని గున్నది. ఇతడు కుజనా శివుని శిష్యుడు. కుమారదేవుడు శ్రీణి - నదేవుని శిష్యుడు. అతడు ఏ కోటి చక్రవర్తి అనే ఆహార నామము గల వామ రేవని శిష్యుడు, కాదు దేవుడు మురుగుంద గ్రామములోని స్వయంభూనాలయములోని కాలాముఖాచార్యడు. చెంగల్పట్టు జిల్లా, మరుగాంతకం తెలంకా, తిరువాసక్కోయిల్ గ్రామము 33-1) గోమిపెత్తు స్థావరా వపం శిశుడు "శైలూ - సంగుడు, కాలాముఖాచార్యుల పేర్లున్నవి. కార్కాడు జిల్లా, కంపిం తాలూకా, నేషల్ గ్రామములోని ఒక శాసనములో C.. కావిక) కౌటాము. అయిన వాసుగానియన్ అవానికే ఉన్నవి. ఇతడు హాశీరిగో శ్రుడు, ఆప ప్రంబమాత్రుడు, కాణము . లు రాస్త యు లని బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు బసవపురాణ 28 కలో వ్రాసినారు. ఏమో చెప్పలేము. కాలాముఖు లాం శములో ఉండినట్లు గుంటూరుజిల్లా, సత్తెవపల్లె తాలూకా, సత్తెనపల్లె గ్రామ ములో దొరకిన ఒక శామ్ర శాపనములో కాలాముఖాచార్యులు కొండ ప్రజాహరింపబడ్డారు. ఈ శాపనము తూర్పు చాణక్యరా జయిన రెండో అమురాజుకాలము చాటిది. కేక శారాం సంకీరము వాటిది. తే ము గోరడవా? సంప్రదాయ మొకటి నా పదములో అంత ర్భాగమైనది. ఇది ఉత్తర హింస స్థానములో మిక్కిలి ప్రచార ములో ఉన్న". వానాకార్యుడు "రేశ్వర పం ప్రకాయము శోకదానిని శైభ సంప్రదాయములలో ఉన్నాడు కాని, ఆ యిప్పు సంతరించిన టున్నది. పైలి పించిన వసుప్రదాయము నారుకాక ఆగమములు నాధ్యాలుగా చేకొన్ని మకాంతి సంప్రదాయమువారు నక్షిణ చశిములో ఎక్కువగా ఉన్నారు. కాన శిశిపు కైవ సిద్ధాంతమున కురు -క్షిణాత్యగమిక శాంతిమునకుల్ను కొన్ని పోలిక న్నవి గాని, కాణ్యా కాయలు కాలమునుంచి దక్షిణ నాకు ఇచ్చిందని స్పడానికి పిలులేదు. కా" సంప్రదాయ మక్కువగా వ్యాపించిలేదు. య కాగిమములు హింహిష్ఠానములో మీ పములుగా కొన్ని ఉన్నవి. కొమిక, -12, సంత్య, 537, ఆలీ, దీప వ జుర్ ఖాన్, ప్రభ (సుప్రభేవ), అవే ఆగమ ములు శిషపములు, విజయా, నిశ్శ్వాస, స్వాయంవ, ఆగ్నేయక, భద్ర, వ, కు ఎ, విమల, చంద్రహాస (లేక ఇం ద్రిజ్ఞాన), ముఖ ముర్బింబ (వాక ముఖంబ), ఉద్గీత (లేక ప్రోద్గీత), లలిత, సిద్ధ, వంతెన, నారకంవ్యావేశ పర్వోక్త, లేక సర్వోత్తర), పర మేశ్వర, శోణ, పరి (క్రీశ నామాల), అనే ఆగమములు రుద్ర పరములు, ముత్తము చాలా ఆగమములలో ఒక్కొక్క దాని కనుబంధములుగా కొన్ని ఉపాగమము లున్న వి. అన్నీ కలిపి ఆగమ గ్రంధముల సంఖ్య జూగా చెప్పబడుతున్నది.. కాశీర దేశములో శైవాగమనంలు వేదములవలె ప్రమాణమా స్వీకరింపబడినవి. క్రీ.శ. X సం"వీ ప్రాంతములో సూత్రము లనే గ్రంధము బయలు దేరినది. ఈ గ్రాములకు స్పంద కొరికలు రచింపబడినవి. ఈ వంటి ఆన్నాముగా చేస్తు P +2 " క్రీ. శ. కాని = పం' ప్రాంతములో పోనందుకు శివృ గ్రం మును చించినాడు. శివదృష్టిలో అవ్వి " ప్రతిపాతంప బడినది, కాని, ఇంక^_్వతీనకున్నా దీనికిన్ని పొఃపనంగాలముగా శివునితో వాక్యమము ప్రతి మూలము గా సాధించవలెను. శ్రీపం మాను కొరు, దాని చ ద్వారా శివుడు • పంజాయిగా పరిణమిస్తాడు శివునికి తెలి పేజుకుంది, కా, పశ్వరునికి గిలు జ్ఞాపమునకున్ను గాక మున్నా.. ఈ పరిణా మము సొంగ్యసిద్ధాంరియు సమావట్టు కుంటుంగా, కొన్ని ముఖ్య విములున్న మసి పేరు. శివుడు, శ్రీశము . 1 కావ 3. 3 పంపడాని రచితమైన సర్వస్మానము గ్ర విధకములు సహాలముగా తెలప నని ఆగిన ద్వైత గ్రౌండ్ మూసు వకు ఆగమములబో :వల నను నింప ప్రభన్ని మోహానిక ద్వైతసిద్ధాంతము బయలు దేరిన డ అప్పుతున్నారు. కాశీరశైవస్తే ద్ధాంతమునకు నానాటికిన్ని శ్రీకత పోగున్నది. తమిళ దేశములో ไม่ బయలుదేడవ పై వవస్థాంతి బ శ్రావీ మరిన్ని, సాంస్కృతిక మనిన్ని రెండు భేదములు గా కనబడుగున్నడి. 'పౌంస్కృతిపై వసిద్ధాంతమును పూననడు శివ పర్వదర్శనసం గ్రహ లేని రే ము ములో వివరించినాడు. ఆ దర్శనమునకు ప్రమాణములుగా ఆరు ఆ మ ముల సుదావారించినాడు. ఈ ప్రాంతము సంస్కృత భాషలో తెలుప ఐ. కాని, దానిని తెలిపే ఆగమములు కొన్ని తప్ప తిక్కిన నకు - అ సుపోయింది. t ఈ సంస్కృతిక_వ. కాంతమునకున్ను నానికి వస్తే ద్ధాంతము నేను లేవని కొని రంగు. కాని, సాంస్కృతిక సిద్ధాం 2 ణాలు ప్రాంతము శివిష్టాద్వైత పాకారము. ఆమిషము ములలో తెలపబడినము వినుసరించే గులు. వారిని భేలా కేడెసిద్ధాంతము, లేక a

వారు తప " $ వృద్ధాంతముకు ప్రతి

  • 2 20 M " . సంపిమూర్తి- ఆడే

ప్రకార్తులంటారు. 950లో మదటి యిద్ది వాడు ఎలిమి "శతాబ్దములోనో దాని గున్ను ఏ తునారు. మ . 50. , Q - ఇంకేడు శివాలులు శివభక్తితో కున్నా, అప్పుగన్ను ఆగమములను 30 బాధ్యvw_ తిరు¢కు (..-30) cc -మృతమును ప్రతిఫలింపజేసి భక్తి H నారా ! గాను " చించినాడు. ఈ శ్రీంము తిమిళవాలయమునకు శిరో కల్నిముగా ఉన్నా.. కాణ్యముగానే కాక ప్రతి రాదిక గ్రంధము O'ముగాను ఇది మహా ప్రసిద్ధిని పొందినది, తరు జాతి పరోకలేములో పట్టిణగుప్పిల్లె శివ ప్రభావము అయిన చాలా వాడు. ఇరికూడా మరివాయములో శ్రీధావ చేయములను పండితారాధ్య చరిత్రి 8. కానీ. స్థానము నా శ్రమించినవి. రాజరాజ కోగుకి శ్రీ... గంగ) సమకాలీకు సాయిని పంప్ జెండాలను జ్ఞాన ఎం బంఫర్ - అప్పర్, సుంపి మూర్తుల పాటల నన్ని లేని ఒకవో ఎవేర్చి శవాన్ (దేవహారము) అనే సంపుటాలుగా కూర్చినాడు. రాజగా వాటికి ప్రావిశెసంగీతములకు వీరికుని ప్రధాన నాలంలో పాకము జరిుట్లు ఏర్పాటు చేసేవారు. ఏర్పాటుచ్చేవారు. మునకు వెంకము కలుగకుండా పూజారం "ములకు తిరుమ క్వా ప్పవోటు కల్పించినారు. ను' น ప్రచారములో ఉన్నవనీతములవల్ని లీ కండు ఈతడు చేర్చివారు. ఈ తా నంబ రం ? చేర్చబడిన". రచించినాడు. దీనిలో ఎక్భైవం విధ్యాయ 19) tv 30 పెరియపురా-ము కంజీరకవానీ + 12. 3 166. ea? కాలకు ఇంనివరకున్నా ఏమి 395 పురాణమనే ఓ" తీసుకమ్మ మ. బ్రాం ཨེདྷེ, མ བྷེདྡྷེན లేకుండేది. ఈ గోపము నాకు పన్నాలుగో ఆరెములలోలో

శాంతి యో "

మ్యాకు తరువాతి వారు తీరినది. తమిళ నమునకు కల్పించిన మెక్కండి దేవుడు. ఇతడు బాగ్రుడు. ఇతని శిష్యము వ్యాపింప చేసేవారు. రాజ్య నోమినానని కాబట్టి ఈ సిద్ధాంత భాగముతో మనకు పనిలేదు. వీర శైవ సిద్ధాంతము లేమిధ డైవర్సిద్ధాంతము నిమసరించిన విని చెప్పడానికి సందేహము లేదు a 官 ము తమిళ శైవధిక్తులయిన నాయవాగులచి శ్రిములు 'శమందం తటా వ్యాపించినవి. ఆఱవత్తు మూపురేకాక ఇతరులైన తమిళ శైవభక్తు లున్ను తిమిళళములోనే కాక ఆంధ్రకర్ణాటక దేశములలోనున్ను పూజ్య అయినాను. సిద్ధాంతి భాగము కొంతేన కు ఆగమములమీద నున్ను చాలావరకు తి, కృతి, పురాణేతిహాసములమీదనున్ను బసవన్వి నిషిద్ధాంతములకు వీర కైన మనే ఆధారపడినది. నేరులో తేల చెప్పలేము..

1 - పైపులకు మూలము కున్న వనాన్ని, వాటిని పంచా భాగ్య లంబడి ఏకోరాదు, పండితారాధ్య, రేవణ, మెరుళ్ళసిద్ధ, విశ్వా రాన్యు జేశారు. క్రమముగా హిమాలయములలోని కేదారము, కర్నూలులోని "మా, హైసూరు పశ్చిమ భాగములోని రాళే వాళ్లిలోని చేని, కానీ, ఆస్ధల నుంలో స్థాపించినా అనిన్ని నేపతారు. ఎప్పు డా పంచెని హాసులున్ను ఉన్నవి. ఇప్పటివీ పంచాగ్యులకు చేస్తారు. కానీ, ఇంత సిద్ధు అయిన నాగ్యుల కేసు “మనాభుడు తిన బవపురాణ సంశీతా ర్యాక్రమాలలో లేరు. ఏకొంత రామయ్య, రేవణకోవడు ఆదేశాల వాతకు కించినాడు. ఏజోరావు, శిక్షణు అని అను కొన్నా, పీటు బసవనికి సమకాలికులయిన సాధారణ క్తులుగా వర్ణిం పరికివారు కాని మతిస్థాపకా నాగ్యులుగా_రింపబడలేదు. అయినా రేగువాని కాలపు ఉన్న ఏ కవులన్ని వీరిని స్తుతించి వారు. వీరిని బరించిన విషయములు కన్న నాయము నుంచి తెలియ వచ్చినంతిమెట్టు శిక్కడ తెలుపుతున్నాను. కేరణసిద్ధుడు కొల్లిపాకలోని మహాలింగ గర్భమునుంచి బయలు వెపిలిచాడు, చాళుక్యరాజు కొక కురియను చూపివాడు, విశ్ర మునికి సరియ నిచ్చివాడు, నవబోరుని వానములో గెలిచినాడు, రాజేంద్ర చోళుడు మొదలయిన కాజుల కూతుళ్లను పెండ్లాడిచారు. విక పండితారాధ్య ఇతనికొడుకు రుత్రిముని, ఇతిని నుద్దేశించి రేవం సిద్ధేఖ్వ "పురాణము మొదలయిన గ్రం మ ములు బయలు కోసినవి. మరుళుద్ధుడు కృల్ల వుషివికి కొడుకుగా గంతోను స్థిరించి కొల్లాహాపరాక్షనని గారికి, కాని జరరూపములతో కిన్నరవీణను చేసుకొన్నాడు. వచ్చి శివం 5. అయినాకు. న య పండితారాధ్యుడు మిలి కౌరన పంతా వ్యక్తీ ని కొంప ఉంటారు, కాడని కొండంటారు. పండితారా వ్యతిరేక నాన్నాగ. ఏకాంతం * -2 వారు. ఘంటార జ మహత్వాధిక్యమును స్తనానామ్మకంగా వరి' బోసు నాడు, శాస్త్రి ఆ వేక వాగులమయిం ని వాడు. . ూపి పరిస మతోద్ధారకు గన్ను పంప Dogons MASS ఆఠినికి మన్యాస లయమునకు వ కన్నె వి గ్రం* lamm ఏరోముపై ఒక కొరుకడ " , + జన విశ్వేశ్వరా చార్యవిః విశ్వారాఖ్య విని మరిఒక రేగు. ఇతనిని గురించి విశేషము గా ఏమిన్ని తెలియరాకున్నది. పదహాలో శతాబ్దము గౌడియిన శ్రద్ధనండి పెనే కనాలని తన కుజన శ్రీములో 'ఈశ్వరుడే విశ్వేశ్వరుడై 7ను పాలించినా చినిన్ని, ఇతని శిష్యుడు పంచవల్లే గెయ స్వామిఅనే పేరుగలప కాశివాచార్యుడాన్ని చెప్పబడినది. 03 అణువత్తుమూవురు తిమిర రేఖములో శైవభక్తికి ప్రతికెక్కినవారు శ్రీ.. వాళ్లలో జయిలో శతాబ్దములనుంచిన్ని కనబడుతున్నారు. బౌద్ధ, చైన మతవ్యాప్తి పరిష దాని కాకాలములో వము భక్తి రూపముగా ఈ భక్తి శివల ప్రాణులలో నేకొక పకల వర్ణములవారిలోను వ్యాపించింది. భర్త అయినవానికి జాతివర్ణములతో భేదము లేదజేయు వాయు వ్యాపించింది. ఈ సంప్రదాయము సరుసరించిన ఆవేశపభక్తులు తమి' దేశములో కాలంవారు. వారిలో అదియు పరిమిశ్రీ పరులుగా పరిగణింపబడుతున్నారు. 2. ఎనిమిలో రైతాబ్దమునుండి హోళతాబ్దమువరకు ' అయినారు. అతడు ఉన్న వారు. శ్రీ మాహాత్మ్యములను బరించి శేక్కిర్' అనే తమిళ కవి పం ఫ్రెండో తాటులో లేము రచించిన పెరియపురాణములో వర్ణించినాడు. ఆఱువస్తుంబా వురిమా హాస్యక : లు తొలుత కన్నప జీరములో వ్యాపించినవి. చాల్కురికి సమవా హనిమూలమున అవి పదమూడో ?తొద్దాంతములో లేసులకేళములో కూడా వ్యాపింప నారంభించినవి కాని, జంతి ప్రచారంలోనికి రాలేదు. వస్త్రుమూపురు నేక్కిలాటికే ప్రరాలేను వారి పేర్లను సరిగా తెలిపివాడో లేదో చెప్పలేము. కన్నడ భాషలోనికి వచ్చేసరికి అవి కొంత వికారమును పొందినవి. వెక్కి లారు చెప్పిన పేర్లు కొన్ని లోపించినవి; కొన్ని అత్తగా చేరినవి. పొల్కురికి సోమనాధుని గ్రంధములలో ఆ పేళ్లింకా వికారమును పొందినవి. ఈవి కారము రెమిళకై వమున్ను, ఆంధ్రకర్నాటక వీరశైవ మున్ను సాధారణజనులలో వ్యాపించడము చేతను, వారికి తమిళసం ప్ర బాయము పండితారాధ్య చరి త్రి తెలియకపోవని ము చేత". భాషాపం ప్ర దాయానుసార ముగా మార్పులసాని యిచేతను, వీని వస్త్రం ముల ప్రభు వ్రాసినవారు ఆగుర్తుకురావుర సంప్రదాయముతో కాని, వారి D- లోను కొన్ని--ము-భ కనబరగుకున్న? గ్రాము గా ఆవర్ధములో చేర్చవచ్చుకో ముందుకై 1 42°) (2) పెరియహారాలకూ ( గేమిు) ()క్క వపరాము (202)00) ( ) '()) (* 1 (10) (-) m* * - - మాహా శ్రీ (కన్న వీరు, వచ్చి 16) (ఎ) శ్రీవర - శ్రీ కన్నపము, ము) 1) () ?- + (సంపవు విస్త రాన ⑆63 () రచితరు ) ( ) సి వి (కన్నా వి) ( ) హాస్య మాహాత్మ్యము (ఒంస్కృగ, తులం ( ) } ఫెక్షనకోశము (౧7) కన్న బసవ రా1 () తీసు ఆబ కపుగా మా(2) ప్రయత్నిస్తాను. (7) అడిరి : జెమిము ఒక విషం, ఆంధర్, అని పేర్లు. బెస్తవాడు, రక్షకు ప్రతిమనున్ను కొరికిన మొదటి చేపను శివురి కర్పించే శ్రీముకలవాడు. ఒక నాడు బంగారు చేప దొరకగా వెనుదీయకుండా శివుని కప్పిందివాడు. వంశీ తారాధ్య చరి త్రిములో ఇతని పేరుమా శ్రీ మున్నిది. పైకన బసవపురాణములో చెప్పబడినది. (1,034) ము (అ) అరివాళ్లు : అరివా తొండనాయనార్, అని, తమిళము. -కు. ఇలిలివే సంకుందాం పనికూడా పేరున్నది. శివుని కార్యంపు పెట్టడానికి వండిన అన్నము నతం భాగ్య తలమీద పెట్టు కాలుజారి అన్నమంతా పోగా,

