రచయిత:ఆది శంకరాచార్యుడు
Wikisource నుండి
| ←రచయిత అనుక్రమణిక: ఆ | ఆది శంకరాచార్యుడు (788–820) |
| సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. |
[మార్చు] రచనలు
- సౌందర్యలహరి (ఆనందలహరి సహితము)
- శివానందలహరి
- వివేకచూడామణి