కాశీఖండము (పుట 490-491)
| గలుగునే వేడ్క సమలోష్టకాంచనులకు | 244 |
వ. | ఆచందంబున మనసుపట్టి యుండంజాలక. | 245 |
సీ. | అవుఁ గాక! యేమి ద్రవ్యము తెచ్చినాఁడవు? | |
తే. | యనుచు నొయ్యొయ్య మంతనం బాడుచుండ | 246 |
తే. | అంత నమ్మక బ్రాహ్మణుఁ డర్థపరత | 247 |
వ. | అని పలికినఁ జండాలుండును నందుకు సమ్మతించి మణికర్ణికాహ్రదంబు తీరంబున గోమయంబునం బట్టు వేసి మార్తాండకిరణంబులలో మాఱుమండు పదియాఱువన్నెబంగారంబు రాశిపోసి చతురశ్రం బగునప్పట్టుమీఁద బ్రాహ్మణు నిలిపి భాగీరథీజలంబులఁ దత్పాదంబులు బ్రక్షాళించి గంధమాల్యాక్షతలం బూజించి యమ్మహాదానంబు ధారాసలిలపూర్వకంబుగా విశాలాక్షీసహితుండు గాశీపతి విశ్వనాథుండు సంప్రీతుం డగుంగాక యని యతని కాదానం బిచ్చునంత బ్రాహ్మణుండును సంతుష్టాంతరంగుండై నిజనివాసంబున కరుగు. చండాలుండును దమదేశంబునకుం బోవుఁ దతనంతరంబ. | 248 |
క. | బహుళద్రవ్యంబుఁ బరి | 249 |
క. | చండాలాత్తద్రవిణుఁడు | 250 |
వ. | ఇవ్విధంబునం గాశికానగరంబున భూతాక్రోశంబుగాఁ గన్నవారెల్లనుం దన్ను నిందింప విని విని వేసరి యొక్కనాఁ డర్ధరాత్రసమయంబున మహానందుం డానందకాననంబు వెడలి పౌరభీతుండై కాకభీతం బగు దివాంధంబునుంబోలెఁ జీకాకు వడి పుణ్యదేశంబులు చొరనెలమి లేమి గుటుంబసహితుండై కీకటదేశమునకుం బోవువాఁడై, యటవీమార్గంబున. | 251 |
తే. | తాను నిల్లాలుఁగొమ్మయుఁ దనయయుగము | |