  • ఆనాడు తివితలనే ఇర్పింప ముగుస్తుడైనప్పుడు శివుడు ప్రత్యకమై

మెచ్చుకొన్నాడు. తె ఆతిక శ్రీకాల జననపుగా ములోనికా ఇది (పుట 031) - కు రాజుపు! య్య మారగింప భ్య మయినోరవయి చేత, కొడ పంపించి తన వ్రతము కొలికూడా కొరకలేరు. కపిలుని పోయి జనుల - జార్జేరి ఇరారు. కొన్నా మరిగాడు రెండుకుంచి దానిని సంక్రమముతో శివుని వారి స్త్రీని రియలలోపడి ఎత్తి ర్య కు కారా పై వారినిని వారించినాడు. ( ) ములలో, శిస్తుపోయనా, కోరి అని పేళ్లు. సంస్కృతములో $ ఇతని వేగుమాత్ర మున్నది. జ. పురాలోని ఇతికి పెట్లున్నది. ఇడు PS కారణంకు కుంచే పంపుతాఖని ఇతని తము. ఒకనా క భక్తుడు శివపూజకు పరావులు కోసుకొని యింటికి వస్తూ ఉండగా ఒక ఏను కలిపి కాకుడై తొండముతో వైకెత్తి క్రిందికి పనివైచి దంరిములతో పొడిచినది. అతిని ఆర్పాను ఇరువదాం బారీ విని వచ్చి ఏనుగును దాని కూపంగుని చింపివాడు. ఈ సంగతి ఆ ఊరు జరిత్ర రాజయిన కరయూనికోడుడు నిలివచ్చి, ధృత్యాస మిని దర్శించవలెననే జనకు స్వా న్యాయము గొప్పున ధౌళే బాగడానికి సిద్ధము కాగా, శివుడు ప్రత్యేక మై ఇరువకాండాని కా మునకు తీసుకొనిపోయినాడు. తిమిగములోని ; . 15 Date లక్షను గొండ ముగా ఉన్నవి. సాను కోరు ఇదే ఏనుగు శివకాననినే భర్తను కాజుకోసము తీసుకొని పోతూవున్న ముతో లాగే కాలి క్రిందిది, తొక్కని చూచి చంపినాడు. గా జబిలిని వచ్చినాకు, చోరుడు, ఆనపాము కోరుకు, కాని శాసవమాటను మిన్న వరి Z + ఏము షేరు ముమా అని వివి { ちゅむ జిల్లా, నాగపట్టియూ, తీరునారు కాని వేమన (ద. జె. ఎస్. బోర్డు. రెండో కూతురి లోతుడు. ఇతడు రాజ్యమునకు వచ్చినాడు. నేనినిబ్బ 2200. ) #15 ర Z పేక్కిలారు ఈ మందో కులోస్తుందిని కాల జనాన్ని, కాబ పన్నెండోకతాః పన్నెండో శతాబ్ధముగా పనిన్ని కొండకు అక్కగున్నారు 'సై' సేక్కి లారుకు చాలా కొలము భాగ్వమంటే జరిగి ఉండలేరు కాబట్టి అతడు కుళోత్తుంచనితరువాత ఒక తాబ్దయినా తరువాతివాడై పొలురికి సోమనాగనికి సమకాలికుడు కావడవని నా అభిప్రాయము. సోమంచాభ్యనికి పెరియపురాణము సంగతి తెలియగు. (జ) ఎల్పన: బసవపురాణదేశికలో 'ఎల్వ' అని ప్రభాకర క్రం గారు అగారు దీనికి పాఠాంతర మిచ్చిశారు. ఇకని పేరు జ, ఫ పం. చ. లలో లేదు. తమిళములో ఈ పేరుకు దగ్గరగా ఉన్న పేరు గల ఇహప్ప యాండవమివార్ అదేకా కున్నారు. ఇతనికి ఐహిక ఆవు, స్వభారపు అని సంస్కృతములో పేర్లు. కొన్ని తమిళగ్రంధ ముఖలో ఇత నౌక తిమిళరాజుగాను, కొన్నిటిలో వైద్యడుగాను వర్ణింపబడినాడు. ఒక ప్రవరత్తుకు కోరగా తన భార్యనే అతని కన్పించినాడు శవబంధువులు పారించగా వారిలో చాలామందిని (త్రి) ఏణానన్నాడు; అమిరములో ఏడాదినావన్. తెలుగు ఇ. (హా ): ఇత డేలాపురమునకు 2- వెళ్ళగలగు జయిగూ కప్పములకు బంగాత్కారముగా లేదు కొంట్ జంటే, నాకొక సికిరాయిని పంపినారు. పీజానబాను స్థితిని 'దుగుకొన్నాడు. కాని, ఉతని మాతిక, ద్రాక్ష ధారణమును దీని అతని కాళ్లమీద పడివారు. రా కొ కూరుకో కుండా ఢిల్లీలో నాకు బాణం టే రాజు 64వ, శివ అనగానే, A శివు ఎకవికి పెంచుఘురాణములో ధక్త: కొన్నాను క్షేపముగా ఉన్న". ఇనాడు నావాలినాయున్న ప్రయోగ మొలో నిపుణుడు. ఒక సరించబడే ఒక యోగానునితో TOP POL అతనికి ఆ చూపును ధరించిన భూరి ఆడు శివధికు పని తెలుసుకొని రోజు తివ కల్గెమును విడిచి పెట్టినాడు. (4) brass A: బసవపురాణములో ఎణుమూర్తి అవి ఉన్నది. బి. ఇతనికి తమిళములో లేదు. బనలీపుకాణములోని కథ ఇది (పుట ంక): ఇతడు తన ప్రాణలింగమునకు నిత్యమున్న వేలి చందన మర్పించే ప్రకముకలిగి దాని వాదరిస్తూ ఉండగా దగ్గరనున్న పండితా భవమంతా వ్యయమయినది. తన ప్రతిమును నిలుపుకోవడాని కతకు తన మోచేతిని సొనమీద నరి ఆర్పింపగా అదే చందనమయినది. ఈ భక్తికి మెచ్చి మృడు ఎలినిని తన విమానములో తీసుకొని పోయిడాడు. (2) కఎములుండ్: ఇతడు శివుని నిత్యచేయే ఆఖంపితీరు లను జలిగించే బకలవాడై నమంతె వచ్చి పెట్టి, మన్రోనికా లేక పోగా లేనజుట్టుకు నిప్పంటించుకొని తెనే - బపదీపము గా A } రి ప్ప మని కోరుకు దగ్గరగా ఉండే వేళ్లుల ఇద్దగా నాయనార్లు హాయపుములో గా ఈదా ంపబడేవారు. కాశి - జామవాన్. పల్లవం-- . 6508 offr అవిబాగా పేర్లున్న" - సింహాంకునికొడుకు. ఇడు కడ OM . • 3 " 3 " T

. • ఏమునకు విని ཥ-

లేక దీర ఘోరుడు. ఇతడే నూనేలిన కాళ్లను పాండ్యుడు. 'పరేష

వాచార్యలు నీడ క సకాలమున ములోనికి త్రిస్సేనాడు జట్టుకు "స్పట్టించుకొన్ని

పాలుడు లేక కణా'లప్పుడు ఆవానికి ఒకటి పిడుపు మంట ఉన్నది. (రా) కన్నప్ప : కాళహస్తివాడు శివునికి కన్ను ఆర్పించి, కుక్కను పొందిన సుప్రసిద్ధత త్తుడు. బోయకులముకాడు. ఉడు రి కన్నప్ప అనిన్ని ఇతనికి పేరు. ము (F) కథయూరి చోసాడు: ఇతడే మనుచోళ, అనపాయచోర, పొగ కోక అనే పేర్లు కలవాడు. శివశాసవనరులను తన ప్రాణలింగ ములుగా భావిస్తూఉండేవాడు. ఒకవాడీరాజు శత్రువులనుచంపి వారి తెలలను ముప్పైపొణకలలో తేగా, ఆతలలో ఒకటి హకభక్తునికల వలె జనులతో కనిపించినది అది చూచి రాజు తవకలను కోపి ఆ తలపై పెద్దగా :పు ఇతనిని కైలాసమునకు తీసుకొనిపోయివాడు. ఈళ్ళ బసత ప్రకారములోనికి, ఇ కొంచెము మార్పులతో పెరియ పురాణములో ఉన్నది కాకపోయవారు చోళరాజు. అతనిరాజధాని కావేరి పొంబము. గిరిరాూములో ఉన్న అధికుడనే రాజుమీది కితడం నం కెనారుకు దేవితో పంపగా, వాడు శత్రువుల తలలను తెచ్చి వాటిలో ఒకటే జబలతోను భూతిరు వ్రాక్షములతోను అగ్ని శ్రీ వేదము చేయడానికి సిద్ధముగా ఉంచిగా 'పు వినిఫణిచాడు. కన్ని వములో ఇతని పేరు కరవూరి చోడి ఆని ఉన్ని .. ) కలిగినవాడు: ఇతిని పేరు పం. . లో ఉన్నది. బ. పు, లో గేగు, పెరియపురాణము శ్రీకాక మీరెడు " వభక్తులకు నిరతాన్న దానము చేసే ప్రతిము కలవాడనిన్ని, తిరుజ్ఞాన సంబందరుకు సమకానికు డెనిన్ని తెలస్తున్నది. (నిని) కలిశామ దేవుడు: ఇక కొక లోకరాజు రేవాదాయ కుడు. వెనకంజరీ','నీ అల్లుడు. సుందరనంచి మిండెతలతో కూడి లోబడై ఉండము రూచి ఆతనిమొగము చూడనవి పంతము పట్టించాడు. బసవపురాణములో ఓనోయనంబి ఇతనిని లం జెయింటికి పనిమీద పండ గా ఇతడు పో నిరాకరించినా సివి ఉన్నది. (పుట. n3.s.) పండితా 6 (౧) కోయంబ: పెరియపురాణములో ఇతిని పేరు శరికంబ అని ఉన్నది. ఇరు చోళరాజు. ఇతడు కులమును విచారించి కుండా శివభక్తు డెవడైనా సరే కాళ్లు కడిగి పూశించేవాడు. ఒకనా ఉతని నేజకుడే శివభక్తులతో కూడి రానా, రా జరిని కాళ్లుకడు దాని శుద్యుక్తుడై భార్యను నీళ్లు పోయుచున్నాడు. ఆమె సంజీహించడము చూచి ఆమె రెండు చేతులను నరికి తానే కార్లుక 33 339తో బాటు నానికిన్ని నిందారగింప జేసినాడు, సక' ఒసరపురాణ పండితారాధ్య చరిశ్రమలలో కూడా ఉన్నది. ›r) (93) కాఃవ్వ: కరికాకవ్వ అనిన్నీ గున్నది. సంస్కృతి మంలో రీపతి, శివుడే పెయింట 'మిఁ పిపం కులములో జన సమితి వాడెల, (బ.ఫు, PF) పెరియపురాణం త్రికా మీ మీ వైద్య మం భర్త రేపకిచ్చినా రెండు మామి కిపండ్లను కంపలను చంప్లిగా మార్చి శిపుని కారగింపబెట్టినది. (ఎ) కులచి రూరు : వివరం కారణములో నిలచ్చికి గూరు, పిళ్లవయవారు బైపల కోపించి రాజుకు శివరీష్ యిచ్చి, జైనుల నినుకు:-లములతో సానిపించినప్పు డాఃకాలములకు కాంగా కాల్చి యిచ్చిన శివభక్తుడు. నాశాశాల పైరియురాణము ప్లేస్కో లేదు, ఓ (౧) కోల్పులి: కొప్పులి లి బపదం కాణ ఠికలో ప్రభాక శాస్త్రిగా రిచ్చినహశము. పెళ్లిళ్లు రాణములో ఇతని పేరు. సంస్కృటములో వీక శార్దూలము, ఇతడొక చోకరాజు లేచానాయకుడు. అతడు శివఁ క్తులకోసము గా చెల్లలో ధాన్యము నిలువజేసి యుద్ధమునకు పోయి ఉండగా, అతని బంధువులువచ్చి ధాన్యము ఉపయోగించుకొన్నారు. అక డింటికివచ్చి, ము

  • 3*

వృత్తాంతమును "తెలుసు కొని వారి నందరిని చంపిచేసినాడు. ఈ కథ ంతకల్పనతో పండితారాధ్య చరిత్ర ములోని కెక్కినది, A (౧౬) క ళూరు: తమిళములో కంకుళ్ళివాయవార్. బి.రఫరాణము లో ఇలేనికి ఇట్లున్నది. ఇతడు త్రికాలములలోను శివునికి బులు సూపుజే తముకలవాడై, నవమంతా వ్యభూము కాగా అలిమింగళస్క్రూ యువాహిడా అమ్మవేసేవాడు. తిరుపరంధామ మల్లేపములో ఇవి శ్వరలింగము మందట జరగకన్యకలు పాడిగా, పారపర్యము చేతి లింగ " ముందుకు లింది. లింగమును సరిగా నిలుప డానికి గా ఔన్నో ప్రయత్నములు చేసే నాడుగాని సాధ్యము కాగు, ఒప్పుడు ఒకళి వద్దకు పోయి తనకు కావలసి ఇంతి లమిస్తే లిovయును సరిగా నిలబెట్టుతో ఉన్నాడు. రాజొక స్థలపుగారి నివ్వగా, మా రొకబట్టలు చించి కాని £ంగిమనాకున్ను, "ఆకో నను ఖడ్గమునకున్న కట్టి, ఖడ్గము మెడి డెప్పటి మీద పెట్టుకొని నానుకకు నిలపడము చూచి నాకే (76) చండి: ఉండే ఈ. ఒక ఆవులకాడ 5 ఒక కొనను ఇవికూడా పేరున్నది. ఇతడు బ్రాహ్మ ఆవులను కించి చూచి సహించక తేనే వాటికి కాపరిగా ఉండడముల కొప్పుకొన్నాడు. అవులపాలు పిండి "ఐలింగమున శక్తి షేకము చేస్తూ ఉం డ సముచూచి జీవుల కొకరు అతనితం స్త్రీతో చెప్పగా తండ్రి అతనిని వెండింపవచ్చివాడు. చండుడు కోపముతో తండ్రి నోకకట్టెతో భావమాదిచాడు. ఇది కూచి శివుడు మెచ్చుకొన్నాడు. ఈళ ఉన్నది. పండితారాధ్య చరిత్రములో కూడా (౧౮) చిఱుతోంచడు: సుప్రసిద్ధ శివభక్తుడు. విప్రభక్తు వెన కూడా ఇతనికి పేద. ఒక చౌకరాజు నేనానాయకుడు. పశ్చిమ a పండితారాధ్యచరి శ్రీ చాలుక్యుల రాజధాని అయిన వాతాపీ (బాదామి) గుర్గమును పట్టుకొని దావిరాజును ( రెండో పులకేశిని తనరాజు గొప్ప జెప్పి చాడు. ఇతని కొడుకు సేరియాలుడు (శ్రీకాలు శనిన్ని పేరున్న",) చిఱుతోంచెడు శివుని కోరిక చొప్పున కొడుకును చంపి అతని మాంసము చేసివాడు. దానికి మెచ్చి శివుడు సిరియాలుని (శ్రీరాగాలు) * కించిచాడు. (C) చిఱుస్తాడ: చిఱుత్ణు అని భావసరాల 1956 లో పాతము. కమిక ముఖా F వర్తుణేనాయనా అసల్ని, సంస్కృతంలో "ఇమ్మిగ్ర వెసిన్నీ పేర్లున్నవి. గ్రహముని శివుని యిన రాజనిన్ని, ఆరే సంచర వంటివి కొడుకుగా పెంచుకొన్నా సినిన్ని లిమిుళపు గొప్ప గున్నది. శిత్తుగెనాయనారు ప్రత్యేక వభక్తులుగా తిరుపగా . ములో పేర్కోబడ్డాడు. కంచిలోని సమాజయిన నాయనారవే ఫౌవంహునిభార్య శివవిద్యమైన వాసన చూచిందని ఆమెక్కును కోలికే వాడు. వాడు వారుకూడా వికిషాపురాణములో ఆఱువగుణావునిలో స్ప చాడు. భార్య శివనిజల్యమయిన పూలదండము చేతిలో శ్రీ వి భూచిన దని ఆ చేతిని ఇంకిటి (20) చిఱుపులియాకు తమిళములో శంపుకని మలో నిరోధిశార్దూలుడు. ఇతడు తపయింటికి వచ్చిన కందరికిన్ని నిందుచేసే వ్రతముకలవాడు. పరిష్కృతి భర్తల ఇతిని మాంస (ఎం) చీరాల దేవుడు; చిఱుతొం చెవికొడుకు, ముతో తండ్రి శివునికి విందుచేయ సంద్యమించగా శివు కితినిని బ్రదికించిచాడు. శంజావూరుజిల్లా, నన్నిలంశాలూకా, తిరుచ్చెం శాట్టం పడి గ్రామములో సీరాల దేవునిమంటప మున్నది. రిజుకొండ శాట్టుపడి గ్ 5X శ్రీ గ్రామమువాడు. జ్ఞానం బం వరుకు సమకాలికుడట. చిఱుతొండని నిగ్రహము తంజావూరులో ప్రతిష్ఠింపబడినది. (వ. హిం. శా. ౨. కార౨. మ హిం. ఎస్. రిపోర్టు జానికి సం.రము నంరులో బిఱుస్తూ ఉపినంకు పేరాలదేవుని భక్తుడని చెప్పబడినది. చిఱుతొండడు కొడుకు దేవుని పేరు పెట్టిఇంటారు. (ఇ) న్న న్యూ: ఇతనిని పాల్కురికి సోమవాడు రాష్ట్రము అబవిత్తు మారావురిలో చేర్చినాడు. చెన్నయ్య యింటిలో శివుడు హాలియంబకము

