వాడుకరి:Pusalapati

వికీసోర్స్ నుండి

నా పేరు పూసలపాటి వెంకటేష్ . నేము ఆంధ్ర లొయొలా కళాసాలలో బి.ఏ ద్వితియా సంవత్సరం చదువుతున్నాను .నాకు నవలలు రాయడం చాలా యిష్టం.



page-4

గురించే చెప్పబడింది. 1909 లో అస్ప్రశ్యతను నిరసిస్తూ అజ్ఞాత కవి రచించిన మాలవాండ్రపాట -' అందారు పుట్టిరీ హిందమ్మతల్లికి ఎట్టాగు ఎక్కువ బ్యాటన్లు మాకంటే ' అని నిలదీస్తూ వ్వచ్చిన పాట ప్రచారంలో ఉన్న వాటిలో తొలిదళిత సాహిత్యనికి సంబంధించిన గేయంగా భావించవచ్చు.

:::1915 లో మంగిపూడి వెంకటశర్మగారి 'నిరుద్ద భరతం ' ఛంధోబద్ధ దళిత పద్య కావ్యాల్లో మొదటి రచన. ఆయన అస్ప్రశ్యతను నిరసిస్తూ మాలలని పంచములటంచు మాదిగలని 
శ్వపచులని, చెప్పగరాని వారటంచు
మరియు ఛండాలురని తోడి మానవులను
దురలివేయుట సాంఘిక ధర్మమగునె ' అని సమాజాన్ని నిలదీశారు.
ఆ తర్వాత అనేక దళత గీతాలు వచ్చినా జాలారంగస్వామి రాసిన ' అంటరాని వాడెవ్వడు ' పాట కుసుమ ధర్మన్న రాసిన మా కొద్దీ నల్ల దొరతనము గేయ ం బహుళ ప్రాచుర్యం పొందాయి. గుర్రం జాషువా రాసిన గబ్బిలం దళితుల వేదనా భరిత జీవితాన్ని శక్తివంతంగా చిత్రించింది. అని చెప్పవచ్చు.
ముసలి వాడైన బ్రహ్మకు పుట్టిన వారు
నలువురు కుమారులనుట విన్నాముగాని
పసరము గన్న హీనుడు భాగ్యుడైన
యైదవ కులస్ధు డెవరమ్మా ! సవిత్రీ ' అంటూ
వాని కులాన్ని, కలిమిని గబళించి దేహమును పిప్పి ఒనరుస్తూ ఉన్నారని వాపోతాడు  జాషువా. 
::::: చాతుర్వర్ణ వ్యవస్ధలో దళితులకు అవకాశం లేకుండా చేసిన తీరును  వర్ణిస్తూ బొజ్జా తారకం  
నాకైక వితలేదు / నాకు చరిత లేదు. 
:::::::::నాలుగు వేదాలలోంచి / నాలుగు పాదాల లోంచి నన్ను తొలగించారు అని వర్ణించారు.

page-5

సలంద్ర రచించిన ' దళిత మేనిఫెస్టో ' లో నన్ను / చచ్చిన శవాల ముందు / దహన సంస్కారాలే చూసుకోనున్నావ్/. సరే,/ ఎలాగైతేనేం,/ నీ ప్రాణాల్ని కూడా / ఎలా పాతేయాలో / నాకు తెలియడమే బాగయింది ' - అని దళితుల పోరాట ప్రతిమను ప్రదర్శించారు .
కలేకూరి ప్రసాద్ ' పిడికెడు అత్మ గౌరవం ' కవితలో ' అవమానాలకు , అత్యాచారాలకు , మానభంగాలకు చిత్రహింసలకు గురై పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాణ్ణి అని అంటరు.
1995 లో జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ ల సంపాదకత్వంలో వెలవడిన ' చిక్కనవుతున్న పాట ' సంకలనంతో దళిత కవిత్వం ఒక సమగ్ర రూపం సంతరించుకుంది. మొత్తం మీద దళిత పద్య కవిత్వంలో 3 ప్రధాన ధోరణులు కనిపిస్తూన్నాయి. గాంధీ ప్రభావం , గాంధీ - అంబేద్కర్ ప్రభావం, హేతు వాదభావాలు గల పురాణ విమర్శతో కూడిన మానవతా వాద ధోరణులుగా వాటిని చెప్పుకోవచ్చు.
తెలుగులో దలిత సాహిత్యం అంటే ప్రధానంగా కవత్వమే అన్నంతగా కవత్వాలు వెలువడినావివిధ సాహిత్య ప్రక్రియలలో దళిత సాహిత్యం కనిపిస్తుంది.
దళితుల పుట్టు పుట్టు పూర్వోత్తరాలు , వాటికి పురాణాల ఆధాఅరంగా జరిగిన పరిశోధన పత్రాలు , వ్యాసాలు, కధలు, నాటకాలు , నవలను, మినీకవితలు, నానీలు, హైకులు ఇలా ఎన్నో ప్రక్రియలలో దళిత సాహిత్యం విస్తరించింది.
సదస్సులో సమర్పించిన పత్రాలలో ప్రముఖంగా 'దళితులంటే ' ఆది ఆంధ్రులని ' భాగ్యరెడ్డి వర్మ ప్రకటించారు. 1917 నవంబర్ 4న వీఝాయావాడలో జరిగిన ప్రాదేశిక పంచమ సదస్సులో ఈ తీర్మాన ం చేయడం జరింగింది. ఆచార్య ఇనాక్ 'వసు చరిత్ర ' ప్రబంధకారుడు శుభమూర్తి దళితుడని సిద్ధాంతీకరిస్తూ పరిశోధన గ్రంధం