దివ్యదేశ వైభవ ప్రకాశికా/శింగవేళ్ కున్ఱమ్‌

వికీసోర్స్ నుండి
ముఖచిత్రం

97. శింగవేళ్ కున్ఱమ్‌ (అహోబిలం) 2

శ్ల్లో. తీర్థై రింద్ర సుపావనాశ నరసింహాఖ్యానకై రంచితే
   లక్ష్మీం ప్రాస్య గుహం విమాన ముపయన్ శ్రీ నారసింహో హరి:|
   దివ్యేహోబిల పట్టణే విజయతే ప్రాచీ దిశాస్యాననో
   ప్రహ్లాదాక్షి పదం గత: కలిరిపు శ్శ్రీమచ్చఠారి స్తుత:||

వివ: శ్రీ నరసింహస్వామి-లక్ష్మీదేవి-ఇంద్ర-పాపనాశ-నరసింహ తీర్థములు-గుహ విమానము-తూర్పుముఖము-కూర్చున్నసేవ-ప్రహ్లాదునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈక్షేత్రమున నవనారసింహులు కలరు. ఇక్కడగల అహోబిల మఠములోను లక్ష్మీనరసింహర్ వేంచేసియున్నారు.

లక్ష్మీనరసింహం-దిగువ అహోబిలం
సత్తిరాంత నరసింహం,
యోగనరసింహం:- తేరువీథిలో 2 కి.మీ. దూరమున
కారంగి నరసింహం:- పై అహోబిలం
ఉగ్రనరసింహం:- దిగువ అహోబిలం
భార్గవ నరసింహం:- గరుడాద్రి
పర్ములిధి నరసింహం:- వేదాద్రి
వరాహ నరసింహం:-
ప్రహ్లాద నరసింహం:- గంధాద్రి
అహోబిల పర్వతము చుట్టును అనేక సన్నిధులు తీర్థములు కలవు.

మార్గము: శెన్నై-బొంబాయి రైల్వేమార్గములో గల కడప స్టేషన్‌లోదిగి అక్కడ నుండి బస్‌లో 90 కి.మీ.దూరంలోని "ఎర్లకట్ట" అనే చోటదిగి అక్కడ నుండి వేరుబస్‌లో 25 కి.మీ. దూరంలో ఈ క్షేత్రము చేరవచ్చును. నంద్యాల నుండి 45 కి.మీ. బస్ సౌకర్యం కలదు. అన్నివసతులు కలవు.

పా. అజ్గణ్ -ఇల- అజ్గోరాళరియాయ్, అవుణన్
   పొజ్గవాగమ్‌ వళ్ళుగిరాల్; పోழ்న్ద పునిద నిడమ్;
   పైజ్గాణనై క్కొమ్బుకొణ్డు; పత్తిమైయాల్; అడిక్కిழ்చ్
   చెజ్గణాళియిట్టిఱై -మ్‌ శిజ్గవేழ்; కున్ఱమే.
         తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-7-1

131

98. తిరువయోధ్యై - 3

శ్లో. భాతి శ్రీ సరయూ సరిత్తట గతే శ్రీ మానయోధ్యా పురే
   శ్రీ మత్పుష్కల దేవయాన నిలయ సత్యాఖ్య కాసారకే|
   సీతాలిజ్గిత మూర్తిరుత్తర ముఖ శ్రీ రామ నామా హరి
   స్త్వాసీనో భరతాభిర్ముని గణైర్దేవ్యైచ దృష్ట స్సదా||
   పరాంకుశ కలిధ్వంస కులశేఖర సూరిభి:
   విష్ణుచిత్తేన మునినా మంగళై రభి సంస్తుత:||

వివ: శ్రీరామచంద్రులు (రఘునాయకన్)-సీతాదేవి-సరయూనది-పుష్కల విమానము-సత్యపుష్కరిణి-ఉత్తరముఖము-కూర్చున్నసేవ-భరతునకు దేవతలకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్-కలియన్-కులశేఖరాళ్వార్-పెరియాళ్వార్-తొండరడిప్పాడి యాళ్వార్ కీర్తించినది.

విశే: ముక్తిప్రదక్షేత్రములలో నొకటిగా కీర్తింపబడినది. సరయూనదికి సమీపమున శ్రీరంగనాథుల సన్నిథి కలదు. ఇచట దక్షిణ దేశ అర్చక స్వాములు గలరు.

తిరునక్షత్ర తనియన్:
       చైత్రమాసే సితే పక్షే నవమ్యాంచ పునర్వసౌ
       మధ్యాహ్నే కర్కటేలగ్నే రామోజాత స్స్వయంహరి:

మార్గము: కాశి-వారణాసి-లక్నో రైలుమార్గంలో పైజాబాద్ స్టేషన్‌లో దిగి బస్‌లో 10 కి.మీ వెళ్ళి ఈ క్షేత్రం చేరవచ్చును. ఇచట అన్ని సౌకర్యాలు కలవు.

పా. అజ్గణెడుమదిళ్ పుడై శూழ் యోత్తి యెన్ఱుమ్‌
          అణినగరత్తులగునై త్తుమ్‌ విళక్కు-ది
   వెజ్గదిరోన్ కులత్తు క్కోర్ విళక్కాయ్‌తోన్ఱి
          విణ్‌ముழுదు ముయ్యకొణ్డ వీరన్ఱన్నై
   శెజ్గణెడుమ్‌ కరుముగిలై యిరామన్ఱన్నై
          త్తిల్లై నగర్ తిరుచిత్తర కూడన్దన్నుళ్
   ఎజ్గళ్ తనిముదల్వనై యెమ్బెరుమాన్ఱన్నై
          యెన్ఱుకొలో కణ్‌కుళిర క్కాణునాళే.
          కులశేఖరాళ్వార్-పెరుమాళ్ తిరుమొழி 10-1

                                   132