(−3) ---^ - ఈపేరు పండితారాధ్య - విశ్రములో ఆఱు గెలఁకూడా యువత్తు విభాపురిలో చేసి మో. (0%) ముల్లుకు (39) వేశరాజు భ్యు: ఇలి నెత్తి జరికూడా చేకున్నది - గుండెములో సంపూ ఉండగా రాత్రవులు పడు తగిలించి శివభక్తుల వేషముతో ఎగురుుంపగా ఇతడు వారిని ఇంపక విడిచివానిని బసవపురాణములో ఉన్నది. పరియపురాణములోనిక వేరుగా ఉన్నది. తన సామంత రాజులలో శాస్త్రి తొలవండ అయిన ఒకడు _ పురివేషము వేసు కొని ఒకనాటి రాత్రి నిరాటంకముగా రాజు కోటలోనికి పోయి, జై కధర్మమును బోధిస్తా పని చెప్పగా రా జాతినియెదుట మోకరించి తలణించి వింటూఉన్న సమయములో ఆకపట జైవుడు రాజు తెల మీద గాయము చేసేవాడు. రాజసేవకు లతనిని పట్టుకొన్నారు. చేది రాజు కైలాసమునకు పోతూ ఆరాజును హింపించవద్దనిన్ని, అతనిని కోటలో సురక్షితముగా విడిచి పెట్టవలసినదనిన్ని చెప్పేవాడు. పండి లే న్య చ రిత్ర (ఎ) చేరమరాయకు ఇతినికి మహారోగు తిని కామార కము . ఇతడు మిఱుమిం పనికివి, సందె నాయ నారుకు (IPL) కోడరు : ఈ సంతారాధ్య చరిత్రములో ఆఱువత్తు మారావులోని ఒక రుదాబాబపబడేవారు. sont తెలియదు. (08) 831-8: tram, bop) 109, 90 سا నామాంతరము. ఇతడు తిర సంబంధికి ఆం. (5) తిరుప9పి తొంపేరు : తిరుకుగ ' వాయవాళ ఆ నామాంతే సంచి. కాక. వివారం క్తుడః, కూలిలేకుండా ఉ91 లేదు కలిగారు. భక్తుడు తన 33512 + చెల్లించుకోకపోయినా అని ఆరేడు (30-) తిరునార్లతో : వావాణి, తిరువ్వా" వివాన్ అయిన సంపుడు. (30) తిరునీలకంశడు: సెన్సానా యవా నారి గొప్ప సంగీతివేత్త, చేరమతా యని చేత కోక బహుమానములను పొందినవాడు. (30) తిరునీలనక్క : శీలపట్న సిని శామాంతరము, లింగముమీద ఒక చెలడిపట్టు పెట్టగా ఇతని కామం దానిని కనకాలుకతో తొలగించినది. అది తెలిసి ఇతడు భార్యను విడిచి పెట్టజారినాడు. శివు నట్లు చేయకూడదని చెప్పినాడు. కము 972 (3౨) తిగుమూల దేవుడు: మూలదేవు డని రామాంతరము, ఉత్తిగాప‘మువాడు. వైష్ణువును. వ్రానిశదేశములో పంచారము చేస్తూ ఉండగా, ఒక కోటి ఆవులకాపరి ఒకడు ఉన్నారు. వు అతని కన్నీళ్లు కారుస్తూ నిలబడినవి. చచ్చి పడి విడువక అక్కడ1 జాలి కలిగి జలము.విత శవ దేవాము తోక పొడిచాటున దాచి పసుల కొపమృత ప్రవేశించినాడు. తన కాపరి ఎప్పటిన కె ప్రాణములతో అసలు ఉండను చూచి ఆవులు మేత మే.నవి. యంత్ర మరే డావుల నింటికి తోలుకొనిపోయి రాత్రి అచ్చటనే ఉన్నాడు. పసులకాపరీభార్య పక్షుల కాపరి భార్య వైష్ణవమతస్థురాలు. తనభర్త శివనామస్మరణ చేయనెను చూడ ఆమె ఆశ్చర్యము పొందినది. ఉదయము యథా ప్రకాముగా అతి కావులను పొలమునకు తోలుకొనిపోయి తన వారుగా అది కనబడలేదు. అందుచేత ఆతిడ 4. తెంకున్ను of ముద్దగానే నిలిచిపోయినాడు. (35) యపించు నాయనారు: తెనుగు బసవపురాణము బోసు సంస్కృతి సహస్రణములోను ఇశ్లేట్ ఉన్న సి. +4 కాని, పండితాల క్యావాచి త్రిలో ఆయనంబర్ వాయనా రవి ఉన్నది. ఈు రూం ఏ కుడిమాక వాయనార్ అనిన్ని, సందకు శివరాం అనిన్ని, ఈలా రిస్కృతములో నున్ను ఈ పేరు కనబడు గున్నది. ఒకనాడు నర్షము పడుకూ ఉండగా ఒక వృద్ధ శైవభక్తుడు Bఊరడం పుతూ పోవడము చూచి, అతని నింటికి తీసుకొనిపోయి. అతిని కలి పోవడానికి తనపాళను కాల్చివాడు. తవపాకను కాల్చివాడు. ఆకలివేస్తున్న రంటే తొలికాడు పొలములో చల్లిన విత్తుల సూర్చి తెచ్చి, వచ్చి చేసి, అన్నము పండి పెట్టేవాడు. పొరను కాల్చిన విషయము పెరి ఉపురాణములో లేదు. JF పండితా 93 (35) దీపదికళియారు కలినీతి అని మరి ఒక పేరు. శివాలయ ములో రాత్రి అంతా దీపము వెలిగించే ప్రతిము గలిగి, భావమంతా వ్యయముచేసి చిమురుకోపము తన భార్యను విక్రయింపబోగా ఎవ్వ రున్ను కొనలేదు. తన వ్రతమునకు భంగమువచ్చినది కదా అని ఆత హత్య చేసుకో యత్నించినాడు. శివ పడిపడ్డాడు, అని పెరియ పురాణక A కాంచీపములో దీపనకర - దేధన కుండేవా. ఒక నా చేత డొక ఆమెవిలో కిగోలయములో శివలింగమును మాచి, వాడు. కామః" గ్రవు అపాయము చేస్తుంది.

  • అయ్యో, ఇత కొండమం^తో సంచారం

లున్నారు. ఇ "ంటరిగా ఉంటే అక్కడ నో పెద్దకోటను కట్టించి ఎచుట్టూ జోడుదివిటీలు వెలికిం." కావలికాస్తూ ఉండేవాడు. శతని పెద్దవి ఉండే కట్టె, ఒక నాడు 40% H د సమంతా అయిపోయింది. అప్పుటినుం" న్ని విరుకుచిత్ర కలిగించి కొన్నారు . 80 జడగా అల్లి జలిగించి వాడ. అట్లు నుండిపోతూ ఉంటే మకు ప్రత్య క్షమై ఆతనిని ఆఫ్చెటికోటతో బాగా పూకు నీకుకొనిపోయి చాడు. ఇది తెనుగు బస దప గాణప F (3 X) వంగి : చెందప (ప్ర)ంగ్ అని 24వ పు7-7. పంగి శవ్వ అని మరొక పేరు. ఈమె తల్లి ఈమెరే: పిట్టినంగ కావచ్చును. (3ఒ) సమిత్తెండి మారు : హెచ్యసమి గండి, దండి యడి Kళ్ అని శామాంతరములన ఇతడు కంచిలో ఏకామ్రనాథుని గుడికి పోయి న టేశ్వర విగ్రహమును చూచి శాట్యభంగీతములో ఉన్న అవి గ్రహమును కలది, శివునికి వాయుకోగము వచ్చినడని భ్రమించి, అక్కడి అర్చకుడైన కూత్తాడి "ఏమయ్యో! శివు ఇట్లా గోగముతో బా; పడుతూ వారితో ఉంటే, మందు వేయకుండా ఉరికొంటావు?" అని అడిగివాడు. పూజారి నవ్వి విగ్రహవ్యరూపమును "తెలియజేసేనా సమిత్తాండి ఒప్పు వాయు తైలయి చేసి విగ్రహమునకు మర్దించి, ఆకులు ఆలములు ఇచ్చిచేసి కట్టి, ఎన్ని తంటాలు పడినా, విశ్రాహమువకు వంకః పోలేదు. అందుచేత సమిత్తండి తన్నే అర్పించి గోగము మాని నిస్తానని ఆపై హత్యకు తలపడిగా "వుడు ప్రత్యక్షమై తన తాండవ వి విశ్వరూపము నతనికి పోషచేసి విమానములో అతనిని కైలాస ముపకు పంపివేసే నాకు. ఇది తెలుగు బాపన సరాణములోనిక సంస్కృతియోలో ఇతనికి వెండియ న్స్ అనిన్ని వ డానిన్ని పేరు. తమిళ పురాణము ప్రకా ఔము ఇది పెంకుకు వైపులకోపము నూతిని శ్రీవ్వ వారంభించిగా జైన లోని మాలి సర్వవారు. నాని శించక అతడు నూతిని జాతమే, వృష్టిని పొంగివాడు, (వీ) సమనారా నేమినంటి మరొక పేరు. ఇతనిది చల్ల తిరువాలూగ భగ్గులకు నిత్యల నేతితో వేయి దీపములు వెలి పంచే వ్రతము గలవాడు - జైనులవు పట్లు చేయడము చూచి ఓర్వ అతనికి నేయి దొరకకుండా చేయగా, కమినంది అక్షార్పిణమున కుర్యుక్తుడైనాడు. శివువతనితో భయములేదు. చెరు పులోని నీళ్లతో దీపములు జలిగించు! జై మల పశువులన్నీ చెచ్చే టట్లు చేస్తాను” అన్నాడు. అత డళ్లేపే చెరువునీళ్లతో వేలకొద్దీ దీపాలు వెలిగించిచాడు. జైనుల పశువులన్నీ చచ్చినవి. జైనులు భయ విభ్రాంతులు పొంది సమినంది కాళ్ల మీద పనిగా అతడు వారి నను సాకించి వారి నందరినీ జై వులంగా చేసినాడు. 300 పండితారాధ్య చరిరి (B) పరమవాచి: ఈమె గొప్ప భక్తురాలు - గయకుపోయి పితార్లకు పిండములు వేయనక్కర లేదని చెప్పి చెల్లి తిరువాలూ రిలో వీధులలో పిండిలను వేయించి వేలకొద్దీ నా తాను పున ఉండేవాడు. చెప్పింది పంటికిన్నీ ఈవెళుత్ను మద్య కుం పిన పోతూ (3F) పిట్టి: పిట్టవ్వ అని మరొక పిట్ ముగా - రాలు - కరికాలచోడుకు కాపరికి కట్ట కట్టిస్తూన్నాడని తేలిను రౌమున్ను పట్టికి పోయినా.

(70) పిక్షణాయనారు : తికున బందform చార్యు 18నిని శివానందలహరిలో 'ప్రతిషం దాని మున్నించి వాడు, వాగీశచాయచారు, పక్కనా వారు, ్కంనాః క సలపర్స్ కు, హరదత్తారాధ్యడు, ఇతనికి సవకాలికులు. వారిని తిరుపై ఆ్వ సంభాషించినట్టు చెప్పు తాగు, శైవుల విశ్వాసము, మినుక రాజయిన భ్వపొం్యనికి జ్వరము కాగా అతని జై నసుగువు అయిన ఆపరేనుడు మొదలయిన నారు ఆంత్రములతో కురుల వేళకోయినారు. వేళపోయినారు. బం పేరు మార్చి అన నీని శైవుని చెసేవాడు. ఇతడు గజాూగణ్యమునకుపోయి కి రాజయిన శుభ దేవునికొడుకు 5. శుడు ప్రతిష్ఠించిన శివరిస్తారు. నర్పించి నా వాడు. వాదీధసింహునిచే ప్రసిద్ధ వాచార్యు 2తనితో + నమితాశ్య ముమగురించి చర్చించివాడట. ఇతనిక బపదవి కాణములోను, పండితారాధ్య చరితములోను వర్ణితము అయినవి. (రణ) పూపంచాయగారు: పోసలకాయణాక, ధోచలండు, అవి కామాంశిరములు. బ్రాహ్మణుడు. హృదయముకే శివాలయము చేసే మానసిక పూలతో శివుని మెప్పించిశాడు. QOE (కవి) మంగయక్క రపి: సుందరపాండ్యుని భార్య. పొళ్ చోరుని (కరయూరిచొరని) కూతురు. తన భర్తను డైవునిగా చేయడములో తిరుగైన సంబందరుకు తోడ్పడినది. (వర్) మానకంజరుడు : మానకంజర, మానికంజనదీశ, అని నామాంతములు • ఇతివిురుగు పెండ్లిపేటలమీది కూర్చొందిగా ఒక _వక్తు రామపెట్టుకు సర్ధించిగా, వెనుదీయక కత్తిరించి ఇచ్చివాడు. (ద) తూర్యడు: ఏమారాడో తెలియదు. ఇతని రీనిమా, శ్రీము సోమవారి నిజవర్తమరావుర సంఖ్యలో చేర్చివాడు. (.) మీమిండియాకు తమిళములో మిమింపెర్, విరస్ మిండర్, శంునాయనా అని తెలిని పేళ్లు. కిరమించి పని సంస్కృ పంపం మారు మండెతిల సంగతిని రేగిలి 1 తములో రు. MinVA GO చూపి వళి శేపము చేయగా శివుడు వారికిన్ని సమాధానము కుదిర్చినాడు. ఇతడు చేశాండ నివాసం నెల లను శివగా శ్రీ నియమము తప్పక పం డ్రాంజ్లర్లు చెల్లించి (KL) Se " నామాంతరము. శ్రీ జూదములో వాయు బా'ని పంపిస్తృతిలో ఇరిని పేరు. పండితా రాధ్య చరిత్రములోని ఇతని ప్రతిః ప్రతిక్షు జూవశాడు. తాము ములో గెలిచిన సెవమును శ్రీరభక్తునికోపను వినియోగించే వాడు. ఒకకాడు హుడే అతనితో జూదమాపివచ్చి, ఓకిపోయి, పణకు నివ్వలేకపోగా, సూరకు నారునిశలను కాళ్లకు బట్టతోకట్టి నట్టించినాడు. శివుడు నిజరూపము చూపి, ఏమికావలెనని కోరగా, 30% నీవు జూ శివ్వవలసిన ధనమును చెప్పినాడు. - జంగిమలకు వినిశిండు మని (88) మొన్న యగుడు : నరిసింగ మొన్న యునాని మరొక పేరు ఇతని భాగ్య ఒకవారు లింగ నిర్మాణపై కాంగల్వ పూవును మూర్కొనగా సూరి ఆమెముక్కును కోసినాడు. ఆమే చెలిక పై శ్రీవిషయంజుతో చెప్పగా అతడు క్యాం పిలిపించి శాసనచూచిన మొక్కుకండి పూవుకు మట్టిని చేతిని " కు కా క వలెనని బాడితతో తన చేతిని నానాన. " పండితా సృ - (గ) రోహిణి మమ ఎవరో తేలినారు. (-)

ఇతని - నికి భ యుద్ధము గ 37 కుండా నిలిచినది. ఈ నె విధ్య అన్న సహించలేకపోలేది. అప్పడు

మూలమో ద్వాంసుడు. వాడు. M పళ్లి చేసికో 3 523 స్పందనాలు కల మందులకు మంత్రాలకు ఆ లొంగ లేదు. இ అంతటితో అనను మళ్లీ వచి భూరితల చేతిను పయమైన, నెయివాడు. సంస్కృతములోపు రిమిళములోను ఇకడు రధించిన 'ములయిన హు లున్నవి, ఇకడు తిగుల్తానసంబందరులో బుధురకుపోయి కూ పొండ్యుడు వైపు5. గా కూడానికి తోడ్పడి (కళా) వీఠ-కోడఁడు : కీకచోరు లనేకు తున్నారు. వారిలో ఇక దెవ్వడో తెలియదు, 303 (ఎం) వీర పెర్లాండి ఇత డెవరో తెలియకు. పశ్చిమగాంగ · రాజయిన కొంగుణిఆ "పర్ అనే వానికి పెడ్తానకి అనే పేగున్నది. (A) సంగ: సంకు వాయవారని నామాంతరము. ఏడమిండి మెజేమించి అనికూడా ప్లేళ్లున్నవంటారు. అయితే మిఱుమించి ఖాయ నా 29 సెపుతాడు. పాల్కురికి సోమనాగనికి మిఱమిండి వాయ పెంచనాయగన్న సంగతి తెలిపే ఉండకపోవచ్చును, (.) పొంఖ్య తొండడు పక్కి వాయవారు, శాశ్యనాయ వాళ్లు, అని వాంటేరములు. శ్రీరాణుడు. తొలురి జౌద్ధుడై శరు ఇనినికి పువ్వులు దొరకకపోగా శివుని బంపి నీవు యినారు (3) సోమాని: ఏకాని సోమాని అని సోమనాథుడు సోమామా ఔయనా అని తమిళములో పేరు, సో పోదాం" వారి సంస్కృతి వేరు. బ్రాణుడు. ఇతడు యజ్ఞము చేస్తూ అక్కని కొకుండాల పై కభక్తుడురాగా అతనిని పూంచ ఋక్కులయిన ప్రాణులు యజ్ఞశాలను విడిచి ప్యము కాగానే ము కాగానే వారెందరున్న వచ్చి - పోయినారు, 0002514 3.. ఇంత వరికన్ను పండితారాయ్య చరిత్రలో చెప్పబడ్డి ఆడు కర్త మవురిలో ఇథిరాధార ములవల్ల తెలియవచ్చిన శైవభక్తులకు గురించి వివరించినాను. తక్కిన పదిమందిని గురించిన్ని వివరములు మొదలయిన గ్రంములలో అయిన వత్తురూవురలో అప్పారివాయవారు, అమరనీతి, అయ్యిడిగ లేక గౌడరిక్ కోబోయవారు, కొరిజాయవారు లేక గౌరికాడు కుత్తుకజయజురు లేక కృశాంతిక, కులబరైజాయడాకు లేక రం పండితా పతీ, కరనాయనారు లేక స్నేహనా, చొక్కనాయనారు, వర మలతై కురుంబర్ నాయనారు లేక మిథిలాద్విజ, మూర్తి నాయనారు లేక మూర్తివాద లేక ఉలఘంహమూర్తి, యసృజ్ఞాని, రుద్రపశుపతి, వాయిలారునాళునాకు లేక వారి, సత్తినాయ వారు లేక శక్తివాః, అనే పేర్లు తెలియవస్తున్నవి. వీరిలో యస్య జ్ఞాని జ్ఞానసంబందరు తల్లీ. అమరనీతి, చొక్కనాయనా?, అనేవారు అఱువత్తుమూవరలో చేరకపోయినా, బ. పు, పం. నా లలో గొప్ప నైపథక్తులుగా చెప్పబడ్డాడు. బసవపురాణ పఠికలో ' కారి' అనే పేరు పం. . లోని ఆఱువత్తు మూపుర గణనములో పాఠాంతరము గా చేరినది. తక్కిన వారినినరించి నిర్ణయించడాని కాధారములు లేవు. పైనుదాహరించిన వారిలో జ్ఞానసంబందర్, అప్పర్ అనేవారు మాత్రము చారి త్రక పురుషులుగా కనబడుతున్నారు. తమిళవిద్వాం సులు మరికొందరినికూడా చారిత్ర క పురుషులకు చేయ డానికి తింటాలు పడుతున్నారు. కాని వారి ఊహ లిప్పటికి సరి అయినవని చెప్పడానికి ధైర్యము చాలదు. వీరు కాక తక్కిన అనేకులు చారి త్రక పురుషులయి చారిత్రక ఉంటారా? కవులున్ను, భక్తులున్ను కల్పించినవారయి ఉంటారా ? అనే ప్రశ్నిల కిప్పటి చారిత్రిక పరిశోధనావస్థలో, సమాధానము చెప్పడము రాష్టము. ఇట్లుండిగా శిలా ళసవములలోనూ, తామ్ర శాపనములలోను, అబభర్తుఃపురలో కాని, నీన గ్రంల ఇతర గ్రంధములలో గాని, కానరాని నాయ వార్ల ప ళ్లనేకములు కానవస్తున్నవి, అట్టివారిలో కొందరి పేర్ల నీ క్రింది ఇస్తున్నాను: అంజాద 'పెగమార్ నాయనార్, అప్పండి నాయనార్, అంబలింగము డైయ నాయనార్, అముదన్ తిరుచ్చి ట్రంబలము డై యార్, అమ్మయ స్పేశ్వరనాయబార్, అమ్మైజప్ప ఛాయ బార్, అరైకందురైనాయర్, ఆరు వెళీశ్వర ఉడైయనాయనార్, ఆరు 63 10 ము 30* తిరునెడుంగల రానా"నాయనార్, ఆవైయన్ పెరియ నాయనార్, ఆశగియతిరుచ్చి ట్రంబులము డైయార్ నల్ల నాయనార్, ఆకుడైయు పిల్లియార్. అవుడైయనాయనార్, ఇళంబయం గొట్టారు డైయ నాయనార్, ఉడై డైయవాయ యార్ తిరుకళాపూర్ నాయనార్, ఉలగుయ్యనాయనార్, ఉళ్లంగ కుళున్దనాయనార్, ఉళ్లంగై కొణర్ నాయనార్, ఎన్నుడైయ నాయ నార్,కడారంకొండ చోళేశ్వరముడైయనాయ జూర్, కుట్రంపోరుత్త రులీయనాయనార్', కుల శేఖరము డైయ నాయనార్, కొడుంగన ము డైయనాయనార్, తాయిలుం నల్ల చోళేశ్వరము డైయ నాయనార్, తిరుక్కకూరము డైయ నాయనార్, తిరుక్కళుక్కున నాయనార్, తిరుక్కా మిశ్వరముడైయ నాయనార్, రిఎక్కాల్ కోడీశ్వరముడైయ నాయనార్, తిరుక్కు ట్రాముడై నాయ నార్, తిరుత్తాన్ దొండ్రీ - ఆలుడైయ నాయనార్, తిరునల్లూర్ నాయనార్, తిరునాగేశ్వరముడైయ నాయనార్, ఉడైయునాయనార్ తిరుప్పనం గాఉ డైయనాయనార్, (లేక అంబుడియవాయవార్), తిరుప్పాకురుడైయ నాయనార్, తిరుప్పిలా వయలు డైయ నాయనార్, తిరుప్పుతిప్పగవ నాయర్, తిరుప్పెరుమా నందనాయనార్, తిరుమండవము డైయ నాయనార్, తిరుమణియూరన్ వాయనార్ , తిరుమలై ఆగు డైయ నాయనార్, తిరుమలై నాయనార్, తిగుమలైయిల్ నాయనార్, తిరుమూల త్రాణము డైయ వాయవాక్, తిరు వే లళిఉడైయనాయనార్, తిరువగ శ్రీకురము డైయ వాయవాద్, తిరువంజియముడైయనాయనార్, తిరువూరులై ఉడైయా నాయనార్, తిరువనీసరము డైయబాయవార్, తిరువరంగిల్ అండ మురని విజరుదికులీన వాయనార్, తిరునాలక్కో యిలు డైయ నాయనాల్, తిరుకాలుం గాడు డైయబోయవార్, తిరువీరణము డైజర్ తిరువీర మీకురము డైయ నాయర్, 304 పండితారాధ్య చరిత్ర వాయవార్ తిరు నార్, తీరు వెళ్లి కీ య నాయనార్, తిరు వేగంబముడైయ నాయనార్, తిరువేడగము డైయనాయనార్, తుయ్యమామణి నాయనార్, తూరు దండేశ్వరము డైయనాయనార్, తొగుమామణినాయనార్, వర్కీర దేవనాయనార్, నాగీశురము డైయ నాయనార్, క్కొరాన్ జే ఉడైయార్, నాయనార్ తిరువణ్ణి - రముడైయ అంబిరా నార్, నాయనార్ పెరియపిరాన్, నాలాయిర ఈశ్వరముడైయ వాయ నార్, నిర్ణ రుళీయనాయ నార్, నీకకర్" తోళ్ళవనము డైయనాయనార్, పాలవెస్లైడౌయవార్, పులియూరుడైయ నాయనార్, ళ్ళవాయనాయనార్, బ్రహ్మీశ్వరఉడైయనాయనార్, భీమేశ్వర ముడైయనాయనార్, మర్లైనాయనార్, కడెం పై పొగనాయనార్, మూర్ఖుడై ఈశ్వరముడైయనాయనార్, వరాహనాయనార్, వల్లీ కుర ముడైనాయనార్ వాదపూర్ (వాదవురళి) నాయనార్, వాల్మీకీశ్వరము డైయనాయనార్, వీడివిడంగ నాయనార్, పెరియనమ వార్, వై రావన ఈశ్వరముడైయ నాయనార్, శంకరవాయనార్, శివలోకము డైయ నాయనార్, శోశగంగ దేవనాయనార్, సోమ వాయనార్, మొదలయిన వారు. పైపేర్లలో కొన్ని ఊర్లను బట్టి ఆయా లింగములకు వచ్చినవి. లో కొన్ని భక్తుల పేర్లు. లింగ ప్రతిష్ఠులు సాధారణముగా శైవభక్తుల సమాధులమీద జరుగుతూ, ఆలింగముల కాయాభక్తుల పేర్లు కలు త ఉండడము చరిత్ర ప్రసిద్ధము. కొన్ని సమాధులమీద కాకుండా ప్రత్యేకముగా ప్రతిష్ఠింపబడినవిన్ని లేకపోలేదు. కాని, పురాతన దేవాలయములలో ఏని ఎట్టివో నిర్ణయించడానికి తన ఆధారములు లేవు. పైని చెప్పిన అన్నీ కాకపోయినా కొన్ని అయిగా భక్తుల పేళ్లయి ఉంటవని నిస్సంశయముగా చెప్పవచ్చును. 肉 కము 302 నాయనార్లు వ్యాపింపజేసిన శైవము కేవల భక్తి ప్రధాన ఈయినది. వారిగీతములనుంచి సంబంధమును మన మూహించుకోవచ్చునే కాని, ఆవిషయమును స్పష్టముగా తెలి యజేసే సిద్ధాంత గ్రం: మేదిన్ని ప్రాచీనమైనది కనబడదు, వీర శైవముకూడా వాయనార్ల భక్తి మార్గమునే ఎక్కువగా అనుసరించి సది. కాని, ఇది ఒక ప్రత్యేక సిద్ధాంతముగా నిరూపించే గ్రంధ ములు బయలు దేరినవి. వాటిలో శ్రీ పతిపండితుడు రచించినాడని చెప్ప బడే శ్రీకరభాష్యము పురాతనమైనదిగా కనబడుతుంది. శ్రీకరుడనే నా డొకడు తమీమాంసకు భావ్యము వ్రాసినాశనిన్ని, అందుచేతనే దానికి శ్రీకర భాష్యమనిన్ని, ఇప్పుడు ప్రచారములో ఉండే శ్రీకర భావ్యము శ్రీపతిపండితరచితము కావడ మసం భావ్యమునిన్ని కొంద రంటున్నారు. ఈ వివాదముతో మనకు పనిలేదు. వీర శైవ సిద్ధాంత స్వరూపమును మాత్ర మీ శ్రీద సంగ్రహముగా నిరూపిస్తున్నాను, వీరశైవసిద్ధాంతము · వీర శైవ సిద్ధాంతమునకు భేదాభేదసిద్ధాంత మని పేరు. దీనిని కొందరు శివవిశిష్టా స్వైత మంటారు. కాని, శివవిశిష్టాద్వైతమునకున్ను దీనికిన్ని భేద మున్నది. శంకరాచార్యులది అప్వైతసిద్ధాంతి ము; రామా మునిధి వైష్ణవవిశిష్టాద్వైతము; శ్రీకం శునిది శివాద్వైతము; ఆనంది తీర్ణునిది ద్వైతము. వీరశైవము భేదాభేద సిద్ధాంతము ననుసరిస్తుంది. ఇది రామానుగా" ఉంగీకరించిన ద్వైత భావము సంగీకరిస్తూ, నిత్యసామీ స్యము, సారూప్యము, భోగమా ము అయిన సమత్వరూపముగల శివజీవాద్వైతమును ప్రతిపాదిస్తుంది. దీని ప్రకారము శివునికిన్ని జీవునికిన్ని అభేదత్వము చాలా కొంచెము మాత్రమే. ఇద్దరున్ను నిక్యులే; అంతటితో అభేదత్వము 19. ఇద్దరికిన్ని భేదమే ఎక్కువ. శివుడు పూర్ణుడు; జీవు డపూర్ణుడు. ఈశ్వరుడు ప్రభువు, శక్తుడు, ముఖ్యుడు; జీవుడు భక్తుడు, అశక్తుడు, అముఖ్యుడు. ఈశ్వరుడు సర్వస్వతం త్రుడు, జీవుడు సర్వాధీనతం గ్రాడు, జీవునికి సారూప్యముక్తి మాత్ర మున్నది. ఇదే శివసామరస్యము. జీవునికి సాగూప్య మేకాని సాయుజ్యము లేగు, 'నిరతిశయ స్వరూపానంద సాక్షి స్వప్రకాళ శివరూప పరాహంభావాపత్తి'యే ముక్తి ద్వైతసిద్ధాంతము ప్రకా రము అయిదు విధములయిన భేవము లున్నవి, (౧) జీవేశ్వర భేదము, (ఆ) జీవునికిని జీవునికిని భేదము, (-) జీవునికిని జడమునకును భేదము, (వ) ఈశ్వరునికిని జడమునకును భేదము, (1) జడమునకును జడ మానకును భేదము, అని. భేదాభేదసిద్ధాంతము ప్రకారము జీవేశ్వ యలకు పంపారదశలో భిన్నత్వమున్నది. మోక్ష దళలో ఇద్దరికిన్ని అభిన్నత్వము, ఆద్వైతములోని జగ న్తిథ్యాత్వ, మాయా సిద్ధాంతము. గౌతము 3 OF లను భేదాభేదసిద్ధాంతవాదు లొప్పుకోరు. ఆపే, చేతజా చేతన స్వరూపమైన జగత్తు ఈశ్వర శరీరమనే విశిష్టాద్వైత వాదమునుకూడా ఒప్పుకోరు. ఆశీరిగానే, మోక్షవళకు పూర్వమున్ను పరమందున్ను కూడా జీవేశ్వరులకు భిన్నత్వ మున్నదనే ద్వైత సిద్ధాంతమునున్ను ఒప్పుకోరు. శివుడే పరబ్రహ్మోవాచ్యుడనే శివాద్వైతవాదులు సిద్ధాంత ముపకున్ను ఆవిషయములో ద్వైతాద్వైతసిద్ధాంతమునకున్ను భేదము లేదు. కాని, చేతనాచేతన ప్రపంచము ఈశ్వరునికి భిన్నమై పద, ఈశ్వరునిమీద ఆధారపడిఉన్నది. ఈశ్వరునికే కర్తృత్వశక్తి ఉన్నది. భేదాభేదసిద్ధాంతమును విశ్వసించి పటస్థలను నే అభ్యాస యోగము చేయుటచేత శివత్వము ప్రాప్తిస్తుంది. దీనికి స ధ్యానము, ధారణము, జ్ఞానము అనేవి సాధనములు. జ్ఞానము చేతనే శివత్వము కలుగుతుంది. ఈశ్వరుడు ద్రష్టవ్యుడు, శ్రోతవ్యుడు, మంతవ్యుడు, నిదిధ్యాసితవ్యుడు. అట్లు చేస్తేనే జ్ఞానోత్పత్తి అవు గుండి. వక స్థలజ్ఞానము లేక యోగము కుదురదు. వీర శైవ సిద్ధాంత ములో పట స్థలజ్ఞానము చాలా ముఖ్యమయినది. కాబట్టి దానిని గురించి కొంత వివరించవలసి ఉన్నది. షట్ స్థలములు భిన్నా చారములతో కూడినట్టిన్ని, భిన్నార్ధ ప్రతిపాదక ము అయినట్టీన్ని అనేక సిద్ధాంతములు భిన్న రుచికములై ప్రబలినవి. సాం ఖ్యము, యోగము, పాంచరాత్రము, వేదమతము, పాశుపతము, ఇవన్నీ వేదముల నాశ్రయించినవే. కాని, అవి వేదములోని కొన్ని భాగములను మాత్రమే తీసుకొని తక్కినవాటిని విడిచి పెట్టుతవి. శైవసిద్ధాంత మట్లు కాక సమస్తవేదమును ఆశ్రయించినది. కాబట్టి అది అన్ని సిద్ధారతములకంటే ఉత్తమమైనది. కాబట్టి వేదమువలె ఆదికూడా పరమప్రామాణ్యమును పొందుతున్నది. పండితారాధ్యచరితి, జై వాగమములు శైవము, పాశుపతము, సోమము, లాకులము అని నాలుగు భేదములుగా ఉన్నవి. వాటిలో శైవము వామము, దక్షిణము, మిశ్రము, సిద్ధాంతము, అని నాలుగు విధములు. వాటిలో వామము శక్తి ప్రధానము. దక్షిణము భైరవాత్మకము, మిశ్రమ సప్తమాతృపరము, సిద్ధాంతము వేదసమ్మతము. ఈ సిద్ధాంతమును ప్రతి పొదించే కౌమి కౌగమములో ఉత్తరభాగములో వీరపై వసిద్ధాంతయి తెలుపబడినది. 'వి' అంటే 'విద్య'; విద్యలో రమిస్తారు కాబట్టి వీరశైవు లని చెప్పబడుతారు. విద్యలో రమించేవాడు వీరుడు; శివరూపమైన విద్యలో విశేషముగా రమించేవాడు కాబట్టి వీరశైవు డనిపించుకొంటాడు. విద్యలో రమిస్తూ హేయ మైన మాయనం విడిచిపెట్టుతాడు కాబట్టి వీరమాహేశ్వరు కొతాడు. శైవులు జ్ఞాన యజ్ఞరతులు, మాహేశ్వరులు కర్మ యజ్ఞరతులు. కాబట్టి శైవులాభ్యంతరార్చనను చేస్తారు ; మాహేశ్వరులు బాహ్య పూజను చేస్తారు. శైవ మాహేశ్వరులకు భేదము లేదు. వీరశైవ సిద్ధాంతములో పటస్థల జ్ఞానము ముఖ్యమైనది, భ క్తస్థలము, మా హేశ్వరస్థలము, ప్రసాదస్థలము, ప్రాణలింగస్ధలము, భ మా శరణస్థలము, ఐశ్యస్థలము, అనేవి రున్ను అంగస్థలములు- ఈస్థల ధర్మవి భేదము చేత వీరశైవులు భక్తాది సంజ్ఞలు గలిగి ఆరువిధములుగా ఉంటారు. ఎవనిలో శైవభక్తి సముత్పన్నమైనదో వాడు భక్తుడు. అతడు శా ననుష్ఠింపవలసిన ధర్మములతో కూడి ఉండడము భక్త స్థలము. ఇది పిండెస్థలరు, పిండ విజ్ఞానస్థలము, పంసారహీయతా స్థలము, గురు కారుణ్యస్థలను, లింగధారణ స్థలము, భూతిధారణ స్థలము, రుద్రాక్ష ధారణస్థలము, పంచారు, రజపస్థలము, భక్తి క్రియా స్థలము, ఉభయపూజాస్థలము, జంగథుపూజాస్థలను, ప్రసాదస్వీకృతి కము స్థలము, పోపాధిక దానస్థలము, నిరుపాధిక దానస్థలను, సహజదాన స్థలము, అని పది హేను అవాంతర భేదములను కలిగిఉన్నది. కేవల సహజదాన నిషాపరుడై, శివతత్పరుడై, బ్రహ్మది స్థాన విముఖుడై ఉండేవాడు మాహేశ్వరు ఉనిపించుకొంటాడు. భక్తివైరా గ్యము లెక్కువ అయి, స్థిరవివేకము కలవాడే మహేశ్వరుడు. అట్టి మాహేశ్వరధర్మమును పరిపాలించిన మే మా హేశ్వరస్థలము, దీనిలో, మాహేశ్వర ప్రశంసాస్థలము, లింగనిష్ఠాస్థలము, పూర్వా శ్రీ మనిరసనస్థలము, సర్వాద్వైతినిరసనస్థలము, ఆహ్వానవర్ణనస్థలము, అష్టమూర్తి నిరసనస్థలము, సర్వగత్వ నిరసనస్థలము, విశ్వశివస్థలము, భక్తశివత్వస్థలము, అని తొమ్మిది అవాంతర భేదము లున్నవి. లింగనిష్ఠాది భావముతో పాపబంధములను ధ్వంసము చేసి, ఉండడమే ప్రసాదిస్థలము. దీనిలో ప్రసాదిస్థలము, గురుమాహాత్యస్థలము,

  • రుమాహాత్య వ్యస్థలము, లింగమాహాత్మ్య స్థలము, జంగము

గౌరవస్థలము, భక్తమాహాత్మ్యాస్థలము, శరణ ప్రశంసాస్థలము, శివ ప్రసాదము హిమస్థలము అని ఏడు అవాంతర భేదము లున్నవి. మనః ప్రసాదమును కలిగి ఉండడమే ప్రసా పైని చెప్పిన భక్తుడు, మాహేశ్వరుడు, ప్రసాది- అనే ముగ్గు రున్ను కర్తప్రధానమైన యోగముకలవారు. వారి జ్ఞానయోగ మిక చెప్పబడుచున్నది. లింగము చిదాత్మకమైన బ్రహ్మము. దానిశక్తి ప్రాణరూపిణి. అట్టిరూపముగల లింగమును తెలుసుకొన్న వాడు ప్రాణలింగి. ప్రాణ లింగధ ర్తము ననుష్టించడమే ప్రాణలింగస్థలము. దీనిలో ప్రాణలింగ స్థలము, ప్రాణలిం గార్భవస్థలము, శివయోగసమాధి, లింగనిజస్థలము, అంగలింగస్థలము- లింగస్థలము- అని అయిదివస్థ లున్నవి. 痛むの ప రాధ్య చరిత్ర అంగలింగజ్ఞానము కలిగి తాను సతి నని భావించి, పతి అయిన శివుని ధ్యానించి, ఆధ్యాన సౌఖ్యములో ప్రవేశించినవాడు కరణుడు. శరణభావమును కలిగి ఉండడము శరణస్థలము. దీనిలో శరణస్థలము, తామసవర్ణితస్థలము, నిర్దేశస్థలము, శీలసంపాదనము. అవాంతర భేదము లున్నవి. అని నాలుగు ఇది ప్రాణలింగాధియోగము చేర సుఖాతిశయము నినుభవిస్తూ శర ణుడు శివునితో ఐక్యమును కల్పించుకొనడమా ఐక్య ఐక్యస్థలము. క్యస్థలము, ఆచారస్థలము, ఏక బాజ్యస్థలము- అని నాలుగవాంతర భేదములను కలిగిఉన్నది. ఇంతవరకున్ను చెప్పినది వశీంగస్థల వివరణము. ఇక లింగ స్థలములు చెప్పబడుతున్నవి. ఈలింగస్థలములు పైని చెప్పిన వశీంగ స్థలముల ననుపరించి శ్రీ భేదములు కలిగి ఉన్నవి. భక్తస్థలమునకు సంబంధించిన లింగస్థలములు దీక్షా గురుస్థలము, నా గురుస్ధలము, జ్ఞానగురుస్థలము, శ్రీయాలింగలము, భావలింగస్థల గా ము, జ్ఞానలింగస్థలము, స్వస్థలము, చిరస్థలము, పరస్థలము అని తొమ్మిది. మాహేశ్వరస్థలమునకు సంబంధించిన లింగస్థలములు క్రీమా గమస్థలము, భావాగమస్థలము, జ్ఞానాగమస్థలము, సకాయస్థలము, ఆకాయస్థలము, పర కాయస్థలము, ధర్మాచారస్థలము, భావాచారస్థలము, జ్ఞానాచారస్థలము - అని తొమ్మిది. ప్రసాదస్థలమునకు సంబంధించిన లింగస్థలములు కాయాను గ్రహస్థలము, ఇంద్రియాను గ్రహస్థలము, ప్రాణానుగ్రహ స్థలము, శాయార్పణస్థలము, కరణార్పితస్థలము, భావార్పితస్థలము, శివ్యస్థలము, శ్రూషస్థలము, సేవ్యస్థలము- అని తొమ్మిది. ము 303 ప్రాణలింగ స్థలమునకు సంబంధించిన లింగస్థలములు ఆ తస్థలము, ఆంతరా శస్ధలము, తస్ధలము, పరమాతస్థలము, నిర్దేహాగమస్థలము, నిర్భాహగమ స్థలము, నష్టాగమస్థలము, ఆది ప్రసాదిస్థలము, అంత ప్రసాదిస్థలము, సేవ్య ప్రసాదిస్థలము అవి తొమ్మిది. శరణస్థలమునకు సంబంధించిన లింగస్థలములు దీక్షా పాదోదక స్థలము, శిక్షా పాదోదక స్థలము, జ్ఞానపాదోదక స్థలము, క్రియానివృత్తి స్థలము, భాననిష్పత్తిస్థలము, జ్ఞాననిష్పత్తిస్థలము, పిండాకాశస్థలము, ఓం బాకాశస్థలము, మహాకాళస్థలము, మహాకాశస్థలము, క్రియా ప్రకాళస్థలము, భావ ప్రకాశస్థలము, జ్ఞాన ప్ర కాళస్థలము అని పండ్రెండు. ఐక్యస్థలమునకు సంబంధించిన లింగస్థలములు స్వీకృతి ప్రసాద స్థలము, శిష్టాదనస్థలము, చరలయస్థలము, అచరలయ స్థలము, భాండ స్థలము, భోజనస్థలము, అంగలేపస్థలము, స్వపరాజ్ఞస్థలము, భావా భావలయస్థలము అని తొమ్మిది. మొత్తము లింగస్థలములు ఏభైయేడు. సోమనాథుడు నిరూపించిన వీరశైవము పైని వివరించిన విషయములన్నిటిని సోమనాథుడు తన కావ్య ములో మేళగించి, మనకు తిని కావ్యముమూలముగా వీరశైవ సిద్ధాంత ముసు బోధిస్తున్నా ఉన్న సంగతిని మరపించేటట్లు కవిత్వమును సాగించి వాడు. సోమనాథుడు పరమవీర శివుడు. భవు లంటే అతనికి పడదు. భవులయిన బ్రాహ్మణులను చెడాపడా తిట్టినాడు. చూడండి — బ్రాహ్మణనింద సోమవాగుడు బ్రాణులను నోరారా తిట్టుకొన్నాడు ఆనింద పండితారాధ్యుని నోటినుంచి వచ్చినట్లు వ్రాసినా, తిట్లన్నీ సోమనాధునివే. (౧) వారిని శ్రాటీమాలలు, పచ్చిమాల లన్నాడు: శూలిభ క్తుల కెత్తుకే లది ద్రాటి మాల కెతుట మఱి తరం గావే.” 'మాలల యీ త్రాటిమాలల, పచ్చి మాలల మాటలు వోలునే వినఁగ ? అసమాతుఁ గొలువని యగ్రజుం డైన వసుధ మాలల మాలవాఁడకా బి. F W. 90F . మాలఁడే యీతని మాలఁడన్ త్రాటి మాలలు భువిఁ బచ్చి మాలలుగాక ! మార్గమే యీ త్రాటిమాలలఁ గలియ ? పురహరార్చితునకు మున్నెత్తుకేలు ధర నెత్తఁగూడునే త్రాటిమాలలకు? 2. 903. బి. అకం. 2. 532. (ఆ) వారిని తాటికుక్కలు, మాలకుక్క లన్నాడు: శ్రీమహాదేవు నర్చించు చేతులను నామాలకుక్కల నర్చింపఁదగు ? బ, ౨3 8. కుక్క యే యిది ? దీని గుక్క యన్ త్రాటి కుక్కలు భువిఁ జేడ్డకుక్కలు గాక! (3) బ్రాహ్మణులు గాడిద లన్నాడు; ... . వేద భరాక్రాంతు లనఁగఁ బడిన బ్రాహ్మణగార్ద భంబులతోడఁ బ్రతిసేసి యాడినఁ బాపంబు వచ్చు. (ఆ) కార v. 39X. డితారాధ్య ... 'వేదభారభరాక్రాంత' యన వ గన 'స నై బ్రాహ్మణగార్దభ ' యన నె గడి శ్రుతుల్ మోపరిగాద్దలై మోనఁ బడిన బ్రాహ్మణ గార్దభంబులకంటె (౧) రాx. (ర) వారిని 'కర్మచిండాలు' గన్నాడు (1) తాజ; వారు "వ్రతభ్రష్టులు, పకర్ములు, అధికపాపాక్షులు, కనజీవులు, సోమ పానంబు గావించు పాఱులు, దుబ్జకులు' అన్నాడు. బ. అ. (V) వారిని 'బాఁపనకూళఱపు' లన్నాడు. బ. ౨౭. () బ్రాహ్మణులు శివభక్తుని కాలి చెప్పుతో గుల కూర రన్నాడు. అందు కొక కళ్లను కల్పించినాడు. బ. 303. (8) వారియింటీ పేళ్లను పేర్లను వికారముగా వెక్కిరించినాడు: కల్పించి గ్రుడ్డిగోవిందుడు, కొమ్మన ఘటశాళి, బమ్మనభట్టు, వామనప్పన, గ్రేదులవారు, ఆదిత్యకూచి, మచ్చతాడన, బచ్చలికేశవుఁడు, మాస కొమన, సన్న్యాసివామన, కుశదర్భపిన్నయ్య, ఆశనము వారు, — ఎగ్గెస్న, భిన్న, మైలారు, సోమయాజుల పెద్ద, వామనభట్టు, దామోదరప్పన, వామనకూచి, కేశవపుటశాస్త్రి, కేమన పెన్ని, పాశము మైలారుభట్లు, ఉపధ్యాయు చెప్పట్ల పెద్ది, అంశను, సూర పోలి, పప్పుకేశవుఁడు, సంబవులమాధవుఁడు, మౌనంబుమారన్న, మంచయ, దొడ్డదోనయభట్లు, ధూర్తవికలుఁడు, చిమైనమల్లి, కూచెన గౌరికమ్మి, కొమ్మనప్పన, బొల్లికోడె అల్లాడి, ఉష్ణమవారి పెన్నోజ్జులు, తము 302 కప్పకృష్ణము, యరగడ్డ మనకూచి, వరిగడు వారికుప్పన, యాజివంగ** పరకయజ్ఞమ, ఉండి భాస్క ర యొజ్ఞ, గందిగి రై తన, కామయ గ్లెన, దక్షిణగోపాలముంచి, మేడి చెట్టయితన, మిండ వల్లభుఁడు, దూడ గప్పప్పన, దుష్టరాఘవుడు, ఎత్తుగా లైతన (౧) ౧౩౦-౧. (J) జైన బౌద్ధాగులతో బాటు బ్రాహ్మణులమీదకూడా ఎంత కోపమో మాడండి. కొండు సెప్పు నా కుక్కలఁ జెండి, నాలుకల్ గోసి, సున్నము సాలఁ బూసి పోలనేఁచిన యిస్ము పోయింతు నోళ్లు. శివుమీఁద నొకఁడు గలఁ డన్న నాయఅకా లెత్తి వాని నడువలఁ నన్నుదు, కాదు ప్రతిజ్ఞ . 20. 20. (0) 800. (F) వీర ప్లైవుడు బ్రాహ్మణుని చంపుతే రాజతనిని దండింప కూడదు. ౨ (౧౮) అయితే, సోమనాథుఁడు నిందించిన బ్రాహ్మణు లెవరు? అతడు వేదముల ప్రమాణముల సంగీకరించివాడు. వీరశైవమత మును స్థాపించడానికి వేదములనే ప్రధాన ప్రమాణములుగా అంగీక రించివాడు. తాను చతుర్వేద పారగుడు. వేదముమీద ఆధారపడి ఉన్న స్మృతీతి హాసములుకూడా అతనికి ప్రమాణములే. కొన్ని వీర శైవులకు వేదాధ్యయనాధికార మున్నది. వారి యింటి కుక్కలు పండితారాధ్య చి రి కూడా చతుర్వేదములను నేర్చి ఉంటవి. కేవల నేర్వశము మాత్ర ము కాదు; అవి శాస్త్రీయముగా తత్తము వ్రాసవాదులతో కూడా వేద ములను పఠించగలవు. బి. 2909. కాని, వేదము లచాదులు కావు. శివుడే అనాదిపురుషుడు. విశ్వములోని సమస్తమున్ను ఆతనినుంచి కలిగి, అతనిమీద ఆధారపడి, అతని అనుగ్రహమువల్ల నే సత్తాను కలిగి ఉన్నది. ఈ సిద్ధాంతము నామోదించిన వారిమీద సోమనాథునికి ద్వేషము లేదు. సోమనాగునికి పూర్వము శివద్విజు లున్నారు. వంచెన్న వనిత అయిన 'పెరియవంగ 'శివద్విజునివనిత (2) క; వండి 6శివ ద్విఁడ, స్వాధ్యాయపరుం' అన్నాడు (9) ౬౭; నందెన్న శివద్విజుని 'భూమివేంద్ర' అని సంబోధించినాడు (ని) ఇటూ మల్లి కార్జున పండితారాధ్యుడే 'ద్విజోత్తముఁడు, వేదవిగుఁడు (A) 3౧; పండితుడు పల్నాటి చోడిని అస్దానమునకు వాదముకోసము వెళ్లినప్పు డతనివెంట — 68 ఉపనిషచ్చయములు, రుద్ర ప్ర శంసాపరోక్తు లాశ్చర్యం బెలర్పం బరమలింగార్చనాపకులు, స్వాధ్యాయ పరులువై చను మహాబ్రాహ్మణో ములు సదువుచు వేదభాష్యములు సెప్పుచును ముదమున నిరు దెస మ్రొక్కుచును” నడిచినారు. (౧) Ye ఒకరాజు బెలీదేవి వేమనారాధ్యునికి మ్రొక్కగా యుష్కుడని తెలిసినవాడు కాబట్టి అతడు రాజును అందమీద రాజు అత డల్పా దీవించలేదు. త ము సంత తాభ్యుదయ -- కరులు మహాభ క్తవరులు భూసురులు హర వేషధరు లఘహరులు సిత్పరులు నార్యులు, శివమ తాచార్యు, లవార్య - వీర్యులు, సన్మార్గ చర్యు, లుత్తములు” మీ నని పలికినాడు. గర్భాష్టకమున వడుగు చేయడము బ్రాహ్మణా చారము, నండికొడుకుకు గర్భాష్టకమును వడుగుచేయ నెంచివాడు (౧) ౧౭; 'చేయుము వడు గభిజిత్కాలమున' (బి) 980, అని ఇంటికి నంబెన్న చెప్పినాడు. బసవని కాలమువరకున్ను శైవులలో గర్భాష్టమములో నే ఉపనయనము చేస్తూఉండేవారు. బసవేశ్వరుని తండ్రి “గర్భాష్టమమున, సుతునుపనయనంబు శుభముహూర్తమునఁ జేయుదునని అద్దఁ శిడిముడివడెఁగ" ఉపనయనము వీరమాహేశ్వరా చారదీక్షితునికి తగదని తం శ్రీ ని మందలించినాడు. “పరమాత్తుడైన శివుడే గురువు, ఇతర దుర్నరులను గురువుగా భావించడము నరక హేతువు, శైవదీక్షితుడు గతపూర్వజ సంస్కారుడై మళ్లీ ద్విజత్వ మును పొందడము పతితత్వమునకు పాల్పడమే. గురుకృప జనము గలవానికి కరజసము దుష్కర్మమే. గురుపాదముల నర్చించేవాడు హవిస్సుతో అగ్గినర్చించడము తిప్పు. మలవారా త్మక మైన మం త్ర మును నేర్చినవా డితరమంత్రములను నేర్వకూడదు. శూలీభక్తులకు నమ స్కరించే చేతులతో టీమాలలకు నమస్కారము చేయకూడదు. కర్మపాశములను తెగగొట్టుకొన్న శివదీక్షితుడు తిరిగి ఆకర్మంబుత్రా ళ్లము కట్టుకోగూడదు. రుద్రాశుభపితాది ముద్రలు ధరించినవాడు శుద్ర ముద్రలను ధరించగూడదు. ఉభయకర్యలను నిర్మూలించు కొన్న వాని కుపనయనము చేయడ మతనిని కర్ణాబ్ధిలో ముంచడమే. 3.90 ప ధ్య చరిత్ర శివభక్తుడు ప్రమధైక వంక్యడు, బ్రహ్మవంష్యుడు కాజాలడు. అతడు జాతి గోలి శ్రీ మాశ్రయుడు కాడు. ఇది బసవనివాదము. ఇక అతనితం డ్రి శైవద్విరాడు. గర్భాష్ట్రమమున ఉపనయనము వేదోక్త మని నమ్మినవాడు. బ్రాహ్మణులకు షోడశ సంస్కారములు వేదోక్తములు. వాటిలో ఒక్కటి లోపించినా ద్విజకులోత్తముడు కాజాలను. ఉప నయన మా పదహారు సంస్కారములలో ఒకటి. చాలా ముఖ్యమయినది కూడాను. కాని, ఆ ఉపనయనము వ సం క దాయము ననుసరించి శది. బసవనితం శ్రీ ఉపనయవకర్మను సమర్థిస్తూ పలికిం వాక్యము లివి. a “ అందు విరుద్ధ మెయ్యది రుద్రగణము నాంది ముఖ్యం అపనయనమాజుకు ను బనుగొనఁ ప్రాణవంబ భగఁడే పైన మనుటయు మంత్రంబ, నట్లునుఁ గాక, పెట్టిన సూత్రముల్ భీమసర్పములు, నట్టిన పాత్రంబ బ్రహ్మశిరం 21, పొలాశదండంబు వంకజోదరుని కోలెమ్ము, డలచుట్టు కూఁకటుల్ జడలు, నఱితికృష్ణాజిన మది గజాజినము, వఱలు మేధావియే నెఱిభూతి గాఁగ హరుఁడు భిక్షాటన మాచరింపంగ నరిగిన వేష మింపారఁ దాల్చినను కఁ గాని బ్రాహ్మణుడు గాఁ డనిస న ట్టెన US h గౌతము నిట్టువిరుద్ధమే యీశుభక్తునకు ? వడుగు సేసిన భక్తి వట్టినా టగునె.” అని ఉపనయన విధిని తిరస్కరించి, కులగోత్ర ముల నెడ బెట్టి, జాతి వర్ణ విభేదములను పాటింపక, లోకమంతటిని వీరభక్తిమయముగా చేయడానికి బసవేశ్వరుడు సంకల్పించినాడు. అతనికి పూర్వ మట్టి వీరశైవము లేకపోతే దాని పాల్కురికి సోమనాథుని అభిప్రాయము. అంది 'మఱుపడ్డది!' బసవడు పా బిళ్లలో ఉన్నప్పుడు, ఇల మఱపడ్డ నిర్మలశివభక్తి దలయెత్తు వడువునఁ దాఁ దలయెత్తు. కథఁకతో నాదీమార్గము తప్పకుండ నడుగిడు లీలఁ దప్పడుగులు పెట్టు' బసవ ప్ర. . సిని సోమన్న వర్ణించినాడు. కాని, బసవన్న లేవదీసిన వీర 2వ సంప్రదాయముమా శ్రీ మంతకు పూర్వ మున్నట్లు సోమనా గుని తలవలన స్థిరపడదు. బసవడు పుట్టగానే అతని శలిదం డ్రులు "భక్తులఁ బిలువంగఁ బంచి, ప్రణామ మాచరించి, ఓంహాసన మ్మిడి, విభూతి వీడ్యమ్ము లర్పించి, పాదోదకమ్ములు పట్టి మైఁ గడిగి, భూతీ ఫాలమ్మునఁ బూసి పైఁ జల్లినారు.” బసవడు వడుగునొల్లక తండ్రియిల్లు విడిచిపోగా, బిజ్జలుని బం డారి బలదేవదండినాయకు డాపరమ శైవభక్తుడయిన బసవనికి తన కూతురై న గంగాంబ నిచ్చి పెండ్లి చేసినాడు. ఆ పెండ్లిసమయములో బలదేవుడు, పండితారాధ్యచరిత్ర “రండు ! భ క్తులఁ బిలువుండు ! మీరెదురు వొండు! వేగమ తోడిందు! తెం' డనుచు నిట వచ్చు నయ్యల కెదురు వచ్చుచును నట వచ్చు నయ్యల కర్థి మ్రొక్కుచును సింహాసనస్థులఁ జేసి యా కర్మ - సంహారమూర్తుల చరణముల్ గడిగి " ఆర్పించినాడు. ఇట్లు బసవేశ్వరు పెండ్లికి తండోపతం. ఋలుగా వచ్చిన భక్తులు,క రసంహారమూర్తు లెవరు? వారి క్రొత్తిరీతి పెండ్లినామో దీంచినవారు, బసవేశ్వరుని శ్రీ త్తిసిద్ధాంతము నా మోగించినగా కనడా నికి సందేహములేదు. వారిలో పూర్వకాలమునుంచిన్ని ఉన్న జంగ ములున్ను క్రొత్తగా బసవనిమతము నంగీకరించిన వారున్ను కూడా ఉండిఉంటారు. బ్రాహ్మణులలో సన్న్యాసులవలె శైవ బ్రాహ్మణు లలోకూడా యజ్ఞోపవీతమును త్యశించి శైవధర్మ ప్రచార మే ముఖ్య ముగా చేసుకొన్న వీరశైవసన్న్యాసులుకూడా ఉండేవా కనడాని శాక్షేపణ ముండకూడదు. వీరిని జంగమము లంటే తప్పులేదు. కాని, సోమనాథుడు వారు భక్తు లన్నాడుగాని జంగమము లేదు. అనాడున్ను అంతకు పూర్వమున్ను జంగమము లుండవచ్చును. కాని, జంగమజాతి ఉన్నట్లు కనిపించదు. బ్రాహ్మణసంస్కారము లను శివసంప్రదాయము ననుసరించి జరుపుకొంటూ ఉండే సాధా రణ శైవగృహస్థులున్ను, వారిలోనే శ్రవధర్మ ప్రచారమునకు గాను తిరుగుతూ ఉండే జంగమములున్ను ఉండేవారు శైవ బ్రాహ్మణులలో జాతి వర్ణ భేదము లుండేవి. వాటి కతీతులయినవారు జంగమములు. శైవుల నందరినీ జంగమములుగా చేసి, వారిలో వీరశైవభక్తిని ప్రజ లచేయడమే బసవేశ్వరుడు సంకల్పించినది. వీరశైవునికి జాతివర్ణ ఉపో ము భేద ముండకూడదు, అంత్యజు డయినా భక్తుడై వీరశైవదీక్షను గ్రహిస్తే వానిని పూజించవలెను. అతడు శివమూర్తి, కర్మసంహార మూర్తి, కులజు డెవడు అనే ప్రశ్నకు సమాధానముగా, 'కులజులు Xులజులే ? కులహీను లైనఁ గులజుల శివభక్తి కలిమి' (0) 0 శని సోమనాథకు నిూరసాని ముఖమున చెప్పినాడు. 'కర్మ దృష్టులఁ జూడఁగాఁగుల భ్రాంతి ధర్మంబమై తోచుఁ; దత్త్వోక్తశైవ ధర్మదృష్టులఁ జూడఁ దత్కుల భ్రాంతి ధర్మేతరం సద్ధర్మమై తోచు' 3, (0) XQ-S అని అతని అభిప్రాయము. 'భక్తఁ డేయాకృతినున్న నిటల నేత్రుణ కాక నిందింపఁదగునె?' (౧) ౧౩౨, అన్నాడు. అంత్యజు డెవడు ? శివకేశవుల ‘కైక్యమన్వాఁడ చిన సంత్యజుఁడుగాక సహజ మంత్యజుఁడు సంత్యజుండే ?' (౧) 228 ) ( ; “శివునకు విష్ణునకు నభేదంబుఁ బలుకు నజ్ఞానియ పలితుండు' (ఐ) ఉంది. బసవని ఈ సిద్ధాంత మా నాటి కొండకు బ్రాహ్మణులకున్ను బ్రాహ్మణేతరులలో. ఆ నేకులకున్ను సమంజస మైనట్లు తోచినది. బ్రాహ్మణేతరులలో ముత్త్రియ వైక్యులు బసవని వీరశైవము సంగీకరించినారో లేదో తెలి యదుగాని, చతుర్థ పంచమువర్ణ ములలో మా శ్రీ మది ఆతిశీఘ్రముగా వ్యాపించినది. బ్రాహ్మణు లయినా మొదటి ఆవేశములో కొందరు బసవని జాతి వర్ణ పరిత్యాగ సిద్ధాంతము నామోదించి బసవని అను యాయులలో కొందరు చేరినప్పటికిన్ని, అనేకులు 'బసవని అవతార' 3.5' పండితారాధ్య చరిత్ర పురుషునిగా గ్రహించి, అకనియెడల భక్తిని ప్రకటిస్తూ వచ్చినారే తమ బ్రాహ్మణత్వమును ద్విజత్వమును విడిచి పెట్టలేదు. ఎప్పటివలెనే వేదములకు శైవపరముగా అర్థము చేసుకొని బ్రాహ్మణా చారములనే అవలంబిస్తూ వచ్చినారు. బసవనిమీద నిర్వ్యాజమైన భక్తికలిగి, అతని సందర్శనార్థము ది. శిరామమునుంచి కల్యాణ కటకమునకు వృద్ధాప్యములో కూడా మల్లి కాగని పండితారాధ్యుడే బ్రాగ్మాణమును విడిచిపెట్టెలే విన్నప్పుడు సాధారణ బ్రా, స్త్రీణుల మాట చెప్పనక్కరలేదు. బయలు దేరిన బసవని పెండ్లి వేదోక్తశవఃక్ష విధిగా జరిగినదట. ఆ పెండ్లిని చూచినవారు 'ఏనాఁట విందు మే యిట్ట పెండిండ్లు' అని ఆశ్చర్య ముతో వినుతింపజొచ్చినారట, బసవని పెండ్లికొడుకు వేషమును చూడండి! 'దివ్యాంబరయు గంబు సాతి, భసితంపు నెఱపూత నలుచగాఁ బూసి, నొసలుఁ ద్రిపుండ్ర మొప్పెనగ ధరించి, మౌళిఁ బ్రసాదసుమం)ఁ దుఱిమి, పోలఁగ రు క్ష భూషలు దాల్చి, సారమై లింగపసాయితం నేడు పేరను గల్గు కఠారంబు గట్టి భక్తీశృంగార మేర్పడఁ జూఱగొన్న భక్తికళార్ణవుఁడు గా' ఉన్నాడు. త ము వధూవరుల మీద శివభక్తవనితలు సేసలు చల్లి నాకు. శివబలం బగ్గలించిన ముహూర్తములో పెండ్లిచేసినారు. తక్కిన గ్రహచంద్ర తారాబలముల యెక్కువ తక్కువలతో పనిలేదు. 'కరుణఁ జూచుటయ అగ్నం; నేయుటయు వరముహూర్తం ఖ; దీవనయ బలం' పెండ్లి కెక్కువగా అంతులేదు. బసవడుపట్టిన లింగపసాయికమనే 5 కారము తవసిద్ధాంతమును లోకములో వ్యాపింపజేయవములకు పట్టినది. 'లింగ పపాయితీ' శబ్దము 'లింగ ప్రసాదిత 'శబ్దభవము. బసవన్న ఈ కఠారమును ధరించిన ట్లే ఆతని కాలములో బసవనిమతియును వ్యాపింపజేయ సంకల్పించిన మరి కొందరు భక్తులుకూడా ఆయుధములను పట్టుకొని విచ్చలవిడిగా తిరు గుతూ ఉండేవారు. సరియ చౌడయ్య, మునుండి చౌడయ్య లట్టి గు, ముసుండి అనేది ఆయుధము. తరువాతికాలములో చౌడయ్య మొసిడిపండ్లు తినేవా ఉన్నకథ బయలు చేరినది. వీరశైవులు పరమతము లను నిర్మూలించడానికి వౌన్షన్యమును నిరాటంకముగా ఉపయోగించి నారు. జైనులవసదులను నిర్మలము చేసి ఆస్థానములలో శివుని ప్రతిష్ఠిం చిన వృత్తాంతము పండితారాధ్యచరిత్రములో ఎక్కువగా వర్ణించ బడినది. పండితారాధ్యుని నిందించిన బౌద్ధుని అతని అనుయాయులు చంపివేసినారు. బసవని అనుసరించిన వీర వ్రతులలో దొంగతనములో ఆరితేరినవారున్ను ఉన్నారు. కన్నన బ్రహ్మయ్యక న సాక్షి. కన్నద బ్రహ్మయ్య అనేపదము కొన్ని ప్రతులలో కన్నడి బ్రహ్మయ్య అని కనబడుతున్నది - ఆపాఠములు తప్పు. వీర శైవమత వ్యాప్తికోసము చేసినది హింసకావనే సిద్ధాంత మానాడు పూర్తిగా ప్రబలినది. శివ స్త్రీతికోపము చేసిన ఏపని అయినా ఒప్ప ఇందుకు పండితారాధ్య చరిత్ర కన్నద యినదే. తప్పొప్పులు సంకల్పితార్థము జనుసరించి ఉంటని, ఫలము ననుసరించి సాధనములకు నిందాస్తుతులు కలుగుకవి. బ్రహ్మయ్య గొంగతనము చేయడము కుమార్గము కాదు. మార్గము కాబట్టి సన్మార్గము. "ఇల జూదమునఁ బాండవులు భ్రష్టులైడ్ గూడె; అదీ భ నలీ జూదమున మూనగజేశుఁ మూర్ఖ నగ జేశుఁ వేఁటాడి రాముండు వెలఁదిఁ గొప్పడియు వేఁటాడి యెఱుకు దా విశ్వేశుఁ గలిసె, పరసతీవశ్యులై నరపతుల్ గ్రంగం బరసతీవశ్యుఁడై హరుఁ గూడెనంబి, చంపి మాండవ్యుండు సరిఁ గొర్తఁబడియెఁ జంపి చండుండు ప్రసాదంబుఁ గనియె, బొంకిన బ్రహ్మకు భవిఁ బుట్టునూలె బొంకి చికొండండు బందితోఁ జనియ, గొఱియ పుచ్చని శూద్రకుఁడు నఱకువడెఁ Xఱకంప గణనంది గిలి సెం ధైర్వకచి, రమణ 'రాజ్యాంతే సరక' మనని ముక్తి విమలతఁ గనిరి నేరమయుఁ జోడందుఁ, గాన యెట్లును సమార్గం బనరాదు దా నీశ్వరార్థమన్ తలఁపునఁ జేసి, ధర 'నధర్మో ధర్మతాం వ్రజేత్తనఁగ హరునివాక్యము గాన యట్టి దీపథము.” ము 3.93 శివుడు భీతునికి మృశ్యుత్వమును ప్రసాదించినప్పుడు భీతు డందువల్ల తనకు పాపము రాదా అవి అడుగగా శివుడు చెప్పు తున్నాక 'సన్ను తలింగ సాదిని నిన్నుఁ బున్నెంబ భాషంభా పొందవు... ... మదీయమహీయః ప్రసాది వొందునే యెట్లను బుణ్యపాపముల' (౧) ౧ox అని శివభక్తుల యోశాలను, శివ శ్రీ ృతికోసమునుఆహింసనే అవలం బింపవలెను, దపరయ్య హింసేతరుడు. “తకోపుడై సర్వశీన దయా పకతి మితి కొక్కు సుశ్రతుకు. తన సుఖ మెరుగక సర్వభూత హీత మునే కోరేణునుడు. తాను నొచ్చినప్పటికిన్ని నొప్పించడము తగవు కాడని సైరింప రాలే సజ్జనుడు. ఎదిరిచిత్తము లెనో అని ఒత్తిలి మాటాడరు. జంతువులేవైనా తన కాలి క్రింది పడి చిస్తవేమో అని ముందు చూసేకుండా పొయి కదల్పడు. చేతు లిటు నటు త్రిప్పుతే ఏపయినా దీవులు పడునేమో అని త్రిప్పడు. చెట్టున ఉన్న పువ్వులను కొస్తే చెట్టుకు నొప్పికలుగునేమో అని భూమిమీద తమంతట పడిన పుష్పముల నే తీసుకొనివస్తాడు. (౧) ౨౯౭ ఖ్యాపితంబగు సం తీయను ఖడ్గమునకు గోపమన్ రిపుఁ దెగఁబొట్టు నెవ్వండు, వాఁడగు రుండు, వాఁడ మాంత్రికుఁడు, వాడి విద్వాంసుండు, వాఁడ్రి తపస్వి' 'అహింసా పరమో ధర్మః, మహంతివ్యః ప్రయత్నఈ, నవిచార్య శివాజ్ఞ యా యా' ఇటువంటి వెన్నో అహింసాపరములైన వాక్యములు శైవశాస్త్రములలో ఉన్నవి. వీర శైవములో జంగము దుత్తమోత్తముడు. అతనికిన్ని లింగ మునకున్ను భేదములేదు. లింగళరీర మే జంగము శరీరము. లింగ ప్రాణమే జంగమ ప్రాణము. జంగమమూర్తి లింగమూర్తి అని ఆర్చించని వ మము. అతడు గురుమూర్తి అని అర్చించడము మధ్యమము. ఆలేడు శివశాపనధారుడని అర్చించడము తుది కక్ష్య. ఒకరీతిగా ఆలోచిస్తే లింగముకంటే జంగమమే అధికుడు. లింగ మచిరము, జంగము చర లింగమూర్తి. లింగము కాయము, జంగమము ప్రాణము. లింగము ప్రాణలింగావతారము, జంగమ మాచార్యావతారము. లింగ మంగఃన్ని హితమునకు మా త్రిము జంగమము ప్రాణసన్నీ హితములకు. లింగము మంత్రి క్రియాధారము, జంగమము తంత్ర శ్రీ మాధారము. లింగము నాకు యోగమజ్జనము, జంగమమునకు భోగముజ్జనము. ఒక మూర్తి పూజాస్థానము, రెండోది ఆరాధన స్థానము. ఒకదానికి శ్రీ కాటార నలు మాత్రము, రెండోదానికి సర్వకాలార్చన. ఒకదానికి షోడశోప చారములు, రెండోదానికి రాజవదుపచారములు. లింగమునకు మనో గుణని వేదన ముమాత్రము, జంగమమునకు తినుములో; పనికేవరకు (7) అక-౬. లింగార్చనముకంటే జంగమార్చన ముస్తమమైనది. 64వ భక్తిపరులఁ బూడింప ప్రొద్దు, శివ పూజ లోక కోటి సేనిని వృయ, శివభ క్తిపరులఁ బూజించినఁ జాలు, శివ పూజ భోక్తకోటి వేసిన వాఁడు.' (౧) 330. 'జంగమ భ క్తిహీనునిపూజ, వీను సేయఁ బూనినయట్లు' (౧) ౨౦గా. లింగము కేవలశిల అని భావించిచేసిన పూజ నిష్ఫలము, పాఠక హేతువు. జంగమములో లింగ భావము జారోపణ చేసి ప్రాణవంతుడయిన ఆ జంగమమునే ఆరాధించిన లెను. 'బ్రతికి ఉన్న మనుష్యుని ఆరాధించండోయి' అని సోమనాథుడు చేసిన ఉద్బోధము భారతీయజాతికి తిరిగి ప్రాణము పోసినది. నెఱి నంకురించు మ్రానికి నీరు మాని నెఱపట్టికొఱటికి నీరెత్తినట్లు, ث తము గుటిలుఁడై జాతినాగులఁ జంపుచుండి తిమనాగులకును బాల్వోయునట్లు, వడిగొని భుజియించువదన ముండంగఁ గడివేసి పెడతలఁ గుడుపుచందమున, నేనర ముందటిశిరం బుండ మోఁకాలి కిని నేస పెట్టుగఁ గ్రియగొనినట్లు (n) 30.9. జంగమపూజను వర్ణించి కేవల లింగపూజను చేయడము. బసవధ క్తుని బాల్య వర్ణనము మనోహరముగా ఉన్నది. అతనికి

  • వలింగ సౌఖ్యానుభవము చెన్నాలు, గురుపదధ్యానము జొన్న, వేదాంత

సూక్తులు తొ ట్రుబల్కులు, ఆదిమార్గము తప్ప్పుడుగులు, లింగ పూజలే బాల్య క్రీక్షలు. వభక్తిస్వరూపమున్న శివునికిని తేద్భక్తుని కిన్ని గల సంబంధమున్ను ఎంతో చక్కగా సోమనాథుడు నిరూ పెంచినాడు. (౧) ౧౭౬- -శివభక్తునికి వీక్ష వ్రతము, వీరమాహేశ్వర వ్రతము తము కావలెను. వీరమా హేశ్వని భూజయే పరమశీదపూజ అనం ఖ్యాత శ్రీరమా హేశ్వర పూజ ఆకాలములో విస్తరించి ఉండేది. గురువు సంసారికి వీరభి శ్రీదీక్ష నిస్తూ ఉండేవాడు. ఈదీక్ష పండితా రాధ్యునికి పూర్వమందున్ను ఉండేది. ఆ సంప్రదాయము ప్రకా రమే మల్లికార్జున పండితుడున్ను ఆదీక్షను పొందినాడు. వీరభక్తి దీక్షను పొందే ఆచారము బసవనితో ఆరంభించినది కాదు. బసవని కంటె పండితారాధ్యుడు వయస్సులో పెద్దవాడు కదా. అతడు బాల్యములోనే ఆదీక్షను పొందాడు. వీరభక్తి (7) 30% లో నిరూపించబడినది. నిజమైన శివపూజ ఎట్టిదో (7) ౧౯3-8, వీనికి అలో వర్ణింపబడినది. అది బాహ్యాభ్యంతర భేదముల చేత రెండుబిన 330 పండితా ధ్య చరిత్ర ములు. బాహ్యపూజ మంచిదే కాని, ఆభ్యంతరపూజ ఉత్తమోత్తమము, భక్తి ప్రాబల్యమున కాత్మార్పణము గురుతు. తమధ నిరుువు చేయడానికి వీరశైవులు కళ్లుదీసుకొని కళ్లుపొందుతూ ఉండేవారట. నాలుకలు పెరుకుకొని నాలుకలు పొందుతూ ఉండేవారట. తలచి తరుగుకొని తలలుపొందుతూ ఉండేవారట. శ్రీశైలములోని వీరమం పమిట్టిభక్తి ప్రకటనమునకు స్థానంగా ఉండేది. లేపాక్షి వీర భ ద్రాలయ ముగర్భ గృహము వెనుకగోనెలో ఉన్న ఎర్ర నిమచ్చ విరుపణ్ణ అర్పించినకన్న ని ఇప్పటికిన్ని చెప్పుకొంటున్నారు. భక్తి నిరూపణార్థము ఘటపర్పము లను చేతితో పట్టుకొనేవారు. దీపములకు చదుగులేకపోతే జుట్టుకు నిప్పంటించుకొనిదీపము తొలిగించేవారు. సూపమునకు గుగ్గిలు లేకపోతే దేహములను కాల్చి ఆపొగతో మపమువేసేశారు. ఇదీ వీరభక్తి అంటే. "పురుషుఁడు శివభక్తినిరహితుడేనిఁ రుషునిమాఱుట దరుణికిఁబము, బ. OFFం. ఇట్టి వీర భక్తు లాకాలములో లెక్క కుమారి ఉండేవారు. వీరే అసంఖ్యాతి మాపే శ్వరులు. బపవని కాలములో కళ్యాణ కటక ములో మాత్రము లక్షా ఎనభై వేలమంది భక్త లింగములు, తొమ్మిదివేల మంది ప్రశస్థులు, పదివేలమంది ఛలవారి సేలవంతులు, ఏడువేల యేడు వందలమంది శ్రీరగణములు, పండ్రెండు వేలమంది మిండ జంగములు మొత్తము రెండులక్షల పద్ధెనిమిజవేల ఏడువందలమంది వీర వ్రతము నవలంబించినవా గుండేవారట. (9) 332-35. మల్లికార్జున పండితారాధ్యునినోట సోమనాథుడు ఖండించిన మఠములలో బౌద్ధ జైన మతములు కూడా ఉన్నవి. ఇవి వేదబాహ్య ములు. వీటి సిద్ధాంతములున్ను సంప్రదాయములున్ను 'వేరు. ఆంధ్ర దేశములోనే కాక దక్షిణ దేశమం దంతటా ఇంచుమించు క్రీ. చాలుగు, అయిదో శతాబ్దములవరకున్న బౌద్ధమతము మిక్కిలి ప్రచారములో ఉండినది. బౌద్ధమతము క్షీణిస్తూ రాగా అరవదేశ T ము 330 ములో శైవమున్ను, కర్ణాటకాంధ్ర దేశములలో జైనమున్ను తల యెత్తినవి. ఆంధ్ర దేశములో పదో శతాబ్దమునకు పై సమతము క్షీణించి నడని చెప్పవచ్చును. కర్ణాటకములోమాత్ర మది మరి రెండు శతాబ్ద ములవరకున్ను నిలిచినది. బౌద్ధడై నమతములు క్షీణించడానికి శైవమత వ్యాసనమే కారణము. వీరశైవము బయలు దేరిన తరువాత అవి బొత్తిగా క్షీణించిపోయినవి. నీరశైవులు బౌద్ధారామములను జైనవ బుద్ధిపూర్వకముగా, బలవంతముగా, దౌర్జన్యముతో. సారముగా పాడుచేసినారు. ఆస్దానములలో లింగ ప్రతిష్ఠులు చేసి వారు. పండితారాధ్యచరి త్రములో సధులను నాళిన ము చేసిన విధము Q శైవులు జైనవసదులను. వోత్కర్ష కుపబలముగా వర్ణింపబడినది దేవర దాపయ్య పొట్ల చెరువులోని వీణ్ణరువసదులను వ్రచ్చిపై పించి, నాన్న ప్రతిమలను విటతాటమాడినాడట. ఆపే కోవూరిలోని వసదుల్ల నన్నింటిని బ్రమ్మయ్య నాశనము చేయించినాడు. అబ్బలూరిలోని వసదులను ఏకాంతిరామయ్య పడగొట్టించినాడు. కటకములో బండారు బసవన్న జైనులను భస్మము చేసినాడు. వరవళిగెలో వైజ కవ్వ జీన ప్రతిమును పసిగట్టి ఆస్థానములో నైజనాథేశ్వరుని ప్రతి ష్టించి జైనునినే వార్త లేకుండా చేసినది. మారుళిగెలోని హిరియ వసదిలోని జైనులను హిరియనాగయ్య మొదలయిన పదముగ్గురు వీరా వతౌరులు పధించి మహేశ్వర ప్రతిష్ఠ చేసినారు. పులిగెఱలోని సురహొన్న వనదిని పడిగొట్టి ఆదయ్య అనేవాడు సౌరా రాష్ట్ర వ పోయి సోమలింగము నాహ్వానించి ప్రతిష్ఠించినాడు. పిళ్లనయనారు జైనులను వాదములో ఓడగొట్టి కూనపాండ్యుని గూనిని పోగొట్టి, జీవమం త్రపత్రమును శివమంత్రపత్రమును అగ్గిలో వేయగా జైన పత్రము ము కాలిపోయినది, శైవపత్రము కాలలేదు. తరువాత ఈ పత్రములను కావేరివరదలో విడువగా జైనపత్రము వరదలో మునకు 33 పండితారాధ్యచరి త్రి సమి కొట్టుకొనిపోయినది, శైవపత్రి, మేటి కాదు రెక్కినవి. ఈ ప్రత్యయ మును చూచి రాజు జైనులను కొఱు లెక్కించినాడు. నిడుమారడినే రాజు రాజ్యములోని జైముల నందరిని పిలిపించి, వారిని నాదములో ఓడించి, వారితలలు తీయించినాడు. వాగీశవాయవారిని జైను ల నేకవిధములుగా బాధింపగా అతడు పంచాక మంత్రి డి నేభ జలవిషోద్దతిచేత వారినందరిని చంపినాడు. ఇత్తాండి అనే పుట్టు ప కి అయిన శివధ క్షుని నులు బాధింపగా, జాతికు 'వుని గించి రెండు కన్నులను పొంది, జైనుల కళ్లు పోయేటట్లు చేసేవాడు. సంది అనే శైవభక్తుడు దీనశిరమున్ను కవుని మొంచడ ములు పెట్టేపతము కలవాడై ఉండగా పైను అతనికి నేయి కొరక కుండా చేసినప్పుడు లింగోదకములతో చే జైనులప: వులు ఇచ్చేట్లు శపించి, 'వసదిజైనుం తనువానిము వచినాడు. తొండమండలములో వినఖార్ధ ముఖ్య మయములు నిస్తున్న మయేటట్లు శపించి వాటిని గుడిపించి "శనివాడు. ఇట్టి ఆపదలకు లోనై అనేకులైన బౌద్ధులును పై కులుకు మృతిపొంది

చారు. కొందరు వమతములో ప్రవేశించినారు. నానాటికిన్ని ఈ రెందు మరియులున్ను భవతి వర్ష ములో నామమా శ్రర శేషము లై నవి. = దీపములు వెలిగించి, సోమనాధుని కాలమునాటికి బౌద్ధమతము కేవలము నశించిన దనే చెప్పవలెను. బౌద్ధకుటుంబములు కొన్ని అక్క ఎక్కడ పకృ త్తంగామా త్ర ముండేవి. బౌద్ధాలయములు కితర మతస్థులు దానములు చేస్తూ ఉండేవారని శాసనములవల్ల తెలియవస్తున్నది కాని ఆకాల మునకు బుద్ధదేవర శాక్యముని అయిన బుద్ధుడు కాడు. విష్ణువు దశావతా రములలో ఒకడుగా ఏర్పడినాడు. బౌద్ధమతమును ఖండిస్తూ పండితా శాధ్యు డీవివయము సే' సూచించినాడు. వైష్ణవమతము ఖండింపబడి తము 333 నప్పుడు, విష్ణువు అవతారమయిన బుద్దుని మతము కూడా ఖండిత పైనట్లే అని బౌద్ధవాదఖండినోపక్రమణమును చేసినాడు. బౌద్ధులు . కొనివారుకూడా బుద్ధుని పేరు పెట్టుకొంటూ ఉండేవారు. పూర్వకాలపు బౌద్ధారామములకు దగ్గరగా ఉండే గ్రామములలో ఉండే బౌద్ధే తరులు నేడుకూడా జొజ్జన్న, బొజ్జమ్మ, మొదలయిన పేర్లను పెట్టుకొం టున్నారు. 6బోజ్ఞ అనేది 'బౌద్ధ'కు తద్భవము - బౌద్ధమంత క్షీణడళలో ఉన్నప్పుడు వెలనాటిచోడుడు పండితారాధ్యుని మీద అంత కపివడ వెట్లు సంభవించినలో చెప్పలేము. ఆకాలపు వెలనాటి చోడుడుగాని, పూరిగుని కన్నులు తీయించినవానిని కొండవీటి దండకవిలెలో చెప్ప బడిన కొండపఏమిటి బుద్ధరాజు గాని బౌద్ధులయినట్లు కనబడదు. వారు శివ కేశవాలయములకు చేసినదానముల శాసనములు కనబడుతున్నవి. ఎల్లయినా వారు పండితునిమీద అంత శ్రావ్యము చూపేటంతటి వీర బౌద్ధులై ఉండరు, దీని యాధార్ధ్యమేమో తెలియరాకున్నది. కొన్ని స్థలములు డ బసవపురాణ పండితారాధ్యచరిత్రములలో దేశములు, గ్రామములు, కొండలు, పేగుల పే ళ్లుగా వారింపబడి ఉన్నవి. వాటివల్ల ఆకాలములో వీర వాణి మరివ్యాప్తి యెట్లుండేవో విశద మవుతుంది. వాటివాటి పేర్ల నీ క్రింద ఇచ్చినాము. అంగ(రాయఁడు) S (FC) ఆగస్త్యేశ్వరము (5) ×35 అగ్నీశ్వరము (౨) ′3 2 ఆచలేశ్వరము (S) SF అనంతము (అ) రంగ అవ లేశ్వరము (౨) ×55 అంబెపురము (9) బ. లౌకా అబ్బలూరు బ. ౧౯౧; (0) X; (s) XL అమర గుండము (మిల్లన) (౧) 343 అమరారామము (2) క, ఖ, FL అమరావతీపురి (౨) ౫౨ అమృతేశ్వరము (౨) ×33 అరువదేశము (౨) 3 తాగ ఆలంపూరు బ, ౨౦ అశ్వమేధేశ్వరము (9) ×3 తా ఆశ్వరేశ్వర! ఆ సపర్వతము (1) ౨33, 94 X. ఆకయూరు బం ఒకే 31 ఆకాశజాత్నాని (౧) ౬రం i ఆం :) దేశము (1) కె ఆరిశము (9) శివం, కెతార ఆపటిక (n) air, De esar & (n) nan, ng, nag ఇంళేశ్వర భాగవాడి (ఐ) కాలరా ఇడిగుడి (మారియ్యు) (సి) చౌటు (ఇడైకల్) ఇంద్రకీల(పర్వతము) (౧) 3వి, ఇంద్రేశ్వరము (7) 133, 1.36, 0 ఇరుగుడుములు (౧) ౧౭తా ఇల్లకప్పడి సంగ మేశ్వరము జ. ౧౩, అక ఇల్లి హాక్ ( బ్ర న్మాయ) (౨) Fo ఇష్టకామేశ్వరము (1) కరివి, XBX ఇష్టసిద్ధేశ్వరము (9) ×3౫ $

ఉండి (భాస్కరయొజ్ఞ) (౧౧౨౦) ఉడుమూరి (కన్నప్ప) బ. శిూ, శిఖా (ఉడుము పేట )

  • త్తిరేశ్వరము (౨) ×39, 35,

త ము 33 కనకగిరి (2) విక్షణ, x33, 238 కన్నడ (పరుస) (బి) 384, కరణ కవ్యాసగము (౨) ×30 కన్యాసిద్ధవా: (లింగము) (౨).3౨ 303 ఉదయ (√ర్వతము) (2) 233, | కన్నోజరు (అ) ర౧3 ఉదయేశ్వరము (g) 3X ఉభయసంగ మేశ్వరము (అ) జ3రా ఉమాగిరి (9) ×32, 21 ఉమామ హేశ్వరము (అ) ' అనా ఋశ్యమూక (పర్వతము) (౨) కా౬ ఏకశిల (అ) 2133 నాగరికుడి బ, ఓట ఏలాపురము బ. ట్ ఏలేశ్వరము బ. 33āne; (౧) కూ (అ) FM, 32X, XPF, X35 (C) ఐదక్కి (మాచన్న) (3) F కంగళ (విరుపాక్ష దేవఁడు) ౨33. ( కంగనూరు ?) కంచి బ. 83, 24, 001, రి, 093; (0) 800 ( కటకము బ. QLX, వినవి, కాకర; (౧) ౨38, XF", ౧33; కమల (నంబి) బ. కh, (౧) 3FF (9) బౌటు కడములచేటి (కాలేఁడు) బ ౧౧౩ ర కందిగి (చైతన) (౧) కదిరి(రేమయ) (౧) కX (ఎ) వారి కనక(పది) (3) ఎఓ.ఓ కపిలేశ్వరము జ. 18; (9) 3౨ కప్పడి సంX మేశ్వరము (౧) ౨౧౦, 358;(9)05,OFF, 204, కమలేశ్వరుఁడు (అ) ×33, 1.30 కరడిగ (భోగనాన్యుడు) బ 33 కరయూర(వోవఁడు) బ. ఇంక, 0 (0) 309; (9) 54, శరవీరేశ్వరము (అ) రతా కరహాట (దేళము) (9) 93, 3 కర్ణాల(దేశము) బ. 3, 03; (n) 335 కళేశ్వరము (అ) × 3 వా ధర్మహరేశ్వరము (౨) క౨, కశి కర్మారి (అ) కణం కర్మారీశ్వరము (9) రణతి కలకలేశ్వరము . (9) x13 & కల్యాణ(పర్వతము) (౨) SL), కల్యాణ కటకము బ. 32, అలీ, 95, 003, xr, nun, ney, ALL, MLB, OLF, OFF, sr; (౧) 339, 934 (9) కల్యాణము (౨) ౧౯r 33 د పండి కళింగము (అ) 3౯, కణ కాజొలను (౨) రా కాంచీపురము బ. 83 కాంభోజ (1) కి౯౧ కాల పూదేశ్వరము (౨) 20 కావేరీ(నది) (9) బా, ఆ SEL × కాశ్మీరము (9) 3-౧, కణ కాళహస్తిగిరి బ. డెల్, రాణ కాళేశ్వరము (౨) ×33 కిన్న రేశ్వరము (9) 242, 996 కింక (పర్వతము) (-) కుక్కు టేశ్వరము !-:) ×3 కుంజర (పర్వతము) (ఐ) కుంపెతీర్దము ( (2) 250, des కుంశిఖరి (3) ×3 C కుడుబె (కారవ్వ) (0) ఎరిక్ (550?) కుబేరేశ్వర (౨) -FF కుంభక ర్ణేశ్వరము (2) 3 3 కుమారకుండము (-) V33 కుమారగిరి బ. శ్రీ కి. (4) ×50 3, 3. (8) ×50 కురిగుంట (దేవఁడు) (-) FO కుసుమ (పర్వతము) (P) sex కుసుమేశ్వర బ. వి33 కూడలి (త్రిపురాంతకుఁడు) జ. వికా కూడలి సంగమేశ్వరము 2. అక, 30; (5) X35 కృష్ణ (నది) (7) ఒరాని ' i ! 1 కృష్ణవేణి (నది) (7) 222, (ఆ) బాబ 2J. 230–3; (0) 030, 039; (2) తాతా. శిరవూ (దాసయ్య) (౨) =3 - అయూరి (బ్రహ్మయ్య) (9) కాకా కేదారము బ. PPF; (3) కు = కేదారేశ్వరము (౨) '32. కేషన (పర్వతము) :) . L.) కైలాస పర్వతము) (C) F; (5) ఆమె, ఎక. E JEX ట కొంకణ (2) 3౯౧, Yor కొంగుద్యోతి (ఆఁకయ్య) (ఎ) జ కొట్టరు (బాచియ్య) (2) D కొట్టరువు (సోమివాడు) బ. కొండగుడి (కేతయ్య), 59 23. 2 (కేశిరాజు) (7) విరివి, SXX, 1 (s) no, 30x కొణిజ (మారయ్య) (1) s (కొణిజేడు?) కొలిపాక (మారయ్య) (~) F౨ కోటిపల్లి (ఆరాధ్యదేవుఁడు), (౧) 30 కోవూరు బ. జాం (0) (9) 07, 38X కాకి (ఇది) (ని) వీఓఓ క్రౌంచ పర్వతము) (౨) JLX క్షీరారామము (౧) క ఖండేశ్వరము (ఆ) ×39 గంగ (నది) (౨) 33, అటుడు, 320, 500 గంగాపురంబు (బసవయ్య) (౨) Fని గగ వేశ్వ బ గణికాసిద్ధినా 'మోక్షేశ్వరము (2) №32 గణేశ్వరము (౨) ” తా (నింబాళు) గణేశ్వరుఁడు (అ) F౨ గద్య(పర్వతము) (g) 347 గంధమాదన (పర్వతము) (అ) శిక, 9X, కంట గయ బ. 3వికా (అ) ౧ X (28) (9) గుజరా ష్ట్రభూమి (2) కex గుడిపూడి (2) వంకే గుడ్డవ్వపురము (౨) కంకి గుప్తూ హేశ్వరము (2) ౨8, గొబ్బూకు బ, 3, 13, అం3, గోదావరి (నది) గోమతి(నది) (9) ౨ఓఓ 503, గోవర్ధన (పర్వతము) (౨) sex గౌతమేశ్వరము (9) ౫౩F గౌరికుండము (౨) 30 గౌరీ(పర్వతము) (9) ౨౬X గౌరీశ్వరము (౨) ×3 9 గౌళేశ్వరము (1) × 3 2 తము 338 గౌళ దేశము (5) 300 ఘంటసిద్ధేశ్వరము (౨) విరాత ఘూర్జర (దేశము) (౨) 3౯గి చరమేశ్వరము (౨) XeF చరుకేశ్వరము (౨) ౨౭ చిక్కలిగె (నాగయ సేవనాన) (ఆ) J8 చిత్రకూట పర్వతము) (అ) ల చిప్పనూతుల (అప్పయ్య) (౨) Fo చీరాల (దేవుఁడు) ) (౧) కూ " (సంగ) E (6) చెల్ల తిరువాలూరు ఐ. ౧౨౭, (ఆ) చేదొం. (పురము) బ. ని చోడమండలము (౧) ౨౬ జట్టిట్ట (సోమన్న) (9) ౯3 జంబూరు బ. ఆ౧౩ జాలంధరము (దేశము) (అ) ర౧x జూటూరి (మల్లి దేవఁడు) (౨) తాజా జ్యోతిస్సిద్ధివట (నాముఁడు) (ఆ) అతా 3, 38 టంగుటూరి (మాచయ్య (7) ౨XX తాడిపర్తి బొల్లయ్య (అ) F౨ తామ (పర్వతము) (౨) శామ్రపర్ణి (నది) (అ) ౨౬ట తిరుకాళ త్రిపురి బ. తాతా తిరుకాళి (కన్న ప్ప స్థలము) (౧) 33 తిరుకురిషి (తొండఁడు) (౨) శా3 తిరునావక పురీశుఁడు బ. అకం తిరునావలూరు బ. గో౨ 330 పండి తిరునీలకంఠ దేవరగుడి బం౧౯ తిరుపూరు బ. జం చరిత్ర త్ర నాగేశ్వరము నాపగలూరు బంగా౭ ౩ తిరుమడక్కడ (ఎ) కాతావ నార దేశ్వరము తిరువారూరు (2) క తిరువాలూరు (౨) ౧౩ 3 తిలకుండము (అ) 20 తిలేశ్వరము (అ) F తుంగభద్ర (నది) (౧);3౬౨ (అ) SLL, 32, 450 3LD తురుష్క / దేశము) (ఆ) 3౯గి తురళ (తోకిరాగము) కXX తుషార (పర్వతము) (అ) ౨౬ తెలుఁగు, తెనుఁగు తొండమండలము త్రిపథగంగా పంగమమూ 9 పురాంతకము దిఔ రామము దుర్వాసతీర్ధము దేవహ్ర కేశ్వరము ధోరసముద్రము బ. ౨G/ అం ద్రవిళమహాస్థలి ద్రానికభూమి ద్రాక్షారామము ధర్మేశ్వరము ధవళేశ్వరము వకుల (పర్వతము) (లకుల ?) నకులేశ్వర (లకులేశ్వర?) నక్షత్రపర్వతము నందిమండలము నర్మద (నది) నవీపురములు H B బ. ౧౨ వావింది బ. 53 నిరాళపురనూ నిలివేగి (బైచయ్య) నీల (పర్వతము) నీలవాదము నై మేప. (పర్వతము) పంచద్రావిళములు పంచినది (నది) a పటహక ళేశ్వర ము ప పాండ్య (దేశము) పాతాళగంగ (నది) పానగల్లు ఫారియాత్రము (కొండ) పొలూస్ల పాల్కురికి

పులిగర (సోమేశ్వరుఁడు)

పులి గా అ పులియూరు పుష్పగిరి పుష్కర(వరి) పెను పట్టపులూరు . ౧౯ పెరుమట్ట పుర్యూరు (౧) ౧ 1 పేరు పెట్టు పెన్నానది పెరుగుట్ట ర్వూరు పొట్లచెర్వు 33 సౌట్ల చెఱుక పోట్ల చెఱువు ఎ. గం భో(గ)గావతి (పది) భోగీశ్వరము ప్రతాపనారాయణపురి 2. ౧౯౫ | భ్రమరేశ్వరము (బ్రహ్మహరేశ్వర:) పోరండ్ల ప్రపX(నది) యాగకుండము ప్రయాగనంద(నది) ప్రవాళ (సర్వతలు) బంగారము బతీ పురములు బరవళిగ బ. వాతా బర్బర ( వేళము) బలభద్రేశ్వరము బల్లకి (పురము) బ॥ ౨రిక బవడి ( దేవయ్య) బవడిగె దేవయ్య బసవపురము (చితుమ్ముఖ) బపవేశ్వరము బాపూరు బిల్వ పర్వతము మంగలూరు మణికర్ణిక | మత్స్యకుండము | మండర (పర్వతము) మధుర మరహాట మలకు యేశ్వరము మలయ(పర్వతము) మలాపహారి (నది) మల్లి కార్డును పురము మహానంది మహాభాగ మ మ హేంద్రపర్వతము హేంద్రమంగళము చెలి దేవి బోటనబ బ్రహ్మేశ్వరము భాగవాడి (మారవ్వ) బ. 30 భాగీరథి భీమకుండము భీమరథి (నది). భీమేశ్వరము భుజంగేశ్వరము భూతిపర్వతము మహేశ్వరము మాగధ దేశము) మాణిక్య (పర్వతము) మాతంగేశ్వరము మానసో త్తర(పర్వతము) మారుడిగ బ. ౧౯ మారుళిగే (౧) XF3 మాల్యవంతము (పర్వతము) మా హేశ్వరము మాళవ(దేళము) ముక్తీశ్వరము ముదునూరు (మదలూరు?) 380 మేరు(పర్వతము) మైనాక (9) మొగలేఱు (మొగల్లూరు?) మొగవాడ (బసవయ్య) మోతేశ్వరము యమున(నది) య మేశ్వరము యాగేశ్వరము యామ్య జకుండము రపకుండాము రససిద్ధేశ్వరము రాజరాజేశ్వరము రామకుండము రాధ్యచరిత్ర పనిపురి రండ వరా హే శ్వరము, వారా హేశ్వరము వరుణేశ్వరము వర్ధమాన(పర్వతము) వారణాసి, వారాణసి విజయపురము విద్యుత్ (పర్వతము) (,) వింద్య విభీషణకు మెము విమల (నది) రామేశ్వరము రావణకకుండము రావణేశ్వరము (రావణసముద్రం?) రుద్రపాజతీర్థము రుద్రసోమ (నది. గంగానదిశాఖ) రుద్రాక్షపర్వతము రోహణ సౌప్య లంక బు అంక లకులేశ్వరము లక్ష్మణేశ్వరము లాంగూలతీర్థము లాట (దేశము) లింగ (పర్వతము) (లింగాల కొండ?) (లింగాలకొండ?) వజ్ర ఐశ్వరమా (పటార గ్యేశ్వర కీ) విమ శేశ్వరము విము_శ్వరము వృషభతీర్థ ము వృషభపురము వృష ళేశ్వరము పెండికొండ వెల(ల్ల)టూరు వెలిగొండ (మూ దేవుఁడు) వల్ల కొండ (9) వేంగి వేగవల్లి (నది) వేత్ర(త్రా)వతి (పది) వేదపర్వతము (వేదాద్రి?) వేదవతి (పది) వైతరణి(వది) వ్యా షేశ్వరము శంకరమహాస్థానము 石 20 ము ఇత మేరు (పర్వత) శాంకరీపురము శాంతమంగ (పురి) శిఖ రేశ్వర ము శృంగ (19) శోణ(పది) శుక్తిమత్' (పర్వతము) శ్రీ కాళిపురి శ్రీ శైలము (పర్వతము) సీమ (పర్వతము) బరధీశ్వరము సురస (నది) సురహోన్న సువేల (పర్వతము) సూర్యకుండము సూర్య(పర్వతము) సూర్యేశ్వరము కృతపురము శ్వేతి (1) సక లేశ్వరము వెంద (పర్వతము) సొన్ని లీక పురము సోమ(పర్వతము) ఓంతేరి (దేశము) సనదవోలు సప్తకోటీశ్వరము సరియ(నది) సరపూరీ (ఒంకయ్య) సరస్వతి (11) సహ్య (పర్వత) సారంగ (+) సారంగేశ్వరము సాలంక మత్స్య కేశ్వరము సాలంకేశ్వరి మూ సింధు (దేశము) (బల్ల య్య) " సిద్ధవటము విశేశ్వరము సింహళిక (దేశము) సీతా(వది) సోమగల "మేశ్వరము గంధిక (పర్వతము) సౌరాష్ట్ర(దేశము) సౌవర్ణ (పర్వతము) స్కాండి సోమేశ్వరము హాటకేశ్వరము హారిత(పర్వతము) హావివహళి 3 హీంగుళేశ్వర భాగవాటి హీర(నది) హీరియవపది హిమవత్ (పర్వతము) హేమకూట (11) హోమకుండము కెర పండితారాధ్య చరిత్ర పైస్థలము లెక్క డెక్కడ నున్న వో నిర్ణయించి ఒక దేశపటమును వ్రాస్తే, సోమనాథుని కాలమువాటి వీరశైవవ్యాప్తి కొంత బోన పడుతుంది.. ఆపనిని పరిశోధకులకు విడిచి పెట్టుకున్నాను. పైవాటిలో మన పండితారాధ్యచరిత్రమునకు ముఖ్య మయిన శ్రీశైలమును సారించి మాత్ర మీ క్రింద సంగ్రహముగా తెలుపుతున్నాను. 02 శైలము శ్రీ శై me మహా శైవ క్షేత్రములలో శ్రీ శైలము చాలా ప్రసిద్ధికెక్కినది. ఇది కర్నూలుజిల్లా, నందికోటుకూరు తాలూకాలో నల్లమల కొండల లోని అడవులమధ్య ఉన్నది. ఇచ్చటి కేటేటా మల్లి కార్జున శివుని దర్శనముకోసము శివరాత్రి నాటికి లక్షల కొలది భక్తులు యాత్ర పోతారు. శ్రీశైలమును చేరడానికి బెజవాడ సంతకంటే రైలు మార్గములో గాజులపల్లి స్టేషనులో సాధారణముగా యాత్రికులు దిగుతూ ఉంటారు. దిగువ మెట్టలేవనునుండికూడా శ్రీశైలమునకు పోవచ్చును కాని, గాజులపల్లి స్టేషనులో దిగితే కొంతదూరమువరకు మోటారుబస్సులో ప్రయాణము సాగించవచ్చును. కాలినడకనే పోవలెను. మార్గము దుర్గమారణ్య ప్రదేశమధ్యము గా పోతుంది. యా త్రొ దినములలో తిప్ప తక్కిన సమయములలో ప్రయాణము చాలాకష్టము. క్రూరమృగముల అలుకుడు ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ చెంచుగూడెములలో తప్ప జనసంచార ముండదు. యా దినములలో మా త్రము కొండ జనసమూహములతో క్రిక్కిరిసి ఉంటుంది. చెంచువాళ్లు యాత్రికులకు చాలా సహాయము చేస్తారు. ఆతరువాత శ్రీశైలమునకు నానా దేశములనుంచిన్ని యాత్రికులు వస్తారు. ముఖ్యముగా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, దేశములనుంచి వచ్చే వారిసంఖ్య ఎక్కువ. తమిళ దేశస్థులు కూడా చాలామంది వస్తారు. యాత్రికులు పరస్పర సహాయము చేసుకొంటూ జాతివర్ణవ్యవస్థలను చాలావరకు మరచిపోతారు. పండితారాధ్యచరిత్ర పొ - -1 పద శ్రీశైలము పురాణకాలమునుంచిన్ని గొప్ప శైవక్షే శ్రీ ముగా ప్రసిద్ధి కెక్కినది. మహాభారతములో దాని ప్రశంస ఉన్నది. అచ్చటి స్వయంచలింగమునకు మల్లి కార్జునలింగ మని పేరు రావ డానికి చంద్రగుప్తని కూతురైన చంద్రవతీకన్య స్వయంభూ శివుని వలచి, అతనికి ప్రతివిత్యిమున్ను ఒక చుల్లి కాదామరుకు సమర్పిస్తూ, అతనిని మెప్పించి తుదకు పెండ్లాడిన దని శ్రీశై ఆస్థల మాహాత్య గ్రంధములో చెప్పబడినది. దాని పాక్కరికి సోమ నాగుడుకూడా పండితారాధ్యచరిత్రములో వర్తించినాను. ఈక: ఉన్నది. హారో శతాబ్దపు ఒక శ్రీలశాసనములో కూడా దీనినిబట్టి శ్రీ శైలము గుప్తరాజుల కాలములో కూడా ప్రసిద్ధికెక్కి ఉండేదని జనులవాడుక తెలుపుతున్నది. పొ - లొ - ము -లో- కి - లి (చీనాకాషలో ' శ్రీశైలము) మీద సో తొ--కో అనే రాజు నాగార్జునాచార్యుడనే బౌద్ధ గురువుకోస మొక సంఘా రామమును నిర్తించివాడనిన్ని, నాగార్జును పిచ్చిట న షేక బౌద్ధభిక్షువు లను నిలిపి, వారికోసము ఏమి బౌద్ధమతి గంగములును, వాటిమీది వ్యాఖ్యావములును కలిగిన గొప్పం: భాండాగారమును ఏర్పాటు చేసినాడనిన్ని హౌను ఔ్సంగు అనే చీనా యా త్రికుడు వ్రాసినాడు. టిబేటులోని బౌద్ధ గ్రంధములలో నాగార్జునుడు సప్యల్ - గ్యి - లీ (శ్రీ పర్వతము) మీది సంఘారామములో నిర్వాణముపొందివా డని ఉన్నది. నాగార్జునుడు క్రీస్తుశకము మొదటి శతాబ్దమువాడు, ఆ వాటికే అక్కడ బౌద్ధమకములతో బాటు శైవమనములున్ను ఉండే పని మనము నిశ్చయించవచ్చును. శ్రీ. శ. ఆరోశతాబ్దమువా ఉయిన కధంబరాజు మయూర చర్మ శ్రీశైలపాదము వరకున్ను గల ఆగణ్యము సంఠిటిని ఆ శ్రమించివాడని అతని శాసనములు చెప్పుతున్నవి. శ్రీ. ༠; శ. ఆరు, ఏడో శతాబ్దములలో రచితములయి 'దేవారము' ‘దేవహారము త ము అని చెప్పబడే తమిళములోని శైవభక్తి కావ్యములలో 'శ్రీశైల' ప్రశంస ఉన్నది. పన్నెండో శతాబ్దములో హొయ్సకరోజు సామంతు డొకడు లింగ ప్రతిష్ఠలు చేయడానికి శ్రీశైలములోని పాతాళగంగ నుంచి లింగములను తెప్పించుకొన్న ట్లొకశాసనములో నున్నది. శ్రీ శైలముమీది ఆలయములో నున్న శాసనములు మా త్ర మంత పురాతనమైనవి లేవు. వాటిలో అతి ప్రాచీనమైనది మూడో కులో త్తుంగుని కాలము (ఇ-౧౨) నాటిది. తరువాతి కాకతీయ ప్రతాపరు గ్రునిది, లేక కక సం.రమునాటి దున్నది. అక్కడ నుండి పదిహేడో శతాబ్దమువాడున్ను విజయనగర రాజ్యపు శాఖ వాడున్ను అయిన కర్ణాటరాజు నాలుగో రామదేవునికాలమువరకు శిలా శాసనములు కనబడుతున్నవి. శ్రీశైలములో పాల్కురికి సోమ నానునికి చాలా పూర్వముండిన శాసనములు లేకపోయినా, ఇత రాధారములవల్ల దాని ప్రాచీనత స్థిరపడుతూనే ఉన్నది. ఆంధ్ర దేశములోని పార్త బ్రాహణు లందరున్ను సంకల్పము చెప్పేటప్పుడు భౌమున్ని దేశమునకు శ్రీశైలము ననుసరించి దిన్ని దేశము చేస్తారు. ఆంధ్ర దేశమునకు శ్రీశైలము ఇంచుమించుగా పట్టపడుకునుండుట చేరే ఇట్లు చేయడము సహజమే. శ్రీ శైలములో వెలసిన భారతీయ శిల్పము పల్లవశిల్పిమును పోలి ఉన్నదని పాశ్చాత్యశిల్ప పండితు లంటున్నారు. ఇచ్చటి శిల్పము ననుసరించి పల్లవశిల్ప మేర్పడినదో, దానినుండి ఇది యేర్పడినదో నిర్ణయించడాని కాధారములు లేవు. ఇచ్చటి ఆలయములు, విమాన ములు, గోపురములు, గొప్ప స్తంభములు, ద్వారా తోరణములు, నంది విగ్రహములు, ప్రాకారములు, అన్నీ అద్భుత శిల్పకళను గలిగి, ఎంతో మనోహరములుగా ఉన్నవి. ఇప్పు డి ఆలయము చుట్టును 382 పండితారాధ్యచరిత్ర నిబితములైన అడవులు బలసినవి. అడవులలో ఇప్పటికిని మిక్కిలి తరచుగా పొడుపడిన మతములు, కాపురముండే ఇండ్లు, కనబడు తున్నవి. దీనినిబట్టి ఒకానొకప్పు డీ కొండ కన్ని ప్రక్కలను గొప్ప నగరము వ్యాపించి ఉండేదని చెప్పవచ్చును. ఆనాటి పైభవము నేడు మరుగుపడినా, నిలిచినకొని నయినా పునరుద్ధరించడానికి భక్తులు పూనుకోవలసి ఉన్నది. శ్రీ శైలములోని అయినవి. ఆవి (7) కాగా ముఖ్యము అసలు వీర వరునకు ముఖ్యమములు అయి పనిన్ని, రేణుకాచార్యుడు లేక రేవణసిద్ధుడు స్థాపించిం మనము (*) మరుళసిద్ధుడు స్థాపించినా ఉనిమనము (3) ఏకోరాముకు ఫ్లాప్ బలా రిమండలములోని 3 చిన కేదారములోని మఠము () పండితాఖ్య స్థాతి 中 మయిన శ్రీశైలములోని మనము (1) విశ్వారాధ్యుడు స్థాపించిన కాశిలోని మకము, అనేవి అని కొందరంటున్నారు. ఇది ఆంధ్ర వీరశైవ సంప్రదాయమువారు చెప్పే వివరము. మహారాష్ట్ర, దేశములో (7) మరుళారాధ్యాచాగ్యుడు శ్రీశైలములోను (ఐ) ఏరోగనాధ్యా చార్యుడు కొల్లిపాకలోను (3) రేవణారాధ్యాచార్యుడు ఉజ్జయిని లోను, (వ) పండితాం వ్యాచార్యుడు కాశిలోను (1) విశ్వా రాధ్యాచార్యుడు బాళేహళ్లిలోను వరుసగా పంచటంహాసనములను ఈ స్థాపించినట్లు విశ్వసిస్తున్నారు. ఈ రెండో విషయము రహస్య' మనే గ్రంధములో ఉన్నడట. ఈవిధముగా శ్రీశైల సింహా ప్రపస్థాపకుడు ఏకోరాముడా, పండితారాధ్యుడా అనే ప్రశ్నకలుగు తున్నది. పండితారాధ్యుడు పండితారాధ్య చరి త్ర నాయకు డయిన శుల్లికార్జున పండితారాధ్యుడు కాడనిన్ని కలియుగాది సవతరించిన ము Bwa తన్నాచుకు డనిన్ని కొండ రంటున్నారు. కొల్లిపాకలో ఇప్పుడు వీన దైవముకము లేదు. దీనినే బాళేహళ్లికి మార్చినారు. వేలమశమునకు మొదటి ప్లే రేమో శాసనాధారములవల్ల నిర్ణయించడానికి సాధ్యము కాకున్నది. శ్రీశైలముమీద అయిదు ముఖ్యముకములు స్థాపితేము లయినవనిన్ని, వాటిలో వీర శైవ సిద్ధభిక్షా కృత్తిమకము, ప్రంద్ధి కెక్కినదనిన్ని శాసనపరిశోధకు లంటున్నారు. కాని ఈమనమును గురించి శాసనము లేమిన్ని చెప్పకున్నవి. వీర _వ సిద్ధభివృత్తి అయ్యవారు అనేవ్యక్తి శక యక క్రీ.శ. సంవత్సరములో కర్నూలు జిల్లా, నందికొట్కూరు తాలూకా, ఆర్మికూరు గ్రామములోని సిద్ధేశ్వరస్వామి ఆలయము వకు అయిదుకూములనూమి దానము చేసినట్లున్ను (సూయెలు: ప్రాచీన గాక కవిషయముల జాబితాలు: సంపుటము ౧, పుట, వారి; మండలముల శాసనములు పుట, నం. కారు) కడప జిల్లా,పుల్లం పేటతాలూకా, ఓబళి గ్రామములోని సంగ మేశ్వరాలయము లోని ఒక శాసనములో పై అయ్యగారి ముద్రా కర్త అయిన మందుల బసవయ్య సమక్షములో వీరముష్టి సింగారము వీరయ్య ఓపిలి గ్రామము నుంచి తనకు రావలసిన ఆదాయమును వీరేశ్వరాలయమునకు దానము చేసినాడనిన్ని వీర, వసిద్ధి భి "వృత్తి అయ్యంగారి శిష్యులయిన పర్వ తయ్య, అతని భార్య శశసం. కరం రము క్రీ. శ. శ్రీశైల మల్లి కార్జుమనకు దానము చేసే వారనిన్ని (ఎపి.రి. మూడు ప్రమాణములు మా త్రము కనబడుతున్నవి. శ్రీశైలముమీది వీరశైవ సిద్ధభివృత్తి మతము ఇతని పేరనే వెలసి ఉంటుందనుకొంటే ఆది పదహారో శతాబ్దమునుంచిన్ని ఉన్నదనిమాత్రము చెప్పవలెను. అంతకు పూర్వపు శాసనములలో ఈ మఖము పేరు కానరాదు. శాసనముల ప్రకారము శ్రీశైలముమీద ఉండే మఠములు (౧) నకా నం. . పండితారాధ్యచరిత్ర లోకసూరియన్ తిరుమడము (ఎపి. రిపోర్టు, సంకరు); ఈ శాసనము త్రిభువనచక్రవర్తిస్ కోనేరిస్ మై కొండావ్ అనే రాజు పదమూడో సంవత్సరము, BCE ౧౨౦ట వరకు కులోత్తుంగ నోళుడు. (అ) బసవమళము, ౧౨r) సం||నమువాటిశాసనము (ఎపి. (క) రు); (3) గణమ3 ము (23. 80% Fox, po దినము నాటిది. రాజ్యము చేసిన మూడో రాజ్యముచేసిన శక కరణ (ప్ర. రిపో. ౧౯యి, నం YOyun ఆర సిమళము (2) కలమకము

.

398, (ఎపి. రిపో. కం X పం॥వము); (ఓ1 సారంగమకము నం రకరు, క02, . 8. X సం॥రము); (2) గోరగి మఠము (కర్నూలుజిల్లా, మార్కాపురం తాలూకా, శ్రీ -- అంతకము, ఎపి. రిపో. ౯౫, సం ౧౯ గు; ఒక సంజన, من 8. 75, కాకతీయగణపతి దేవునికి) అనేవి తెలియవస్తున్నవి. నీటిలో నరాలోక సూరియన్ తిరుమడమున్ను, గోలిగిన మున్ను పురాతనములు, వీటిలో ఏకోరాముడో, పండితారాధ్యుల్లో స్థాపించిన 'స్థాపించిన మా మేదో తెలియ రాదు. పాల్కురీసోమనాధుని కాలములో శ్రీశైలము మహా వైభవ ముతో ఉండేది. ఆ వైభవమును గురించి తెలుసుకొనడానికి, పండితా రాధ్యచరిత్రములోని పర్వత ప్రకరణమును చదువవలెను.